నేటి స్టాక్ మార్కెట్: సెన్సెక్స్ 300 పాయింట్లు లాభం.. ఇన్వెస్టర్లకు రూ.2 లక్షల
బుధవారం (సెప్టెంబర్ 10) భారత స్టాక్ మార్కెట్ లాభాలతో ముగిసింది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ నుంచి వచ్చిన సానుకూల వ్యాఖ్యలు మార్కెట్కు కొత్త ఉత్సాహాన్నిచ్చాయి.,బిజినెస్ న్యూస్ Source
ఉపఎన్నికలో గెలుపే గోపినాథ్కు సరైన నివాళి: కెటిఆర్

హైదరాబాద్: అక్టోబర్ చివరి వారం లేదా నవంబర్ మొదటి వారంలో జూబ్లీహిల్స్ ఉపఎన్నిక జరుగుతుందని బిఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కెటిఆర్ (KTR) అన్నారు. మాగంటి గోపీనాథ్ మృతితో జూబ్లీహిల్స్ నియోజకవర్గానికి ఉప ఎన్నిక వచ్చిన విషయం తెలిసిందే. దీంతో ఈ ఎన్నికలో విజయం సాధించాలని బిఆర్ఎస్ పట్టుదలతో ఉంది. ఈ నేపథ్యంలోనే జూబ్లీహిల్స్ పార్టీ కార్యకర్తలతో కెటిఆర్ సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. జూబ్లీహిల్స్ ఉపఎన్నికలో భారీ మెజారిటీతో బిఆర్ఎస్ గెలుపే గోపీనాథ్కు సరైన […]
మెగా ఫ్యాన్స్కి గుడ్న్యూస్.. తండ్రైన హీరో వరుణ్ తేజ్

హైదరాబాద్: మెగా అభిమానులకు గుడ్న్యూస్. మెగా బ్రదర్ నాగబాబు కుమారుడు, హీరో వరుణ్ తేజ్ (Varun Tej) తండ్రయ్యారు. నవంబర్ 2023లో వరుణ్, లావణ్యలు వివాహ బంధంతో ఒకటయ్యారు. ఈ ఏడాది మేలో తాము తల్లిదండ్రులు కాబోతున్నట్లు ఈ దంపతులు ప్రకటించారు. ఈరోజు (సెప్టెంబర్ 10న) వరుణ్ భార్య లావణ్య త్రిపాఠి రెయిన్బో హాస్పిటల్లో పండంటి మగబిడ్డకు జన్మనిచ్చారు. ప్రస్తుతం ఈ విషయం సోషల్మీడియాలో వైరల్ అవుతోంది. ఈ సందర్భంగా వరుణ్ దంపతులకు అభిమానులు శుభాకాంక్షలు చెబుతున్నారు. […]
Electric cars : విన్ఫాస్ట్ వీఎఫ్6 వర్సెస్ ఎంజీ విండ్సర్ ఈవీ- ఈ
విన్ఫాస్ట్ వీఎఫ్6 వర్సెస్ ఎంజీ విండ్సర్ ఈవీ.. ఈ రెండు ఎలక్ట్రిక్ కార్లలో ఏది బెస్ట్? ఏది వాల్యూ ఫర్ మనీ? దేని రేంజ్ ఎక్కువ? ధరలు, ఫీచర్లు సహా పూర్తి వివరాలను ఇక్కడ తెలుసుకోండి..,బిజినెస్ న్యూస్ Source
టి-20 సిరీస్కి ముందు సౌతాఫ్రికాకు బిగ్ షాక్

మూడు వన్డేలు, మూడు టి-20ల సిరీస్ల కోసం సౌతాఫ్రికా జట్టు ప్రస్తుతం ఇంగ్లండ్లో పర్యటిస్తోంది. ఇప్పటికే ఆతిథ్య జట్టుతో జరిగిన వన్డే సిరీస్ని సఫారీ జట్టు 2-1 తేడాతో కైవసం చేసుకుంది. ఇవాళ్టి (సెప్టెంబర్ 10) నుంచి ఇరు జట్ల మధ్య టి-20 సిరీస్ ప్రారంభంకానుంది. అయితే ఈ మ్యాచ్కి ముందు సౌతాఫ్రికా జట్టకు పెద్ద ఎదురుదెబ్బ తగిలింది. గాయం కారణంగా కీలక ఆటగాడు డేవిడ్ మిల్లర్ (David Miller) ఈ సిరీస్ మొత్తానికి దూరమయ్యాడు. ఇటీవల […]
వివాదాస్పద కేసులో.. పృథ్వీషాకు జరిమానా విధించిన కోర్టు

ముంబై: టీం ఇండియా యువ క్రికెటర్ పృథ్వీషాకు (Prithvi Shaw) ముంబైలోని దిండోషి సెషన్స్ కోర్టు జరిమానా విధించింది. యూట్యూబర్ సప్నాగిల్.. పృథ్వీషా మధ్య జరిగిన వివాదం కేసు ప్రస్తుతం కోర్టులో ఉంది. అయితే ఈ కేసులో సప్నా వేసిన పిటిషన్కు సమాధానం దాఖలు చేయడంలో విఫలమైనందున పృథ్వీషాను రూ.100 జరిమానా చెల్లించాలని కోర్టు ఆదేశించింది. షా తరఫు న్యాయవాదికి జూన్ 13నే చివరి అవకాశం కల్పించారు. కానీ, ఇప్పటివరకూ అతడి నుంచి ఎలాంటి సమాధానం రాలేదు. […]
మరో బంగ్లాదేశ్గా నేపాల్

నేపాల్ మరో బంగ్లాదేశ్గా మారుతుందా? సామాజిక మాధ్యమాలపై ప్రభుత్వ నిషేధాన్ని వ్యతిరేకిస్తూ యువత చేపట్టిన ఉద్యమం హింసాత్మకంగా మారడంతో ప్రభుత్వం దిగివచ్చి నిషేధాన్ని ఎత్తివేసినా పరిస్థితులు అదుపులోకి రాలేదు. ఈ నిరసనలు కేవలం సోషల్ మీడియాపై జెన్ జెడ్ యువత చేస్తున్న ఆందోళన మాత్రమే కాదని ప్రభుత్వవర్గాల్లోని అవినీతికి ప్రజల్లో నెలకొన్న వ్యతిరేకత కూడా కారణమని చెబుతున్నారు.తాజాగా మంగళవారం ఉదయం కూడా నేపాల్ రాజధాని (Nepal crisis reason) ఖాట్మండులో ఉద్రిక్తతలు కొనసాగుతూనే ఉన్నాయి. ఖాట్మండులో అధ్యక్షుడు, […]
‘ఆరావళి’కి పొంచి ఉన్న పెనుముప్పు

పులులు, సింహాలు, చిరుతలు వంటి అన్యదేశ, ఆకర్షణీయమైన జాతులను కంచె వేసిన ఆవరణలలోకి ప్రవేశపెట్టాల నే ప్రణాళిక ఒక ప్రధాన వివాదాస్పద అంశం అని హెచ్చరిస్తున్నారు. 10,000 ఎకరాల అటవీ ప్రాంతాన్ని కంచె వేయడం వినాశకరమైనదని పరిరక్షణ నిపుణులు వాదిస్తున్నారు. ఇది హర్యా నాలోని కీలకమైన, చివరిగా మిగిలి ఉన్న క్రియాత్మక వన్యప్రాణుల కారిడార్ను ముక్కలు చేస్తుంది. ఇది మంగర్ బని, అసోలా అభయారణ్యాలకు అనుసంధా నిస్తుంది. చిరుతలు, చారల హైనాలు, సాంబార్ జింకలు, తేనె బ్యాడ్జర్ల […]
పేట్ బషీరాబాద్ లో చైన్ స్నాచింగ్

హైదరాబాద్: పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలో రెండు చోట్ల చైన్ స్నాచింగ్ జరిగింది. బైక్ పై వచ్చిన ఇద్దరు దుండగులు కెవి రెడ్డి నగర్ లో వాకింగ్ చేస్తున్న బాలమణి మేడలో నుంచి ఐదు తులాల చైన్ లాక్కొని పారిపోయారు. మరో ఘటనలో ఎన్ సి ఎల్ కాలనీలో బస్సు కోసం బస్ స్టాప్ లో వేచి ఉన్న ఓ యువతీ మెడలో చైన్ స్నాచింగ్ కు యత్నించారు. గొలుసు తెగిపోవడంతో అక్కడి నుంచి స్నాచర్ […]