గుంటూరులో విజృంభించిన అతిసార… 30 మంది ఆస్పత్రిలో చేరిక

అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం గుంటూరు జిల్లాలో అతిసార విజృంభించింది. వాంతులు, విరోచనాలతో 30 మందికి అస్వస్థత గురికావడంతో గుంటూరు ప్రభుత్వాస్పత్రికి తరలించారు. గుంటూరులోని ఆర్టీసీ కాలనీ రెడ్లబజార్, బుచ్చయ్య తోట నల్లచెరువు, రెడ్డిపాలెంలో అతిసార ప్రబలినట్టు సమాచారం. బాధితులను ప్రత్యేక వార్డులో ఉంచి చికిత్స అందిస్తున్నారు. బాధితుల్లో ముగ్గురి పరిస్థితి విషమంగా ఆస్పత్రి వర్గాలు వెల్లడించాయి. Also Read: హలీవుడ్ స్థాయికి హైదరాబాద్ భారీ వర్షాలు కురవడంతో నీటి వనరులు కలుషితం కావడంతో దీనికి ప్రధాన కారణమని […]
అమెరికాలో కాల్పులు: ముగ్గురు పోలీసులు మృతి

న్యూయార్క్: అమెరికా రాష్ట్రం పెన్సిల్వేనియాలో కాల్పులు కలకలం సృష్టించాయి. నార్త్ కొడరస్ టౌన్షిప్లో ఓ దుండుగుడు కాల్పులు జరపడంతో ముగ్గురు పోలీస్ అధికారులు మృతి చెందారు. పోలీసుల కాల్పుల్లో దుండగుడు హతమయ్యాడు. మరో ఇద్దరు గాయపడడంతో యార్క్ ఆస్పత్రికి తరలించారు. నార్త్ కొడరస్ టౌనిషిప్ లో 2500 మంది ప్రజలు ఉంటారని, స్కూల్ సమీపంలో కాల్పులు జరిగాయని పోలీసులు వెల్లడించారు. పిలిదెల్ఫియా నుంచి 160 కిలో మీటర్ల దూరంలో యార్క్ కౌంటీలో ఈ ఘటన జరిగింది. ముగ్గురు […]
తాడిపత్రిలో రెచ్చిపోయిన జెసి వర్గీయులు… వేటకోడవళ్లతో వైసిపి నేత కాళ్లు నరికివేత

అమరావతి: ఆంధ్రప్రదేశ్ లో రోజు రోజుకు రాజకీయ దాడులు శృతిమించుతున్నాయి. కొన్ని పార్టీల కార్యకర్తలు రాజకీయాల కోసం వాడుకోవడంతో పాటు దాడులకు ఉసిగొల్పుతున్నారు. రాజకీయ భవిష్యత్ కోసం పచ్చని పల్లెల్లో రక్తపాతం సృష్టిస్తున్నారు. అమాయకపు ప్రజలు రాజకీయ దాడులకు బలవుతున్నారు. తాడిపత్రిలో టిడిపి నేత జెసి ప్రభాకర్ రెడ్డి వర్గీయులు రెచ్చిపోయారు. వైసిపి నేత, మాజీ కౌన్సిలర్ సూర్య ప్రభాకర్ బాబుపై వేటకోడవళ్లతో దాడి చేశారు. తీవ్రంగా గాయపడి ప్రభాకర్ ఆస్పత్రికి తరలించారు. టిడిపి నేతల దాడిలో […]
సెప్టెంబర్ 18, 2025: స్టాక్ మార్కెట్లో నేడు కొనుగోలుకు నిపుణులు సిఫారసు చేసిన 8 స్టాక్స్ ఇవే
డిసెంబర్లో షురూ.. మూసీ ప్రక్షాళనపై సిఎం రేవంత్

ఎన్ని అడ్డంకులు ఎదురైనా..మూసీ ప్రక్షాళన చేసితీరుతాం కృష్ణా, గోదావరి జలాల విషయంలో రాజీ పడబోం 2027 డిసెంబర్ 9 నాటికి ఎస్ఎల్బిసి పూర్తి తెలంగాణ ప్రజాపాలన దినోత్సవంలో ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి మనతెలంగాణ/హైదరాబాద్: మూసీ ప్రక్షాళనలో ఎన్ని అడ్డంకులు వచ్చినా ఈ ఏడాది డిసెంబర్లో మూసీ ప్రక్షాళన పనులు చేపట్టి, మూసీ చుట్టూ నివసిస్తున్న ప్రజలకు మెరుగైన జీవితాన్ని కల్పిస్తామని సిఎం రేవంత్రెడ్డి హామీ ఇచ్చారు. ఈ క్రమంలో ఎన్ని అడ్డంకులు వచ్చినా ఎదుర్కొంటామని ఆయన తెలిపారు. కృష్ణా, […]
దేశానికి దిక్సూచిలా మన విద్యా విధానం

భాష, జ్ఞానం, నైపుణ్యాలు, క్రీడలు మేళవింపుతో నూతన విధానం ఉండాలి విజన్ డాక్యుమెంట్ 2047లో విద్యా విధానానికి ప్రత్యేక అధ్యాయం విద్యా విధానంలో సమూల మార్పులు, ప్రక్షాళన చేపట్టాం 73 లక్షల మంది యువతకు మంచి భవిష్యత్ ఇవ్వాలన్న లక్ష్యంతో ముందుకు వెళుతున్నాం పేదరిక నిర్మూలనకు విద్య తప్ప మరో ఆయుధం లేదు తెలంగాణ నూతన విద్యా విధానంపై సచివాలయంలో సిఎం రేవంత్ రెడ్డి సమీక్ష తమ అభిప్రాయాలు, అనుభవాలను వెల్లడించిన విద్యావేత్తలు మనతెలంగాణ/హైదరాబాద్: విద్యా విధానంలో […]
అమెరికా ఫెడ్ రేట్ కట్: భారత మార్కెట్పై ప్రభావం ఎంత?
ప్రపంచాన్ని శాసిస్తున్నాం: రాజ్నాథ్

మన కళ్లలో కళ్లు పెట్టి చూసే సాహసం శత్రువులు సైతం చేయలేరు ఆపరేషన్ సిందూర్ ఆగలేదు..కొనసాగుతూనే ఉంది భారత్ ఏ శక్తి ముందూ తలవంచదు విమోచన దినోత్సవం సందర్భంగా జాతీయ పతాకాన్ని ఎగురవేసిన కేంద్రమంత్రి రాజ్నాథ్సింగ్ పటేల్ ఉక్కుపాదం మోపడంతోనే నిజాం దిగివచ్చాడు: కేంద్రమంత్రి గజేంద్రసింగ్ షేకావత్ మజ్లిస్ నేతలకు కాంగ్రెస్ వంగివంగి దండాలు: కిషన్రెడ్డి మజ్లిస్కు భయపడి విమోచనంపై సర్కార్ వెనుకడుగు: బండి మన తెలంగాణ/హైదరాబాద్/ప్రత్యేక ప్రతినిధిః ‘భారత్ ఏ శక్తి ముందు తలవంచదు…భవిష్యత్తులోనూ దించదు…ఆపరేషన్ సిందూర్ […]
ఆరోగ్య శ్రీ సేవల నిలిపివేత పాక్షికమే

రోగులకు యథావిధిగా ఆరోగ్యశ్రీ సేవలు సమ్మెకు దూరంగా ప్రైవేటు, కార్పొరేట్ ఆసుపత్రులు ఆరోగ్యశ్రీ పేషెంట్లకు వైద్య సేవలు అందించిన 87 శాతం హాస్పిటల్స్ కేవలం 13 శాతం ఆసుపత్రుల్లోనే ఆగిన సేవలు వైద్య సేవలు కొనసాగించాలని మరోసారి విజ్ఞప్తి చేసిన ఆరోగ్యశ్రీ సీఈవో ఉదయ్ కుమార్ పేషెంట్లకు ఇబ్బంది కలగకుండా ప్రభుత్వ దవాఖాన్లలో ఏర్పాట్లు చేసిన అధికారులు ఆరోగ్యశ్రీ సేవలో ఎలాంటి అంతరాయం కలగదు: వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ మన తెలంగాణ/హైదరాబాద్: ఆసుపత్రుల్లో […]