ప్రభుత్వం రాసిన లేఖ సిబిఐ ముందుంది: రామచందర్

హైదరాబాద్: విద్యావ్యవస్థ పూర్తిగా దుర్భర పరిస్థితుల్లో ఉందని బిజెపి అధ్యక్షుడు రామచందర్ రావు తెలిపారు. సిఎం రేవంత్ రెడ్డి ప్రతిసారి బిఆర్ఎస్ కేంద్రమంత్రి కిషన్ రెడ్డిని నిందించడం సరికాదు అని అన్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. రేవంత్ రెడ్డికి కిషన్ రెడ్డి అంటే భయం పట్టుకుందని విమర్శించారు. ప్రభుత్వం రాసిన లేఖ సిబిఐ ముందుందని, ఎన్డిఎస్ఎ నివేదిక ప్రకారమే కాళేశ్వరంపై పిసి ఘోష్ విచారణ చేపట్టిందని తెలియజేశారు. కమిషన్ సెలెక్టడ్ గా విచారణ చేపట్టిందని […]
వార ఫలాలు (21-09-2025 నుండి 27-09-2025 వరకు)

మేషం: మేష రాశి వారికి ఈ వారం ఉద్యోగ పరంగా వ్యాపార పరంగా చాలా అనుకూలంగా ఉంటుంది. పేరు ప్రఖ్యాతలు లభిస్తాయి. మీరు సాధించాలనుకున్న కోరిక నెరవేరుతుంది. వ్యాపార అభివృద్ధి కోసం చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి. మీ పైన నరదృష్టి ఉంటుంది. కొంచెం జాగ్రత్తగా ఉండండి. స్థిరాస్తి కి సంబంధించిన విషయాలు సానుకూల పడతాయి. విదేశీ ప్రయత్నాలు కలిసి వస్తాయి. విదేశాలలో ఉన్న వారు ఉద్యోగ ప్రయత్నాలు ప్రారంభించవచ్చు. ఆరోగ్యపరంగా చిన్న చిన్న ఇబ్బందులు ఏర్పడతాయి జాగ్రత్త […]
మహిళలు వడ్డీ వ్యాపారుల వద్దకు వెళ్లాల్సిన అవసరం లేదు: భట్టి

హైదరాబాద్: మహిళలను కోటీశ్వరులను చేసేవిధంగా ప్రభుత్వ కార్యక్రమాలు ఉన్నాయని తెలంగాణ డిప్యూటి సిఎం భట్టివిక్రమార్క తెలిపారు. మహిళలు కోసం ఉచిత బస్సు సౌకర్యం కల్పించామన్నారు. హైదరాబాద్ లో ఇందిరా మహిళా శక్తి కార్యక్రమంలో భట్టి విక్రమార్క హాజరయ్యారు. ఈ కార్యక్రమానికి మంత్రులు సీతక్క, వివేక్, పొన్నం ప్రభాకర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఐదేళ్లలో కోటిమంది మహిళలను కోటీశ్వరులను చేయడం తమ లక్ష్యమని, మహిళలను ఇప్పటికే 150 ఆర్టిసి బస్సులకు యజమానులను చేశామని తెలియజేశారు. […]
బీబీ నగర్ లో భర్త ఆత్మహత్య… చెరువులో దూకి భార్య ఆత్మహత్యాయత్నం

హైదరాబాద్: భర్త ఆత్మహత్య చేసుకున్న చెరువులోనే భార్య దూకడంతో ఆమెను పోలీసులు కాపాడారు. ఈ సంఘటన యాదాద్రి భువనగిరి జిల్లా బీబీ నగర్ లో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… కుటుంబ కలహాలతో శనివారం భర్త ఆత్మహత్య చేసుకున్నాడు. దీంతో మృతదేహం కోసం పోలీసులు, ఎన్ డిఆర్ఎఫ్ సిబ్బంది గాలింపు చర్యలు చేపట్టారు. అదే సమయంలో భార్య కూడా చెరువులో దూకింది. వెంటనే ఎన్డిఆర్ ఎఫ్ సిబ్బంది ఆమెను బయటకు తీసి ఆస్పత్రికి తరలించారు. ఆమె […]
iPhone 17 delivery : ఐఫోన్ 17 కావాలా? వీటితో మీ ఇంటి ముందుకే డెలివరీ పొందండి..
ఈనెల 22 నుంచి పాఠశాలలకు దసరా సెలవులు – ఏపీ సర్కార్ ఉత్తర్వులు జారీ
భారతీయులకు షాక్ ఇచ్చిన ట్రంప్

న్యూయార్: భారతీయులకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ షాక్ ఇచ్చారు. కొత్త వీసా దరఖాస్తుల రుసుము పెంపుతో టెక్ సంస్థలపై పెను భారం పడనుంది. హెచ్-1బీ వీసా దరఖాస్తులపై వార్షిక రుసుంను లక్ష డాలర్లుగా నిర్ణయిస్తూ కార్యనిర్వాహక ఉత్తర్వుపై ట్రంప్ సంతకం చేశారు. హెచ్1బీ వీసా లబ్ధిదారులలో 70 శాతం కన్నా ఎక్కువమంది భారతీయులు ఉన్నారు. హెచ్1బీ వీసా ద్వారా భారతీయులు అమెరికాలోకి ఎక్కువగా ప్రవేశిస్తున్నారు. 1990లో అమెరికా హెచ్1బీ వీసా విధానం తీసుకరావడంతో మూడేళ్ల నుంచి […]
సోషల్ మీడియాలో నాపై దాడిని ప్రజలు గమనిస్తున్నారు: కవిత

హైదరాబాద్: సుప్రీం కోర్టు స్టే ఉన్నప్పటికీ ఆల్మట్టి ఆనకట్ట ఎత్తు పెంచేందుకు కర్ణాటక సిద్ధమైందని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత తెలిపారు. ఆల్మట్టిపై రాష్ట్ర ప్రభుత్వం వెంటనే సుప్రీంకోర్టుకు వెళ్లాలని అన్నారు. ఈ సందర్భంగా కవిత మీడియాతో మాట్లాడుతూ..ప్రభుత్వం వెళ్లకుంటే జాగృతి తరపున సుప్రీంకోర్టును ఆశ్రయిస్తానని, మహారాష్ట్ర ఇప్పటికే స్పందించి కోర్టును ఆశ్రయిస్తామని ప్రకటించిందని తెలియజేశారు. ఆల్మట్టి ఎత్తు పెంచితే కృష్ణాలో క్రికెట్ ఆడుకోవడం తప్ప ఏమీ ఉండదని విమర్శించారు. పదేళ్లలో ఆర్డిఎస్ తుమ్మిళ్ల, పాలమూరు- రంగారెడ్డి […]
సూర్యాపేటలో ఏడుస్తుందని 12 నెలల కూతురిని నేలకేసి కొట్టిన తండ్రి

సూర్యాపేట: మద్యం మత్తులో 12 నెలల కూతురిని కసాయి తండ్రి నేలకేసి కొట్టడంతో చనిపోయింది. ఈ సంఘటన సూర్యాపేట జిల్లా కేంద్రంలోని ప్రియాంక కాలనీలో జరిగింది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం… దంపతులు గొడవ పడుతుండగా 12 నెలల పసికందు ఏడ్చింది. దీంతో ఏడుపుకు ఇరుగుపొరుగువారు వస్తారని వెంటనే కూతురును నేలకేసి కొట్టాడు. తీవ్రంగా గాయపడిన కూతురును స్థానిక ఆస్పత్రికి తరలించారు. తలకు బలమైన గాయాలు కావడంతో చికిత్స పొందుతూ కూతురు దుర్మరణం చెందింది. Also Read: తెలంగాణలో […]
