PM Modi : ఈరోజు సాయంత్రం 5 గంటలకు జాతినుద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగం..
గాజులరామారంలో 275 ఎకరాల భూమిని స్వాధీనం చేసుకున్నాం: రంగానాథ్

హైదరాబాద్: కుత్బుల్లాపూర్ నియోజక వర్గం గాజులరామారంలో ప్రభుత్వ భూముల ఆక్రమణలను తొలగిస్తున్నామని హైడ్రా కమిషనర్ రంగానాథ్ తెలిపారు. రెవెన్యూ అధికారులు, పోలీసుల సాయంతో ఆక్రమణలు తొలగించామని, రూ.13 వేల కోట్లకు పైగా విలువు ఉన్న 275 ఎకరాల భూమిని స్వాధీనం చేసుకున్నామన్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. ప్రభుత్వ భూమిని కబ్జా చేస్తున్నవారిలో రాజకీయ నేతలు, ఉన్నతాధికారులు ఉన్నారని వెల్లడించారు. 40 ఎకరాల్లో పేదలు నివాసాలు ఏర్పాటు చేసుకున్నారని, అధికారులతో స్థానిక నేతలు కుమ్మక్కై పేదల […]
Best Mutual Funds in 2025 : 5ఏళ్లల్లో 25శాతం కన్నా ఎక్కువ రిటర్నులు ఇచ్చిన మిడ్ క్యాప్ మ్యూచువల్ ఫండ్స్..
రోగుల ప్రాణాలతో ఆడుకుంటున్న ఎంజిఎం వైద్యులు

హనుమకొండ: వరంగల్ ఎంజిఎం ఆసుపత్రిలో వైద్యుల నిర్లక్ష్యం మరోసారి బయటపడింది. ఒక గ్రూపు బ్లడ్కు బదులుగా మరో గ్రూపు బ్లడ్ ను వైద్యులు ఎక్కించారు. ఫిమేల్ మెడికల్ వార్డులో జ్యోతి అనే రోగికి ఒ పాజిటివ్ బ్లడ్కు బదులుగా బి పాజిటివ్ బ్లడ్ ను వైద్యులు ఎక్కించారు. దీంతో ఆమె అస్వస్థతకు గురికావడంతో గుట్టు చప్పుడు కాకుండా ఆమెకు వైద్యులు చికిత్స అందిస్తున్నారు. కాజీపేట మండలం అయోద్యాపురానికి చెందిన జ్యోతి తీవ్ర జ్వరంతో ఎంజిఎం ఆస్పత్రిలో చేరారు. జ్యోతికి […]
ఉపరితల ఆవర్తనం, ద్రోణి ఎఫెక్ట్..! ఏపీ, తెలంగాణకు భారీ వర్ష సూచన, ఈ జిల్లాలకు ఎల్లో అలర్ట్
H1B visa fees : 1లక్ష డాలర్ల హెచ్1బీ వీసా- స్టూడెంట్ వీసాదారులకు కూడా వర్తిస్తుందా?
గుడివాడ ఎంఎల్ఎను అడ్డుకున్న మహిళలు

అమరావతి: గుడివాడ టిడిపి ఎమ్మెల్యే వెనిగండ్ల రామును టిడ్కో కాలనీ వాసులు అడ్డుకున్నారు. టిడ్కో కాలనీలో మంచినీటి బోర్ల పనుల ప్రారంభోత్సవానికి ఎమ్మెల్యే వెనిగండ్ల రాము వెళ్లగా ఆయనను కాలనీ వాసులు అడ్డుకొని ప్రశ్నించారు. టిడిపి ప్రభుత్వం ఏర్పడి సంవత్సరం దాటి పోయిన కూడా తమ లోన్లు మాఫీ చేయలేదని ఎంఎల్ఎ ను టిడ్కో కాలనీ మహిళలు నిలదీశారు. లోన్లు కట్టాలని బ్యాంకర్ల నుంచి ఫోన్లు చేస్తున్నారని, బ్యాంకు అధికారులు నోటీసులు ఇస్తున్నారని ఎంఎల్ఎకు మొర పెట్టుకున్నారు. Also […]
మిడిల్ క్లాస్ వారి కోసం బెస్ట్ ఫ్యామిలీ కారు- హైదరాబాద్లో మారుతీ సుజుకీ విక్టోరిస్ అన్రోడ్ ప్రైజ్ వివరాలు..
రాయదుర్గంలో స్కూటీని ఢీకొట్టిన కారు: ఇద్దరు యువకులు మృతి

రంగారెడ్డి: హైదరాబాద్ లోని రాయదుర్గం పోలీస్ స్టేషన్ పరిధిలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. స్కూటీని కారు ఢీకొట్టడంతో ఇద్దరు యువకులు మృతి చెందారు. శనివారం అర్థరాత్రి జరిగిన సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది… మహ్మద్ అబ్దుల్ నజీర్ ఫహద్(22), మహ్మద్ అబ్దుల్ ఆహదుద్దీన్ ఖాన్(25) అనే యువకులు స్కూటీపై టోలీచౌకీ నుంచి గచ్చిబౌలి వెళ్తున్నారు. Also Read: అక్కడి జంగ్ సైరన్ ఇక్కడా మోగుతుందా? రాయదుర్గంలోని హనుమాన్ టెంపుల్ సమీపంలో వెనుక నుంచి అతి వేగంగా స్కూటీని […]