అమెరికా ఇమ్మిగ్రేషన్ కార్యాలయంపై కాల్పుల దాడి: ఒకరు మృతి, ఇద్దరికి తీవ్ర గాయాలు
అమెరికాకు పాకిన ఇక్కడి కుల గజ్జి: అమెజాన్ మాజీ ఉద్యోగి సంచలన ఆరోపణలు
లారీని ఢీకొట్టిన ట్రావెల్స్ బస్సు..10 మందికి గాయాలు

హైదరాబాద్: నిజామాబాద్ డిచ్ పల్లి మండలం సుద్దపల్లి వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. 44 వ జాతీయ రహదారిపై ఆగి ఉన్న లారీని ట్రావెల్స్ బస్సు ఢీకొంది. లారీని ఢీకొట్టిన తర్వాత డివైడర్ పైకి ట్రావెల్స్ బస్సు దూసుకెళ్లింది. ఈ ఘటనలో 22 మంది ప్రయాణికులలో 10 మందికి గాయాలయ్యాయి. నిజామాబాద్ డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు యూ-టర్న్ తీసుకుంటుండగా ఈ ప్రమాదం జరిగింది. స్థానికులు సమాచారం మేరకు పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక […]
హెచ్-1బీ వీసా: అమెరికాకు దరఖాస్తుదారులు చాలా అవసరం – జేపీ మోర్గాన్ సీఈఓ జేమీ
ఇక ఇన్ఫ్లుయెన్సర్లను ఉచితంగానే వెతుక్కోవచ్చు! ఇన్స్టాగ్రామ్, యూట్యూబ్ల కొత్త ఫీచర్లతో ఏజెన్సీలకు ముప్పు తప్పదా?
ప్రేమపెళ్లి… యువకుడి కుటుంబ సభ్యులపై దాడి… యువతిని ఎత్తుకెళ్లారు

మేడ్చల్: ప్రేమ వివాహం చేసుకుందని యువకుడి ఇంటికెళ్లి వారిపై యువతి కుటుంబ సభ్యులు కత్తులు, రాళ్లతో దాడి చేశారు. ఈ సంఘటన మేడ్చల్ మల్కాజ్గిరి (Medchal Malkajgiri) జిల్లా కీసర (Keesara) మండలంలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… నర్సంపల్లి గ్రామాని చెందిన యువతి యువకుడు శ్వేత, జలగం ప్రవీణ్ గత ఏడు సంవత్సరాల నుంచి గాఢంగా ప్రేమించుకున్నారు. శ్వేత కుటుంబ సభ్యుల ప్రేమపెళ్లికి అభ్యంతరం తెలపడంతో నాలుగు నెలల క్రితం ఆర్య సమాజ్కు వెళ్లి […]
గద్వాల్ లో ఆగి ఉన్న డిసిఎంను ఢీకొట్టిన బైక్: భర్త మృతి… భార్యకు తీవ్రగాయాలు

ఉండవల్లి: జోగులాంబ గద్వాల్ జిల్లా ఉండవెళ్లి మండలం పుల్లూరు టోల్ ప్లాజా దగ్గర గురువారం ఉదయం రోడ్డు ప్రమాదం జరిగింది. ఆగి ఉన్న డిసిఎంను బైక్ ఢీకొట్టడంతో భర్త మృతి చెందగా భార్య తీవ్రంగా గాయపడింది. మస్తాన్ అనే వ్యక్తి భార్యతో హైదరాబాద్ నుంచి కడపకు వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. మస్తాన్ ఘటనా స్థలంలోనే మృతి చెందగా భార్య తీవ్రంగా గాయపడింది. ఆమెను స్థానిక ఆస్పత్రికి తరలించారు. ఈ ప్రమాదానికి నిద్రమత్తు కారణమని పోలీసులు భావిస్తున్నారు. […]
వాయుగుండం ఎఫెక్ట్.. ఏపీ, తెలంగాణలో భారీ నుంచి అతి భారీ వర్షాలు!
యాదగిరిగుట్టకు తీసుకెళ్లి బాలికలపై అత్యాచారం

హైదరాబాద్: అల్వాల్ చెందిన ముగ్గురు బాలికలను విహార యాత్ర పేరుతో యాదగిరిగుట్టకు తీసుకెళ్లి వాళ్లపై ముగ్గురు అత్యాచారం చేశారు. ముగ్గురిని పోలీసులు అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం…. 20న పాఠశాలలో బతుకమ్మ వేడుకలు ఉన్నాయని తల్లిదండ్రులకు తొమ్మిదో తరగతి చదువుతున్న ముగ్గురు బాలికలు చెప్పి బయటకు వెళ్లారు. తార్నాకకు చెందిన గండికోట మధు(19) జిహెచ్ఎంసిలో ఒప్పంద కార్మికుడుగా పని చేస్తున్నాడు. ముగ్గురు బాలికలతో మధుకు పరిచయం ఉండడంతో మాయమాటలు చెప్పి హోటల్కు […]