ఏపీకి ఐఎండీ రెయిన్ అలర్ట్ ఇచ్చింది. ఉపరితల ఆవర్తనం, అల్పపీడనం ప్రభావంతో మోస్తారు నుంచి భారీ వర్షాలు కురిసే అకాశం ఉందని అంచనా వేసింది. పలు జిల్లాలకు హెచ్చరికలను జారీ చేసింది. శనివారం వరకు మత్స్యకారులు వేటకు వెళ్లరాదని హెచ్చరించింది.
టీవల లక్ష డాలర్ల వరకు కొత్త దరఖాస్తుదారులకు హెచ్1 బి ఫీజును పెంచుతున్నట్లు ప్రకటించిన అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ప్రభుత్వం తాజాగా దాని అమలు తేదీని వెల్ల
స్థానిక సంస్థల ఎన్నికలను ఆషామాషీగా తీసుకోరాదని, ప్రతిష్టాత్మకంగా తీసుకుని మెజారిటీ స్థానాల్లో కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపించే బాధ్యత తీసుకోవాలని ముఖ్యమంత్రి
కాంగ్రెస్ ‘బాకీ కా ర్డు’ ఆ పార్టీకి ఉరితాడైతదని మాజీ మంత్రి, సిద్దిపేట ఎం ఎల్ఎ హరీశ్రావు వ్యాఖ్యానించారు.జిల్లా కేంద్రంలోని త న క్యాంపు కార్యాలయంలో ఆయన