పదేళ్ల పాలనలో బిఆర్ఎస్ దోపిడీ చేస్తే…22 నెలల కాలంలోనే కాంగ్రెస్ మోసాలకు తెగబడిందని బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్ రావు ఆరోపించారు. కరీంనగర్ జిల్లా
అమెరికా ప్రెసిడెంట్ డోనాల్డ్ ట్రంప్ సర్కార్ షట్ డౌన్ కారణంగా అనిశ్చిత పరిస్థితిని ఎదుర్కొంటోంది. ఆరేళ్లలో ఇలాంటి పరిస్థతి ఎదురుకావడం ఇదే ప్రథమం. ప్రభుత్వ
కాలేజీ లెక్చరర్లు, యూనివర్శిటీ అసిస్టెంట్ ప్రొఫెసర్లుగా బోధించేందుకు అర్హత కల్పించే టిజిసెట్ 2025 నోటిఫికేషన్ను విడుదల అయ్యింది. అక్టోబర్ 10వ తేదీ నుంచి
కేంద్ర ఉద్యోగులు, పింఛన్దార్లకు విజయదశమి , దివాళీ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం బుధవారం డిఎ, డిఆర్ను 3 శాతం మేర పెంచింది. ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ అధ్యక్షతన
ఛత్తీస్గఢ్ రాష్ట్రం, బీజాపూర్ జిల్లా, కంచల్ అటవీ ప్రాంతంలో కూంబింగ్ చేపడుతున్న పోలీసు బలగాలు బుధవారం భారీ డంప్ను స్వాధీనం చేసుకున్నాయి ఆపరేషన్ కగార్లో
కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మల్లికార్జున ఖర్గే అస్వస్థతకు గురయ్యారు. మంగళవారం రాత్రి స్థానిక ఎంఎస్ రామయ్య ఆసుపత్రిలో చికిత్సకు చేరారు. తదుపరి చికిత్స ప్రక్రియ