StreamEastStreamEastStreamEastizmit escortmardin escortstreameastkiralık hackermarmaris escort@samalex34 escort calıstırıyorkulisbetkulisbet girişkulisbet güncel girişmasterbettingmasterbetting girişmasterbetting güncel girişbetkolikbetkolik girişbetkolik güncel girişbetlikebetlike girişbetlike güncel girişrestbetpulibetrinabetrestbet girişpulibet girişrinabet girişrestbetrestbet güncel girişrestbet girişperabetperabet girişperabet güncel girişinterbahisinterbahis girişinterbahis güncel girişelexbetelexbet girişelexbet güncel girişklasbahisklasbahis girişklasbahis güncel girişlimanbetlimanbet girişlimanbet güncel girişrestbetrestbet girişrestbet güncel girişStreameasthazbetrinabetbahiscasinokulisbetpadişahbetyakabetkulisbetpadişahbetbahiscasinobetovisbetpasklasbetpulibetrestbetperabetrestbetlimanbetnetbahisroketbet

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

hacklink

Hacklink

Hacklink

Hacklink

Marsbahis

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink Panel

Hacklink

Hacklink

Hacklink

Hacklink

hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Buy Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink satın al

Hacklink

Hacklink

body to body massage in istanbul

dizipal

Hacklink

Hacklink

Hacklink

sahabet giriş

Hacklink panel

tlcasino

tlcasino.win

tlcasino giriş

casinowonadresgiris.com

bahiscasino giriş

https://bahiscasino.pro/

Marsbahis

Hacklink

Hacklink

Marsbahis

Marsbahis

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

onwin

Hacklink Panel

Hacklink

Hacklink

sakarya escort bayan

Hacklink

jojobet

film izle

grandpashabet

sakarya escort bayan

casibom

Ultrabet

diyetisyen

meritking giriş

sapanca escort bayan

onwin

betcio güncel giriş

betpas

Restbet

Restbet giriş

casibom giriş

casibom güncel

casibom giriş

casibom

casibom

casibom

casibom giriş

casibom giriş

jojobet

jojobet giriş

bahiscasino

online diyetisyen

kralbet

jojobet

casibom

betmarino

Betpas

yakabet

artemisbet

artemisbet

pasacasino

Meritking Giriş

nakitbahis

nakitbahis

asyabahis

jojobet giriş

Restbet

Restbet giriş

nakitbahis

casibom giriş

ultrabet

Marsbahis

perabet

1xbet

betexper

marsbahis

marsbahis

betmoon

matbet giriş

galabet

Marsbahis

istanbul escort

bakırköy escort

jojobet

ronabet giriş

casibom güncel giriş

mislibet

ultrabet

jojobet

matbet

matbet giriş

matbet

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

hilarionbet

deneme bonusu veren yeni siteler

kavbet

pusulabet

pusulabet

pusulabet

pusulabet

matbet

betsmove

betsmove giriş

Meritking

jojobet giriş

jojobet

agb99

Agb99

jojobet

casibom giriş

ultrabet

ultrabet

beyoğlu escort

betpuan

türk porno

meritking

meritking

pusulabet

imajbet giriş

vdcasino

matbet

sekabet giriş

holiganbet

matbet

marsbahis

pusulabet

grandpashabet

Casibom

Casibom Giriş

jojobet giriş

Slot Mahjong

betcio

Casibom Güncel Giriş

Betpas

pusulabet

pusulabet giriş

sekabet

1xbet

çağlayan escort

bahis siteleri

deneme bonusu veren yeni siteler

deneme bonusu veren yeni siteler

jojobet

Online Hack Tool

Meritking Güncel Giriş

casibom giriş

betebet

casibom

casibom giriş

casibom

casibom

casibom güncel giriş

casibom

casibom giriş

artemisbet

pusulabet giriş

pusulabet

coinbar

matbet

matbet giriş

ultrabet

padişahbet

parmabet

ultrabet giriş

casibom

casibom

bahiscasino

sekabet güncel giriş

jojobet giriş

jojobet giriş

casibom güncel

betturkey giriş

Google Maps Yorum Satın Al

casibom

casibom giriş

casibom güncel giriş

son bölüm izle

eşref rüya son bölüm izle

lidyabet

Hacklink panel

Hacklink satın al

marsbahis

kağıthane escort

bomonti escort

beşiktaş escort

fatih escort

büyükçekmece escort

şişli escort

maslak escort

sarıyer escort

türk escort

özbek escort

osmanbey escort

güneşli escort

istanbul escort

sultangazi escort

kumburgaz escort

üsküdar escort

All Smo Tools

sekabet

jojobet

casibom giriş

casibom giriş

bets10

jojobet

betlike

pusulabet

anadoluslot

ultrabet

ultrabet

bağcılar escort

piabellacasino

piabellacasino

ultrabet

jojobet

padişahbet

padişahbet

casibom

gaziosmanpaşa escort

Kartal Escort

mislibet

Hacklink

imajbet

jojobet

jojobet

jojobet giriş

betwoon

betwoon

padişahbet

wbahis

betwoon

betsmove

milanobet

Casibom giriş

Casibom giriş

İstanbul escort

betebet

yakabet

betwoon

cratosslot

sheratonbet

meritking

meritking

jojobet

casibom giriş

jojobet

bandar judi

diyarbakırescort

matbet

jojobet

meritking

vaycasino

betasus

padişahbet

bets10

bets10

jojobet giriş

grandpashabet giriş

madridbet

artemisbet

betpas

betebet

superbet

betturkey

jojobet

kingroyal

otobet

meritking

slotday

betebet

tempobet

betpipo

marsbahis

millibahis

deneme bonusu veren yeni siteler

yakabet

asyabahis

madridbet

pusulabet

vdcasino giriş

sonbahis

berlinbet

bahisfair

casivera

betasus

suratbet

süratbet

vizyonbet

casinowon

ultrabet

marsbahis giriş

betnano giriş

matbet

matbet giriş

galabet

perabet

elexbet

queenbet

tulipbet

limanbet

trendbet

kingroyal

jojobet

jojobet

holiganbet

casibom

marsbahis

timebet

padişahbet

vdcasino

vaycasino

Milanobet

royalbet

masterbetting

betoffice

hiltonbet

meybet

galabet

Sweet Bonanza

Sweet Bonanza Oyna

madridbet

esenyurt escort, beylikdüzü escort

vdcasino

marsbahis

sekabet

meritking

tikobet

damabet

kingroyal

betsilin

hiltonbet

meritking

madridbet

meritking

royalbet

teosbet

grandpashabet

meritking

వినోదం, కుటుంబ భావోద్వేగాలతో మాస్ జాతర…

మాస్ మహారాజా రవితేజ అభిమానులతో పాటు, తెలుగు సినీ ప్రియులంతా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న చిత్రం మాస్ జతర. రవితేజ, శ్రీలీల జంటగా నటిస్తున్న ఈ చిత్రానికి భాను భోగవరపు దర్శకత్వం వహిస్తున్నారు. శ్రీకర స్టూడియోస్ సమర్పణలో సితార ఎంటర్టైన్మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ పతాకాలపై సూర్యదేవర నాగ వంశీ, సాయి సౌజన్య ప్రతిష్టాత్మకంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. హాస్యం, భావోద్వేగాలు, మాస్ అంశాలతో నిండిన వినోదభరితమైన కుటుంబ చిత్రంగా రూపుదిద్దుకుంటున్న ’మాస్ జతర’ సినిమా, భారీ అంచనాల నడుమ అక్టోబర్ 31న థియేటర్లలో అడుగుపెట్టనుంది. ఇప్పటికే విడుదలైన టీజర్, రెండు పాటలకు విశేష స్పందన లభించింది. ఈ క్రమంలోనే రవితేజ ఈ సినిమాలో తాను పోషించిన ఆర్‌పిఎఫ్(రైల్వే పోలీస్ ఫోర్స్) అధికారి పాత్ర గురించి మాట్లాడుతూ.. ఇది తన సినీ ప్రయాణంలో సరికొత్త, ప్రత్యేకమైన పాత్ర అని అభివర్ణించారు. అలాగే చిత్ర దర్శకుడు భాను భోగవరపు, సంగీత దర్శకుడు భీమ్స్ సిసిరోలియోపై ప్రశంసలు కురిపించారు.

భాను ప్రతిభావంతుడని, చిత్రీకరణ సమయంలో కూడా సన్నివేశాన్ని ఇంకా మెరుగ్గా మలచడానికి ప్రయత్నిస్తుంటాడని, చాలా వేగంగా మార్పులు చేయగలడని కొనియాడారు. భీమ్స్ ఎంతో కృషి చేసి, ఈ చిత్రానికి అద్భుతమైన సంగీతాన్ని అందించాడని అన్నారు. ఇక మాస్ జాతర సినిమా గురించి మాట్లాడుతూ.. వినోదం, మాస్ అంశాలతో పాటు హృదయపూర్వక కుటుంబ భావోద్వేగాలతో ఈ సినిమా నిండి ఉంటుందని తెలిపారు. ఇక శ్రీలీల మాట్లాడుతూ రవితేజతో కలిసి నటించడం చాలా ఆనందకరమైన అనుభవమని అన్నారు. రవితేజతో కలిసి పనిచేయడం చాలా సులభంగా ఉంటుందని, అత్యంత ఆహ్లాదకరమైన సహనటులలో ఆయన ఒకరని శ్రీలీల తన అభిప్రాయాన్ని పంచుకున్నారు. మాస్ జాతరలో తాను సైన్స్ టీచర్‌గా, శ్రీకాకుళం యాసలో మాట్లాడే ఉల్లాసభరితమైన పల్లెటూరి అమ్మాయిగా కనిపిస్తానని ఆమె వెల్లడించారు. తన మునుపటి పాత్రలకు పూర్తి భిన్నంగా ఇది ఉంటుంది… స్క్రిప్ట్ చదివినప్పుడే తాను నవ్వుకున్నానని, ఇక సెట్ లో దానిని ప్రదర్శించే సమయంలో ఆ నవ్వులు రెట్టింపు అయ్యాయని శ్రీలీల పేర్కొన్నారు. రవితేజ అంకితభావం గురించి మాట్లాడుతూ.. గాయంతో బాధపడుతున్నప్పటికీ, ఆయన ఆసుపత్రికి వెళ్లే ముందు ’తూ మేరా లవర్’ పాటను పూర్తి చేసి, తన నిబద్ధతను చాటుకున్నారని శ్రీలీల కొనియాడారు. గతంలో సామజవరగమన, వాల్తేరు వీరయ్య చిత్రాలకు రచయితగా పనిచేసిన దర్శకుడు భాను మాట్లాడుతూ హాస్యాన్ని రాయడం మరియు దానిని సహజంగా కథలో మిళితం చేయడంలో తన బలం ఉందని తెలిపారు.

మొదటి రోజు షూటింగ్‌ను సులభంగా పూర్తి చేసి, ప్రారంభం నుండే తనలో ఆత్మవిశ్వాసం పెరిగేలా సహాయపడినందుకు రవితేజకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. టైటిల్ ఆలోచన రవితేజ నుండే వచ్చిందని, దానికి ‘మనదే ఇదంతా‘ అనే ఆకర్షణీయమైన ట్యాగ్‌లైన్‌ను జోడించినట్లు భాను వెల్లడించారు. ప్రముఖ నటుడు రాజేంద్ర ప్రసాద్ వినోదభరితమైన పాత్రలో కనిపిస్తారని కూడా ఆయన పేర్కొన్నారు. ‘ఓలే ఓలే‘ పాట చుట్టూ ఇటీవల జరిగిన చర్చలను ఉద్దేశించి దర్శకుడు భాను మాట్లాడుతూ.. సాహిత్యాన్ని తప్పుగా అర్థం చేసుకున్నారని, పాట యొక్క రెండవ భాగం పూర్తిగా భిన్నమైన, పాజిటివ్ వైబ్‌ను కలిగి ఉందని స్పష్టం చేశారు.

Traffic Jam : అత్యంత భారీ ట్రాఫిక్​ జామ్​! 4 రోజుల పాటు నిలిచిపోయిన వాహనాలు..

బిహార్​లోని దిల్లీ- కోల్​కతా జాతీయ రహదారిపై అతి భారీ ట్రాఫిక్​ జామ్​ నెలకొంది! అనేక వాహనాలు 4 రోజులుగా ట్రాఫిక్​లో చిక్కుకుపోయాయి. కొన్ని కిలోమీటర్లు ముందుకు కదిలేందుకు 5,7 గంటల సమయం పడుతోంది!

భారత్-ఆసీస్ యూత్ టెస్టు.. తొలి రోజు బౌలర్ల హవా

మాక్‌కె: భారత్, ఆస్ట్రేలియా అండర్19 జట్ల మధ్య జరుగుతున్న యూత్ సిరీస్ రెండో టెస్టు మ్యాచ్ తొలి రోజు ఆటలో బౌలర్లు హవా నడిపించారు. మంగళవారం ప్రారంభమైన ఈ మ్యాచ్‌లో ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్‌లో 43.3 ఓవర్లలో 135 పరుగులకే కుప్పకూలింది. తర్వాత మొదటి ఇన్నింగ్స్ చేపట్టిన భారత్ తొలి రోజు ఆట ముగిసే సమయానికి 40 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 144 పరుగులు చేసింది. ప్రత్యర్థిని తక్కువ స్కోరుకే ఆలౌట్ చేశామన్న ఆనందం భారత్‌కు ఎక్కువ సేపు నిలువలేదు. ఓపెనర్ విహాన్ మల్హోత్రా (11), కెప్టెన్ ఆయూష్ మాత్రె (4) జట్టుకు శుభారంభం అందించడంలో విఫలమయ్యారు. ఇద్దరు తక్కువ స్కోరుకే ఇంటిదారి పట్టారు. దీంతో భారత్ 18 పరుగులకే ఓపెనర్ల వికెట్లను కోల్పోయింది. జట్టును ఆదుకుంటాడని భావించిన స్టార్ బ్యాటర్ వైభవ్ సూర్యవంశీ కూడా నిరాశ పరిచాడు. వైభవ్ 20 పరుగులు మాత్రమే చేసి వెనుదిరిగాడు. రాహుల్ కుమార్ (9), వికెట్ కీపర్ హర్‌వంశీ పంగాలియా (1) కూడా జట్టుకు అండగా నిలువలేక పోయారు. మరోవైపు వేదాంత్ త్రివేది 4 ఫోర్లతో 25 పరుగులు సాధించాడు. ఖిలాన్ పటేల్ (26) పరుగులు చేసి ఔటయ్యాడు. హెనిల్ పటేల్ (22), దిపేశ్ దేవేంద్రం (6) పరుగులతో క్రీజులో ఉన్నారు. ఇప్పటి వరకు భారత్ 9 పరుగుల ఆధిక్యంలో నిలిచింది. ప్రత్యర్థి జట్టు బౌలర్లలో బార్టన్ మూడు, విల్ బ్రియామ్ రెండు వికెట్లను పడగొట్టారు. అంతకుముందు తొలుత బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియాను భారత బౌలర్లు తక్కువ స్కోరుకే పరిమితం చేయడంలో సఫలమయ్యారు. వికెట్ కీపర్ అలెక్స్ లీ యంగ్ (66) ఒక్కడే ఒంటరి పోరాటం చేశాడు. మిగతా వారిలో కెప్టెన్ విల్ (10), యశ్ దేశ్‌ముఖ్ (22) మాత్రమే రెండంకెల స్కోరును అందుకున్నారు. భారత బౌలర్లలో ఖిలాన్ పటేల్, హెనిల్ పటేల్ మూడేసి వికెట్లను పడగొట్టారు. ఉద్ధవ్ మోహన్‌కు రెండు వికెట్లు దక్కాయి.

పాకిస్థాన్ మహిళలకు సవాల్..

నేడు ఆస్ట్రేలియాతో పోరు

కొలంబో: మహిళల వన్డే ప్రపంచకప్‌లో భాగంగా బుధవారం ఆస్ట్రేలియాతో జరిగే పోరు పాకిస్థాన్‌కు చావో రేవోగా మారింది. ఇప్పటి వరకు పాకిస్థాన్ ఆడిన రెండు మ్యాచుల్లోనూ ఓటమి పాలైంది. దీంతో ఆసీస్‌తో పోరు పాక్‌కు సవాల్‌గా తయారైంది. ఇక ఆస్ట్రేలియా మొదటి మ్యాచ్‌లో న్యూజిలాండ్‌ను చిత్తుగా ఓడించింది. అయితే శ్రీలంకతో జరిగిన రెండో మ్యాచ్ వర్షం వల్ల కనీసం టాస్ పడకుండానే రద్దయ్యింది. కాగా, పాకిస్థాన్‌తో జరిగే మ్యాచ్‌లో ఆస్ట్రేలియా ఫేవరెట్‌గా బరిలోకి దిగుతోంది. పాక్‌తో పోల్చితే బ్యాటింగ్, బౌలింగ్ విభాగాల్లో ఆస్ట్రేలియా చాలా బలంగా ఉందనే చెప్పాలి. ఒంటిచేత్తో మ్యాచ్ ఫలితాన్ని తారుమారు చేసే బ్యాటర్లు, బౌలర్లకు జట్టులో కొదవలేదు. కివీస్‌తో జరిగినపోరులో అష్లే గార్డ్‌నర్ కళ్లు చెదిరే శతకం సాధించింది. ఈ మ్యాచ్‌లో కూడా చెలరేగేందుకు సిద్ధమైంది. ఓపెనర్లు అలీ హీలీ, లిచ్‌ఫీల్డ్‌లతో పాటు ఎలిసె పేరి, బెథ్ మూని, సదర్లాండ్ వంటి అగ్రశ్రేణి బ్యాటర్లు జట్టులోఉన్నారు. వీరిలో ఏ ఇద్దరు నిలదొక్కుకున్న పాక్ బౌలర్లకు కష్టాలు ఖాయం. ఇక ఈ మ్యాచ్‌లో కెప్టెన్ హీలీ, ఎలిసె పేరి, బెథ్‌మూని జట్టుకు కీలకంగా మారారు. అంతేగాక సెంచరీ స్టార్ గార్డ్‌నర్‌పై కూడా జట్టుకు భారీ అంచనాలే ఉన్నాయి. ఇక పాకిస్థాన్ ఈ వరల్డ్‌కప్‌లో అత్యంత పేలవమైన ప్రదర్శనతో నిరాశ పరుస్తోంది. తొలి మ్యాచ్‌లో బంగ్లాదేశ్ చేతిలో ఘోర పరాజయం చవిచూసింది. బంత్లా బౌలర్ల ధాటికి ఎదురు నిలువలేక కేవలం 129 పరుగులకే కుప్పకూలింది. ఇక భారత్‌తో జరిగిన మ్యాచ్‌లోనూ ఓటమి పాలైంది. బౌలర్లు బాగానే రాణించినా బ్యాటింగ్ వైఫల్యంతో పాక్‌కు ఓటమి తప్పలేదు. కీలక బ్యాటర్లు విఫలం కావడం పాక్‌కు ప్రతికూలంగా మారింది. ఇప్పటికే రెండు మ్యాచుల్లో ఓటమి పాలైన పాకిస్థాన్ పటిష్టమైన ఆస్ట్రేలియాకు ఎలాంటి పోటీ ఇస్తుందో వేచి చూడాల్సిందే.

ఇది న్యాయ వ్యవస్థకే అప్రతిష్ఠ

సుప్రీం కోర్టు విచారణ సమయంలో చీఫ్ జస్టిస్ భూషణ్ రామకృష్ణ గవాయిపై ఓ మూర్ఖపు న్యాయవాది బూటుతో దాడికి ప్రయత్నించడం యావత్ దేశానికి పెద్ద షాక్. దాడి చేసిన వ్యక్తి ‘సనాతన ధర్మాన్ని అగౌరవ పర్చడం భారతదేశం ఎన్నడూ సహించదు’అని బెదిరించడం వినిపించింది. మధ్యప్రదేశ్‌లోని ఖజురహో ఆలయ సముదాయంలో ఏడు అడుగుల విష్ణు విగ్రహాన్ని పునః ప్రతిష్ఠించాలని కోరుతూ పిటిషన్ దాఖలు కాగా ఆ పిటిషన్‌ను డిస్మిస్ చేస్తూ సిజెఐ కొన్ని వ్యాఖ్యలు చేశారు. విష్ణువుకు వీరభక్తుడినని చెప్పుకుంటున్నావు కదా! వెళ్లి ఆ దేవుడిని ప్రార్థించుకో. అదో ఆర్కియాలజీ సైట్. దానికి ఆర్కియాలజీ పర్మిషన్ అవసరం ఉంటుందని సిజెఐ వ్యాఖ్యానించడం బిజెపి అనుకూల సామాజిక మీడియాలో తీవ్ర దుమారం చెలరేగింది. ఈ నేపథ్యమే న్యాయవాది దౌర్జన్యానికి కారణమైంది. సిజెఐ ఆ వ్యాఖ్యలను బాగా చెప్పి ఉండవచ్చని వాదించినప్పటికీ, ప్రజాస్వామ్యంలో మూలస్తంభమైన స్వేచ్ఛగా భావప్రకటన చేసే రాజ్యాంగపరమైన హక్కు సిజెఐ ప్రకటనకు రక్షణ కల్పిస్తుంది. అయినాసరే ఈ వ్యాఖ్యలపై వివాదం చెలరేగడంతో దానికి సిజెఐ తనదైన శైలిలో తెరదించారు. తరువాత ఓ కేసులో స్పందిస్తూ తానేమీ ఏ మతాన్ని అమర్యాద పర్చలేదని, అన్ని మతాలను తాను గౌరవిస్తానని, కేవలం సోషల్ మీడియాలో తన వ్యాఖ్యలు వ్యతిరేక ప్రచారం అయినట్టు వివరించారు. సరైన సలహా ఉంటే ఈ విషయం అక్కడే నిలిచిపోయేది.

అయితే దాడికి ప్రయత్నించిన న్యాయవాది, 71 ఏళ్ల న్యాయశాస్త్ర అనుభవజ్ఞుడే కాక, సుప్రీం కోర్టు బార్ అసోసియేషన్ సభ్యుడు కూడా. అయినా సనాతన ధర్మ మొదటి సూత్రాలను అంతర్గతీకరించే పరిపక్వత లేదు. హింసను త్యజించడం, ఆలోచనలను స్వేచ్ఛగా పరస్పరం పంచుకోవడం అనేవి సనాతన ధర్మంలోని ప్రధాన సూత్రాలు. కేవలం సంకుచిత దృష్టితో అత్యున్నత న్యాయస్థానానికి అధ్యక్షత వహించే ప్రధాన న్యాయమూర్తిపై దాడి చేయాలని అపేక్షించడం తీవ్ర దిగ్భ్రాంతికరం. ఇప్పటివరకు విచ్చలవిడి రాజకీయ నాయకుల పైన, పశువులను అక్రమంగా రవాణా చేస్తున్న నేరస్థులనే అనుమానితుల పైన మితవాద హింసాకాండ సాగడం పరిపాటిగా వస్తోంది. ఇప్పుడీ సంఘటన సోషల్ మీడియాలో పరమత విద్వేషం ప్రదర్శించడం, విషపూరిత టెలివిజన్ చర్చలు సర్వసాధారణమైనట్టు కనిపిస్తోంది. ఇవి సామాజిక ఒత్తిడిని పెంచేలా వేలెత్తి చూపుతున్నాయి. సిజెఐ గవాయి మారిషస్‌లో, భారతదేశంలోని చట్టపరమైన, రాజ్యాంగబద్ధమైన పాలన, భావవ్యక్తీకరణ స్వేచ్ఛ గురించి ప్రముఖంగా ప్రసంగించిన చాలా రోజులకు సుప్రీంకోర్టులో నాటకీయంగా ఈ సంఘటన జరగడం అనూహ్యం. మతోన్మాద న్యాయవాది బూటు విసరడానికి ప్రయత్నించినా, సిజెఐని వేలెత్తి చూపుతూ హెచ్చరించినా సిజెఐ మాత్రం ఎలాంటి కలవరం చెందలేదు.

సుప్రీం కోర్టు రిజిస్ట్రీ కూడా ఎలాంటి కేసులు దాఖలు చేయలేదు. అపరాధిని బయటకు వెళ్లనిచ్చేరు. విశేష న్యాయపరమైన దయ చూపించడం గమనార్హం. ‘సుప్రీం కోర్టు ప్రాంగణంలో సిజెఐపై దాడికి పాల్పడడం ప్రతి భారతీయుడిని ఆగ్రహానికి గురిచేసింది. మన సమాజంలో ఇటువంటి చర్యలకు చోటు లేదు. ఇది పూర్తిగా ఖండించదగినది. దాడి సమయంలో జస్టిస్ గవాయ్ ప్రశాంతతను ప్రదర్శించడం అభినందనీయం. ఇది న్యాయ విలువల పట్ల, మన రాజ్యాంగ స్ఫూర్తిని బలోపేతం చేయడం పట్ల ఆయన నిబద్ధతను ఉద్దీపింప చేస్తుంది’ అని ప్రధాని మోడీ తన ట్వీట్‌లో సిజెఐని ప్రశంసించడం ఈ సందర్భంగా ప్రస్తావించవలసి ఉంది. బీహార్‌లో కులాల ఆధారంగా రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో జరగనున్న పోరాటం నుంచి దృష్టి మళ్లించడానికి ప్రధాని మోడీ ఈ విధంగా సంకేతాలు ఇచ్చినట్టు అయింది. ఆ తలతిక్క న్యాయవాది లైసెన్సిని బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా సస్పెండ్ చేసింది. ఇటువంటి సర్వవ్యాప్త చర్యలు చాలా అరుదుగా జరుగుతుంటాయి. సుప్రీం కోర్టు ఆదేశాలను పాటించని రాష్ట్ర హైకోర్టు జడ్జీలు కొందరి ఉదంతాలు కూడా బయటపడ్డాయి గత మే నెలలో ఇద్దరు జడ్జీలను సుప్రీం ధర్మాసనం ఇటీవల ఘాటుగా మందలించింది.

మోసపూరిత కేసులో ఒకే నిందితునికి అనుకూలంగా బెయిలు మంజూరు చేయడంలో అసలు ఉద్దేశమేమిటని ప్రశ్నించింది. క్షేత్రస్థాయి వాస్తవాలను విస్మరించి, ఒక కేసులో తప్పనిసరిగా కట్టుబడి ఉండాల్సిన గత తీర్పుకు భిన్నంగా బెయిల్ మంజూరు చేశారని మధ్యప్రదేశ్ సెషన్స్ జడ్జిని ఆక్షేపించింది. ఈ జడ్జిని ఢిల్లీలో వారం రోజుల పాటు శిక్షణ తీసుకోవాల్సిందిగా ఆదేశించింది. 2023 మేలో అలహాబాద్ హైకోర్టు సెషన్స్ జడ్జిని విధుల నుంచి తప్పించి వారం రోజుల పాటు జ్యుడీషియల్ అకాడమీకి శిక్షణ కోసం పంపాలని ఆదేశించింది.దీనివల్ల వారి నైపుణ్యం మెరుగుపడుతుందని సూచించింది. ఈ సంఘటనలు న్యాయవ్యవస్థలో అవినీతి, అసమర్థత ప్రక్షాళనం చేయడానికి తోడ్పడతాయి. న్యాయవ్యవస్థను అనేక రుగ్మతలు పట్టి పీడిస్తున్నాయి. చాలా మందిలో పోటీతత్వం, విశ్వసనీయత ఉండడం లేదని కొన్ని సంఘటనల బట్టి తెలుస్తోంది. పెండింగ్ కేసుల భారం, కాలం చెల్లిన చట్టాలు, విధానాలు, వనరుల కొరత, మౌలిక సౌకర్యాల లోపం, ఇవన్నీ ప్రజాస్వామ్య మూలస్తంభమైన న్యాయవ్యవస్థను ముందుకు తీసుకు వెళ్లడం లేదు. కొంతమంది న్యాయవాదులు, జడ్జీలు అవినీతిపరులు కావడం కూడా ఆందోళన కలిగిస్తోంది. న్యాయస్థానాల్లో అవాంఛనీయ సంఘటనలు గతంలో కూడా జరిగాయి. న్యాయమూర్తులపై దాడులు, న్యాయవ్యవస్థ ప్రతిష్ఠను దిగజార్చే చర్యలు, హైకోర్టు జడ్జీల ప్రవర్తనపై సుప్రీం కోర్టు ఆందోళన చెందడం, అలహాబాద్ హైకోర్టులో న్యాయవాదులు నిరవధిక సమ్మె చేయడం, తెలంగాణ హైకోర్టులో కక్షిదారుల దురుసు ప్రవర్తన, తదితర సంఘటనలు ఎన్నో జరిగాయి.  

పారదర్శకతే ఇసికి శ్రీరామరక్ష

బీహార్‌లో ఎన్నికల కమిషన్ చేపట్టిన స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (ఎస్‌ఐఆర్) ఓటర్ల జాబితా కొన్ని వర్గాల్లో ఉపశమనం కలిగించినా, మరి కొన్ని వర్గాల్లో తీవ్ర అశాంతి రేకెత్తించింది. గత మంగళవారం విడుదలైన తుది జాబితా, సామూహికంగా ఓటర్ల తొలగింపు భయాలు మొదట్లో భయపడిన స్థాయిలో లేకపోయినా, ఈ ప్రక్రియ దేశంలో ఎన్నికల ప్రజాస్వామ్య భవిష్యత్ గురించి అత్యవసర ప్రశ్నలను లేవనెత్తింది. సుప్రీం కోర్టు జోక్యం ఎన్నికల కమిషన్ ను మరింత పారదర్శకత వైపు నడిపించగా, ప్రతిపక్షాలు అప్రమత్తమైన పాత్ర పోషించడంతో బీహార్ సర్ దారుణ ఫలితాలను తప్పించింది. కానీ ఈ కసరత్తు ఎన్నికల ప్రక్రియలను ఎలా ఆయుధంగా ఉపయోగించవచ్చో, భారతదేశం అంతటా ఇలాంటి సవరణలు చేపట్టే ముందు ఎలాంటి జాగ్రత్త చర్యలు తీసుకోవాలనే అంశంలో ఓ హెచ్చరిక కథగా మిగిలిపోయింది. ఓటర్ల జాబితాలో పేర్ల తొలగింపు సంఖ్యాపరంగా మాత్రమే ప్రమాదంలో పడలేదు. భారత ప్రజాస్వామ్య సమగ్రతే ప్రమాదంలోపడింది.ఓటర్ల జాబితా సవరణలో తలెత్తిన సమస్యలు, జాతీయ స్థాయిలో పునరావృతమైతే, సార్వత్రిక ఓటు హక్కు అనే అంశాన్నే అస్థిరతలో నెట్టివేయవచ్చు. ముఖ్యంగా దళితులు, ఆదివాసీలు, మైనారిటీలు, వలసదారులు, పేదలను లక్ష్యంగా చేసుకుంటూ పాలక వర్గాల పట్టును మరింత బలోపేతం చేస్తుంది.

బీహార్‌లో చేపట్టిన స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ అనేది ఓటర్ల జాబితాలను సంస్కరించడం, చనిపోయిన వారి పేర్లు, వలసపోయిన వారి పేర్లు, నకిలీ పేర్లను తొలగించే లక్ష్యం తో చేపట్టింది.అయినా రాజకీయం లోపాయికారిగా అంతర్గతంగా ఉంది. కేంద్ర ప్రభుత్వం, దాని అనుబంధ శక్తులు ఈ కసరత్తును అక్రమ వలసదారులు, చొరబాటుదారులు -ఘుస్పైటియాస్ – తొలగించే మార్గంగా చూపాయి. కానీ ఈ పదాలు ముఖ్యంగా మైనారిటీలు, ముఖ్యంగా ముస్లింలను లక్ష్యం చేసుకునే ఆయుధాలుగా ఉపయోగపడుతున్నాయి. మొదట్లో ఈ ప్రక్రియతో భారీ స్థాయిలో ఓటర్ల తొలగింపునకు దారితీస్తుందనే భయాలు ఉన్నాయి. బీహార్ ఓటర్ల జాబితాలో జూన్ నాటికి 7 కోట్ల 89 లక్షల మంది ఓటర్లు ఉండగా, అక్టోబర్‌లో ప్రచురించిన తుది జాబితాలో 7 కోట్ల 42 లక్షల మంది ఉన్నారు. అంటే దాదాపు 6 శాతం మందిని తొలగించారు. చనిపోయిన వారి పేర్లను, వలసదారులు, నకిలీల పేర్లు తొలగించామని అధికారులు వివరణ ఇచ్చారు. కానీ, 68.6 లక్షల మంది పేర్ల తొలగింపు ఆశ్చర్యాన్ని కలిగించింది. తీవ్ర పరిణామాలకు దారితీసింది. మెజారిటీ తొలగింపులు చట్టబద్ధమైనవే అయినా, బలహీనమైన డాక్యుమెంషన్‌లో పలువురి తొలగింపు వాస్తవమే.

బీహార్ కేసులో బహుళ శక్తుల జోక్యం వల్ల ఈ పరిస్థితి తలెత్తింది. సర్ చేపట్టిన సమయం, దాని ఫార్మెట్‌ను సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్లపై సుప్రీంకోర్టు స్పందిస్తూ, ఆధార్ ను అందుబాటులో ఉన్న రుజువుగా చేర్చాలని ఎన్నికల కమిషన్‌ను ఆదేశించింది. ప్రతిపక్షాలు వీటిలో అక్రమాలను ఎత్తిచూపుతూ, జోరుగా ప్రచారం చేపట్టాయి. మీడియా, కొన్ని సంస్థలు క్షేత్రస్థాయిలో పరిణామాలను వెలుగులోకి తెచ్చాయి. ఈ అప్రమత్తత లేకుంటే, మరికొందరి పేర్లు తొలగిపోయి ఉండేవి, అనర్థం జరిగేది. బీహార్ కేసుతో భారత ఎన్నికల కమిషన్ తీరుతెన్నుల విచికిత్స మొదలైంది. ఒకప్పుడు ప్రజాస్వామ్యాన్ని నిలబెట్టే కోటగా పరిగణించిన ఎన్నికల కమిషన్‌ను ప్రతిపక్ష పార్టీలు, పౌర సమాజం అనుమానంతో చూస్తున్నాయి. ఈ మధ్యకాలంలో ఎన్నికల కమిషన్ అధికార పార్టీ ప్రయోజనాలకు కొమ్ముకాస్తోందని విమర్శకులు వాదిస్తున్నారు. ఎన్నికల షెడ్యూల్ ఖరారు, మోడల్ కోడ్ ఉల్లంఘనలపై చర్యల విషయంలో విముఖత చూపడం, ఓటర్ల జాబితా సవరణ వంటి కసరత్తులో పారదర్శకత లేని విధంగా చర్యలు చేపట్టడంతో అనుమానాలు హెచ్చాయి. బీహార్‌లో ఈ ప్రక్రియను ఇసి అధికారికంగా పర్యవేక్షిస్తున్నా, జవాబుదారీతనాన్ని నిర్ధారించేది కోర్టులు, ప్రతిపక్షమే. ఎన్నికల కమిషన్ వ్యవహార శైలి పలు ప్రశ్నలను లేవనెత్తుతుంది. నిష్పక్షపాతంగా ఉండాల్సిన సంస్థలో ఇతరులు జోక్యం చేసుకుని తటస్థతను ఎందుకు కాపాడాలి. ఓటర్ల హక్కులను కాపాడడంలో చురుగ్గా వ్యవహరించాల్సిన ఇసి ఎందుకు నిష్క్రియాత్మకంగా కన్పిస్తుంది. నమ్మకం, చట్టబద్ధత కలిగిన సంస్థ పక్షపాత ధోరణితో వ్యవహరించడం తీవ్ర హానికరం.

కేంద్రంలోనూ, రాష్ట్రాలలోని పాలక వర్గాలు ఇటువంటి కసరత్తును తమకు అనుకూలంగా మార్పుకోవాలన్న ఆలోచనే ఎంతో ప్రమాదకరం. మీకు మద్దతు ఇచ్చే అవకాశంలేని ఓటర్లను తొలగించడం లేదా నిరోధించడమే వాటి ఉద్దేశమై ఉంటుంది. బీహార్‌లో పేదవర్గాలు, వలసదారులు, ముస్లింలపై వేటు వేస్తారనే అనుమానాలు తలెత్తాయి. వారు అధికార పార్టీకి ఓటు వేసే అవకాశం తక్కువగా ఉండడమే కారణం. ఇదే నమూనా చాలా చోట్ల కన్పిస్తున్నది. ఉత్తరప్రదేశ్‌లో కొన్ని వర్గాల పేర్లు తొలగించారనే ఆరోపణలు అప్పుడప్పుడు తలెత్తుతున్నాయి. ఢిల్లీలో పాలక ప్రభుత్వం మైనారిటీలు అధికంగా ఉన్న ప్రాంతాలలో ఓటర్ల జాబితాలలో మార్పులు చేర్పులు, చేస్తోందని ప్రతిపక్ష పార్టీలు ఆరోపించాయి.

అసోంలో ఈ వ్యూహం మరింత ఎక్కువ. జాతీయ పౌరుల రిజిస్టర్ (ఎన్‌ఆర్‌సి) ప్రక్రియ, తర్వాత రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ఓటర్ల జాబితా సవరణ కార్యక్రమాలు కేవలం ఓటర్ల పేర్లను తొలగించే విస్తృత ఎజెండాను ప్రతిబింబించాయి. ముఖ్యంగా ముస్లింలు, అదీ బెంగాలీ మూలాలు కలిగిన ముస్లింలు టార్గెట్ అయ్యారు. దశాబ్దాలుగా నివసిస్తున్న భూముల నుంచి పెద్ద సంఖ్యలో బహిష్కరణకు గురయ్యారు. కీలక డాక్యుమెంట్లు ఉన్నా వారిని తరచు ఆక్రమణదారులుగా ముద్రవేశారు. ఒకసారి భూమిని విడిచి పెడితే వారు తమ శాశ్వత చిరునామా నిరూపించుకునే అవకాశం లేదు. ఓటర్ల జాబితాలో పేర్లు ఉండాలంటే ఇది తప్పనిసరి. ఉద్దేశపూర్వకంగానే తొలగింపు, హక్కుల తొలగింపు సాగుతున్నాయి. మొదట గృహ స్థిరత్వాన్ని తరస్కరించడం, ఆ తర్వాత ఓటింగ్ హక్కులను తిరస్కరించడం.

బీహార్‌లో ఓటర్ల జాబితాల సవరణకు చేపట్టిన సర్.. దేశవ్యాప్తంగా ఓటర్ల జాబితాల సవరణకు మోడల్‌గా మారితే ఈ వ్యూహాలే భారీస్థాయిలో సంస్థాగతం అయ్యే ప్రమాదం ఉంది. బీహార్‌లో- సర్- ఓటర్ల జాబితా సవరించే ప్రక్రియగా మొదలై పౌరసత్వ పరీక్షగా ఎలా మారిందో మీడియాలో ఓ వర్గం సరిగ్గానే ఊహించింది. ఇది అసోంలో ఎన్‌ఆర్ సిని ప్రతిబింబిస్తోంది. సుప్రీంకోర్టు జోక్యం చేసుకుని తదుపరి చర్యలు నిలిపివేయకుంటే, దాదాపు 19 లక్షల మంది గల్లంతు అయిపోయేవారే. రెండు సందర్భాలలోనూ అసలు కీలకం ఒక్క. ఓటరే తాను పౌరుడని రుజువు చేసుకోవాలి. లేని పక్షంలో కమిషన్ డాక్యుమెంటరీ సాక్ష్యాలను కోరుతుంది. పేదలకు అలాంటి ఆధారాలు ఏవీ ఉండవు. బీహార్‌లో ఆమోదయోగ్యమైన డాక్యుమెంట్‌లలో ఆధార్ ను చేర్చడం ఓ ఊరట. అంతమాత్రాన అధికార బహిష్కరణ ప్రమాదం తొలగిపోదు. ప్రస్తుతం అనుసరిస్తున్న విధానం సార్వత్రిక వయోజన ఓటు హక్కు అనే ప్రాథమిక సూత్రాన్ని బలహీనపరుస్తోంది. అది షరతులతో కూడిన ఓటు హక్కుగా మారుస్తోంది.

బీహార్ నమూనాను దేశవ్యాప్తంగా అన్ని ప్రాంతాలకు విస్తరించడం పెను ప్రమాదం కాగలదు. భారత దేశంలో 97 కోట్ల మంది నమోదు చేసుకున్న ఓటర్లు ఉన్నారు. చిన్న స్థాయిలో 5శాతం మంది పేర్లను తప్పుడు ఓటర్లుగా ముద్ర వేసి తొలగించినా ఐదు కోట్ల మంది పౌరులు ఓటు హక్కు కోల్పోతారు. ఇది అనేక దేశాల్లో ఓటర్ల సంఖ్య కన్నా ఎక్కువ. ఓటర్ల తొలగింపు అన్నది సామాజిక భౌగోళికంగా కూడా ముఖ్యమైంది. వలస కార్మికులు, పట్టణ పేదలు, భూమిలేని రైతులు, దళితులు, ఆదివాసీలు, ముస్లింలు ఎక్కువగా ప్రమాదంలో ఉన్నారు. ఈ వర్గాలు ఇప్పటికే వ్యవస్థపరంగా ఎన్నో అడ్డంకులు ఎదుర్కొంటున్నాయి. పేదరికం, స్థానభ్రంశం, డాక్యుమెంషన్ లేకపోవడంతోపాటు ఎన్నికల హక్కు తొలగిస్తే, వారు రాజకీయంగా కూడా లేకుండాపోతారు. అక్రమ వలసదారుల కథనం అసోం, సరిహద్దు రాష్ట్రాలకే పరిమితం అయ్యే అవకాశం లేదు. రాజకీయాలు మరింత ముదిరి పాలక వ్యవస్థలు తమను విమర్శించే వర్గాలపై ఈ గొడ్డలి ఉపయోగించవచ్చు. ఎన్నికల కమిషన్ విశ్వసనీయతను పునరుద్ధరించుకోవాలి. ప్రజాస్వామ్యానికి నిష్పాక్షికతతో కూడిన సంరక్షకుడిగా వ్యవహరించాలి. అందుకు అనేక చర్యలు చేపట్టడమే తక్షణ కర్తవ్యం. 1. ఓటర్ల జాబితాలో పేర్ల తొలగింపులో పారదర్శకత ప్రదర్శించాలి. ప్రతి తొలగింపుపై బహిరంగంగా వివరణ ఇవ్వాలి. అప్పీల్ చేసుకునే అవకాశం ఇవ్వాలి. 2. స్వతంత్ర పర్యవేక్షణ- ఓటర్ల జాబితా సవరణ పర్యవేక్షణలో పౌరసమాజ సంఘాలు, ప్రతిపక్ష పార్టీలు. స్వతంత్ర పరిశీలకులు అధికారికంగా పాల్గొనే అవకాశం కల్పించాలి. 3. చట్టపరమైన రక్షణలు కల్పించాలి,- ఓటర్ల జాబితా సవరణపై పార్లమెంటులో స్పష్టమైన పరిమితులను చట్టబద్ధం చేయాలి. ఏకపక్షంగా తొలగింపు ఉండరాదు. 4. డిజిటల్ జవాబుదారీతనం -సాంకేతికతను బాధ్యతాయుతంగా ఉపయోగించాలి. ఆధార్ ఇతర డేటా బేస్ లు అడ్డంకులు కాకుండా సులభతరం చేయాలి. 5. ప్రజా విశ్వాసం -ఎన్నికల కమిషన్ నిష్పాక్షికంగా వ్యవహరిస్తోందని కనబడాలి, మోడల్ కోడ్ ఉల్లంఘించిన వారిని శిక్షించడంలో సమానత్వం పాటించడం, అన్ని పార్టీలను సంప్రదించడం, ఓటర్ల చేరికకు ప్రాధాన్యం ఇవ్వడం వంటి వి పారదర్శకంగా సాగాలి.

ఓటర్ల జాబితాపై పోరాటం కేవలం పరిపాలనాపరమైనది కాదు. అస్తిత్వానికి సంబంధించినది. కులం, మతం, వర్గం లింగ భేదం లేకుండా ప్రతి వయోజనుడికి ఓటు హక్కు కల్పించాలన్న సూత్రం భారత ప్రజాస్వామ్యానికి కీలకం, ఏకపక్షంగా ఓటర్ల తొలగింపు ఈ హక్కును నీరుగార్చడం, ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేయడమే. బీహార్ అనుభవం రానున్న ముప్పును, అవకాశాలను రెండింటినీ చూపుతోంది. అడ్డుఆపూ లేకుండా సర్ నిర్వహిస్తే లక్షలాది మంది ఓటు హక్కు కోల్పోతారు. బీహార్ సర్ నిర్వహణ విషయంలో ప్రతిపక్షల అప్రమత్తత, న్యాయవ్యవస్థ జోక్యం, మీడియా పర్యవేక్షణ దిద్దుబాటుకు తోడ్పడ్డాయి. ఎన్నికల కమిషన్ స్వతంత్ర ప్రతిపత్తికి ఇవి ప్రత్యామ్నాయం కావు. భారతదేశం అంతటా స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ లాంటి సవరణలను విస్తరించేందుకు సిద్ధమవుతున్న ఎన్నికల కమిషన్‌కు బీహార్ పాఠాలు హెచ్చరిక కావాలి. ఎన్నికల కమిషన్ నిష్పక్షపాతంగా చర్య తీసుకోవల్సిన సమయం ఆసన్నమైంది. ఇసి తన స్వతంత్ర, న్యాయమైన వారసత్వాన్ని నిపులుకోవాలి. పౌర సమాజం, రాజకీయ ప్రతిపక్షం అప్రమత్తం కావాలి. బ్యాలెట్‌పై నమ్మకం లేకుంటే ప్రజాస్వామ్యానికి మనుగడలేదు.

గీతార్థ పాఠక్

కోటపై ఉత్కంఠ

మన తెలంగాణ/హైదరాబాద్: తెలంగాణ హైకోర్టు చేతిలో రాష్ట్ర స్థానిక సంస్థల ఎన్నికల భవితవ్యం ఆధారపడి ఉంది. ఇటు రాష్ట్ర ప్రభుత్వం, అటు ప్రజలు, ప్రజాప్రతినిధులు ఈ నెల 8న బుధవారం హైకోర్టులో స్థానిక సంస్థల్లో 42 శాతం బిసిలకు రిజర్వేషన్లు అమలు చేసే జివో9పై ఎటువంటి నిర్ణయం వెలువడుతోందని ఉ త్కంఠగా ఎదురు చూస్తున్నారు. ప్రజలు, ప్రజాప్రతినిధులు అందరి చూపు హై కోర్టు వైపే ఉంది. ఏడాదిన్నర ఆలస్యంగా స్థానిక సంస్థలకు ఎన్నికలు జరుగుతుండడంతో కోర్టు ఇచ్చే ఆదేశాలు ఇప్పుడు కీలకం కాబోతున్నందున అన్ని రాజకీయ పార్టీలు తీవ్ర ఆందోళనలో ఉన్నాయి.

ముఖ్యంగా ప్రభుత్వం, అధికార కాంగ్రెస్ పార్టీ తెగ మదన పడుతున్నాయి. రిజర్వేషన్ల అమలుకు ఆ జివోను రాష్ట్ర ఉన్నత న్యాయస్థానం సమర్థిస్తుందా..? లేక కొట్టివేస్తుందా..? అనే గందరగోళ పరిస్థితిలో ఉంది. ఎట్టి పరిస్థితుల్లో 42 శాతం బిసి రిజర్వేషన్లు అమలు చేస్తూనే స్థానిక సంస్థల ఎన్నికల్లో విజయం సాధించాలని రాష్ట్ర ప్రభుత్వం గట్టి పట్టుదలతో ఉంది. ఇందుకు అనుగుణంగా వ్యూహచరన చేసింది. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి మంగళవారం టిపిసిసి చీఫ్ మహేశ్‌కుమార్ గౌడ్, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి మీనాక్షి నటరాజన్, మంత్రులు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, పొన్నం ప్రభాకర్, వాకిటి శ్రీహరి, పొంగులేటి తదితరులతో కీలక సమావేశం నిర్వహించారు.

కోర్టులో అనుసరించాల్సిన వ్యూహాం, సాంకేతిక అంశాలపై ఏవిధంగా ముందుకెళ్లాలనే ఆలోచనలను అటు రాష్ట్ర అడ్వకేట్ జనరల్‌తోనూ చర్చించారు. నేతలు, మంత్రులు, అధికారులతో పాటు ఢిల్లీ నుంచి సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాలు అభిషేక్ మనుసింఘ్వీ, సిద్ధార్థ్ దవేతో ఈ కేసు పైన సీఎం రేవంత్ ప్రత్యేకంగా చర్చలు జరిపారు. కేసులో బలంగా వాదన వినిపించాలని సిఎం రేవంత్‌రెడ్డి సూచించారు. అంతేకాకుండా కోర్టులో ఏమాత్రం ప్రతికూలంగా నిర్ణయం వెలువడితే ప్లాన్ బి ప్రకారం ఎలా ముందుకెళ్లాలనేది కూడా మంత్రులు, కీలక నేతలంతా న్యాయకోవిదులతో మంతనాలు కూడా సాగించారు. ఈ దశలో ప్రభుత్వం తన వాదన గట్టిగా వినిపించి ఎలాగైనా న్యాయస్థానంలో నెగ్గుకు రావాలని ప్రయత్నిస్తోంది. ప్రభుత్వం తరఫున ఈ కేసులో వాదించేందుకు దిగ్గజ న్యాయవాదులను రంగంలో దింపింది. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించాలని రాష్ట్ర ప్రభుత్వం జీవో నంబర్ 9ను జారీ చేసిన సంగతి తెలిసిందే. ఆ ప్రకారమే రాష్ట్ర ఎన్నికల సంఘం ఎంపీటీసీ, జెడ్పీటీసీ, సర్పంచ్ ఎన్నికలలో బీసీలకు రిజర్వేషన్లు అమలు చేస్తుంది. అయితే ఇప్పటికే ఈ జీవోను సవాలు చేస్తూ హైకోర్టులో రెండు పిటిషన్లు దాఖలు అయ్యాయి. బి మాధవ్ రెడ్డి, గోరేటి వెంకటేష్‌లు హైకోర్టులో పిటిషన్‌లు దాఖలు చేశారు. వీటిపై విచారణ చేపట్టిన హైకోర్టు తెలంగాణ ప్రభుత్వానికి పలు ప్రశ్నలు సంధించింది. అనంతరం తదుపరి విచారణను అక్టోబర్ 8న చేపట్టనున్నట్లు తెలిపింది.

దీంతో రాష్ట్ర ఉన్నత న్యాయస్థానం ఇచ్చే ఆదేశాలతో స్థానిక సంస్థల భవితవ్యం ఆధారపడి ఉంది. గ్రామాల్లో సైతం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. మరో వైపు రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రకటించిన ఎన్నికల షెడ్యూల్ ప్రకారం ఈ నెల 9 నుంచి ప్రక్రియ ప్రారంభమవుతుంది. ఇప్పటికే ఎన్నికల కోడ్ సైతం అమల్లో ఉంది. అయితే ప్రభుత్వం జారీ చేసిన జివోను సవాల్ చేస్తూ దాఖలైన పలు పిటీషన్లను కూడా బి మాధవ్ రెడ్డి, గోరేటి వెంకటేష్ దాఖలు చేసిన పిటిషన్లతో పాటు అక్టోబర్ 8న విచారణకు వచ్చే అవకాశం ఉంది. వికారాబాద్ జిల్లా ధరూర్ గ్రామానికి చెందిన మడివాల మచ్చదేవ, ఎస్ లక్ష్మయ్య, మరొకరు ఈ పిటీషన్లు దాఖలు చేశారు. రాష్ట్ర ప్రభుత్వం బీసీ వర్గాలకు కేటగిరీ వారీగా రిజర్వేషన్లను కేటాయించడంలో విఫలమైందని ఆ పిటీషన్లలో ఆరోపించారు. సమాన ప్రాతినిధ్యం నిర్ధారించడానికి బీసీలలో ఉప-వర్గీకరణ అవసరమని పిటిషనర్లు అభిప్రాయపడ్డారు. ఈ కారణంగా ప్రస్తుత రిజర్వేషన్ ప్రక్రియ వల్ల కొన్ని వర్గాల వారికే ప్రయోజనం దక్కుతుందని పేర్కొన్నారు. దీంతో ఈ జీవోను నిలిపివేయాలని, ఎన్నికలు నిర్వహించే ముందు బీసీ రిజర్వేషన్లను తిరిగి వర్గీకరించే విధంగా ప్రభుత్వానికి ఆదేశాలు ఇవ్వాలని న్యాయస్థానానికి విజ్ఞప్తి చేశారు.

42 శాతం రిజర్వేషన్ల అమలుకు పలు ఇంప్లీడ్ పిటీషన్లు దాఖలు

ఇదిలావుంటే బిసిలకు 42 శాతం రిజర్వేషన్ల అంశంపై ప్రభుత్వానికి మద్దతు పెరిగింది. ఈ కేసులో పలువురు ఇంప్లీడ్ అయ్యేందుకు హైకోర్టులో పిటీషన్లు దాఖలు చేశారు. పార్టీలకు అతీతంగా, వ్యక్తులు ఈ పిటీషన్లు దాఖలు చేసి బిసి నాయకులంతా ఒకటయ్యారు. ఈ కేసులో రాష్ట మున్నూరు కాపు అపెక్స్ కమిటీ చైర్మన్‌గా ప్రభుత్వ విప్, వేముల వాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్, తెలంగాణ రాజ్యాధికార పార్టీ వ్యవస్థాపకుడు తీన్మార్ మల్లన్న, బీజేపీ రాజ్య సభ సభ్యుడు, బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు ఆర్ కృష్ణయ్య, జాజుల శ్రీనివాస్‌గౌడ్, సాయికుమార్, లక్ష్మణ్ యాదవ్, చిరంజీవులు కూడా ఈ కేసులో ఇంప్లీడ్ అయ్యారు. ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం, విడుదల చేసిన జివోను సమర్థిస్తూ బిసిలకు న్యాయం చేయాలని వీరంతా న్యాయస్థానాన్ని కోరారు. ఈ పిటీషన్లపై బుధవారం విచారణ జరుగనుంది. స్థానిక సంస్థల షెడ్యూల్ విడుదలైనప్పటికీ, బీసీ రిజర్వేషన్లకు సంబంధించి ప్రభుత్వం విడుదల చేసిన జీవోపై హైకోర్టు ఎలాంటి ఉత్తర్వులు వెలువరిస్తుందోనని వీరందరిలో ఉత్కంఠ కొనసాగుతుంది.

బంగారు గని.. గ్లోబల్ సింగరేణి

కాలానుగుణంగా మార్పులు చేసుకుంటేనే ఎంతటి పేరున్న సంస్థ అయినా మనుగడ సాధ్యం. అలా కాకుండా కేవలం మూస ధోరణికే పరిమితమై అధునాతన సాంకేతికతను అందిపుచ్చుకోకపోతే అది ఎంత పేరొందిన సంస్థ అయినా కాలగర్భంలో కలిసిపోవడం ఖాయం. ఒక వెలుగు వెలిగి ఇప్పుడు మనుగడలో లేని ఎన్నో సంస్థలు మనకు విదితమే. ఒకప్పుడు కెమెరా, ఫోటోగ్రఫీ రంగాలను ఏకచ్ఛత్రాధిపత్యంతో ఏలిన కోడాక్ కంపెనీ, మొబైల్ రంగం ప్రారంభంలో మనదేశంలో అత్యధిక వాటా కలిగిన నోకియా కాలనుగుణంగా వచ్చిన సాంకేతిక మార్పులకు అనుగుణంగా అప్‌గ్రేడ్ అవ్వక తమ ప్రభావాన్ని కోల్పోయి దాదాపుగా కనుమరుగయ్యాయి. ఇక అదే కోవలో హెచ్‌ఎంటి, గోద్రేజ్, ఆల్విన్ ఇలా ఎన్నో కంపెనీలు తమ ఉనికిని కోల్పోయాయి. పరిస్థితులకు అనుగుణంగా మార్పులు చేసుకుంటూ ముందుకు సాగినప్పుడే ఏ సంస్థ అయినా దీర్ఘకాలం రాణిస్తూ అందులో ఉద్యోగులకు ఉద్యోగ భద్రత, లాభాల ఆర్జన సాధ్యపడుతుంది. బ్రిటీష్ పాలనలో ప్రారంభమైన బొగ్గు ఉత్పత్తి సంస్థ సింగరేణి కేవలం బొగ్గు ఉత్పత్తి, ఉత్పాదకతకే పరిమితం కాకుండా దీర్ఘకాలం మనగడే లక్ష్యంగా ప్రత్యామ్నాయ రంగాల వైపు దృష్టి సారిస్తోంది. రాష్ట్ర ప్రభుత్వ సహకారంతో, ఇతర రాష్ట్రాలతో పాటు ‘సింగరేణి గ్లోబల్’ నినాదంతో వ్యాపార విస్తరణకు ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నది. సోలార్, విండ్, జియో, థర్మల్ విద్యుత్ ఉత్పత్తి రంగాలతోపాటు లేటెస్ట్‌గా బంగారు, రాగి గనుల అన్వేషణ, కీలక ఖనిజ రంగాల్లో ప్రవేశానికి వడివడిగా అడుగులు వేస్తూ ముందుకు సాగుతోంది.

136 ఏళ్ల సుదీర్ఘ చరిత్రలో అనేక ఆటుపోట్లలు ఎదుర్కొని రాష్ట్రంలోనే ఏకైక ప్రభుత్వ రంగ సంస్థగా లాభాల్లో కొనసాగుతున్నది సిరులవేణి సింగరేణి. సంస్థ ప్రారంభం నాటి నుంచి ఎన్నో లక్షల మందికి ఉపాధి కల్పించి కేంద్ర, – రాష్ట్ర ప్రభువత్వాలకు పన్నులు, డివిడెంట్లు, రాయల్టీల రూపకంగా ఆదాయాన్ని సమకూరుస్తూ దేశాభివృద్ధికి వెన్నుదన్నుగా నిలుస్తున్నది. మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా యాంత్రీకరణను సద్వినియోగపరుచుకుంటూ నేటికీ ప్రత్యక్షంగా 40 వేల మందికి, పరోక్షంగా మరో 30 వేల మందికి పైగా ఉపాధి కల్పిస్తూ తెలంగాణ కొంగు బంగారంగా నిలుస్తుంది సింగరేణి. 1990 దశకంలో సింగరేణి మనగడే కష్టంగా మారి రెండు సార్లు దాదాపుగా సంస్థ మూసివేత పరిస్థితిలు నెలకొన్నాయి. నాటి కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక చొరవతో సంస్థకు 1000 కోట్ల రుణసాయం చెయ్యగా.. ఉద్యోగులు, అధికారులు సమష్టి కృషితో సింగరేణిని కాపాడుకోవటమే ఏకైక లక్ష్యంగా చెమటోడ్చి అనతికాలంలోనే అప్పును వడ్డీతో సహా తిరిగి చెల్లించి సింగరేణిని లాభాల్లో బాట పట్టించారు. 136 ఏళ్ల క్రితం బొగ్గు ఉత్పత్తి సంస్థగా ప్రారంభమైన సింగరేణి విద్యుత్ తయారీ రంగంలో 90% థర్మల్ విద్యుత్ తయారీకి అవసరమైన బొగ్గును సరఫరా చేస్తూ లాభాలను ఆర్జించింది. విద్యుత్ ఉత్పత్తి సంస్థలకే కాకుండా వివిధ వస్తు తయారీ రంగ పరిశ్రమలకు అవసరమైన బొగ్గు సరఫరాకు ఏకైక సంస్థ సింగరేణి కావడంతో గతంలో సంస్థ వైభవం కొనసాగింది.

ఆర్థిక సంస్కరణలు కారణంగా బొగ్గు ఉత్పత్తి రంగంలోకి ప్రవేట్ సంస్థలు ప్రవేశంతో పాటు విదేశాల నుండి బొగ్గు దిగుమతి సింగరేణికి గట్టి పోటీగా మారింది. వాటికి తోడు సింగరేణి బొగ్గు ఉత్పత్తి వ్యయం ఎక్కువ ధర కూడా ఎక్కువ కావడంతో ప్రైవేట్ సంస్థల బొగ్గు, విదేశాల నుండి దిగుమతి చేసుకునే బొగ్గు ధర తక్కువగా ఉండడంతో కొనుగోలుదారులు అటు వైపు మొగ్గు చూపటంతో సింగరేణి బొగ్గకు డిమాండ్ తగ్గింది.దీనికి తోడు గతంలో సింగరేణి ప్రాంతంలోని బొగ్గు బ్లాకులు నేరుగా సింగరేణికే దక్కేవి. కానీ కేంద్ర ప్రభుత్వం అమల్లోకి తెచ్చిన బొగ్గు బ్లాకుల వేలం ప్రక్రియ కారణంగా సింగరేణి సంస్థ సర్వే చేసి గుర్తించి నేరుగా దక్కించుకోవాల్సిన బొగ్గు గనులను సైతం ఇతర ప్రైవేటు, ప్రభుత్వ రంగ సంస్థలతో పోటీపడి వేలంలో సింగరేణి సంస్థ దక్కించుకోవాల్సిన పరిస్థితి నెలకొంది. ప్రభుత్వ రంగ సంస్థగా నాటి రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయంతో సింగరేణి సంస్థ వేలం ప్రక్రియలో పాల్గొనకపోవటంతో రెండు అతి పెద్ద బ్లాకులు సత్తుపల్లి, కోయగూడెం ప్రైవేటు కంపెనీలు దక్కించుకోవటంతో సింగరేణి వేల కోట్లల్లో ఆదాయాన్ని కోల్పోయింది.

ఒకవైపు సింగరేణికి ఉన్న బొగ్గు నిక్షేపాలు కరిగిపోవడం కొత్తగా బొగ్గు నిక్షేపాలు నేరుగా కేటాయించే పరిస్థితి లేకపోవడం పర్యావరణ పరిరక్షణ దృష్ట్యా థర్మల్ విద్యుత్ తయారీ విధానానికి స్వస్తి పలికేందుకు ప్రపంచ వ్యాప్తంగా జరుగుతున్న పరిణామాలతో ఉద్యోగుల భవిష్యత్తు, సంస్థ మనుగడను, రాష్ట్ర ఆర్థిక ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకొని బొగ్గు ఉత్పత్తి సంస్థగానే కాక సింగరేణి సంస్థ థర్మల్ విద్యుత్, సోలార్ విద్యుత్తు, గ్రీన్ ఎనర్జీ రంగాలపై ఇప్పటికే దృష్టి సారించింది. సింగరేణి గ్రీన్ ఎనర్జీ లిమిటెడ్ పేరిట సోలార్, పంప్డ్ స్టోరేజీ ప్లాంట్ల ఏర్పాటులో అడుగులువేస్తోంది. అందులో భాగంగా తెలంగాణ ప్రాంతానికే పరిమితమైన సింగరేణి సంస్థ తన వ్యాపార పరిధిని ఇతర రాష్ట్రాలకు విస్తరిస్తుంది.

ఇప్పటికే ఒడిశాలో నైనీ బ్లాక్‌లో బొగ్గు ఉత్పత్తిని ప్రారంభించడమేకాక సంస్థ వార్షిక లక్ష్య సాధనలో నైనీ బ్లాక్ క్రియాశీలపాత్ర పోషిస్తుంది. గత ప్రభుత్వంలోనే నైనీ బొగ్గు బ్లాకును సింగరేణి సంస్థ దక్కించుకున్నా బొగ్గు ఉత్పత్తి మాత్రం జరగలేదు. రాష్టప్రభుత్వ సంపూర్ణ సహకారంతో కేంద్రం, ఒడిశా ప్రభుత్వాలతో పలుమార్లు చర్చలు జరిపి ఎట్టకేలకు నైనీలో బొగ్గు ఉత్పత్తికి శ్రీకారం చుట్టింది. ఇతర రాష్ట్రాల్లోనూ థర్మల్, సోలార్, బొగ్గు ఉత్పతి, ఇతర ఖనిజాల అన్వేషణ ప్రయత్నాలు ముమ్మరం చేసింది. అందులో భాగంగానే ఇటీవల వేలంలో కర్ణాటకలోని దేవదుర్గ్ బంగారు, రాగి గనుల అన్వేషణ లైసెన్సును దక్కించుకుంది. సింగరేణి సంస్థ వ్యాపార విస్తరణ చర్యలో భాగంగా ఇటీవల జరిగిన కీలక ఖనిజాల అన్వేషణ వేలంపాటలో కర్ణాటక రాష్ట్రంలోని రాయచూరులోని దేవదుర్గ్ ప్రాంతంలో బంగారం, రాగి అన్వేషణ లైసెన్స్ దక్కించుకుంది. దీని ద్వారా ఆ ప్రాంతంలో బంగారు, రాగి నిక్షేపాల అన్వేషణ అనంతరం అక్కడ జరిగే బంగారం, రాగి ఉత్పత్తిలో రాష్ట్రప్రభుత్వానికి వచ్చే రాయల్టీలో సింగరేణి సంస్థకు 37.75% దక్కనుంది. ఆ ప్రాంతంలో ఎవరు ఆ గనులను చేపట్టినా సరే ఆ గనుల పూర్తి కాలం వరకు 37.75 రాయల్టీ సింగరేణి సంస్థకు దక్కనుంది.

ఇది ఆర్థికంగా సింగరేణి సంస్థకు ఎంతో తోడ్పాటునందించనుంది. ఇప్పటికే కీలక ఖనిజ రంగాల్లోకి ప్రవేశానికి సిద్ధమవుతున్న సింగరేణి సంస్థ సైతం వేలంలో ఈ బంగారు, రాగి గనుల మైనింగ్ సైతం దక్కించుకునేలా ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. అదే గనక జరిగితే సింగరేణి సంస్థ ఆర్థికంగా మరింత బలోపేతం కానుంది.సుదీర్ఘ మైనింగ్ రంగంలో బొగ్గు ఉత్పత్తి సంస్థగా ఉన్న సింగరేణి నల్లబంగారంగా ప్రాచుర్యం కలిగింది. కానీ ఇప్పుడు సంస్థ మనుగడే లక్ష్యంగా ఏకంగా బొగ్గు గనుల సర్వే లైసెన్స్‌లో బంగారు గనుల అన్వేషణ అవసరమైతే బంగారు గనుల నిర్వహణ రంగంలోకి ప్రవేశానికి ఏర్పాట్ల ద్వారా బంగారు గని సింగరేణిగా అందరి మన్ననలు పొందుతున్నది. సంస్థ మనుగుడ, కార్మికుల ఉద్యోగ భద్రతే లక్ష్యంగా ప్రత్యామ్నాయ రంగాల అన్వేషణలో భాగంగా కీలక ఖనిజ రంగాల్లో ప్రవేశానికి సింగరేణి సిద్ధంగా ఉంది. కీలక ఖనిజ రంగం అభివృద్ధి కోసం కేంద్రం 32 వేల కోట్లు కేటాయించగా వాటిని సద్వినియోగ పరుచుకునేలా ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నది. వ్యాపార విస్తరణ చర్యల్లో భాగంగా కీలక ఖనిజ రంగంలో ప్రవేశం కోసం ఇప్పటికే రెండు ఏజెన్సీలతో ఒప్పందం చేసుకొని అధ్యయనం జరుపుతున్నది. విదేశీ సంస్థల సహకారంతో అవసరమైతే విదేశాల్లో సైతం మైనింగ్, ఇతర రంగాల ప్రవేశానికి కృషి చేస్తూ బంగారు గని..గ్లోబల్ సింగరేణి నినాదంతో ముందుకు సాగుతున్నాది.

ప్రదీప్ రావు 99660 89696

రాజ్యాంగానికే అవమానం

భారత సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తిపై ఓ న్యాయవాది చెప్పువిసిరిన వార్త నన్ను చాలా కలచి వేసింది. పరిస్థితులు ఇంత దారుణంగా దిగజారడానికి అనుమతించినందుకు మొత్తం న్యాయ వ్యవస్థ, సమాజం ప్రధాన న్యాయమూర్తి బిఆర్ గవాయ్‌కి క్షమాపణ చెప్పాలి. జస్టిస్ గవాయ్ గౌరవాన్ని, ఆయన నిర్వహిస్తున్న అత్యున్నత పదవిపట్ల గౌరవాన్ని కాపాడడం మన నైతిక, రాజ్యాంగ పరమైన బాధ్యత. ఇది భారత సుప్రీం కోర్టు గౌరవానికి సంబంధించిన విషయం. రాజ్యాంగం ఆర్టికల్ 17, ఆర్టికల్ 24 హక్కులను, వాటి అనుబంధ అంశాలను పరిరక్షించేందుకు సృష్టించబడిన సంస్థ సుప్రీం కోర్టు. ఈ రోజు జరిగినది రాజ్యాంగం పట్ల అపచారమే.

జస్టిస్ గవాయ్ ఆ అవమానాన్ని ఎంతో హుందాగా, ప్రశాంతంగా వ్యవహరించడం, అత్యున్నత ప్రమాణాల గౌరవాన్ని ప్రదర్శించడం నిజంగా గర్వకారణం. అయినా ఇది ఎలా జరిగిందని ప్రజల ప్రశ్నలను మనం తప్పించుకోగలమా? భారత మాజీ ప్రధాన న్యాయమూర్తి డి.వై. చంద్రచూడ్, ఈ రోజు ప్రస్తుత ప్రధాన న్యాయమూర్తిపై చెప్పువిసిరిన న్యాయవాది చేసిన ఖండించదగిన వ్యాఖ్యల మధ్య నేను ఓ పోలిక చూపకుండా ఉండలేకపోతున్నాను. ఇద్దరూ సంకుచిత మనస్తత్వం కలవారే. తమకు తాము గిరిగీసుకున్న నారే. ఇద్దరు మాట్లాడే భాష ఒక్కటే. బాబ్రీ మసీదుపై తీర్పులో కోర్టు చేసిన వ్యాఖ్యలకు విరుద్ధంగా, నాలుగైదు శతాబ్దాల క్రితం బాబ్రీ మసీదు నిర్మాణంలో జరిగిన అపవిత్రతతో కూడిన ప్రాథమిక చర్య గురించి చంద్రచూడ్ మాట్లాడడం మరీ దారుణం.

కాగా, ఇప్పుడు ఈ న్యాయవాది అదే నీచాతినీచమైన భాషలో సనాతన్ ధర్మ్ కా అప్మాన్ నహీ సహేగా హిందుస్తాన్ అని నినదిస్తూ, కోర్టు విచారణలో ఉండగా బహిరంగ కోర్టులో భారత ప్రధాన న్యాయమూర్తి పై చెప్పు విసిరాడు. ప్రధాన న్యాయమూర్తి దళితుడు కావడం, అవమానం పాలు కావడం యాదృచ్ఛికం కాదు. ఆర్టికల్ 17 చదివినప్పుడు ఈ అవమానం పూర్తిగా భిన్నమైన అర్థాన్ని సంతరించుకుంటుంది. చంద్రచూడ్, ఆయన భాషలోనే సాగుతున్న న్యాయవాది మాట్లాడుతున్న హిందుస్తాన్ ఏదీ? ఎక్కడ? మనం ఎంతగా పతనమయ్యాం! ఎంత దారుణంగా దారి తప్పాం! మనం కష్టపడి సాధించుకున్న స్వేచ్ఛ, బంధుత్వాలు, గౌరవం, విజయాలను ఈ పతనం ముంచెత్తకుండా నివారించలేని శక్తిహీనులం ఎందుకు అయ్యాం? పోలీసులు ఆ వ్యక్తిని తీసుకువెళ్లి దర్యాప్తు చేయడం తప్ప ఏమి చేయగలరు? అయినా ఏం దర్యాప్తు చేస్తారు? ఏమి కనిపెడతారు? వారు ఏం చర్య తీసుకుంటారు? ఈ కుళ్లు ప్రజా చైతన్యంలోకి చొచ్చుకు పోతోంది.

ఈ దుర్మార్గాన్ని ఓడించేందుకు మనకు సంయమనం, ప్రతిఘటనతో కూడిన ఉప్పెన అవసరం. రాజ్యాంగ నిర్మాత బాబా సాహెబ్ అంబేద్కర్ ఇలా అన్నారు. ‘రాజ్యాంగం పూర్తిగా ఆచరణీయమైనదని నేను భావిస్తున్నాను. ఇది సరళమైనది, శాంతిలోనూ, యుద్ధంలోనూ దేశాన్ని కలిపి ఉంచగలిగినంత దృఢమైనది. నిజానికి కొత్త రాజ్యాంగం కింద తప్పు జరిగితే, కారణం మనకు చెడ్డ రాజ్యాంగం ఉందని కాదు. మనం చెప్పాల్సింది ఏమిటంటే, మనిషి దుష్టుడు అనే’. రాజ్యాంగాన్ని ఆచరణీయమైనది, సరళమైనది, దుర్మార్గాన్ని నిరోధించేంత బలమైనదిగా మార్చే జ్ఞాపకాలను మనం ఎలా, ఏ ప్రాతిపదికన ఏకం చేయగలం ఒక చోట చేర్చగలం. ఉద్దేశపూర్వకంగా రాజ్యాంగం పట్ల జరిగిన ఈ దుష్టత్వ చర్య దేశాన్ని కలిపి ఉంచడానికి అవసరమైన మార్గాలను ఎలా వెలిగిస్తుంది? గతంలో ఎన్నడూ లేని విధంగా నేడు ప్రమాదంలో పడిన భారత రాజ్యాంగాన్ని పరిరక్షించుకునేందుకు దేశవ్యాప్తంగా ఉన్న న్యాయవాదులు ఏకమై జస్టిస్ బిఆర్ గవాయ్ మద్దతుగా నిలవాలి.

కల్పన కన్నబిరాన్

Train tickets : ఇక నుంచి ట్రైన్​ టికెట్​ ప్రయాణ తేదీని మార్చుకోవచ్చు! త్వరలోనే కొత్త విధానం అమలు..

రైలు ప్రయాణికులకు కీలక అలర్ట్​! ఇక నుంచి ప్రయాణ తేదీని మార్చుకోవడానికి, ఇప్పటికే ఉన్న కన్ఫర్మ్​ టికెట్​ని క్యాన్సిల్ చేయాల్సిన అవసరం లేదు. ట్రైన్​ టికెట్​ ప్రయాణ తేదీని ఆన్​లైన్​లో సులభంగా మార్చుకోవ్చచు. జనవరి నుంచే కొత్త విధానం అమలు కానుంది!

దున్నపోతు దుమారం

మన తెలంగాణ/హైదరాబాద్ : మంత్రి ఆడ్లూరి లక్ష్మణ్‌ను ఉద్దేశించి మ రో మంత్రి పొన్నం ప్రభాకర్ చేసిన ‘దున్నపోతు’వ్యాఖ్యలు అధికార పా ర్టీలో దుమారం రేపుతున్నాయి. ఈ వివాదం సమిసిపోయినట్టేనని భా వించిన తరుణంలో మంగళవారం మరింత రాజుకుంది. మంత్రి పొన్నం ప్రభాకర్ తనపై చేసిన వ్యాఖ్యలకు బుధవారం వరకు క్షమాపణ చెప్పకపోతే తదుపరి పరిణామాలకు బాధ్యతవహించక తప్పదని మంత్రి అ డ్లూరి లక్ష్మణ్ హెచ్చరించారు. ఈ మేరకు ఆయన ఒక వీడియో కూడా విడుదల చేసారు. దళిత సామాజికవర్గం నుంచి తనను మంత్రిగా నియమించడాన్ని జీర్ణించుకోలేకనే ఇలాంటి వ్యాఖ్యలు చేసారని ఆడ్లూరి తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు.

ఈ అంశంపై పార్టీ అగ్రనేతలు మల్లికార్జున్ ఖర్గే, రాహుల్‌గాంధీ, సోనియాగాంధీని కలిసి ఫిర్యాదు చేయనున్నట్టు కూడా ఆయన తెలిపారు. తనకు మంత్రి పదవి ఇచ్చినప్పటి నుంచి మరోమంత్రి వివేక్ వెంకటస్వామి ప్రవర్తనలో కూడా మార్పు వచ్చిందని ఆయన ఆరోపించారు. ఏదైనా మీటింగ్‌కు తాను వెళితే, తన పక్కన కూర్చొవడానికి కూడా ఇష్టపడని మంత్రి వివేక్ లేచి వెళ్లిపోతున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేసారు. ఇలా ఉండగా మంత్రి పొన్నం చేసిన వ్యాఖ్యలపై చర్య తీ సుకోవాలని కోరుతూ సొంత పార్టీకి చెందిన దళిత సామాజికవర్గం ఎ మ్మెల్యేలు పీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్‌గౌడ్‌ను కలిసి డిమాండ్ చేసారు.

ఈ వివాదాన్ని పార్టీ అధిష్ఠానం సీరియస్‌గా తీసుకుంది. రాష్ట్ర ఇంచార్జి మీనాక్షి నటరాజన్‌ను ఆరా తీసినట్టు పార్టీ వర్గాల సమాచారం. రాష్ట్రంలో ఒకవైపు జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక, స్థానిక ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో మంత్రుల మధ్య పంచాయతీ ఏంటని అధిష్ఠానం తీవ్ర అసహనం వ్యక్తం చేసినట్టు తెలిసింది. పరిస్థితి చేయిదాటక ముందే ఈ వివాదాన్ని పరిష్కారించాలని పీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్‌గౌడ్ ఆదేశించినట్టు సమాచారం. ఈ క్రమంలోనే మహేశ్‌కుమార్‌గౌడ్ మంగళవారం మంత్రులు పొన్నం ప్రభాకర్, ఆడ్లూరి లక్ష్మణ్‌కు ఫోను చేసి ఈ వివాదానికి ఇంతటితో తెరదించాలని ఆదేశించారు. అయినప్పటికీ పొన్నం ప్రభాకర్, ఆడ్లూరి లక్ష్మణ్ ఎవరు కూడా వెనక్కి తగ్గకపోవడంతో బుధవారం వీరిద్దరిని పిలిచి చర్చించబోతున్నట్టు మహేశ్‌కుమార్‌గౌడ్ మీడియాకు తెలిపారు.

దళిత ఎమ్మెల్యేలు నొచ్చుకున్నారు : మహేశ్‌కుమార్

మంత్రి పొన్నం ప్రభాకర్ మరో మంత్రి ఆడ్లూరి లక్ష్మణ్ పై చేసిన వ్యాఖ్యల పట్ల దళిత ఎమ్మెల్యేలు నొచ్చుకున్నారని పీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్‌గౌడ్ వ్యాఖ్యానించారు. ఈ వివాదాన్ని ఇంతటితో ముగించాలని వారిద్దరికి ఫోన్ చేసి చెప్పినప్పటికీ ముగియకపోవడంతో బుధవారం మంత్రులు ఇద్దరిని సమావేశపరిచి చర్చించనున్నట్టు చెప్పారు. మంత్రి పొన్నం ప్రభాకర్ పార్టీ నేతల పట్ల దురుసుగా వ్యవహరించడం, నోరు పారేసుకోవడం కొత్తకాదని, ఇప్పటికైనా ఆయనపై చర్య తీసుకోవాల్సిందేనని దళిత సామాజిక వర్గానికి చెందిన సొంత పార్టీ ఎమ్మెల్యేలు మందుల సామేలు, కాలే యాదయ్య, వేముల వీరేశం, కవ్వంపల్లి సత్యనారాయణ పీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్‌గౌడ్‌ను కలిసి డిమాండ్ చేసారు. ఈ అంశంపై ఇప్పటికే తాను వారిద్దరితో ఫోన్లో మాట్లాడానని ఇంతటితో ఈ వివాదాన్ని ముగించాలని కోరినట్టు చెప్పారు. అయినప్పటికీ ఈ వివాదం సమసిపోకపోవడంతో వారితో మరొకసారి చర్చించి పొన్నంతో క్షమాపణ చెప్పిస్తానని పీసీసీ అధ్యక్షుడు హామీ ఇచ్చినట్టు దళిత ఎమ్మెల్యేల కథనం.

క్షమాపణ చెప్పేదాక వదిలిపెట్టేది లేదు : మంద కృష్ణ, మోత్కుపల్లి

మంత్రి పొన్నం ప్రభాకర్ వ్యాఖ్యలపై వివాదం మరింత ముదరడంతో దళిత సంఘాలు తీవ్రంగా స్పందించాయి. యావత్తు దళితజాతిని అవమాన పరిచే విధంగా మంత్రి పొన్నం ప్రభాకర్ చేసిన వ్యాఖ్యలపై ఆయన క్షమాపణ చెప్పేవరకు వదిలిపెట్టేది లేదని మాదిగ దండోరా వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ, మాజీ మంత్రి మెత్కుపల్లి నర్సింహులు హెచ్చరించారు. ఈ అంశంపై వేర్వేరుగా మీడియా సమావేశాలు ఏర్పాటు చేసి తీవ్రంగా స్పందించారు. మంత్రి పొన్నం ప్రభాకర్ చేసిన వ్యాఖ్యలు ఒక్క ఆడ్లూరి లక్ష్మణ్ గురించి చేసినట్టుగా భావించడం లేదని, ఇవీ యావత్తు తమ జాతిగురించి చేసినట్టుగా భావిస్తున్నామని మెత్కుపల్లి నర్సింహులు నిప్పులు చెరిగారు.

పొన్నంపై ఎస్సీ, ఎస్టీ కమిషన్‌కు ఫిర్యాదు

మంత్రి ఆడ్లూరి లక్ష్మణ్‌పై మరో మంత్రి పొన్నం ప్రభాకర్ చేసిన వ్యాఖ్యలను సూమోటోగా తీసుకొని ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీస్ కేసు నమోదు చేసి చర్యలు తీసుకోవాలని కోరుతూ దళిత సంఘాలు ఎస్సీ, ఎస్టీ కమిషన్‌ను ఆశ్రయించాయి. ఈ మేరకు ఆల్ ఇండియా అంబేద్కర్ యువజన సంఘం మంగళవారం కమిషన్‌ను కలిసి లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేసింది.

Wordpress Free Themes and Premium WP Plugins Download