elexbet güncel girişklasbahisklasbahis girişklasbahis güncel girişlimanbetlimanbet girişlimanbet güncel girişrestbetrestbet girişrestbet güncel girişqueenbetqueenbet girişqueenbet güncel girişrestbetrestbet girişperabetperabet girişelexbetelexbet girişklasbahisklasbahis girişklasbahis güncel girişrestbet girişelexbet girişperabet girişqueenbet girişgalabet girişkalebetwinxbetbahiscasinomasterbettingrinabetyakabetkulisbetbetasusbetosferalobetaresbetmetrobahisbetpipocasinoroyalXM海外fxbahiscasinomasterbettingkulisbetwbahisvizyonbet girişvizyonbetwinxbet girişwinxbetyakabet girişyakabetkulisbet girişkulisbetteosbet girişteosbetperabet girişbetasus girişteosbet girişgalabet girişrestbet girişvizyonbet girişyakabet girişpadişahbetrealbahiswinxbetkulisbetteosbetgalabetelexbetperabetbetpiporoyalbetikimislibetticketkalebetperabetbetasusbetosferceltabetaresbettikobetgalabetbetpipobetpipogalabettikobetaresbetceltabetbetosferbetasusperabetkalebetbetticketikimisliroyalbetwinxbet girişpadişahbet girişvizyonbet girişrestbet girişyakabet girişkulisbetkalebetbetkoliktrendbetperabetbetosferaresbetteosbetbetasusmetrobahisgalabetteosbetbetosfermilosbetrealbahisperabetgalabetkulisbetkulisbetrinabetyakabetyakabetbetlikebetovisprizmabetlordbahistrendbetlivebahiswinxbetwbahisprizmabetlordbahistrendbetlivebahiswinxbetwbahisteosbetvizyonbetbetasusultrabetpadişahbetwinxbetrestbetrealbahisperabetkulisbetperabetroyalbetrinabetyakabetmasterbettingbahiscasinobetkolikroyalbetrinabetyakabetmasterbettingbahiscasinobetkolikwinxbewinxbetkulisbetwbahisbetasustikobetaresbetteosbetmetrobahiscasinoroyalcasinowonoslobetnetbahisnetbahis girişmilosbetmilosbet girişoslobet girişcasinowon girişcasinoroyal girişmetrobahis girişteosbet girişaresbet giriştikobet girişbetasus girişbetasustikobetaresbetteosbetmetrobahiscasinoroyalcasinowonoslobetnetbahismislobetvizyonbetvizyonbet girişvizyonbetefesbetefesbet girişefesbetbetboxbetbox girişbetboxteosbetvizyonbetbetasusultrabetpadişahbetwinxbetrestbetvizyonbetbetasusteosbetpadişahbetultrabetwinxbetrealbahisrestbetkulisbetperabetgalabetrealbahisyakabetyakabetcasibomalobetaresbetkralbethiltonbetroketbetteosbetrealbahisbetasuscasibomcasibom girişcasibom güncel girişcasibomcasibom girişcasibom güncel girişteosbetaresbetkralbetgalabetbetpipoefesbetsüratbetatlasbetcasinoroyalteosbetaresbetcasibomcasibom girişcasibom güncel girişpiabellacasinorinabetroyalbetyakabetprizmabetkalebetlordbahisExnessXMroyalbetkralbetteosbetcasinoroyaloslobetperabetnetbahisalobetrealbahisbetkolikkulisbetlordbahiskalebetmasterbettingrinabetmasterbettingkralbetteosbetcasinoroyaloslobetperabetnetbahisalobetrealbahisbetkolikkulisbetlordbahiskalebetmasterbettingrinabetmasterbettingpiabellacasinopiabellacasinosohobetteosbethilbetperabetbetmarinoenbetsuratbetaresbetyakabetatlasbet海外fxkulisbetkulisbetroyalbetroyalbetpadişahbetpadişahbetbetticketpuntobahispuntobahis girişpuntobahispuntobahis girişbetrabetra girişbetrabetticketbetra girişgarabetgarabet girişgarabetgarabet girişbetinetrendbetbetine girişbetinebetine giriştrendbetlordbahislordbahis girişlordbahisroyalbetlordbahis girişrekorbetroyalbetrekorbet girişyakabetrekorbet girişrekorbetmisliwinyakabetmisliwin girişmisliwinmisliwin girişrinabetrinabetkulisbetkulisbetmasterbettingmasterbettingaresbethilbet

Canlı Maç İzle

diyetisyen

x

Hacklink

imajbet

Agb99

Hacklink

kayaşehir escort

BetKare Güncel Giriş

taksim escort

üsküdar escort

Hacklink

casino kurulum

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Eros Maç Tv

çağlayan escort

esenyurt escort

fix my speaker

deneme bonusu

meritking

SBOBET88

sekabet

Hacklink

MerlinToon

kiralık hacker

Hacklink panel

Hacklink

Hacklink

pusulabet

marsbahis

jojobet giriş

sekabet

Hacklink Panel

Hacklink

xx1

Holiganbet

sarıyer escort

matbet

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

bomonti escort

Hacklink

grandpashabet

Hacklink

özbek escort

agb99

matbet

Hacklink

Hacklink

yakabet 2026

Hacklink

Hacklink

Hacklink

Hacklink

deneme bonusu veren siteler

Hacklink

hititbet giriş

Hacklink

Hacklink

Buy Hacklink

Hacklink

Slot Mahjong

vdcasino

Hacklink

jojobet - jojobet güncel giriş

Hacklink

çeşme escort

Hacklink

Hacklink

Hacklink

betpas

Hacklink

หวยออนไลน์

pusulabet

Hacklink

Hacklink satın al

kavbet

Betokeys

Hacklink Panel

download cracked software,software download,cracked software

lunabet

ultrabet

marsbahis giriş

betcio

kralbet

meritking

betpas

Sweet Bonanza

Sweet Bonanza Oyna

tarafbet

betturkey

artemisbet

casinowon

bahislion

asyabahis

Betcio

betebet

ultrabet

galabet

meritking

madridbet

kralbet

kingroyal

otobet

madridbet

madridbet giriş

konya escort

kavbet

ngsbagis

casinolevant

casinolevant

casinolevant

గ్రామీణ రహదారుల అభివృద్ధికి రూ.74.43 కోట్లు మంజూరు

 గ్రామీణ మౌలిక సదుపాయాల అభివృద్థే లక్ష్యంగా పంచాయతీరాజ్ గ్రామీణ అభివృద్ధి శాఖ ఈసారి మొత్తం రూ.74.43 కోట్ల నిధులతో 32 కొత్త రహదారుల నిర్మాణానికి ప్రభుత్వం పరిపాలన అనుమతులు మంజూరు చేసింది. గ్రామీణ రహదారులు పల్లె ప్రజల జీవితాల్లో కీలకమైన పాత్ర పోషిస్తాయని, కొత్త రహదారుల నిర్మాణంతో రవాణా సౌకర్యం మెరుగుపడటమే కాకుండా స్థానిక ఆర్థిక వ్యవస్థ కూడా బలపడుతుందని పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి డా. దనసరి అనసూయ సీతక్క పేర్కొన్నారు. పల్లెల మధ్య అనుసంధానం పెరిగి, రైతులు తమ వ్యవసాయ ఉత్పత్తులను సులభంగా మార్కెట్లకు తరలించగలరని, విద్యార్థులు, వృద్ధులు, గర్భిణీలు వంటి వర్గాలకు ప్రయాణ సౌలభ్యం కలుగుతుందని ఆమె ఒక ప్రకటనలో తెలిపారు. గ్రామీణ ప్రాంత అభివృద్ధి మా ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని తెలిపారు. ప్రతి పల్లె అభివృద్ధి చెందేలా,

మౌలిక వసతులు అందుబాటులో ఉండేలా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలోని ఇందిరమ్మ ప్రజా ప్రభుత్వం కట్టుబడి ఉందని పేర్కొన్నారు. రహదారులు, తాగునీరు, విద్యుత్, గృహ నిర్మాణం, సంక్షేమ పథకాలు, ప్రతి రంగంలో ప్రభుత్వం ప్రజల అవసరాలకు తగ్గట్టుగా చర్యలు తీసుకుంటోందని తెలిపారు. ములుగు జిల్లాలోని గిరిజన ఆదివాసి ప్రాంతాలకు ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తూ, అక్కడి పల్లెలు కూడా అభివృద్ధి పథంలో దూసుకుపోవాలనే దిశగా ప్రభుత్వం కృషి చేస్తోందని మంత్రి పేర్కొన్నారు. కొత్త రహదారుల నిర్మాణం ద్వారా పల్లెల మధ్య రవాణా సౌకర్యం మాత్రమే కాకుండా పర్యాటక అవకాశాలు కూడా పెరుగుతాయని ఆమె అభిప్రాయపడ్డారు. ప్రభుత్వం మంజూరు చేసిన ఈ రూ.74.43 కోట్ల నిధులతో గ్రామీణ ప్రాంతాల్లో అభివృద్ధి కొత్త దశకు చేరుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. రహదారులు మాత్రమే కాదు, గ్రామీణ ప్రజల జీవన ప్రమాణాలే మారిపోతాయని పేర్కొన్నారు. మరింత అభివృద్ధి పల్లెల తలుపు తడుతుందని మంత్రి సీతక్క స్పష్టం చేశారు.

రేవంత్ రెడ్డి కళ్లు తెరిపించడానికి ఒక అవకాశం వచ్చింది:హరీష్ రావు

రేవంత్ రెడ్డి కళ్లు తెరిపించడానికి జూబ్లీహిల్స్ నియోజకవర్గ ఉప ఎన్నిక ప్రజలకు ఒక అవకాశమని హరీష్ రావు అన్నారు. ఆనాడు కాంగ్రెస్ పార్టీని గెలిపించడానికి నిరుద్యోగులు బస్సు యాత్ర చేశారని.. కాంగ్రెస్ కళ్లు తెరిపించాలంటే నిరుద్యోగులందరూ దండు కట్టి బయలుదేరి వాళ్లను ఓడించాలని పిలుపునిచ్చారు. కాంగ్రెస్ పాలనలో అభివృద్ధి ఆగిపోయిందని పేర్కొన్నారు. నిరుద్యోగులను రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ మోసం చేశారు కాబట్టే జూబ్లీహిల్స్ ఉపఎన్నికలో బిఆర్‌ఎస్ గెలుపుతో ఓడిపోయామని వాళ్లకు అర్థం కావాలని పిలుపునిచ్చారు. తనతప్పు తాను తెలుసుకునేందుకు జూబ్లీహిల్స్‌లో కాంగ్రెస్‌ను ఓడించాలని అన్నారు. జిఒ 29, జిఒ 55పై తాను ఆనాడు అసెంబ్లీలో గట్టిగా మాట్లాడానని చెప్పారు.

భట్టి విక్రమార్క దళిత మంత్రిగా ఉన్నారని, ఆయన కూడా పట్టించుకోలేదని ఆరోపించారు. జాబులు నింపండి అంటే జేబులు నింపుకుంటున్నారు..గల్లా పెట్టెలు నింపుకుంటున్నారంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. విద్యాశాఖ మంత్రి, మున్సిపల్ మంత్రిగా, హోం మంత్రిగా, ముఖ్యమంత్రిగా ఫెయిల్ అయ్యారని, కలెక్షన్ల మంత్రిగా వసూళ్ల మంత్రిగా మాత్రం పాస్ అయ్యారని విమర్శించారు. విద్య రాని వ్యక్తి విద్యాశాఖ మంత్రి అని, అతి ఎక్కువ క్రిమినల్ కేసులు ఉన్న వ్యక్తి హోం మంత్రిగా ఉన్నారని అన్నారు. తమ ప్రభుత్వం టిఎస్ ఐపాస్ ద్వారా పెద్ద ఎత్తున పెట్టుబడులను ఆకర్షించిందని, కాంగ్రెస్ ప్రభుత్వం మంత్రులు, ముఖ్యమంత్రి గన్నులు పెట్టి బెదిరిస్తున్నారని మండిపడ్డారు.

రేపటి నుంచి కల్వకుంట్ల కవిత ‘జనం బాట’

తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత శనివారం(అక్టోబర్ 25) నుంచి ‘జనం బాట’ పట్టనున్నారు. ప్రజలు, మేధావులు, విద్యావంతులతో మమేకం కానున్నారు. జాగృతి జనంబాట పేరుతో సుదీర్ఘ యాత్ర చేయనున్నారు. 33 జిల్లాల్లో కొనసాగనున్న ఈ యాత్రను శనివారం ప్రారంభించనున్నారు. కవిత తన నాలుగు నెలల ’జనం బాట’ కార్యక్రమంలో తెలంగాణ ప్రజలు ఏం కోరుకుంటున్నారో తెలుసుకుని సమస్యల మేధావులు, కుల సంఘాలు, జర్నలిస్టులు ఇలా ప్రతి ఒక్కరి నుంచి సలహాలు, సూచనలు తీసుకోనున్నారు. మొత్తం నాలుగు నెలల పాటు తెలంగాణను సమగ్ర అధ్యయనం చేసిన తర్వాత దానికి అనుగుణంగా కవిత కార్యాచరణ తీసుకుంటారు. ప్రజలు కోరుకుంటే రాజకీయపార్టీ పెట్టేందుకు తాను సిద్ధమేనని కవిత ఇది వరకే ప్రకటించిన విషయం తెలిసిందే.

మొదటి రోజు నిజామాబాద్‌లో పర్యటన

జాగృతి జనంబాట కార్యక్రమంలో మొదటి రోజు కల్వకుంట్ల కవిత నిజామాబాద్‌లో పర్యటించనున్నారు. ఉదయం 9 గంటలకు బంజారాహిల్స్‌లోని తెలంగాణ జాగృతి కార్యాలయం నుంచి బయలుదేరి అసెంబ్లీ ఎదురుగా ఉన్న గన్‌పార్క్‌లోని అమరవీరుల స్తూపం వద్దకు చేరుకుని నివాళులర్పిస్తారు. మధ్యాహ్నం నిజామాబాద్‌లోని తెలంగాణ జాగృతి కార్యాలయానికి చేరుకుని, తెలంగాణ తల్లి విగ్రహానికి నివాళులర్పించి.. ప్రజలనుద్దేశించి మాట్లాడుతారు. అనతరంత నవీపేట్ మండలం యంచ గ్రామంలో గోదావరి వరద ముంపు బాధితులతో సమావేశమవుతారు. సాయంత్రం నందిపేట్ మండలం సీహెచ్ కొండూరులోని శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు.

నవీన్ యాదవ్ గెలుపు జూబ్లీహిల్స్ అభివృద్ధికి మలుపు :మంత్రి సీతక్క

నవీన్ యాదవ్ గెలుపు జూబ్లీహిల్స్ అభివృద్ధికి మలుపు అవుతుందని పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి సీతక్క అన్నారు. జూబ్లీహిల్స్ నియోజకవర్గంలోని బోరబండ వీకర్ సెక్షన్‌లో సీతక్క శుక్రవారం ఇంటింటి ప్రచారం చేశారు. కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ కు ఒక అవకాశం ఇచ్చి ఆశీర్వదించాలని ఓటర్లకు విజ్ఞప్తి చేశారు. ఈ ప్రచారంలో కార్పొరేషన్ చైర్మన్లు మువ్వ విజయ్ కుమార్, బండ్రు శోభారాణితో కలసి మంత్రి ప్రచారం కొనసాగించారు. మంత్రి సీతక్క ప్రచారంలో పెద్ద ఎత్తున కార్యకర్తలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీతక్క మాట్లాడుతూ చేయి గుర్తుకు ఓటేసి నవీన్ యాదవ్ ని గెలిపించాలని ఓటర్లకు మంత్రి సీతక్క విజ్ఞప్తి చేశారు. ఓటర్లను ఆప్యాయంగా పలకరిస్తూ కాంగ్రెస్‌ను

గెలిపిస్తే ప్రతి ఇంటికి సంక్షేమం అందుతుందని వివరించారు. మూడు పర్యాయాలు బీఆర్‌ఎస్‌ను గెలిపించారని, కనీసం మంచినీళ్లు లేవు, డ్రైనేజ్ వ్యవస్థ సరిగా లేదని అన్నారు. స్వయంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మున్సిపల్ శాఖ మంత్రిగా ఉన్నారని తెలిపారు. కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ ఎమ్మెల్యేగా గెలిస్తే జూబ్లీహిల్స్‌లో సమస్యలు పరిష్కారం అవుతాయని తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతి ఇంటికి సంక్షేమ పథకాలు అందిస్తోందని తెలిపారు. ఇండ్లు లేని నాలుగున్నర లక్షల మంది పేద కుటుంబాలకు ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేశామని వివరించారు. టిఆర్‌ఎస్ హయాంలో కనీసం 10 సంవత్సరాల్లో రేషన్ కార్డు ఇవ్వలేదన్న మంత్రి సీతక్క ఒక జూబ్లీహిల్స్ నియోజకవర్గం లోనే తాము 15 వేల కుటుంబాలకు రేషన్ కార్డులు ఇచ్చామని తెలిపారు.

పాక్, శ్రీలంక మ్యాచ్ వర్షార్పణం

 మహిళల వన్డే ప్రపంచకప్ టోర్నీకి వర్షం బెడద వెంటాడుతూనే ఉంది. వర్షం వల్ల ఇప్పటికే పలు మ్యాచ్‌లు అర్ధాంతరంగా రద్దయ్యాయి. తాజాగా శుక్రవారం శ్రీలంక, పాకిస్థాన్ జట్ల మధ్య జరగాల్సిన లీగ్ మ్యాచ్ కూడా వర్షం వల్ల రద్దయ్యింది. ఎడతెరిపి లేకుండా కురిసిన భారీ వర్షంతో కొలంబోలోని ప్రేమదాస స్టేడియం తడిసి ముద్దయ్యింది. పాకిస్థాన్ స్కోరు 4.2 ఓవర్లలో 18/0 ఉన్న సమయంలో వర్షం మొదలైంది. అది కుంభవృష్ఠిగా మారడంతో మైదానం మొత్తం చిత్తడిగా మారిపోయింది. కుండపోతగా కురిసిన వర్షంతో మ్యాచ్ ముందుకు సాగలేదు. పలు సార్లు మైదానాన్ని పరిశీలించిన అంపైర్లు చివరికి మ్యాచ్‌ను రద్దు చేస్తున్నట్టు ప్రకటించారు.

దీంతో పాకిస్థాన్, శ్రీలంక జట్లకు చెరో పాయింట్ లభించింది. కాగా, వన్డే వరల్డ్‌కప్‌లో పాక్, లంక జట్లు ఇప్పటికే సెమీ ఫైనల్ రేసు నుంచి వైదొలిగాయి. డిఫెండింగ్ ఛాంపియన్ ఆస్ట్రేలియా, మాజీ విజేత ఇంగ్లండ్‌తో పాటు ఆతిథ్య టీమిండియా, సౌతాఫ్రికా టీమ్‌లు సెమీస్ బెర్త్‌లను దక్కించుకున్నాయి. బంగ్లాదేశ్, న్యూజిలాండ్ జట్లు కూడా లీగ్ దశలోనే ఇంటిదారి పట్టాయి. పాకిస్థాన్ ఇప్పటి వరకు ఏడు మ్యాచులు ఆడగా ఒక్క దాంట్లో కూడా విజయం సాధించలేక పోయింది. మూడు మ్యాచ్‌లు రద్దు కావడంతో పాయింట్ల ఖాతా తెరిచింది. లంక కూడా ఏడు మ్యాచ్‌లు ఆడి మూడింటిలో ఓటమి పాలైంది. మూడు మ్యాచ్‌లు వర్షం వల్ల రద్దయ్యాయి. బంగ్లాదేశ్‌తో జరిగిన మ్యాచ్‌లో లంక విజయం సాధించింది.

వ్యవసాయ బావిలో దూకి చిన్నారితో సహా తల్లి ఆత్మహత్య

మంచిర్యాల జిల్లా, జన్నారం మండలం, రేండ్లగూడలో మతిస్థిమితం లేక వ్యవసాయ బావిలో తల్లి తన కూతురు (9 నెలలు)తో సహా శుక్రవారం ఉదయం ఆత్మహత్యకు పాల్పడింది. ఈ ఘటనతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. కుటుంబ సభ్యులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఐదేళ్ల క్రితం చెట్పల్లి గంగయ్య, లక్ష్మిల చిన్న కుమారుడు శ్రీనివాస్‌కు జగిత్యాల జిల్లా, సారంగపూర్‌కు చెందిన సుగంధతో వివాహమైంది. ప్రస్తుతం శ్రీనివాస్ గుడిపేట బెటాలియన్‌లో కానిస్టేబుల్‌గా విధులు నిర్వహిస్తున్నాడు. పెళ్లయిన తర్వాత మూడేళ్ల వరకు కలసిమెలసి సంతోషంగా ఉండేవారు. వీరికి ఇద్దరు కుమార్తెలు మోక్ష, వేదశ్రీ. , చిన్న కూతురు వేదశ్రీ జన్మించినప్పటి నుండి సుగంధ ఏదో ఆలోచనల విధానంతో మానసిక స్థితికి లోనైంది. తాను చనిపోతాను అంటుండేది. దీంతో ఆమె అత్తమామలు ఆమెను నిత్యం గమనిస్తూ ఉండేవారు. శుక్రవారం ఉదయం సుగంధ తన చిన్న కూతురు వేదశ్రీ (9 నెలలు)కి భోజనం చేయిస్తానని బయటకు వెళ్లి..

తమ ఇంటికి సమీపంలో ఉన్న వ్యవసాయ బావిలో కూతురుతో సహా దూకి ఆత్మహత్యకు పాల్పడింది.సుగుంధ కోసం అత్తమామలు వెతకగా వ్యవసాయ బావిలో కోడలు, మనుమరాలు కనిపించడంతో చుట్టుపక్కల వారిని పిలిచి బావిలో నుండి మృతదేహాలను బయటకు తీశారు. ప్రయివేటు ఆసుపత్రికి తరలించగా అప్పటికే వారు మృతి చెందారని వైద్యులు ధ్రువీకరించారు. కాగా, తన భార్య చిన్నకుమార్తెతో సహా బావిలో దైకి ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసి వచ్చిన శ్రీనివాస్ వారి మృతదేహాలను చూసి సొమ్మసిల్లి కింద పడిపోయాడు. సంఘటన స్థలాన్ని లక్షటిపేట సిఐ రమణమూర్తి, ఎస్‌ఐ గొల్ల అనూష, తహసిల్దార్ రాజమనోహార్‌రెడ్డి సందర్శించారు. సంఘటనపై మృతురాలి తల్లి బూదరి ఈశ్వరి, సుగంధ ఆత్మహత్య విషయంలో ఎవరి ప్రమేయం లేదని ఫిర్యాడు చేసింది. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు జన్నారం ఎస్‌ఐ గొల్లపల్లి అనూష తెలిపారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు.

ఢిల్లీలో ఆత్మాహుతి ఉగ్రదాడికి ఐఎస్‌ఐఎస్ ప్లాన్

 దేశ రాజధాని ఢిల్లీలో ఉగ్రదాడులకు ప్లాన్ చేసిన ఇద్దరు ఐఎస్‌ఐఎస్ సంబంధిత అనుమానితులను పోలీసులు అరెస్టు చేశారు. దక్షిణ ఢిల్లీలోని అత్యంత రద్దీగా ఉండే ఒక మాల్‌లో, పబ్లిక్ పార్కులో దీపావళి నాడు ఆత్మాహుతి దాడులకు వీరు ప్లాన్ చేసినట్టు అధికారులు చెప్పారు. ఢిల్లీ లోని సాదిక్ నగర్ లోను, భోపాల్ లోనూ ఢిల్లీ సూపర్ సెల్ పోలీసులు ఆపరేషన్ నిర్వహించారు. వీరిద్దరూ ఆత్మాహుతి దాడులకు శిక్షణ పొందుతున్న అనుమానిత ఉగ్రవాదులుగా పేర్కొన్నారు. నిందితుల్లో ఒకరు భోపాల్‌కు చెందిన అద్నాన్ కాగా, మరొకరు మధ్యప్రదేశ్‌కు చెందిన వ్యక్తిగా సీనియర్ పోలీస్ అధికారి వెల్లడించారు. ఢిల్లీలో ఓ పెద్ద ఆత్మాహుతి దాడికి ప్లాన్ చేశారని ప్రాథమిక దర్యాప్తులో తేలిందని చెప్పారు. వారి నుంచి ఆయుధాలు , మందుగుండు సామగ్రితోపాటు పలు ఎలక్ట్రానిక్ పరికరాలను వీడియోను స్వాధీనం చేసుకున్నట్టు తెలిపారు. ఆ వీడియోలో వారు ఐఎస్‌ఐఎస్‌కు విధేయత ప్రమాణం చేస్తున్నట్టు ,

ఢిల్లీలో ఎక్కడ ఉగ్రదాడికి పాల్పడాలనుకున్నారో ఆ ప్రదేశాల ఫోటోలు చిత్రీకరించి ఉన్నాయి. టైమ్ బాంబు తయారు చేయడానికి కావలసిన పేలుడు సదార్ధాలను, వాటిని ఎక్కడ సేకరించారో ఆ ఫోటోలు , అవన్నీ స్వాధీనం చేసుకోవడమైందని అడిషనల్ కమిషనర్ ఆఫ్ పోలీస్ ప్రమోద్ కుష్వాహా పాత్రికేయ సమావేశంలో వెల్లడించారు. ఎక్కడ దాడి చేయాలనుకున్నారో ఆ ప్రాంతాల్లో నిందితులు రెక్కీ నిర్వహించారని చెప్పారు. అక్టోబర్ 16న సాదిక్ నగర్ లో ఒక నిందితుడిని, మరో నిందితుడిని భోపాల్ నుంచి అరెస్టు చేసినట్టు చెప్పారు. భోపాల్‌కు చెందిన అద్నాన్ తాను జ్ఞానవాపి మసీదు సర్వే చేస్తున్న ఆర్కెయాలజీ సర్వే ఆఫ్ ఇండియా ( ఎఎస్‌ఐ) అధికారినని సోషల్ మీడియాలో బెదిరించడంతో ఉత్తరప్రదేశ్ పోలీసులు అరెస్టు చేశారు. వారి నుంచి మరింత సమాచారం తెలుసుకొనేందుకు విచారిస్తున్నామని, వీరి మొత్తం నెట్‌వర్క్‌ను గుర్తించేందుకు ఆపరేషన్ ఇంకా కొనసాగుతుందన్నారు.   

గిరిజన గురుకుల విద్యార్థినులపై ఎలుకల దాడి

 మెదక్ జిల్లా, నర్సాపూర్ మండల పరిధిలోని నారాయణపూర్ గ్రామ సమీపంలో గల తెలంగాణ గిరిజన సంక్షేమ గురుకుల పాఠశాల, కళాశాల (బాలికలు)లో చదువుతున్న 8 మంది ఇంటర్ విద్యార్థినులను ఎలుకలు కరవడం శుక్రవారం కలకలం రేపింది. గురుకుల వసతి గృహంలో రాత్రి నిద్రిస్తున్న విద్యార్థినులను ఎలుకలు కాలు మడమ దగ్గర కరిచాయి. వీరితోపాటు పాఠశాలలో చదువుతున్న పలువురు విద్యార్థినులకు చర్మంపై దురద రావడంతో వారిని చికిత్స నిమిత్తం నర్సాపూర్ ఏరియా ప్రభుత్వ ఆస్పత్రికి తరలించి ప్రథమ చికిత్స అందించారు. ఇంటర్మీడియట్ చదువుతున్న నికిత, జ్యోతి, ఉష, గీతాంజలి, సంధ్య, అశ్విత మరో ఇద్దరు విద్యార్థినులపై ఎలుకలు దాడి చేశాయి.

ఈ విషయంపై పాఠశాల ప్రిన్సిపాల్ లలితాదేవిని వివరణ కోరగా.. హాస్టల్లో ఎలుకల బెడద విపరీతంగా ఉందని, రాత్రి సమయంలో తనపై నుంచి కూడా ఎలుకలు తిరుగుతున్నాయని అన్నారు.. ఎలుకలే కాకుండా కోతులు కూడా విద్యార్థులపై దాడి చేస్తున్నాయని తెలిపారు. ఎలుకలు కరిచిన విద్యార్థులను ప్రభుత్వ దవాఖానకు పంపించి ప్రథమ చికిత్స చేయించామని తెలిపారు. హాస్టల్లో 540 మంది విద్యార్థినులు విద్యను అభ్యసిస్తున్నారని, వారికి సరిపడా సరైన వసతులు లేవని, పడుకోవడానికి సరిపోయినంత స్థలం లేదని, హాస్టల్ చుట్టుపక్కల వ్యవసాయ పంట పొలాలు ఉండడం వల్ల ఎలుకలు, కోతులతో అనేక ఇబ్బందులు పడుతున్నామని తెలిపారు.

కర్నూల్ బస్సు ప్రమాదంలో తల్లి, కుమార్తె సజీవ దహనం

కర్నూల్ జిల్లాలో శుక్రవారం తెల్లవారుజామను జరిగిన ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు ప్రమాదంలో మెదక్ జిల్లా, శివ్వాయిపల్లి గ్రామానికి చెందిన మంగ సంధ్యారాణి (43), ఆమె కూతురు చందన (23) సజీవదహనమయ్యారు. ఈ విషాద సంఘటన వారి కుటుంబీకులను, బంధువులను శోకసంద్రంలో ముంచెత్తింది. మృతుల సన్నిహితులు తెలిపిన వివరాల ప్రకారం… సంధ్యారాణి కుటుంబంతో సహా బంధువుల వివాహం కోసం హైదరాబాద్ చేరుకున్నారు. అనంతరం తన కొడుకు శ్రీ వల్లభ్ ఉత్తరప్రదేశ్‌లో ఇంజనీరింగ్ చదువుతుండటంతో వెంటనే వెళ్లిపోగా ఆమె భర్త ఆనంద్‌కుమార్‌గౌడ్ దుబాయ్ వెళ్లారు. అయితే, సంధ్యారాణి స్వల్ప ఆనారోగ్య కారణంగా దుబాయ్ ప్రయాణం వాయిదా వేసుకుని బెంగుళూరులో సాఫ్ట్‌వేర్ ఉద్యోగం చేస్తున్న తన కూతురు చందనను బెంగుళూరుకు పంపేందుకు తోడుగా వెళ్లింది. బెంగుళూరు నుంచి సంధ్యారాణి దుబాయ్ వెళ్లాల్సి ఉంది. ఈ తరుణంలో ఈ దుర్ఘటన చోటుచేసుకుని తల్లి, కుమార్తెలు ఇద్దరూ సజీవదహనమయ్యారు. విషయం తెలుసుకున్న ఆమె భర్త, కుమారుడు హుటాహుటిన సంఘటన స్థలికి చేరుకున్నారు. దీంతో వారి కుటుంబంతో పాటు స్వగ్రామమైన శివ్వాయిపల్లిలో విషాదఛాయలు అలుముకున్నాయి.

భార్యను గొడ్డలితో నరికి చంపిన భర్త

కట్టుకున్న భార్యను గొడ్డలితో నరికి చంపిన కసాయి భర్త సంఘటన శుక్రవారం ఖమ్మం జిల్లా, ఏన్కూరు మండలంలో చోటుచేసుకుంది. ఏన్కూరు పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… కాలనీ నాచారం గ్రామానికి చెందిన తాటి రామారావు, తాటి గోవర్షిని భార్యాభర్తలు. వీరికి ముగ్గురు పిల్లలు ఉన్నారు. గోవర్షిని అదే గ్రామానికి చెందిన అఖిల్ అలియాస్ ఆదామ్ అనే యువకుడితో వివాహేతర సంబంధం పెట్టుకుంది. సుమారు ఎనిమిది నెలల క్రితం భర్త, పిల్లలను వదిలిపెట్టి ఆమె అఖిల్‌తో పారిపోయింది. ఈ నేపథ్యంలో రామారావు తన భార్యను పలుమార్లు ఇంటికి పిలుచుకుని వచ్చినా, ఆమె మళ్లీ అఖిల్ వద్దకే వెళ్లిపోయేది.మూడు రోజుల క్రితం పాల్వంచలో చదువుతున్న తమ కుమార్తెను చూడడానికి గోవర్షిని వచ్చింది.

ఈ సమయంలో రామారావు తన భార్యను పట్టుకొని ఇంటికి పిలుచుకుని వచ్చాడు. అయితే, భర్తతో ఉండడానికి ఆమె నిరాకరించింది. దీంతో శుక్రవారం ఉదయం సుమారు నాలుగు గంటల సమయంలో ఇంటి బయట ఆవరణలో గోవర్షిని నిద్రిస్తుండగా, రామారావు గొడ్డలితో ఆమె తలపై నరికాడు. దీంతో ఆమె అక్కడికక్కడే మృతి చెందింది. మృతురాలి తల్లి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. కుటుంబ కలహాలు, వివాహేతర సంబంధమే ఈ హత్యకు కారణమా లేక వేరే అంశాలు ఏమైనా ఉన్నాయా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Wordpress Free Themes and Premium WP Plugins Download