elexbet güncel girişklasbahisklasbahis girişklasbahis güncel girişlimanbetlimanbet girişlimanbet güncel girişrestbetrestbet girişrestbet güncel girişqueenbetqueenbet girişqueenbet güncel girişrestbetrestbet girişperabetperabet girişelexbetelexbet girişklasbahisklasbahis girişklasbahis güncel girişrestbet girişelexbet girişperabet girişqueenbet girişgalabet girişkalebetwinxbetbahiscasinomasterbettingrinabetyakabetkulisbetbetasusbetosferalobetaresbetmetrobahisbetpipocasinoroyalXM海外fxbahiscasinomasterbettingkulisbetwbahisvizyonbet girişvizyonbetwinxbet girişwinxbetyakabet girişyakabetkulisbet girişkulisbetteosbet girişteosbetperabet girişbetasus girişteosbet girişgalabet girişrestbet girişvizyonbet girişyakabet girişpadişahbetrealbahiswinxbetkulisbetteosbetgalabetelexbetperabetbetpiporoyalbetikimislibetticketkalebetperabetbetasusbetosferceltabetaresbettikobetgalabetbetpipobetpipogalabettikobetaresbetceltabetbetosferbetasusperabetkalebetbetticketikimisliroyalbetwinxbet girişpadişahbet girişvizyonbet girişrestbet girişyakabet girişkulisbetkalebetbetkoliktrendbetperabetbetosferaresbetteosbetbetasusmetrobahisgalabetteosbetbetosfermilosbetrealbahisperabetgalabetkulisbetkulisbetrinabetyakabetyakabetbetlikebetovisprizmabetlordbahistrendbetlivebahiswinxbetwbahisprizmabetlordbahistrendbetlivebahiswinxbetwbahisteosbetvizyonbetbetasusultrabetpadişahbetwinxbetrestbetrealbahisperabetkulisbetperabetroyalbetrinabetyakabetmasterbettingbahiscasinobetkolikroyalbetrinabetyakabetmasterbettingbahiscasinobetkolikwinxbewinxbetkulisbetwbahisbetasustikobetaresbetteosbetmetrobahiscasinoroyalcasinowonoslobetnetbahisnetbahis girişmilosbetmilosbet girişoslobet girişcasinowon girişcasinoroyal girişmetrobahis girişteosbet girişaresbet giriştikobet girişbetasus girişbetasustikobetaresbetteosbetmetrobahiscasinoroyalcasinowonoslobetnetbahismislobetvizyonbetvizyonbet girişvizyonbetefesbetefesbet girişefesbetbetboxbetbox girişbetboxteosbetvizyonbetbetasusultrabetpadişahbetwinxbetrestbetvizyonbetbetasusteosbetpadişahbetultrabetwinxbetrealbahisrestbetkulisbetperabetgalabetrealbahisyakabetyakabetcasibomalobetaresbetkralbethiltonbetroketbetteosbetrealbahisbetasuscasibomcasibom girişcasibom güncel girişteosbetaresbetkralbetgalabetbetpipoefesbetsüratbetatlasbetcasinoroyalteosbetaresbetcasibomcasibom girişcasibom güncel girişpiabellacasinorinabetroyalbetyakabetprizmabetkalebetlordbahisExnessXMroyalbetkralbetteosbetcasinoroyaloslobetperabetnetbahisalobetrealbahisbetkolikkulisbetlordbahiskalebetmasterbettingrinabetmasterbettingkralbetteosbetcasinoroyaloslobetperabetnetbahisalobetrealbahisbetkolikkulisbetlordbahiskalebetmasterbettingrinabetmasterbettingpiabellacasinopiabellacasinosohobetteosbethilbetperabetbetmarinoenbetsuratbetaresbetyakabetatlasbet海外fxkulisbetkulisbetroyalbetroyalbetpadişahbetpadişahbetbetticketbettickettrendbettrendbetroyalbetroyalbetyakabetyakabetrinabetrinabetkulisbetkulisbetmasterbettingmasterbettingaresbethilbetenbetsohobetteosbetteosbet girişteosbetcasinoroyalcasinoroyal girişcasinoroyalpadişahbetpadişahbet girişpadişahbetkulisbetkulisbet girişwinxbetwinxbet girişyakabetyakabet girişyakabetExnesscasibomcasibom girişcasibom güncel giriş

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Eros Maç Tv

Hacklink

Hacklink panel

Hacklink

Hacklink

Hacklink Panel

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Buy Hacklink

Hacklink

Hacklink

casibom - casibom güncel giriş

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

หวยออนไลน์

Hacklink

Hacklink satın al

kavbet

Hacklink Panel

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Eros Maç Tv

Hacklink

Hacklink panel

Hacklink

Hacklink

Hacklink Panel

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Buy Hacklink

Hacklink

Hacklink

casibom - casibom güncel giriş

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

หวยออนไลน์

Hacklink

Hacklink satın al

kavbet

Hacklink Panel

casibom

Sweet Bonanza

betturkey

marsbahis

Jojobet giriş

kingroyal

marsbahis

ultrabet güncel giriş

casinolevant

casinolevant

casinolevant

casinolevant

bets10

smartbahis

vipslot

imajbet

sekabet

meritking giriş

jojobet

meritking

kingroyal

tlcasino

marsbahis

kavbet

pusulabet

grandpashabet

rinabet

kralbet

Cratosroyalbet

Cratosroyalbet Giriş

bets10

bets10 giriş

piabellacasino

mavibet

lidyabet

Vaycasino Giriş

Vaycasino

galabet

kralbet

matbet

sakarya escort

royalbet

casibom orjinal giriş

meritking

meritking giriş

Casibom

jojobet

jojobet

meritking

jojobet

meritking

meritking giriş

padişahbet

pusulabet

deneme bonusu veren yeni siteler

madridbet

kingroyal

madridbet

efesbet

betcio

meritking

meritking giriş

meritking

meritking

meritking giriş

madridbet

madridbet giriş

మంగళవారం రాశి ఫలాలు (28-10-2025)

మేషం – ఆర్థిక లావాదేవీలు లాభసాటిగా సాగుతాయి. దూరప్రాంతాల నుండి శుభవార్తలు అందుకొంటారు. వృత్తి, వ్యాపారాలు అభివృద్ధి చెందుతాయి. క్రయవిక్రయాలలో లాభాలు పొందుతారు.

వృషభం – బాధ్యతలు పెరిగినా సమర్థవంతంగా నిర్వహిస్తారు. సన్నిహితులతో అకారణంగా తగాదాలు ఏర్పడవచ్చు. మెలుకువ చాలా అవసరం. కుటుంబ సభ్యుల నుండి సహాయ సహకారాలు అందుతాయి.

మిథునం – రుణ వత్తిడుల నుండి విముక్తి చెందుతారు. సంఘంలో గౌరవం పొందుతారు. రాజకీయ కళా, పారిశ్రామిక రంగాల వారికి సన్మానాలు పొందుతారు. ఆకస్మిక ధన లాభం పొందుతారు. కొత్త వస్తు సేకరణ.

కర్కాటకం – మిత్రుల నుండి శుభవార్తలు అందుకొంటారు. ఉద్యోగులకు పదోన్నతులు పొందుతారు. కొత్త పనులకు శ్రీకారం చుడతారు. ప్రముఖులతో పరిచయాలు. కాంట్రాక్టులు లాభిస్తాయి.

సింహం – ఆకస్మిక ప్రయాణాలు లాభిస్తాయి. అనుకోని అతిథుల నుండి శుభ ఆహ్వానాలు పొందుతారు. కుటుంబ సభ్యులతో ఏర్పడిన వివాదాలు పరిష్కరించుకొంటారు. ఇంటాబయటా మీదే పై చేయి ఉంటుంది.

కన్య – వృత్తి, వ్యాపారాలలో ఆటంకాలు ఎదురైన అధిగమిస్తారు. ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగా వున్న అవసరాలకు డబ్బు అందుతుంది. కీలక నిర్ణయాలలో సొంత ఆలోచనలు శ్రేయస్కరం.

తుల – బంధువులను కలిసి ఆనందంగా గడుపుతారు. ప్రయాణాలు లాభిస్తాయి. కొత్త మిత్రులు పరిచయమైన నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు. గృహనిర్మాణ ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి.

వృశ్చికం – ఆర్థిక లావాదేవీలు అనుకూలంగా ఉంటాయి. బంధువులను కలిసి ఆనందంగా గడుపుతారు. అనుకోని విధంగా ధన లాభం పొందుతారు. దూరప్రాంతాల నుండి వచ్చిన వార్త వల్ల ఆనందం కలుగుతుంది.

ధనున్సు – వివాదాలకు దూరంగా వుండండి. కుటుంబ సభ్యులను కలిసి కష్టసుఖాలను పంచుకొంటారు. ఉద్యోగులలో స్థాన మార్పులు వుంటాయి. భాగస్వామ్య వ్యాపారాలు అభివృద్ధి చెందుతాయి.

మకరం – ప్రయాణాలలో ఎదురైన ఆటంకాలు కొంత వరకు తీరుతాయి. పనులలో జాప్యం జరిగినా చివరికి పూర్తి చేస్తారు. సోదరులతో ఏర్పడిన వివాదాలు తీరి ప్రశాంతత పొందుతారు. ఆర్థిక పరిస్థితి అనుకూలం.

కుంభం – ముఖ్యమైన వ్యవహారాలలో విజయం సాధిస్తారు. సంఘంలో గౌరవం పొందుతారు. కాంట్రాక్టులు లాభిస్తాయి. భూముల క్రయవిక్రయాలలో లాభాలు పొందుతారు. ఆకస్మిక ధనలాభం పొందుతారు.

మీనం – జీవిత భాగస్వామితో ఏర్పడిన వివాదాలు పరిష్కరించుకొంటారు. ఆర్థిక పరిస్థితి అనుకూలంగా వుండును. వృత్తి, వ్యాపారాలు అభివృద్ధి చెందుతాయి. నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు.

 

12 రాష్ట్రాలు, యుటిలలో రెండో దశ సర్

51 కోట్ల మంది ఓటర్ల హక్కు నిర్థారణ ప్రక్రియ

తమిళనాడు, కేరళ , పశ్చిమ బెంగాల్‌లో వడబోతలు

వచ్చే ఏడాది ఫిబ్రవరి 7న తుది జాబితాల విడుదల

పారదర్శకత, అక్రమవలసదార్ల ఆటకట్టుకే

కేంద్ర ఎన్నికల సంఘం ప్రధానాధికారి జ్ఞానేశ్ వెల్లడి

న్యూఢిల్లీ : దేశ వ్యాప్త ఓటర్ల జాబితా సవరణ (సర్) నెండో దశ చేపట్టడానికి కేంద్ర ఎన్నికల సంఘం సర్వంసమాయత్తం అయింది. 12 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో నవంబర్ నుంచి వచ్చే ఏడాది ఫిబ్రవరి వరకూ సర్ బృహత్ విన్యాసం ఉంటుందని కేంద్ర ఎన్నికల సంఘం ప్రధానాధికారి (సిఇసి) జ్ఞానేష్ కుమార్ సోమవారం తెలిపారు. నిర్ణీత ప్రకటన మేరకు ఆయన ఈరోజు సర్‌పై వివరణకు ప్రత్యేకంగా విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. బీహార్ సర్ తరువాత జరిగే ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియ ఇదే. ఇప్పుడు జరిగే రెండో దశ సర్‌లో భాగంగా తమిళనాడు, ఉత్తరప్రదేశ్, పశ్చిమ బెంగాల్, అండమాన్, నికోబార్ దీవులు, ఛత్తీస్‌గఢ్ , గోవా, గుజరాత్, కేరళ, మధ్యప్రదేశ్, పుదుచ్చేరి, రాజస్థాన్‌ల్లో ఓటర్ల జాబితా వవరణలు జరుగుతాయి.

ఇందులో వచ్చే ఏడాది అసెంబ్లీ ఎన్నికలు జరిగే తమిళనాడు, పశ్చిమ బెంగాల్, కేరళ, పుదుచ్చేరిలు కూడా ఉన్నాయి. వీటిలో సర్ ప్రక్రియ పట్ల ఇప్పటికే తమిళనాడు, బెంగాల్ సిఎంలు తమ వ్యతిరేకత, తీవ్ర అనుమానాలు వ్యక్తం చేశారు. అసెంబ్లీ ఎన్నికలు జరిగే రాష్ట్రాల ఓటర్ల జాబితాలను విడిగా ప్రకటిస్తారని జ్ఞానేష్ కుమార్ తెలిపారు. ఓటర్ల జాబితాల పారదర్శకతనే కీలకం. న్యాయంగా ఓటు హక్కు పొందే వారికి భరోసాగా ఉండేందుకు ఈ ప్రక్రియ అని తేల్చి చెప్పారు. రెండో దశ సర్ ప్రక్రియ వచ్చే నెల 4వ తేదీన ఆరంభం అవుతుంది. ముందుగా ఎన్యూమరేషన్ జరుగుతుంది. ఇది డిసెంబర్ 4 దాకా ఉంటుంది. తరువాత అదే నెల 9న ఎన్నికల సంఘం ముసాయిదా జాబితాను వెలువరిస్తుంది. అభ్యంతరాలు, ఇతరత్రా విషయాలను పరిగణనలోకి తీసుకున్నతరువాత వచ్చే ఏడాది ఫిబ్రవరి 7వ తేదీన తుది ఎన్నికల ఓటర్ల జాబితాలు (ఎఫ్‌ఇఆర్)లు విడుదల చేస్తారని సిఇసి చెప్పారు.

ఇక అసోంకు సంబంధించి ప్రత్యేకంగా పౌరసత్వ చట్టం నిబంధన వర్తింపచేస్తారని తెలిపారు. అక్కడున్న పౌరసత్వ చట్టం పరిధిలో రెండు రకాల నిబంధనలు అవసరం ఏర్పడింది. సుప్రీంకోర్టు పర్యవేక్షణ క్రమంలోనే అక్కడ పౌరసత్వ తనిఖీలు పూర్తి చేస్తారు. ఈ పరిధిలోనే అక్కడ సర్ ఉంటుంది. ఇంతకు ముందటి సర్ ఆదేశాలు మొత్తం దేశానికి సంబంధించినవని వెల్లడించారు. అస్సాంకు సంబంధించి విడిగా సర్ తేదీలను ప్రకటిస్తారు. ఇంతకు ముందు దేశంలో ఓటర్ల జాబితా సవరణలు 20022004 మధ్యలో జరిగాయి. ఇక స్వాతంత్య్రం వచ్చిన నాటి నుంచి చూస్తే ఇది తొమ్మిదవ సర్ ప్రక్రియ అవుతుంది.

581 కోట్ల మంది ఓట్ల ఖరారు ప్రక్రియ

ఇప్పుడు చేపట్టే సర్ రెండవ దశ పరిధిలో దేశంలో మొత్తం మీద 51 కోట్ల మంది ఓటర్ల సంబంధిత ఓటు హక్కు ఖరారు ప్రక్రియగా నిలుస్తుంది. ఇందులో ప్రధానమైన ఘట్టం ఓటర్ల లెక్కింపు అంశం. ప్రాంతాల వారిగా ఎంతమంది ఓటర్లు ఉన్నారు? అనేది ఆరాతీయడం జరుగుతుంది. ఇందులో భాగంగా ఎన్యూమరేటర్స్ ఇంటింటికి వెళ్లి వివరాలను తెలుసుకుంటారు. తమకు బెంగాల్ లేదా తమిళనాడు ప్రభుత్వంతో ఎటువంటి తగవు లేదని సిఇసి స్పష్టం చేశారు. అక్కడ మమత బెనర్జీ సారధ్యపు టిఎంసి సర్ అనుచితం అని, దీనితో కొన్నివర్గాల ఓట్లు గల్లంతు అవుతాయని పేర్కొంటోంది, ఇదే వాదనను ఒక్కరోజు క్రితం తమిళనాడు సిఎం స్టాలిన్ కూడా ప్రస్తావించారు.

సర్‌కు సిబ్బంది కల్పన బాధ్యత రాష్ట్రాలదే

రాష్ట్ర ప్రభుత్వాలే విధిగా సర్ కోసం అయినా ఎన్నికల నిర్వహణకు అయినా తగు విధంగా ఉద్యోగులను తమకు కేటాయించాల్సి ఉంటుందని జ్ఞానేష్ కుమార్ స్పష్టం చేశారు.కేరళలో స్థానిక సంస్థల ఎన్నికలు ఉన్నందున అక్కడ సర్ ప్రక్రియ నిలిపివేయాలని డిమాండ్ వస్తోంది. దీనిపై ఎన్నికల సంఘం స్పందించింది. అక్కడ ఇప్పటికైతే స్థానిక ఎన్నికల నోటిఫికేషన్ రాలేదని బదులిచ్చారు. వివాదాస్పదమైన బీహార్ సర్ విషయం గురించి కూడా ఆయన మాట్లాడారు.

ఇది కొందరు అనుకుంటున్నట్లు వివాదాస్పదం కాదు. అంతా పారదర్శకం అన్నారు. అక్కడ ఓటర్ల జాబితాల సవరణ లేదా ప్రక్షాళన పూర్తి అయింది. ముందుగా చేయాల్సిన సమీక్షలన్ని చేసిన తరువాత తుది జాబితా వెలువరించాం. ఈ మేరకు అక్కడ దాదాపు 7.42 కోట్ల మంది ఓటర్లు ఉన్నారు. వచ్చే నెలలోనే అక్కడ అసెంబ్లీ ఎన్నికలు ఈ జాబితా పరిధిలోనే జరుగుతాయని వివరించారు. రెండుదశల ఎన్నికలు నవంబర్ 4, నవంబర్ 11 తేదీల్లో జరుగుతాయి. ఫలితాలు నవంబర్ 14న ఫలితాలు వెలువడుతాయి.

ఇప్పటి సర్ విజయవంతానికి తాము రెండు దశల్లో రాష్ట్రాల ఎన్నికల సంఘం అధికారులతో సమావేశాలు నిర్వహించామని, వారికి ఈ విషయంలో సమాయత్తానికి ఆదేశించామని సిఇసి తెలిపారు. వారి నుంచి తగు స్పందన ఉందన్నారు. సర్ ప్రధాన ఉద్ధేశం విదేశీ అక్రమ వలసదార్లు జాబితాల్లో చేరకుండా చేసేందుకు. ఇక వారి పుట్టిన స్థలాల తనిఖీలు నిర్వహించడం, అక్రమ వలసదార్ల ఆటకట్టుకు పలు రాష్ట్రాలు తీసుకుంటున్న వేగవంతం అయిన పటిష్ట చర్యల నేపథ్యంలో సర్ ప్రక్రియ కీలకం అవుతుందని జ్ఞానేష్ కుమార్ వివరించారు. 

టీమిండియాకు షాక్.. ప్రపంచకప్ నుంచి ప్రతీక ఔట్!

నవీ ముంబై: ఆస్ట్రేలియాతో జరిగే మహిళల వన్డే ప్రపంచకప్ సెమీ ఫైనల్‌కు ముందు టీమిండియాకు గట్టి షాక్ తగిలింది. న్యూజిలాండ్‌తో జరిగిన కీలక మ్యాచ్‌లో అద్భుత సెంచరీతో భారత్‌ను గెలిపించిన యువ ఓపెనర్ ప్రతీక రావల్ గాయానికి గురైంది. బంగ్లాదేశ్‌తో జరిగిన మ్యాచ్‌లో ఫీల్డింగ్ చేస్తున్న సమయంలో ప్రతీక గాయం బారిన పడింది. గాయం తీవ్రత అధికంగా ఉండడంతో ప్రతీక వరల్డ్‌కప్‌లోని మిగిలిన మ్యాచ్‌ల నుంచి వైదొలిగిందని తెలిసింది. అయితే దీనిపై భారత క్రికెట్ బోర్డు (బిసిసిఐ) నుంచి ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు.

బంగ్లా మ్యాచ్‌లో కూడా ప్రతీక బ్యాటింగ్‌కు దిగలేదు.ప్రతీక స్థానంలో అమన్‌జోత్ కౌర్ ఇన్నింగ్స్‌ను ప్రారంభించింది. కివీస్‌పై చిరస్మరణీయ సెంచరీని సాధించి పెను ప్రకంపనలు సృష్టించిన రావల్ సేవలు కోల్పోవడం టీమిండియాకు గట్టి ఎదురుదెబ్బగానే విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఈ సీజన్‌లో ప్రతీక రావల్ అత్యంత నిలకడైన బ్యాటింగ్‌ను కనబరుస్తోంది. ఇప్పటికే ఒక క్యాలెండర్ ఇయర్‌లో 1000 పరుగులు పూర్తి చేసిన రెండో బ్యాటర్‌గా నిలిచింది. ఇలాంటి స్థితిలో రావల్ జట్టుకు దూరం కావడంతో టీమిండియా కష్టాలు మరింత పెరిగాయనే చెప్పాలి.

’మాస్ జతర’ ట్రైలర్ వచ్చేసింది..

మాస్ మహారాజా రవితేజ అభిమానులతో పాటు అందరూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ’మాస్ జతర’ సినిమా ట్రైలర్ ఎట్టకేలకు విడుదలైంది. రవితేజ నుండి అభిమానులు, ప్రేక్షకులు ఆశించే అసలుసిసలైన మాస్ వేడుకలా ఈ ట్రైలర్ ఉంది. రైల్వే పోలీస్ అధికారిగా రవితేజ తనదైన శైలిలో ఒదిగిపోయిన తీరు కట్టిపడేసింది.రవితేజ అంటేనే ఉత్సాహంతో తెర వెలిగిపోతుంది. ఆ ఉత్సాహం ’మాస్ జతర’ ట్రైలర్ లో అడుగడుగునా కనిపించింది.

భారీ యాక్షన్ సన్నివేశాలు, అదిరిపోయే పంచ్ డైలాగ్‌లతో మాస్ మహారాజా అభిమానులు కోరుకునే మాస్ విందులా ఈ ట్రైలర్ ను మలిచారు. కథానాయకుడు, ప్రతినాయకుడు మధ్య ఉత్కంఠభరితమైన సంఘర్షణ నేపథ్యంలో ట్రైలర్ ను రూపొందిన తీరు ఆకట్టుకుంది. వాణిజ్య అంశాలతో నిండిన పూర్తి స్థాయి వినోదాత్మక చిత్రానికి హామీ ఇచ్చేలా ’మాస్ జతర’ ట్రైలర్ ఉంది. నవీన్ చంద్ర మరోసారి శక్తివంతమైన ప్రతినాయక పాత్రలో మెరిసి, రవితేజను ఢీకొట్టే పాత్రలో మెప్పించారు. ట్రైలర్ కు మరింత ఆకర్షణ మరియు తాజాదనాన్ని జోడిస్తూ, కథానాయిక శ్రీలీల తెరపై ఎంతో అందంగా కనిపించారు.

ఇప్పటికే పాటలతో ప్రేక్షకుల మనసు దోచుకున్న సంగీత దర్శకుడు భీమ్స్ సిసిరోలియో, తన నేపథ్య సంగీతంతో ట్రైలర్ ను మరో స్థాయికి తీసుకెళ్ళారు. తెలుగులో ఎన్నో విజయవంతమైన చిత్రాలకు రచయితగా పనిచేసిన భాను భోగవరపు, ’మాస్ జాతర’ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. శ్రీకర స్టూడియోస్ సమర్పణలో సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చూన్ ఫోర్ సినిమాస్ పతాకాలపై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య ఈ చిత్రాన్ని ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. ప్రేక్షకులకు పూర్తి స్థాయి మాస్ విందుని అందించడానికి అక్టోబర్ 31న ’మాస్ జాతర’ చిత్రం ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో అడుగుపెట్టనుంది.

మూడు రంగుల జెండా కింద 3 చక్రాలు నలిగిపోయాయి

మనతెలంగాణ/హైదరాబాద్ : రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ఆటో డ్రైవర్ల ఓట్లతో గెలిచి వారికి తీరని అన్యాయం చేస్తున్న తీరును ఎండగడుతూ సోమవారం బిఆర్‌ఎస్ పార్టీ నేతలు నగరంలో ఆటో డ్రైవర్లకు సంఘీభావంగా ఆటోలో ప్రయాణించారు. ఈ సందర్భంగా ఆటో డ్రైవర్ల సాధక బాధాకలు అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా బిఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ జూబ్లీహిల్స్ చెక్‌పోస్టు నుంచి తెలంగాణ భవన్ వరకు ఆటోలో ప్రయాణించారు. ఈ సందర్భంగా ఆటో డ్రైవర్ మష్రత్ ఆలీతో కెటిఆర్ మాట్లాడి ఆయన స్థితిగతులను అడిగి తెలుసుకున్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాకముందు ఎన్నికల సందర్భంగా రాహుల్ గాంధీని తానే స్వయంగా తీసుకువెళ్లానని తెలిపిన ఆలీ ఆ తర్వాత తనకు ఉన్న రెండు ఆటలు అమ్ముకొని ఇప్పుడు డ్రైవర్‌గా కూలీగా పనిచేస్తున్నట్లు తన బాధలు చెప్పుకున్నారు.

మష్రత్ అలీ పరిస్థితి పట్ల ఆవేదన వ్యక్తం చేసిన కెటిఆర్ కాంగ్రెస్ పార్టీ చేసిన ద్రోహాన్ని మోసాన్ని ప్రతిపక్ష పార్టీగా ఎండగట్టి ఆటో డ్రైవర్లకు ఇచ్చిన హామీలు అమలు అయ్యేలా ప్రభుత్వంపైన ఒత్తిడి తీసుకువస్తామన్నారు. కెటిఆర్ తెలంగాణ భవన్‌కి చేరుకొని ఆ తర్వాత అక్కడ జరిగిన ఆటో డ్రైవర్ల సమావేశంలో ప్రసంగించారు. మస్రత్ అలీకి రెండు ఆటోలు ఉండేవి, కానీ ఆర్థిక ఇబ్బందుల కారణంగా వాటిని అమ్మాల్సి వచ్చిందని కేటీఆర్ తెలిపారు. ఇప్పుడాయన రోజుకు వెయ్యి నుంచి పన్నెండు వందల రూపాయలకే సంపాదిస్తున్నారని వెల్లడించారు. అందులో ఆటో కిరాయి నాలుగు వేలు కట్టాల్సి వస్తోందని.. ఇక.. పిల్లల చదువులు, ఇంటి ఖర్చులకు వచ్చే ఆదాయం సరిపోవడం లేదని మస్రత్ అలీ బాధపడినట్లు చెప్పారు.

161 మంది ఆటో డ్రైవర్లు ఆత్మహత్య చేసుకున్నారు

కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత.. ఇప్పటివరకు 161 మంది ఆటో డ్రైవర్లు ఆత్మహత్య చేసుకున్నారని కెటిఆర్ మండిపడ్డారు. ఇదే విషయాన్ని తాను అసెంబ్లీలో కూడా ప్రస్తావించినట్లు గుర్తుచేశారు. బాధిత కుటుంబాలకు పరిహారం ఇవ్వాలని అసెంబ్లీలో డిమాండ్ చేసినా ప్రభుత్వం పట్టించుకోలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. కెసిఆర్ ప్రభుత్వ హయాంలో ఉన్న రూ.5 లక్షల యాక్సిడెంటల్ ఇన్సూరెన్స్ పథకాన్ని కూడా ప్రస్తుత ప్రభుత్వం రద్దు చేసిందని మండిపడ్డారు. మూడు రంగుల జెండా కింద ఆటో అన్నల మూడు చక్రాలు నలిగిపోయాయని ఆందోళన వ్యక్తం చేశారు. ఇప్పుడు తెలంగాణలో అహనా పెళ్లంటా సినిమాలా పరిస్థితి ఉందని ఎద్దేవా చేశారు. ప్రజలకు అరచేతిలో స్వర్గం చూపిస్తూ కాంగ్రెస్ ఓట్లు దండుకుందని ఆరోపించారు.

తులం బంగారం ఇస్తామని చెప్పి.. మెడలో ఉన్న గొలుసు కూడా లాక్కొంటున్నారని చెప్పారు. ప్రభుత్వ నిర్వాకం వల్ల ఆటో డ్రైవర్లు, చిన్న వ్యాపారులతో పాటు ప్రతి ఒక్కరూ కష్టాల్లో ఉన్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వానికి బుద్ది చెప్పే సమయం వచ్చిందని అన్నారు. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో డబ్బులు పంచి ఓట్లు కొనుగోలు చేయడానికి ప్రయత్నిస్తోందని.. ప్రజలు ఆ డబ్బులు తీసుకున్నా, ఓటు మాత్రం కారు గుర్తుకే వేయాలని కోరారు. 4 లక్షల మంది జూబ్లీహిల్స్ ఓటర్లు తీసుకునే నిర్ణయంతో నాలుగు కోట్ల మంది ప్రజలకు మంచి జరుగుతుందని తెలిపారు.

నెలకు 2500 చొప్పున ఒక్కో మహిళకు కాంగ్రెస్ ప్రభుత్వం 60 వేలు బాకీ పడిందని.. ఆటో అన్నలకు.. వృద్ధులకు.. అందరికీ రేవంత్ సర్కార్ బాకీ పడిందని అన్నారు. కాంగ్రెస్ నేతలు ఈ ఎన్నికల కోసం డబ్బులు ఇస్తే.. వాటిని కూడా తీసుకొని మిగితా బాకీ డబ్బులు ఎక్కడా అని ప్రశ్నించాలని చెప్పారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో కాంగ్రెస్ గెలిచేందుకు ఎన్నో కుట్రలకు పాల్పడుతోందని మండిపడ్డారు. కారును పోలిన గుర్తులను కొందరు అభ్యర్థులకు కేటాయించి.. ఓటర్లను అయోమయానికి గురి చేసేందుకు కుట్ర చేస్తున్నారని మండిపడ్డారు. కారు గుర్తు పై నుంచి మూడో నెంబర్‌లో ఉంటుందని.. అందరూ జాగ్రత్తగా ఓటేయాలని సూచించారు. కాంగ్రెస్‌కు ఈ ఎన్నికల్లో షాక్ ఇస్తేనే మనకు వాళ్లు ఇచ్చిన హామీలన్నీ అమలవుతాయని తెలిపారు. కాంగ్రెస్‌కు బుద్ధి చెప్పాలంటే మాగంటి సునీతకు ఓటేసి బిఆర్‌ఎస్ పార్టీని గెలిపించాలని కెటిఆర్ పిలుపునిచ్చారు.

సైబర్ క్రైమ్: అమ్మాయి పేరుతో రూ.10 లక్షలు టోకరా

హైదరాబాద్: సైబర్ నేరగాళ్లు రోజు రోజుకీ కొత్త మార్గాలు వెతుక్కుంటున్నారు. జనాల్ని మోసం చేసేందుకు రకరకాలుగా స్కెచ్‌లు వేస్తున్నారు. తాజాగా హైదరాబాద్‌లో ఓ వ్యక్తి సైబర్ క్రైమ్ బారీన పడి దాదాపు రూ.10 లక్షలు నష్టపోయాడు. ఆన్‌లైన్ ట్రేడింగ్ పేరుతో అతడిని సైబర్ నేరగాళ్లు మోసగించారు. లంగర్‌హౌస్‌కు చెందిన 42 ఏళ్ల వ్యక్తి నుంచి రూ.10 లక్షలు కాజేశారు. సాయిప్రీతి అనే పేరుతో బాధితుడితో ఛాటింగ్ చేసిన సైబర్ నేరగాళ్లు.. ఆన్‌లైన్ ట్రేడింగ్ పేరుతో పెట్టుబడి పెట్టించారు. బాధితుడు పలు దఫాలుగా రూ.10 లక్షలు పెట్టుబడి పెట్టాడు. లాభాలు విత్‌డ్రా కాకపోవడంతో అతడు మోసపోయినట్లు గ్రహించి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు.

తిరుమల పరకామణి కేసులో బిగ్ ట్విస్ట్.. ఎపి హైకోర్టు సంచలన ఆదేశాలు

మన తెలంగాణ/హైదరాబాద్ : తిరుమల పరకామణి కేసులో బిగ్ ట్విస్ట్ చోటు చేసుకుంది. ఎపి హైకోర్టు సంచలన ఆదేశాలిచ్చింది. టిటిడిలోని పరకామణిలో రవికుమార్ అనే క్లర్క్ చేసిన దొంగతనం వ్యవహారంపై సిఐడి విచారణకు ఆదేశించింది. ఈ కేసును లోక్ అదాలత్‌లో హడావిడిగా రాజీ చేసుకోవడంపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. మొత్తం వ్యవహారంపై సమగ్ర దర్యాప్తు చేపట్టాలని సిఐడిని ఆదేశించింది. అంతేకాకుండా నిందితుడు రవికుమార్ ఆస్తులపై ఎసిబి దర్యాప్తు చేయాలని కూడా స్పష్టమైన ఉత్తర్వులు జారీ చేసింది.

తిరుమలలో శ్రీవారి కానుకలు లెక్కించే పరకామణి విభాగంలో పనిచేస్తున్న ఉద్యోగి రవికుమార్ ఓ సారి విదేశీ డాలర్లను తీసుకెళ్తూ దొరికిపోయారు. రవికుమార్‌పై కేసు నమోదు చేశారు. సమగ్ర దర్యాప్తు చేపట్టకుండా ఈ కేసును లోక్ అదాలత్‌లో టిటిడి అధికారులు రాజీ చేసుకున్నారు. ఇది అక్రమాలను దాచిపెట్టే ప్రయ త్నంగా సాధు పరిషత్ వంటి సంస్థలు ఆరోపించాయి. దీంతో సాధు పరిషత్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. పిటిషనర్ల తరఫున సీనియర్ న్యాయవాది ఉన్నం మురళీధర్ వాదనలు వినిపించారు. ‘పరకామణి చోరీ కేసును హడావిడిగా రాజీ చేయడం వెనుక పెద్ద అక్రమాలు ఉన్నాయి. టిటిడి బోర్డు, అధికారుల పాత్రను సమగ్రంగా విచారించాలి‘ అని వారు వాదించారు.

గతంలో హైకోర్టు ఆదేశించినప్పటికీ రికార్డులు సీజ్ చేయకపోవడపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. దాంతో అప్పటిక్పపుడు పోలీసులు రికార్డులు సీజ్ చేసి కోర్టుకు సమర్పించారు. సోమవా రం జరిగిన విచారణలో మొత్తం కేసు వ్యవహారంపై సమగ్ర దర్యాప్తు చేపట్టాలని, డైరెక్టర్ జనరల్ స్థాయికి తగ్గని అధికారిని ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ గా నియమించాలి. లోక్ అదాలత్ రాజీలో టిటిడి బోర్డు, అధికారుల పాత్రను పూర్తిగా పరిశీలించాలని ఆదేశించింది. అదే విధంగా రవికుమార్, ఆయన కుటుంబ సభ్యుల స్థిరాస్తులు, చరాస్తులు, బ్యాంకు ఖాతాలపై విచారణ చేపట్టాలి. ఈ ఆస్తులను రిజిస్ట్రేషన్ ద్వారా వేరే వారికి బదలా యించారా అనే అంశాన్ని కూడా తనిఖీ చేయాలని స్పష్టం చేసింది. సిఐడి, ఎసిబి తమ దర్యాప్తు నివేదికలను తదుపరి విచారణలోగా కోర్టు ముందు ఉంచాలని ఆదేశించింది.

ఈ కేసు తదుపరి విచారణను డిసెంబర్ 2కి వాయిదా వేసింది. పరకామణి చోరీ కేసును మొదట బిజెపి నేత, టిటిడి బోర్డు సభ్యుడు భానుప్రకాష్ రెడ్డి తెరపైకి తీసుకువచ్చారు. రవికుమార్ పరకామణిలో చోరీ చేసి సంపాదించిన ఆస్తుల్లో చాలా కొద్ది మాత్రమే టిటిడి పేరుపై రిజిస్టర్ చేయించారని, వంద కోట్లకుపైగా ఆస్తులను నాటి టిటిడిలో ఉన్నకొంత మంది ఉన్నతాధికారులు, వైసిపి నేతలు తమ బినా మీల పేర్లతో రాయించుకున్నారన్న ఆరోపణలు చేశారు. వీటిపై విచారణకు ఆయన డిమాండ్ చేస్తున్నారు. ఈ అంశంపై ప్రభుత్వం సిట్‌ను నియ మించింది. ఇప్పుడు కోర్టు సిఐడి, ఎసిబి దర్యాప్తునకు ఆదేశించడంతో మొత్తం చోరీ వ్యవహారం వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది. రవికుమార్ ఎక్కడ ఉన్నారో ఇప్పటి వరకూ క్లారిటీ లేదు.

‘హస్తం’ గుర్తుతోనే హైదరాబాద్ అభివృద్ది: మంత్రి సీతక్క

గతంలో కాంగ్రెస్ హయాంలోనే పరిశ్రమలు ఏర్పాటు

‘జూబ్లీహిల్స్’ కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్‌ను గెలిపించండి

 ప్రచారంలో మంత్రి సీతక్క వెల్లడి

మన తెలంగాణ/హైదరాబాద్: ‘హస్తం’ గుర్తుతోనే హైదరాబాద్ అభివృద్ది చెందిందని, ఇంకా చెందుతుందని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి సీతక్క అన్నారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ప్రచారంలో భాగంగా సోమవారం కృష్ణ కాంత్ పార్క్ లో మార్నింగ్ వాకర్స్‌ను కలిసి కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ గెలిపించాలని ఓటర్లకు విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంగా సీతక్క మాట్లాడుతూ హైదరాబాద్ మహానగర అభివృద్ధికి కాంగ్రెస్ చేసిన కృషిని ఓటర్లకి గుర్తు చేశారు. కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ కు ఒక అవకాశం ఇవ్వాలని కోరారు. పిల్లల ఎదుగుదలలో తల్లి పడే తపన, తండ్రి పడే కష్టం ఎంత ఉంటుందో హైదరాబాద్ ఎదుగుదలలో కాంగ్రెస్ కష్టం కూడా అంతే ఉందని పేర్కొన్నారు. జూబ్లిహిల్స్ నియోజకవర్గంలోనూ ఎన్నో ప్రభుత్వ రంగ సంస్థలను నెహ్రు, ఇందిరా గాంధీ ఏర్పాటు చేశారని అన్నారు.

హైదరాబాద్‌లో వందలాంది ప్రభుత్వ రంగ సంస్థలు, అనుబంధంగా వేలాది కంపెనీలు, లక్షలాది ఉపాధి అవకాశాలు కాంగ్రెస్ కృషి ఫలితమేనని మంత్రి సీతక్క అన్నారు. చిన్న, మధ్య తరహ పరిశ్రమ జాతీయ పరిశోధనా శిక్షణ సంస్థ జూబ్లిహిల్స్ నియోజకవర్గంలోని యూసుఫ్ గూడలో ఉందని చెప్పారు. 1960లో తొలి ప్రధాని ఇక్కడ ఏరి కోరి ఏర్పాటు చేశారని తెలిపారు. దీని వల్ల మన చుట్టు పక్కల వేలాది చిన్న మధ్య తరహ పరిశ్రమలు ఏర్పాటయ్యాయని, తద్వారా లక్షలాది మందికి ఉపాధి అవకాశాలు లభించాయని తెలిపారు. కేంద్రీయ విద్యుత్ శిక్షణా సంస్థ జూబ్లిహిల్స్ నియోజకవర్గంలోనే 1960లో తొలి ప్రధాని నెహ్రు ఇక్కడ ఏర్పాటు చేశారని తెలిపారు.

అప్పట్లో దేశంలో ఎక్కువగా కరెంటు లేదని, అయితే ఇంటింటికి విద్యుత్ సరఫరా చేయాలన్న సంకల్పంతో నెహ్రు జూబ్లిహిల్స్ నియోజకవర్గంలోని యూసుఫ్ గూడలో కేంద్రీయ విద్యుత్ శిక్షణా సంస్థను ఏర్పాటు చేసి విద్యుత్ ఉత్పత్తికి ప్రణాళికలు రూపొందించారని వివరించారు. దీంతో దేశ మంతా వెలుగులు నిండాయని, ఇప్పుడు మన రేవంత్ ప్రభుత్వం 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ అందిస్తోందని చెప్పారు.

మంత్రి సీతక్క వెంట ఎమ్మెల్యే నాగరాజు తదితరులు పాల్గొన్నారు. ప్రచారంలో భాగంగా కృష్ణ కాంత్ పార్కులో మార్నింగ్ వాకర్స్‌ను కలిసి జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్‌ను గెలిపించాలని ప్రచారం చేశారు. స్థానిక వీధి వ్యాపారులతో మంత్రి సీతక్క ముచ్చటించారు. ఆప్యాయంగా పలకరించి వారి సాధక బాధకాలు తెలుసుకున్నారు. వీధి వ్యాపారులు, వాకర్స్ విజ్ఞప్తి మేరకు సరదాగా కాసేపు టీ, పూలు విక్రయించారు.

జూబ్లీహిల్స్ ఉపఎన్నికలో ఆటోడ్రైవర్లు సత్తా చాటాలి: హరీష్ రావు

కాంగ్రెస్ మోసానికి గుణపాఠం చెప్పాలంటే ఆటోడ్రైవర్లు జూబ్లీహిల్స్ ఉపఎన్నికలో తమ సత్తా చాటాలని మాజీ మంత్రి హరీష్‌రావు అన్నారు. జూబ్లీహిల్స్‌లో కాంగ్రెస్ ఓడిపోతే కనీసం రేవంత్ రెడ్డికి బుద్ధి వచ్చి, ఆటో కార్మికులకు ఇస్తానన్న హామీలు నెరవేరుస్తారని పేర్కొన్నారు. తెలంగాణలో ఆటో కార్మికులు ఎదుర్కొంటున్న కష్టాలను కాంగ్రెస్ ప్రభుత్వం దృష్టికి తెచ్చేందుకు బిఆర్‌ఎస్ పార్టీ ఆటోల్లో ప్రయాణించి డ్రైవర్లతో ముచ్చటించే కార్యక్రమాన్ని చేపట్టింది. ఇందులో భాగంగా హరీష్ రావు కోకాపేట నుంచి ఎర్రగడ్డకు, అక్కడి నుంచి తెలంగాణ భవన్‌కు ఆటోలో ప్రయాణించారు. అనంతరం ఆయన ఆయన మాట్లాడుతూ.. రాహుల్ గాంధీ ఎన్నికల ప్రచారంలో హైదరాబాద్‌కి వచ్చి సినిమా యాక్టర్లకంటే ఎక్కువ నట్టించారని ఎద్దేవా చేశారు. ఆరోజు రాహుల్ గాంధీ హైదరాబాదుకు వచ్చి ఇదే యూసఫ్‌గూడా జూబ్లీహిల్స్‌లో ఆటో ఎక్కి ఆటో కార్మికులకు అరచేతిలో వైకుంఠం చూపించారని విమర్శించారు.

కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తే రూ.12 వేలు ఇస్తామని మోసం చేసిందని మండిపడ్డారు. వెంటనే బాకీ పడ్డ రూ.24 వేలు ప్రతి ఆటో డ్రైవర్‌కి ఇవ్వాలని డిమాండ్ చేశారు. మొత్తం ఆటో కార్మికులకు రెండు సంవత్సరాల బాకీ చెల్లించినా రూ.1500 కోట్లు అవుతుందని అన్నారు. 3 లక్షలు ఫీజు పెంచితే మద్యం టెండర్లపై 3 వేల కోట్లు ప్రభుత్వానికి వచ్చాయని, అందులో నుంచి 1500 కోట్లు ఆటో కార్మికులకు ఇచ్చి ఆటో కార్మికులను కాపాడాలని తమ డిమాండ్ అని పేర్కొన్నారు.

ఇప్పటివరకు 161 ఆటో కార్మికులు చనిపోయారని, ఆ కుటుంబాలు రోడ్డున పడ్డాయని ఆవేదన వ్యక్తం చేశారు. చనిపోయిన ఆటో డ్రైవర్ కుటుంబానికి ఒక్కొక్కరికి పది లక్షల చొప్పున ఇవ్వాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.కాంగ్రెస్ ప్రభుత్వంపై పోరాటం చేస్తామని, ఆటో కార్మికులు ఎవరూ చనిపోవద్దని విజ్ఞప్తి చేశారు. రేవంత్ రెడ్డి గురువు ఆంధ్ర ప్రదేశ్‌లో ఆటో డ్రైవర్లకు 15,000 ఇస్తున్నారని తెలిపారు. రాష్ట్రంలోని ఆటో డ్రైవర్లందరికీ బిఆర్‌ఎస్ పార్టీ అండగా ఉంటుందని తెలిపారు. 

కాంగ్రెస్ గెలిస్తే.. రౌడీ షీటర్లకు ప్రత్యేక కార్పొరేషన్: రాంచందర్ రావు

మన తెలంగాణ/హైదరాబాద్‌ః జూబ్లీహిల్స్‌లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గెలిస్తే రౌడీ షీటర్లకు ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేస్తుందేమోనని బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు ఎన్. రాంచందర్ రావు అనుమానం వ్యక్తం చేశారు. సార్వత్రిక ఎన్నికలకు ముందు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ఆరు గ్యారంటీలను అమలు చేయలేకపోయిందని, జూబ్లీహిల్స్‌లో ఆ పార్టీ అభ్యర్థిని గెలిపిస్తే పక్కాగా ఈ ఆరు గ్యారంటీలను అమలు చేస్తుందని ఎన్. రాంచందర్ రావు సోమవారం విలేకరుల సమావేశంలో అన్నారు. ఆయన చెప్పిన ఆరు గ్యారంటీలు ఇవిః జంట నగరాల్లోని రౌడీ షీటర్లపై కేసుల ఎత్తివేత, బెదిరింపులు, దౌర్జనాల్పై కేసు నమోదు చేయకపోవడం, వయసు పైబడిన రౌడీ షీటర్లకు నెలకు యాభై వేల రూపాయల పెన్షన్, రౌడీ షీటర్ల ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు, భూకబ్జాలు, సెటిల్మెంటర్లకు ప్రత్యేక లైసెన్స్ జారీ ఆరో గ్యారంటీ అని ఆయన తెలిపారు.

గన్ కల్చర్ పెరిగింది..

తెలంగాణలో ఎటువంటి రాజ్యం కావాలన్నది జూబ్లీహిల్స్ ఓటర్లు నిర్ణయించుకోవాలని ఆయన సూచించారు. తెలంగాణలో గన్ కల్చర్, హింస పెరుగుతుంటే, మరోవైపు కాంగ్రెస్ మజ్లీస్ పార్టీతో కలిసి శాంతి-భద్రతలను దెబ్బ తీసే ప్రయత్నం చేస్తోందని ఆయన ధ్వజమెత్తారు. శాంతి-భద్రతల పరిస్థితులపై తాను ఇదివరకే డిజిపికి లేఖ రాశానని ఆయన గుర్తు చేశారు. చాదర్‌ఘాట్ ఘటన జరగక ముందే తాను ప్రభుత్వాన్ని హెచ్చరించానని అన్నారు. ప్రభుత్వ నిర్లక్షం స్పష్టంగా కనిపిస్తున్నదని ఆయన విమర్శించారు.

రాష్ట్ర ప్రభుత్వం అన్ని రంగాల్లో విఫలమైందని ఆయన విమర్శించారు. రైతులను, ఉద్యోగులను, విద్యార్థులను, సామాన్యులను ఆదుకోవడం లేదని, చివరకు పోలీసులకూ రక్షణ లేకుండా పోయిందని అన్నారు. అమర వీరుల పట్ల కూడా అన్యాయం జరిగిందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. గత ప్రభుత్వం చేసినట్లే ప్రస్తుత ప్రభుత్వం కూడా తెలంగాణకు అన్యాయం చేస్తున్నదని రాంచందర్ రావు విమర్శించారు.

బిఆర్‌ఎస్ పూర్తిగా జీరో అయ్యిందని, కారు ఫంక్షర్ అయ్యిందని ఆయన విమర్శించారు. లోగడ మజ్లీస్ గ్యారేజీలో ఉండే కారు ఇప్పుడు బయటకు వచ్చినా ఫంక్షర్ అయ్యిందని, ఆ కారుకు స్టీరింగ్ లేదు, టైర్లు ఊడిపోయాయి, డ్రైవరూ లేరని ఆయన అన్నారు. అటువంటి కారులో నుంచి వచ్చిన వారు ఏమి మాట్లాడినా స్పందించాల్సిన అవసరం లేదని ఆయన అన్నారు.

Wordpress Free Themes and Premium WP Plugins Download