elexbet güncel girişklasbahisklasbahis girişklasbahis güncel girişlimanbetlimanbet girişlimanbet güncel girişrestbetrestbet girişrestbet güncel girişqueenbetqueenbet girişqueenbet güncel girişrestbetrestbet girişperabetperabet girişelexbetelexbet girişklasbahisklasbahis girişklasbahis güncel girişrestbet girişelexbet girişperabet girişqueenbet girişgalabet girişkalebetwinxbetbahiscasinomasterbettingrinabetyakabetkulisbetbetasusbetosferalobetaresbetmetrobahisbetpipocasinoroyalXM海外fxbahiscasinomasterbettingkulisbetwbahisvizyonbet girişvizyonbetwinxbet girişwinxbetyakabet girişyakabetkulisbet girişkulisbetteosbet girişteosbetperabet girişbetasus girişteosbet girişgalabet girişrestbet girişvizyonbet girişyakabet girişpadişahbetrealbahiswinxbetkulisbetteosbetgalabetelexbetperabetbetpiporoyalbetikimislibetticketkalebetperabetbetasusbetosferceltabetaresbettikobetgalabetbetpipobetpipogalabettikobetaresbetceltabetbetosferbetasusperabetkalebetbetticketikimisliroyalbetwinxbet girişpadişahbet girişvizyonbet girişrestbet girişyakabet girişkulisbetkalebetbetkoliktrendbetperabetbetosferaresbetteosbetbetasusmetrobahisgalabetteosbetbetosfermilosbetrealbahisperabetgalabetkulisbetkulisbetrinabetyakabetyakabetbetlikebetovisprizmabetlordbahistrendbetlivebahiswinxbetwbahisprizmabetlordbahistrendbetlivebahiswinxbetwbahisteosbetvizyonbetbetasusultrabetpadişahbetwinxbetrestbetrealbahisperabetkulisbetperabetroyalbetrinabetyakabetmasterbettingbahiscasinobetkolikroyalbetrinabetyakabetmasterbettingbahiscasinobetkolikwinxbewinxbetkulisbetwbahisbetasustikobetaresbetteosbetmetrobahiscasinoroyalcasinowonoslobetnetbahisnetbahis girişmilosbetmilosbet girişoslobet girişcasinowon girişcasinoroyal girişmetrobahis girişteosbet girişaresbet giriştikobet girişbetasus girişbetasustikobetaresbetteosbetmetrobahiscasinoroyalcasinowonoslobetnetbahismislobetvizyonbetvizyonbet girişvizyonbetefesbetefesbet girişefesbetbetboxbetbox girişbetboxteosbetvizyonbetbetasusultrabetpadişahbetwinxbetrestbetvizyonbetbetasusteosbetpadişahbetultrabetwinxbetrealbahisrestbetkulisbetperabetgalabetrealbahisyakabetyakabetcasibomalobetaresbetkralbethiltonbetroketbetteosbetrealbahisbetasuscasibomcasibom girişcasibom güncel girişteosbetaresbetkralbetgalabetbetpipoefesbetsüratbetatlasbetcasinoroyalteosbetaresbetcasibomcasibom girişcasibom güncel girişpiabellacasinorinabetroyalbetyakabetprizmabetkalebetlordbahisExnessXMroyalbetkralbetteosbetcasinoroyaloslobetperabetnetbahisalobetrealbahisbetkolikkulisbetlordbahiskalebetmasterbettingrinabetmasterbettingkralbetteosbetcasinoroyaloslobetperabetnetbahisalobetrealbahisbetkolikkulisbetlordbahiskalebetmasterbettingrinabetmasterbettingpiabellacasinopiabellacasinosohobetteosbethilbetperabetbetmarinoenbetsuratbetaresbetyakabetatlasbet海外fxkulisbetkulisbetroyalbetroyalbetpadişahbetpadişahbetbetticketbettickettrendbettrendbetroyalbetroyalbetyakabetyakabetrinabetrinabetkulisbetkulisbetmasterbettingmasterbettingaresbethilbetenbetsohobetteosbetteosbet girişteosbetcasinoroyalcasinoroyal girişcasinoroyalpadişahbetpadişahbet girişpadişahbetkulisbetkulisbet girişwinxbetwinxbet girişyakabetyakabet girişyakabetExnesscasibomcasibom girişcasibom güncel girişrealbahisalobetnetbahissüratbetatlasbetkralbetaresbethilbethilbet girişmislibetmislibet girişpuntobahispuntobahis girişgamabetgamabet girişhepsibethepsibet girişcasicostacasicosta girişrekorbetrekorbet girişatlasbetatlasbet girişsuratbetsuratbet girişkralbetaresbetbetkolikkulisbetyakabetmasterbettingrinabetprizmabetroyalbetroyalbetprizmabetrinabetmasterbettingyakabetkulisbetroyalbetroyalbet

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Eros Maç Tv

Hacklink

Hacklink panel

Hacklink

Hacklink

Hacklink Panel

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Buy Hacklink

Hacklink

Hacklink

casibom - casibom güncel giriş

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

หวยออนไลน์

Hacklink

Hacklink satın al

kavbet

Hacklink Panel

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Eros Maç Tv

Hacklink

Hacklink panel

Hacklink

Hacklink

Hacklink Panel

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Buy Hacklink

Hacklink

Hacklink

casibom - casibom güncel giriş

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

หวยออนไลน์

Hacklink

Hacklink satın al

kavbet

Hacklink Panel

Sweet Bonanza

betturkey

Jojobet giriş

kingroyal

marsbahis

ultrabet güncel giriş

casinolevant

casinolevant

casinolevant

casinolevant

bets10

imajbet

sekabet

meritking giriş

jojobet

meritking

tlcasino

marsbahis

kavbet

piabellacasino giriş

kralbet

Cratosroyalbet

Cratosroyalbet Giriş

bets10

realbahis

cratosroyalbet

mavibet

lidyabet

Vaycasino Giriş

Vaycasino

galabet

matbet

sakarya escort

royalbet

casibom orjinal giriş

Casibom

jojobet

jojobet

jojobet

padişahbet

deneme bonusu veren yeni siteler

efesbet

betcio

meritking

madridbet

meritking

deneme bonusu veren yeni siteler

efesbet

jojobet

grandpashabet

teosbet

jojobet 1120

kingroyal

vdcasino

parobet

betplay

meritking

madridbet

kingroyal

kingroyal

jojobet

vaycasino

matbet

kingroyal

madridbet

kingroyal

diyarbakır escort

kulisbet

vaycasino

vaycasino

betgaranti giriş

కేంద్ర ఉద్యోగులకు శుభవార్త

న్యూఢిల్లీ : కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు మోడీ సర్కారు గుడ్ న్యూస్ చెప్పింది. కోటి పదిహేను లక్షల మంది కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పింఛనుదారుల జీతాలు, పింఛన్లు పెంచేందుకు వీలుగా 8 వ వేతనకమిషన్‌కు కేంద్ర కేబినెట్ మంగళవారం ఆమోదం తెలిపింది. సుప్రీం కోర్టు విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ రంజన దేశాయ్ ఈ పే కమిషన్‌కు ఛైర్‌పర్సన్‌గా వ్యవహరించనున్నారు. ప్రస్తుత 7 వ వేతన సవరణ సంఘం కాలపరిమితి 2026 తో ముగుస్తుంది. ఈ నేపథ్యంలో ఆ తర్వాత కొత్త వేతన సవరణ అమలు చేయడానికి వీలుగా 8 వ పే కమిషన్‌ను ఏర్పాటు చేయనున్నట్టు ఈ ఏడాది జనవరిలో కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. దీనిపై పలువురు కేంద్ర మంత్రులు,

మంత్రిత్వ విభాగాల సిబ్బందితో విస్తృత స్థాయిలో సంప్రదింపులు జరిపింది. అనంతరం కమిషన్‌ను ఏర్పాటు చేసింది. ఈ కమిషన్‌లో ఛైర్‌పర్సన్, ఇద్దరు సభ్యులు ఉండనున్నారు. ఈ సంఘం 18 నెలల్లో సిఫార్సులు ఇవ్వనుందని కేంద్రం ఓ ప్రకటనలో వెల్లడించింది. దేశంలో సుమారు 50 లక్షల మంది కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు , 65 లక్షల మంది పింఛనుదారుల వేతనాలు, భత్యాలు ఎంత ఉండాలో నిర్ణయించడంలో వేతన సంఘం కీలక పాత్ర పోషించనుంది. ప్రస్తుత ఆర్థిక పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని ప్రస్తుతమున్న జీతాలు, పింఛన్లను ఎంతమేర పెంచాలో ప్రభుత్వానికి సిఫార్సు చేస్తుంది. ఈ నివేదిక ఆధారంగా కేంద్ర ప్రభుత్వం వేతన సవరణ చేపడుతుంది.

యూరియాయేతర ఎరువులపై సబ్సిడీ పెంపు

ప్రస్తుత 202526 రబీ సీజన్‌కు సంబంధించి కేంద్ర ప్రభుత్వం మంగళవారం యూరియాయేతర సబ్సిడీని రూ. 37,952 కోట్ల వరకు పెంచింది. ఫాస్ఫరస్ (పి), సల్ఫర్ (ఎస్) ఎరువులపై ఈ సబ్సిడీ వర్తిస్తుంది. వ్యవసాయ సమాజానికి ఇది పెద్ద ఊరట. అయితే నైట్రొజన్ (ఎన్), పొటాష్ (కె) సబ్సిడీల్లో ఎలాంటి మార్పులేదు. ఈ ధరలు 2025 అక్టోబర్ 1 నుంచి 2026 మార్చి 31 వరకు అమలులో ఉంటాయి. ప్రధాని నరేంద్రమోడీ నేతృత్వంలో జరిగిన కేబినెట్ సమావేశం ఈ నిర్ణయాలు తీసుకుంది. 2025 ఖరీఫ్ సీజన్‌లో ఫాస్ఫేట్ కిలో ఒక్కింటికి రూ. 43.60 వరకు ఉండగా, ఈ రబీ సీజన్‌లో రూ.47.96 వరకు సబ్సిడీ పెరిగింది. అదే విధంగా ఖరీఫ్‌లో సల్ఫర్‌కు కిలో రూ. 1.77 వంతున సబ్సిడీ ఉండగా, ఇప్పుడు రబీలో రూ. 2.87 వంతున పెరిగింది. నైట్రొజన్, పొటాష్ సబ్సిడీల్లో ఎలాంటి మార్పు లేదు.

అవి క్రమంగా కిలోకు రూ. 43.02, రూ.2.38 వంతున కొనసాగుతున్నాయి. 2024 రబీ సీజన్ కన్నా 2025 రబీ సీజన్‌లోసబ్సిడీ ఆమోదం రూ. 14,000 కోట్ల వరకు ఎక్కువని మంత్రి అశ్వినీ వైష్ణవ్ విలేకరులకు వెల్లడించారు. ఎంఆర్‌పి పెంచకుండా రైతులకు డై అమోనియం ఫాస్ఫేట్ (డిఎపి), ట్రిపిల్ సూపర్ ఫాస్ఫేట్ (టిఎస్‌పి) అందుబాటులో ఉంచేందుకు ప్రభుత్వం స్పెషల్ ప్యాకేజీ కల్పించిందన్నారు. గతం కన్నా ఫాస్ఫరస్, సల్ఫర్ ధరలు 10 శాతం పెరిగాయన్నారు. డిఎపి, టిఎస్‌పి ఎక్కువగా వినియోగమయ్యే ఎరువులని, అందువల్ల సబ్సిడీ రేటు పెంచడం వల్ల రబీ సీజన్‌లో రైతులకు ప్రయోజనం కలుగుతుందని చెప్పారు. ఈ ఎరువుల ధరలు రిటైల్‌గా పెరగకుండా ప్రభుత్వం భారం వహిస్తుందని తెలిపారు. 

సినీకార్మికులకు సంక్షేమ నిధి

మనతెలంగాణ/హైదరాబాద్ : సినీ కార్మికుల సంక్షేమానికి వెల్ఫేర్ ఫండ్‌ను ఏర్పాటు చేస్తామని, రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఆ సంక్షేమ నిధికి రూ.10 కోట్లను అందిస్తామని సిఎం రేవంత్‌రెడ్డి పేర్కొన్నారు. సినిమా ద్వారా వచ్చే ఆదాయంలో కార్మికులకు 20 శాతం వాటా ఇవ్వాలని, భవిష్యత్‌లో ఎంత పెద్దవారైనా అదనంగా టికెట్ల ధరలు పెంచాలనుకుంటే అందులో 20 శాతం కార్మికుల వెల్ఫేర్ ఫండ్‌కు అందిస్తేనే జీఓను జారీ చేస్తామని దానికోసం నిబంధనలు సడలిస్తామని సిఎం రేవంత్‌రెడ్డి తెలిపారు. మంగళవారం సినీ కార్మిక సంఘాల ఆధ్వర్యంలో ఏర్పా టు చేసిన అభినందన సభ కార్యక్రమంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడుతూ, కార్మికసంఘాల అసోసియేషన్ భవన్ నిర్మాణానికి ఆర్థిక సాయం అందిచేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు.

భారత్ ఫ్యూచర్ సిటీలో సినీ ఫైటర్స్ శిక్షణ కోసం స్థలం కేటాయిస్తామని సిఎం రేవంత్‌రెడ్డి హామీనిచ్చారు. కర్ణుడు ప్రాణం పోయి నా మిత్ర ధర్మం వదలలేదని, అలాగే మీకు అండగా నిలబడాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని, మిమ్మల్ని ఆదుకునే బాధ్యత ప్రభుత్వం తీసుకుంటుందని సిఎం రేవంత్‌రెడ్డి తెలిపారు. నవంబర్ చివరి వారంలో సినీ కార్మికుల సమస్యలపై మరోసారి సమావేశమవుతామని, డిసెంబర్ 09వ తేదీన ప్రభుత్వం తరపున కార్మికులకు ఏం చేస్తామన్న నిర్ణయాలను వెల్లడిస్తామని ఆయన పేర్కొన్నారు. కార్మికుల సంక్షేమం కోసం ఒక ప్రణాళికతో ముందుకు వెళతామని ఆలోచనలో చిత్తశుద్ధి ఉంటే ప్రకృతి కూడా సహకరిస్తుందని ఆయన అన్నారు.

ప్రభుత్వానికి, సినీ పరిశ్రమకు మధ్య వారధిగా ఉంటా

తెలుగు సినీ పరిశ్రమను హైదరాబాద్ కు తరలించేందుకు ఆనాటి ముఖ్యమంత్రి మర్రి చెన్నారెడ్డి తీవ్రంగా కృషి చేశారని, అన్న ఎన్టీఆర్, నాగేశ్వర్‌రావు, కృష్ణ లాంటి వాళ్లు హైదరాబాద్‌కు సినీ పరిశ్రమ రావడానికి ప్రోత్సాహాం అందించారని సిఎం రేవంత్‌రెడ్డి తెలిపారు. ఆనాడు డాక్టర్ ప్రభాకర్ రెడ్డి సినీ కార్మికుల కోసం మణికొండలో తన 10 ఎకరాల సొంత స్థలాన్ని ఇచ్చారని, సినీ కార్మికుల కోసం చిత్రపురి కాలనీ ఏర్పాటుకు ఎంతో కృషి చేశారని ఆయన పేర్కొన్నారు. చిత్ర పరిశ్రమలో కళాకారులు ఎంతో కష్టపడి పనిచేస్తున్నారని, రాత్రి పగలు తేడా లేకుండా పనిచేస్తున్న మీ శ్రమ, కష్టం తనకు తెలుసనీ, మీ సమస్యలు తెలుసుకునేందుకే మిత్రుడు దిల్ రాజుకు ఫిల్మ్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ చైర్మన్‌గా బాధ్యతలు అప్పగించానని ఆయన తెలిపారు. ప్రభుత్వానికి, సినీ పరిశ్రమకు మధ్య వారధిగా ఉంటారని దిల్ రాజుకు ఆ బాధ్యతలు అప్పగించామని, నిలిపివేసిన నంది అవార్డుల స్థానంలో ప్రజా యుద్ధ నౌక గద్దర్ అవార్డులను అందిస్తున్నామని సిఎం రేవంత్‌రెడ్డి తెలిపారు.

కార్మికుల పిల్లలకు ఉన్నతమైన చదువు

తెలుగు సినిమాను ఆస్కార్ స్థాయికి తీసుకెళ్లడం వెనుక సినీ కార్మికుల కష్టం ఉందని, హైదరాబాద్ ప్రపంచ సినీ పరిశ్రమకు వేదిక కావాలన్నదే తమ కోరిక అని సిఎం రేవంత్‌రెడ్డి పేర్కొన్నారు. ‘తెలంగాణ రైజింగ్ 2047’ ప్ర ణాళికతో తమ ప్రభుత్వం ముందుకు వెళుతోందని ఆయ న అన్నారు. ఐటీ, ఫార్మా లాగే సినీ పరిశ్రమకు తమ ప్ర భుత్వం ప్రాధాన్యతనిస్తుందని ఆయన తెలిపారు. ‘తెలంగాణ రైజింగ్ 2047’ ప్రణాళికలో భాగంగా ఫిల్మ్ ఇండస్ట్రీకి ప్రత్యేక చాప్టర్ ఉంటుందన్నారు. మీరంతా అండగా నిలబడాలని, హాలీవుడ్‌ను ఇక్కడకు తీసుకొచ్చే బాధ్యత తనదని అన్నారు. కృష్ణానగర్‌లో ఒక మంచి స్థలాన్ని చూడాలని నర్సరీ నుంచి 12 తరగతి వరకు కార్పొరేట్ స్థాయిలో స్కూల్ నిర్మించి సినీ కార్మికుల పిల్లలకు మంచి చదువు చెప్పించే బాధ్యత తాను తీసుకుంటానని, కార్మికుల ఆరోగ్య సమస్యలకు ఆరోగ్యశ్రీ ద్వారా ఉచిత వైద్య సౌకర్యం కల్పిస్తామని సిఎం రేవంత్‌రెడ్డి హామీనిచ్చారు.

ఆగిన రష్యా చమురు

న్యూఢిల్లీ : రష్యాకు చెందిన ఇంధన కంపెనీలపై అమెరికా ఆంక్షలను కఠినతరం చేసిన నేపథ్యంలో భారతీయ రిఫైనరీలు రష్యా నుంచి కొత్తగా చమురు కొనుగోళ్లను నిలిపివేశాయని పరిశ్రమ వర్గాలు తెలిపాయి. చె ల్లింపులకు సంబంధించి ఆందోళనలు తలెత్తినందువల్ల ప్రభుత్వం, చమురు సరఫరాదారుల నుంచి స్పష్టమైన వివరణకోసం భారత చమురుశుద్ధి కర్మాగారాలు ఎదురుచూస్తున్నాయి.ఈ అనిశ్చిత పరిస్థితి తొలగేవరకూ రిఫైనరీలు తాత్కాలికంగా కొత్త మార్కెట్లను అన్వేషిస్తున్నాయి.ప్రభుత్వ రంగంలోని ఇం డియన్ ఆయిల్ కార్పొరేషన్ (ఐఓసీ) చము రు కొసం కొత్త టెండర్లు జారీ చేసింది. ప్రై వేటు రంగంలో అతిపెద్దదైన రిలయన్స్ ఇం డస్ట్రీస్ స్పాట్ కొనుగోళ్ల కోసం ప్రయత్నాలు చేస్తోందని పరిశ్రమ వర్గాలు తెలిపాయి. గతవారం రష్యాలోని రెండు అతిపెద్ద చమురు ఉత్పత్తిసంస్థలైన లుకోయిల్, రోస్నెఫ్ట్ లపై అ మెరికా కొత్త ఆంక్షలు విధించింది.ఉక్రెయిన్ యుద్ధం నేపథ్యంలో యురోపియన్ యూ నియన్, బ్రిటన్ ఇప్పటికే అమలులో ఉన్న ఆంక్షలను పొడగించాయి.

చాలా కార్గోలు ర ద్దయ్యాయి. ఇప్పటికే బ్యాంక్ లు బ్లాక్ లిస్ట్ చేయడంతో లావాదేవీలు నిలిచిపోయాయి. అందువల్ల చెల్లింపులు ఆగిపోయే రిస్క్ ఏ కంపెనీలు చేయబోవని చమురు వ్యవహారాలను చూసే అధికారి ఒకరు వివరించారు. ప్రభుత్వం నుంచి, సరఫరాదారులనుంచి స్ప ష్టమైన వివరణవస్తే తప్ప తాము కొత్త ఆర్డర్లు ఇవ్వలేమని ఓ చమురు శుద్ధి కర్మాగారం ని ర్వాహకుడు చెప్పారు.2022 నుంచి రష్యానుంచి పెద్దగా చమురు కొనుగోలు చేస్తున్న రిలయన్స్ తాము అన్ని ఆంక్షలను పాటిస్తూనే, ఇప్పటికే ఉన్న ఇతర సరఫరాదారుల తో సంప్రదిస్తున్నామని పేర్కొంది. రిలయ న్స్ కూడా రష్యన్ కంపెనీ రోస్నెఫ్ట్ నుంచి చ మురు దిగుమతి నిలిపివేసినట్లు సమాచా రం. 2025 మొదటి 9 నెలల్లో భారతదేశం రోజుకు 2.9 మిలియన్ బ్యారెళ్ళ చొన రష్యా నుంచి ముడి చమురు దిగుమతి చేసుకుంది. ఇది రష్యా మొత్తం ఎగుమతుల్లో 40 శాతం. ఏప్రిల్ సెప్టెంబర్ మధ్య మనదేశం రష్యానుంచి చేసుకుంటున్న చమురు దిగుమతు లు 8.4 శాతం తగ్గాయి. శుద్ధి కర్మాగారాలు పశ్చిమాసియా, అమెరికా నుంచి కొనుగోళ్లను పెంచుకునేందుకు కృషి చేస్తున్నాయి. 

హరీశ్‌కు పితృవియోగం

మనతెలంగాణ/హైదరాబాద్ : మాజీ మంత్రి, బిఆర్‌ఎస్ ఎంఎల్‌ఎ తన్నీరు హరీష్‌రావు ఇంట విషాదం నెలకొంది. హరీష్‌రావు తండ్రి తన్నీరు సత్యనారాయణరావు(95) మంగళవారం తెల్లవారుజామున తుది శ్వాస విడిచారు. గత కొంతకాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆయన, చికిత్స పొందుతూ కన్నుమూశారు. హరీష్‌రావు తండ్రి, తన బావ (7వ సోదరి లక్ష్మమ్మ భర్త) తన్నీరు సత్యనారాయణ మృతిపట్ల మాజీ సిఎం కెసిఆర్ సంతాపం తెలిపారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించారు. హరీష్‌రావు స్వగృహం క్రిన్స్ విల్లాస్‌లో ఆయన తండ్రి సత్యనారాయణ పార్థివ దేహాన్ని సందర్శనార్థం ఉంచారు. తన బావ సత్యనారాయణ భౌతికకాయానికి కెసిఆర్ నివాళులర్పించారు. అనంతరం కుటుంబ సభ్యులను ఓదార్చారు. భర్తను కోల్పోయిన అక్క లక్ష్మమ్మకు కెసిఆర్ ధైర్యం చెప్పారు. హరీష్‌రావును గుండెలకు హత్తుకుని కెసిఆర్ ఓదార్చారు.

కెటిఆర్, ఇతర నేతల నివాళులు

హరీష్‌రావు తండ్రి సత్యనారాయణ పార్ధివదేహానికి బిఆర్‌ఎస్ వర్కింగ్ ప్రె సిడెంట్ కెటిఆర్ నివాళులర్పించారు. హరీష్‌రావును, ఆయన కుటుంబ సభ్యులను ఓదార్పారు. అలాగే బిఆర్‌ఎస్ సహా వివిధ పార్టీలకు చెందిన రా జకీయ ప్రముఖులు, నేతలు, కార్యకర్తలు, అభిమానులు హరీష్‌రావు నివాసానికి వెళ్లి ఆయన తండ్రి సత్యనారాయణ పార్థివ దేహానికి నివాళులర్పించారు తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత సంతాపం తెలిపారు.

సిఎం రేవంత్‌రెడ్డి సంతాపం

మాజీ మంత్రి హరీష్‌రావు తండ్రి సత్యనారాయణ మృతిపట్ల ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి సంతాపం తెలిపారు. ఆయన ఆత్మకు శాంతిచేకూరాలని ప్రార్థించారు. కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి, రాష్ట్ర మంత్రులు పొన్నం ప్రభాకర్, వివేక్ హరీష్‌రావు నివాసానికి వెళ్లి సత్యనారాయణ రావు పార్థివ దేహానికి ఆయన పుష్పాంజలి ఘటించారు. మంత్రి దామోదర రాజనర్సింహ మహాప్రస్థానంలో హరీష్‌రావు తండ్రి అంత్యక్రియల్లో పాల్గొన్నారు. హరీష్‌రావు తండ్రి మృతి పట్ల మంత్రులు కొండా సురేఖ, సీతక్క, తుమ్మల, అడ్లూరి లక్ష్మణ్ సంతాపం తెలిపారు. మన తెలంగాణ దినపత్రిక సంపాదకులు దేవులపల్లి అమర్ హరీష్‌రావు నివాసానికి వెళ్లి ఆయన తండ్రి సత్యనారాయణ పార్థివ దేహానికి పుష్పాంజలి ఘటించారు.

ఎపి సిఎం చంద్రబాబు సంతాపం

బిఆర్‌ఎస్ నాయకులు, మాజీ మంత్రి హరీష్‌రావు తండ్రి సత్యనారాయణ మృతి పట్ల ఎపి సిఎం చంద్రబాబు నాయుడు తీవ్ర సంతాపం తెలిపారు. ఆయన ఆత్మకు శాంతిచేకూరాలని ప్రార్థించారు.

హరీశ్‌రావుకు జగన్ ఫోన్

మాజీ మంత్రి హరీష్‌రావు తండ్రి తన్నీరు సత్యనారాయణ మృతి పట్ల ఎపి మాజీ సిఎం, వైసీపీ అధినేత జగన్ సంతాపం తెలిపారు. హరీష్ రావును జగన్ ఫోన్‌లో పరామర్శించారు.

మహాప్రస్థానంలో అంత్యక్రియలు పూర్తి

మాజీ మంత్రి హరీష్‌రావు తండ్రి సత్యనారాయణ రావు అంత్యక్రియలు జూబ్లీహిల్స్‌లోని మహాప్రస్థానంలో మంగళవారం సాయంత్రం పూర్తయ్యాయి. కోకాపేటలోని హరీష్‌రావు నివాసం నుంచి అంతిమయాత్ర ప్రారంభమై, మహాప్రస్థానం వద్ద ముగిసింది. బిఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్, ఎంఎల్‌ఎ కౌశిక్‌రెడ్డి తమ భుజాలపై సత్యనారాయణ పాడె మోసారు. సత్యనారాయణ అంతిమయాత్రలో కెటిఆర్ సహా మాజీ మంత్రులు తలసాని శ్రీనివాస్ యాదవ్, శ్రీనివాస్ గౌడ్, గంగుల కమలాకర్,జగదీష్‌రెడ్డి, బిఆర్‌ఎస్ ఎంఎల్‌ఎలు, మాజీ ఎంఎల్‌ఎలతో పాటు పార్టీ నేతలు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

బిఆర్‌ఎస్ ప్రచార కార్యక్రమాలు రద్దు

మాజీ మంత్రి హరీష్‌రావు తండ్రి తన్నీరు సత్యనారాయణరావు మృతి నేపథ్యంలో బిఆర్‌ఎస్ పార్టీ కార్యక్రమాలు, జూబ్లీహిల్స్‌లో పార్టీ ప్రచార కార్యక్రమాలను బిఆర్‌ఎస్ పార్టీ మంగళవారం రద్దు చేసింది.  

బుధవారం రాశి ఫలాలు (29-10-2025)

మేషం – పట్టుదలతో ముందుకు సాగుతారు. గృహనిర్మాణ ఆలోచనలు కలిసి వస్తాయి. సంఘంలో గౌరవం పొందుతారు. ఇంటాబయటా అనుకూలంగా వుండును. ఆర్థిక లావాదేవీలు లాభసాటిగా సాగుతాయి.

వృషభం – అనుకోని ఆహ్వానాలు ఆశ్చర్యపరుస్తాయి. కుటుంబంలో శుభకార్యాల ప్రస్తావన వుంటుంది. ఆర్థిక లావాదేవీలు అనుకూలంగా వుండును. సన్నిహితుల నుండి కీలక సమాచారం అందుతుంది.

మిథునం – కుటుంబ సభ్యులతో ఏర్పడిన వివాదాలు పరిష్కరించుకొంటారు. ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగా వున్న అవసరాలకు డబ్బు అందుతుంది. వృత్తి, వ్యాపారాలలో స్వల్ప లాభాలు పొందుతారు.

కర్కాటకం – వృత్తి, వ్యాపారాలలో ఆటంకాలు ఎదురై చికాకులు పెడతాయి. సన్నిహితుల నుండి సహాయసహకారాలు అందుతాయి. ఉద్యోగాలలో బాధ్యతలు పెరిగిన సమర్థవంతంగా నిర్వహిస్తారు.

సింహం – కుటుంబ సభ్యులను కలిసి ఆనందంగా గడుపుతారు. శుభకార్యాల్లో చురుకుగా పాల్గొంటారు అనుకోని అవకాశాలు లభిస్తాయి. వాటిని సద్వినియోగం చేసుకోండి. గృహనిర్మాణ ఆలోచనలు కలిసి వస్తాయి.

కన్య – ఆర్థిక ఇబ్బందులు ఎదురైనా అధిగమిస్తారు. సోదరుల నుండి సహాయం లభిస్తుంది. జీవిత భాగస్వామి సలహాతో నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు. ఆరోగ్యం, వాహనాల విషయాలలో నిర్లక్ష్యం తగదు.

తుల – మిత్రులతో ఏర్పడిన మాటపట్టింపులు పరిష్కరించుకొంటారు. కుటుంబ సభ్యులను కలిసి ఆనందందా గడుపుతారు. పనులు విజయవంతంగా పూర్తి చేస్తారు. వృత్తి, వ్యాపారాలలో అభివృద్ధి సాధిస్తారు. కాంట్రాక్టులు దక్కుతాయి.

వృశ్చికం – బంధువులతో అకారణంగా వివాదాలు ఏర్పడవచ్చు. మాట్లాడేటప్పుడు చాలా జాగ్రత్త అవసరం. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. వృత్తి, వ్యాపారాలు విస్తరిస్తారు. క్రయవిక్రయాలలో అభివృద్ధి సాధిస్తారు.

ధనున్సు – పూర్వపు మిత్రులను కలిసి ఆనందంగా గడుపుతారు. ఆర్థిక పరిస్థితి సంతృప్తికరంగా వుండును. సంఘలో గౌరవం పొందుతారు. ప్రయాణాలు లాభిస్తాయి. వివాహ యత్నాలు ఫలిస్తాయి.

మకరం – రుణాలు తీరుస్తారు. బంధువుల నుండి ఆసక్తికరమైన సమాచారం అందుకొంటారు. నూతన మిత్రులు పరిచయమైన కొత్త కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు. నూతన వస్తు, వస్త్రాలు కొనుగోలు చేస్తారు.

కుంభం – ఉద్యోగాలలో ఆటంకాలు ఎదురై చికాకులు పెడతాయి. పనులు నిదానంగా పూర్తి చేస్తారు. ఆకస్మిక ప్రయాణాలు లాభిస్తాయి. ఆర్థిక పరిస్థితి అనుకూలంగా వుండును.

మీనం – ముఖ్యమైన కార్యక్రమాలలో అవరోధాలు ఏర్పడిన సన్నిహితుల సాయంతో పూర్తి చేస్తారు. కీలక నిర్ణయాలలో సొంత ఆలోచనలు శ్రేయస్కరం. శ్రమకు తగిన ఫలితం.

 

అమెజాన్‌లో 30వేల

 ఇ-కామర్స్ దిగ్గజం అమెజాన్ మరోసారి భారీ స్థాయి లో ఉద్యోగులను తొలగించేందుకు సిద్ధమవుతోంది. కంపెనీలో సుమారు 30,000 మంది కార్పొరేట్ ఉద్యోగుల కోత ఉండొచ్చ ని సమాచారం. ఇది మొత్తం 3.5 లక్షల కార్పొరేట్ సిబ్బందిలో దాదాపు 10%వాటాను కల్గి ఉంటుంది. 2022 ఈ చర్య హెచ్‌ఆర్ (పీపుల్ ఎక్స్‌పీరియన్స్ అండ్ టెక్నాలజీ), డివైసెస్ అండ్ సర్వీసెస్, ఆపరేషన్స్ విభాగాలపై కరోనా మహమ్మారి సమయంలో అధిక నియామకాలు జరిగాయని, దీంతో ఇప్పుడు వాటిని సమతుల్యం చేసే పనిలో ఉన్నామని కంపెనీ తెలిపింది. ప్రస్తుతం అమెజాన్‌లో మొత్తం 15.5 లక్షల మంది ఉద్యోగులు ఉన్నారు.

ఉద్యోగుల తొలగింపు ప్రభావం ఉండే గ్రూప్ మేనేజర్ల కు తెలియజేయగా, మంగళవారం నుండి ఉద్యోగులకు ఇమెయి ల్ నోటీసులు పంపడం ప్రారంభించారు. కంపెనీ సిఇఒ ఆండీ జాస్సీ మాట్లాడుతూ, ఎఐ సాధనాల వినియోగం పెరుగుతుండటంతో పునరావృత పనుల్లో మరిన్ని ఉద్యోగాల కోతలు సంభవించే అవకాశం ఉందని అన్నారు. అదే సమయంలో అమెజాన్ తక్కువ మంది కార్మికులతో గిడ్డంగులను నిర్మించాలనే ప్రణాళికలో ఉంది. 2027 నాటికి 75 శాతం కార్యకలాపాలను ఆటోమేట్ చేయాలని సంస్థ లక్ష్యంగా చేసుకుంది. రోబోలు ప్రతి ఉత్పత్తిపై సుమారు రూ.2.5 వరకు ఆదా చేయగలవని అంచనా. దీంతో కంపెనీ 2025-2027 మధ్య రూ. 1 లక్ష కోట్లు వరకు ఆదా చేసేందుకు అవకాశముందని నివేదికలు చెబుతున్నాయి.

ఆర్టీసీ బస్సుకు త్రుటిలో తప్పిన ప్రమాదం

హైదరాబాద్ నుండి రాయచూర్ వెళ్తున్న 1055 ఆర్టిసి బస్సు షాద్ నగర్ సమీపంలోని జాతీయ రహదారిపై ప్రమాదానికి గురైంది. హైదరాబాద్ నుండి రాయచూర్ వెళ్తున్న ఆర్టీసీ బస్సు షాద్ నగర్  సమీపంలోని జాతీయ రహదారిపై వస్తున్న క్రమంలో ముందు టైరు బ్లాస్ట్ అయింది. డ్రైవర్ అప్రమత్తత కావడంతో పెను ప్రమాదం తప్పింది. టైర్ పగలడంతో పొగ అలుముకుంది. దీంతో ప్రయాణికులు సురక్షితంగా కిందికి దిగారు. ఈ ఘటనలో ఎవరికి ఎలాంటి గాయాలు కాకపోవడంతో ప్రయాణికులు ఊపిరి పీల్చుకున్నారు.

రైలులో కొండ చిలువ కలకలం

 రైలులో కొండ చిలువ కలకలం రేపింది. కదులుతున్న రైలులో ఓ కొండ చిలువ ప్రయాణీకులను భయభ్రాంతులకు గురిచేసింది. రైల్వే పోలీసులు సకాలంలో స్పందించి కొండ చిలువను పట్టుకోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. వరంగల్ నుంచి విజయవాడ వెళ్లే మార్గంలో అండమాన్ ఎక్స్‌ప్రెస్‌లో ఎస్2 బోగీలో మూత్రశాల వద్ద కొండ చిలువను చూసిన ప్రయాణీకులు భయాందోళనలకు గురయ్యారు. బిగ్గరగా కేకలు పెట్టారు. టిటిఇ అక్కడకు చేరుకుని పామును గుర్తించి సమీప రైల్వే స్టేషన్ ఖమ్మం ఆర్‌పిఎఫ్ పోలీసులకు సమాచారం అందించా డు. వారు ఖమ్మం నగరానికి చెందిన పాములు పట్టే మస్తాన్ అనే వ్యక్తిని పిలిపించారు. ఖమ్మం రైల్వేస్టేషన్‌లో రైలు ఆగగానే రైల్వే పోలీసులు, మస్తాన్ బోగి వద్దకు వెళ్లి కొండ చిలువను పట్టుకున్నారు.

ఉద్దండాపూర్ భూ నిర్వాసితులకు ప్రభుత్వం న్యాయం చేయాలి:కల్వకుంట్ల కవిత

పాలమూరు – రంగారెడ్డి ప్రాజెక్టు లో భాగమైన ఉద్దండపూర్ రిజర్వాయర్‌ను మంగళవారం నాడు తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత సందర్శించారు.ఈ సందర్భంగా ఆమె రైతులతో మాట్లాడుతూ వారి బాధలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం విలేకరులతో మాట్లాడుతూ.. ఉద్దండపూర్ నిర్వాసిత రైతులకు ఎకరాకు రూ. 25 లక్షలు ఇచ్చి ఆదుకోవాలన్నారు. ఏ రోజు ప్రభుత్వం పరిహారం చెల్లిస్తుందో ఆనాటి రేటు కట్టి ఇవ్వాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం 2021 నాటికే కటాఫ్ పెట్టటం సరికాదని, పరిహారం ఇచ్చే నాటికి 18 ఏళ్లు నిండిన వారందరికీ ఇవ్వాల్సిందే అన్నారు. తప్పు బీఆర్‌ఎస్ దా, కాంగ్రెస్ దా అని కాదు. ఇక్కడ రైతులు నష్టపోతున్నారన్నారు. ప్రజలకు మంచి జరగాలని మాత్రమే నేను ఆలోచిస్తున్నా, ఇప్పటికే 80 శాతం పనులు పూర్తయ్యాయి. మిగతా పనులు ఈ ప్రభుత్వం త్వరగా పూర్తి చేయాలని కోరారు. గతంలో తెలంగాణ రాకముందు మహబూబ్ నగర్ లో నీళ్ల కరువు ఎలా ఉండేదో అందరికీ తెలుసని, వందల ఎకరాలు ఉన్న వారు కూడా నీళ్లు లేక వలస పోయారు. తెలంగాణ వచ్చాక కాళేశ్వరం, మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ ద్వారా నీటి సౌలత్ మంచిగా చేసుకున్నామని పరోక్షంగా కే సి ఆర్ ను గుర్తుచేశారు.

ఇప్పుడు చెరువులు బాగా నిండుతున్నాయని, ఎండకాలంలో కూడా మహబూబ్ నగర్ జిల్లాలో చెరువులు కళకళలాడుతున్నయని తెలిపారు. తెలంగాణ వచ్చాక చాలా మంచి పనులు జరిగాయని అందులో ఎలాంటి సందేహం లేదన్నారు. కృష్ణా నది నీళ్లను వినియోగించుకోవాలని కేసీఆర్ పాలమూరు- రంగారెడ్డి ప్రాజెక్ట్ చేపట్టారని గత ప్రభుత్వ ముఖ్యమంత్రి అని అన్నారు. ఉద్దండపూర్ రిజర్వాయర్ సహా అన్ని పనులు 80 శాతం వరకు గత ప్రభుత్వంలోనే అప్పుడే పూర్తయ్యాయని అన్నారు. ఆ తర్వాత కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిందని, రేవంత్ రెడ్డి గెలిచి కూడా రెండేళ్లు అయినా ఇప్పటి వరకు ప్రాజెక్ట్ పనులను పూర్తి చేయటం లేదన్నారు. తప్పు బీఆర్‌ఎస్ దా, కాంగ్రెస్ దా అన్నది పక్కన పెడితే ఇక్కడ ప్రజలు రైతులు నష్టపోతున్నారన్నారు.  ప్రాజెక్ట్ కోసం భూములు ఇచ్చిన ప్రజలు పెద్ద మనసు చేసుకొని ఒప్పుకున్నందుకు వారికి కృతజ్ఞతలు తెలిపారు. 2 వందల ఎకరాల్లో కోర్టు కేసులు ఉన్నాయి. ఇప్పుడు ప్రాజెక్ట్ ను ఆలస్యం చేస్తూ రైతులకు అన్యాయం చేస్తున్నరని అన్నారు. పైగా నిర్వాసితులైన రైతులకు కటాఫ్ ఏజ్ 2021 న వరకే పెట్టడం అన్యాయమన్నారు. ఇప్పుడు 18 ఏళ్లు ఉన్నవారికి పరిహారం ఇవ్వమంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం ప్రాజెక్ట్ పూర్తి చేస్తుందా లేదా? అని ప్రశించారు.

ప్రాజెక్ట్ నిర్మాణంలో స్పష్టంగా నాణ్యత లోపం తెలుస్తోందన్నారు. ప్రాజెక్ట్ పూర్తి చేస్తామంటే మాత్రం… ఎప్పుడు డబ్బులు ఇస్తే ఆనాటి రేటు కట్టి ఇవ్వాలని డిమాండ్ చేశారు. భూమి పోతున్న యువకులకు ప్రభుత్వం ఉపాధి కల్పించాలన్నారు. పోలేపల్లి లో ఎకరాకు పన్నెండున్నర లక్షలు ఇచ్చి… మిగతా ప్రాజెక్టుల ముంపు గ్రామాల ప్రజలకు ఆరున్నర లక్షలు ఇవ్వడం ఎంతవరకు సమంజసం అన్నారు.అందరికీ ఒకటే ధర కట్టి ఇవ్వాలి. స్థానిక ఎమ్మెల్యే డిసెంబర్ 9వ తేదీలోపు నిర్వాసితులకు ఎకరాకు రూ. 25 లక్షల పరిహారం, రూ.25 లక్షల చొప్పున ప్యాకేజీ ఇప్పిస్తానని మాట ఇచ్చారని, ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలన్నారు. ఇక్కడ ఇంకో 20 శాతం పనులు చేపిస్తే చాలు ప్రాజెక్ట్ పూర్తి అవుతుందన్నారు. నన్ను గెలిపిస్తే మహబూబ్ నగర్ కు మంచి చేస్తానని చెప్పిన రేవంత్ రెడ్డి.. ఈ ప్రాజెక్ట్ ను పట్టించుకోవటం లేదన్నారు.ఇక్కడ ప్రాజెక్ట్ కట్టకుండా నారాయణ పేట- కొడంగల్ లిప్ట్ పేరుతో కొత్త ప్రాజెక్ట్ అంటున్నాడు. ఇంజనీర్లు చెప్పిన దానికి వ్యతిరేకంగా ఆయన ముందుకు పోతుండు. దీంతో జరగాల్సినంత మేలు జరగటం లేదు. పాలమూరు- రంగారెడ్డి ప్రాజెక్ట్ లో ఏనుగు వెళ్లి తోక చిక్కింది. ప్రాజెక్ట్ విషయంలో రాజకీయాలు వద్దని, ప్రజలకు మేలు చేయాలని హితువు చెప్పారు.

ఇళ్లు, భూములు కోల్పోతున్న రైతుల బాధ నాకు తెలుసని, వారి విషయంలో ప్రభుత్వం మానవతా దృక్పథంతో ఆలోచించాలని, కాంగ్రెస్ గెలిస్తే తమకు మేలు జరుగుతుందని ఆశ పెట్టుకొని ప్రజలు గెలిపించారని, ఇచ్చిన మాట నిలుపుకోవాలని, పెన్షన్, రైతు భరోసా, బోనస్, మహిళలకు రూ. 2500 సాయం అంశాన్ని ఈ ప్రభుత్వం పట్టించుకోవటం లేదన్నారు. ఉద్యమకారులకు ఇస్తామన్న డబ్బులు ఇస్తలేదని, షాద్ నగర్‌లో నన్ను కలిసిన మహిళలు ప్రభుత్వం బంగారం ఇస్తామని చెప్పి ఇవ్వటం లేదని చెబుతున్నారు. కళ్యాణ లక్ష్మి ఇచ్చిన వారందరికీ కూడా తులం బంగారం ఇవ్వాలన్నారు. ఈ కార్యక్రమంలో జాగృతి కార్యకర్తలు తదితరులు ఉన్నారు.

మొగిలిగిద్ద ప్రభుత్వ పాఠశాల నూతన భవనం నిర్మాణానికి రూ.10 కోట్లు మంజూరు

రాష్ట్రంలో రంగారెడ్డి జిల్లాలోని మొగిలిగిద్ద జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల నూతన భవనం నిర్మాణం కోసం విద్యాశాఖ రూ.10 కోట్లు మంజూరు చేసింది. ఈ మేరకు పరిపాలన అనుమతులు ఇస్తూ విద్యాశాఖ కార్యదర్శి యోగితా రాణా మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఈ ఏడాది జనవరి 31వ తేదీన జరిగిన మొగిలిగిద్ద జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల 150వ వార్షికోత్సవానికి ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి హాజరైన విషయం తెలిసిందే. తాజాగా ఆ పాఠశాల నూతనం నిర్మాణం కోసం విద్యాశాఖ రూ.10 కోట్లు మంజూరు చేసింది.

Wordpress Free Themes and Premium WP Plugins Download