elexbet güncel girişklasbahisklasbahis girişklasbahis güncel girişlimanbetlimanbet girişlimanbet güncel girişrestbetrestbet girişrestbet güncel girişqueenbetqueenbet girişqueenbet güncel girişrestbetrestbet girişperabetperabet girişelexbetelexbet girişklasbahisklasbahis girişklasbahis güncel girişrestbet girişelexbet girişperabet girişqueenbet girişgalabet girişkalebetwinxbetbahiscasinomasterbettingrinabetyakabetkulisbetbetasusbetosferalobetaresbetmetrobahisbetpipocasinoroyalXM海外fxbahiscasinomasterbettingkulisbetwbahisvizyonbet girişvizyonbetwinxbet girişwinxbetyakabet girişyakabetkulisbet girişkulisbetteosbet girişteosbetperabet girişbetasus girişteosbet girişgalabet girişrestbet girişvizyonbet girişyakabet girişpadişahbetrealbahiswinxbetkulisbetteosbetgalabetelexbetperabetbetpiporoyalbetikimislibetticketkalebetperabetbetasusbetosferceltabetaresbettikobetgalabetbetpipobetpipogalabettikobetaresbetceltabetbetosferbetasusperabetkalebetbetticketikimisliroyalbetwinxbet girişpadişahbet girişvizyonbet girişrestbet girişyakabet girişkulisbetkalebetbetkoliktrendbetperabetbetosferaresbetteosbetbetasusmetrobahisgalabetteosbetbetosfermilosbetrealbahisperabetgalabetkulisbetkulisbetrinabetyakabetyakabetbetlikebetovisprizmabetlordbahistrendbetlivebahiswinxbetwbahisprizmabetlordbahistrendbetlivebahiswinxbetwbahisteosbetvizyonbetbetasusultrabetpadişahbetwinxbetrestbetrealbahisperabetkulisbetperabetroyalbetrinabetyakabetmasterbettingbahiscasinobetkolikroyalbetrinabetyakabetmasterbettingbahiscasinobetkolikwinxbewinxbetkulisbetwbahisbetasustikobetaresbetteosbetmetrobahiscasinoroyalcasinowonoslobetnetbahisnetbahis girişmilosbetmilosbet girişoslobet girişcasinowon girişcasinoroyal girişmetrobahis girişteosbet girişaresbet giriştikobet girişbetasus girişbetasustikobetaresbetteosbetmetrobahiscasinoroyalcasinowonoslobetnetbahismislobetvizyonbetvizyonbet girişvizyonbetefesbetefesbet girişefesbetbetboxbetbox girişbetboxteosbetvizyonbetbetasusultrabetpadişahbetwinxbetrestbetvizyonbetbetasusteosbetpadişahbetultrabetwinxbetrealbahisrestbetkulisbetperabetgalabetrealbahisyakabetyakabetcasibomalobetaresbetkralbethiltonbetroketbetteosbetrealbahisbetasuscasibomcasibom girişcasibom güncel girişteosbetaresbetkralbetgalabetbetpipoefesbetsüratbetatlasbetcasinoroyalteosbetaresbetcasibomcasibom girişcasibom güncel girişpiabellacasinorinabetroyalbetyakabetprizmabetkalebetlordbahisExnessXMroyalbetkralbetteosbetcasinoroyaloslobetperabetnetbahisalobetrealbahisbetkolikkulisbetlordbahiskalebetmasterbettingrinabetmasterbettingkralbetteosbetcasinoroyaloslobetperabetnetbahisalobetrealbahisbetkolikkulisbetlordbahiskalebetmasterbettingrinabetmasterbettingpiabellacasinopiabellacasinosohobetteosbethilbetperabetbetmarinoenbetsuratbetaresbetyakabetatlasbet海外fxkulisbetkulisbetroyalbetroyalbetpadişahbetpadişahbetbetticketbettickettrendbettrendbetroyalbetroyalbetyakabetyakabetrinabetrinabetkulisbetkulisbetmasterbettingmasterbettingaresbethilbetenbetsohobetteosbetteosbet girişteosbetcasinoroyalcasinoroyal girişcasinoroyalpadişahbetpadişahbet girişpadişahbetkulisbetkulisbet girişwinxbetwinxbet girişyakabetyakabet girişyakabetExnesscasibomcasibom girişcasibom güncel girişrealbahisalobetnetbahissüratbetatlasbetkralbetaresbethilbethilbet girişmislibetmislibet girişpuntobahispuntobahis girişgamabetgamabet girişhepsibethepsibet girişcasicostacasicosta girişrekorbetrekorbet girişatlasbetatlasbet girişsuratbetsuratbet girişkralbetaresbetbetkolikkulisbetyakabetmasterbettingrinabetprizmabetroyalbetroyalbetprizmabetrinabetmasterbettingyakabetkulisbetroyalbetroyalbet

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Eros Maç Tv

Hacklink

Hacklink panel

Hacklink

Hacklink

Hacklink Panel

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Buy Hacklink

Hacklink

Hacklink

jojobet - jojobet resmi giriş

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

หวยออนไลน์

Hacklink

Hacklink satın al

Hacklink Panel

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Eros Maç Tv

Hacklink

Hacklink panel

Hacklink

Hacklink

Hacklink Panel

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Buy Hacklink

Hacklink

Hacklink

jojobet - jojobet resmi giriş

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

หวยออนไลน์

Hacklink

Hacklink satın al

Hacklink Panel

betturkey

Jojobet giriş

kingroyal

marsbahis

casinolevant

casinolevant

bets10

imajbet

sekabet

meritking giriş

jojobet

meritking

tlcasino

kavbet

piabellacasino giriş

kralbet

Cratosroyalbet

Cratosroyalbet Giriş

bets10

realbahis

cratosroyalbet

mavibet

lidyabet

galabet

matbet

sakarya escort

royalbet

casibom orjinal giriş

Casibom

jojobet

jojobet

jojobet

padişahbet

efesbet

betcio

meritking

madridbet

meritking

deneme bonusu veren yeni siteler

efesbet

jojobet

grandpashabet

teosbet

jojobet 1120

kingroyal

vdcasino

parobet

betplay

jojobet

vaycasino

matbet

diyarbakır escort

kulisbet

betgaranti giriş

betgaranti

betgaranti giriş

jojobet

casinolevant

holiganbet

tempobet

dinamobet giriş

marsbahis

casinolevant

casibom

bahislion

bahislion giriş

cratosroyalbet

artemisbet

milosbet

kalebet

eskisehir escort

Sweet Bonanza Super Scatter

Sweet Bonanza Oyna

Sweet Bonanza

Pusulabet

Pusulabet Giriş

అడవిబిడ్డల జీవన పోరాటం

వాతావరణ మార్పు ఆదివాసీ సమాజానికి ఎప్పుడో సంభవించే ప్రమాదం కాదు, -అది ఇప్పుడు వారి జీవనానికి ముప్పుగా మారింది. పెరుగుతున్న ఉష్ణోగ్రతలు, అస్థిర వర్షపాతం, తరచూ జరిగే అడవి అగ్నిప్రమాదాలు ఇవన్నీ ప్రకృతి- మనిషి మధ్య ఉన్న సున్నితమైన సమతుల్యాన్ని దెబ్బ తీస్తున్నాయి. -ఈ మార్పులు అత్యంత బలహీన వర్గాలపై తీవ్రమైన ప్రభావం చూపుతున్నాయి. ముఖ్యంగా వర్షాధార వ్యవసాయం, అటవీ ఉత్పత్తులు, సంప్రదాయ వృత్తులపై ఆధారపడే ఆదివాసీల జీవనోపాధులు తీవ్రమైన ఒత్తిడికి గురవుతున్నాయి. ఆదివాసీ రైతుల జీవితం ఎప్పుడూ రుతువుల లయకు అనుగుణంగా సాగేది. కానీ ఇప్పుడు ఆ లయ తప్పిపోయింది – వాతావరణం అస్థిరంగా, ఊహించలేనిదిగా మారింది. వేడి పెరగడంతో నేల తేమ తగ్గిపోతోంది, అకాల వర్షాలు పంటలను నాశనం చేస్తున్నాయి. వరి, పప్పుధాన్యాలు వేడిని తట్టుకోలేక దిగుబడి తగ్గిస్తున్నప్పటికీ, చాలాకాలంగా విస్మరించబడిన సిరిధాన్యాలే (మిల్లెట్స్) తట్టుకోగలుగుతున్నాయి.

భారత వ్యవసాయ పరిశోధన సంస్థ (2012), భారత వ్యవసాయ పరిశోధన మండలి (2019) ప్రకారం, మిల్లెట్స్ తక్కువ వర్షపాతం ఉన్నా పండుతాయి. అందువల్ల అవి ఎండప్రాంతాల ఆహార భద్రతకు అత్యవసరమైనవని చెబుతున్నాయి. వాతావరణ మార్పు కార్యాచరణ ప్రణాళిక ప్రకారం, రబీ పంటల సీజన్‌లో వర్షపాతం క్రమంగా తగ్గే అవకాశం ఉంది. అయితే ఒక్కసారిగా కురిసే భారీ వర్షాలు నేల క్షీణత, కొండవాగుల వరదలతో హానిని కలిగిస్తున్నాయి. అందువల్ల నీటి నిల్వ వ్యవస్థలను బలోపేతం చేయడం, సంప్రదాయ కుంటలు, చెక్‌డ్యామ్‌ల పునరుద్ధరణ ఆదివాసీ ప్రాంతాల్లో అత్యవసరం. లయ అనే స్వచ్ఛంద సంస్థ సర్వే ప్రకారం, ఎఎస్‌ఆర్, మన్యం జిల్లాల్లోని చెక్‌డ్యామ్‌లు, వాగులు, కుంటల (81) ద్వారా సుమారు 177 ఎకరాలకే సాగు నీరు అందుతోంది. వాటిని మరమ్మతులు చేస్తే సుమారు 6,918 ఎకరాల వరకూ సాగు విస్తరించవచ్చని పేర్కొంది. ఈ నిర్మాణాలను మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం లేదా సంబంధిత పథకాల ద్వారా పునరుద్ధరించడానికి ప్రభుత్వం ప్రాధాన్యత ఇవ్వాలి. పశుసంవర్థక, మత్స్య సంపద కూడా వాతావరణ మార్పుల ప్రభావానికి లోనవుతున్నాయి.

అధిక ఉష్ణోగ్రతల వల్ల పశువుల పాలు, ప్రసవ సామర్థ్యం తగ్గుతోంది. అస్థిర వర్షపాతం వల్ల చెరువుల్లో చేపల పెంపకం దెబ్బ తింటోందని నాబార్డ్ (2019) నివేదిక తెలిపింది. కొండలపై కురిసే వర్షాలతో రసాయన ఎరువులు, పురుగు మందులు కొండ వాగు నీటిలో కలసి తాగునీటి వనరులు కలుషితమవుతున్నాయి. ఈ పరిస్థితుల్లో సేంద్రియ వ్యవసాయం ప్రాధాన్యత సంతరించుకుంటుంది. అడవులు ఆదివాసీల ఆర్థిక, సాంస్కృతిక, ఆధ్యాత్మిక జీవితాలకు మూలాధారం. కానీ అవి కూడా వాతావరణ మార్పుల ముప్పు నుండి తప్పించుకోలేకపోతున్నాయి. ఫారెస్ట్ సర్వే ఆఫ్ ఇండియా (2019) ప్రకారం అటవీ ప్రాంతాల్లో 53 శాతం అగ్నిప్రమాదాల ముప్పులో ఉన్నాయి. వాటిలో పావు వంతు అత్యధిక ప్రమాద వర్గంలో ఉన్నాయి. తరచూ సంభవించే అగ్నిప్రమాదాలు, వేసవి కాలం పెరగడంతో తేనె, వెదురు, పండ్లు, ఔషధ మూలికల ఉత్పత్తి తగ్గిపోతోంది. ఒకప్పుడు అడవుల్లో వేలాడే తేనెగూళ్లు ఇప్పుడు అరుదుగా కనిపిస్తున్నాయి. వెదురు పునరుత్పత్తి తగ్గడంతో కళాకారులు, గృహనిర్మాణ పనులకు ఇబ్బంది కలుగుతోంది. ఔషధ వనమూలికలు ఇప్పుడు ఎత్తైనచల్లని కొండప్రాంతాల్లో మాత్రమే లభిస్తున్నాయి.

సహజ అడవుల స్థానంలో వాణిజ్య అవసరాలకు అనుగుణంగా ఒకే రకం చెట్ల పెంపకం (మోనో కల్చర్) చేపట్టడంతో సమతుల్యం దెబ్బతింటోంది. ఆక్రమణ జాతులు విస్తరించడం వల్ల సహజ వనాల పెంపుకు ఆటంకం కలుగుతోంది. ఇవన్నీ పర్యావరణ సమతుల్యాన్ని మాత్రమే కాదు, నీటి మట్టాన్ని తగ్గించి ఎడారీకరణకు దారితీస్తున్నాయి. ఆదివాసీలకు ఇది కేవలం పర్యావరణ నష్టం కాదు – సాంస్కృతిక ఉనికిపై దెబ్బ. భారీ నీటి ప్రాజెక్టులు వాతావరణ మార్పుల ప్రభావాన్ని మరింత పెంచుతున్నాయి. వేలాది ఆదివాసీ కుటుంబాలను అడవులనుంచి వేరుచేసి, వారి సాంప్రదాయ వారసత్వాన్ని నాశనం చేస్తోంది. అడవులు తగ్గిపోవడం, నీటి వనరులు మృగ్యం కావడం వల్ల వన్యప్రాణులు గ్రామాల్లోకి చొరబడుతున్నాయి. పంటలు, పశువులు నాశనం అవుతున్నాయి. ఒకప్పుడు ప్రకృతి- మనిషి సహజ సంబంధం ఉన్న చోట ఇప్పుడు బతుకుబాట కష్టమవుతోంది.

తూర్పు కనుమలు ఒకప్పుడు దట్టమైన హరితం, తేమతో నిండిన ప్రాంతాలు. కానీ ఇప్పుడు జీవవైవిధ్యం వేగంగా తగ్గిపోతోందని అధ్యయనాలు చెబుతున్నాయి – వాతావరణ మార్పులు, భూమి వినియోగ మార్పులు కలిసి మొక్కల పెరుగుదలపై తీవ్రమైన ప్రభావం చూపుతున్నాయి. గత 100 సంవత్సరాల్లో (1920- 2015) తూర్పు కనుమల్లో 15.83% అటవీ ప్రాంతం నశించింది. అందులో 7.92% వ్యవసాయ భూమిగా, 3.8% పొదల భూమిగా మారింది. నేల సారవంతత తగ్గి, పంటల కాలచక్రం భగ్నమవుతోంది. వర్షాభావం వల్ల జీవనోపాధి కోసం మైదాన ప్రాంతాలకు ఆదివాసీ వలసలు పెరుగుతున్నాయి. జీవవైవిధ్యం కోల్పోవడం అంటే వారి సంప్రదాయ పర్యావరణ జ్ఞానం కోల్పోవడమే. ఈ కఠిన పరిస్థితుల్లో కూడా ఆదివాసీ సమాజాలు వాతావరణ మార్పులను ఎదుర్కోవడంలో ముందంజలో ఉన్నాయి. ఏజెన్సీ ప్రాంతాల్లో సేంద్రియ ఎరువులు, మిశ్రమ పంటలు, విత్తన బ్యాంకులు, సిరిధాన్యాలు, పప్పులు, నూనె గింజల పంటల పునరుద్ధరణ వంటి పద్ధతులు అవలంబిస్తున్నాయి. ఇవి పోషకాహార భద్రతకు దోహదం చేస్తున్నాయి.

వాతావరణ మార్పు, ఆరోగ్య రంగంలో రాష్ట్ర కార్యాచరణ ప్రణాళిక (2022- 27) స్థానిక వ్యాధి పర్యవేక్షణ, ఆరోగ్య సిబ్బంది శిక్షణ, సంప్రదాయ -ఆధునిక వైద్య సమన్వయం అవసరాన్ని గుర్తించింది. అటవీ హక్కుల గుర్తింపు చట్టం, 2006 ప్రకారం గ్రామ సభలకు సముదాయ అటవీ వనరుల నిర్వహణ హక్కు ఉంది. చట్టాన్ని సక్రమంగా అమలు చేస్తే, వెదురు, పండ్లు, ఔషధ మొక్కల పెంపకం ద్వారా ఆదాయం పెరగడమే కాకుండా పర్యావరణ సమతుల్యం కూడా కాపాడుతుంది. ఆదివాసీలకు వాతావరణ మార్పులు కేవలం పర్యావరణ సమస్య కాదు – అది న్యాయం, జీవనాధారం, ఉనికికి సంబంధించిన ప్రశ్న. వారి భూములు, అడవులు, సంప్రదాయ జ్ఞానం ప్రమాదంలో ఉన్నాయి.

కానీ ప్రకృతితో ఉన్న అనుబంధమే వారికి ప్రతిఘటనకు బలం. సాంప్రదాయ జ్ఞానాన్ని శాస్త్రీయ సాంకేతికతతో మిళితం చేస్తే సమగ్ర వాతావరణ చర్య సాధ్యమవుతుంది. ఇది అడవులను పునరుద్ధరిస్తుంది, వ్యవసాయాన్ని బలోపేతం చేస్తుంది, నీటి భద్రతను కాపాడుతుంది, పునరుత్పాదక శక్తిని ప్రోత్సహిస్తుంది. వాతావరణ ప్రణాళిక గ్రామస్థాయిలోనే రూపుదిద్దుకోవాలి. షెడ్యూల్డ్ ప్రాంత పంచాయతీ (విస్తరణ) చట్టం (PESA), అటవీ హక్కుల చట్టం కింద గ్రామ సభలను ప్రణాళిక, పర్యవేక్షణలో భాగస్వామ్యం చేయాలి. వాతావరణ మార్పు ప్రతిఘటనలో ఆదివాసీ నాయకత్వం నిలపడమే కాదు -అది సుస్థిర భవిష్యత్తుకూ అత్యవసరం. గిరిజన సంక్షేమ, వ్యవసాయ, అటవీ, నీటిపారుదల, పంచాయతీరాజ్ శాఖలు సమన్వయంతో పనిచేసి, గణాంకాలకే కాకుండా ఆదివాసీ విజ్ఞాన ఆధారిత వాతావరణ చర్యకు ప్రభుత్వం పూనుకోవాలి.  

డా. పల్లా త్రినాథరావు

96182 96682

కృత్రిమ మేధ ఒక వరం

కృత్రిమ మేధ అన్నీ రంగాలనూ ఉప్పెనలా తాకుతోంది. సర్వాంతర్యామిగా మారింది. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అన్ని రంగాల్లోనూ తనదైన ముద్రను చూపుతోంది. ఈ క్రమంలో విద్యా రంగంలోకి కూడా ఈ సాంకేతికత వచ్చి చేరుతోంది. తాజాగా ‘ఎఐ ఫర్ యంగ్ మైండ్స్ -ది ఫ్యూచర్ స్టార్ట్ నౌ’ పుస్తకం విద్యార్థుల కోసం ప్రత్యేకంగా రూపొందింది. గ్లోబల్ ఎఐ నివేదిక-2023 ప్రకారం ఎఐ నైపుణ్యాల అభివృద్ధిలో భారత్ ప్రథమ స్థానంలో నిలిచింది. అమెరికా, జర్మనీలు తరువాత స్థానాల్లో ఉన్నాయి. 2025 నాటికి భారతదేశ ఎఐ మార్కెట్ విలువ 7.8 బిలియన్ డాలర్లకు చేరుతుందని అంచనా. ప్రస్తుతం ఆరోగ్యం, వ్యవసాయం, బ్యాంకింగ్, సైబర్ సెక్యూరిటీ వంటి అనేక రంగాల్లో ఎఐ వినియోగం పెరుగుతున్నప్పటికీ, విద్యా రంగంలో దాని ప్రభావం అత్యంత కీలకమైనదిగా మారుతోంది.

విద్యా రంగంలోకి కృత్రిమ మేధను తీసుకొచ్చేందుకు పలు దేశాలు పోటీ పడుతున్నాయి. చైనాలో మూడవ తరగతి నుంచే ఎఐని తప్పనిసరి పాఠ్యాంశంగా ప్రవేశపెట్టింది. మెషిన్ లెర్నింగ్, కంప్యూటర్ విజన్, స్పీచ్ రికగ్నిషన్ వంటి అంశాలను చిన్న వయసులోనే పరిచయం చేస్తోంది. స్మార్ట్ క్లాస్‌రూమ్స్ కూడా అభివృద్ధి చేసింది. ఇక దక్షిణ కొరియాలో కంప్యూటేషనల్ థింకింగ్, ఎఐ లిటరసీని ప్రాథమిక స్థాయిలోనే సాధారణ పాఠ్యాంశాలలో కలిపింది. సింగపూర్‌లో మాధ్యమిక స్థాయి నుంచే AI Literacy, Code for Fun వంటి కార్యక్రమాలను ప్రవేశపెట్టి విద్యార్థులకు ప్రాక్టికల్ అనుభవం కల్పిస్తోంది. అమెరికాలో రాష్ట్రాలవారీగా ప్రత్యేక అవసరాలకు అనుగుణంగా ఎఐ విద్యను అమలు చేస్తోంది. స్టెమ్ ఎడ్యుకేషన్, నైతిక ఎఐ వినియోగంపై ఎక్కువ దృష్టి. ప్రైవేట్ రంగంలో గూగుల్, ఐబిఎం, మైక్రోసాఫ్ట్ వంటి సంస్థలు కీలక పాత్ర పోషిస్తున్నాయి.కరోనా తర్వాత డిజిటల్ బోధన పెరిగింది. ఎఐ టూల్స్ (ChatGPT, Gemini, Generative AI) తరగతులలో సాధారణమయ్యాయి. ఇవి సమాచారం అందించినా, విశ్వసనీయతను నిర్ణయించేది మనిషే. ప్రస్తుత విద్యా వ్యవస్థలో ఒక క్లాసులో 30 మంది విద్యార్థులకు ఒకే ఉపాధ్యాయుడు వ్యక్తిగత శ్రద్ధ చూపడం కష్టం. కానీ కృత్రిమ మేధతో ఈ సవాల్‌కు పరిష్కారం లభిస్తుంది. విద్యపై కృత్రిమ మేధ సానుకూల ప్రభావం చూపుతోందని ఇటీవల ఒక సర్వే వెల్లడించింది. విద్యా రంగంలో సమగ్రత కోసం పనిచేస్తున్న అంతర్జాతీయ సంస్థ టర్న్‌టిన్ ఈ సర్వే నిర్వహణకు ప్రోద్బలం అందించగా, ఇంగ్లాండ్‌కు చెందిన మార్కెట్ రిసెర్చ్ సంస్థ వాన్సన్ బోర్న్ సర్వే నిర్వహించింది.

ఇందులో భాగంగా భారత్, ఆస్ట్రేలియా, న్యూజిల్యాండ్, మెక్సికో, ఐర్లాండ్, అమెరికాలకు చెందిన 3500 మంది విద్యార్థులు, ఉపాధ్యాయులు, విద్యా సంస్థల నిర్వాహకుల అభిప్రాయాలు సేకరించారు. భారత్‌లో నిర్వహించిన సర్వేలో పాల్గొన్న వారిలో 93 శాతం విద్యపై కృత్రిమ మేధ సానుకూల ప్రభావం చూపుతోందని అభిప్రాయపడ్డారు. భారత్‌లో కృత్రిమ మేధ లభ్యత చాలినంతగా ఉందని సర్వేలో పాల్గొన్నవారు వెల్లడించారు. చదువులో, ఇతరత్రా పనుల్లో కృత్రిమ మేధను ఉపయోగించి ఏ విధంగా ప్రయోజనం పొందవచ్చో తమకు తెలియదని భారత్‌లో సర్వేలో పాల్గొన్న వారిలో 50శాతం మంది పేర్కొన్నారు. ‘కృత్రిమ మేధ వల్ల కలుగుతున్న సానుకూల పరిణామాలు విద్యార్థులకు, ఉపాధ్యాయులకు, విద్యాసంస్థల నిర్వాహకులకు అద్భుత అవకాశాన్ని అందిస్తున్నాయి’ అని టర్న్‌టిన్ సంస్థ దక్షిణాసియా ప్రాంతీయ డైరెక్టర్ చైతాలి మొయిత్రా అన్నారు. ఎఐ టీచర్‌కు ప్రత్యామ్నాయం కాదు. ఈ సాంకేతికతను సహాయక సాధనంగా వాడితే విద్యను బలోపేతం చేస్తుంది.

కానీ ప్రత్యామ్నాయంగా తీసుకుంటే మనిషి యంత్రాల బానిసగా మారే ప్రమాదం ఉంది. ఎఐ విద్యను విజయవంతంగా అమలు చేయడానికి, అంతర్జాతీయ ఉత్తమ పద్ధతులను స్థానిక అవసరాలకు అనుగుణంగా రూపొందించాలి. సాంకేతిక సౌకర్యాలను అందరికీ అందుబాటులో ఉంచడం, డేటా గోప్యతను రక్షించడం, గురుశిష్య సంబంధాలను బలోపేతం చేయడం అవసరం. కృత్రిమ మేధస్సు విద్యా రంగానికి అపారమైన సామర్థ్యాన్ని అందిస్తుంది. ఇది అభ్యాసనాన్ని మరింత వ్యక్తిగతీకరించినదిగా, సమర్థవంతమైనదిగా, అందరికీ అందుబాటులో ఉండేలా చేయగలదు. అయితే, ఈ సాంకేతికతను బాధ్యతాయుతంగా, నైతికంగా, సమానత్వ దృక్పథంతో అమలు చేయడం చాలా ముఖ్యం. భవిష్యత్తులో ఎఐ విద్యా వ్యవస్థలో అంతర్భాగంగా మారనుంది. ఉపాధ్యాయుడి పాత్ర ‘సమాచారాన్ని అందించే వ్యక్తి’ నుండి ‘అభ్యాసనకు మార్గనిర్దేశం చేసే ఫెసిలిటేటర్’ గా మారుతుంది. కృత్రిమ మేధస్సు విద్యా రంగానికి ఒక శక్తివంతమైన వరం. ఈ సాంకేతికతను సరిగ్గా ఉపయోగించుకుంటే, మనం ఉజ్వలమైన, విజ్ఞానవంతమైన భవిష్యత్ తరాలను నిర్మించగలం.

దయ్యాల అశోక్, 95508 89907

తాజా వన్డే ర్యాంకింగ్స్‌.. రోహిత్ శర్మ అరుదైన ఘనత

దాదాపు ఏడు నెలల విరామం తర్వాత మళ్లీ టీం ఇండియా జెర్సీలో మైదానంలోకి అడుగుపెట్టిన రోహిత్ శర్మ తన సత్తా చాటాడు. ఆస్ట్రేలియాతో జరిగిన వన్డే సిరీస్‌లో ప్రత్యర్థులపై తన ప్రతాపం చూపించాడు. ఈ సిరీస్‌లో ఓ సెంచరీ, ఓ అర్థ శతకం సాధించి.. ప్లేయర్ ఆఫ్ ది సిరీస్‌గా నిలిచాడు. అయితే తాజాగా ఐసిసి వన్డే ర్యాంకింగ్స్‌లో నెం.1 ర్యాంకును సాధించాడు. 36 రేటింగ్ పాయింట్ల మెరుగుపర్చుకొని తొలిసారి వన్డే ర్యాంకింగ్స్‌లో అగ్రపీఠాన్ని అధిరోహించాడు.

తద్వారా అతి లేటు వయస్సులో నెం.1 ర్యాంకు సాధించిన ఆటగాడిగా రోహిత్ అరుదైన ఘనతను తన ఖాతాలో వేసుకున్నాడు. 38 ఏళ్ల 182 రోజుల వయస్సులో నెంబర్ వన్ బ్యాటర్‌గా నిలిచి చరిత్ర సృష్టించాడు. ఈ క్రమంలో నెం.1గా ఉన్న తన సహచరుడు, వన్డే కెప్టెన్ శుభ్‌మాన్ గిల్‌ను రోహిత్ వెనక్కి నెట్టాడు. ఆసీస్ సిరీస్‌లో విఫలమైన గిల్ రెండు స్థానాలు కోల్పోయి మూడో స్థానంలో స్థిరపడ్డాడు. ఇక విరాట్ ఒక స్థానం కోల్పోయి.. ఆరో స్థానానికి పడిపోగా.. ఈ సిరీస్‌ రెండో వన్డేలో అర్థ శతకంతో రాణించిన శ్రేయస్ అయ్యర్ ఓ స్థానం మెరుగుపర్చుకొని తొమ్మిదో స్థానానికి ఎగబాకాడు.

బౌలర్లలో అఫ్గానిస్థాన్ స్టార్ రషిద్ ఖాన్ మొదటిస్థానంలో కొనసాగుతుండగా.. టాప్ 10లో టీం ఇండియా నుంచి కుల్దీప్ యాదవ్ మాత్రం ఏడో స్థానంలో ఉన్నాడు. ఆల్ రౌండర్ల ర్యాంకింగ్స్‌లో అక్షర్ పటేల్ నాలుగు స్థానాలు మెరుగుపర్చుకొని ఎనిమిదో స్థానానికి చేరగా.. అప్గానిస్థాన్ ప్లేయర్ అజ్మతుల్లా ఒమర్‌జాయ్ ప్రథమ స్థానంలో సెటిల్ అయ్యాడు.

అభిషేక్ శర్మ ఔట్… టీమిండియా 43/1

కాన్‌బెర్రా: భారత్-ఆస్ట్రేలియా మధ్య జరుగుతున్న తొలి ట్వి20 మ్యాచ్‌లో ఆసీస్ ఐదు ఓవర్లలో ఒక వికెట్ కోల్పోయి 43 పరుగులతో ఆటను కొనసాగిస్తోంది. వర్షం కురవడంతో ఆటకు అంతరాయం ఏర్పడింది. అభిషేక్ శర్మ 14 బంతుల్లో 19 పరుగులు చేసి నాథన్ ఎలిస్ బౌలింగ్‌లో టిమ్ డెవిడ్‌కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. ప్రస్తుతం క్రీజుల్ శుభ్‌మన్ గిల్(16), సూర్యకుమార్ యాదవ్(08) పరుగులతో బ్యాటింగ్ చేస్తున్నారు. 

టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న ఆస్ట్రేలియా

కాన్‌బెర్రా: ఆస్ట్రేలియా పర్యటనలో ఉన్న భారత్.. ఆతిథ్య జట్టుతో ఐదు టి-20ల సిరీస్‌లో తలపడేందుకు సిద్ధమైంది. కాన్‌బెర్రా వేదికగా తొలి టి-20 మ్యాచ్ మరికాసేపట్లో ప్రారంభం కానుంది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన ఆసీస్ కెప్టెన్ మిచెల్ మార్ష్.. బౌలింగ్ ఎంచుకొని.. భారత్‌ను బ్యాటింగ్‌కు ఆహ్వానించాడు. కానీ, కొద్ది రోజుల క్రితం ఇరు జట్లు మధ్య జరిగిన వన్డే సిరీస్‌ని ఆస్ట్రేలియా 2-1 తేడాతో కైవసం చేసుకున్న విషయం తెలిసిందే. దీంతో టి-20 సిరీస్‌ని దక్కించుకొని ప్రతీకారం తీర్చుకోవాలని సూర్యకుమార్ సేన భావిస్తోంది.

తుది జట్ల వివరాలు:

భారత్: అభిషేక్ శర్మ, శుభ్‌మాన్ గిల్, సూర్యకుమార్ యాదవ్(కెప్టెన్), తిలక్ వర్మ, సంజూ శాంసన్(కీపర్), శివమ్ దూబే, అక్షర్ పటేల్, హర్షిత్ రాణా, కుల్దీప్ యాదవ్, వరుణ్ చక్రవర్తి, జస్ప్రీత్ బుమ్రా.

ఆస్ట్రేలియా: మిచెల్ మార్ష్(కెప్టెన్), ట్రావిస్ హెడ్, జోష్ ఇంగ్లిస్(కీపర్), టిమ్ డేవిడ్, మిచెల్ ఓవెన్, మార్కస్ స్టొయినిస్, జోష్ ఫిలిప్, జేవర్ బర్ట్‌లెట్, నాథన్ ఎల్లిస్, మాథ్యూ కుహ్నేమాన్, జోష్ హేజిల్‌వుడ్.

భారీ వర్షానికి కూలిన బ్రహ్మంగారి నివాస గృహం

అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం వైఎస్ఆర్ కడపలోని పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి నివాస గృహం భారీ వర్షానికి కూలిపోయింది. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి నివాస గృహం కుప్పకూలింది. బ్రహ్మంగారి నివాస గృహం కూలిపోవడంపై భక్తుల్లో ఆందోళన చెందుతున్నారు. చారిత్రక నేపథ్యం ఉన్న నివాస గృహం కూలిపోవడం తమ మనోభావాలను దెబ్బతిన్నాయని భక్తులు అవేదన వ్యక్తం చేశారు. పురాతన దేవాలయాలు మరమత్తులు చేపట్టాలని డిమాండ్లు చేస్తున్నారు. పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి మఠం మళ్లీ పునర్ నిర్మించాలని నెటిజన్లు డిమాండ్లు చేస్తున్నారు. 

రుతురాజ్ క్రీడాస్పూర్తి.. ప్రశంసలు కురిపిస్తున్న నెటిజన్లు..

ఏ ఆటలో అయినా.. క్రీడాస్పూర్తి చాలా ముఖ్యం. మన ఆట మనం ఆడుతూనే.. ప్రత్యర్థి ఆటను కూడా గౌరవించాలి. ప్రత్యర్థులు ఏదైనా ఘనత సాధిస్తే.. దాన్ని అభినందించే మనస్సు ఉండాలి. అంతేకానీ, ఒకరని ఒకరు దూషించుకోవడం.. వాగ్వాదానికి, గొడవకు దిగడం వంటి పనులు చేయకూడదు. అయితే మొదట చెప్పిన అంశాలు దాదాపు అంరూ పాటిస్తారు.. ఎవరో కొందరు మాత్రం రెండోసారి చెప్పిన విధంగా ప్రవర్తిస్తుంటారు. అయితే యువ క్రికెటర్ రుతురాజ్ గైక్వాడ్ చేసిన ఓ పనికి సోషల్‌మీడియాలో ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.

ప్రస్తుతం రంజీ ట్రోపీ జరుగుతున్న విషయం తెలిసిందే. రుతురాజ్, పృథ్వీ షాలు మహారాష్ట్ర తరఫున ఆడుతున్నారు. ఛండీగఢ్‌తో జరిగిన మ్యాచ్‌లో పృథ్వీ డబుల్ సెంచరీ (222) చేయగా.. రుతురాజ్ సెంచరీతో (116) చెలరేగడడంతో ఛంఢీగడ్‌పై మహారాష్ట్ర 144 పరుగుల తేడాతో గెలిచింది. ఈ మ్యాచ్ అనంతరం ప్రేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డును రుతురాజ్‌కి ఇచ్చారు. అయితే ఈ మ్యాచ్‌లో డబుల్ సెంచరీ చేసిన పృథ్వీ షాను పిలిచి అతడితో కలిసి పంచుకున్నాడు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్‌మీడియాలో వైరల్ అవుతోంది. రుతురాజ్ క్రీడాస్పూర్తిని మెచ్చుకుంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. 

సీనియర్ జర్నలిస్టు సిఆర్ నాయుడు కన్నుమూత

హైదరాబాద్: సీనియర్ జర్నలిస్టు చెరుకూరి రంగయ్య(82) నాయుడు బుధవారం ఉదయం కన్నుమూశారు. అనారోగ్య సమస్యలతో సిఆర్ నాయుడు హైదరాబాద్ లో తుదిశ్వాస విడిచారని కుటుంబ సభ్యులు తెలిపారు. ఆయనకు భార్య జాన్సీలక్ష్మీ, కూతురు హిమబిందు ఉన్నారు. పత్రికా రంగంలో ఐదు దశాబ్దాల పాటు పనిచేసిన ఆయన అందరికీ సిఆర్ నాయుడుగా పరిచయలు పెంచుకున్నారు ఆయన యుఎన్ఐ, ఈనాడు, ఉదయం, వార్త తదితర ప్రధాన తెలుగు పత్రికల్లో జర్నలిస్టుగా సేవలందించారు. తెలుగులో అన్ని ప్రధాన వార్తా పత్రికలకు చాలాకాలం తిరుపతి నుంచి ఎక్కువగా పని చేశారు. ఆ తర్వాత అనేక చిన్న, మధ్య తరహా పత్రికల్లో కూడా పని చేశారు. కొంతకాలంగా ఆయన ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. కొద్దిరోజులు ఆసుపత్రిలో చికిత్స పొందారు. బుధవారం ఉదయం తొమ్మిది గంటల సమయంలో ఇంట్లో కన్నుమూయడంతో కుటుంబ సభ్యులు శోకసంద్రంలో మునిగిపోయారు. 

ఆ విధంగా చేయడంతోనే తుపాన్ బారిన పడకుండా చేశాం: చంద్రబాబు

అమరావతి: వరద బాధితులకు నిత్యావసర సరుకులు అందించాలని సిఎం చంద్రబాబు నాయుడు ఆదేశాలు జారీ చేశారు. తుపాను నష్టం అంచనాలను త్వరితగతిన సిద్ధం చేయాలని అధికారులకు సూచనలు చేశారు. కలెక్టర్లు, అధికారులు, మంత్రులతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. వరద ప్రభావిత ప్రాంతాల్లో చేపట్టాల్సిన చర్యలపై అధికారులు, మంత్రులకు సూచనలు చేశారు. సమర్థవంతంగా వ్యవహరించి నష్టనివారణ చర్యలు చేపట్టాలని సిఎం చంద్రబాబు నాయుడు సూచించారు. సిఎం నుంచి సచివాలయం సిబ్బంది వరకు అందరూ టీమ్‌గా పని చేశామని, కష్టంకాలంలో బాధితుల కోసం పని చేసిన ప్రతి ఒక్కరికీ అభినందనలు తెలియజేశారు. మరో రెండో రోజులు ఇలానే పని చేస్తే మరింద ఊరట ఇవ్వగలుగుతామని, మంత్రులు అధికారులు ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించాలని సూచించారు.

ప్రభుత్వం ఎలాంటి సహాయం చేసిందో చెప్పడంతో పాటు సమస్యలను అడిగి తెలుసుకోవాలన్నారు. వివిధ విభాగాల్లో నష్టం అంచనా వేసి కేంద్రానికి నివేదిక అందివ్వాలని, బాధితులకు నిత్యావసర సరకులు వెంటనే అందించాలని, ముందస్తు చర్యల వల్లే నష్టాన్ని చాలా వరకు నివారించగలిగామని, తుపానును నివారించలేమని, ముందుజాగ్రత్తలతో నష్టాలను కొంతమేర నివారించగలుగుతామని వివరించారు. కలెక్టర్లు, అధికారులు రియల్ టైమ్ సమాచారం తెప్పించుకున్నారని, ఎస్‌డిఆర్‌ఎఫ్, పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది బాగా పని చేశారని బాబు ప్రశంసించారు. చెట్లు కూలినా, విద్యుత్ వైర్లు తెగిపడినా యుద్ధప్రాతిపదికన తొలగించారని, మున్సిపాలిటీల్లో డ్రెయిన్లు శుభ్రం చేయడంతో ముంపు బారిన పడకుండా చేశామన్నారు. దెబ్బతిన్న విద్యుత్ వ్యవస్థ పునరుద్ధరణకు పది వేల మందిని అందుబాటులో ఉంచామని, ఇవాళ మధ్యాహ్నానికి సాధారణ స్థితి ఏర్పడుతుందని, తుపాను కారణంగా ఇద్దరు చనిపోయారని, ప్రజలు కష్టాల్లో ఉన్నప్పుడు అందుబాటులో ఉంటే ప్రభుత్వంపై నమ్మకం కలుగుతుందని, మన చర్యలతో ప్రభుత్వంపై ప్రజలకు భరోసా కల్పించామని బాబు స్పష్టం చేశారు. 

ఎపిలోని తుఫాను ప్రభావిత ప్రాంతాల్లో నిత్యావసరాల పంపిణీ చేయనున్నారు. మొంథా తుఫాను ప్రభావిత ప్రాంత ప్రజలకు నిత్యావసర సరకుల పంపిణీ చేయాలని ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రభావిత కుటుంబాలు, మత్స్యకారులకు ఉచితంగా పంపిణీ చేయనున్నారు. ప్రతి కుటుంబానికి 25 కిలోల బియ్యం, కిలో కందిపప్పు, ఒక లీటర్ నూనె, కిలో ఉల్లిపాయలు, కిలో బంగాళాదుంపలు, కిలో చక్కెర పంపిణీ చేసేందకు సన్నాహాలు చేస్తున్నారు. తక్షణమే సరఫరా చర్యలు ప్రారంభించాలని సివిల్ సప్లైస్ కమిషనర్ కు సిఎం చంద్రబాబునాయుడు ఆదేశాలు జారీ చేశారు.

Wordpress Free Themes and Premium WP Plugins Download