elexbet güncel girişklasbahisklasbahis girişklasbahis güncel girişlimanbetlimanbet girişlimanbet güncel girişrestbetrestbet girişrestbet güncel girişqueenbetqueenbet girişqueenbet güncel girişrestbetrestbet girişperabetperabet girişelexbetelexbet girişklasbahisklasbahis girişklasbahis güncel girişrestbet girişelexbet girişperabet girişqueenbet girişgalabet girişkalebetwinxbetbahiscasinomasterbettingrinabetyakabetkulisbetbetasusbetosferalobetaresbetmetrobahisbetpipocasinoroyalXM海外fxbahiscasinomasterbettingkulisbetwbahisvizyonbet girişvizyonbetwinxbet girişwinxbetyakabet girişyakabetkulisbet girişkulisbetteosbet girişteosbetperabet girişbetasus girişteosbet girişgalabet girişrestbet girişvizyonbet girişyakabet girişpadişahbetrealbahiswinxbetkulisbetteosbetgalabetelexbetperabetbetpiporoyalbetikimislibetticketkalebetperabetbetasusbetosferceltabetaresbettikobetgalabetbetpipobetpipogalabettikobetaresbetceltabetbetosferbetasusperabetkalebetbetticketikimisliroyalbetwinxbet girişpadişahbet girişvizyonbet girişrestbet girişyakabet girişkulisbetkalebetbetkoliktrendbetperabetbetosferaresbetteosbetbetasusmetrobahisgalabetteosbetbetosfermilosbetrealbahisperabetgalabetkulisbetkulisbetrinabetyakabetyakabetbetlikebetovisprizmabetlordbahistrendbetlivebahiswinxbetwbahisprizmabetlordbahistrendbetlivebahiswinxbetwbahisteosbetvizyonbetbetasusultrabetpadişahbetwinxbetrestbetrealbahisperabetkulisbetperabetroyalbetrinabetyakabetmasterbettingbahiscasinobetkolikroyalbetrinabetyakabetmasterbettingbahiscasinobetkolikwinxbewinxbetkulisbetwbahisbetasustikobetaresbetteosbetmetrobahiscasinoroyalcasinowonoslobetnetbahisnetbahis girişmilosbetmilosbet girişoslobet girişcasinowon girişcasinoroyal girişmetrobahis girişteosbet girişaresbet giriştikobet girişbetasus girişbetasustikobetaresbetteosbetmetrobahiscasinoroyalcasinowonoslobetnetbahismislobetvizyonbetvizyonbet girişvizyonbetefesbetefesbet girişefesbetbetboxbetbox girişbetboxteosbetvizyonbetbetasusultrabetpadişahbetwinxbetrestbetvizyonbetbetasusteosbetpadişahbetultrabetwinxbetrealbahisrestbetkulisbetperabetgalabetrealbahisyakabetyakabetcasibomalobetaresbetkralbethiltonbetroketbetteosbetrealbahisbetasuscasibomcasibom girişcasibom güncel girişteosbetaresbetkralbetgalabetbetpipoefesbetsüratbetatlasbetcasinoroyalteosbetaresbetcasibomcasibom girişcasibom güncel girişpiabellacasinorinabetroyalbetyakabetprizmabetkalebetlordbahisExnessXMroyalbetkralbetteosbetcasinoroyaloslobetperabetnetbahisalobetrealbahisbetkolikkulisbetlordbahiskalebetmasterbettingrinabetmasterbettingkralbetteosbetcasinoroyaloslobetperabetnetbahisalobetrealbahisbetkolikkulisbetlordbahiskalebetmasterbettingrinabetmasterbettingpiabellacasinopiabellacasinosohobetteosbethilbetperabetbetmarinoenbetsuratbetaresbetyakabetatlasbet海外fxenbetsohobetteosbetteosbet girişteosbetcasinoroyalcasinoroyal girişcasinoroyalpadişahbetpadişahbet girişpadişahbetkulisbetkulisbet girişwinxbetwinxbet girişyakabetyakabet girişyakabetExnessizmit escortcasibom girişcasibom güncel girişrealbahisalobetnetbahissüratbetatlasbetkralbetaresbethilbethilbet girişmislibetmislibet girişpuntobahispuntobahis girişgamabetgamabet girişhepsibethepsibet girişcasicostacasicosta girişrekorbetrekorbet girişatlasbetatlasbet girişsuratbetsuratbet girişkralbetaresbetbetkolikkulisbetyakabetmasterbettingrinabetprizmabetroyalbetroyalbetprizmabetrinabetmasterbettingyakabetkulisbetroyalbetroyalbetpiabellacasinopiabellacasinohepsibahishepsibahisyouwinyouwintrendbettrendbetroyalbetroyalbetpadişahbetpadişahbetrinabetrinabetkulisbetkulisbetroyalbetroyalbetbetticketbetticketyakabetwbahiswinxbetbahiscasinosüratbethilbetenbetyakabetwbahiswinxbetbahiscasinosüratbethilbetenbet

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Eros Maç Tv

Hacklink

Hacklink panel

Hacklink

Hacklink

Hacklink Panel

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Buy Hacklink

Hacklink

Hacklink

jojobet - jojobet resmi giriş

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

หวยออนไลน์

Hacklink

Hacklink satın al

Hacklink Panel

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Eros Maç Tv

Hacklink

Hacklink panel

Hacklink

Hacklink

Hacklink Panel

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Buy Hacklink

Hacklink

Hacklink

jojobet - jojobet resmi giriş

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

หวยออนไลน์

Hacklink

Hacklink satın al

Hacklink Panel

betturkey

kingroyal

marsbahis

casinolevant

casinolevant

bets10

imajbet

sekabet

meritking giriş

jojobet

meritking

tlcasino

kavbet

piabellacasino giriş

kralbet

bets10

realbahis

cratosroyalbet

mavibet

lidyabet

galabet

matbet

sakarya escort

casibom orjinal giriş

Casibom

jojobet

jojobet

padişahbet

efesbet

betcio

madridbet

meritking

deneme bonusu veren yeni siteler

efesbet

jojobet

grandpashabet

teosbet

jojobet 1120

kingroyal

vdcasino

parobet

betplay

istanbul escort

vaycasino

matbet

diyarbakır escort

kulisbet

betgaranti giriş

betgaranti

betgaranti giriş

jojobet

casinolevant

holiganbet

tempobet

dinamobet giriş

marsbahis

casinolevant

casibom

bahislion

bahislion giriş

cratosroyalbet

artemisbet

milosbet

kalebet

eskisehir escort

Sweet Bonanza Super Scatter

Sweet Bonanza Oyna

Sweet Bonanza

Pusulabet

Pusulabet Giriş

Pusulabet

Pusulabet Giriş

casinowon

kralbet

Jojobet

betcio

padişahbet

ఫైనల్లో సౌతాఫ్రికా

కదం తొక్కిన వాల్వర్ట్..

చెలరేగిన కాప్

గౌహతి: మహిళల వన్డే ప్రపంచకప్‌లో సౌతాఫ్రికా టీమ్ ఫైనల్‌కు చేరుకుంది. బుధవారం గౌహతి వేదికగా జరిగిన తొలి సెమీ ఫైనల్లో దక్షిణాఫ్రికా 125 పరుగుల తేడాతో ఇంగ్లండ్‌ను చిత్తుగా ఓడించి తుది పోరుకు దూసుకెళ్లింది. మహిళలు, పురుషుల విభాగంలో సౌతాఫ్రికా టీమ్ వన్డే వరల్డ్‌కప్ ఫైనల్‌కు చేరుకోవడం ఇదే తొలిసారి కావడం విశేషం. తొలుత బ్యాటింగ్ చేసిన సఫారీ టీమ్ 50 ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి 319 పరుగుల భారీ స్కోరును సాధించింది. తర్వాత లక్షఛేదనకు దిగిన ఇంగ్లండ్ 42.3 ఓవర్లలో 194 పరుగులకే కుప్పకూలింది. మారిజానె కాప్ అద్భుత బౌలింగ్‌తో ఇంగ్లండ్ ఇన్నింగ్స్‌ను కుప్పకూల్చింది.

అసాధారణ బౌలింగ్‌ను కనబరిచిన కాప్ 7 ఓవర్లలో 20 పరుగులు మాత్రమే ఇచ్చి ఐదు వికెట్లను పడగొట్టింది. క్లార్క్ రెండు వికెట్లను తీసింది. ఇంగ్లండ్ బ్యాటర్లలో కెప్టెన్ నాట్ సివర్ (64), అలైస్ కాప్సె (50), వ్యాట్ (34), స్మిత్ (27) మాత్రమే రాణించారు. మిగతా వారు విఫలం కావడంతో ఇంగ్లండ్‌కు ఓటమి తప్పలేదు. అంతకుముందు తొలుత బ్యాటింగ్ చేసిన సౌతాఫ్రికా టీమను కెప్టెన్ లౌరా వాల్వర్ట్ అద్భుత సెంచరీతో ఆదుకుంది. ఇంగ్లండ్ బౌలర్లను దీటుగా ఎదుర్కొన్న లౌరా 143 బంతుల్లోనే 20 ఫోర్లు, 4 సిక్సర్లతో 169 పరుగులు చేసింది. మిగతా వారిలో ఓపెనర్ బ్రిట్స్ (45), కాప్ (42), ట్రియన్ (33) పరుగులు సాధించారు.

సైడ్ మిర్రర్ తాకిందని… యువకుడిని కారుతో ఢీకొట్టి హత్య చేసిన దంపతులు

బెంగళూరు: సైడ్ మిర్రర్‌కు బైక్ తాకిందని, కారుతో ద్విచక్రవాహనాన్ని ఢీకొట్టి చంపేశారు.ఈ సంఘటన కర్నాటక రాష్ట్రం బెంగళూరులోని పుట్టేనహళ్లి పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… జెపి నగరప్రాంతంలోని శ్రీరామ లేఅవుట్లో ఎనిమిది రోజుల క్రితం దర్శన్ అనే యువకుడు తన స్నేహితుడు వరుణ్‌తో కలిసి ద్విచక్రవాహనంపై వెళ్తున్నారు. మనోజ్ కుమార్- ఆరతి శర్మ అనే దంపతులు కారులో ప్రయాణం చేస్తున్నారు. దంపతుల కారు సైడ్ మిర్రర్‌కు బైక్ తగిలింది. దీంతో దంపతులు ఇద్దరు యువకులతో గొడవకు దిగాడు. అనంతరం యువకులు బైక్‌పై వెళ్తుండగా రెండు కిలో మీటర్లు వెంబడించారు. కారుతో బైక్‌ను అతివేగంతో ఢీకొట్టారు. వెంటనే అక్కడి కారులో దంపతులు పారిపోయారు. దర్శన్, వరుణ్‌లు తీవ్రంగా గాయపడడంతో ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ దర్శన్ మృతి చెందగా వరుణ్ ఐసియులో చికిత్స పొందుతున్నారు. ప్రమాదం జరిగిన స్థలంలో కారు విడిభాగాలు పడిపోవడంతో దంపతులు ముఖానికి మాస్క్ పెట్టుకొని వాటికి తీసుకెళ్లారు. అక్కడి సిసి కెమెరాలో రికార్డయ్యింది. జెపినగర్ పోలీసులు దంపతులను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. 

హిందూపురంలో కల్తీ కల్లు తాగి 15 మందికి అస్వస్థత

అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం శ్రీసత్యసాయి జిల్లా హిందూపురంలో 15 మంది క‌ల్లుతాగి అస్వ‌స్థ‌త‌కు గురయ్యారు. క‌ల్తీ క‌ల్లు మూలంగానే త‌మవారు అనారోగ్య బారిన‌ప‌డ్డార‌ని కుటుంబీకులు ఆరోపణలు చేస్తున్నారు. వైద్యులు వారికి ఆస్ప‌త్రిలో చికిత్స అందిస్తున్నారు. కల్లీ కల్లు తాగి బాధితులు వింతగా ప్రవర్తిస్తున్నారు. టిడిపి ఎంఎల్ఎ బాలకృష్ణ ఇలాకాలో క‌ల్తీ క‌ల్లు క‌ల‌క‌లం సృష్టిస్తోంది. కల్తీ విచ్చలవిడిగా అమ్ముతున్నారని స్థానికులు ఆరోపణలు చేస్తున్నారు. కల్తీ కల్లు అమ్మేవారికి స్థానిక రాజకీయ నాయకుల మద్దతు ఉండడంతో వారిపై ఈగ కూడా వాలడం లేదని స్థానికులు ఆరోపణలు చేస్తున్నారు. కల్తీ కల్లుతో ప్రజల ఆరోగ్యాలతో చెలగాటం ఆడుతున్నారని దుయ్యబడుతున్నారు. ఎక్సైజ్ శాఖ అధికారులకు మామూళ్లు అందుతుండడంతో చూసిచూడనట్టుగా వ్యవహరిస్తున్నారని బాధితుల కుటుంబాలు ఆరోపణలు చేస్తున్నాయి.

మొంథా పంజా

మన తెలంగాణ/హైదరాబాద్ : బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం వా యుగుండం మొంథా తుఫానుగా మారడంతో రాష్ట్ర వ్యాప్తంగా కుండపోతగా వర్షాలు కురిశాయి. తుఫాను దాటికి ఉమ్మడి వరంగల్ జిల్లా అతాకులమయింది. పంట పోలాలు చెరువులను తలపించాయి, కల్లాల్లో ధాన్యం నీట మునిగిపోయింది, పలు చోట్ల ధాన్యం వరద నీటికి కొట్టుకుపోయింది. హన్మకొండ, వరంగల్, మహబూబాబాద్, జనగామా సిద్దిపేట యాద్రాది భువనగిరి జిల్లాలకు వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ జారీ చేయగా, ఆదిలాబాద్, నిర్మ ల్, మంచిర్యాల, జగిత్యాలతో పాటు పలు జిల్లాలకు ఆరెంజ్, ఎల్లో హెచ్చరికలు జారీ చేసింది. ఉమ్మడి వరంగల్ జిల్లాల్లో పలు ప్రాంతాల్లో వరదనీరు చేరడంతో ఇళ్లు మునిపోయాయి. కుండపోత వర్షానికి హన్మకొండ బస్‌స్టాండ్ వరద నీటితో చెరువులా మారడంతో ప్రయాణికులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. వరంగల్ రైల్వే స్టేషన్లో ఇంటర్ సిటీ, ఈస్ట్‌కోస్ట్ రైళ్లు నిలిచిపోయాయి. డోర్నాకల్ రైల్వే ట్రాక్‌పై రెండు అడుగుల మేర నీరు చేరడంతో గోల్కోండ ఎక్స్‌ప్రెస్ నిలిపివేసి, ప్రయాణికులను బస్సుల్లో గమ్యస్థానాలకు తరలించేందుకు చర్యలు చేపట్టారు. ఐదు గంటల పాటు మహబూబాబాద్‌లో కృష్ణా ఎక్స్‌ప్రెస్ రైలు నిలిచిపోయింది.

రైల్వే ట్రాప్‌పై నీరు తగ్గకపోవడంతో తిరిగి కృష్ణా ఎక్స్‌ప్రెస్‌ను వెనక్కి వరంగల్‌కు పంపించారు. గుండ్రాతిమడుగు నుంచి కోణార్క్ ఎక్స్‌ప్రెస్‌ను వెనక్కి వరంగల్ పంపిన అధికారులు రైల్వే ట్రాక్‌పై నీటిని తరలించే చర్యలు చేపట్టారు. కాజీపేట-విజయవాడ మార్గం లో రైళ్ల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. హన్మకొండలోని చెన్నారావు పేటలోని విద్యుత్ సబ్ స్టేషన్‌లో వరద నీరు చేరింది. నెక్కొండ, నర్సంపేట ప్రధాన రహదారిలోని పాతముగ్ధుంపురం వద్ద లో లెవల్ వంతెనపై నుంచి నీరు ఉదృతంగా ప్రవహిస్తుండటంతో రాకపోకలు నిలిపివేశారు. పాకాల వా గు పొంగడంతో గార్ల, మద్దివంచ, రామచంద్రాపురం గ్రామాలకు, వట్టివాగు పొంగడంతో కేసముద్రం-గూడురు మద్య రాకపోకలు నిలిచిపోయాయి. ఖమ్మం వరగల్ ప్రధాన రహదారిపై భారీగా నిలిచిన వరద నీరు చేరడంతో పోలీసులు ఒక వైపు తాత్కాలికంగా రహాదారిని మూసివేశారు. వరంగల్ రైల్వే అండర్ బ్రిడ్జి వద్ద నీరు నిలిచిపోయింది. మొంథా తుఫాను దాటికి ఖమ్మం జిల్లాలో మున్నేరు వరద ప్రవాహాం 19 అడుగులకు చేరడంతో పునరావాస కేంద్రాలు సిద్దం చేయాలని కలెక్టర్ అధికారులకు ఆదేశించారు.

ఖమ్మం జిల్లా నిమ్మవాగులో కొట్టుకుపోయిన లారీ

కొణిజర్ల మండలం అంజనాపురం సమీపంలోని జాన్నారంఅంజనాపురం గ్రామాల మధ్య నిమ్మవాగు పొంగి పొర్లుతుంది. ఈ వాగును డిసిఎం లారీ దాటించే ప్రయత్నం చేయడంతొ వరదలో చిక్కుకుపోయింది. నీటి ప్రవాహానికి మధ్యలోకి వెళ్లిన తరువాత బ్రిడ్జి పిల్లర్‌కు తగిలి లారీ నిలిచిపోయింది. ఈ క్రమంలో బ్రిడ్జికి ఇరువైపులా ఉన్న స్థానికులు దిగిరావాలని కోరినా డ్రైవర్ మురళి(32) వాహనాన్ని కదిలించే ప్రయత్నం చేశాడు. దీంతో డ్రైవర్‌తో సహా లారీ వరద ఉదృతికి కొట్టుకుపోయింది.

కూసుమంచి మండంలంలోని పాలేరు జలాశయానికి వరద ప్రవాహం పెరుగుతోంది. ఎగువ ప్రాంతాల నుంచి సుమారు 1,100 క్యూసెక్కుల వరద నీరు చేరుతోంది. చింతకాని మండల వ్యాప్తంగా కురిసిన వర్షాలకు నాగులవంచ-పాతర్లపాడు మధ్య బండి రేపు వాడు రహదారిపై వాగు పొంగి ప్రవహిస్తుండటంతొ ఆ మార్గంలో రాకపోకలను నిలిపివేశారు. కారేపల్లి గ్రామంలోని పోలీస్ స్టేషన్ సమీపంలోని ఆర్ అండ్ బి మధ్యలో చిన్న వంతెనపై నీళ్లు ప్రవహిస్తుండటంతో ఈ మార్గం గుండా రాకపోకలు నిలిచిపోయాయి. కారేపల్లి కస్తూరి భా గాంధీ బాలికల విద్యాలయం సమీపంలో నీరు ప్రవహించడంతో విద్యార్థినిలు, ఉపాధ్యాయులు భయాందోళనకు గురయ్యారు. నాగర్‌కర్నూల్ జిల్లా లింగాల మండలం అంబటిపల్లి, అవుసలికుంట మధ్య కారు దాటుతున్న సమయంలో పక్కకు కొట్టుకుపోయింది. తాడూరు మండలం గోవిందపల్లి వద్ద వాగు దాటుతున్న గొర్రెల మందలోని గొర్రె పిల్లలు మృత్యువాత పడ్డాయి. కలెక్టర్ కార్యాలయానికి ఆనుకొని ఉన్న కెఎల్‌ఐ కాలువ ఉప్పొంగి ప్రవహిస్తూ వరద నీరుత కలెక్టరేట్ ఆవరణలోకి భారీగా చేరుకుంది. భారీ వర్షానికి నాగర్‌కర్నూల్ జిల్లాలోని డిండి -హాజీపూర్ మధ్య కాజ్ వే కోతకు గు రైంది. దీంతో హైదరాబాద్ – శ్రీశైలం హైవేపై రాకపోకలు నిలిచిపోయాయి.

శ్రీ శైలం నుంచి వస్తున్న వాహనదారులు హాజీపూర్ సమీపంలో నిలిచిపోవాల్సి వస్తోంది. అదే విధంగా హైదరాబాద్ నుంచి వచ్చే వాహనాలు డిండి దగ్గర ఆగాల్సి వచ్చింది. మండలంలోని తీగలపల్లి నుంచి నాగర్‌కర్నూల్‌కి వెళ్లే ప్రధాన రహదారి ఏడుదల జలాశయం కట్టపై బుదర పేరుకుపోయింది. దీం తో మూడు రోజుల నుంచి ఆర్టీసి బస్సులను నిలిపివేశారు. నాగర్‌కర్నూల్ జిల్లా వెల్డండ మండలంలో బైరాపూర్ గ్రామ సమీపంలోని వంతెన పై నుంచి సిమెంట్ పైపుల చుట్టే రక్షణగా ఉన్న మట్టి కోతకు గురికావడంతో వివిధ గ్రామాలకు రాకపోకలు స్తంభించాయి. చారకొండ మండలం ఎర్రవల్లి, గోక రం గ్రామాల మధ్య రదారిపై వాగు ఉద్ధృతంగా పొంగి ప్రవహిస్తుండంటంతో ఆయా గ్రామాలకు రాకపోకలు పూర్తిగా స్తంభించాయి. మహబూబ్‌నగర్ జిల్లా కోడేరు మండలంలొ మూడు వాగులు ఉదృతంగా ప్రవహిస్తున్నాయి. కోడేరు-పసుపుల, బావాయిపల్లి-పెద్దకొత్తపల్లి-ఖానాపూర్-సాతాపూర్ గ్రామా ల మధ్య వాగులు పొంగతంతొ వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి.

సూర్యాపేటలో బైక్‌పై వెళుతున్న వ్యక్తిపై చెట్టు కూలి మృతి

సూర్యాపేట జిల్లా మద్దిరాలకు చెందిన కోట లక్ష్మీనారాయణ(45) తానం చర్ల నుండి మద్దిరాలకు తన వ్యవసాయ క్షేత్రాన్ని వెళుతున్న క్రమంలో చందుపట్ల గ్రామ శివారులో కొత్త పాఠశా సమీపంలో ఈదురు గాలికి రోడ్డుపై ప్రయాణిస్తున్న అతనిపై చెట్టుకూలింది దీంతో ఆయన అక్కడికక్కడే మృతి చెందాడు. జనగామ జిల్లా అంబటిపల్లి గ్రామానికి చెందిన వెంకటరెడ్డి అంబటిపల్లి నుండి లింగాలకు ప్రయాణిస్తుండగా మార్గం మధ్యలో కారును వాగు దాటించే ప్రయత్నం చేయడంతో వరద ఉధృతికి కారు కొద్ది దూరం కొట్టుకుపోయి వరద నీటిలో చిక్కుకుంది. దీంతో హుటాహుటిన జెసిబి సహాయంతో కారును, వెంకటరెడ్డిని బయటకు తీసుకువచ్చారు. నాగర్ కర్నూల్ జిల్లా చారకొండ మండలంలో కురుస్తున్న వర్షాలకు గోకారం, చంద్రయాన్‌పల్లి, ఎర్రవల్లి గ్రామాలు జలదిగ్భందమయ్యాయి. రవాణా వ్యవస్థ స్తంభించి రాకపోకలు పూర్తిస్థాయిలో నిలిచిపోయాయి. నాంపల్లి మండలంలోని రాందాస్ తండా వద్ద శేషలేటి వాగు వరద నీటి ప్రవాహ వేగానికి రోడ్డు రవాణా వ్యవస్థ స్తంభించింది.

నల్గొండ జిల్లా దేవరకొండ మడమడకలో గర్భిణీని స్ట్రెచర్‌పై వాగు దాటించి ఆసుపత్రికి తరలించారు. దేవర కొండ మండలం కొమ్మేపల్లిలో వరద నీరు పాఠశాలను చుట్టుముట్టడంతో అధికారులు తాడు సహాయంతో సుమారు 500 మంది విద్యార్థులను బయటకు తీసుకొచ్చారు. శేషలేటి వాగు వరద నీటి ప్రవాహ వేగం ఆర్ అండ్ బి రోడ్డు కాజ్వే పై నుండి ప్రవాహం కొనసాగుతుండడంతో రహదారికి ఇరువైపులా రాకపోకలను నిలిపివేశారు. చండూరు వైపు నుండి నాంపల్లి ద్వారా హైదరాబాద్ వెళ్లే వాహనాలను మర్రిగూడెం ద్వారా హైదరాబాదు వైపు మళ్ళించారు. నాంపల్లి నుండి కొండమల్లేపల్లి వైపు రాకపోకలకు ఉపయోగించే ఆర్ అండ్ బి రోడ్డు ముష్టిపల్లి కట్టకింద వాగు పై ఉన్న బ్రిడ్జి పై నుండి వరద ప్రవాహం వెళుతుండడంతో నాంపల్లి కొండమల్లేపల్లి మధ్య రాకపోకలు స్తంభించాయి.

137 రైళ్లు పూర్తిగా, ఏడు రైళ్లు పాక్షికంగా రద్దు

మొంథా తుఫాను ధాటికి దక్షిణ మధ్య రైల్లే 137 రైళ్లను పూర్తిగా రద్దు చేయగా, ఏడు రైళ్లను పాక్షికంగా రద్దు చేసింది. దీంతో పాటుగా 30 రైళ్లను దారి మళ్లించింది. అనేక రైళ్లను రీ షెడ్యూల్ చేసింది. పలు గూడ్సురైళ్లు స్టేషన్లలోనే నిలిచిపోయాయి.

రాష్ట్రవ్యాప్తంగా వర్షపాతం నమోదు

తుఫాను ప్రభావంతో గురువారం రాష్ట్రంలోని ఆదిలాబాద్, కొమురంభీ ఆసిఫాబాద్, మంచిర్యాల, జయశంకర్ భూపాలపల్లి, ములుగు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ కేంద్రం హెచ్చరించింది. బుధవారం రాత్రి కురిసిన వర్షాలకు వరంగల్ జిల్లా పర్వతగిరి మండలం కల్లెడలో అత్యధికంగా 31.6 సెం.మీ వర్షపాతం కురిసిందని వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. 

అలర్ట్‌గా ఉండండి

మన తెలంగాణ/హైదరాబాద్ : వరి కోతల సమయం కావడం, పలుచోట్ల కల్ల్లాల్లో ధాన్యం ఉన్న నేపథ్యంలో రైతులకు ఎటువంటి నష్టం వాటిల్లకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని అధికారుల ను సిఎం రేవంత్ ఆదేశించారు. ధాన్యం, పత్తి కొనుగోలు కేంద్రా ల్లో తగిన ఏర్పాట్లు చేయాలని ముఖ్యమంత్రి అధికారులకు సూ చించారు. మొంథా తుపాను ప్రభావం ఉమ్మడి ఖమ్మం, వరంగ ల్, నల్గొండ జిల్లాల్లో అధికంగా ఉండటం, హైదరాబాద్ సహా ఇత ర జిల్లాల్లోనూ భారీ వర్షాలు కురుస్తుండటంతో అన్ని శాఖల అధికారులు, సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని సిఎం ఆదేశించారు. మొంథా తుఫాను ప్రభావంపై సిఎం రేవంత్‌రెడ్డి అధికారులను బుధవారం ఆరా తీశారు.

ఈ సందర్భంగా  అధికారులతో సిఎం రేవంత్‌రెడ్డి మాట్లాడుతూ మహబూబాబాద్ జిల్లా డోర్నకల్ జంక్షన్ లో గోల్కొండ ఎక్స్‌ప్రెస్, గుండాతిమడుగు స్టేషన్‌లో కోణార్క్ ఎక్స్‌ప్రెస్‌లు నిలిచిపోయాయని, పలు రైళ్లను దక్షిణ మధ్య రైల్వే అధికారులు దారి మళ్లీంచారని, ఈ నేపథ్యంలో ప్రయాణికులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలని సిఎం రేవంత్ అధికారులను ఆదేశించారు. తీవ్ర వర్ష ప్రభావం ఉన్నచోట ఎస్‌డిఆర్‌ఎఫ్, ఎన్డీఆర్‌ఎఫ్ బృందాలను రంగంలోకి దింపాలని, జిల్లా కలెక్టర్లు ఆయా బృందాలకు దిశానిర్దేశం చేయాలని ముఖ్యమంత్రి సూచించారు. హైదరాబాద్‌లో ప్రజల నుంచి వచ్చే వినతులకు జీహెచ్‌ఎంసీ, హైడ్రా, ఎస్‌డిఆర్‌ఎఫ్, అగ్నిమాపక శాఖ సిబ్బంది తక్షణమే స్పందించాలని సిఎం ఆదేశించారు.

నగర, పురపాలక, పంచాయతీల పారిశుద్ధ్య సిబ్బంది అప్రమత్తంగా

వాగులు, వంకలు పొంగే ప్రమాదం ఉన్నందున జిల్లా అధికారులు అప్రమత్తంగా ఉండాలని, లోతట్టు ప్రాంతాల్లోని కుటుంబాలను సహాయక శిబిరాలకు తరలించాలని సిఎం ఆదేశించారు. నీటి పారుదల శాఖ అధికారులు, సిబ్బంది రిజర్వాయర్లు, చెరువులు, కుంటల నీటి మట్టాన్ని ఎప్పటికప్పుడు పరిశీలిస్తూ నీటి విడుదలపై ముందుగానే కలెక్టర్లు, క్షేత్ర స్థాయి సిబ్బందికి సమాచారం ఇవ్వాలని సిఎం రేవంత్‌రెడ్డి సూచించారు. పూర్తిగా నిండిన చెరువులు, రిజర్వాయర్ల వద్ద ఇసుక బస్తాలను ముందుగానే సిద్ధంగా ఉంచాలని సిఎం సూచించారు. రోడ్లపై నీరు నిలిచిన ప్రాంతాల్లో, లో లెవల్ బ్రిడ్జిలు, కాజ్‌వేలపై నుంచి రాకపోకలు పూర్తిగా నిషేధించాలన్నారు. పోలీసులు, రెవెన్యూ అధికారులు వాటి సమీపంలో బారికేడ్లు ఏర్పాటు చేసి పర్యవేక్షణ చేయాలని సిఎం ఆదేశించారు.

తుఫాను ప్రభావంతో వర్షపు నీరు నిల్వ కారణంగా అంటువ్యాధులు ప్రబలే ప్రమాదం ఉన్నందున నగర, పురపాలక, పంచాయతీలకు సంబంధించిన పారిశుద్ధ్య సిబ్బంది ఎప్పటికప్పుడు పారిశుద్ధ్య పనులు చేపట్టాలని సిఎం సూచించారు. వైద్య ఆరోగ్య శాఖ తగినంత మందులు అందుబాటులో ఉంచుకోవాలని అవసరమైన చోట్ల వైద్య శిబిరాలు ఏర్పాటు చేయాలని సిఎం ఆదేశించారు. ప్రాణ నష్టం, ఆస్తి నష్టం, పశు నష్టం చోటుచేసుకోకుండా జాగ్రత్తలు వహించాలని సిఎం సూచించారు. రెవెన్యూ, విద్యుత్, పంచాయతీరాజ్, ఆర్ అండ్ బీ, వైద్య ఆరోగ్య, పోలీస్, అగ్నిమాపక శాఖలు, ఎస్‌డిఆర్‌ఎఫ్ సిబ్బంది సమన్వయంతో సాగాలని సిఎం ఆదేశించారు. హైదరాబాద్ లో ప్రజల నుంచి వచ్చే వినతులకు జీహెచ్‌ఎంసీ, హైడ్రా, ఎస్‌డిఆర్‌ఎఫ్, అగ్నిమాపక శాఖ సిబ్బంది తక్షణమే స్పందించాలని రేవంత్ రెడ్డి ఆదేశించారు.

అత్యవసరం అయితే తప్ప అధికారులెవరూ సెలవుపై వెళ్లొద్దు: మంత్రి కోమటిరెడ్డి

రాష్ట్ర వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలోనే ఆర్ అండ్ బి అధికారులు ఫీల్డ్ లెవెల్లో హై అలర్ట్‌గా ఉండాలని మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి అధికారులకు కీలక ఆదేశాలు జారీ చేశారు. వర్షాల నేపథ్యంలోనే మంత్రి కోమటిరెడ్డి అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి కోమటిరెడ్డి మాట్లాడుతూ అత్యవసరం అయితే తప్ప అధికారులెవరూ సెలవుపై వెళ్లొద్దని మంత్రి కోమటిరెడ్డి సూచించారు. మాన్సూన్ సీజన్‌లో ఎలాగైతే ముందస్తు జాగ్రత్తలు తీసుకున్నామో ప్రస్తుతం కూడా అదే స్ఫూర్తితో పని చేయాలని మంత్రి పేర్కొన్నారు. ప్రజలను అప్రమత్తం చేయడానికి పోలీసు, రెవెన్యూ, విద్యుత్, ఇరిగేషన్, పిఆర్ శాఖలతో సమన్వయం చేసుకోవాలన్నారు. కాజ్ వేలు, కల్వర్టులు వద్ద ప్రమాద హెచ్చరికలతో కూడా సైన్ బోర్డులు ఏర్పాటు చేయాలన్నారు. అదేవిధంగా ఆర్ అండ్ బి ప్రధాన కార్యాలయంలో కంట్రోల్ సెంటర్ అన్ని జిల్లాలతో అనుసంధానం చేయాలని అధికారులకు మంత్రి కోమటిరెడ్డి సూచించారు. ఎమర్జెన్సీ అయితేనే ప్రజలు రోడ్లపైకి రావాలని, అధికారులు సూచించే జాగ్రత్తలు పాటించాలని మంత్రి కోమటిరెడ్డి విజ్ఞప్తి చేశారు.

ఆస్తి, ప్రాణనష్టం జరగకుండా ముందస్తు చర్యలు చేపట్టాలి: మంత్రి పొంగులేటి

తుఫాను ప్రభావం నేపథ్యంలో కురుస్తున్న భారీవర్షాలపై బుధవారం రెవెన్యూ, విపత్తుల నిర్వహణ అధికారులతో మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి బుధవారం సమీక్ష నిర్వహించారు. భారీ వర్షాల నేపథ్యంలో రాష్ట్రంలో వివిధ జిల్లాల్లో ప్రస్తుత పరిస్థితి గురించి మంత్రి పొంగులేటి ఆరా తీశారు. భారీ వర్షాల వల్ల జన జీవనానికి ఆటంకాలు లేకుండా తక్షణ చర్యలు చేపట్టాలని అధికారులను ఆయన ఆదేశించారు. లోతట్టు ప్రాంతాలు, వరద ముప్పు ప్రాంతాల్లో చేపట్టాల్సిన రక్షణ చర్యల గురించి మంత్రి పొంగులేటి సూచనలు జారీ చేశారు. భారీ వర్షాల వల్ల ఎలాంటి ఆస్తి నష్టం, ప్రాణ నష్టం జరగకుండా ముందస్తు చర్యలు చేపట్టాలన్నారు. రాగల 24 గంటల్లో ఉమ్మడి వరంగల్, ఆదిలాబాద్, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, కామారెడ్డి, సిద్దిపేట జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని అధికారులతో మంత్రి పొంగులేటి తెలిపారు. అలాగే, యాదాద్రి భువనగిరి, మెదక్, మేడ్చల్, పెద్దపల్లి జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయన్న వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో రెవెన్యూ యంత్రాంగం పూర్తిస్థాయిలో అప్రమత్తంగా ఉండాలని మంత్రి పొంగులేటి ఆదేశించారు. విద్యుత్, పంచాయతీరాజ్, ఆర్ అండ్ బి తదితర విభాగాలతో రెవెన్యూ యంత్రాంగం సమన్వయం చేసుకోవాలని సూచించారు.

అజారుద్దీన్‌కు కేబినెట్‌లో చోటు

మన తెలంగాణ/హైదరాబాద్ : జూబ్లీహిల్స్ ఉ ప ఎన్నిక సమీపిస్తున్న తరుణంలో మంత్రివర్గ విస్తరణకు రాష్ట్ర ప్రభుత్వం అనూహ్యంగా నిర్ణ యం తీసుకుంది. ఇంతవరకు మంత్రివర్గంలో మైనార్టీ సామాజికవర్గానికి ప్రాతినిధ్యం లేకపోవడంతో ఆ స్థానంలో క్రికెట్ మాజీ కెప్టె న్ అజారుద్దీన్‌కు చోటు కల్పించాలని సీఎం నిర్ణయం తీ సుకున్నారు. ఈ మేరకు శుక్రవారం మంత్రివర్గ విస్తరణలో ఆజారుద్దీన్ ప్రమాణస్వీకారం చేయనున్నారు. ఈ విషయాన్ని రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే రాజ్‌భవన్‌కు సమాచారం పంపించినట్టుఅధికార వర్గాల సమాచారం. కాగా ఉప ఎన్నిక జరుగునున్న జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో మై నారిటీ ఓటర్లు అధికంగా ఉండటం ఆ వర్గం

ఓ టర్లకు గాలం వేయడానికే అజారుద్దీన్‌కు మం త్రివర్గంలో స్థానం కల్పించాలన్న నిర్ణయానికి కారణమనిరాజకీయవర్గాలు అంచనా వేస్తున్నా యి. ఈ అంశంపై పిసిసి అధ్యక్షుడు బి. మ హేష్ కుమార్ గౌడ్ స్పందిస్తూ, మంత్రివర్గంలో మైనారిటీ స్థానం కల్పించాలన్న ఆలోచన ఎప్ప టి నుంచో ఉందని, ఇప్పుడు ఆ అవకాశం అజర్‌కు దక్కబోతుందన్నారు. ఇలా ఉండగా శుక్రవారం ఉదయం 11 గంటలకు రాజ్‌భవన్‌లో అజారుద్దీన్‌తో గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ప్రమాణం చేయించనున్నట్లు పార్టీ వర్గాల సమాచారం. రాజ్‌భవన్‌లో ప్రమాణ స్వీకారానికి సంబంధించిన ప్రక్రియ ఇప్పటికే మొదలు పెట్టినట్లు తెలిసింది.

ప్రతిష్టాకరంగా తీసుకున్న సీఎం రేవంత్ రెడ్డి

జూబ్లీహిల్స్ అసెంబ్లీ నియోజకవర్గంలో కాంగ్రెస్ అభ్యర్థిని గెలిపించుకోవడం ద్వారా పార్టీ, ప్రభుత్వంపై తన పట్టును నిలబెట్టుకోవాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి భావిస్తున్నారని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తోన్నారు. ఇప్పటికే పదకొండు మంది మంత్రులను, ఒక ఎంపీని నియోజకవర్గంలోని అన్ని డివిజన్లకు ఇన్‌ఛార్జీలుగా నియమించిన సంగతి తెలిసిందే. తెలంగాణలో పార్టీ బలంగా ఉందన్న సంకేతాన్ని అధిష్ఠానానికి పంపించడానికి జూబ్లీహిల్స్ ఎన్నికలను సీఎం రేవంత్‌రెడ్డి ప్రతిష్ఠాకరంగా తీసుకున్నట్టు సీఎం సన్నిహిత వర్గాల సమాచారం. సీఎం రేవంత్‌రెడ్డి నేతృత్వంలోని ప్రభుత్వం పట్ల ప్రజలలో తీవ్ర వ్యతిరేకత ఉందని ప్రతిపక్ష పార్టీలు ప్రచారం చేస్తుండగా,

మరోవైపు పార్టీలో సీఎం వ్యతిరేక వర్గీయులు కూడా అధిష్ఠానానికి తరుచు ఫిర్యాదు చేస్తోన్నట్టు పార్టీలో ప్రచారం జరుగుతోంది. అటు ప్రతిపక్షానికి, ఇటు స్వపక్షంలో విపక్షానికి ఈ రెండింకి చెక్ పెట్టడానికి ఒక దెబ్బకు రెండు పిట్టలు అన్న చందంగా ఈ ఎన్నికలను సీఎం రేవంత్‌రెడ్డి ప్రతిష్ఠాకరంగా తీసుకొని ఏ విధంగా గెలిచితీరాలని పట్టుదలతో ఉన్నట్టు తెలిసింది.ఈ ఉప ఎన్నికల్లో విజయం సాధించడం ద్వారా పార్టీ నమ్మకాన్ని నిలబెట్టుకోవడంతో పాటు ప్రతిపక్షాల విమర్శలకు ధీటైన జవాబు ఇచ్చినట్లు అవుతుందని సీఎం రేవంత్‌రెడ్డి భావిస్తున్నట్టు ఆయన సన్నిహిత వర్గాల సమాచారం. ఈ ఉప ఎన్నికలో విజయం సాధించడం ద్వారా త్వరలో నిర్వహించబోయే స్థానిక సంస్థల ఎన్నికలపైనా దీని ప్రభావం ఉంటుందని అధికార పార్టీ అంచనా వేస్తోంది.

అజర్‌నే ఎందుకు?

భారత క్రికెట్ మాజీ కెప్టెన్ అజారుద్దీన్‌కే మంత్రివర్గంలోకి తీసుకోవడానికి జూబ్లీహిల్స్ అసెంబ్లీ నియోజకవర్గంలో అత్యధికంగా మైనారిటీ ఓటర్లు ఉండటమే కారణమని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్త్తున్నారు. ప్రస్తుత కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న నవీన్ యాదవ్ గతంలో 2014 మజ్లీస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేసి ద్వితీయ స్థానంలో నిలిచారు. ఈ ఉప ఎన్నికలో ఆయన్నే కాంగ్రెస్ పార్టీ తన అభ్యర్థిగా బరిలోకి దించింది. గతంలో నవీన్ యాదవ్‌తో ఉన్న సంబంధాల నేపథ్యంలో మజ్లీస్ పార్టీ అధ్యక్షుడు అసదుద్దీన్ ఒవైసీ కూడా కాంగ్రెస్ అభ్యర్థికి మద్దతు ప్రకటించారు. వీటన్నింటి దృష్టిలో పెట్టుకుని సరిగ్గా పోలింగ్‌కు వారం రోజుల ముందు మైనార్టీ వర్గానికి మంత్రివర్గంలో స్థానం కల్పించేలా సీఎం రేవంత్‌రెడ్డి వ్యూహత్మక ఎత్తుగడగా నిర్ణయం తీసుకోవడం ద్వారా కాంగ్రెస్ అభ్యర్థి విజయావకాశాలు మరింత మెరుగు అయినట్టేనని రాజకీయ వర్గాలు అంచనా వేస్తున్నాయి.

ఈ నిర్ణయం వల్ల మంత్రివర్గంలో జిహెచ్‌ఎంసి పరిథిలో ప్రాతినిధ్యం లేదన్న విమర్శకు కూడా చెక్ పెట్టినట్టు అయిందని చెప్పవచ్చు. రెండేళ్ళుగా మంత్రివర్గంలో గ్రేటర్ హైదరాబాద్ నుంచి ఎవరూ లేరు. బిఆర్‌ఎస్ అధికారంలో ఉన్నప్పుడు మంత్రివర్గంలో హైదరాబాద్ నుంచి మహమూద్ అలీ, తలసాని శ్రీనివాస్ యాదవ్, డిప్యూటీ స్పీకర్‌గా పద్మారావు ఉన్న సంగతి తెలిసిందే.

సిఎం రేవంత్‌రెడ్డితో అజారుద్దీన్ భేటీ

మైనారిటీ నేతల ధన్యవాదాలు

భారత క్రికెట్ మాజీ కెప్టెన్ అజారుద్దీన్ బుధవారం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిసారు. అజర్‌ను శుక్రవారం మంత్రివర్గంలోకి తీసుకోనున్నందున ఆయన ముఖ్యమంత్రిని కలిసి తనకు కల్పిస్తున్న అవకాశానికి ధన్యవాదాలు తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు మహ్మద్ షబ్బీర్ అలీ, ఇంకా పలు ముస్లిం సంస్థల నాయకులూ ముఖ్యమంత్రిని కలిసి రాష్ట్ర మంత్రివర్గంలోకి మైనారిటీ వర్గానికి అవకాశం కల్పిస్తున్నందుకు కృతజ్ఞతలు తెలిపారు.

జూబ్లీహిల్స్ లో బిఆర్‌ఎస్ గెలిస్తే ఏమైనా జరగొచ్చు

మన తెలంగాణ/హైదరాబాద్ : జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో బిఆర్‌ఎస్ గెలిస్తే ఏమైనా జరగొచ్చని, మూడేళ్ల వరకు ఎదురుచూడాల్సిన అవసరం ఉం డదని మాజీ మంత్రి, ఎమ్మెల్యే, బిఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ పేర్కొన్నారు. కాంగ్రెస్ పైసలు ఇస్తే తీసుకోవాలని, కానీ, ఓటు మాత్రం బిఆర్‌ఎస్‌కు వేయాలని ఆయన కోరారు. కత్తి వాళ్లకు ఇ చ్చి యుద్ధం తమను చేయమంటే ఎలా అని కెటిఆర్ ప్రశ్నించారు. కత్తి తమకు ఇవ్వాలని కాంగ్రెస్ తో యుద్ధం చేసే బాధ్యత తమదని కెటిఆర్ స్పష్టం చేశారు. తెలంగాణ భవన్‌లో బుధవారం నిర్వహించిన మున్నూరుకాపు ఆత్మీయ సమ్మేళనంలో బిఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ మాట్లాడు తూ భర్త చనిపోతే భార్యకు బాధ ఉండదా..? మా గంటి సునీతపై కామెంట్ చేయడానికి మంత్రులకు సిగ్గు ఉండాలంటూ కెటిఆర్ ఫైర్ అయ్యారు. వాళ్ల కుటుంబంలో ఎవరైనా చనిపోతే కాంగ్రెస్ నే తలకు బాధ కలగదా అంటూ ఆయన నిలదీశారు. కాంగ్రెస్ అభ్యర్థి సోదరుడికే మూడు ఓట్లు ఉన్నాయని కెటిఆర్ వ్యాఖ్యానించారు. ప్రజలు ఓటేయరని తెలిసి దొంగ ఓట్లతో గెలవాలని చూస్తున్నార ని కెటిఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు.

ప్రజలు అప్రమత్తంగా లేకపోతే వారి ఓటు కూడా ఎవరో ఒక రు వేసేస్తారన్నారు. మున్నూరు కాపులకు సముచిత గౌరవం, సముచిత ప్రాధాన్యం ఇచ్చిన ఘనత కెసిఆర్‌దని ఆయన చెప్పుకొచ్చారు. కాంగ్రెస్ ప్ర భుత్వంలో కరెంటు కూడా సరిగా ఉండట్లేదని కెటిఆర్ విమర్శించారు. జీహెచ్‌ఎంసీ ఎన్నికల తర్వా త ఫ్రీ వాటర్ స్కీం కూడా ఎత్తేస్తారని ఒక ఇంటర్వ్యూలో సిఎం రేవంత్ రెడ్డే ఈ విషయాన్ని బయటపెట్టారని కెటిఆర్ తెలిపారు. ఒక్క కొత్త రోడ్డు లేదని, కొత్త బ్రిడ్జి లేదని, కొత్త బిల్డింగ్ కట్టలేదని కెటిఆర్ విమర్శించారు. కానీ, కెసిఆర్ కట్టిన బిల్డింగ్‌లను మాత్రం ప్రారంభిస్తున్నారంటూ ఆయన ఫైర్ అయ్యారు. పార్లమెంట్‌లో బిల్లు పెడితే బిసి బిల్లుకు బిఆర్‌ఎస్ కూడా మద్దతు ఇస్తుందని చెప్పామని మాజీ మంత్రి కెటిఆర్ పేర్కొన్నారు. ఈ ఆత్మీయ సమ్మేళనంలో పొన్నాల లక్ష్మయ్య, వద్దిరాజు రవిచంద్ర, గంగుల కమలాకర్, దాస్యం వినయ్ భాస్కర్, శంబీపూర్ రాజు తదితరులు పాల్గొన్నారు.

రీయింబర్స్‌మెంట్‌పై విజిలెన్స్

మన తెలంగాణ/హైదరాబాద్ : ఫీజు రీయింబర్స్‌మెంట్‌లో అవకతవకలు, అక్రమాలపై చె క్ పెట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వం దృష్టి సారించింది. ఈ వ్యవహారంపై విజిలెన్స్ విచారణకు రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించింది. ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలు చెల్లించాలనే డిమాండ్ తో ఇప్పటికే పలుమార్లు ఇంజినీరింగ్ కళా శా లలు (వృత్తి విద్యా కళాశాలలు) యాజమాన్యాలు ప్రభుత్వానికి అల్టిమేటం జారీ చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఈ వ్యవహారాన్ని రాష్ట్ర ప్రభుత్వం విజిలెన్స్ విచారణకు ఆదేశించటం మరో మలుపు తిరిగింది. కళాశాలల నిర్వహణ, నిబంధనల ప్రకారం జరుగుతున్నాయా? ఇందులో చేరుతున్న విద్యార్థులకు నిబంధనల ప్రకారమే ప్రవేశాలు జరిగాయా? వాటిలో నిబంధనల మేరకు వసతి సౌకర్యాలు ఉన్నాయా? రీయింబర్స్‌మెంట్‌కు దరఖాస్తు చేసుకున్న విద్యార్థులు అర్హులైనా? తదితర అంశాలపై విచారణ జరిపి నివేదిక

ఇవ్వాల్సిందిగా విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టర్ జనరల్‌ను ఆదేశిస్తూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.రామకృష్ణారావు ఉత్తర్వు లు జారీ చేశారు. ఈ విజిలెన్స్ విచారణకు స హకారం అందించాల్సిందిగా వృత్తి విద్యా శా ఖ అధికారులను ప్రభుత్వం ఆదేశించింది. పోలీసు, విద్యాశాఖ సహకారంతో రాష్ట్ర వ్యా ప్తంగా ఉన్న ప్రైవేటు, వృత్తి విద్యా కళాశాలల సంస్థలపై విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారులు దర్యాప్తు జరిపి ప్రభుత్వానికి నివేదిక ఇవ్వాలని ఈ ఉత్తర్వుల్లో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి పేర్కొన్నారు. ఫీజు రీయింబర్స్‌మెంట్ పొందుతున్న వృత్తి విద్యా కళాశాలలకు అనుమతి ఉందా? లేదా?, వీటిలో చదువుతున్న విద్యార్థులు అర్హులైనా? వారి అడ్మిషన్స్ నిబంధనల ప్రకారమే జరిగాయా?, ఈ కళాశాలలకు టీచింగ్, నాన్ టీచింగ్ తగినంతగా ఉందా? లేదా? ఈ కళాశాలలకు క్లాస్‌రూంలు, ఫర్నిచర్,

ల్యాబ్స్ తదితర మౌలిక వసతులు నిబంధనలు ప్రకారం కలిగి ఉన్నాయా? లేవా? ఇందులో చదువుకున్న విద్యార్థులు నాణ్యమైన విద్య అందిస్తున్నాయా? లేవా?, విశ్వవిద్యా యాల మార్గదర్శకాలను, ప్రభుత్వ మార్గదర్శకాలను ఈ కళాశాలలు పాటిస్తున్నాయా? లేవా?, ఫీజు రీయింబర్స్‌మెంట్ పొందడానికి దరఖాస్తు చేసుకున్న విద్యార్థుల హాజరు శాతం సక్రమంగా ఉందా? లేదా?, ఈ కళాశాలలో ఉన్న అవకతవకలు, అక్రమాలపై ఏమైనా ఫిర్యాదులున్నాయా , అలాగే విజిలెన్స్ ఎన్‌ఫోర్స్‌మెంట్ శాఖ తనిఖీలకు వెళ్లినప్పుడు వారికి ఎదురైన అనుభవాలను ఈ నివేదికలో పొందుపర్చాల్సిందిగా ప్రభుత్వం తన ఉత్తర్వుల్లో పేర్కొంది. హయ్యర్, స్కూల్ ఎడ్యుకేషన్ శాఖలు తమ అధికారులను విజిలెన్స్ ఎన్‌ఫోర్స్‌మెంట్ బృందాలకు సహకారం అందించేందుకు పంపాల్సిందిగా ఉత్తర్వుల్లో ఆదేశించింది. ప్రభుత్వం నుంచి ఫీజు రీయింబర్స్‌మెంట్ పొందుతున్న కళాశాలల పనితీరుతో పాటు పేద విద్యార్థులకు ఉద్దేశించిన ఫీజులు సక్రమంగా వినియోగమవుతున్నాయా? లేదా? తదతరాంశాలపై వెంటనే నివేదిక ఇవ్వాల్సిందిగా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.రామకృష్ణారావు జారీ చేసిన ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.

రఫేల్‌లో రాష్ట్రపతి ప్రయాణం

అంబాలా: రాష్ట్రపతి ద్రౌపది ముర్ము బుధవారం వీర నా రీ అయ్యారు. హర్యానాలోని అంబాలాలో భారతీయ వా యుసేన స్థావరం నుంచి ఆమె రఫేల్ యుద్ధ విమానం లో విన్యాస విహారం చేశారు. సహ పైలట్‌గా ముందుకు సాగారు. రాష్ట్రపతి ప్ర త్యేక యూనిఫాం ధరించి రఫేల్ యుద్ధ విమానాన్ని అధిరోహించి విహరిస్తున్న ఫోటోలు సామాజిక మాధ్యమం ఎక్స్‌లో పోస్టు చేశారు. ఓ యుద్ధ విమానంలో త న ప్రయాణం సాహసోపేత, ఆనందదాయక అనుభూతిని ఇచ్చిందని రాష్ట్రపతి తెలిపారు. ఇది తాను మరవలేని అపురూ పక్షణం అని స్పందించారు. భారతీయ రక్షణ పాటవ దిశలో ఇది మరింత గర్వకార ణం అని పేర్కొన్నారు. భారతీయ ఫైట ర్ విమానాలలో రెండు సార్లు ప్రయాణించిన ఘనత పొందిన తొలి రాష్ట్రపతిగా ఆ మె నిలిచారు. 2023 ఏప్రిల్‌లో రాష్ట్రపతి అ సోంలోని తేజ్‌పూర్ వైమానిక స్థావరం నుంచి సుఖోయ్-౩౦

ఎంకెఐ యుద్ధ విమానంలో ఇటువంటి సాహస యా త్రనే చేశా రు. ఇప్పుడు ఆమె రఫేల్‌ను ఎంచుకుని ముం దుకు సాగారు. భారత త్రివిధ సా యుధ బలగాలకు స ర్వం సహాధికారి హోదాలో రాష్ట్రపతి ప్రత్యేకంగా జి సూ ట్, సన్ గ్లాస్‌తో రఫేల్‌లోకి వెళ్లారు. ఉదయం 11.27 నిమిషాలకు యుద్ధ విమాన ప్రయాణం సాగింది. రాష్ట్రపతికి ముందుగా అంబాలా వైమానిక స్థావరంలో దేశ తొ లి మహిళా రఫేల్ యుద్ధ విమాన పైలట్, స్కాడ్రన్ లీడ ర్ శివాంగి సింగ్ స్వాగతం పలికారు. ఆమెను విమా నం వరకూ తోడ్కోని వెళ్లారు. ఫ్రాన్స్ కంపెనీ తయారీ రఫేల్ లో గ్రూప్ క్యాప్టెన్ అ మిత్ గెహాని సారధ్యంలో రఫేల్ స ముద్ర మట్టానికి దాదాపు 15,000 అడుగుల ఎత్తున, గంటకు 700 కిలోమీటర్ల వేగంతో దూసుకువెళ్లింది. అరగంట పాటు దాదాపు 200 కిలోమీటర్ల వరకూ ఆమె రఫేల్‌లో ప్రయాణించారు. అపార శక్తిపాటవ శక్తిని రా ష్ట్రపతి స్వయంగా స్వీయానుభవంతో పరిశీలించారు. రాష్ట్రపతి రఫేల్ వి న్యాసం గురించి ఆ తరువాత రాష్ట్రపతి భ వన్ వర్గాలు తమ ప్రకటనలో తెలిపాయి.

దేశ వాయుసేన సివంగి శివాంగి

వారణాసిలో పుట్టి పెరిగి, అక్కడే చదివిన పైలట్ శివాంగి సింగ్‌ను ఆపరేషన్ సిందూర్ దశలో తాము పట్టుకున్న ట్లు, ఆమె యుద్ధ ఖైదీ అయినట్లు పాకిస్థాన్ ప్రచారం చేసుకుంది. పలు యుద్ధ విమానాలలో పైలట్‌గా వ్యవహరించి తన సత్తా చాటుకున్న శివాంగి ఇప్పుడు రఫేల్ పై లట్‌గా కూడా తన శక్తిని పలు దశలలో తె లియచేశారు. రఫేల్ రాణిగా పేరొందిన శివాంగి భారతీయ వైమానిక దళానికి ప్ర త్యేకతను తీసుకువచ్చారు. భారత్ యుద్ధ విమానాలను నేలకూల్చినట్లు ఆపరేషన్ సిందూర్ చర్య దశలో పాక్ సైన్యం సా మాజిక మాధ్యమాలలో అసత్య ప్రచారం సాగించింది. అయితే అది తప్పుడు ప్రచారం అని ప్రపంచానికి తాజాగా నిర్థారణ అయింది. పాక్ అసత్య ప్రచారాన్ని పలు దఫాలుగా ఖండించిన భారత ప్రభుత్వం మరోసారి రాష్ట్రపతికి ఆమెతో స్వాగతం పలికించడం విశేషం. వైమానిక స్థావరంలో ఆమె గర్వంగా నవ్వుతూ రాష్ట్రపతి పక్కన నిలబడడం వాయుసేన, సైనిక శక్తిలో మహిళా ప్రాతినిధ్యాన్ని చాటింది. 

Wordpress Free Themes and Premium WP Plugins Download