elexbet güncel girişklasbahisklasbahis girişklasbahis güncel girişlimanbetlimanbet girişlimanbet güncel girişrestbetrestbet girişrestbet güncel girişqueenbetqueenbet girişqueenbet güncel girişrestbetrestbet girişperabetperabet girişelexbetelexbet girişklasbahisklasbahis girişklasbahis güncel girişrestbet girişelexbet girişperabet girişqueenbet girişgalabet girişXM海外fxvizyonbet girişvizyonbetwinxbet girişwinxbetyakabet girişyakabetkulisbet girişkulisbetteosbet girişteosbetperabet girişbetasus girişteosbet girişgalabet girişrestbet girişvizyonbet girişyakabet girişpadişahbetrealbahiswinxbetkulisbetteosbetgalabetelexbetperabetteosbetvizyonbetbetasusultrabetpadişahbetwinxbetrestbetrealbahisperabetkulisbetrealbahiscasibomcasibomcasibom girişcasibom güncel girişcasibomcasibom girişcasibom güncel girişExnessXMsohobetteosbethilbetperabetbetmarinoenbetsuratbetaresbetyakabetatlasbet海外fxteosbetteosbet girişteosbetcasinoroyalcasinoroyal girişcasinoroyalpadişahbetpadişahbet girişpadişahbetkulisbetkulisbet girişwinxbetwinxbet girişyakabetyakabet girişyakabetExnessizmit escortcasibom girişcasibom güncel girişhilbethilbet girişmislibetmislibet girişpuntobahispuntobahis girişgamabetgamabet girişhepsibethepsibet girişcasicostacasicosta girişrekorbetrekorbet girişatlasbetatlasbet girişsuratbetsuratbet girişpiabellacasinopiabellacasinohepsibahishepsibahisyouwinyouwintrendbettrendbetroyalbetroyalbetpadişahbetpadişahbetrinabetrinabetkulisbetkulisbetroyalbetroyalbetbetticketbetticketyakabetwbahiswinxbetbahiscasinosüratbethilbetenbetyakabetwbahiswinxbetbahiscasinosüratbethilbetenbetyouwinyouwin girişbetkolikbetturkeybetmarinovaycasinoyakabetyakabetaresbetaresbet girişaresbetaresbet girişkulisbetkulisbet girişkulisbetyakabetyakabetteosbetteosbet girişteosbetteosbet girişparobetparobetwipbetwipbet girişwipbetjoybetjoybet girişjoybetloyalbahisloyalbahis girişloyalbahis

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Eros Maç Tv

Hacklink

Hacklink panel

Hacklink

Hacklink

Hacklink Panel

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Buy Hacklink

Hacklink

Hacklink

jojobet - jojobet resmi giriş

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

หวยออนไลน์

Hacklink

Hacklink satın al

Hacklink Panel

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Eros Maç Tv

Hacklink

Hacklink panel

Hacklink

Hacklink

Hacklink Panel

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Buy Hacklink

Hacklink

Hacklink

jojobet - jojobet resmi giriş

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

หวยออนไลน์

Hacklink

Hacklink satın al

Hacklink Panel

casinolevant

casinolevant

bets10

jojobet

tlcasino

kavbet

piabellacasino giriş

bets10

realbahis

cratosroyalbet

mavibet

galabet

matbet

sakarya escort

casibom orjinal giriş

Casibom

jojobet

jojobet

efesbet

deneme bonusu veren yeni siteler

efesbet

jojobet

teosbet

jojobet 1120

kingroyal

vdcasino

parobet

betplay

istanbul escort

vaycasino

matbet

izmir escort

kulisbet

betgaranti giriş

betgaranti

betgaranti giriş

jojobet

casinolevant

holiganbet

tempobet

dinamobet giriş

marsbahis

casinolevant

casibom

bahislion

bahislion giriş

cratosroyalbet

artemisbet

milosbet

kalebet

eskisehir escort

Sweet Bonanza Super Scatter

Sweet Bonanza Oyna

Sweet Bonanza

Pusulabet

Pusulabet Giriş

Pusulabet

Pusulabet Giriş

casinowon

Jojobet

betcio

padişahbet

deneme bonusu

galabet

vegabet

ultrabet

grandpashabet

meritking

meritking

grandpashabet

kingroyal

madridbet

meritking

pusulabet

meritking

sekabet

imajbet

matbet

kingroyal

xnxx

porn

meritking

kralbet

meritking

madridbet

dinamobet

betebet

వాగులో దంపతులు గల్లంతు

మొంథా తుఫాన్ ప్రభావంతో ఉధ్ధృతంగా ప్రవహిస్తున్న వాగులో దంపతులు గల్లంతైన ఘటన అక్కన్నపేట మండలంలో బుధవారం రాత్రి చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం… సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ నియోజకవర్గం భీమదేవరపల్లి మండలానికి చెందిన ఈసంపల్లి ప్రణయ్ (28), కల్పన (24) దంపతులు భీమదేవరపల్లి నుండి ప్రణయ్ అత్తగారింటికి అక్కన్నపేటకు బయలుదేరి ప్రయాణిస్తుండగా ఎడతెరిపి లేకుండా భారీగా కురిసిన వర్షానికి కొత్తకొండ వద్ద రాకపోకలకు అంతరాయం కలిగి మోత్కులపల్లి మీదగా అక్కన్నపేటకు వెళ్లే క్రమంలో వాగు ఉద్రిక్తంగా ప్రవహించడంతో ద్విచక్ర వాహనంతో సహా దంపతులు వాగులో గల్లంతైనట్లు తెలుస్తోంది.

వాగు ప్రవాహంలో మల్లంపల్లి చెరువులో కొట్టుకొచ్చి గొర్ల సమ్మయ్య పశువుల షెడ్డు వద్ద గ్రామస్తులకు కనబడినట్లు తెలిపారు. ద్విచక్ర వాహనం నంబర్ ప్లేట్ ఆధారంగా గల్లంతైన వారి ఆచూకీ తెలుసుకున్నారు. గ్రామస్తులు పోలీసులకు సమాచారాన్ని అందించడంతో హుటాహుటిగా చేరిన ఎస్‌ఐ చాతరాజు ప్రశాంత్ ఘటన స్థలానికి చేరుకున్నారు. విషయం తెలుసుకున్న మంత్రి పొన్నం ప్రభాకర్ రెస్క్యూ టీంను పంపించి గాలింపు చర్యలు పకడ్బందీగా చేపట్టాలని ఆదేశించారు. సంఘటన స్థలానికి జిల్లా కలెక్టర్ కే. హైమావతి చేరుకొని పరిశీలించారు. రోదిస్తున్న కుటుంబ సభ్యులను ఓదార్చి వివరాలను క్షుణ్ణంగా అడిగి తెలుసుకున్నారు. సహాయక బృందాలకు గాలింపు చర్యలు మరింత వేగవంతం చేయాలని సూచించారు.

లంచం తీసుకుంటూ పట్టుబడ్డ గుట్ట ఆలయ విద్యుత్ అధికారి

మన తెలంగాణ/యాదగిరిగుట్ట: లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్‌గా పట్టుబడ్డ యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీనరసింహస్వామి వారి ఆలయ విద్యుత్ ఈఈ ఊడెపు రామారావును జ్యుడిషియల్ రిమాండ్‌కు తరలించినట్లు ఏసీబీ డీఎస్పీ జగదీష్ చందర్ తెలిపారు. గురువారం యాదగిరిగుట్టలో ఆయన విలేఖరులతో మాట్లాడుతూ రామారావు ప్రస్తుతం దేవాదాయశాఖలో విద్యుత్ ఇంచార్జ్‌గా వ్యవహరిస్తున్నారని తెలిపారు. ఓ కాంట్రాక్టర్ యాదగిరిగుట్ట ఆలయంలో లడ్డూ మిషనరీని మూడు నెలల క్రితం టెండర్ ద్వారా సప్లై చేశాడు. దీనికి సంబంధించి రూ.11.90 లక్షల బిల్లు అయిందని, బిల్లు మంజూరు చేయడానికి బిల్లులో 20 శాతం లంచాన్ని రామారావు డిమాండ్ చేశాడని తెలిపారు.

లంచం ఇవ్వడం ఇష్టం లేక నల్గొండ ఏసీబీ అధికారులను బాధితుడు సంప్రదించాడని, పక్కాగా నిఘా పెట్టి రామారావును పట్టుకున్నట్లు తెలిపారు. ప్రస్తుతం రామారావు మేడారం జాతర ఇంచార్జ్ ఎస్‌ఈగా వ్యవహరిస్తున్నాడని, బుధవారం మేడారం నుంచి వస్తుండగా బోడుప్పల్‌లో కాంట్రాక్టర్‌ను కలవమని చెప్పాడని తెలిపారు. కాంట్రాక్టర్‌ను కలిసిన రామారావు అతని దగ్గర నుంచి రూ.1.90 లక్షలు తీసుకుంటుండగా రామారావును పట్టుకున్నట్లు తెలిపారు. రామారావు దగ్గర నుంచి నగదు స్వాధీనం చేసుకున్నామని, నాంపల్లి ఏసీబీ కోర్టులో ప్రవేశపెట్టి అక్కడి నుంచి జ్యుడిషియల్ రిమాండ్‌కు తరలించినట్లు తెలిపారు. యాదగిరిగుట్ట ఆలయ కొండపైన రామారావు కార్యాలయంలో కూడా తనిఖీలు నిర్వహించామని, అతనికి సంబంధించిన ఇళ్లు, బంధువుల ఇళ్లలోనూ సోదాలు కొనసాగాయని తెలిపారు. త్వరలో పూర్తిస్థాయి వివరాలు అందజేస్తామని తెలిపారు. 

ఎసిబి వలలో అవినీతి చేప

 పౌల్ట్రీ ఫార్మ్‌లో సింగిల్ ఫేస్ ట్రాన్స్‌ఫార్మర్ కేటాయించేందుకు మెదక్ ట్రాన్స్ కో డీఈ షేక్ షరీఫ్ చాంద్ బాషా ఒక రైతు వద్ద ముప్పై వేలు లంచం తీసుకుంటుండగా గురువారం నాడు సాయంత్రం ఏసీబీకి అడ్డంగా దొరికిపోయాడు. ఏసిబి డీఎస్పీ సుదర్శన్ రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం… మెదక్ జిల్లా పాపన్నపేట మండలం సీతా నగర్ గ్రామనికి చెందిన భాస్కర్ అనే రైతు తన పౌల్ట్రీ ఫార్మ్ షెడ్ కు సింగల్ ఫేస్ ట్రాన్సఫర్మర్ ఇవ్వాలని గత ఐదు నెలల నుండి విద్యుత్ అధికారుల చుట్టూ తిరిగినా ట్రాన్స్‌ఫార్మర్ కేటాయించలేదు. రూ.30 వేలు ఇస్తేనే ట్రాన్స్‌ఫార్మర్ బిగిస్తామని చెప్పడంతో విసిగిపోయిన బాధితుడు భాస్కర్ ఎబిసిని ఆశ్రయించగా గురువారం రూ.9 వేలు ఫోన్ పే ద్వారా చెల్లించి మిగతా రూ.21వేలు నగదు ఇస్తుండగా రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నామన్నారు. డిఈ కార్యాలయంతో పాటు పట్టణంలోని నివాసం, హైదరాబాద్ మెహదీపట్నంలోని తన సొంత నివాసంతో కలిపి మొత్తం మూడు చోట్ల సోదాలు నిర్వహించడం జరిగిందన్నారు. డిఈ పై కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నామని ఏసీబీ డీఎస్పీ సుదర్శన్ రెడ్డి వెల్లడించారు.

ఉధృతంగా ప్రవహిస్తున్న వాగులో యువకుడి జలదీక్ష

 పొంగుతున్న వాగుపై రైతులు, గ్రామస్తులు, భక్తులు రాకపోకలకు పడుతున్న ఇబ్బందులు రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తెచ్చేందుకు ఓ యువకుడు వినూత్న ప్రయత్నం చేశాడు. ఈ క్రమంలో ఆ యువకుడు పొంగిపొర్లుతున్న వాగులో ప్రజా గర్జన నిరసన జల దీక్షను చేపట్టిన ఘటన గురువారం నాగర్‌కర్నూల్ జిల్లాలో చోటుచేసుకుంది. నాగర్‌కర్నూల్ జిల్లా కొల్లాపూర్ మండలం రామాపురంలోని పసువుల వాగులో గ్రామానికి చెందిన సామాజిక కార్యకర్త ఆకునమోని చంద్రయ్య యాదవ్ ప్రజా గర్జన నిరసన జలదీక్ష చేపట్టారు. గ్రామ సమీపంలో ఉన్న పసువుల వాగు పొంగిపొర్లుతుంది. వారం రోజుల నుంచి పొలాలకు రైతులు, కొండపై కొలువైన శ్రీ వెంకటేశ్వరస్వామి ఆలయానికి భక్తులు వెళ్లకుండా నానా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. పొంగుతున్న వాగును దాటడానికి వీలు కాకపోవడంతో పంటపొలాలు, సోమశిల లింక్ రోడ్డు,గుట్టపై వెలసిన శ్రీ వెంకటేశ్వర ఆలయానికి భక్తుల రాకపోకలు నిలిచిపోయాయి.

రామాపూర్ గ్రామానికి చెందిన సామాజిక కార్యకర్త ఆకునమోని చంద్రయ్య యాదవ్ ఈ సమస్యను రాష్ట్ర ప్రభుత్వం తో పాటు మంత్రి జూపల్లి కృష్ణారావు పరిష్కరించాలని కోరుతూ ఉధృతంగా పొంగుతున్న వాగులో జలదీక్షలో కూర్చున్నారు. ఈ దీక్షకు గ్రామస్తులు సంఘిభావం పలికారు. వరదలో వైకుంఠదామం షెడ్లు మునిగిపోయిందని ఆ గ్రామస్తులు వాపోయారు. గత నెల రోజుల క్రితం గ్రామంలో ఓ వ్యక్తి చనిపోతే నానా అవస్థలు పడుతూ అతి కష్టం మీద వాగు దాటి అంతిమ సంస్కారాలు చేయాల్సి వచ్చిందని గ్రామస్తులు తెలిపారు. వర్షం కాలంలో గ్రామంలో ఎవరైనా చనిపోతే ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని శవాన్ని ఎత్తుకొని వాగు దాటాల్సి వస్తుందని గ్రామస్తులు వాపోయారు. వెంటనే మంత్రి జూపల్లి కృష్ణారావు స్పందించి వాగుపై వంతెన నిర్మించాలని దీక్ష చేపట్టిన ఆకునమోని చంద్రయ్య యాదవ్ కోరారు. అధికారులు వచ్చి హామీ ఇచ్చే వరకు తాను జలదీక్ష కొనసాగిస్తానని ఆయన స్పష్టం చేశారు.

వరద ప్రవాహంలో యువతి గల్లంతు.. ఎస్‌డిఆర్‌ఎఫ్ గాలింపు చర్యలు

మన తెలంగాణ/జఫర్‌గడ్: మొంథా తుఫాను ప్రభావంతో కురిసిన భారీ వర్షాల కారణంగా వరద ప్రవాహం పెరిగి ప్రమాదం చోటుచేసుకుంది. జనగామ జిల్లా జఫర్‌గడ్ మండలంలోని తిమ్మంపేట్ సమీపంలో స్టేషన్ ఘన్‌పూర్‌జఫర్‌గడ్ ప్రధాన రహదారిపై బోళ్ల మత్తడి వద్ద బుధవారం రాత్రి ద్విచక్ర వాహనంపై వస్తున్న యువతీ, యువకుడు వరద ప్రవాహంలో కొట్టుకుపోయారు. యువకుడు మాత్రం ఓ చెట్టును ఆసరాగా చేసుకుని ప్రాణాలతో బయటపడగా, యువతి గల్లంతైంది. వెంటనే ఆ యువకుడు స్థానిక పోలీస్ స్టేషన్‌కు చేరుకుని ఘటన వివరాలను పోలీసులకు తెలిపాడు. సమాచారం అందుకున్న స్థానిక ఎస్సై రామారావు తన బృందంతో కలిసి అదే రాత్రి ఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని పరిశీలించారు. అయితే వరద ఉధృతి ఎక్కువగా ఉండడంతో వెనుదిరిగారు.

గురువారం ఉదయం 30 మంది ఎస్‌డిఆర్‌ఎఫ్ సిబ్బందిని రప్పించి గాలింపు చర్యలు ప్రారంభించారు. జనగామ దక్షిణ మండల డిసిపి రాజ మహేంద్ర నాయక్ , స్టేషన్ ఘన్ పూర్ ఆర్డీవో డిఎస్ వెంకన్న, వర్ధన్నపేట ఏసీపీ అంబటి నర్సయ్య, సీఐ శ్రీనివాసరావు పర్యవేక్షణలో గాలింపు చర్యలు చేపట్టారు. గురువారం పొద్దు పోయే వరకు గాలింపుచర్యలు చేపట్టినా ఫలితం లేకుండా పోయింది. శుక్రవారం కూడా గాలింపు చేపట్టనున్నట్లు అధికారులు వెల్లడించారు. స్థానికి తహసీల్దార్ బి. రాజేశ్, ఆర్‌ఐ లు బలరామ స్వామి, దేవేందర్ ఇతర అధికారులు గాలింపు చర్యల్లో పాల్గొన్నారు. కాగా యువతి తల్లి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు తెలిపారు.

మావోయిస్టుల స్థూపం కూల్చిన పోలీసు బలగాలు

మావోయిస్టుల నిర్మూలనే లక్షంగా పోలీసు బలగాల వేట కొనసాగుతోంది. మరోవైపు ఇప్పటికే భారీ స్థాయిలో మావోయిస్టులు లొంగుబాట పడుతున్నారు. ఆగ్రనాయకులు ఆయుధాలతో సహ లొంగిపోతున్నారు. మరోవైపు మావోయిస్టుల కోసం పోలీసు బలగాలు తమ వేటను కొనసాగిస్తున్నాయి. ఎప్పటికప్పుడు మావోయిస్టుల కుట్రను భగ్నం చేస్తున్నాయి. ఇందులో భాగంగా శుక్రవారం ఛత్తీస్గడ్ రాష్ట్రం బీజాపూర్ జిల్లా తర్రెం పోలీస్‌స్టేషన్ పరిధిలో గోటుంపల్లి అటవీ ప్రాంతంలో కూబింగ్ నిర్వహిస్తున్న పోలీసు భద్రత బలగాలు మావోయిస్టులకు చెందిన భారీ స్మారక స్థూపాన్ని గుర్తించి కూల్చివేశారు.

కిడ్నాప్‌కు గురైన 17 మంది పిల్లలు సురక్షితం

కిడ్నాపర్ బారి నుంచి 17 మందిని సురక్షితంగా రక్షించారు. ముంబై లోని ఆర్ ఏ స్కూడియోలో 17 మంది పిల్లలను బందీలుగా ఉంచిన నిందితుడు రోహిత్ ఆర్య తీవ్ర గాయాలతో ఆస్పత్రిలో చనిపోయాడు. పిల్లలను రక్షించే క్రమంలో కాల్పులు జరపక తప్పలేదు. గురువారం ముంబై లోని పోవై ప్రాంతంలో ఉన్న స్టూడియోలో రెస్క్యూ ఆపరేషన్ లో భాగంగా పోలీసులు అతడిపై కాల్పులు జరిపారు. కాల్పుల్లో ఆ వ్యక్తి తీవ్రంగా గాయపడిన తర్వాత సురక్షితంగా ఇద్దరు పెద్దలతో పాటు పిల్లలు అందరినీ కాపాడారని అధికారులు తెలిపారు. పిల్లలను వారి తల్లిదండ్రులకు అప్పగించారు.పిల్లలను విజయవంతంగా రక్షించిన తర్వాత ఆర్ ఏ స్టూడియో ఉద్యోగి అయిన ఆ నిందితుడిని అదుపులోకి తీసుకున్నట్లు ముందు అధికారులు చెప్పారు.

రిస్క్యూ ఆపరేషన్ కు ముందు తన డిమాండ్ ఏమిటో అధికారులకు చెప్పాలని అనుకుంటున్నట్లు నిందితుడు మెస్సేజ్ కూడా విడుదల చేశాడు. అయితే, అతను పిల్లలను ఎందుకు బందీలుగా పట్టుకున్నాడో, అధికారులతో ఏమి మాట్లాడాలని అనుకున్నాడో ఖచ్చితంగా తెలియలేదు.అంతకు ముందు ఆర్య అనే నిందితుడు తన వీడియో సందేశంలో కొంతమంది తో మాట్లాడాలనే తన డిమాండ్ నెరవేరని పక్షంలో పిల్లలు, ఇద్దరు పెద్దలు బందీలుగా ఉన్న భవనానికి నిప్పుపెడతానని బెదిరించాడు. తాను టెర్రరిస్ట్ కానని, పిల్లలను విడిపించడానికి పెద్ద మొత్తంలో డబ్బు డిమాండ్ చేయనని అతడు చెప్పాడు. అదికారులను తనతో మాట్లాడమని ఒత్తిడి చేయడానికి కేవలం మాట్లాడాలన్నదే తన డిమాండ్ అని చెప్పాడు.

 

తన మాట వినాలని అధికారులను గట్టిగా కోరుతూ, ఒకదశలో పిల్లలకు ఏదైనా హాని జరిగితే తన బాధ్యత ఏమీ లేదని ఆర్య అన్నారు.

మధ్యాహ్నం 2 గంటల ప్రాంతంలో పోవై పోలీసు స్టేషన్ కు 17 మంది బందీ పరిస్థితి విషయం తెలియడంతో పెద్దఎత్తున పోలీసు బృందాలు యాక్టింగ్ స్టూడియోకు చేరాయి. మొదట పోలీసులు ఆర్యతో చర్చలు జరపడానికి యత్నించారు. కానీ, అతడు తన డిమాండ్లపై మొండిగా పట్టుపట్టాడు. చర్చలు విఫలమైన తర్వాత, పోలీసులు పిల్లలను రక్షించేందుకు. బాత్రూమ్ ద్వారా బలవంతంగా స్టూడియోలోకి చొరబడ్డారని డిసిపి దత్తా మీడియాకు తెలిపారు. పిల్లలను రక్షించే క్రమంలో ఆర్యపై కాల్పులు జరిపి గాయపరిచారు. అతడి మానసిక స్థితి సరిగ్గా లేదని పోలీసులు తెలిపారు

వరద బాధితులకు ప్రభుత్వం అండగా ఉంది.. అధైర్యపడొద్దు

మన తెలంగాణ/హన్మకొండ: వరద బాధితులకు ప్రభుత్వం అండగా ఉందని అధైర్య పడవద్దని రాష్ట్ర దేవాదాయ అటవీ పర్యావరణ శాఖ మంత్రి కొండా సురేఖ అన్నారు. మొంథా తుఫాను ప్రభావంతో కురిసిన భారీ వర్షానికి జలమయమైన ఎన్‌ఎన్ నగర్, బిఆర్ నగర్ ప్రాంతాల్లో మంత్రి లోక్ సభ సభ్యురాలు డా.కడియం కావ్య, కలెక్టర్ డా.సత్య శారదతో కలిసి క్షేత్ర వరద ప్రాంతాలను సందర్శించి, బాధితులకు దైర్యం కలిగించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ తుఫాను వల్ల ఉమ్మడి జిల్లా వ్యాప్తం గా భారీ వర్షాలు కురిసాయని, వృద్ధులు ఆపరేషన్ మొదటి అంతస్తులో సుమారు 400 మంది వరకు ఉన్నారని, ఎస్‌డిఆర్‌ఎఫ్, డిఆర్‌ఎఫ్ ల ద్వారా సహాయక చర్యలు చేపడుతున్నామని అన్నారు.

గత 5 సం.ల నుండి ముంపు పరిస్థితి తలెత్తుతున్నదని, నగర పరిధిలో లోతట్టు ప్రాంతాలు ఉండడం, కొన్ని ప్రాంతాలు కబ్జాకు గురవ్వడం, సరైన వెడల్పుతో నాలాలు ఉండకపోవడం ఇందుకు కారణమని ఇకముందు ఇలాంటి పరిస్థితులు పునరావృతం కాకుండా ప్రణాళిక ప్రకారం చర్యలు తీసుకుంటామని అన్నారు. వర్షాల వల్ల ప్రజలు ఎలాంటి ఇబ్బందులు పడవద్దని ఇందుకోసం ముఖ్యమంత్రి ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నారని, వారి ఆదేశం మేరకు ముందుకు వెళతామని మంత్రి తెలిపారు. వరద ప్రభావం దృష్ట్యా గత రాత్రి నుండి జిల్లా కలెక్టర్‌తోపాటు సంబంధిత అధికారులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేయడం జరిగిందని, ప్రజలను సురక్షిత ప్రాంతాలకు చేర్చడానికి మన వద్ద అందుబాటులో ఉన్న డిఆర్‌ఎఫ్ బృందాలకు తోడు ఎన్‌డి ఆర్‌ఎఫ్ బృందాలను కూడా పిలిపించడం జరిగిందని ఆయా డివిజన్‌లకు చెందిన కార్పొరేటర్లు కూడా రాత్రి నుండి వారి డివిజన్‌లలో అందుబాటులో ఉంటూ సేవలు అందిస్తున్నారని కాలనీ లలోని వరద ప్రాంతాల్లో చిక్కున్న వారిని పడవల సహాయంతో సురక్షిత ప్రాంతాలకు తరలించి ఆవాసం అందిస్తున్నామని అన్నారు.

వరద వల్ల జరిగిన నష్టాన్ని ప్రభుత్వ దృష్టికి తీసుకువెళ్లి న్యాయం జరిగేలా చూస్తామని, వరద వల్ల నిరాశ్రయులైన వారికి తాత్కాలికంగా వరంగల్ ప్రాంతంలో 9 పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేసి ఇప్పటివరకు సుమారు 700 మందిని తరలించినట్లు, వరద నీటి నుండి బయటకు వచ్చే పరిస్థితి లేని వారికి డ్రోన్ ల ద్వారా ఆహారం అందిస్తున్నట్లు తెలిపారు. ప్రతి సారి వరద ప్రభావానికి గురయ్యే ప్రాంతాల వాసులకు ఇందిరమ్మ ఇళ్లను అందించి ఆ ప్రాంతాలను ఖాళీ చేయించేలా చూస్తామని, ప్రస్తుత పరిస్థితి నేపధ్యంలో రెండు రోజులు సెలవులు ప్రకటించామని, ప్రజలు కూడా అత్యవసరమైతే తప్ప బయటకు రాకూడదని ముఖ్యమంత్రి తో వీడియో కాన్ఫరెన్స్ సమావేశం ఉందని, వరంగల్‌లో వరద పరిస్థితులను ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళతానని పునరావస కేంద్రాలలో ఆశ్రయం పొందుతున్న బాధితులకు పౌష్టికాహారం మంచినీటితో పాటు దుప్పట్లను కూడా అందజేస్తున్నట్లు మంత్రి తెలిపారు.

కలెక్టర్ మాట్లాడుతూ వరంగల్ జిల్లా పరిధికి లో సగటున 25 సెం.మీ వర్షపాతం నమోదు కావడం జరిగిందని పర్వతగిరి కల్లెడ ప్రాంతాలలో 37 సెం.మీ వర్షపాతం నమోదైందని నెక్కొండలో 33 సెం.మీ వర్షం కురిసిందని పర్వతగిరి, నెక్కొండ,వర్ధన్నపేట, రాయపర్తి మండలాల్లో అత్యధికం గా వర్షం కురిసిందని, పర్వత గిరి లో కొన్ని చెరువుకు లకు గండ్లు పడ్డాయని విద్యుత్ సరఫరా లో అంతరాయాలు ఏర్పడ్డాయని, ఎన్ పి డి సి ఎల్ నుండి సిఎండి పర్యవేక్షించి తగు చర్యలు తీసుకుంటున్నారని అన్నారు. రాయపర్తి మండలం లో కట్ట తెగడం వల్ల సుమారు 50 ఇండ్లు ప్రభావితం అయ్యాయని, పంట పొలాల్లోకి నీరు చేరడం జరిగిందని వరద నష్టాన్ని అంచనా వేసి ప్రభుత్వానికి నివేదించడం జరుగుతుందని తెలిపారు.

వర్షం నిలిచిపోయినప్పటికి నగరంలో కొన్ని కాలనీలు ఇంకా నీటి లోనే ఉన్నాయని ముంపు ను అరికట్టగలిగితే రాబోయే 12 నుండి 16 గం.లలో నీరు పూర్తి గా వెళ్ళిపోయే అవకాశం ఉంటుందని ఎస్ ఆర్ నగర్‌లో వృద్ధుడు ఒంటరిగా నివసిస్తున్న వృద్ధుడు వృద్ధాప్య కారణంతో మృతి చెందినట్లు తెలిసిందని, సమగ్ర సమాచారం అందాల్సి ఉందని తెలిపారు. వరంగల్ జిల్లాలోని గ్రామీణ ప్రాంతాల్లో ఏలాంటి ప్రాణ నష్టం జరుగలేదని తెలిపారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ సంధ్య రాణి కార్పొరేటర్ పల్లం పద్మ రవి, డిఎఓ అనురాధ, డిఎంహెచ్‌ఓ డాక్టర్ సాంబశివరావు, సంబంధిత శాఖల అధికారులు తహసీల్దార్లు తదితరులు పాల్గొన్నారు.

జిన్‌పింగ్‌తో ట్రంప్ భేటీ… చైనాపై టారిఫ్‌లు తగ్గింపు

ఎబోర్డ్ ఎయిర్‌ఫోర్స్ వన్ : అగ్రరాజ్యం అమెరికా, చైనా మధ్య వాణిజ్య పరమైన ఉద్రిక్తతలు తీవ్రంగా ఉన్న తరుణంలో ట్రంప్, జిన్‌పింగ్ దక్షిణ కొరియాలో భేటీ కావడం కీలక పరిణామం. జిన్‌పింగ్‌తో ట్రంప్ భేటీకి దక్షిణ కొరియాలోని బూసాన్ నగరంలో అంతర్జాతీయ ఎయిర్‌పోర్టు వేదికైంది. ఈ సందర్భంగా అనేక కీలక అంశాలపై వీరు చర్చించారు. జిన్‌పింగ్‌తో భేతీ తరువాత చైనాపై విధించిన టారిఫ్‌లను 10 శాతం మేర తగ్గిస్తున్నట్టు ట్రంప్ ప్రకటించారు ఎబోర్డ్ ఎయిర్ ఫోర్స్ వద్ద విలేకరులతో ట్రంప్ మాట్లాడుతూ ఫెంటనిల్ విక్రయిస్తుందని అపరాధం కింద చైనాపై విధించిన 20 శాతం సుంకాలను 10 శాతానికి తగ్గిస్తున్నట్టు ప్రకటించారు. దీనివల్ల చైనాపై సుంకాల రేటు 57 శాతం నుంచి 47 శాతానికి తగ్గుతుంది. జిన్‌పింగ్‌తో భేటీ అద్భుతంగా జరిగిందని తెలిపారు.

అమెరికా నుంచి సొయబీన్ చైనా తిరిగి కొనుగోలు చేయడానికి, అరుదైన ఖనిజాల ఎగుమతికి సంబంధించిన సమస్యలు పరిష్కారమైనట్టు ప్రకటించారు. అత్యంత ఆధునిక కంప్యూటర్ చిప్స్ చైనాకు ఎగుమతిపై కూడా చర్చించినట్టు తెలిపారు. ఈ సందర్భంగా చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్‌ను ప్రశంసిస్తూ ఆయన గొప్పనేత అని, ఆయనకు 10 కి 12 మార్కులు ఇస్తానని వ్యాఖ్యానించారు.దక్షిణ కొరియాలోని బుసాన్‌లో ఆసియా పసిఫిక్ ఎకనామిక్ కోఆపరేషన్ సదస్సు వేదికగా దాదాపు 100 నిమిషాల పాటు ఇరువురు నేతలు చర్చించారు. తయారీ రంగం, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వంటి అత్యంత ఆధునిక సాంకేతికతల వృద్ధి, ఉక్రెయిన్‌పై రష్యా యుద్ధం వంటి ప్రపంచ సమస్యలపై చర్చించారు. వచ్చే ఏడాది ఏప్రిల్‌లో చైనాలో తాను పర్యటిస్తానని, ఆ తర్వాత జిన్‌పింగ్ కూడా అమెరికా వస్తారని ట్రంప్ చెప్పారు.

అణుపరీక్షలు తిరిగి ప్రారంభించాలి: ట్రంప్ ఆదేశం

అణ్వాయుధ పరీక్షలు తిరిగి ప్రారంభించాలని తాను డిపార్ట్‌మెంట్ ఆఫ్ వార్‌ను ఆదేశించినట్టు ట్రంప్ వెల్లడించారు. రష్యా, చైనా తమ అణ్వాయుధ కార్యక్రమాలను విస్తరిస్తున్న నేపథ్యంలో ట్రంప్ ఆదేశాలు ప్రాథాన్యం సంతరించుకున్నాయి. ఈమేరకు ట్రంప్ ట్రూత్ సోషల్‌లో పోస్టు పెట్టారు. “ ప్రపంచంలో ఇతర దేశాల కంటే యూఎస్ ఎక్కువ అణ్వాయుధాలు కలిగి ఉంది. నా మొదటి పదవీ కాలం లోనే దీన్ని సాధించాం. దీనికి విపరీతమైన విధ్వంసక శక్తి ఉన్నందున నేను ఇది చేయడానికి ఇష్టపడలేదు. కానీ ఇప్పుడు వేరే మార్గం లేదు. అణ్వాయుధ కార్యక్రమాల్లో రష్యా రెండో స్థానంలో ఉంది. చైనా మూడో స్థానంలో ఉంది. ఐదేళ్ల లోపు అవి సమానంగ ఉంటాయి. ఇతర దేశాల్లో దీని కార్యక్రమాలు విస్తరిస్తున్నందున మన అణ్వాయుధ పరీక్షలను తిరిగి ప్రారంభించాలని నేను యుద్ధశాఖను ఆదేశించాను. ఈ ప్రక్రియ వెంటనే ప్రారంభమవుతుంది ” అని ట్రంప్ రాసుకొచ్చారు.

రష్యా నుంచి చమురు కొనుగోళ్ల తగ్గింపులో భారత్ “వెరీ గుడ్”

రష్యా నుంచి చమురు కొనుగోళ్ల తగ్గింపులో భారత్ ‘ వెరీగుడ్’ అని ట్రంప్ కితాబు ఇచ్చారు. భారత్ మరింత తగ్గిస్తుందని ఆయన చెప్పారు. దక్షిణ కొరియాలో ఆన్‌బోర్డ్ ఎయిర్‌ఫోర్స్ వన్‌లో విలేకరులు అడగ్గా ఈ విషయం చెప్పారు. రష్యా నుంచి చాలా కాలంగా బారత్ చమురు కొనుగోలు చేస్తోందని , కానీ వాస్తవానికి చమురు గురించి తాము మాట్లాడడం లేదని, యుద్ధం ముగింపు జరిగితే కలిసి పనిచేస్తామని చర్చించుకున్నట్టు తెలిపారు. గత కొన్ని రోజులుగా చమురు కొనుగోలు రష్యా నుంచి తగ్గిస్తామని భారత్ చెబుతోందని పేర్కొన్నారు. 

టోలీచౌకిలో యువకుడు హత్య

ఓ యువకుడు హత్యకు గురైన సంఘటన టోలీచౌకి పోలీస్ స్టేషన్ పరిధిలో గురువారం చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం…హకీంపేటకు చెందిన మహ్మద్ ముజామిల్ అలియాస్ ఆయూబ్ ఆటో డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. టోలీచౌకి పోలీస్ స్టేషన్ పరిధిలోని ఎస్‌ఎస్ ఫంక్షన్ హాల్ సమీపంలో గుర్తు తెలియని వ్యక్తులు ఆయూబ్‌ను హత్య చేశారు. ఈ విషయం తెలియగానే పోలీసులు సంఘటన స్థలానికి వెళ్లి పరిశీలించారు. ఆధారాలు సేకరించేందుకు క్లూస్ టీంను రప్పించి ఆధారాలు సేకరించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు టోలీచౌకి పోలీసులు తెలిపారు.

Wordpress Free Themes and Premium WP Plugins Download