elexbet güncel girişklasbahisklasbahis girişklasbahis güncel girişlimanbetlimanbet girişlimanbet güncel girişrestbetrestbet girişrestbet güncel girişqueenbetqueenbet girişqueenbet güncel girişrestbetrestbet girişperabetperabet girişelexbetelexbet girişklasbahisklasbahis girişklasbahis güncel girişrestbet girişelexbet girişperabet girişqueenbet girişgalabet girişXM海外fxvizyonbet girişvizyonbetwinxbet girişwinxbetyakabet girişyakabetkulisbet girişkulisbetteosbet girişteosbetperabet girişbetasus girişteosbet girişgalabet girişrestbet girişvizyonbet girişyakabet girişpadişahbetrealbahiswinxbetkulisbetteosbetgalabetelexbetperabetteosbetvizyonbetbetasusultrabetpadişahbetwinxbetrestbetrealbahisperabetkulisbetrealbahiscasibomcasibomcratosroyalbetcasibom güncel girişcasibomcasibom girişcasibom güncel girişExnessXMsohobetteosbethilbetperabetbetmarinoenbetsuratbetaresbetyakabetatlasbet海外fxteosbetteosbet girişteosbetcasinoroyalcasinoroyal girişcasinoroyalpadişahbetpadişahbet girişpadişahbetkulisbetkulisbet girişwinxbetwinxbet girişyakabetyakabet girişyakabetExnessizmit escortcasibom girişcasibom güncel girişhilbethilbet girişmislibetmislibet girişpuntobahispuntobahis girişgamabetgamabet girişhepsibethepsibet girişcasicostacasicosta girişrekorbetrekorbet girişatlasbetatlasbet girişsuratbetsuratbet girişpiabellacasinopiabellacasinohepsibahishepsibahisyouwinyouwintrendbettrendbetroyalbetroyalbetpadişahbetpadişahbetrinabetrinabetkulisbetkulisbetroyalbetroyalbetbetticketbetticketyakabetwbahiswinxbetbahiscasinosüratbethilbetenbetyakabetwbahiswinxbetbahiscasinosüratbethilbetenbetyouwinyouwin girişbetkolikbetturkeybetmarinovaycasinoyakabetyakabetaresbetaresbet girişaresbetaresbet girişkulisbetkulisbet girişkulisbetyakabetyakabetteosbetteosbet girişteosbetteosbet girişparobetparobetwipbetwipbet girişwipbetjoybetjoybet girişjoybetloyalbahisloyalbahis girişloyalbahis

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Eros Maç Tv

Hacklink

Hacklink panel

Hacklink

Hacklink

Hacklink Panel

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Buy Hacklink

Hacklink

Hacklink

jojobet - jojobet resmi giriş

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

หวยออนไลน์

Hacklink

Hacklink satın al

Hacklink Panel

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Eros Maç Tv

Hacklink

Hacklink panel

Hacklink

Hacklink

Hacklink Panel

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Buy Hacklink

Hacklink

Hacklink

jojobet - jojobet resmi giriş

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

หวยออนไลน์

Hacklink

Hacklink satın al

Hacklink Panel

casinolevant

casinolevant

bets10

jojobet

tlcasino

kavbet

piabellacasino giriş

bets10

realbahis

cratosroyalbet

mavibet

galabet

matbet

sakarya escort

casibom orjinal giriş

Casibom

jojobet

jojobet

efesbet

efesbet

jojobet

teosbet

jojobet 1120

kingroyal

parobet

betplay

istanbul escort

matbet

izmir escort

kulisbet

betgaranti giriş

betgaranti

betgaranti giriş

jojobet

casinolevant

holiganbet

tempobet

dinamobet giriş

marsbahis

casinolevant

casibom

bahislion

bahislion giriş

cratosroyalbet

artemisbet

milosbet

kalebet

eskisehir escort

Sweet Bonanza Super Scatter

Sweet Bonanza Oyna

Sweet Bonanza

Pusulabet

Pusulabet Giriş

Pusulabet

Pusulabet Giriş

casinowon

Jojobet

betcio

padişahbet

deneme bonusu

galabet

vegabet

ultrabet

grandpashabet

meritking

meritking

grandpashabet

kingroyal

madridbet

meritking

sekabet

imajbet

matbet

kingroyal

xnxx

porn

meritking

kralbet

meritking

madridbet

dinamobet

betebet

meritking

otobet

betpas

kingroyal

jojobet

vaycasino

madridbet

meritking

meritking güncel

meritking

madridbet

meritking

hit botu

kingroyal

meritking

ultrabet

madridbet

madridbet

మిము మరువదు ఈ దేశం

వర్తమాన రాజకీయాలు గత చరిత్ర చుట్టూ చక్కర్లు కొడుతున్నాయి. గతం లేనిదే వర్తమానం నడవదని చెప్పడానికి ఇంతకంటే ప్రత్యక్ష నిదర్శనం ఏముంటుంది? గొప్ప వ్యక్తులు ఏ రాజకీయ పక్షానికి చెందిన వారైనప్పటికీ, వారిని గౌరవించడం మన కనీస ధర్మం. ఒకే రాజకీయ పక్షానికి చెందిన ఇరువురు రాజకీయ ఉద్దండులను దేశ పాలక, ప్రతిపక్ష పార్టీలు ఎవరికి వారు తమకు సంబంధించిన వ్యక్తులుగా భావించడం విశేషం. ఇది ఆ వ్యక్తుల విశిష్టతను చాటి చెబుతున్నది. మరణించిన మహా నాయకులను స్మరిస్తూనే వారి చరిత్రను మాత్రం జాతికి చెందిన మహోన్నత సంపదగా భావించలేకపోవడం కేవలం రాజకీయాంశంగానే పరిగణించాలి. స్వర్గీయ ఇందిరా గాంధీ, సర్దార్ పటేల్‌లు భారత దేశానికి అందించిన సేవలు నిరుపమానం. స్వర్గీయ ఇందిరా గాంధీ దేశానికి మహిళా ప్రధానమంత్రి గా పని చేసి, విశేష ఖ్యాతినార్జించారు. దేశం గర్వించదగిన ఎంతోమంది భరత భూమిపై జన్మించారు. ఒక్కొక్కరు ఒక్కో రంగంలో విశేషమైన ప్రతిభ కనబరిచి, చరిత్రలో తమ స్థానాన్ని సుస్థిరం చేసుకున్నారు. ఏ రంగంలోనైనా రాణించాలంటే ఆయా రంగాల్లో కనబరిచే ప్రతిభతో కూడిన విశేషమైన కృషి, పట్టుదల మాత్రమే పేరు ప్రఖ్యాతులకు సంపాదించి పెడుతుంది. భారతదేశంలో ఒకప్పుడు మహిళలు సాంప్రదాయాల ముసుగులో కేవలం ఇంటికి మాత్రమే పరిమితమై, బాహ్య ప్రపంచంతో సంబంధాలు లేకుండా స్వేచ్ఛా, స్వాతంత్య్రాలకు దూరంగా బతుకీడ్చేవారు. అలాంటి పరిస్థితుల్లో కూడా తమదైన శైలిని ప్రదర్శించి ఎన్నో అడ్డంకులను అధిగమించి, సామాజిక, రాజకీయ, సాంస్కృతిక, ఆర్థికరంగా ల్లో రాణించి, దేశ ఖ్యాతిని నలుచెరగులా విస్తరింపచేసారు. అలాంటి కోవకు చెందిన వారిలో ఇందిరా గాంధీ స్థానం ప్రత్యేకమైనది.

తండ్రి జవహర్ లాల్ నెహ్రూ రాజకీయ వారసత్వం ఇందిరా గాంధీ రాజకీయ ప్రవేశానికి కారణం కావచ్చునేమో కాని, రాజకీయాల్లో నిలదొక్కుకోవడానికి కేవలం ఆమె ప్రతిభా సామర్ధ్యాలే ప్రధాన భూమిక పోషించాయి. పరిపాలనలో ఆమె చూపిన తెగువ, దేశ సమగ్రత పట్ల ఆమె చిత్తశుద్ధి అత్యంత ప్రశంసనార్హం. నాటి రాజకీయాల్లో అనేక మంది ఉద్దండుల మధ్య, తలలు పండిన రాజనీతిజ్ఞుల మధ్య నిలబడి, ఎన్నో సవాళ్ళను ఎదుర్కొని ప్రధానిగా సుదీర్ఘకాలం పని చేయడం సాధారణమైన విషయం కాదు. అసాధారణ ప్రజ్ఞతో, అనన్య సామాన్యమైన కృషితో, అతిరథ, మహారథులను నిలువరించి, భారత రాజకీయ యవనికపై కీలక పాత్ర పోషించి, నెహ్రూ తర్వాత అత్యధిక కాలం భారత దేశానికి ప్రధానిగా పని చేసి, దేశానికి మూడో ప్రధానిగా, మొదటి మహిళా ప్రధానిగా అధికార పగ్గాలు చేపట్టి అనేక సంస్కరణలను ప్రవేశపెట్టి, ధైర్యసాహసాలకు మారు పేరుగా నిలిచి, జనం గుండెల్లో స్థానం సంపాదించిన ఇందిరా గాంధీ రాజకీయ చరిత్రను ఒకసారి సింహావలోకనం చేసుకోవాలి. అలహాబాద్‌లో పుట్టి, హస్తినకు ఏలికై, చిన్నతనంలోనే స్వాతంత్య్ర సంగ్రామంలోకి అడుగుపెట్టి, జైలులో నుండి నెహ్రూ పంపే ఉత్తరాల ద్వారా రాజకీయ ఓనమాలు దిద్దుకుని, దాదాపు 16 సంవత్సరాల పాటు భారత దేశ ప్రధానిగా దేశ ఔన్నత్యానికి, దేశ సమైక్యతకు పాటుబడి, ఒకానొక సమయంలో ఇండియా అంటే ఇందిర, ఇందిర అంటే ఇండియా అనే విధంగా జనహృదయాల్లో చోటు సంపాదించుకుని, ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు పొందిన భారతీయ ధీర వనిత ‘ఇందిరా గాంధీ’. రాజకీయాలను సమగ్రంగా వంట బట్టించుకుని, మహామహులనుకున్న వారిని రాజకీయంగా మట్టిగరిపించి, తన శక్తిసామర్థ్యాలతో, ధైర్యసాహసాలతో భారతదేశ ఖ్యాతిని ఖండాంతరాలకు వ్యాపింప చేసిన ధీర వనిత ఇందిర. లాల్ బహదూర్ శాస్త్రి హఠాన్మరణం తర్వాత ప్రధాన మంత్రి పదవి కోసం జరిగిన పోటీలో విజయం ఇందిరాగాంధీనే వరించింది. ఇందిర మంత్రి వర్గంలో మొరార్జీ దేశాయ్ ఉపప్రధానిగా పని చేసారు.

కేవలం ధనిక వర్గాలకు మాత్రమే పరిమితమైన బ్యాంకులను జాతీయం చేయడం ద్వారా సన్న, చిన్నకారు రైతుల మన్ననలు పొందడమే కాకుండా, సామాన్యులకు సైతం బ్యాంకు సేవలు అందుబాటులోకి రావడానికి ఇందిర చూపిన చొరవ ప్రశంసనీయం. భారత స్వాతంత్య్ర సమరయోధుడు, జాతీయవాది, దేశఐక్యతకు అహరహం శ్రమించిన ఉక్కుమనిషి సర్దార్ వల్లభాయ్ పటేల్. దేశ మొదటి హోం మంత్రిగా, ఉప ప్రధానిగా ఆయన పోషించిన పాత్ర అమోఘం. పటేల్ చూపిన తెగువ వలన భారతదేశం సమైక్యంగా నిలబడిందనడంలో ఎలాంటి సందేహం లేదు. భారతదేశంలో 565 సంస్థానాలుండగా హైదరాబాద్, జునాగఢ్, కశ్మీర్లు మినహా మిగిలినవి ఇండియన్ యూనియన్‌లో విలీనం కాబడ్డాయి. నైజాం నవాబు అనుమానాస్పద వైఖరి, రజాకార్ల దుశ్చర్యల వల్ల హైదరాబాద్ పాకిస్తాన్ వశమౌతుందని శంకించి పటేల్ సైనిక చర్య చేపట్టాడు. స్వల్ఫకాలం మాత్రమే పదవిలో ఉన్నా, భారతదేశ సమైక్యతకు ఆయన చేసిన కృషి అమోఘం. సర్దార్ పటేల్ జాతీయ వాదానికి, దేశభక్తికి, దేశఐక్యతకు చేసిన కృషికి గుర్తింపుగా ఆ ఉక్కు మనిషి జన్మదినోత్సవమైన అక్టోబర్ 31 వ తేదీని జాతీయ సమైక్యతా దినోత్సవం(రాష్ట్రీయ ఎక్తా దివస్)గా భారత ప్రభుత్వం ప్రకటించింది. మరణానంతరం కేంద్ర ప్రభుత్వం సర్దార్‌ను భారతరత్న బిరుదుతో సత్కరించింది. ఇందిరాగాంధీ, పటేల్ లాంటి సమర్థులకు జన్మనిచ్చిన భారత ధాత్రి చరిత్ర సువర్ణాక్షరాలతో లిఖించబడి శాశ్వతంగా వెలుగొందుతుంది.  

సుంకవల్లి సత్తిరాజు

9704903463

ధనికులకు దాతృత్వం ఓ ఫ్యాషన్

ముందూ వెనుకా చూడకుండా సంపాదనే లక్ష్యంగా జీవితంలో చాలా భాగం గడిపిన తర్వాత చాలా మంది ధనవంతులకు జీవన విశ్రాంత సమయంలో కొత్త ఆశలు పుట్టుకొస్తాయి. వందల కోట్ల ఆస్తి ఉన్నా ఎక్కడా తన గురించి ప్రస్తావనే రావడం లేదేమీ అనే బెంగ మొదలవుతుంది. ఎలాగైనా తమ పేరు గొప్పగా మారుమోగిపోవాలనే దుగ్ద వారిని నిలువనీయదు. ఎంత ఖర్చు అయినా పర్వా లేదు, తన పేరు నలుగురిలో నానాలి. యూ ఆర్ గ్రేట్ అని పొగడాలి. అందరిలో మంచి పేరు రావాలంటే సామాజిక సేవనే తగిన తోవ. ఆస్తిపరుడనే పేరు ఎలాగూ ఉంది, దానితోపాటు మంచివాడు, దయామయుడు, కరుణా హృదయుడు అనే ప్రచారం కావాలి. పుట్టినరోజు లాంటి పండుగల రోజున పేదలకు అన్న, వస్త్రదానాలు చేయాలి. అనాథాశ్రమాలకు వెళ్లి పిల్లలకు పండ్లు, స్వీట్లు పంచాలి. పత్రికల వారిని సాదరంగా ఆహ్వానించి ఆ వార్తలకు ప్రాధాన్యత తెచ్చుకోవాలి. సాహిత్యం, సంగీతం లాంటి లలిత కళలపై ఇష్టం, అభిమానం ఉన్నాయని చెబితే సాంస్కృతిక సంఘాలు వదిలిపెట్టవు. వారి కార్యక్రమాలకు స్పాన్సర్‌గా ఉంటే వ్యక్తిగత గౌరవంతో పాటు కోరినంత ప్రచారం లభిస్తుంది. అడగక ముందే కళాబంధు, డాక్టరేట్ అనే గౌరవాలు పేరు ముందు జత కడతాయి.

టెక్నాలజీ పెరిగిన ఈ రోజుల్లో గొప్పలు చెప్పుకోవడానికి కాలు కదిలించి సభలు, సమావేశాలకు వెళ్లే అవసరమే లేదు. ఇంటికే ఓ యూట్యూబర్‌ను రప్పించుకొని గంట వీడియో చేస్తే చాలు, చూసేవారి గుండెల్లో కొంతైనా చోటు లభిస్తుంది. మరో యూట్యూబర్‌తో మరో ముచ్చట. పాలు అమ్మి, పూలు అమ్మి.. కష్టపడి ఇంతవాడినైనానని అలా పెయిడ్ వీడియోలలో ఎన్ని కబుర్లైనా చెప్పుకోవచ్చు. ధనం కన్నా గుణమే గొప్పదని, డబ్బుతో అన్నింటిని కొనలేమని కొత్తగా తెలుసుకున్నట్లు ప్రజలకు ఉపదేశం చేయొచ్చు. ప్రయివేటు ప్రాక్టీస్ ద్వారా కోట్లు గడించిన డాక్టర్లు ఆరోగ్య సూత్రాల పేరిట తమ జీవితంలోని విశేషాలను ఏకరువు పెడతారు. ప్రైవేటు విద్యా వ్యాపారం చేసి తరతరాలకు సరిపడే ఆస్తిని కూడబెట్టినవారు తాము దేశానికి ఎందరో ఇంజనీర్లను అందించామని గర్వంగా చెప్పుకుంటారు. ఫార్మా రంగంలో ఉంటే మందుల తయారీ ద్వారా కోట్లాది మందికి ప్రాణభిక్ష పెట్టామని చెప్తారు. కానీ వ్యర్థ రసాయనాలు నాలాల్లోకి వదిలి సర్వం విషతుల్యం చేస్తున్న విషయం దాచి పెడతారు. కనీస వేతన చట్టాన్ని కాలరాసిన పారిశ్రామికవేత్తలు కార్మికులను కన్నబిడ్డల్లా చేసుకున్నానని మన చెవుల్లో పువ్వులు పెట్టవచ్చు.

ప్రజల రక్తమాంసాలను పీల్చడానికి ప్రైవేటు విద్య, వైద్యం అనేవి పదునైన కోరలున్న వ్యాపార జాగిలాలు. వాటిలో కోట్లు కొల్లగొడుతూ ప్రజలకు గొప్ప మేలు చేస్తున్నట్లుగా చెప్పుకోవచ్చు. ఒకప్పుడు చేతి వైద్యం చేసేవారు తప్ప మెడిసిన్ చదివిన వారందరు ప్రభుత్వ వైద్యశాలల్లో పనిచేసేవారు. జనాభా పెరిగి సర్కారు దవాఖానాలు సరిపోక ప్రైవేటు హాస్పిటళ్లు మొదలయ్యాయి. అలా సేవ పేరుతో వైద్య వృత్తి నిలువు దోపిడీకి సెంటర్ అయింది. కాలక్రమంగా మెడిసిన్ చదవడమే సొంత ప్రాక్టీస్ కోసం అన్నట్లు మారిపోయింది. వీలయినంత త్వరగా ఓ భారీ భవంతి కట్టేసి కార్పొరేట్ స్థాయికి మారిపోవాలనేదే నేటి డాక్టర్ల కల. వృత్తిలో పైకెదగడం మంచిదే కానీ, ఎదగడమే లక్ష్యంగా జనాన్ని మోసం చేయకూడదు. ప్రభుత్వానికి పన్నులు ఎగ్గొట్టకూడదు. వృత్తి నైతికతకు భంగం రానీయవద్దు. వీటిని పాటిస్తే గుట్టలుగా ధనం పేరుకుపోయి అవకాశమే లేదు. చాలా చోట్ల యాభై, వంద రూపాయల ఫీజుతో నలభై, యాభై ఏళ్లుగా ప్రాక్టీస్‌చేస్తున్న డాక్టర్లు ఉన్నారు. వారికి వృత్తి ధర్మం తప్ప ప్రచారం అక్కరలేదు. అదీ నిజమైన జీవన సాఫల్యం. అయితే వీరివైపు ప్రభుత్వాలు కన్నెత్తి చూడవు. నగరాల్లోని ఖరీదైన ప్రాంతాల్లో తమ కార్పొరేట్ వైద్యశాలలు విస్తరిస్తున్న డాక్టర్ల మెడలో పద్మ పతకాలు అలరిస్తుంటాయి. ప్రభుత్వాలు, పత్రికలు, సంస్థలు అన్ని ఈ ఢాంబిక జీవితానికే గుర్తింపునిస్తున్నాయి.

అడ్డంగా సంపాదించాక మీడియా ముందుకొచ్చి తాము పనివాళ్లను సర్వెంట్స్ అని కాకుండా హెల్పర్స్ అని గౌరవంగా పిలుస్తామని అంటారు. పక్కన కూచున్న వారి పిల్లలు తమకు డాడీ పేదలను ప్రేమించడం నేర్పారని సుద్దులు చెబుతారు. డ్రైవర్ కూతురు పెళ్ళికి వెళ్ళినామనే మాటను ఎన్నో మెట్లు దిగామన్నట్లు ఘనంగా చెబుతారు. పనివాళ్ల పిల్లల చదువుల బాధ్యత తమదే అంటారు. ఇవన్నీ చెబుతారు కాని తులతూగే ధనరాశులు ఎలా కూడబెట్టారో చెప్పరు. పన్ను ఎగ్గొట్టడానికి ఎన్ని దొంగ దారులు వెదికారో బయటపెట్టరు. ఉద్యోగుల జీతభత్యాల పెంపు విషయంలో వీరెంత కఠినంగా ఉంటారో ఆ పని వాళ్లకే తెలుసు. నెలకు లక్ష తీసుకుంటున్నట్లు సంతకం పెట్టి అందులో సగమైనా చేతికందని శ్రమజీవులు వీరి హాస్పిటల్, కాలేజీల్లో ఎందరో ఉంటారు. ఒక పత్రికాధిపతి, ఒక మహానటుడు తమ పనివారలకు అయిదు రూపాయలు పెంచడానికి కూడా గింజుకొనేవారట. వారి కీర్తిప్రతిష్ఠల ధగధగల ముందు ఇవి కానరావు. నిజాయితీగా సంపాదించి, అందులోంచి ఎంత మేరకు దానం చేస్తున్నావన్నది మాత్రమే దాతృత్వానికి కొలబద్దగా నిలుస్తుంది. చార్మినార్ దగ్గర ఓ చిరు వ్యాపారి రోజూ యాభై మందికి రొట్టెలు పంచిపెడతారట. నల్గొండలో ఓ రిటైర్డ్ టీచర్ తన సొమ్మునంతా ఓ లైబ్రరీ కోసం వెచ్చించారట. ఓ వృద్ధురాలు కోట్లు విలువ చేసే తమ ఇంటిని ప్రభుత్వానికి రాసిచ్చారట. ఇలాంటి త్యాగాలు ఎక్కడో లోపలి పేజీల్లో చిన్న వార్తగా వస్తాయి. వీరిది కేవలం దాతృత్వం కాదు, మహా మానవత్వం. నలుగురికి సాయపడడంలో వీరిది ఫ్యాషన్ కాదు పాషన్, జీవన కాంక్ష.

బద్రి నర్సన్, 94401 28169

ఓరుగొల్లు..ఖమ్మం మున్నీరు

మన తెలంగాణ /వరంగల్ బ్యూరో/ఖమ్మం బ్యూరో: వరంగల్ ఉమ్మడి జిల్లా కేంద్రంలో బుధవారం నుండి గురువారం తెల్లవారుజాము వరకు కురిసిన కుంభవృష్టి కి చెరువులు తెగి వరంగల్ మహా నగరాన్ని వరదలు ముంచెత్తి జలదిబ్బంధo చేశాయి. ఈ హఠాత్తు పరిణామంతో ప్రజలు దిక్కుతోచక ప్రా ణాలు కాపాడుకోవడానికి బిల్డింగుల పైకి బతుకు జీవుడా అంటూ పిల్లాపాపలతో బిల్డింగ్ టెర్రస్‌ల పైకి ఎక్కి ప్రాణాలు కాపాడుకున్నారు. తమను కాపాడేవారు లేరా అంటూ గురువారం తెల్లవారు జాము నుండి ప్రజలు ఆర్తనాదాలు పెట్టినా వరదల నుండి గురువారం రాత్రి వరకు వారిని బయటికి తీసుకొచ్చిన దాఖలాలు లేవు. అదేవిధంగా మొంథా తుపాను ఉమ్మడి ఖమ్మం జిల్లాకు కన్నీరే మిగిల్చింది.భారీగా పంటన ష్టం జరిగింది. మున్నేరు పొంగింది. గురువారం సాయంత్రానికి 25అడుగులకు చేరుకోవడంతో మూడవ ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. హనుమకొండ జిల్లా కేంద్రంలోని గోపాల్పూర్ ఊర చెరువు తెల్లవారుజామున తెగిపోవడంతో ఆ వర ద హనుమకొండ జిల్లా కేంద్రంలోని అమరావతి నగర్, సమ్మయనగర్ కాలనీ, గోపాలపురం, టిఎన్జీవోస్ కాలనీ, విద్యారణ్యపురి, నహీంనగర్, రెడ్డి కాలనీ, డబ్బాల నుండి

వరద ప్ర భావం నాగారం చెరువుకు చేరుకుంది. అయితే ఈ కాలన్నింటిని తెల్లవారుజామునే వరదలు ముంచెత్తడంతో ఆ ఇండ్లలోకి నీరు చేరడం వల్ల సర్వం కోల్పోయిన ఇంటి యజమానులు పిల్లా పాపలతో పక్కనున్న బిల్డింగ్ టెర్రస్ పైకి ఎక్కి ప్రాణాలు కాపాడుకున్నారు. ఇళ్లలోకి నీరు చేరడం వల్ల కట్టు బట్టలతో ప్రాణాలు కాపాడుకోవడానికి పరిగెత్తారు. గురువారం ఉదయం అధికారులు అందుబాటులోకి రావడంతో వారికి వాటర్ బాటిల్స్ టిఫిన్స్, ఆహారం డ్రోన్ల ద్వారా సరఫరా చేశారు. మంత్రి సురేఖ, ఎంపీ కడియం కావ్య ఎంఎల్‌ఎ రాజేందర్ రెడ్డి ,జిల్లా కలెక్టర్లు సత్యశారదలు క్షేత్రస్థాయిలో గురువారం ఉదయం నుండి ముంపు ప్రాంత ప్రజలను వరదల నుండి సురక్షిత ప్రాంతాలకు తరలించే ప్రయత్నాలు చేసినప్పటికీ ఆ వరదలు నుండి వారిని బయటికి తీసుకొచ్చే పరిస్థితులు లేకుండా పోయాయి. భారీ ఎత్తున వరదలు ముంచేతడం వల్ల ఉధృత స్థాయిలో ప్రధాన రహదారులపైనే నడుముల వరకు నీళ్లు ప్రవహించాయి. ఈ పరిస్థితిలో వరంగల్ చుట్టూ వరదలు చుట్టుముట్టి నగరాన్ని దిగ్బంధం చేశాయి. ఎటునుండి ఎటు వెళ్లాలన్నా కూడా నగరంలోకి వెళ్లలేని పరిస్థితి ఉంది.

వరద ముంచెత్తిన విధానం….

బుధవారం ఉదయం నుండి తుఫాన్ ఏకధాటిగా భారీ వర్షం కురుస్తుండగా వరద ప్రవాహం క్రమక్రమంగా పెరుగుతూ చెరువులు, కుంటలు నిండాయి ఈ నేపథ్యంలో హనుమకొండ జిల్లా ధర్మసాగర్ మండల కేంద్రంలో ఉన్న ధర్మసాగర్ చెరువుకు వరద ఉధృతి ఎక్కువ కావడంతో ఆ చెరువు కట్ట నీటి ప్రవాహనికి తట్టుకోలేక తెగిపోయింది. ఆ చెరువు నీరు అంతా సోమిడి చెరువులో కలిసి ఆ చెరువు మత్తడి ద్వారా ఉధృతంగా ప్రవహించింది. దీంతో గోపాలపూర్ ఊర చెరువు లోకి అధికంగా నీరు రావడంతో చెరువు కట్ట పూర్తిగా ధ్వంసమైంది. ఈ పరిణామంతో మూడు చెరువుల వరద నీరు హన్మకొండ జిల్లా కేంద్రాన్ని గురువారం తెల్లవారు జామున ముంచింది. హనుమకొండలోని అమరావతినగర్ సమ్మయ్యనగర్, విద్యారణ్యపురి టీవీ టవర్ కాలనీ, గోపాలపురం,టీఎన్జీవోస్ కాలనీ, పలు కాలనీలు లోతట్టు ప్రాంతాల్లో ఉన్న ఇండ్లలోకి వరద ముంచెత్తడంతో ప్రజలు భయాందోళనకు గురయ్యారు. ఎటు చూసినా వరద ఉధృతి ప్రవహించడంతో ఏమి తోచని పరిస్థితుల్లో ఆయా కాలనీలో ఉన్న ప్రజలందరూ వారి వారి భవనాల పైకి ఎక్కి సహాయం కోసం ఎదురు చూశారు.

వరంగల్ తూర్పులో ముంపు…

బుధవారం నుండి గురువారం తెల్లవారుజామున వరకు లేకుండా కురుస్తున్న భారీ వర్షానికి వరంగల్ తూర్పు నియోజకవర్గంలో వరదలు నగరాన్ని వరదలు చుట్టుముట్టాయి ఈ నేపథ్యంలో వెళ్లాలన్న ప్రజలు ఇబ్బందులకు గురయ్యారు. గురువారం ఉదయం వరకు టెర్రస్‌పైలో ఉన్న ప్రజలకు ఆహారం అందించిన అధికారులు ప్రజాప్రతినిధులు వారిని బయటికి తీసుకొచ్చే పరిస్థితి లేకుండా ఉన్నాయి హంటర్ రోడ్ లోనే సిఐ ఎస్సార్ గార్డెన్ పరిధిలో భారీ ఎత్తున వరద నీరు చేరడంతో రాకపోకలు స్తంభించాయి. ఎటు చూసినా నీటితో నిండి ఉన్న ప్రాంతాలు కనిపించాయి. భద్రకాళి చెరువు శిఖం హంటర్ రోడ్డుపై భాగంలో వరదలు భారీగా ప్రవహించడం వల్ల ప్రజలు బయటికి రాలేని పరిస్థితులు ఉన్నాయి. ఇక్కడ కూడా మంత్రి కొండా సురేఖ ఆధ్వర్యంలో కలెక్టర్ సత్యశారద అధికారులు సహాయక చర్యలు చేపట్టినప్పటికీ గురువారం రాత్రి వరకు వరదలు తగ్గకపోవడంతో ప్రజలు భవనాలపైనే ఉండిపోయారు.

వరంగల్‌హన్మకొండకు తెగిన సంబంధాలు

వరంగల్ నుండి హన్మకొండకు వెళ్లే ప్రధాన రహదారులు వరదలతో నిండిపోయాయి. వరంగల్ నుండి వస్తున్న భద్రకాళి వాగు వరద ములుగు రోడ్డు జంక్షన్లో నిలిచిపోయాయి .అలంకార్ కాపు వాడ ములుగు రోడ్డు వరకు భారీ ఎత్తున నీరు చేరడం వల్ల బస్సులు సైతం వెళ్ళలేని పరిస్థితిలో ఉండడంతో పోలీసులు గురువారం రాత్రి వరకు అటు రాకపోకలను అనుమతించలేదు. అదేవిధంగా హనుమకొండ నుండి వరంగల్ చేరుకోవడానికి హంటర్ రోడ్‌లోని సిఎస్‌ఆర్ గార్డెన్ ఖమ్మం బైపాస్ బ్రిడ్జి వద్ద భారీ ఎత్తున వరద పెరిగి నీరు ప్రవహిస్తుండడంతో అటు కూడా వాహనాలను అనుమతించలేదు. వరంగల్ అండర్ బ్రిడ్జి మునిగిపోవడం వల్ల ఖమ్మం వరంగల్‌కు రాకపోకలు నిలిచిపోయాయి. మహబూబాబాద్ నర్సంపేట నుండి వరంగల్ హనుమకొండ కు వెళ్లాలంటే వెళ్లలేని పరిస్థితిలు ఉన్నాయి. కరీంనగర్ నుండి రావాల్సిన బస్సులు పరకాల నుండి డైవర్ట్ చేశారు.

ములుగు రోడ్డు నుండి రావాల్సిన వాహనాలను పోచం మైదానం నుండి ములుగు రోడ్డు ఆరేపల్లి కు తరలించి అక్కడ నుండి పరకాలకు తరలించారు పెద్దమ్మ గడ్డ కు వెళ్లే హంటర్ రోడ్డు బ్రిడ్జి పై నుండి భద్రకాళి చెరువు వాగుల వరద భారీగా వస్తున్నందున వాహనాలను పరిమిత సంఖ్యలో అనుమతించారు. వరంగల్ నుండి హనుమకొండకు వెళ్లాలన్న వయా రంగశాయిపేట నుండి బట్టుపల్లి కాజీపేట మీదగా వెళ్లాల్సి ఉంది పరకాల ములుగుకు వెళ్లాల్సిన వాహనాలు భీమారం నుండి జాతీయ రహదారిపై ములుగు రోడ్డు ఎన్‌ఎస్‌అర్ వద్దకు చేరుకుంటున్నాయి. గురువారం రాత్రి వరకు ఇదే పరిస్థితి ఉండడంతో నగరం మొత్తం జలదిగ్బంధంలో చిక్కుకు పోయింది.

ట్రాక్టర్ల పై పరిశీలన…

హనుమకొండ వరంగల్ పట్టణాల్లో ముంచేతిన వరదలను పరిశీలించి తగిన సహాయ సహకారాలు అందించేందుకు మంత్రి కొండా సురేఖ, ఎంపీ కడియం కావ్య, ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి, కలెక్టర్ సత్య శారదలో ట్రాక్టర్లపై వరదల్లో ప్రయాణించి వరద ఉధృతిని అంచనా వేశారు. వరద తీవ్రత అధికంగా ఉండడంతో ప్రజలను టెర్రస్‌పై నుండి సురక్షిత ప్రాంతాలకు తీసుకొచ్చేందుకు సహా. ఎన్‌డిఆర్‌ఎఫ్ దళాలను రంగంలోకి దించి వారి సాయంతో కొన్ని ప్రాంతాల్లోనీ ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. 

ఎఫ్‌టిఎల్ ప్లాట్లకు టిడిఆర్?

మన తెలంగాణ/సిటీ బ్యూరో: చెరువుల ఎఫ్‌టిఎల్, బఫర్ జోన్లలో ప్లాట్లు కొనుగోలుచేసిన వా రికి నష్టం జరుగకుండా కొత్త ప్లాన్‌ను హైడ్రా రూపొందిస్తోంది. ప్రస్తతుం ఎఫ్‌టిఎల్, బఫర్ జోన్లలోని ప్లాట్లలో బిల్డింగ్‌లు నిర్మించరాదనీ, అ నుమతులు మంజురు కావనీ, ప్లాట్ల యజమానులకు న్యాయం జరిగేలా చూడాలని నిర్ణయించిన హైడ్రా.. వారికి ట్రాన్స్‌ఫర్ డెవలప్‌మెంట్ రైట్(టిడిఆర్)లను మంజూరు చేయడం ద్వారా వా రికి మద్దతుగా నిలవాలని ప్లాన్ చేసింది. హైడ్రా పరిధి(ఓఆర్‌ఆర్ లోపలి ప్రాంతం)లో లేక్ ప్రొటెక్షన్ కమిటీ వెబ్‌సైట్ ఆధారంగా 455 చెరువులు ఉన్నాయి. ఈ చెరువుల ఎఫ్‌టిఎల్, బఫర్‌జోన్ల లో ప్లాట్లు చౌకగా వస్తున్నాయని మధ్యతరగతి ప్రజలే అధికంగా కొనుగోలు చేస్తారనీ, వారు ఏండ్లతరబడి చేసిన కష్టం కాస్త బురదపాలు కా వద్దని వారికి టిడిఆర్‌లు ఇవ్వడం ద్వారా ఆదుకోవాలని హైడ్రా కమిషనర్ రంగనాథ్ నిర్ణయించినట్టు సమాచారం. ఈమేరకు జీహెచ్‌ఎంసి, హెచ్‌ఎండిఏ అధికారులతో సంప్రదింపులు జరుపుతున్నట్టు సమాచారం. వారి కష్టార్జితం నీటిపాలైతే.. వారి కుటుంబాలు ఆర్థికంగా చితికి రోడ్డునపడే అవకాశాలు ఉన్నందున వారి ప్లాట్లకు తగిన ధర పలికేట్టు టీడిఆర్‌లు ఇచ్చేదిశగా హైడ్రా ప్రయత్నాలు చేస్తున్నట్టు తెలిసింది.

ఆరు చెరువుల పునరుద్ద్ధరణ..

గ్రేటర్‌లో ఆరు చెరువులను పునరుద్దరించాలని హైడ్రా నిర్ణయించింది. ఇందులో బతుకమ్మ కుంట (అంబర్‌పేట్), బుమ్రుఖ్ దావాలా (రాజేంద్రనగర్), తమ్మిడి కుంట (ఎన్ కన్వెన్షన్), సున్నం చెరువు (మాదాపూర్), నల్ల చెరువు (కూకట్‌పల్లి), నల్ల/పెద్ద చెరువు (ఉప్పల్)ల కలుషితాన్ని అరికట్టడానికి డీవాటరింగ్, డీసిల్టింగ్, ఇన్‌ఫ్లో చానెళ్లను పునరుద్ధరించడం, మురుగునీటి మార్గాలను నిరోధించడం వంటివి నివారిచడం జరుగుతుంది. ఈపాటికే బతుకమ్మకుంటతో పాటు కూకట్‌పల్లి నల్ల చెరువు పునరుద్దరించడం దాదాపు పూర్తికావచ్చింది.

రాజేంద్రనగర్‌లోని బూమ్రుఖ్‌దౌలా చెరువు పనులు ప్రారంభించింన హైద్రా వీటి ద్వారా నగరంలోని చెరవులకు స్పూర్తిగా నిలపాలని హైడ్రా నిర్ణయించింది. ఈ 6 చెరువుల ఎఫ్‌టీఎల్ లను, బఫర్‌జోన్‌లను గుర్తించడంతో ఆందులో ప్లాట్లున్నాయి. అవి పూర్తిగా తొలగించాల్సి వస్తున్న నేపథ్యంలో ఆ ప్లాట్ల ధరలకు అనుగుణంగా ప్లాట్ల యజమానులకు టిడిఆర్‌లు ఇవ్వడం ద్వారా ఆర్థికంగా ఆదుకోవాలని హైడ్రా కమిషనర్ నిర్ణయించార. ఈమేరకు జీహెచ్‌ఎంసి అధికారులకు లేఖ రాసి ఒప్పించాలని యోచిస్తున్నట్టు తెలిసింది. ఈ మేరకు హైడ్రా ప్రతిపాదనలను సిద్దం చేసి, సర్కారుకు, జీహెచ్‌ఎంసికి పంపాలని భావిస్తున్నట్లు తెలిసింది.

డబుల్ ధమాకా

చెరువులు, కుంటల పరిరక్షణ చర్యల్లో భాగంగా తొలగించిన, మున్ముందు తొలగించాల్సిన ప్లాట్లకు నగదు పరిహారానికి బదులుగా టీడీఆర్ ఇచ్చే విషయంపై జీహెచ్‌ఎంసీ, హెచ్‌ఎండీఏలతో కలిసి హైడ్రా కసరత్తు చేస్తున్నది. గ్రేటర్ పరిధిలో 185 చెరువులతో పాటు గ్రేటర్ వెలుపల 270 చెరువులు ఉన్నాయి. వీటి ఎఫ్‌టిఎల్, బఫర్ జోన్లలోని ప్లాట్ల విలువకు రెట్టింపు విలువను కట్టించి అందుకు సమానంగా ట్రాన్స్‌ఫర్ డెవలప్‌మెంట్ రైట్(టిడిఆర్)లు జీహ్‌చెంసి, హెచ్‌ఎండిఏలతో మంజూరు చేయించనున్నది హైడ్రా. ప్లాటు విలువ మార్కెట్(ప్రభుత్వ) ధర రూ. 10 లక్షలుగా ఉంటే.. ఆ ధరను రెట్టింపుగా రూ. 20 లక్షలుగా టిడిఆర్ బాండ్స్‌ను అందించాలని హైడ్రా నిర్ణయించింది. బహిరంగ మార్కెట్‌ను ఏమాత్రం పరిగణలోకి తీసుకోకుండా.. కేవలం ప్రభుత్వ ధరకు అదనంగా అంతే ధర అంటే రెట్టింపు ధర వచ్చేలా టిడిఆర్‌లను మంజూరు చేయాలని కమిషనర్ రంగనాథ్ నిర్ణయించి గ్రేటర్, హెచ్‌ఎండిఏల ద్వారా టిడిఆర్‌లు అందించేందుకు హైడ్రా సిద్దమవుతోంది.

మైనారిటీ నేతను అడ్డుకుంటున్నారు

మనతెలంగాణ/హైదరాబాద్: అజారుద్దీన్‌ను రాష్ట్ర మంత్రి వర్గంలోకి తీసుకోకుండా బిజెపి కుట్రలు చే స్తోందని, అజారుద్దీన్ దేశ క్రికెట్ జట్టుకు సుదీర్ఘ కా లం కెప్టెన్‌గా వ్యవహారించారని, క్రికెట్‌తో దేశానికి ఎంతో సేవ చేశారని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమా ర్క పేర్కొన్నారు. గురువారం గాంధీభవన్‌లో ఆయన మీడియాతో మాట్లాడుతూ మైనార్టీ నేత అజారుద్దీన్‌ను కేబినెట్‌లోకి తీసుకోవాలని కాంగ్రెస్ నిర్ణయం తీ సుకోవడంతో ఆ రెండు పార్టీలు కుట్రపూరిత రాజకీయాలకు తెరలేపాయని ఆయన విమర్శించారు. దేశ కీర్తిని ప్రపంచ వ్యాప్తంగా చాటి చెప్పిన క్రీడాకారుల్లో అజారుద్దీన్ ఒకరని, అజారుద్దీన్ లాంటి విఖ్యాత క్రీ డాకారుడికి మంత్రి వర్గంలో అవకాశం కల్పిస్తుంటే బి జెపి అడ్డుకుంటోందని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశా రు. అజారుద్దీన్‌పైన బిజెపి, బిఆర్‌ఎస్ కలిసి కుట్ర చే స్తున్నాయని, బిజెపి, బిఆర్‌ఎస్‌లు తెర వెనుక బంధం గురించి ఇప్పటికే కల్వకుంట్ల కవిత స్పష్టం చేసిందన్నారు. గతంలో పార్లమెంట్ ఎన్నికల్లో బిఆర్‌ఎస్ సహకారంతోనే బిజెపి రాష్టంలో 8 సీట్లు గెలుచుకుందని ఆయన అన్నారు.

గవర్నర్‌పై బిజెపి ఒత్తిడి

జూబ్లీహిల్స్‌లో తమకు గెలిచే అవకాశం లేదని బిజెపి కి తెలుసనీ అందుకే బిఆర్‌ఎస్‌కు లాభం చేయడం కోసం ఆలస్యంగా బలహీనమైన అభ్యర్థిని బిజెపి ప్రకటించిందని ఆరోపించారు. జూబ్లీహిల్స్‌లో మైనార్టీలు ఎవరూ బిజెపికి ఓటు వేయరని, జూబ్లీహిల్స్‌లో బిఆర్‌ఎస్‌కు లాభం కలిగించడం కోసమే అజారుద్దీన్‌ను మంత్రి కాకుండా బిజెపి అడ్డుకుంటోందన్నారు. అ జారుద్దీన్‌తో ప్రమాణ స్వీకారం చేయించకుండా గవర్నర్‌పైన బిజెపి ఒత్తిడి తీసుకువస్తున్నట్లుగా తమకు సమాచారం అందిందని ఆయన తెలిపారు. గతంలో రాజస్థాన్‌లో ఉప ఎన్నిక అభ్యర్థిని మంత్రి వర్గంలోకి తీసుకుందని, గంగానగర్ జిల్లా కరణ్‌పూర్ నియోజకవర్గం ఉప ఎన్నిక బిజెపి అభ్యర్థిగా ఉన్న సురేంద్ర పా ల్ సింగ్‌ను డిసెంబర్ 30న రాష్ట్ర మంత్రి వర్గంలోకి తీసుకుందని, ఆయన ఉప ఎన్నిక అభ్యర్థి అని, మంత్రివర్గంలోకి బిజెపి తీసుకుందన్నారు. ఉపఎన్నికకు 20 రోజుల ముందు ఆయన్ను మంత్రివర్గంలోకి తీసుకున్నారన్నారు. బిజెపి ద్వంద్వ ప్రమాణాలకు ఇది నిదర్శనమని ఆయన అన్నారు. కేవలం మైనార్టీ అన్న ద్వేషంతోనే బిజెపి నాయకులు అజారుద్దీన్ ప్రమాణస్వీకారాన్ని అడ్డుకుంటున్నారన్నారు. ఉప ఎన్నిక జూబ్లీహిల్స్ నియోజకవర్గం వరకే ఉందని, ప్రమాణ స్వీకారం జూబ్లీహిల్స్ నియోజకవర్గం బయట జరుగుతుందని భట్టి పేర్కొన్నారు.

రాజస్థాన్‌లో మీరెలా చేశారు? : పిసిసి చీఫ్

మైనార్టీకి మంత్రి పదవి ఇస్తామంటే బిజెపి అడ్డుకుంటుందని పిసిసి చీఫ్ మహేష్‌కుమార్ గౌడ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో బిఆర్‌ఎస్‌ను గెలిపించాలనే లోపాయికారీ ఒప్పందంలో భాగంగా బిజెపి రాజకీయాలు చేస్తోందన్నారు. ఎమ్మెల్సీ కవిత చెప్పినట్లుగా బిజెపి, బిఆర్‌ఎస్ కుమ్మ క్కు రాజకీయాలు చేస్తున్నాయని ఆయన ఆరోపించారు. క్రీడాకారుడిగా, రాజకీయ నేతగా అజారుద్దీన్ ప్రజలకు సేవలదించారని అందుకే ఆయనకు ఎమ్మెల్సీ పదవి ఇచ్చి గౌరవించామని ఆయన తెలిపారు. ఇప్పుడు మైనార్టీకి మంత్రి పదవి ఇస్తామంటే బిజెపి అడ్డుకుంటుందని, మైనార్టీని మంత్రిని చేస్తున్నారన్న అక్కసుతో రాజకీయం చేస్తోందన్నారు. బిజెపి పాలిత రాజస్థాన్‌లో 20 రోజుల్లో ఎన్నికలు ఉండగా సురేంద్ర పాల్‌ను మంత్రిని ఎలా చేశారని, ప్రశ్నించారు. మంత్రిని చేసినా సురేంద్ర పాల్ ఎన్నికల్లో ఓడిపోయారని ఆయన గుర్తు చేశారు.

మైనార్టీలపై విషం : ఎంపి చామల

బిజెపి, బిఆర్‌ఎస్‌లు మైనార్టీలపై విషం కక్కుతున్నాయని ఎంపి చామల కిరణ్‌కుమార్ రెడ్డి విమర్శించా రు. గురువారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ రెండు పార్టీలు అజారుద్దీన్‌కు మంత్రి పదవి దక్కకుం డా అడ్డుకునే కుట్ర చేస్తున్నాయని ఆయన అన్నారు. మైనార్టీలు అంటే ఎందుకు అంత కడుపుమంట అని ఆయన ప్రశ్నించారు. తెలంగాణ కేబినెట్ లో మైనార్టీ మంత్రి ఉండవద్దా అని ఆయన ప్రశ్నించారు. రాజకీయ లబ్ధి కోసమే మతాల మధ్య చిచ్చు పెడతారా అని ఆయన ప్రశ్నించారు. ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ ఓడిపోవడం కల్ల అని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ అన్నారు. తాము ఓడిపోతే ప్రభుత్వం పడిపోవాలని కెటిఆర్ ఎదురుచూస్తున్నారని ఆయన వ్యాఖ్యానించారు. కెటిఆర్ మాటలతో కుట్ర, కుతంత్రం అంతా బయటపడిందన్నారు. 

చిన్నారులతో చెలగాటం

ముంబై: కిడ్నాపర్ బారి నుంచి 17 మందిని సురక్షితం గా రక్షించారు. ముంబై లోని ఆర్ ఏ స్కూడియోలో 17 మంది పిల్లలను బందీలుగా ఉంచిన నిందితుడు రోహిత్ ఆర్య తీవ్ర గాయాలతో ఆస్పత్రిలో చనిపోయాడు. పిల్లల ను రక్షించే క్రమంలో కాల్పులు జరపక తప్పలేదు. గురువారం ముంబై లోని పోవై ప్రాంతంలో ఉన్న స్టూడియో లో రెస్క్యూ ఆపరేషన్ లో భాగంగా పోలీసులు అతడిపై కాల్పులు జరిపారు. కాల్పుల్లో ఆ వ్యక్తి తీవ్రంగా గాయపడిన తర్వాత సురక్షితంగా ఇద్దరు పెద్దలతో పాటు పిల్లలు అందరినీ కాపాడారని అధికారులు తెలిపారు. పిల్లలను వారి తల్లిదండ్రులకు అప్పగించారు.పిల్లలను విజయవంతంగా రక్షించిన తర్వాత ఆర్ ఏ స్టూడియో ఉద్యోగి అ యిన ఆ నిందితుడిని అదుపులోకి తీసుకున్నట్లు ముందు అధికారులు చెప్పారు. రిస్క్యూ ఆపరేషన్ కు ముందు తన డిమాండ్ ఏమిటో అధికారులకు చెప్పాలని అనుకుంటున్నట్లు నిందితుడు మెస్సేజ్ కూడా విడుదల చేశాడు. అ యితే, అతను పిల్లలను ఎందుకు బందీలుగా పట్టుకున్నా డో, అధికారులతో ఏమి మాట్లాడాలని అనుకున్నాడో ఖ చ్చితంగా తెలియలేదు.అంతకు ముందు ఆర్య అనే నిందితుడు తన వీడియో సందేశంలో 

కొంతమంది తో మాట్లాడాలనే తన డిమాండ్ నెరవేరని పక్షంలో పిల్లలు, ఇద్దరు పెద్దలు బందీలుగా ఉన్న భవనానికి నిప్పుపెడతానని బెదిరించాడు. తాను టెర్రరిస్ట్ కానని, పిల్లలను విడిపించడానికి పెద్ద మొత్తంలో డబ్బు డిమాండ్ చేయనని అతడు చెప్పాడు. అధికారులతో మాట్లాడాలన్నదే తన డిమాండ్ అని చెప్పాడు.తన మాట వినాలని అధికారులను గట్టిగా కోరుతూ, ఒకదశలో పిల్లలకు ఏదైనా హాని జరిగితే తన బాధ్యత ఏమీ లేదని ఆర్య అన్నారు. మధ్యాహ్నం 2 గంటల ప్రాంతంలో పోవై పోలీసు స్టేషన్ కు 17 మంది బందీ పరిస్థితి విషయం తెలియడంతో పెద్దఎత్తున పోలీసు బృందాలు యాక్టింగ్ స్టూడియోకు చేరాయి. మొదట పోలీసులు ఆర్యతో చర్చలు జరపడానికి యత్నించారు. కానీ, అతడు తన డిమాండ్లపై మొండిగా పట్టుపట్టాడు. చర్చలు విఫలమైన తర్వాత, పోలీసులు పిల్లలను రక్షించేందుకు. బాత్రూమ్ ద్వారా బలవంతంగా స్టూడియోలోకి చొరబడ్డారని డిసిపి దత్తా మీడియాకు తెలిపారు. పిల్లలను రక్షించే క్రమంలో ఆర్యపై కాల్పులు జరిపి గాయపరిచారు. అతడి మానసిక స్థితి సరిగ్గా లేదని పోలీసులు తెలిపారు

కోడ్ ఉండగా ఎలా ఇస్తారు?

మన తెలంగాణ/హైదరాబాద్: గతంలో అనేక కేసులు ఉ న్న అజారుద్దీన్‌ను మంత్రి వర్గంలోకి ఎలా తీసుకుంటారని కేంద్ర బొగ్గుగనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి ప్రశ్నించారు. సిబిఐ, కోర్టు కేసులు చాలా ఉన్న అజారుద్దీన్‌ను ఎలా మం త్రివర్గంలో చేర్చుకోవడం రాజ్యాంగ విరుద్ధ్దమని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇది వరకే కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి ఓ డిపోయిన అజారుద్దీన్‌ను ఇప్పుడు హడావుడిగా మంత్రిగా చేయాలని ఎందుకు నిర్ణయించారని రాష్ట్ర ప్రభుత్వాన్ని నిలదీశారు. గత 22 నెలలుగా మంత్రివర్గంలో ఒక్క మైనారిటీ వర్గానికి చెందిన మంత్రి కూడా లేరని, నిజంగా మైనారిటీ సంక్షేమంపై శ్రద్ధ ఉంటే ముందే అవకాశం ఇచ్చేవారని అన్నారు. ఇప్పుడు మైనార్టీల ఓట్ల కోసం ఎన్నికల ముందు గుర్తుకొచ్చిందా? అని ఎద్దేవా చేశారు.

బిజెపి రాష్ట్ర కార్యాలయంలో ఆయన గురువారం మీడియా సమావేశంలో మాట్లాడుతూ ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నప్పుడు మంత్రి పదవిని ఇవ్వడం చట్ట విరుద్ధమని అన్నారు. కాంగ్రెస్ పార్టీ ఇంతగా దిగజారిపోయిందని విమర్శించారు. కేవలం మైనారిటీ ఓటర్ల సంతుష్టీకరణ కోసం కాంగ్రెస్ పార్టీ ఎన్నికల కోడ్‌ను ఉల్లంఘిస్తోందని అన్నారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో గెలుపు కోసం కాంగ్రెస్ పార్టీ ఖబ్రస్తాన్ భూములు, మంత్రి పదవులు తాయిలాలుగా ఉపయోగిస్తోందని ఆరోపించారు. జూబ్లీహిల్స్ ఉపఎన్నికల నోటిఫికేషన్ వచ్చిన రోజే కాంగ్రెస్ ప్రభుత్వం మజ్లిస్ ఆదేశాలతో మిలటరీ భూమిని ఖబర్‌స్తాన్‌కు కేటాయించిందని, అలాగే ఎర్రగడ్డలో కూడా ఇల్లీగల్‌గా ఖబర్‌స్తాన్‌కు భూములు కేటాయించారని ధ్వజమెత్తారు.

మజ్లిస్‌కు రక్షణకవచంగా కాంగ్రెస్, బీఆర్‌ఎస్‌లు

ఓవైసీ కనపడితే కాంగ్రెస్, బీఆర్‌ఎస్ పార్టీలు వంగి వంగి సలాం కొడుతున్నాయని కిషన్‌రెడ్డి ఆరోపించారు. కుహనా లౌకికవాదం, బుజ్జగింపు రాజకీయాలతో కాంగ్రెస్ -బీఆర్‌ఎస్ పార్టీలు మజ్లిస్‌కు రక్షణ కవచంలా వ్యవహరిస్తున్నాయని విమర్శించారు. జూబ్లీహిల్స్‌లో ఎంఐఎం ఎందుకు పోటీ చేయడం లేదని ప్రశ్నించారు. తెలంగాణకు పట్టిన చీడ ఎంఐఎం అని కిషన్ రెడ్డి ఘాటుగా వ్యాఖ్యానించారు. జూబ్లీహిల్స్ ఉపఎన్నికల్లో మజ్లిస్ పార్టీ ఎందుకు పోటీ చేయడం లేదని ప్రశ్నించిన కిషన్‌రెడ్డి ఎవరి ఒత్తిళ్లతో, ఎవరి సూట్ కేసులకు తలొగ్గి తమ అభ్యర్థిని కాంగ్రెస్‌కు అ ద్దెకు ఇచ్చిందని నిలదీశారు. మంత్రులను బస్తీలకు పంపిం చి, మజ్లిస్ నాయకులు ప్రత్యర్థులపై దాడులు, బెదిరింపుల కు పాల్పడుతున్నారని అన్నారు. ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చి అక్రమ కేసులు బనాయిస్తున్నారని ఆరోపించారు. అలాం టి కాంగ్రెస్ పార్టీ బీజేపీ అభ్యర్థులపై వ్యాఖ్యలు చేయడం విడ్డూరంగా ఉందని అన్నారు.

స్లాటర్ హౌస్‌ల వెనుక ఎంఐఎం నేతలే

రాష్ట్రంలో విచ్చలవిడిగా కొనసాగుతున్న పశు వధశాల (స్లాటర్ హౌస్)లు వెనుక ఉన్నది ఎంఐఎం నేతలేనని కిషన్‌రెడ్డి ఆరోపించారు. స్లాటర్ హౌస్ మాఫియాతో పోలీసులు చేతులు కలిపారని ఆరోపించారు. రాష్ట్రంలో ఉన్న 39 స్లాటర్ హౌస్‌లపై ప్రభుత్వానికి ఫిర్యాదు చేశామని అ న్నారు. అసదుద్దీన్ ఓవైసీ నేతృత్వంలో గోవుల అక్రమ రవాణా, గోహత్య, పశుమాంస ఎగుమతి పెద్ద మాఫియా గా మారిందని ఆరోపించారు. ఎంఐఎం పార్టీకి చెందిన బ హదూర్పురా ఎమ్మెల్యే మహ్మద్ ముబీన్, రసూల్పురా కా ర్పొరేటర్ మహ్మద్ ఖాదర్ వంటి వారు రెగ్యులర్‌గా పోలీ సు స్టేషన్లకు వెళ్లి అధికారులను బెదిరించి వాహనాలను విడిపించడం సాధారణంగా మారిందని విమర్శించారు. 

నేడు మంత్రిగా అజారుద్దీన్ ప్రమాణస్వీకారం

మనతెలంగాణ/హైదరాబాద్:కాంగ్రెస్ సీనియర్ నేత, భారత మాజీ క్రికెటర్ అజారుద్దీన్‌కు మంత్రి పదవి ఇవ్వాలని కాంగ్రె స్ పార్టీ నిర్ణయించింది. ఈ నేపథ్యంలోనే శుక్రవారం మధ్యా హ్నం 12.15 నిమిషాలకు రాజ్‌భవన్‌లో ఆయన ప్రమాణ స్వీ కారం చేయనున్నారు. దీనికి సంబంధించిన ఆహ్వాన పత్రిక సి ద్ధమైంది. నేడు గవర్నర్ జిష్టుదేవ్ వర్మ అజారుద్దీన్‌తో మంత్రి గా ప్రమాణ స్వీకారం చేయించనున్నారు. ఈ దఫా విస్తరణలో కేవలం అజార్‌ను మాత్రమే కేబినెట్‌లోకి తీసుకోనున్నారు. రే వంత్ మంత్రివర్గంలో మైనార్టీలకు చోటులేదని విమర్శలు చా లా కాలంగా ఉన్నాయి.

దీంతో గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీ పద వి ఇవ్వడంతో పాటు అజారుద్దీన్‌కుమంత్రి పదవి కట్టబెట్టి మై నార్టీలను సంతృప్తి పరచడంతో పాటు హైదరాబాద్ జిల్లా నుం చి కేబినెట్లో ప్రాతినిథ్యం కల్పించాలని అధిష్టానం ఈ నిర్ణయం తీసుకున్నట్లుగా తెలుస్తోంది. కాగా, 2023 అసెంబ్లీ ఎన్నికల్లో అజారుద్దీన్ జూబ్లీహిల్స్ నియోజకవర్గం నుంచి పోటీ చేసి ఓటమి కాగా, గవర్నర్ కోటాలో అజారుద్దీన్‌ను ఎమ్మెల్సీగా నామినేట్ చేస్తూ ప్రభుత్వం పంపించిన దస్త్రం ప్రస్తుతం గవర్నర్ వద్ద పెండింగ్‌లో ఉంది. అజారుద్దీన్ మంత్రిగా ప్రమాణం చేస్తే ఆరునెలల్లోగా ఎమ్మెల్యే లేదా ఎమ్మెల్సీగా నామినేట్ కావాల్సి ఉంటుంది.

‘మహాకాళి’ పవర్‌ఫుల్ ఫస్ట్ లుక్

హనుమాన్ సినిమాతో సూపర్ హీరో జానర్‌ను నెక్స్ లెవల్ కి తీసుకెళ్ళిన విజనరీ ఫిల్మ్ మేకర్ ప్రశాంత్ వర్మ, ఆర్‌కెడి స్టూడియోస్ తో కలసి మరోసారి ప్రేక్షకులను ఆశ్చర్యపరుస్తున్నారు. వారి కొత్త చిత్రం మహాకాళి నుంచి లీడ్ ఫేస్‌ను పరిచయం చేశారు. తాజాగా విడుదలైన పోస్టర్‌లో భూమి శెట్టి ప్రధాన పాత్రలో కనిపించగా, ఆమె లుక్ ప్రేక్షకులను ఆశ్చర్యపరిచింది. ఈ సినిమా ఇప్పటికే 50 శాతానికి పైగా షూట్ పూర్తిచేసుకుంది. హైదరాబాద్‌లో ప్రత్యేకంగా నిర్మించిన భారీ సెట్స్‌పై ప్రస్తుతం షూటింగ్ జరుగుతోంది.

ఫస్ట్ లుక్‌లో భూమి శెట్టి ఎరుపు, బంగారు వర్ణంలో ఆగ్రహం, కరుణ రెండింటినీ ప్రతిబింబిస్తూ మెరిసింది. సాంప్రదాయ ఆభరణాలు, పవిత్ర చిహ్నాలతో అలంకరించబడిన ఆమె చూపు, సృష్టి-ప్రళయం, విధ్వంసం-, పునర్జన్మ శక్తిని సూచిస్తోంది. ఆర్‌ఎకే దుగ్గల్, రివాజ్ రమేష్ దుగ్గల్ నిర్మిస్తున్న ఈ చిత్రం ప్రశాంత్ వర్మ కాన్సెప్ట్, పూజ కొల్లూరు దర్శకత్వం కలసి గ్రేట్ విజువల్ వండర్‌ను అందించబోతున్నాయి. 

శుక్రవారం రాశి ఫలాలు (31-10-2025)

మేషం – మిత్రుల నుండి విలువైన సమాచారం అందును . కీలక నిర్ణయాలలో సొంత ఆలోచనలు శ్రేయస్కరం. ప్రయాణాలు లాభిస్తాయి. ఆర్థిక లావాదేవీలు లాభిస్తాయి. ఇంటాబయటా మీదే పై చేయిగా వుండును.

వృషభం – పనులలో జాప్యం జరిగినా చివరికి పూర్తి చేస్తారు. ఆరోగ్యం పట్ల మెలకువ చాలా అవసరం. ఆస్తి వివాదాలు తీరి లబ్ది పొందుతారు. రాజకీయరంగాల వారికి కొంత అనుకూలం.

మిథునం – పనులలో విజయం సాధిస్తారు. సంఘంలో గౌరవం పొందుతారు. దూరప్రాంతాల నుండి వచ్చిన వార్త ఆనందం కలుగుతుంది. క్రయవిక్రయాలలో లాభాలు పొందుతారు.

కర్కాటకం – కుటుంబంలో శుభకార్యాల ప్రస్తావన వుంటుంది. ప్రముఖులతో పరిచయాలు పెరుగుతాయి. భాగస్వామ్య వ్యాపారాలు అభివృద్ధి చెందుతాయి. సోదరులను కలిసి ఆనందంగా గడుపుతారు.

సింహం – అనుకోని ఆహ్వానాలు ఆశ్చర్యపరుస్తాయి. మిత్రులతో ఏర్పడిన విభేదాలు పరిష్కరించుకొంటారు. ముఖ్యమైన వ్యవహారాలలో ఆటంకాలు ఎదురైనా అధిగమిస్తారు. అరుదైన ఆహ్వానాలు అందుతాయి.

కన్య – వృత్తి, వ్యాపారాలలో లాభాలు పొందుతారు. ఉద్యోగులలో స్థానచలనం. భూముల క్రయవిక్రయాలలో స్వల్ప లాభాలు పొందుతారు. ఆరోగ్యం, వాహనాల విషయాలలో నిర్లక్ష్యం తగదు. ప్రముఖులతో కలయిక.

తుల – వృత్తి, వ్యాపారాలలో అభివృద్ధి సాధిస్తారు. కీలక నిర్ణయాలలో సొంత ఆలోచనలు శ్రేయస్కరం. దూరప్రాంతాల నుండి వచ్చిన వార్త ఆనందం కలుగిస్తుంది . నూతన పనులకు శ్రీకారం చుడతారు.

వృశ్చికం – ఊహించని అవకాశాలు లాభిస్తాయి. వాటిని సద్వినియోగం చేసుకోండి. ఆర్థిక ఇబ్బందుల నుండి బయటపడతారు. రుణ వత్తిడులు తీరి ఊరట చెందుతారు. కొత్త మిత్రులు పరిచయమై సాయం అందిస్తారు.

ధనుస్సు – కుటుంబ సమస్యల నుండి బయటపడతారు. ప్రయాణాలు లాభిస్తాయి. పనులలో విజయం సాధిస్తారు. మిత్రుల నుండి కీలక సమాచారం. నిరుద్యోగులకు శుభవార్తలు అందుతాయి.

మకరం – రుణ బాధలు కొంత వరకు తీరుతాయి. ఆర్థిక పరిస్థితి సంతృప్తికరంగా వుండును. కీలక నిర్ణయాలలో తొందరపాటు వద్దు. ఆరోగ్యం పట్ల మెలకువ అవసరం. స్వల్ప ధన, వస్తులాభం.

కుంభం – చేపట్టిన పనులు సకాలంలో పూర్తి చేస్తారు. దూర ప్రయాణాలలో నూతన పరిచయాలు పెరుగు తాయి. బంధువులను కలిసి ఆనందంగా గడుపుతారు. సంతానం కోసం కొత్త విద్యలపై ఆసక్తి చూపుతారు.

మీనం – ముఖ్యమైన వ్యవహారాలలో ఆటంకాలు ఎదురైన సన్నిహితుల సాయంతో పూర్తి చేస్తారు. బంధువులతో ఏర్పడిన వివాదాలు పరిష్క రించుకొంటారు. ఆకస్మిక ప్రయాణాలు. ఆరోగ్యం పట జాగ్రత అవసరం.

 

 

Wordpress Free Themes and Premium WP Plugins Download