StreamEastmardin escortizmit escortkonya escorteskişehir escortkayseri escortankara escortankara escortankara escortrinabethazbetyakabetwinxbetpradabetgobahis

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

hacklink

Hacklink

Hacklink

Hacklink

Marsbahis

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink Panel

Hacklink

Hacklink

Hacklink

Hacklink

hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Buy Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink satın al

Hacklink

Marsbahis

body to body massage in istanbul

dizipal

hititbet giriş

hd porn

Hacklink

Hacklink

Hacklink

sahabet giriş

Hacklink panel

tlcasino

tlcasino.win

tlcasino giriş

casinowonadresgiris.com

bahiscasino giriş

https://bahiscasino.pro/

Marsbahis

Hacklink

Hacklink

Marsbahis

Marsbahis

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

jojobet giriş

Meritking Güncel Giriş

Meritking Giriş Güncel

Meritking

rokubet

rokubet

holiganbet

jojobet

holiganbet

jojobet giriş

holiganbet

giftcardmall/mygift

jojobet

Streameast

onwin

ataköy escort

ultrabet

ultrabet

aresbet

padişahbet

royalbet

royalbet

Hacklink Panel

Hacklink

ultrabet

padişahbet

Streameast

Hacklink

imajbet

casibom giriş

Betoffice

Holiganbet giriş

imajbet

imajbet

casibom güncel giriş

sakarya escort bayan

hasta, bakıcı, ankara, halı, yıkama

istanbul mobilyacı

yakabet giriş

adapazarı escort

casibom giriş

padişahbet giriş

jojobet

matbet

imajbet

rokubet

matbet

bahiscasino

bahiscasino giriş

bahiscasino.com

betsmove giriş

jojobet

casibom

iptv satın al

jojobet

jojobet giriş

hiltonbet

pusulabet

meritking giriş

Galabet

ultrabet

truvabet

artemisbet

rokubet

matbet

deneme bonusu veren siteler 2025

betoffice giriş

jojobet giriş

Betpas

Betpas

Betpas giriş

matbet

sahabet

rokubet

Hacklink

casibom

livebahis

jojobet

betpark

queenbet

meritking

queenbet

queenbet

meritking

hit botu

request hit botu

google hit botu

matbet

film izle

grandpashabet

sakarya escort bayan

casibom

Ultrabet

diyetisyen

madridbet

sapanca escort bayan

onwin

meritking güncel giriş

rokubet

Restbet

Restbet giriş

piabellacasino

milosbet

sonbahis

bahix

parmabet

mislibet

piabellacasino

piabellacasino

yakabet

casibom

meybet

online diyetisyen

Betoffice

imajbet

royalbet

palacebet

deneme bonusu

betmarino

konya escort

Betpas

atlasbet

jojobet

betkolik

primebahis

Meritking Giriş Güncel

Kavbet

Galabet

betvole

asyabahis

queenbet

Restbet

Restbet giriş

winxbet

casibom giriş

ultrabet

Marsbahis

sekabet

marsbahis

vdcasino

pusulabet

pusulabet

meritking

oslobet

kingroyal

Marsbahis

betturkey giriş

betturkey

queenbet

ronabet giriş

milosbet

casinolevant

padişahbet giriş

vaycasino

Casibom

Casibom Giriş

betoffice

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

nitrobahis

deneme bonusu veren yeni siteler

kavbet

pusulabet

pusulabet

holiganbet

holiganbet

holiganbet

betsmove

betsmove giriş

Meritking Giriş

yakabet resmi adres

Betoffice

Casibom

Betoffice

Betoffice

Agb99

Agb99

holiganbet

piabellacasino

ultrabet

padişahbet giriş

bağcılar escort

betpuan

xgeorgia

sekabet

pusulabet

vdcasino

pusulabet giriş

marsbahis

imajbet

Betoffice

grandpashabet

holiganbet giriş

pusulabet

pusulabet

matbet

meritking

vaycasino

jojobet giriş

betsmove

Slot Mahjong

meritking güncel

jojobet

Betpas

matbet

matbet güncel giriş

sweet bonanza oyna

1xbet

fatih escort

bahis siteleri

deneme bonusu veren yeni siteler

deneme bonusu veren yeni siteler

jojobet

Online Hack Tool

Meritking Güncel

ccasinolevant

casinolevant

casinolevant

piabellacasino

starzbet

piabellacasino

mislibet

nitrobahis

milosbet

milosbet

parmabet

piabellacasino

galabet

odeonbet

odeonbet

coinbar

artemisbet

coinbar

artemisbet

royalbet

royalbet giriş

polobet

polobet giriş

marsbahis

vdcasino

betine

ultrabet

marsbahis

vdcasino

sekabet

pusulabet

casibom

imajbet

matbet

meritking

grandpashabet

holiganbet

casivera

sweet bonanza

hilarionbet

betoffice

bahiscasino

vdcasino

onwin

Marsbahis giriş

Holiganbet giriş

sekabet güncel giriş

betlike

deneme bonusu veren yeni siteler

casibom

holiganbet

casibom

casibom giriş

betpuan

betpuan giriş

izmir escort

Jojobet giriş

vdcasino

queenbet

padişahbet

setrabet

vdcasino

milanobet

kralbet

betpas

casibom giriş

otobet

madridbet

superbet

tarafbet

betovis

betasus

grandpashabet

onwin

sahabet

berlinbet

matadorbet

grandpashabet

marsbahis

rinabet

casinowon

sonbahis

hazbet

yakabet

kralbet

suratbet

süratbet

winxbet

pradabet

betcio

gobahis

parmabet

sekabet

ఆ ఐదుగురిపై ఆధారాల్లేవ్

మన తెలంగాణ/హైదరాబాద్: బిఆర్‌ఎస్ నుంచి కాంగ్రెస్‌లోకి ఫిరాయించారని ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎమ్మెల్యేలలో ఐదుగురు ఎమ్మెల్యేలు అరికెపూడి గాంధీ, ప్రకాష్ గౌడ్, తెల్లం వెంకట్రా వు, గూడెం మహిపాల్‌రెడ్డి, బండ్ల కృష్ణమోహన్‌రెడ్డి పార్టీ ఫిరాయించినట్లు సరైన ఆధారాలు లేవని అ సెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ స్పష్టం చేశా రు. వారిపై దాఖలైన అనర్హత పిటిషన్లను తోసిపుచ్చారు. ఈ మేరకు ఆయన బుధవారం తీర్పు వె లువరించారు. మరో ముగ్గురు ఎమ్మెల్యేలు కాలె యాదయ్య, పోచారం శ్రీనివాస్‌రెడ్డి, సంజయ్‌లపై స్పీకర్ గురువారం (18న) తీర్పు వెల్లడించనున్నా రు. కాగా ఫిరాయింపు ఎమ్మెల్యేలుగా ఆరోపణలు ఎదుర్కొంటున్న కడియం శ్రీహరి, దానం నాగేందర్ తమకు సమాధానం ఇచ్చేందుకు మరి కొంత గడువు కావాలని స్పీకర్‌ను ఇప్పటికే కోరారు.

పూర్వాపరాలు..

తమ పార్టీ నుంచి ఎన్నికైన ఎమ్మెల్యేలు పది మంది వేర్వేరు సందర్భాల్లో కాంగ్రెస్‌లో చేరినందున రాజ్యాంగంలోని (పదవ షెడ్యూలు ప్రకారం) పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టం కింద వారిపై అనర్హత వేటు వేయాల్సిందిగా బిఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్‌ను కోరారు. అయినా స్పీకర్ పట్టించుకోకపోవడంతో బిఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు హైకోర్టును ఆశ్రయించారు. హైకోర్టు స్పీకర్ నిర్ణయానికే వదిలి వేసింది. దీంతో బిఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు సర్వోన్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. ఇరుపక్షాల వాదనలు విన్న న్యాయస్థానం మూడు నెలల్లోగా నిర్ణయం తీసుకోవాల్సిందిగా స్పీకర్‌కు గడువు విధించింది. ఈ గడువు సెప్టెంబర్‌తో ము గిసింది. కాగా అసెంబ్లీ సమావేశాలు, కా మన్‌వెల్త్ సమావేశాలకు వెళ్ళాల్సి వచ్చినందున అనర్హత పిటిషన్లపై విచారణకు సమయం సరిపోలేదు కాబట్టి మరో రెండు నెలల గడువు కావాలని స్పీకర్ సుప్రీం కోర్టును అభ్యర్థించారు. వారిపై దాఖలైన అనర్హత పిటిషన్లను తోసి పుచ్చారు. వారు పార్టీ ఫిరాయించినట్లు సరైన సాక్షాధారాలేవీ చూపించలేదని స్పీకర్ తెలిపారు.

ఐదుగురికి భారీ ఊరట..

ఇదిలాఉండగా స్పీకర్ తీర్పుతో అనర్హత పిటిషన్లను ఎదుర్కొన్న ఎమ్మెల్యేలు బండ్ల కృష్ణమోహన్ రెడ్డి, ప్రకాష్ గౌడ్, గూడెం మహిపాల్ రెడ్డి, తెల్లం వెంకట్రావు, అరికెపూడి గాంధీకి భారీ ఊరట లభించింది. ఈ నెల 19వ తేదీలోగా స్పీకర్ పిటిషన్లపై నిర్ణయం తీసుకోవడానికి గడువు ముగియనున్నది. ముగ్గురు ఎమ్మెల్యేలు యా ద య్య, పోచారం సంజయ్‌లపై స్పీకర్ గురువారం తీర్పు ఇవ్వనున్నారు.

ఆ ఇద్దరి అంశంపై సస్పెన్స్

ఇక దానం నాగేందర్, కడియం శ్రీహరిపై స్పీకర్ ఎటువంటి నిర్ణయం తీసుకుంటారా? అనేది సస్పెన్స్‌గా ఉంది. రాజకీయవర్గాల్లో ఉత్కంఠ నెలకొంది. వారిరువురిపై అనర్హత వేటు పడుతుందని కొందరు, కాదు వేటు వేయడానికి ముందే వారు శాసనసభ్యత్వాలకు రాజీనామా చేస్తారని మరి కొందరు అంటున్నారు. దానం నాగేందర్ బిఆర్‌ఎస్ నుంచి ఎమ్మెల్యేగా గెలుపొంది, ఆ తర్వాత స్వల్ప వ్యవధిలోనే వచ్చిన లోక్‌సభ ఎన్నికల్లో సికింద్రాబాద్ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసిన సంగతి తెలిసిందే.

పల్లె పోరులో కాంగ్రెస్‌కే పట్టం

మన తెలంగాణ/హైదరాబాద్: రాష్ట్రంలో పం చాయతీ ఎన్నికల పోరు బుధవారం జరిగిన మూడో విడతతో ముగిసింది. మొదటి 1,2వ వి డతల మాదిరిగానే మూడో విడతలోనూ అధికా ర కాంగ్రెస్ పార్టీ తన హవాను కొనసాగించిం ది. మూడో విడతలో జరిగిన తుది సమరంలో 3,752 గ్రామ సర్పంచ్‌లకు, 28,410 వార్డు సభ్యులకు ఎన్నికలు నిర్వహించగా.. వీటిలో కాంగ్రెస్ పార్టీ 2237 స్థానాలను, ప్రతిపక్ష బిఆర్‌ఎస్ 1,153 స్థానాలను, బిజెపి 242 స్థానాల ను, ఇతరులు 490 స్థానాలను కైవసం చేసుకున్నారు. మూడు విడతల్లో కలిపి కాంగ్రెస్ పార్టీ 6813, బిఆర్‌ఎస్ 3,509, బిజెపి 699, ఇతరులకు 1653 సర్పంచ్ స్థానాలు దక్కాయి. ఎన్నికలను మూడు దశల్లో ని ర్వహించగా, ఈ నెల11న తొలి విడత, 14న రెండో విడత, 17న మూడవ విడ త నిర్వహించిన ఎన్నికల తో పంచాయతీ ఎన్నికల ప ర్వం ముగిసింది. ఈ ఎన్నికలు ప్రశాంతంగా ముగియడంతో అధికార యంత్రాంగం ఊపిరి పీల్చుకుంది. బుధవారం ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు పోలింగ్ జరిగింది. పోలింగ్ శాతం 80.78 శాతంగా నమోదైంది. ఆ తర్వాత మధ్యాహ్నం 2 గంటల నుంచి ఓట్ల లెక్కింపు ప్రారంభమైంది. సర్పంచ్, వార్డు సభ్యుల ఫలితాలు ప్రకటించాక ఉప సర్పంచ్ ఎన్నికల ప్రక్రియ కూడా రాత్రి పది గంటలకు దాదాపుగా ముగిసింది. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 12,726 గ్రామ పంచాయతీల్లో అదే సంఖ్యలో సర్పంచ్‌లకు, 1,12,242 వార్డు సభ్యులకు మూడు విడతల్లో ఎన్నికలను నిర్వహించారు.

మొదటి దశలో 4,236 సర్పంచ్‌లకు, 37,440 వార్డులకు ఎన్నికలు నిర్వహించగా ఇందులో 395 మంది సర్పంచ్‌లుగా, వార్డు సభ్యులుగా 9,644 మంది ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. రెండవ దశలో 4,333 సర్పంచ్‌లకు, 38,350 వార్డులకు ఎన్నికలు జరిగాయి. ఇందులో 495 మంది సర్పంచ్‌లు, 8,304 వార్డు సభ్యులు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. మూడో దశలో 4,158 సర్పంచ్‌లకు ఎన్నికలు నిర్వహించగా ఇందులో ఇప్పటికే 394 మంది సర్పంచ్‌లు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. అలాగే 36,456 వార్డులకు గాను ఎన్నికల్లో ఇప్పటికే 7908 మంది ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. మూడు విడతలను కలుపుకుని 12,726 సర్పంచ్‌లలో కాంగ్రెస్ పార్టీ నుంచి 6813 మంది ఎన్నిక కాగా బిఆర్‌ఎస్ నుంచి 3,509 మంది, బిజెపి నుంచి 699, ఇతరులు 1653 మంది గెలుపొందారు. కాగా, మొదటి దశలో కాంగ్రెస్ పార్టీ నుంచి 2,331 మంది, బిఆర్‌ఎస్ నుంచి 1,168 మంది, బిజెపి నుంచి 189 మంది, ఇతరులు 539 మంది గెలుపొందారు. రెండో దశలో కాంగ్రెస్ పార్టీ నుంచి 2,245 మంది , బిఆర్‌ఎస్ నుంచి 1,188 మంది, బిజెపి నుంచి 268 మంది, ఇతరులు 624 మంది ఎన్నికయ్యారు. మూడో దశలో కాంగ్రెస్ పార్టీ నుంచి 2,237, బిఆర్‌ఎస్ నుంచి 1153 మంది, బిజెపి నుంచి 242 మంది, ఇతరులు 490 మంది సర్పంచ్‌లుగా ఎన్నికయ్యారు.

కాంగ్రెస్ పతనానికి నాంది

మన తెలంగాణ/హైదరాబాద్: రాష్ట్రం లో జరిగిన పంచాయతీ ఎన్నికల్లో ప్రజ లు ఇచ్చిన తీర్పు నుంచే రాష్ట్రంలో కాం గ్రెస్ పార్టీ పతనం ప్రారంభం అయింద ని భారత రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెం ట్ కేటీఆర్ అన్నారు. ఈ ఎన్నికల తీర్పు తర్వాత కాంగ్రెస్ పార్టీ రానున్న ప్రతి ఎన్నికల్లో మరింత పతనం కాక తప్పద ని కేటీఆర్ తెలిపారు. రెండు సంవత్సరాలుగా ప్రజలను అన్ని అంశాల్లో మోసం చేసిన కాంగ్రెస్ పార్టీకి తగిన బుద్ధి చె ప్పారని కేటీఆర్ అన్నారు. ఈ మేరకు బుధవారం రాత్రి ఆయన ఓ ప్రకటన వి డుదల చేశారు. ఆరు గ్యారెంటీలు 420 హామీల ఆశ చూపించి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలోని ప్రతి ఒక్కరిని మోసం చేసిందని అందుకే పంచాయతీ ఎన్నికల్లో ప్రజలు తగిన గుణపాఠం చెప్పారన్నారు. పంచాయతీ ఎన్నికలకు ముందు ప్రధాన ప్రతిపక్షం గురించి అడ్డగోలు మాటలు మాట్లాడిన కాంగ్రెస్ నేతలు ఈరోజు పంచాయతీ ఎన్నికల్లో ప్రజలు ఇచ్చిన తీర్పును చూసి బుద్ధి తెచ్చుకోవాలన్నారు. ఏనాటికైనా తెలంగాణ ప్రజల పక్షాన నిలబడి కొ ట్లాడేది భారత రాష్ట్ర సమితిని అని ఈ ఎన్నికల్లో మరోసారి ప్రజలు నిరూపించారని, అందుకే కాంగ్రెస్ పార్టీ అధికార దుర్వినియోగాన్ని, బల ప్రయోగాన్ని, హింసను ఎదుర్కొని భారీగా పంచాయతీలను భారత రాష్ట్ర సమితి నేతలకు కట్టపెట్టారన్నారు. రాష్ట్రవ్యాప్తంగా జరిగిన పంచాయతీరాజ్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అరాచకాలను, అ ధికార దుర్వినియోగాన్ని, ప్రలోభాల ను తట్టుకొని వీరోచితంగా పోరాడి, భారత రాష్ట్ర సమితి (బీఆర్‌ఎస్) వెం ట నిలిచిన ప్రతి ఒక్క కార్యకర్తకు, ఓ టర్లకు కేటీఆర్ కృతజ్ఞతలు తెలిపారు.

చరిత్రలో నిలిచిపోయే పోరాటం

ఇది సామాన్య విజయం కాదని, చరిత్రలో నిలిచిపోయే పోరా టం అని కెటిఆర్ అన్నారు. యుద్ధంలో సైనికుడిలా పంచాయతీ ఎన్నికల్లో పోరాడిన ప్రతి బీఆర్‌ఎస్ కార్యకర్తకు శిరస్సు వంచి సలాం చేస్తున్నా అని, ఆదిలాబాద్ నుంచి అలంపూర్ వర కు ప్రతి గులాబీ సైనికుడి కళ్లల్లో కనిపించిన పౌరు షం పార్టీకి కొండంత బలాన్ని ఇచ్చిందని పేర్కొన్నారు. అరాచక కాంగ్రెస్ ను, రేవంత్ రెడ్డిని మట్టి కరిపించేందుకు మా శ్రేణులు చేసిన ఈ అలుపెరగని పోరాటం చరిత్రలో నిలిచిపోతుందని కేటీఆర్ పేర్కొన్నారు. పంచాయతీ ఫలితాలతో ముఖ్యమం త్రి రేవంత్‌రెడ్డికి ముచ్చెమటలు పట్టాయని కేటీఆర్ ఎద్దేవా చేశారు. సాధారణంగా పంచాయతీ ఎన్నికలు అధికార పక్షానికి ఏకపక్షంగా ఉంటాయి కానీ ముఖ్యమంత్రి కాలికి బలపం కట్టుకుని తిరిగినా, మంత్రులు మోహరించినా సగం సీట్లు సాధించడానికి కాంగ్రెస్ తంటాలు పడిందన్నారు. అధికార పార్టీ ఇంత తక్కువ స్థానాలకు పరిమితం కావడం, ప్రధాన ప్రతిపక్షం ఇన్ని పంచాయతీలు గెలవడం చరిత్రలో లేదని స్పష్టం చేశారు.

తెలంగాణ పల్లె మోగించిన జంగ్ సైరన్

ఇది కాంగ్రెస్ పార్టీ మోసాలు, వైఫల్యాలపై తెలంగాణ పల్లె మోగించిన జంగ్ సైరన్ అని కెటిఆర్ అభివర్ణించారు. రేవంత్ రెడ్డి రెండేళ్లలో రాష్ట్రాన్ని రావణకాష్టం చేశారని, పచ్చని పల్లెల్లో చిచ్చుపెట్టారని కేటీఆర్ ఆరోపించారు. ఆరు గ్యారెంటీల పేరుతో మోసం, రైతు బంధు ఎగ్గొట్టడం, యూరియా కోసం రైతులను లైన్లలో నిలబెట్టడం, పింఛన్ల పెంపులో దగా వంటి అంశాలే ప్రజల ఆగ్రహానికి కారణమన్నారు. రేవంత్ పాపం పండింది కాబట్టే పంచాయతీ ఎన్నికల్లో ఈ తిరుగుబాటు వచ్చిందన్నారు. మా ప్రభుత్వ హయాంలో 10 సంవత్సరాలు ప్రశాంతంగా ఉన్న పల్లెల్లో, ఫ్యాక్షన్ రాజకీయాలను, రాజకీయ హింసను తీసుకువచ్చిన కాంగ్రెస్ పార్టీకి ప్రజలు తగిన బుద్ధి చెప్పారన్నారు. అయితే తమ పార్టీ కార్యకర్తల పైన దాడులకు తెగబడుతున్న ప్రతి ఒక్కరి కి భవిష్యత్తులో సమాధానం ఇస్తామని కేటీఆర్ హెచ్చరించారు.

ప్రతిపక్షాలకు చెంపపెట్టు

మన తెలంగాణ/హైదరాబాద్: గ్రామ పంచాయతీ ఎన్నికల్లో తమ పార్టీకి ప ల్లె ప్రజలు పట్టం కట్టారని ప్రదేశ్ కాం గ్రెస్ కమిటీ అధ్యక్షుడు, ఎమ్మెల్సీ మహేష్ కు మార్‌గౌడ్ సంతోషాన్ని వ్యక్తం చేశారు. మూడో విడతలోనూ ప్రజలు తమ పార్టీ కి పట్టం కట్టారని ఆయన బుధవారం ఒక ప్రకటనలో హర్షం వ్యక్తం చేశారు. సర్పంచ్ ఎన్నికల్లో రాష్ట్రవ్యాప్తంగా అత్యధిక స్థానాల్లో కాంగ్రెస్ మద్దతుదారులే ఘన విజయం సాధించడం గ్రామీణ ప్ర జలు తమ ప్రభుత్వ పాలనపై వ్యక్తం చే సిన విశ్వాసానికి స్పష్టమైన ప్రతిబింబం అని తెలిపారు. పంచాయతీ ఎన్నికల ఫలితాలు ప్రతిపక్షాలకు చెంపపెట్టులా మారాయని ఆయన పేర్కొన్నారు. తెలంగాణ గ్రామీణ రాజకీయాల్లో స్ప ష్టమైన మార్పునకు ఇది సంకేతమని ఆయన తెలిపారు. పంచాయతీ ఎన్నికలను తమ పార్టీ అత్యంత ప్రతిష్టాత్మకం గా తీసుకున్నదని, ఈ విజయం వెనుక సమన్వయంతో కూడిన బలమైన ప్రచా ర వ్యూహాలే ప్రధాన కారణమని ఆయన పేర్కొన్నారు. మంత్రులు, ఎంపీలు, ఎ మ్మెల్యేలు, ఎమ్మెల్సీలు స్థానిక నాయకులను ఒకే వేదికపై సమన్వయం చేస్తూ గ్రామ స్థాయి వరకూ విస్తరించిన ప్రచా రం పార్టీకి అనుకూలంగా మారిందని ఆయన తెలిపారు. ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి నాయకత్వంలో గత రెండు సంవత్సరాలుగా అమలవుతున్న ప్రజాపాలన, సంక్షేమ, అభివృద్ధి పథకాలు నేరుగా ప్రజలకు అందుతున్న తీరు, ఈ తరువాయి 9లో

22న కొత్త సర్పంచ్‌ల ప్రమాణం

మన తెలంగాణ/హైదరాబాద్: రాష్ట్రంలో కొత్తగా ఎన్నికైన సర్పంచ్‌ల ప్రమాణ స్వీ కార తేదీలో స్వల్ప మార్పులు చోటు చేసుకున్నాయి. ఈనెల 20వ తేదీకి బదులు 22వ తేదీన కొత్త సర్పంచ్‌ల ప్రమాణస్వీకార కార్యక్రమం జరుగనుంది. ఈనెల 20వ తేదీన ముహూర్తాలు బాగోలేవం టూ ప్రజా ప్రతినిధుల నుంచి పెద్ద ఎత్తున వినతుల రావడంతో ఈ మేరకు పంచాయతీ రాజ్ శాఖ నిర్ణయం తీసుకుంది. రా ష్ట్రంలో కొత్తగా ఎన్నికైన పంచాయతీ పా లకవర్గాలు కొలువు దీరేందుకు ఈనెల 20వ తేదీన ప్రభుత్వం మొదట ముహు ర్తం ఖరారు చేంది. రాష్ట్రవ్యాప్తంగా గ్రామ పంచాయతీల తొలి సమావేశం నిర్వహించడంతో పాటు నూతన సర్పంచ్‌లు, వార్డు సభ్యులతో ప్రమాణ స్వీకారం చేయించాలని నిర్ణయించింది. కానీ, ఈనెల 20వ తేదీన ముహుర్తాలు బాగోలేవని ప్రమాణ స్వీకార తేదీ మార్చాలంటూ ప్రభుత్వానికి పలువురు ప్రజా ప్రతినిధులు విజ్ఞప్తి చేశారు. ప్రజా ప్రతినిధుల విజ్ఞప్తి మేరకు ఈనెల 22వ తేదీన కొత్త సర్పంచ్‌ల ప్రమాణ స్వీకార కార్యక్రమాన్ని నిర్వహించాలని పంచాయతీ రాజ్ శాఖ నిర్ణయించింది.

జంట జలాశయాల్లోకి గరళం!

మన తెలంగాణ/సిటీ బ్యూరో: రాష్ట్ర రాజధాని నగరం గ్రేటర్ హైదరాబాద్‌కు తాగునీటిని అందిస్తున్న నగర శివారు జంటజలాశయాలైన ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్‌ల్లోకి మలమూత్ర వ్యర్థాలు కలుస్తున్నాయి. నగరంలోని భవనాల నుండి తీసేసిన మలమూత్ర వ్య ర్థాలను కొందరు ప్రైవేట్ ట్యాంకర్ల వారు నేరుగా జలాశయాల్లో కలుపుతున్నారు. దీనికి తోడు జలాశయాల పరిధిలోని కాలనీల నుండి మురుగు వ్యర్థాలు నేరుగా వచ్చి చేరుతున్నాయి. జలమండలి పర్యవేక్షణ లోపం కారణంగా ఉస్మాన్‌సాగర్, హిమాయత్ సాగర్‌లలోని కలుషితాలు చేరుతుండటంతో తాగునీరు కాస్త గరళం గా మారుతోంది. మురుగు, వ్యర్థాలు కలువకుండా త గు చర్యలు తీసుకోవాల్సిన జలమండలి మాత్రం అప్పు డో ఇప్పుడో దొరికిన వారిపై కేసులు పెడుతూ చేతులు దులుపుకుంటుందనేది ప్రధాన ఆరోపణ. కలుషితాలు చేరకుండా, వ్యర్థాలను కలపకుండా, తగు చర్యలు తీసుకోవడంలో జలమండలి పూర్తిగా విఫలమవుతోందనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

167 ఎంఎల్‌డీల నీరు..

గ్రేటర్ హైదరాబాద్‌కు జంటజలాశయాల నుండి ని త్యం 167 మిలియన్‌ల లీటర్లను సేకరిస్తున్న జలమండ లి.. ఆ జలాశయాల కాలుష్య కారకాలపై మాత్రం పట్టింపులేకుండా వ్యవహరిస్తున్నట్టు విమర్శలున్నాయి. ఉస్మాన్ సాగర్ నుండి 106 మిలియన్ లీటర్ల నీరు, హి మాయత్‌సాగర్ నుండి 61 మిలియన్ లీటర్ల నీటిని ప్ర తి రోజు జలమండలి సేకరిస్తుంది. ప్రస్తుతం ఉస్మాన్ సాగర్‌లో నిలువగా ఉన్న నీరు 1790.000 అడుగుల తో 3.900 టిఎంసిలుగా ఉంది. హిమాయత్‌సాగర్‌లో ప్రస్తుతం నిలువనున్న నీరు 1763.500 అడుగులతో 2.968 టిఎంసిలుగా ఉన్నది. ఈ నీటిని వచ్చే వేసవి వ రకు జలమండలి ప్రతిరోజు సేకరిస్తూనే ఉంటుంది. వే సవిలో జలాలు అడుగంటితే మాత్రమే నీటి సేకరణను నిలిపేసే పరిస్థితి ఉంటుంది. అప్పటి వరకు జలాశయాల్లోని నీటిని సంరక్షించాల్సిన బాధ్యత జలమండలిపై ఉంటుందనేది పాలక వర్గాలు స్పష్టంచేస్తున్నాయి. ఈ జలాశయాల్లోకి మురుగు నీరు చేరకుండ, వాటిల్లో వ్య ర్థాలను పారబోయకుండా, వీటి పరివాహక ప్రాంతాల్లో కి నిర్మాణాలు రాకుండా చూడాల్సిన జలమండలి మాత్రం అటువైపు తొంగిచూడటంలేదని, కేవలం నీటిని సేకరించడం వరకే పరిమితమైందని, జలాశయాల పరిరక్షణను గాలికొదిలేసినట్టు విమర్శలు బలంగా వినిపిస్తున్నాయి.

నేరుగా..సెప్టిక్ ట్యాంక్‌ల వ్యర్థాలు..

జలమండలి నిర్లక్షం వల్ల కొందరు ప్రైవేట్ ట్యాంకర్ల వారు సెప్టిక్ ట్యాంకర్లలోని నీటిని తీసుకొచ్చి జంటజలాశయాల్లోకి నేరుగా పారబోస్తున్నారు. ఇదేమని ప్రశ్నించే వారు లేకపోవడంతో వారు ఈ పనికి పూనుకుంటున్నారనేది ప్రచారంలో ఉంది. జలాశయాల చుట్టూ జీఓ.నెం.111 అమలులో ఉన్నది. అయినా, వీటి పరివాహక ప్రాంతాల్లోకి ఫాం హౌస్‌లు, ఫంక్షన్ హాల్స్, గెస్ట్ హౌస్‌లు, అపార్ట్‌మెంట్స్ విపరీతంగా వచ్చి చేరుతున్నాయి. ఫలితంగా వాటి నుండి నిత్యం వెలువడుతున్న మురుగు నేరుగా జలాశయాల్లోకి వచ్చి చేరుతుంది. వీటిపై చర్యలు లేకపోవడంతో వాటి డ్రైనేజీ కాలువలుగా జలాశయాల్లో వచ్చి కలుస్తున్నాయి. పరివాహక ప్రాంతాల్లో వెలువడే మురుగును శుద్ది చేసేందుకు ఎస్‌టిపిలను ఏర్పాటుచేసుకోవాలనిగానీ, వ్యర్థాలను వదులుతున్న నిర్మాణాలపై చర్యలు గానీ జలమండలి తీసుకోకపోవడంతో జలాశయాల్లోకి మురుగు వ్యర్థాలు కలుస్తున్నాయని అక్కడి వాసులు ఉదహరిస్తున్నారు.

క్రిమినల్ కేసులు..

హిమాయత్‌సాగర్ జలాశయంలోకి సెప్టిక్ ట్యాంక్ నీటిని వదులుతున్న ప్రైవేట్ ట్యాంకర్‌ను గుర్తించి, వాహనాన్ని సీజ్ చేసి, ఆ ట్యాంకర్ యజమానిపై, డ్రైవర్‌పై క్రిమినల్ కేసులు నమోదు చేయించినట్టు జలమండలి అధికారులు వెల్లడించారు. 

గురువారం రాశి ఫలాలు (18-12-2025)

మేషం

ఉద్యోగ అవకాశాలు మెరుగవుతాయి. సోదరుల సహాయంతో నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు. వృత్తి, వ్యాపారాలలో అనుకూల వాతావరణం ఉంటుంది. కొన్ని వ్యవహారాలలో సమాజంలో మీ గౌరవ మర్యాదలు పెరుగుతాయి. వివాదాలకు సంభందించి కీలక సమాచారం సేకరిస్తారు.

వృషభం

చేపట్టిన పనులు మందకోడిగా సాగుతాయి. ఆర్థికంగా ఇబ్బందులు కొంత చికాకు పరుస్తాయి. వృత్తి, వ్యాపారాలలో భాగస్థులతో అకారణ వివాదాలు ఉంటాయి. కుటుంబ సభ్యులతో మాట పట్టింపులుంటాయి. అధికారుల నుండి ఒత్తిడి పెరుగుతుంది. దైవ దర్శనాలు చేసుకోవడం మంచిది.

మిధునం

నిరుద్యోగులకు నూతన అవకాశములు అందుతాయి. ఋణ సమస్యలు నుండి బయటపడతారు. ఆప్తుల సహాయ సహకారాలు అందుతాయి. అవసరానికి చేతికి ధన సహాయం అందుతుంది. నూతన పరిచయాలు ఉత్సాహనిస్తాయి. వ్యాపారాలు గతం కంటే మంచి లాభాలు అందుతాయి.

కర్కాటకం

కుటుంబ సభ్యులతో దైవ సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. ఇంటా బయట కొందరి ప్రవర్తన మానసికంగా చికాకు పరుస్తాయి. ముఖ్యమైన పనులు వాయిదా పడుతాయి. వృత్తి, వ్యాపారాలు మందకొడిగా సాగుతాయి. ఆర్థిక వ్యవహారాలు నిరుత్సాహపరుస్తాయి. వృత్తి, వ్యాపారాలలో శ్రమ తప్ప ఫలితం కనిపించదు.

సింహం

వృత్తి, వ్యాపారాలలో ఆశ్చర్యకరమైన సంఘటనలు చోటు చేసుకుంటాయి. నిరుద్యోగ ప్రయత్నాలు వేగవంతం చేస్తారు. ఉద్యోగమున బాధ్యతలు సమర్థవంతంగా నిర్వర్తిస్తారు. సంతాన విద్యా విషయాలు సంతృప్తి కలిగిస్తాయి. గృహ నిర్మాణం ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి. చిన్ననాటి మిత్రులతో పాత విషయాలు చర్చిస్తారు.

కన్య

ఆర్థిక పరిస్థితి అనుకూలంగా ఉంటుంది. దైవనుగ్రహంతో కొన్ని పనులు పూర్తిచేస్తారు. గృహంలో శుభకార్య ప్రస్తావన వస్తుంది. వృత్తి వ్యాపారాలు ఆశించిన విధంగా అభివృద్ధి చెందుతాయి. చిన్ననాటి మిత్రులతో విందు వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు. సోదరులతో స్ధిరాస్తి ఒప్పందాలు చేసుకుంటారు.

తుల

వ్యాపారస్థులకు ప్రభుత్వ సంభంధిత ఇబ్బందులు కలుగుతాయి. ముఖ్యమైన పనులు వాయిదా వెయ్యడం మంచిది. కుటుంబ బాధ్యతలు పెరుగుతాయి. వృత్తి ఉద్యోగాలు మందకోడిగా సాగుతాయి. బంధు మిత్రులతో వివాదాలకు దూరంగా ఉండటం మంచిది. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది.

వృశ్చికం

నూతన వ్యాపార ప్రారంభ పనులు వాయిదా వేస్తారు. అనవసర వస్తువులపై ధన వ్యయం చేస్తారు. ఆరోగ్య విషయంలో శ్రద్ద వహించాలి. వృత్తి, ఉద్యోగాలలో ఊహించని మార్పులు ఉంటాయి. ఇతరుల వ్యవహారాలకు దూరంగా ఉండటం మంచిది. ముఖ్యమైన పనులు నిదానంగా సాగుతాయి.

ధనస్సు

ఉద్యోగుల శ్రమకు తగిన గుర్తింపు లభిస్తుంది. ఆర్ధిక వ్యవహారాలు సంతృప్తిగా సాగుతాయి. సన్నిహితుల నుండి విలువైన సమాచారం సేకరిస్తారు. నిరుద్యోగులకు శుభవార్తలు అందుతాయి. ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలకు ఆహ్వానాలు అందుతాయి. సంఘంలో విశేషమైన గౌరవ మర్యాదలు పొందుతారు.

మకరం

చేపట్టిన పనులు సకాలంలో పూర్తి చేస్తారు. దూర ప్రయాణాలు కలసివస్తాయి. వ్యాపారాలలో కీలక నిర్ణయాలు అమలు చేస్తారు. వృత్తి ఉద్యోగాలు ఆశాజనకంగా సాగుతాయి నిరుద్యోగులు నూతన ఉత్సాహంతో ముందుకు సాగుతారు. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది.

కుంభం

ఆరోగ్య విషయంలో అశ్రద్ధ చెయ్యడం మంచిది కాదు. చేపట్టిన వ్యవహారాలలో జాప్యం కలుగుతుంది. ఆప్తులతో అకారణంగా వివాదాలు కలుగుతాయి. వ్యాపారాలలో ఊహించని మార్పులు తప్పవు. వృత్తి, ఉద్యోగాలలో అదనపు పనిభారం ఉంటుంది. వృధా ఖర్చుల విషయంలో పునరాలోచన చెయ్యడం మంచిది.

మీనం

వృత్తి, వ్యాపారాలలో తొందరపాటు నిర్ణయాలు మంచిది కాదు. ఋణ దాతల నుండి ఒత్తిడి పెరుగుతుంది. ఆదాయం అంతంత మాత్రంగా ఉంటుంది. సంతాన ఆరోగ్య విషయాలలో జాగ్రత్త అవసరం ముఖ్యమైన వ్యవహారాలు నిరుత్సాహ పరుస్తాయి. బందు వర్గంతో మతాపట్టింపులుంటాయి.

 

స్నేహితుని బర్త్‌డేకు వెళ్తూ.. రోడ్డు ప్రమాదంలో యువకుడు మృతి

స్నేహితుని పుట్టిన రోజు వేడుకలుకు హాజరు కావడానికి వెళ్తు యువకుడు మృత్యువు ఒడిలోకి వెళ్ళాడు వివరాలలోకి వెళితే.. ఇల్లంతకుంట మండలం రేపాక గ్రామానికి చెందిన గుర్రం శరత్ రెడ్డి (20) అనే యువకుడు మంగళవారం సాయంత్రం హైదరాబాద్ లోని మెడికవర్ హాస్పిటల్ లో చికిత్స పొందుతూ మృతి చెందాడు. కుటుంబ సభ్యులు,గ్రామస్థుల కథనం ప్రకారం.. రాజన్న సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట మండలం రేపాక గ్రామానికి చెందిన శరత్ రెడ్డి సోమవారం తన మిత్రునితో కలిసి తన బైక్ పై రేపాక నుండి కరీంనగర్ లో తన స్నేహితుని పుట్టిన రోజు వేడుకల్లో పాల్గొనడానికి వెళ్తున్నాడు. ఈ క్రమంలో అల్గునూర్ లో స్కూటీ ఎదురు వచ్చి ఢీకొంది. ఈ ఘటనలో  శరత్ రెడ్డి కిందపడడంతో తలకు బలమైన గాయమై రక్త స్రావం జరిగింది.

వెంటనే గాయపడ్డ శరత్ కరీంనగర్ లోని ఓ ఆసుపత్రికి చికిత్స నిమిత్తం తరలించారు. అక్కడ వైద్యులు పరిశీలించి   మెరుగైన వైద్యం కొరకు హైదరాబాద్ కు తరలించాలని సూచించారు. వెంటనే కుటుంబ సభ్యులు హైదరాబాద్ మెడికవర్ హాస్పిటల్ కు తరలించారు. హాస్పిటల్ లో  చికిత్స పొందుతూ శరత్ రెడ్డి మృతి చెందాడు. గుర్రం లావణ్య – శ్రీనివాస్ రెడ్డి దంపతులకు ఇద్దరూ కొడుకులు కాగా పెద్ద కొడుకు చందురెడ్డి, చిన్న కొడుకు శరత్ రెడ్డి. మృతి చెందిన చిన్న కొడుకు కరీంనగర్ లోని స్థానిక డిగ్రీ కళాశాలలో రెండవ సంవత్సరం చదువుతున్నాడు. యువకుని మృతితో రేపాక గ్రామంలో తీవ్ర విశాదం నెలకొంది. ఈ సంఘనచ పై ఎల్‌ఎండి పోలీస్ స్టేషన్ ల కేసు నమోదైంది.

అణు ఇంధనం ప్రైవేటుపరం

దేశ అణురంగం ప్రైవేట్‌కు ద్వారాలు తెరిచింది.ఈ కీలక రంగం సంబంధిత అణు ఇంధన రంగంలో ప్రైవేటు భాగస్వామ్యం వీలు కల్పించే బిల్లుకు లోక్‌సభ బుధవారం ఆమోదం తెలిపింది. కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ దీనిపై సభలో స్పందించారు. అణు ఇంధన రంగంలో స్వయంసమృద్థి దిశలో ఈ బిల్లు ఆమోదం కీలకం అవుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. 2047 నాటికి భారతదేశం 100 జిడబ్లుల అణు ఇంధన ఉత్పత్తి సామర్థం సంతరించుకోవడానికి సముచిత రీతిలో ఈ ప్రైవేటు భాగస్వామ్యం పనికివస్తుందని తెలిపారు. అణు ఇంధన రంగంలో స్వయంసమృద్ధి లక్ష సాధనకు ఉద్ధేశించిన శాంతి బిల్లును ప్రతిపక్షాల వాకౌట్ల మధ్య సభలో మూజువాణి ఓటుతో ఆమోదించారు . ఇది మైలురాయి వంటి చట్టానికి దారితీస్తుందని మంత్రి తెలిపారు. దేశ ప్రగతి యాత్రకు బిల్లు దోహదం చేస్తుందని అన్నారు. ప్రపంచ వ్యాప్తంగా భౌగోళికరాజకీయాలలో దేశం కీలక పాత్ర వహిస్తోందిం.

ఈ దశలో మనం ప్రపంచ స్థాయి కొలమానాలను చేరుకోవల్సి ఉంటుంది. ప్రామాణికతలను సాధించాలి. ప్రపంచ స్థాయి వ్యూహాలలో ధీటుగా నిలిచిగెలిచి తీరాల్సి ఉంటుందని, ఉత్సాహవంతులైన ప్రైవేటు భాగస్వాముల ప్రవేశంతో అణు ఇంధన రంగం బలోపేతం అవుతుందని తెలిపారు. అయితే ఈ బిల్లుపై ప్రతిపక్షాలు తమ వ్యతిరేకత వ్యక్తం చేశాయి. కీలకమైన అణు ఇంధన రంగంలోకి ప్రైవేటు కంపెనీల ప్రవేశంతో విషమకర పరిస్థితి ఏర్పడుతుందని ఆందోళన వ్యక్తం చేశాయి. అణు రంగం విషయంలో జవాబుదారి లేకుండా పరిస్థితులు ఏర్పడుతాయని పేర్కొన్నారు. ఇంతకు ముందు ఉన్న చట్టం ప్రకారం అణు దుర్ఘటనలు జరిగినప్పుడు సంబంధితులు బాధ్యత వహించాల్సి ఉండేది. జవాబుదారి కావల్సి ఉండేది. అయితే ఇప్పుడు ఈ నిబంధన లేకుండా చేశారని విమర్శించిన ప్రతిపక్షాలు బిల్లు ప్రవేశం దశలో సభ నుంచి వాకౌట్‌కు దిగాయి. 

ఏనుగుల దాడిలో ఐదుగురి దుర్మరణం

జార్ఖండ్‌లోని అంగారా ప్రాంతపు జిదూ గ్రామంలో అడవి ఏనుగుల స్వైర విహారంతో ఐదుగురు వ్యక్తులు బలి అయ్యారు. వాటి ధాటికి మృతి చెందిన వారిలో ఇద్దరు మహిళలు కూడా ఉన్నారు.గడిచిన 24 గంటలలో ఈ మదపుటేనుగుల అరాచకంలో ఈ ఘటనలు జరిగాయి. అదుపు తప్పిన ఏనుగులు వేర్వేరు చోట్ల చెలరేగాయి. ఈ క్రమంలో తమ ముందుకు వచ్చిన వారిపై ఘీంకరిస్తూ కిందపడేసి తొక్కివేశాయని అధికారులు తెలిపారు. ఈ ప్రాంతంలో మదపుటేనుగుల గుంపు తిరుగుతోంది. పంట పొలాలపై పడి ధ్వంసానికి దిగుతున్నాయి. తరిమికొట్టేందుకు యత్నించే వారిని లేదా తమ కండ్ల ముందుకు వచ్చిన వారిపై దాడికి దిగుతున్నాయని అధికారులు తెలిపారు. ఈ ఏనుగుల మంద కోసం అటవీశాఖాధికారులు గాలిస్తున్నారు. మృతులలో ఇద్దరు ముసలివారైన మహిళలు ఉన్నట్లు వెల్లడైంది. ఇకీ ప్రాంతంలో స్థానికంగా బొగ్గు గనుల కంపెనీలో సెక్యూరిటీ గార్డుగా పనిచేసే రజ్వార్ ఈ ప్రాంతంలో తిరుగుతున్న ఏనుగుల మంద వీడియో చిత్రీకరించేందుకు , పైగా సెల్ఫీకి దిగేందుకు ప్రయత్నించి చావు కొని తెచ్చుకున్నాడు. ఈ ప్రాంతంలో 42 గజాలు మందలుగా విడిపోయి అడవులు వీడి, పల్లెలపై పడుతున్నాయి. దీనితో అనేక చోట్ల భయాందోళనలు అలుముకున్నాయి. 

Wordpress Free Themes and Premium WP Plugins Download