Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

hacklink

Hacklink

Hacklink

Hacklink

Marsbahis

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink Panel

Hacklink

Hacklink

Hacklink

Hacklink

hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Buy Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink satın al

Hacklink

Marsbahis

body to body massage in istanbul

dizipal

kolaybet giriş

hd porn

Hacklink

Hacklink

Hacklink

sahabet giriş

Hacklink panel

tlcasino

tlcasino.win

tlcasino giriş

casinowonadresgiris.com

bahiscasino giriş

https://bahiscasino.pro/

Marsbahis

Hacklink

Hacklink

Marsbahis

Marsbahis

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

özbek escort

betsmove

betsmove giriş

ultrabet

pusulabet

ultrabet

jojobet giriş

Meritking Güncel Giriş

Meritking

Meritking

vdcasino

vdcasino

holiganbet

jojobet

holiganbet

jojobet giriş

holiganbet

giftcardmall/mygift

holiganbet

Streameast

onwin

ataköy escort

ultrabet

ultrabet

aresbet

padişahbet

royalbet

royalbet

Hacklink Panel

Hacklink

ultrabet

padişahbet

Streameast

Hacklink

aresbet

casibom giriş

imajbet

Holiganbet giriş

aresbet

aresbet

casibom güncel giriş

sakarya escort bayan

hasta, bakıcı, ankara, halı, yıkama

istanbul mobilyacı

yakabet giriş

adapazarı escort

casibom giriş

padişahbet giriş

jojobet

matbet

aresbet

vdcasino

matbet

bahiscasino

bahiscasino giriş

bahiscasino.com

betsmove giriş

jojobet

casibom

iptv satın al

betsmove

betsmove giriş

hiltonbet

pusulabet

meritking giriş

Galabet

ultrabet

truvabet

artemisbet

vdcasino

matbet

deneme bonusu veren siteler 2025

betoffice giriş

jojobet

Betpas

Betpas

Betpas giriş

matbet

marsbahis

vdcasino

Hacklink

casibom

livebahis

casibom

betpark

queenbet

meritking

queenbet

queenbet

meritking

hit botu

request hit botu

mecidiyeköy escort

matbet

film izle

grandpashabet

sakarya escort bayan

casibom

Ultrabet

diyetisyen

meritking

sapanca escort bayan

onwin

meritking güncel giriş

vdcasino

Restbet

Restbet giriş

piabellacasino

milosbet

meybet

palacebet

parmabet

mislibet

piabellacasino

piabellacasino

yakabet

casibom

meybet

online diyetisyen

imajbet

aresbet

kralbet

palacebet

casibom

betmarino

konya escort

Betpas

atlasbet

jojobet

betkolik

betsmove

Meritking

Kavbet

Galabet

gamabet

asyabahis

queenbet

Restbet

Restbet giriş

winxbet

casibom

ultrabet

Marsbahis

grandpashabet

pusulabet

vdcasino

sekabet

sekabet

meritking

oslobet

kingroyal

Marsbahis

betturkey giriş

betturkey

queenbet

truvabet

milosbet

casinolevant

padişahbet giriş

vaycasino

Jojobet

jojobet

betoffice

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

casinodior

deneme bonusu veren yeni siteler

kavbet

pusulabet

pusulabet

holiganbet

holiganbet

holiganbet

betsmove

betsmove giriş

Meritking Giriş

yakabet resmi adres

imajbet

Atlasbet Giriş

imajbet

imajbet

Situs Judi Bola

Agb99

holiganbet

piabellacasino

ultrabet

padişahbet giriş

bağcılar escort

betpuan

xgeorgia

grandpashabet

marsbahis

sekabet

matbet

imajbet

grandpashabet

imajbet

grandpashabet

bahsegel

matbet

pusulabet

casibom

meritking

vaycasino

vaycasino giriş

betsmove

Slot Mahjong

meritking güncel

Casibom Giriş

Betpas

matbet

matbet güncel giriş

sweet bonanza

1xbet

fatih escort

milanobet

gallerbahis

galabet

betkolik

betticket

süratbet

bahis siteleri

deneme bonusu veren yeni siteler

deneme bonusu veren yeni siteler

casinoroyal

sekabet

jojobet

joybet

kingroyal

kingroyal

ultrabet

tlcasino

jojobet

Jojobet giriş

Holiganbet giriş

Jojobet giriş

polobet

romabet

vevobahis

Online Hack Tool

dinamobet

artemisbet

casinolevant

enbet

madridbet

vdcasino

sonbahis

betturkey

atlasbet

ultrabet

betasus

bahiscasino

kingroyal

hilarionbet

matbet

marsbahis

vdcasino

sekabet

bahsegel

imajbet

meritking

pusulabet

Meritking Giriş

kralbet

betovis

grandpashabet

sahabet

onwin

casibom

holiganbet

marsbahis

casibom

ccasinolevant

pusulabet

otobet

matadorbet

casinolevant

casinolevant

ultrabet

sweet bonanza

holiganbet

betsilin

Jojobet giriş

mavibet

mavibet

mavibet

mavibet

mavibet

mavibet

starzbet

casibom

marsbahis

casibom giriş

casibom güncel giriş

kralbet

royalbet

palacebet

casibom giriş

betpuan

milosbet

vdcasino

casibom

casibom giriş

galabet

casibom

marsbahis

https://mobilealgerie.com/

izmir escort

casibom

vdcasino

casibom giriş

kingroyal

betpuan giriş

odeonbet

odeonbet

coinbar

artemisbet

artemisbet

artemisbet

royalbet

royalbet giriş

dinamobet

polobet

polobet giriş

yakabet

yakabet giriş

jokerbet

jokerbet giriş

marsbahis

betovis

rinabet

rinabet giriş

winxbet

winxbet giriş

kalebet

kalebet giriş

Pusulabet

pusulabet giriş

pusulabet güncel giriş

శ్రీశైలంలో యువతి చిందులు.. భక్తుల ఆగ్రహం..

శ్రీశైలం: సోషల్‌మీడియా వాడకం కొందరు మంచి పనుల కోసం ఉపయోగిస్తే.. మరి కొందరు మాత్రం తమ ఫాలొయింగ్, లైక్స్, షేర్లు, కామెంట్ల కోసం ఇష్టారీతిన ఉపయోగిస్తున్నారు. ముఖ్యంగా కొందరు అసభ్యకరమైన డ్యాన్సులు చేస్తూ తమ అందాలను ఆరబోస్తున్నారు. ఇంకొందరైతే.. ప్రదేశం ఖాళీగా కనిపిస్తే చాలు.. అది ఎక్కడా, ఏమీ అని ఆలోచించకుండా రీల్స్ చేస్తుంటారు. తాజాగా ఓ యువతి శ్రీశైలం ఆలయ సమీపంలో డ్యాన్స్ చేసి.. అందరిని ఆగ్రహానికి గురి చేసింది.

పవిత్రమైన శ్రీశైలం ఆలయ సమీపంలో ఆపచారం చోటు చేసుకుంది. ఓ యువతి శ్రీశైల క్షేత్ర పరిధిలో సాంప్రదాయాన్ని మంటగలుపుతూ.. ఓ యువతి ఫోక్ పాటకి చిందులు వేసింది. పట్టపగలు నడిరోడ్డుపై రీల్స్ చేసి ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసింది. ప్రస్తుతం ఈ వీడియో వైరల్ అవుతోంది. యువతి చేసిన పనికి భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఆలయ ప్రతిష్టా దెబ్బ తీసేలా యువతి వ్యవహరించిందంటూ మండిపడుతున్నారు. అయితే యువతి చేసిన ఈ పనిపై ఎలాంటి చర్యలు తీసుకుంటారో వేచి చూడాల్సిందే.

అండర్-19 ఆసియాకప్.. సెమీఫైనల్ రద్దైతే పరిస్థితి ఏంటీ.?

దుబాయ్: అండర్-19 ఆసియాకప్‌ సెమీఫైనల్ మ్యాచ్‌కి వర్షం ఆటంకం కలిగించింది. భారత్, శ్రీలంక మధ్య జరగాల్సిన ఈ మ్యాచ్ వర్షం కారణంగా ఇంకా ప్రారంభంకాలేదు. కనీసం టాస్ కూడా పడలేదు. ప్రస్తుతానికి వర్షం ఆగిపోయినా.. ఔట్ ఫీల్డ్ తడిగా ఉండటంతో మ్యాచ్‌ను ప్రారంభించలేదు. మరోవైపు బంగ్లాదేశ్, పాకిస్థాన్‌ల మధ్య రెండో సెమీఫైనల్ జరగాల్సి ఉంది. ది సెవన్స్ స్టేడియం వేదికగా జరగాల్సి ఈ మ్యాచ్‌కి కూడా వరుణ గండం ఉన్నట్లు సమాచారం. మరి రెండు మ్యాచ్‌లు రద్దైతే.. పరిస్థితి ఏంటని అభిమానులు సందేహం మొలకెత్తింది. సెమీ ఫైనల్ మ్యాచ్‌లకు రిజర్వ్ డే లేదు. దీంతో పాయింట్ల పట్టికలో టాప్ ర్యాంక్ ఉన్న జట్లు ఫైనల్స్‌కి చేరుకుంటయి. ఫైనల్ మ్యాచ్ ఈ ఆదివారం (డిసెంబర్ 21)న ఐసిసి అకాడమీ గ్రౌండ్ వేదికగా జరుగనుంది.

రాయదుర్గంలో భారీగా గంజాయి పట్టివేత

హైదరాబాద్ లోని రాయదుర్గం పోలీస్ స్టేషన్ పరిధిలో భారీగా గంజాయిని పోలీసులు పట్టుకున్నారు. ఐటి ఉద్యోగుల టార్గెట్ చేసుకొని గంజాయి సరఫరా చేస్తున్న సోహెల్ అనే వ్యక్తిని మాదాపూర్ ఎస్ఒటి పోలీసులు పట్టుకున్నారు. సోహెల్‌ను అదుపులోకి తీసుకొని అతని వద్ద నుంచి 17 కేజీల గంజాయి, 2 గ్రాముల ఎండిఎంఎ డ్రగ్స్‌ను మాదాపూర్ ఎస్ఒటి పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. మహారాష్ట్ర లోని నాందేడ్ నుండి గంజాయి తెచ్చి ఐటి ఉద్యోగులకు సోహెల్ సరఫరా చేస్తున్నారు. సోహెల్‌తో పాటు గంజాయి వినియోగించిన 5 మంది కస్టమర్లను పోలీసులు అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది. 

ఇది ప్రొఫెషనలిజం కాదు.. ఇంగ్లీస్‌పై ఐపిఎల్ టీం కో-ఓనర్ ఫైర్

కొన్ని రోజుల క్రితమే ఇండియన్ ప్రీమియర్ లీగ్-2026 కోసం మినీ వేలం జరిగిన విషయం తెలిసిందే. ఇందులో కొందరు ఆటగాళ్లకి కాసుల వర్షం కురువగా.. మరికొందరికి నిరాశే మిగిలింది. అలా బంపర్ బోనాంజా దక్కిన ఆటగాళ్లలో ఒకడు ఆస్ట్రేలియా వికెట్ కీపర్-బ్యాట్స్‌మెన్ జోష్ ఇంగ్లిస్. ఐపిఎల్-2026 మినీ వేలంలో ఇంగ్లీస్‌ను ఏకంగా రూ.8.6 కోట్లకు లక్నో సూపర్ జెయింట్స్ జట్టు దక్కించుకుంది. ఇక్కడే అసలు ట్విస్ట్ ఉంది. ఇంగ్లిస్ తన పెళ్లి, హనీమూన్ కారణంగా ఐపిఎల్‌లో కేవలం నాలుగు మ్యాచ్‌లు మాత్రమే ఆడుతానని ముందే ప్రకటించాడు.

ఇంగ్లిస్ వచ్చే ఏడాది ఏప్రిల్‌లో వివాహం చేసుకోనున్నాడు. దీంతో అతడు మూడు లేదా నాలుగు మ్యాచ్‌లు మాత్రమే ఆడుతానని తెలిపాడు. దీంతో అతన్ని పంజాబ్ కింగ్స్ జట్టు రిటైన్ చేసుకోకుండా వదిలేసింది. ఈ విషయంపై పంజాబ్ కింగ్స్ జట్టు కో-ఓవర్ వాడిగా స్పందించారు. ఇంగ్లిస్‌పై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. అతడికి ప్రొఫెషనలిజం లేదని మండిపడ్డారు. ఇంగ్లిస్‌ని తొలుత రిటైన్ చేసుకుందామని భావించామని.. కానీ, అతడు రిటెన్షన్ గడువు ముగిసే కేవలం 45 నిమిషాలకు ముందు తన వ్యక్తిగత కారణాలు చెప్పాడని అన్నారు. పెళ్లి, హనీమూన్ కారణంగా కేవలం మూడు మ్యాచ్‌లు మాత్రమే ఆడుతానని అతడు చెప్పాడని, అందుకే అతడిని వదులుకోవాల్సి వచ్చిందని పేర్కొన్నారు.

ఇలా చెప్తూనే ఇంగ్లిస్‌కి వాడియా శుభాకాంక్షలు తెలిపారు. అతడు మంచి ఆటగాడని ప్రశంసించారు. ఆస్ట్రేలియా తరఫున కూడా మెరుగ్గా రాణిస్తున్నాడని.. మరి ఇప్పుడు ఐపిఎల్‌లో అన్ని మ్యాచ్‌లు ఆడుతాడో లేదో చూడాలని అన్నారు. అయితే లక్నో జట్టు భారీ ధర వెచ్చించి ఇంగ్లిస్‌ని కొనుగోలు చేయడంతో అతడు తన హనీమూన్ ప్లాన్‌ని రద్దు చేసుకున్నట్లు తెలుస్తోంది. ఏప్రిల్ 18న అతడి వివాహం జరిగిన వెంటనే అతడు లక్నో క్యాంప్‌కి వస్తాడని సమాచారం. అయినప్పటికీ.. ఐపిఎల్‌ ఆరంభ మ్యాచ్‌లకు అతడు దూరం అయ్యే అవకాశం ఉంది.

పది రూపాయలు కోసం ప్రాణం తీసిన బాలుడు

అమరావతి: మద్యం తాగడానికి పది రూపాయాలు ఇవ్వలేదని ఓ వ్యక్తిని బాలుడు చంపాడు. ఈ సంఘటన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విజయవాడ నగరంలోని కొత్తపేటలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… తాతాజీ(48) అనే వ్యక్తిని మద్యం తాగడానికి పది రూపాయాలు ఇవ్వాలని ఓ బాలుడు (17) అడిగాడు. డబ్బులు ఇవ్వకపోవడంతో ఇద్దరు మధ్య వాగ్వాదం జరిగింది. ఘర్షణ తారాస్థాయికి చేరుకోవడంతో కత్తి తీసుకొని తాతాజీని బాలుడు పొడిచాడు. స్థానికుల సమాచారం మేరకు పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది. 

ప్రతి భారతీయుడి గుండె చప్పుడు

వందేమాతరం కోట్లాది గొంతుకల జాతీయ చైతన్యం. భారతదేశ స్వాతంత్య్ర పోరాటంలో ఒక మంత్రంలా మారి, కులమతాలకు అతీతంగా ప్రజలందరినీ ఏకం చేసిన మహోన్నత గీతం ‘వందేమాతరం’. బంకించంద్ర ఛటర్జీ కలం నుండి జాలువారిన ఈ గీతం నేటికి 150 వసంతాలను పూర్తి చేసుకుంది.

చారిత్రక నేపథ్యం, సాహిత్య సౌరభం

1870వ దశకంలో బంకించంద్ర ఛటర్జీ రాసిన ‘ఆనందమఠం’ నవలలో భాగంగా ఈ గీతం పుట్టింది. సంస్కృత, బెంగాలీ భాషల కలయికతో సాగే ఈ గీతం కేవలం ఒక పాట మాత్రమే కాదు.. మాతృభూమి పట్ల భక్తిని చాటే ఒక అద్భుత గీతం. ప్రకృతిని, దేశ సంపదను వర్ణిస్తూ సాగే ఈ సాహిత్యం భరత భూమిని సాక్షాత్తూ ఒక తల్లిగా అభివర్ణించింది. 1896 కలకత్తా కాంగ్రెస్ సమావేశంలో రవీంద్రనాథ్ ఠాగూర్ దీనిని మొదటిసారిగా ఆలపించడంతో ఇది జాతీయ ఉద్యమ ఊపిరిగా మారింది.

దేశ సమగ్రతకు ప్రతీక

వందేమాతరం అంటే ‘తల్లీ నీకు వందనం’ అని అర్థం. ఒక దేశాన్ని భౌగోళిక సరిహద్దులుగా కాకుండా, ఒక జీవమున్న తల్లిగా చూడటం భారతీయ సంస్కృతిలోని విశిష్టత. బ్రిటిష్ వారు ‘డివైడ్ అండ్ రూల్’ (విభజించి పాలించు) పద్ధతితో భారతీయుల మధ్య చిచ్చు పెట్టాలని చూసినప్పుడు బెంగాల్ విభజన సమయంలో ప్రజలను ఏకం చేసింది ఈ నినాదమే. నేటి కాలంలో ప్రాంతీయతత్వం, కుల ప్రాతిపదికన విచ్ఛిన్నకర శక్తులు తలెత్తుతున్న తరుణంలో ‘వందనం’ అన్న భావన మనల్ని ఒకే తాటిపైకి తెస్తుంది. దేశ సమగ్రతను కాపాడటంలో ఈ గీతం అందించే స్ఫూర్తి అజరామరం.

నేటి అవసరం

మారుతున్న ప్రపంచీకరణ నేపథ్యంలో యువత తన మూలాలను మరచిపోతున్న తరుణంలో వందేమాతరం అవసరం మరింతగా ఉంది. దేశభక్తి కేవలం యుద్ధ సమయాల్లోనే కాదు, దేశాభివృద్ధిలో భాగస్వాములు కావడంలో కూడా ఉంటుంది.

ఐక్యత: భాషలు, ఆచారాలు వేరైనా మనమంతా భారతీయులమనే భావనను ఇది పెంపొందిస్తుంది.

ప్రకృతి ఆరాధన: ఈ గీతంలో నదులు, చెట్లు, పచ్చని పొలాల వర్ణన ఉంది. పర్యావరణాన్ని రక్షించుకోవాల్సిన బాధ్యతను ఇది పరోక్షంగా గుర్తుచేస్తుంది.

నైతిక బలం: కష్టకాలంలో దేశం కోసం నిలబడే ధైర్యాన్ని ఈ గీతం ఇస్తుంది.

సాహిత్య చర్చ, వివాదాలు

వందేమాతరం చుట్టూ కొన్ని మతపరమైన వివాదాలు అప్పుడప్పుడు చోటుచేసుకుంటాయి. అయితే లోతుగా పరిశీలిస్తే ఇది ఏ మతానికి వ్యతిరేకం కాదు. దేశాన్ని తల్లిగా గౌరవించడం ఒక సంస్కృతి. భిన్నత్వంలో ఏకత్వం కలిగిన భారతదేశంలో ఈ గీతాన్ని ఒక రాజకీయ కోణంలో కాకుండా జాతీయ గౌరవంగా చూడాలి. వందేమాతరం 150 ఏళ్ల ప్రస్థానం ఒక అద్భుతం. ఇది గతం గురించి మాత్రమే కాదు, భవిష్యత్ భారతం గురించి కూడా మాట్లాడుతుంది. ఒక సగటు భారతీయుడికి తన దేశం పట్ల ఉండాల్సిన బాధ్యతను, ప్రేమను గుర్తు చేసే నిత్య నూతన గీతమిది. స్వార్థ రాజకీయాలకు అతీతంగా, ప్రతి భారతీయుడు ఈ గీతంలోని అంతరార్థాన్ని గ్రహించి, దేశాభివృద్ధికి కంకణబద్ధులు కావడమే మనం ఈ గీతానికి ఇచ్చే నిజమైన నివాళి. వందేమాతరం కేవలం ఒక నినాదం కాదు, అది ప్రతి భారతీయుడి గుండె చప్పుడు. 

పమిడికాల్వ మధుసూదన్

(సీనియర్ జర్నలిస్ట్)

ఇల్లు తాకట్టు పెట్టి… సరస్వతి పుత్రికకు సహాయం చేసిన హరీష్ రావు

పేద విద్యార్థిని పీజీ వైద్యవిద్య రుణం కోసం బ్యాంకులో తన స్వగృహన్ని మార్టిగేజ్ చేసిన మాజీమంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు గారు

మమత అనే అమ్మాయికి పీజీ ఎంట్రన్స్ లో సీటు వచ్చినా ట్యూషన్ ఫీజులకు ప్రతీఏటా రూ.7.50లక్షలు చెల్లించాలన్న కళాశాల యాజమాన్యం

బ్యాంకు రుణం కోసం వెళ్లగా ఏదైనా ఆస్థిని తనఖా పెడితేనే రుణం మంజూరు చేస్తామనే బ్యాంకర్స్…

ఈనెల 18వ తేదీన ట్యూషన్ ఫీజు చెల్లించి కాలేజీలో చేరకుంటే పీజీ సీటును తిరస్కరించే పరిస్థితి

ఇదే విషయాన్ని హరీశ్ రావు గారి దృష్టికి తీసుకెళ్లిన విద్యార్థిని మమత, ఆమె తండ్రి కొంక రామచంద్రం

క్షణం ఆలస్యం చేయకుండా సిద్దిపేటలోని తన స్వగృహన్ని బ్యాంకులో తనఖా పెట్టి రూ. 20 లక్షల ఎడ్యూ కేషన్ లోన్ మంజూరు చేయించిన హరీశ్ రావు గారు.

హాస్టల్ ఫీజు లక్ష రూపాయలు ఇచ్చిన హరీష్ రావు

నాడు ఆటో కార్మికుల కోసం… నేడు నిరుపేద విద్యార్థిని చదువు కోసం హరీష్ రావు గారి ఆపన్నహస్తం

మరో గొప్ప మానవతా… ఔదార్యాన్ని చాటి చెప్పిన హరీష్ రావు…

సిద్దిపేట: మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్ రావు గారు మరోసారి తన మానవతా ఔదార్యాన్ని చాటిచెప్పారు. ఆపదలో ఉన్నారంటే ఆగమేఘాల మీద స్పందించే హరీశ్ రావు గారు తాజాగా ఓ నిరుపేద వైద్యవిద్యార్థిని భవిష్యత్తుకు చేయూత అందించారు. ఆ విద్యార్థినికి బ్యాంకు రుణం దక్కడానికి ఏకంగా తన సొంత ఇంటినే తనఖా పెట్టి పెద్దమనసు చాటుకున్నారు. సిద్దిపేటకు చెందిన కొంక రామచంద్రం టైలరింగ్ వృత్తి చేస్తూ తన కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. ఆయన పెద్ద కుమార్తె మమత విజయవాడలోని సిద్ధార్థ మెడికల్ కళాశాలలో ఉచితంగా ఎంబీబీఎస్ సీటు సాధించి చదువు పూర్తి చేసింది. పీజీ ఎంట్రన్స్ పరీక్ష రాయగా మహబూబ్నగర్ లోని ఎస్వీఎస్ మెడికల్ కళాశాలలో ఆప్తమాలజీ విభాగంలో పీజీ సీటు వచ్చింది. ప్రభుత్వ కన్వీనర్ కోటా లోనే సీటు వచ్చినప్పటికీ మూడేళ్ల పాటు ప్రతి సంవత్సరం రూ. 7.50 లక్షల చొప్పున ట్యూషన్ ఫీజు చెల్లించాలి. ఈనెల 18వ తేదీ చివరి గడువు ఉంది. ఆర్థిక స్తోమత లేని రామచంద్రం అంత డబ్బు చెల్లించలేక మనోవేదనకు గురయ్యాడు.

బ్యాంకులో ఎడ్యుకేషన్ లోన్ కోసం ప్రయత్నించగా ఏవైనా ఆస్తులు మార్టిగేజ్ చేస్తేనే లోన్ ఇస్తామని బ్యాంకు అధికారులు సమాధానం ఇచ్చారు. తనకు ఎలాంటి స్థిరాస్తులు లేవని చెప్పడంతో ఆ దారి కూడా మూసుకపోయింది. దీంతో గతంలో తన కూతుళ్లకు ఎంబీబీఎస్ సీట్లు వచ్చినప్పుడు హరీష్ రావు గారు ఆర్థిక సహాయం చేసిన విషయం గుర్తుకొచ్చి.. మళ్లీ ఆయనే ఆదుకుంటారని భావించి ఈ విషయాన్ని చేరవేశారు. విషయం తెలవగానే వెంటనే హరీష్ రావు గారు స్పందించి సిద్దిపేటలోని తన ఇంటిని మార్టిగేజ్ చేసి మూడేళ్లకు సరిపడా దాదాపు రూ. 20 లక్షల రూపాయల ఎడ్యుకేషన్ లోను మంజూరు చేయించారు. దీంతో ఆ డబ్బులను కళాశాలలో చెల్లించి సీటు దక్కించుకున్నారు.

– అప్పు చేయొద్దు… హాస్టల్ ఫీజు కూడా ఇచ్చిన హరీష్ రావు..

మొదటి సంవత్సరం హాస్టల్ కు లక్ష రూపాయలు అవుతుందని హరీష్ రావు గారి దృష్టికి రాగ మళ్ళీ హాస్టల్ ఫిజు కు ఎలాంటి అప్పు చేయొద్దని అ లక్ష రూపాయలు కూడా నేనే చెల్లెస్తా అని హరీష్ రావు గారు ఇచ్చారు…

నాడు ఆటో కార్మికులకు అండగా..

నేడు పేద విద్యార్థిని చదువుకు చేయూతగా..

సిద్దిపేట నియోజకవర్గంలోని ఆటో కార్మికుల సంక్షేమం కోసం మూడేళ్ల క్రితం తన ఇంటిని మార్టిగేజ్ చేసి బ్యాంకు ద్వారా రుణం ఇప్పించారు. ఆ ఫలితంగానే సిద్దిపేట ఆటో క్రెడిట్ కో – ఆపరేటివ్ సొసైటీ ఏర్పాటు కావడమే గాకుండా వందలాది మంది ఆటో కార్మికులకు కొండంత భరోసాగా నిలిచింది. నేడు రుణం పొందిన ఆటో కార్మికులు ప్రతీ నెల పొదుపు చేస్తూ రుణం డబ్బులను వాయిదాలు లేకుండా చెల్లిస్తున్నారు. ఆపత్కాలంలో తమకు సొసైటీ ఉందని గట్టి ధీమాను హరీష్ రావు గారు వారికి కల్పించారు. ఆయన చేసిన సహాయం వందలాదిమంది ఆటో కార్మికుల జీవితాల్లో వెలుగులు నింపడానికి దోహద పడింది. నేడు నిరుపేద విద్యార్థిని మమత కు వైద్యవిద్యకు సంబంధించి పీజీ ఎంట్రన్స్ లో సీటు దక్కినా కనీసం ట్యూషన్ ఫీజు లేక.. ఆ సీటు నే కోల్పోయే పరిస్థితి తలెత్తింది. విషయం తన దృష్టికి రావడంతో ఆ అమ్మాయికి బ్యాంకు రుణం అందడానికి తన స్వగృహాన్ని మరోసారి మార్టిగేజ్ చేయడానికి కూడా వెనుకాడలేదు. ఈ ప్రక్రియ శరవేగంగా జరిగేలా యూనియన్ బ్యాంకు అధికారులతో మాట్లాడుతూ.. సబ్ రిజిస్టర్ ద్వారా ఇంటి పత్రాలను మార్టిగేజ్ చేసి సరైన సమయానికి మమత కు ఎడ్యుకేషన్ లోన్ మంజూరు కావడంలోనూ చొరవ చూపారు.

తల్లితో చనువుగా ఉన్నాడని వ్యక్తిని చంపి… పోలీసులకు దృశ్యం సినిమా చూపించిన కుమారుడు

బెంగళూరు: తల్లితో వివాహేతర సంబంధం పెట్టుకుందని ఆమె ప్రియుడిని కుమారుడు హత్య చేశాడు. ఈ సంఘటన కర్నాటక రాష్ట్రం విజయపుర ప్రాంతంలో జరిగింది. సింధగి తాలూకాలోని ఓ గ్రామంలో సిద్ధనగౌడ, మల్లమ్మ అనే దంపతులు నివసిస్తున్నారు. ఈ దంపతులకు అప్పుగౌడ అనే కుమారుడు ఉన్నాడు. మల్లమ్మతో భూస్వామి మహదేవప్ప చనువు ఉండేవాడు. దీంతో మహదేవప్పను హత్య చేయాలని అప్పుగౌడ నిర్ణయం తీసుకున్నాడు. తన తండ్రితో కలిసి మహదేవప్పను హత్య చేసి గ్రామ శివారులో పొలంలోని కంపలో పడేశారు. హత్య చేసిన అనంతరం ఒకే మాట మీద ఉండడంతో విచారణలో జవాబులు ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నారు. హత్య చేసే సమయంలో ఎక్కడా కూడా మొబైల్ ఫోన్లను ఉపయోగించలేదు. పోలీసులు కేసు నమోదు విచారణ ప్రారంభించారు. గ్రామస్థుల సమాచారం మేరకు మల్లమ్మ, సిద్ధనగౌడ, అప్పుగౌడను అదుపులోకి తీసుకొని ప్రశ్నించారు. దృశ్యం సినిమాలో మాదిరిగా ఒకే రకమైన సమాధానాలు చెప్పడంతో పోలీసులు విచారణ జాప్యమైంది. న్యాయస్థానం అనుమతి తీసుకొని వారి బ్రెయిన్ మ్యాపింగ్ పాలిగ్రఫి పరీక్షలు నిర్వహించారు. వీరి నేరం బయటపడడంతో ముగ్గురిని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు.  

2047లో 1947 పునరావృతం అవుతుందా?

మూడు నాలుగేళ్ల క్రితం ఒక రాజకీయ నాయకుడు ముస్లిం మహిళా విలేఖరి ఆర్ఫా ఖానమ్ షేర్వానీకి తన కవిత వినిపించి, అభిప్రాయం చెప్పమన్నాడు. ఆ కవిత పాఠం ఉర్దూలో ఇలా ఉంది.

తస్లీమాత్ మా తస్లీమాత్

తూ భరీ హై మీఠీ పానీ సే

ఫల్ ఫూలోంకి షదాబీ సే

దఖ్కిన్ కీ ఠండీ హవావోంసే

ఫసలోంకి సుహాని ఫిజావోంసే

తస్లీమాత్ మా తస్లీమాత్

తేరీ రాతే రోషన్ చాంద్ సే

తేరి రౌనక్ సబ్జె ఫామ్ సే

తేరీ ప్యార్ భరీ ముస్కాన్ హై

తేరి మీఠా బహుత్ జుబాన్ హై

తెరి బాహోం మే మేరీ రాహత్ హై

తేరే కద్మోం మే మేరీ జన్నత్ హై

తస్లీమాత్ మా తస్లీమాత్

ఈ కవిత వినిపించి దానిపై ఆ నాయకుడు మహిళా విలేఖరి అభిప్రాయాన్ని అడిగాడు. ఆమె ఈ పాటలోని మాతృత్వం పట్ల వ్యక్తమైన ఉదాత్త భావాలను చాలా ప్రశంసించింది. దీన్ని దేశభక్తి గేయంగా పెడితే ఎలా ఉంటుంది అని అడిగితే ఆమె చాలా బాగుంటుంది అన్న జవాబిచ్చింది.

అప్పుడు ఆ రాజకీయ నాయకుడు ఈ రచన జాతీయ గీతమైన వందేమాతరం కి ఉర్దూ అనువాదం. సుజలాం, సుఫలాం, మలయజ శీతలం, సస్యశ్యామలాం, శుభ్రజ్యోత్స్నా పులకిత యామినీ, ఫుల్లకుసుమిత ద్రుమదళ శోభినీం, సుహాసినీం, సుమధుర భాషిణీం అన్న భావాలనే ఈ రచన వ్యక్తీకరిస్తోంది అని చెప్పాడు. మరి మీరు వందేమాతరం గీతాన్ని ఎందుకు వ్యతిరేకిస్తున్నారు అని నిలదీశాడు. మహిళా విలేఖరి ఆర్ఫా ఖానమ్ షేర్వానీ నోట మాట పెగల్లేదు. వందేమాతర గీతం పట్ల కొన్ని వర్గాల్లో వ్యక్తమౌతున్న వ్యతిరేకతలోని డొల్లతనాన్ని బరిబాతలగా బట్టబయలు చేసిన ఆ రాజకీయ నాయకుడు ప్రస్తుతం బీహార్ గవర్నర్ ఆరిఫ్ మహ్మద్ ఖాన్.

కత్తి మెడమీద పెట్టినా భారత్ మాతాకీ జైయ్ అనేది లేదనే అసదుద్దీన్ ఒవైసీ, ఈ దేశాన్ని తల్లిగా భావించడం మా మతం ఒప్పదు కాక ఒప్పదనే మతోన్మాదులకీ తెలియని విషయం ఒకటుంది.

ఇస్లామిక్ రిపబ్లిక్ ఆఫ్ బంగ్లాదేశ్ జాతీయగీతం ‘అమార్ శోనార్ బాంగ్లా లో ఓ మా (నా తల్లీ) అన్న పదం నాలుగు సార్లు వస్తుంది. దాన్ని పాడేందుకు మతాంధ జమాతె ఇస్లామీ బంగ్లాదేశ్ కి, మహ్మద్ యూనస్ కి, మరే ఇతర మత సంస్థకీ ఎలాంటి అభ్యంతరాలు లేవు. దక్షిణాన ఉన్న శ్రీలంక తూర్పు భాగమంతా ముస్లింలే ఉంటారు. వారెవరికీ శ్రీలంక జాతీయగీతం

శ్రీలంకా మాతా.. అప శ్రీలంకా

నమోనమోనమో నమో మాతా

సుందర సిరిబరిని

సురేంది అతి శోభమనా లంకా

ధాన్య ధనయనేకా

మాయి పలతురు పిరిజయ భూమియల రమ్య జీవనయే మాతా

పాడటంలో ఎలాంటి ఇబ్బందీ లేదు. మతం అడ్డు రాలేదు. ఈ జాతీయ గీతంలో దేశాన్ని తల్లిగా భావించడం జరిగింది. శ్రీలంక ముస్లిములెవరూ అభ్యంతర పెట్టడం లేదు.

ప్రపంచంలోని అతిపెద్ద ముస్లిం దేశాల్లో ఒకటైన ఇండోనేసియా జాతీయగీతంలో ఒక చరణం ఇండొనీసియా పవిత్ర భూమి, నా పవిత్ర మాతృ భూమి కోసం నేను నిలుచుంటాను అని స్పష్టంగా చెబుతుంది. ఇండోనేసియా ముస్లిం తన దేశాన్ని మాతృభూమిగా భావిస్తాడు. వందేమాతరం అన్న భావాన్నే నిర్మొహమాటంగా, నిస్సంకోచంగా పాడతాడు.

బంగ్లా ముస్లింలకు, శ్రీలంక ముస్లింలకు, ఇండోనేసియా ముస్లింలకు దేశాన్ని తల్లిగా సంబోధించడంలో ఇబ్బంది లేదు. తల్లికి వందనం అనడంలో మతం అడ్డు రాదు. కానీ మన దేశంలోని ముస్లింలకే అభ్యంతరం ఎందుకు? ఈ దేశాలకు దేశాన్ని అమ్మ అనడంతో, అమ్మకు వందనం అనడంలో అడ్డం రాని మతం భారతదేశంలోని కొందరు ముస్లింలకే ఎందుకు వస్తుంది?

వందేమాతరం మొత్తం గీతంలో దేశాన్ని దుర్గగా, లక్ష్మిగా, సరస్వతిగా అభివర్ణించడం మా మతానికి విరుద్ధం అనే వారు బ్రిటన్ కి ఆవురావురుమని వెళ్లి అక్కడి పౌరసత్వం కోసం ఎగబడి, కలబడి అక్కడి నేషనల్ యాంథమ్ గాడ్ సేవ్ ది కింగ్ ని పాడతారే తప్ప గాడ్ అనడం కుదరదు అల్లాయో, ఖుదాయో అంటామని ఎప్పుడైనా, ఎక్కడైనా వాదించారా? లేదా వారు గాడ్, అల్లాహ్ ఒకటేనని అంగీకరిస్తారా? పైగా బ్రిటన్‌లోని ముస్లింలలో ఎక్కువమంది పాకిస్తానీలు (ముఖ్యంగా ఆక్రమిత జమ్మూకశ్మీర్‌కి చెందిన మీర్ పురీలు), బంగ్లాదేశీలు, భారతీయులు.

వీరంతా స్వాతంత్య్రానికి ముందు వందేమాతరంను వ్యతిరేకించిన వారే. భారతీయ ముస్లింలలో చాలా మంది ఇప్పుడూ వ్యతిరేకిస్తున్నారు. కానీ అక్కడ అల్లాహ్‌ని కాక గాడ్‌ని ప్రార్థించడానికి వారికి ఎలాంటి ఇబ్బందీ లేదన్నదే ముఖ్యం.

దుర్గ, లక్ష్మి, సరస్వతి వంటి పేర్లను పలకవలసిన అవసరం లేకుండా కేవలం తొలి చరణాన్నే భారతదేశం స్వీకరించింది. దానిని రాజ్యాంగ నిర్మాణ సభలో సభ్యులైన ముస్లింలు అందరూ ఆమోదించారు. అలాంటి దాన్ని పలకడానికీ కూడా ఎందుకు అభ్యంతరం? ఈ గీతం ఆలపిస్తే లేచి నిలబడటానికి ఏమిటి ఇబ్బంది? దీనికి జవాబు అడగాల్సిన సందర్భం వచ్చింది.

పూర్తి వందేమాతర గీతాన్ని 1923వరకూ కాంగ్రెస్ పార్టీ పాడుతూ వచ్చింది. కాకినాడ కాంగ్రెస్ మహాసభల్లో మౌలానా మహ్మదలీ అభ్యంతరపెట్టడంతో వివాదం మొదలైంది. అంతకు ముందు హిందువులు, ముస్లింలు కలిసి ఈ గీతాన్ని పాడారు. పైగా కాకినాడ మహాసభలకు మహ్మదలీని మేళతాళాలతో ఊరేగించారు. ఆయనకు సంగీత వాయిద్యాలు ఇస్లాం మత విరుద్ధమని గుర్తుకు రాలేదు. మతవాద రాజకీయాల ముందు మోకరిల్లిన నాటి కాంగ్రెస్ నేతలైన గాంధీ, నెహ్రూలు అక్టోబర్ 1937 లో రెండు ముక్కలనే తూతూమంత్రంగా పాడి, తంతును నిర్వహించి సరిపుచ్చాలని నిర్ణయించారు. అంత చేసినా సరిగ్గా పదేళ్లకి 1947 లో దేశం రెండు ముక్కలైంది.

ముందు వందేమాతరం ముక్కలైంది. తరువాత దేశం ముక్కలైంది. అవునా కాదా?

ఈ ప్రశ్నలను వందేమాతర గీత రచనకు 150 సంవత్సరాలైన సందర్భంలో మనల్ని మనం వేసుకోవాలి. స్వాతంత్య్ర స్వర్ణోత్సవ వేడుకల సమయంలో, వందేమాతర గీత రచనకు 150 ఏళ్లవుతున్న సందర్భంలో 2047 లో 1947 పునరావృతం కాకూడదని కోరుకుందాం. పూర్తి వందేమాతర గీతాన్ని సగర్వంగా పాడదాం.

కస్తూరి రాకా సుధాకర్ రావు

(జర్నలిస్ట్)

సిరీస్‌పై భారత్ గురి

సౌతాఫ్రికాకు చావోరేవో

నేడు చివరి టి20

అహ్మదాబాద్: భారత్, సౌతాఫ్రికా జట్ల మధ్య శుక్రవారం అహ్మదాబాద్ వేదికగా చివరి టి20 మ్యాచ్ జరుగనుంది. ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో భారత్ 21 ఆధిక్యంలో కొనసాగుతోంది. ఈ మ్యాచ్‌లోనూ గెలిచి సిరీస్‌ను సొంతం చేసుకోవాలనే పట్టుదలతో బరిలోకి దిగుతోంది. లక్నోలో బుధవారం జరగాల్సిన నాలుగో టి20 మ్యాచ్ పొగమంచు కారణంగా కనీసం టాస్ కూడా పడకుండానే రద్దయ్యింది. ఇలాంటి స్థితిలో సిరీస్‌ను సమం చేయాలంటే ఈ మ్యాచ్‌లో కచ్చితంగా గెలవాల్సిన పరిస్థితి సఫారీ టీమ్‌ను నెలకొంది. ఇక భారత్ ఈ మ్యాచ్‌లో ఓడినా పెద్దగా నష్టం ఉండదు. 22తో సిరీస్ సమంగా ముగుస్తోంది. ఒకవేళ సౌతాఫ్రికా పరాజయం పాలైతే సిరీస్‌ను కోల్పోక తప్పదు. దీంతో తీవ్ర ఒత్తిడిలో కూరుకు పోయింది. ధర్మశాలలో ఘన విజయం సాధించిన భారత్ ఈ మ్యాచ్‌కు సమరోత్సాహంతో సిద్ధమైంది. ఇందులో కూడా గెలిచి సిరీస్‌ను దక్కించుకోవాలనే లక్షంతో ఉంది. అయితే స్టార్ ఆటగాడు శుభ్‌మన్ గిల్ చివరి టి20లో ఆడతాడా లేదా అనే దానిపై ఇంకా స్పష్టత రాలేదు.

ఒకవేళ గిల్ దూరమైతే సంజు శాంసన్‌ను తుది జట్టులోకి తీసుకునే ఛాన్స్ ఉంది. అభిషేక్ శర్మ, సూర్యకుమార్ యాదవ్, హార్దిక్ పాండ్య, తిలక్ వర్మ, శివమ్ దూబె, జితేశ్ శర్మ తదితరులతో భారత బ్యాటింగ్ చాలా పటిష్టంగా ఉంది. అంతేగాక హర్షిత్ రాణా, వరుణ్ చక్రవర్తి, కుల్దీప్, హార్దిక్, అర్ష్‌దీప్ తదితరులతో బౌలింగ్ కూడా బాగానే ఉంది. దీంతో ఈ మ్యాచ్‌లో భారత్ ఫేవరెట్‌గా బరిలోకి దిగుతోంది. సౌతాఫ్రికాలో స్టార్ ఆటగాళ్లకు కొదవలేదు. క్వింటన్ డికాక్, మార్‌క్రమ్, రిజా హెండ్రిక్స్, స్టబ్స్, బ్రెవిస్, జాన్సన్ వంటి మ్యాచ్ విన్నర్లు జట్టులో ఉన్నారు.దీంతో భారత్‌కు గట్టి పోటీ ఎదురైనా ఆశ్చర్యం లేదు. ఇదిలావుంటే ఈ మ్యాచ్‌కు కూడా పొగమంచు ప్రమాదం పొంచి ఉంది. సాయంత్ర వేళ మంచు కురిసే అవకాశాలు అధికంగా ఉన్నాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. దీంతో ఈ మ్యాచ్ కూడా సాగుతుందా లేదా అనేది సందేహంగా మారింది.

Wordpress Free Themes and Premium WP Plugins Download