Trending
గోదావరి పుష్కరాలకు శాశ్వత ఘాట్లు

మనతెలంగాణ/హైదరాబాద్ : గోదావరి పుష్కరాలను దక్షిణ భారత కుంభమేళాగా ఘనంగా నిర్వహించేందుకు ముందస్తు ఏర్పాట్లు చేసుకోవాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. గోదావరి పుష్కరాలకు శాశ్వత ప్రాతిపదికన ఏర్పాట్లు చేయడానికి అవసరమైన ముందస్తు ప్రణాళికలు తయారు చేయాలని అధికారులకు సిఎం దిశానిర్దేశం చేశారు. ఈ పుష్కరాల నేపథ్యంలో బాసర నుంచి భద్రాచలం వ రకు టెంపుల్ సెంట్రిక్ ఘాట్లను నిర్మించాలని సిఎం రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. ప్రధాన ఆలయాల వద్ద శాశ్వత ఘాట్లను ని […]
Monsoon : భారీ వర్షాల నుంచి రిలీఫ్! రుతుపవనాల ఉపసంహరణపై ఐఎండీ అప్డేట్..
కియా నుంచి ‘ప్రీ- జీఎస్టీ’ ఫెస్టివల్ బెనిఫిట్స్! వాహనాలపై రూ. 2.25లక్షల వరకు తగ్గింపు..
జిఎస్టి ఎగవేతదారులపై కొరడా

మనతెలంగాణ/హైదరాబాద్: నిర్ధేశించిన లక్ష్యాలను అందుకునేందుకు వాణిజ్య పన్నుల యం త్రాంగం కృషి చేయాలని, జీఎస్టీ ఎగవేతదారులపై కఠినంగా వ్యవహారించాలని డిప్యూటీ సిఎం భట్టి విక్రమార్క అధికారులను ఆదేశించారు. శు క్రవారం సచివాలయంలో డిప్యూటీ సిఎం వా ణిజ్య పన్నుల శాఖ అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఆదాయం కోల్పోతున్న ప్రాంతాలను గుర్తించాలని, క్షేత్రస్థాయిలో సిబ్బంది పనితీరు, వ్యాపార లావాదేవీలను కేంద్ర కార్యాలయం నుంచి ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని డిప్యూటీ సిఎం ఆదేశించారు. ఇకనుంచి ప్రతి 15 రోజులకు ఒకసారి కమర్షియల్ […]
గణేశ్ నిమజ్జనంలో అపశ్రుతి

20 మందికి గాయాలు కర్నాటకలోని హసన్ జిల్లాలో గణేశ్ నిమజ్జన ఊరేగింపులో విషాదం హసన్ : కర్నాటకలోని హసన్ జిల్లాలో శుక్రవారం రాత్రి ఘోర దుర్ఘటన చోటు చేసుకుంది. గణేశ్ నిమజ్జన ఊరేగింపులో ఒక ట్రక్కు ఢీకొట్టడంతో 8 మంది మృతి చెందగా, మరో 20మంది గాయపడ్డారు. ఈ మేరకు పోలీసులు వెల్లడించారు. గణేశ్ చతుర్థి ఉత్సవాల ముగింపు రోజున మోసాలే హోసహళ్లి గ్రామంలో రాత్రి ఈ విషాద ఘటన జరిగింది. ప్రత్యక్ష సాక్షుల వివరాల ప్రకారం.. […]
రాహుల్కు సిగ్గుందా?

తెలంగాణలో జరుగుతున్న ఎంఎల్ఎ చోరీపై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ సిగ్గుపడాలని బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ అన్నారు. ‘ఇది రాహుల్ గాంధీ జాతీయ స్థాయిలో లేవనెత్తుతున్న ఓటు చోరీ కంటే దారుణమైన నేరం’ అని పేర్కొన్నారు. ఇలాంటి అప్రజాస్వామిక, రాజ్యాంగ విరుద్ధమైన ప్రక్రియలో భాగస్వామి అయినందుకు రాహుల్ గాంధీకి సిగ్గుందా…? అని ప్రశ్నించారు. తెలంగాణలో కొనసాగుతున్న ఎంఎల్ఎల ఫిరాయింపుల విషయంలో కాంగ్రెస్ పార్టీ, రాహుల్ గాంధీ అవలంబిస్తున్న విధానాలపై కెటిఆర్ ఎక్స్ వేదికగా తీవ్ర స్థాయిలో […]
15 నుంచి వృత్తి విద్యా కాలేజీలు నిరవధిక బంద్

రాష్ట్రంలో ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు విడుదల కానందుకు నిరసనగా ఈ నెల 15 నుంచి వృత్తి విద్యా కళాశాలల నిరవధిక బంద్ చేస్తున్నట్లు ఫెడరేషన్ ఆఫ్ అసోసియేషన్ ఆఫ్ తెంలగాణ హయ్యర్ ఎడ్యుకేషన్(ఫతి) ప్రకటించింది. ఇంజినీర్స్ డే సందర్భంగా ఈ నెల 15 నుంచి ఇంజనీరింగ్ సహా ఫార్మసీ, ఎంబిఎ, ఎంసిఎ, నర్సింగ్, బి.ఇడి తదితర 200 కళాశాలలు బంద్లో పాల్గొంటాయని ఫెడరేషన్ చైర్మన్ రమేష్ వెల్లడించారు. ఈ కాలేజీల్లో సుమారు 10 లక్షల మంది విద్యార్థులు […]
పిజి కోర్సుల్లో స్పోర్ట్స్ కోటా

మన తెలంగాణ/హైదరాబాద్: రాష్ట్రంలోని అన్ని యూనివర్సిటీలలో ముఖ గుర్తింపు హాజరు (ఫేషియల్ రికగ్నైజేషన్ సిస్టమ్..- ఎఫ్ఆర్ఎస్) తప్పనిసరి చేయాలని వైస్ ఛాన్స్లర్ల సమావేశంలో నిర్ణయించా రు.ఇప్పటికే చాలా వర్సిటీలలో 60శాతానికిపైగా- ఎఫ్ఆర్ఎస్ హాజ రు విధానం అమలు చేస్తున్నట్లు, త్వరలోనే పూర్తి స్థాయిలో ముఖ గుర్తింపు హాజరు అమలుకు చర్యలు తీసుకుంటామని వైస్ ఛా న్స్లర్లు తెలిపారు. ఉన్నత విద్యామండలి చైర్మన్ వి.బాలకిష్టారెడ్డి అ ధ్యక్షతన శుక్రవారం యూనివర్సిటీ వైస్ ఛాన్స్లర్ల సమావేశం జరిగిం ది. ఈ […]
యూరియా వస్తోంది

మన తెలంగాణ/హైదరాబాద్:రాష్ట్రానికి మరో నాలుగు రోజుల్లో 27,650 మెట్రిక్ టన్నుల యూరియా రానుందని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. యూరియా సరఫరాలపై వ్యవసాయశాఖ కార్యదర్శి రఘునందన్ రావు, డైరెక్టర్ గోపి, కమిషనరేట్ అధికారులతో మంత్రి తుమ్మల నాగేశ్వరరావు శుక్రవారం సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ రాష్ట్రంలోని రామగుండం ఎరువుల కర్మాగారం(ఆర్ఎఫ్సిఎల్) తిరిగి పునరుద్ధరించేలా మరోసారి కేంద్రాన్ని కోరాలని అధికారులను ఆదేశించారు. రా ష్ట్రంలోని రైతులకు అవసరమైన ఎరువుల సరఫరా నిరంతరంగా కొనసాగించడానికి […]