Trending
హైదరాబాద్ మెట్రోలో ప్యాంట్ జిప్ తీసి..

హైదరాబాద్: మెట్రోలో అసభ్యకరమైన పనిచేసి హైదరాబాద్ బ్రాండ్ పేరుకు ఓ యువకుడు కళంకం తెచ్చాడు. రద్దీగా ఉన్న మెట్రో బోగీలోకి ఓ యువకుడు ఎక్కి, ప్యాంట్ జిప్ తీసి ఓ మహిళను వెనుక నుంచి తాకుతూ శునకానందం పొందాడు. పక్కనున్న ఓ ప్రయాణికుడు వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ సంఘటన ఎప్పుడు జరిగిందనే తెలియాల్సి ఉండగా అతడిపై కఠిన చర్యలు తీసుకోవాలని నెటిజన్లు […]
వైసిపి నేతల దొంగ నాటకాలు మళ్లీ మొదలయ్యాయి: అనగాని

అమరావతి: రాజధాని విషయంలో మూడు ముక్కలాట ఆడిన వైసిపి అధినేత మాజీ సిఎం జగన్ మోహన్ రెడ్డి కు ప్రజలు బుద్ధి చెప్పారని ఎపి మంత్రి అనగాని సత్యప్రసాద్ తెలిపారు. అమరావతిపై వైసిపి నేతల దొంగ నాటకాలు మళ్లీ మొదలయ్యాయని అన్నారు. ఈ సందర్భంగా అనగాని మీడియాతో మాట్లాడుతూ.. గుంటూరు- విజయవాడ మధ్య రాజధాని నిర్మిస్తామని కల్లబొల్లి కబుర్లు చెబుతున్నారని మండిపడ్డారు. అమరావతి రాజధానిపై జగన్ వైఖరిని ప్రజలు గమనిస్తూనే ఉన్నారని అనగాని సత్యప్రసాద్ పేర్కొన్నారు. Also […]
చంద్రబాబు ఒక్క మెడికల్ కాలేజీ నిర్మించలేదు: రోజా

అమరావతి: ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఒక్క మెడికల్ కాలేజీ కూడా నిర్మించలేదని వైసిపి నేత, మాజీ మంత్రి ఆర్కే రోజా విమర్శలు గుప్పించారు. హోంమంత్రి అనిత, సవితపై ఆర్కే రోజా విమర్శలు గుప్పించారు. వైఎస్ జగన్ గురించి మాట్లాడే అర్హత అనిత, సవితకు లేదని ధ్వజమెత్తారు. కళ్లార్పకుండా అబద్ధాలు చెప్పడం ఎలా అనే మందును మంత్రులకు చంద్రబాబు ఇస్తున్నారని మండిపడ్డారు. రాజమండ్రి, విజయ నగరం, మచిలీపట్నం, నంద్యాల, పాడేరు మెడికల్ కాలేజీల పరిశీలించడానికి వస్తావా హోంమంత్రి అంటూ […]
రూ. 1లక్ష కన్నా తక్కువ ధరకు.. టీవీఎస్ జూపిటర్ 110 స్పెషల్ ఎడిషన్ లాంచ్- హైలైట్స్ ఇవే..
వెనెజువెలాపై యుద్ధ మేఘాలు

ప్రపంచ దేశాల బలహీనతలను ఆసరా చేసుకుని వాటిని పాదాక్రాంతం చేయడం, అక్కడ ఉన్న సహజ వనరులను కొల్లగొట్టడం అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ప్రస్తుత అజెండాగా మారింది. గత కొన్నాళ్లుగా జరుగుతున్న సంఘటనలను పరిశీలిస్తే నియంతగా ట్రంప్ దురాక్రమణ చర్యలకు పాల్పడుతున్నారని స్పష్టమవుతోంది. పనామా కాలువ, గ్రీన్ల్యాండ్, ఉక్రెయిన్ తమకు దాసోహం అయ్యేలా ట్రంప్ ఎత్తుగడలు ఫలింపచేసుకున్నారు. ఆయా దేశాల్లో ఉండే, రేర్ మినరల్స్ (అరుదైన ఖనిజాలు), చమురు, గ్యాస్ నిక్షేపాలను కొల్లగొట్టే ప్రణాళికలను రూపొందించుకున్నారు. ఇప్పుడు తాజాగా […]
సుస్థిర విధానాలతోనే సాగు బాగు

భారత్ అభివృద్ధి చెందుతున్న దేశంగా పురోగమిస్తూ త్వరలోనే ప్రపంచ 3వ పెద్ద ఆర్థిక వ్యవస్థగా ఎదగనుండటం సంతోషకరమే. అయితే అమెరికా అధ్యక్షుడు ట్రంప్ భారత్ పై 50% దిగుమతి సుంకాలు విధించడం వల్ల మన జిడిపి 0.3 శాతం తగ్గనున్నట్లు, జిఎస్టి సంస్కరణలు, మార్కెట్ల విస్తరణతో ఆ నష్టాల భర్తీకి ప్రయత్నాలు జరుగుతున్నాయి. ట్రంప్ విధించిన 50 శాతం సుంకాల వల్ల మన ఎగుమతులపై తీవ్ర ప్రభావంపడి వేలాది మంది జీవనోపాధి కోల్పోతున్నారు. ఈ సుంకాలు అమెరికాపై […]
దేశాభివృద్ధిలో మిజోరం యువత భాగస్వామ్యం కావాలి: ప్రధాని మోడీ

గ్యాంగ్టక్: దేశాభివృద్ధిలో మిజోరం భాగస్వామ్యం కీలకమని ప్రధాని మోడీ తెలిపారు. కొండమార్గంలో రైలు మార్గం కష్టతరంలో కూడుకున్నదని, సవాల్తో కూడిన నిర్మాణాలు అద్భుతమని కొనియాడారు. మిజోరంలో రూ.9 వేల కోట్ల అభివృద్ధి పనులకు ప్రధాని నరేంద్ర మోడీ శ్రీకారం చుట్టారు. వర్చువల్గా అభివృద్ధి పనులను పిఎం మోడీ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన ప్రసంగించారు. ఈ రైల్వే లైన్లు భారతీయ రైల్వే నెట్వర్క్తో అనుసంధానమవుతాయని, పర్యాటక రంగంతో ఉపాధి అవకాశాలు మెరుగుపడే అవకాశం ఉందని తెలియజేశారు. ఏ […]
ఫ్లిప్కార్ట్ Big Billion Days లో తక్కువ ధరకే ఐఫోన్ 16 ప్రో మ్యాక్స్, పిక్సెల్ 9.. ఏది కొనాలి?
ఆదివాసుల హక్కులకు ఏదీ రక్షణ?

ఆదివాసుల జీవన విధానం పర్యావరణం, అడవులు, అక్కడ ఉండే సహజ వనరులు మొదలైన వాటితో ముడిపడి ఉన్నది. కానీ నవీన సమాజం వారి హక్కుల నుండి దూరం చేసే సంక్షోభం నుండి వీరిని రక్షించాల్సిన అనివార్యత ఎంతైనా ఉంది. ఇప్పటికే 1994లో ఆగస్టు 9న ప్రపంచ ఆదివాసీ దినోత్సవంగా ప్రకటించడం జరిగింది. కానీ ఆదిమ జనుల హక్కులు, వాటి రక్షణే ధ్యేయంగా, ఆదివాసీల హక్కుల రక్షణకు, వారి అభివృద్ధికి తోడ్పాటు అందిస్తూ ఐక్యరాజ్య సమితి స్థానిక ప్రజలపై […]