Trending
భారత్-అమెరికా సంబంధాలు ఎటు?

రష్యా నుండి చమురు కొనుగోలు చేస్తూ యుక్రెయిన్ యుద్ధానికి ఆజ్యం పోస్తోందనే కుంటిసాకుతో, భారత్ అధిక సుంకాలు విధిస్తూ ‘సుంకాల రారాజు‘గా నిలిచిందని ఆరోపిస్తూ ప్రతీకారంగా అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ 50 శాతం దిగుమతి సుంకాలు విధించడంతో వాణిజ్యంలో తీవ్ర ప్రతిష్టంభన నెలకొంది. ఈ విషయమైయమై బ్రెండెన్ ల్లించ్ నాయకత్వంలో క్రొత్త ఢిల్లీకి వచ్చిన అమెరికా ప్రతినిధి బృందానికి, భారత వాణిజ్య శాఖ ప్రత్యేక కార్యదర్శి భారత బృందానికి మధ్య జరిగిన చర్చల్లో పెద్ద పురోగతి […]
Stocks to buy : దూసుకెళుతూనే ఉన్న జొమాటో స్టాక్- షేర్ ప్రైజ్ టార్గెట్ ఇదే..
దసరా నాడు టైటిల్ ప్రకటన

శ్రీ విష్ణు హీరోగా జానకిరామ్ మారెళ్ల దర్శకత్వంలో ఓ సినిమా రూపొందుతోంది. స్కంద వాహన మోషన్ పిక్చర్స్ బ్యానర్ లో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని కోనవెంకట్ సమర్పిస్తున్నారు. ఈ సినిమా టైటిల్ని దసరా కానుకగా అక్టోబర్ 2న ప్రకటించనున్నారు. గన్స్, గ్రనైడ్, రోజ్ ఫ్లవర్స్, ఫారెస్ట్ బ్యాక్డ్రాప్లో డిజైన్ చేసిన టైటిల్ అనౌన్స్ మెంట్ వీడియో చాలా ఆసక్తిని కలిగించింది. ఈ చిత్రంలో మహిమా నంబియార్, రాధికా శరత్కుమార్, షైన్ టామ్ చావ్కో, ఉపేంద్ర లిమాయే, శత్రు, […]
ప్రేక్షకులను బాగా నవ్వించే సినిమా

బన్నీ వాస్ నిర్మాణ సంస్థ బీవీ వర్క్ సమర్పణలో సప్త అశ్వ మీడియా వర్క్, వైరా ఎంటర్టైన్మెంట్స్ నిర్మాణంలో వస్తున్న ’మిత్ర మండలి’ చిత్రంలో ప్రియదర్శి, నిహారిక ఎన్ ఎం., విష్ణు ఓఐ, రాగ్ మయూర్, ప్రసాద్ బెహారా ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. ఈ చిత్రంలో వెన్నెల కిషోర్, సత్య, వీటీవీ గణేష్ తదితరులు కూడా కీలక పాత్రల్లో కనిపించనున్నారు. కళ్యాణ్ మంతిన, భాను ప్రతాప, డా. విజయేందర్ రెడ్డి తీగల నిర్మిస్తున్న ‘మిత్ర మండలి’ అక్టోబర్ […]
‘ప్రాణం ఖరీదు’తో నటుడిగా ప్రాణం పోసుకొని..

మెగాస్టార్ చిరంజీవి తొలి చిత్రం ‘ప్రాణం ఖరీదు’ విడుదలై సోమవారంతో 47 ఏళ్లు పూర్తి చేసుకుంది. కొణిదెల శివశంకర వరప్రసాద్ను చిరంజీవిగా ప్రేక్షకులకు పరిచయం చేసిన ఈ చిత్రంతో నటుడిగా ఆయన తన కెరీర్ను ప్రారంభించి మెగాస్టార్గా ఎదిగారు. ఈ సందర్భంగా మెగాస్టార్ అభిమానులకు కృతజ్ఞతలు తెలియజేస్తూ సోషల్ మీడియాలో ఓ పోస్ట్ పెట్టారు. “22 సెప్టెంబర్ 1978… ‘కొణిదెల శివ శంకర వరప్రసాద్’ అనబడే నేను ‘ప్రాణం ఖరీదు చిత్రం ద్వారా ’చిరంజీవిగా’ మీకు పరిచయం […]
Apache RTR 310 ధరలను తగ్గించిన టీవీఎస్- కొత్త రేట్లు ఇవే..
గ్లోబల్ సిటీగా కోర్ అర్బన్

విద్య, వైద్యం, రోడ్డు రవాణా, పారిశుద్ధానికి అత్యధిక ప్రాధాన్యం వీధి వ్యాపారుల కోసం ప్రత్యేక వెండింగ్ జోన్లు వీధి దీపాలకు సోలార్ విద్యుత్ వినియోగం కబ్జా చెర వీడిన భూముల్లో ఆధునాతన స్కూల్ భవనాల నిర్మాణం ప్రభుత్వ ఆఫీసులన్నీ సొంత భవనాల్లోనే ఉండాలి సమీక్షా సమావేశంలో ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి మనతెలంగాణ/హైదరాబాద్: తెలంగాణ రైజింగ్ కోర్ అర్భన్ సిటీ ఏరియాను ప్రజల మౌలిక వసతులకు నిలువుటద్దం పట్టేలా గ్లోబల్ సిటీకి చిరునామాగా అభివృద్ధి చేయాలని ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి […]
సింగరేణి కార్మికులు 34 శాతం బోనస్

ఒక్కొక్క పర్మినెంట్ కార్మికుడికి రూ. 1,95,610 ప్రతి కాంట్రాక్టు కార్మికుడికి రూ.5,500/ మొత్తం 71 వేలమంది కార్మికులకు ప్రయోజనం కార్పొరేట్ కంపెనీలతో పోటీ పడేలా సింగరేణి అభివృద్ధి తగ్గిన జిఎస్టితో తెలంగాణకు రూ.7వేల కోట్ల నష్టం ఈ నష్టాన్ని కేంద్రమే భరించాలి జిఎస్టి సంస్కరణలపై కేంద్రం.. ఏకాపక్ష నిర్ణయం తీసుకొని రాష్ట్రాలపై భారం మోపడం సరికాదు:ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి మనతెలంగాణ/హైదరాబాద్: సింగరేణి లాభాల్లో కార్మికులకు 34 శాతం వాటాలు పంచాలని తమ ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని సిఎం రేవంత్రెడ్డి […]