Hacklink

Hacklink

betebet

Hacklink

Hacklink

Hacklink

dinamobet

Hacklink

Hacklink

Hacklink

Hacklink

artemisbet

Eros Maç Tv

Hacklink

Hacklink panel

Hacklink

Hacklink

kingroyal

Hacklink Panel

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Buy Hacklink

Hacklink

Hacklink

jojobet - jojobet güncel giriş

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

หวยออนไลน์

Hacklink

Hacklink satın al

kavbet

Hacklink Panel

Hacklink

Hacklink

betebet

Hacklink

Hacklink

Hacklink

dinamobet

Hacklink

Hacklink

Hacklink

Hacklink

artemisbet

Eros Maç Tv

Hacklink

Hacklink panel

Hacklink

Hacklink

kingroyal

Hacklink Panel

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Buy Hacklink

Hacklink

Hacklink

jojobet - jojobet güncel giriş

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

หวยออนไลน์

Hacklink

Hacklink satın al

kavbet

Hacklink Panel

casibom

cryptobet

Sweet Bonanza

betturkey

marsbahis

Jojobet giriş

kingroyal

betturkey

ultrabet güncel giriş

bets10

casinolevant

casinolevant

casinolevant

casinolevant

nesinecasino

bahisfair

smartbahis

meritking

meritking giriş

vipslot

imajbet

sekabet

meritking

matbet giriş

jojobet

madridbet

holiganbet

kingroyal

kingroyal

madridbet

hızlıcasino

tlcasino

రచ్చలేపుతున్న ‘కాంతార-1’.. కలెక్షన్లతో దూసుకుపోతుంది..

రిషబ్‌ శెట్టి హీరోగా, స్వీయ దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘కాంతార: ఛాప్టర్ 1’. 2022లో వచ్చి ‘కాంతార’ సినిమాకు ఇది ప్రీక్వెల్. ప్రస్తుతం ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద రచ్చలేపుతోంది. కలెక్షన్ల పరంగా దూసుకుపోతుంది. విడుదలైన రెండు వారాల్లోనే రూ.717 కోట్ల వసూళ్లు రాబట్టింది. ఈ విషయాన్ని నిర్మాణ సంస్థ హోంబలే ఫిల్మ్స్ అధికారికంగా ప్రకటించింది. ఈ మేరకు సోషల్‌మీడియాలో పోస్ట్ పెట్టింది. ఇందులో రూ.105 కోట్లు తెలుగు రాష్ట్రాల నుంచ రాబట్టినట్లు సినీ వర్గాలు వెల్లడించాయి. ఇప్పటివరకూ అత్యధిక కలెక్షన్లు రాబట్టిన రెండో కన్నడ సినిమాగా ‘కాంతార: ఛాప్టర్ 1’ నిలిచింది. ఈ లిస్ట్‌లో మొదటి స్థానంలో రూ.1200+ కోట్లతో ‘కెజిఎఫ్-2’ మొదటి స్థానంలో ఉంది.

అక్టోబర్ 2వ తేదీన విడుదలైన ‘కాంతార: ఛాప్టర్ 1’ రిలీజ్‌ రోజే అత్యధిక వసూళ్లు (రూ.89+ కోట్లు) చేసిన కన్నడ సినిమాగా నిలిచింది. 24 గంటల్లో ‘బుక్ మై షో’లో 1.28 మిలియన్లకు పైగా టికెట్లు అమ్ముడుపోయాయి. ఈ పోర్టల్‌లో ఈ ఏడాది ఈ రేంజ్‌లో టికెట్లు సేల్ కావడం విశేషం.

ఈ సిరీస్ మా వాళ్లకు అగ్నిపరీక్షే: వార్నర్

ఆస్ట్రేలియాతో పరిమిత ఓవర్ల సిరీస్‌లో తలపడేందుకు టీం ఇండియా ఆ దేశానికి వెళ్లింది. ప్రపంచ క్రికెట్ అభిమానులంతా ఈ సిరీస్‌ కోసం ఎదురుచూస్తున్నారు. ముఖ్యంగా చాలా గ్యాప్‌ తర్వాత స్టార్ ఆటగాళ్లు విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ‌లు ఆడుతున్న సిరీస్ ఇది కావడంతో ఇది మరింత ప్రాధాన్యత సంతరించుకుంది. అయితే ఈ సిరీస్‌ కోసం జట్లను ఎంపిక చేసిన విషయంలో సెలక్టర్లపై చాలానే విమర్శలు వచ్చాయి. అందులో సంజూ శాంసన్‌ని వన్డే జట్టులో ఎంపిక చేయకపోవడం ఒకటి. అయితే తాజా ఈ విషయంపై ఆసీస్ దిగ్గజ బ్యాట్స్‌మెన్ డేవిడ్ వార్నర్ స్పందించాడు. సంజూ శాంసన్, రింకూ సింగ్‌లపై ప్రశంసలు కురిపించాడు.

సంజూ, రింకూలు జట్టులో తమ స్థానం సుస్థిరం చేసుకునేందుకు పెద్ద పోరాటమే చేయాల్సి వచ్చిందని పేర్కొన్నాడు. ‘‘టిం ఇండియా టి-20 జట్టులో తమ స్థానం పదిలం చేసుకొనేందుక సంజూ, రింకూలు చాలా కష్టపడ్డారు. ఐపిఎల్‌లో అద్భుత ప్రదర్శనలు చేశారు. ముఖ్యంగా రింకూ ఐపిఎల్ చరిత్రలోనే అత్యుత్తమ ఫినిషర్‌గా పేరు తెచ్చుకున్నాడు. భారత్‌లో ఇప్పటికే ఎందరో వరల్డ్‌క్లాస్ ప్లేయర్లు ఉన్నారు. ఇప్పుడు ఫియల్‌లెస్ యంగ్‌స్టర్లు కూడా వచ్చేశారు. ఇది భారత క్రికెట్‌కి శుభపరిణామం. ఆస్ట్రేలియాకు ఈ యువ ఆటగాళ్ల రూపంలో కఠిన సవాలు ఎదురుకానుంది. ఈ సిరీస్ ఆస్ట్రేలియాకు అగ్ని పరిక్ష వంటిది. మెల్‌బోర్న్‌ క్రికెట్‌ గ్రౌండ్‌లో తొంభై వేల ప్రేక్షకుల సమక్షంలో మ్యాచ్‌ ఎలా ఉండబోతుందో చూసేందుకు నేను ఆసక్తిగా ఉన్నాను’’ అని వార్నర్ అన్నాడు. అక్టోబర్ 19 నుంచి భారత్ ఆస్ట్రేలియా మధ్య మూడు వన్డేల సిరీస్, అక్టోబర్ 29 నుంచి ఐదు టి-20ల సిరీస్ జరుగనుంది.

తిరురపతి కలెక్టరేట్‌కు బాంబు బెదిరింపు.. పోలీసుల తనిఖీలు

తిరుపతి: తిరుపతి కలెక్టరేట్‌కు బాంబు బెదిరింపు మెయిల్ వచ్చింది. కలెక్టరేట్ భవనాన్ని బంుతలో పేల్చేస్తామండటూ గుర్తు తెలియని వ్యక్తులు మెయిల్‌లో పేర్కొన్నారు. దీంతో బాంబ్ స్క్వాడ్, డాగ్ స్వ్కాడ్ బృందం రంగంలోకి దిగాయి. కలెక్టరేట్‌లోని వివిధ విభాగాలు, పరిసర ప్రాంతాలను పరిశీలించారు. కలెక్టర్ ఛాంబర్‌తో పాటు కార్యాలయంలోని వివిధ శాఖలకు చెందిన గదులను పరిశఈీలించిన తర్వాత ఎలాంటి పేలుడు పదార్థాలు లేవని నిర్ధరించారు. తిరుపతి కలెక్టర్ కార్యాలయ అధికారిక మెయిల్‌కు తమిళనాడు నుంచి ఈ బెదిరింపు మెయిల్ వచ్చింది. గడిచిన 15 రోజుల్లో బాంబు బెదిపింపు మొయిల్స్ రావడం ఆందోళన కలిగిస్తోంది.

తిరుపతి కలెక్టరేట్‌కు బాంబు బెదిరింపు.. పోలీసుల తనిఖీలు

తిరుపతి: తిరుపతి కలెక్టరేట్‌కు బాంబు బెదిరింపు మెయిల్ వచ్చింది. కలెక్టరేట్ భవనాన్ని బంుతలో పేల్చేస్తామండటూ గుర్తు తెలియని వ్యక్తులు మెయిల్‌లో పేర్కొన్నారు. దీంతో బాంబ్ స్క్వాడ్, డాగ్ స్వ్కాడ్ బృందం రంగంలోకి దిగాయి. కలెక్టరేట్‌లోని వివిధ విభాగాలు, పరిసర ప్రాంతాలను పరిశీలించారు. కలెక్టర్ ఛాంబర్‌తో పాటు కార్యాలయంలోని వివిధ శాఖలకు చెందిన గదులను పరిశఈీలించిన తర్వాత ఎలాంటి పేలుడు పదార్థాలు లేవని నిర్ధరించారు. తిరుపతి కలెక్టర్ కార్యాలయ అధికారిక మెయిల్‌కు తమిళనాడు నుంచి ఈ బెదిరింపు మెయిల్ వచ్చింది. గడిచిన 15 రోజుల్లో బాంబు బెదిపింపు మొయిల్స్ రావడం ఆందోళన కలిగిస్తోంది.

మా హయాంలో పారిశ్రామిక వేత్తలకు ప్రాధాన్యత ఇచ్చాం: హరీశ్ రావు

హైదరాబాద్: కాంట్రాక్టుల్లో వాటాల కోసం కాంగ్రెస్ నేతల మధ్య తగాదాలు వస్తున్నాయని బిఆర్ఎస్ మాజీ మంత్రి హరీశ్ రావు తెలిపారు. తెలంగాణ ఏర్పడిన తర్వాత రాష్ట్రానికి ఈ ఏడాది అతి తక్కువ పరిశ్రమలు వచ్చాయని అన్నారు.  ఈ సందర్భంగా తెలంగాణ భవన్ లోహరీశ్ రావు మీడియాతో మాట్లాడుతూ.. మంత్రుల పంచాయితీ చెప్పుకోవడానికే కేబినేట్  మీటింగ్ అని మంత్రులు గ్రూపులుగా విడిపోయారని, కాంగ్రెస్ పాలనలో పెట్టుబడులు రావడం లేదని విమర్శించారు. దండుపాళ్యంలో ముఠాకంటే అధ్వాన్నంగా మారిందని, కాంగ్రెస్ రియల్ ఎస్టేట్ వ్యాపారులను బెదిరిస్తున్నారని మండిపడ్డారు. మాజీ సిఎం కెసిఆర్ ఢిల్లీకి తిరిగి లోకల్ రిజర్వేషన్ల వాట, నీళ్ల వాటాను సాధించారని కొనియాడారు. తమ హయాంలో పారిశ్రామిక వేత్తలకు ప్రాధాన్యత ఇచ్చామని అన్నారు. మీరు వ్యాపార వేత్తలకు తుపాకులు పెడుతున్నారని గన్ కల్చర్ తెచ్చారని హరీశ్ రావు ఎద్దేవా చేశారు.   

‘జటాధర’ ట్రైలర్ వచ్చేసింది.. అందరు యాక్టింగ్ కుమ్మేశారు..

హైదరాబాద్: స్టైలిష్ హీరో సుధీర్ బాబు నటించిన లేటెస్ట్ చిత్రం ‘జటాధర’. ఫాంటసీ, హారర్ జానర్‌లో ఈ సినిమాను తెరకెక్కించారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి వచ్చిన అన్ని అప్‌డేట్స్ ఆకట్టుకున్నాయి. తాజాగా ఈ సినిమా ట్రైలర్‌ని విడుదల చేశారు. ‘పూర్వం ధనాన్ని దాచిపెట్టి… మంత్రాలతో బంధనాలు వేసేవారు’ అనే డైలాగ్‌తో ఈ ట్రైలర్ ప్రారంభం అవుతోంది.

ట్రైలర్‌లోని ప్రతీ షాట్ ఆకట్టుకుంటున్నాయి. ముఖ్యంగా ‘ధనపిశాచి’ అనే పాత్రలో బాలీవుడ్ నటి సోనాక్షి నటన, నమ్రతా శిరోధ్కర్ సోదరి శిల్పా శిరోద్కర్ నటన ఈ ట్రైలర్‌కే హైలైట్‌గా నిలిచాయి. సుధీర్ బాబు కూడా యాక్టింగ్‌ కుమ్మేశాడు. ఈ సినిమాలో సుధీర్ బాబు గోస్ట్ హంటర్ పాత్రలో నటిస్తున్నారని ట్రైలర్ చూస్తే అర్థమవుతోంది. ఇక ట్రైలర్‌లో విజువల్స్ చాలా గ్రాండ్‌గా ఉన్నాయి. ఈ సినిమాకు వెంకటేశ్ కల్యాణ్, అభిషేక్ అగర్వాల్ దర్శకత్వం వహిస్తుండగా.. జీ స్టూడియోస్, ప్రేరణ అరోరా సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ సినిమా తెలుగు, హిందీ భాషల్లో నవంబర్ 7న విడుదల కానుంది.

గుజరాత్ మంత్రిగా రవీంద్ర జడేజా భార్య

గాంధీనగర్: గుజరాత్‌లో మంత్రివర్గం పునర్‌వ్యవస్థీకరణ జరిగింది. ముఖ్యమంత్రి భూపేంద్ర పటేల్ మినహా మిగితా మంత్రులందరూ గురువారం రాజీనామా సమర్పించారు. దీంతో శుక్రవారం కొత్త కేబినెట్ ఏర్పాటు అయింది. గాంధీనగర్‌లో 26 మంది సభ్యలతో కొత్త మంత్రి వర్గం ప్రమాణ స్వీకారం చేసింది. వారికి ప్రముఖ క్రికెటర్ రవీంద్ర జడేజా భార్య, గుజరాత్ ఎమ్మెల్యే రివాబా జడేజా కూడా ఉన్నారు.

1990లో రాజ్‌కోట్‌లో జన్మించిన రివాబా. ఆత్మియా ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్సెస్‌లో మెకానికల్ ఇంజినీరింగ్‌లో గ్రాడ్యుయేషన్ పూర్తి చేశారు. 2016 ఏప్రిల్ 17న రవీంద్ర జడేజాను వివాహం చేసుకున్నారు. 2019లో బిజెపిలో చేరారు. 2022 గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో జామ్‌నగర్ నార్త్‌ నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసి గెలుపొందారు. బిజెపిలో చేరడానికి ముందు 2018లో కర్ణిసేన మహిళ విభాగానికి చీఫ్‌గా వ్యవహరించారు.

ఆర్టిసి బస్సు ఢీకొని ఇద్దరు వ్యక్తులు మృతి

హైదరాబాద్: సిద్దిపేట జిల్లా తహశీల్దార్ కార్యాలయం వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. రోడ్డుపై పనిచేస్తున్న రోడ్డు డివైడర్ పై గడ్డి కత్తిరిస్తున్న కూలీలను ఆర్టిసి బస్సు ఢీకొని అక్కడిక్కడే ఇద్దరు మృతి చెందారు. స్థానికులు సమాచారం మేరకు పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఆర్టిసి బస్సు ఢీకొన్న కూలీలు సాయిలు, రాజమల్లు గా పోలీసులు గుర్తించారు.  

ప్రపంచకప్‌కి ముందు.. పాక్‌ జట్టులో కీలక మార్పు..?

ఇస్లామాబాద్: పాకిస్థాన్ క్రికెట్ జట్టుకు ప్రస్తుతం బ్యాడ్ టైమ్ నడుస్తోంది. లీగ్ ఏదైనా సరే చెత్త ప్రదర్శనలతో విమర్శలు ఎదురుకుంటోంది. తమ దేశం ఆతిథ్యమిచ్చిన ఛాంపియన్స్ ట్రోఫీలో లీగ్ దరశలోనే వైదొలిగిన పాక్.. కొద్ది రోజుల క్రితం జరిగిన ఆసియాకప్‌లో ఫైనల్స్ వరకూ వచ్చి భారత్ చేతిలో చిత్తయింది. దీంతో జట్టులో మార్పలు చేయాలని పాకిస్థాన్ క్రికెట్ బోడర్డు నిర్ణయం తీుకుందని తెలుస్తోంది. ముఖ్యంగా టి-20 జట్టులో ప్రస్తుత ఉన్న కెప్టెన్‌ని తప్పించి అతడి స్థానంలో మరో యువ క్రికెటర్‌కు ఆ బాధ్యతలు అప్పిగిస్తారని టాక్.

యువ క్రికెటర్ షాదాబ్ ఖాన్.. గాయం కారణంగా ఆసియా కప్‌కి దూరమయ్యాడు. అతడు తిరిగి జట్టు లోకి వచ్చేందుకు సిద్ధంగా ఉన్నాడు. ప్రస్తుతం పాక్‌కి కెప్టెన్ సల్మాన్ అఘా నాయకత్వంలో పాకిస్తాన్ 30 టి20 మ్యాచ్‌లలో 17 విజయాలు సాధించినప్పటికీ.. అతడి బ్యాటింగ్ ప్రదర్శన మాత్రం దారుణంగా పడిపోయింది. ఆసియాక‌ప్‌-2025లో 7 మ్యాచ్‌లు ఆడిన అఘా.. 12 స‌గ‌టుతో 72 ప‌రుగులు చేశాడు. దీంతో సల్మాన్‌ని కెప్టెన్సీ నుంచి తప్పించి.. షాదాబ్‌కు ఆ బాధ్యతలు ఇవ్వాలని పిసిబి భావిస్తోందట. 

జూబ్లీహిల్స్‌ కాంగ్రెస్‌ అభ్యర్థిగా నామినేషన్ వేసిన నవీన్‌ యాదవ్‌

హైదరాబాద్: జూబ్లీహిల్స్‌ కాంగ్రెస్‌ అభ్యర్థిగా నవీన్‌ యాదవ్‌ నామినేషన్ వేశారు. షేక్‌పేట్ తహశీల్దార్ కార్యాలయంలో నవీన్ మొదటి సెట్‌ నామినేషన్‌ వేశారు. యూసుఫ్‌గూడ చెక్‌పోస్ట్ నుంచి ర్యాలీగా షేక్ పేట్ కు వెళ్లారు. ఈ నామినేషన్ కార్యక్రమంలో మంత్రులు పొన్నం ప్రభాకర్, వివేక్‌, ఎంపి అనిల్‌ పాల్గొన్నారు. రెండు రోజుల క్రితం జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల సందర్భంగా బిఆర్‌ఎస్ పార్టీ అభ్యర్థి మాగంటి సునీత గోపీనాథ్ నామినేషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే.  బిజెపి నుంచి లంకల దీపర్ రెడ్డి జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలలో పోటీ చేస్తున్న విషయం విధితమే. జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో బిఆర్‌ఎస్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ గుండెపోటుతో మరణించడంతో ఉపఎన్నిక అనివార్యమైంది.