elexbet güncel girişklasbahisklasbahis girişklasbahis güncel girişlimanbetlimanbet girişlimanbet güncel girişrestbetrestbet girişrestbet güncel girişqueenbetqueenbet girişqueenbet güncel girişrestbetrestbet girişperabetperabet girişelexbetelexbet girişklasbahisklasbahis girişklasbahis güncel girişrestbet girişelexbet girişperabet girişqueenbet girişgalabet girişkalebetwinxbetbahiscasinomasterbettingrinabetyakabetkulisbetbetasusbetosferalobetaresbetmetrobahisbetpipocasinoroyalXM海外fxbahiscasinomasterbettingkulisbetwbahisvizyonbet girişvizyonbetwinxbet girişwinxbetyakabet girişyakabetkulisbet girişkulisbetteosbet girişteosbetperabet girişbetasus girişteosbet girişgalabet girişrestbet girişvizyonbet girişyakabet girişpadişahbetrealbahiswinxbetkulisbetteosbetgalabetelexbetperabetbetpiporoyalbetikimislibetticketkalebetperabetbetasusbetosferceltabetaresbettikobetgalabetbetpipobetpipogalabettikobetaresbetceltabetbetosferbetasusperabetkalebetbetticketikimisliroyalbetwinxbet girişpadişahbet girişvizyonbet girişrestbet girişyakabet girişkulisbetkalebetbetkoliktrendbetperabetbetosferaresbetteosbetbetasusmetrobahisgalabetteosbetbetosfermilosbetrealbahisperabetgalabetkulisbetkulisbetrinabetyakabetyakabetbetlikebetovisprizmabetlordbahistrendbetlivebahiswinxbetwbahisprizmabetlordbahistrendbetlivebahiswinxbetwbahisteosbetvizyonbetbetasusultrabetpadişahbetwinxbetrestbetrealbahisperabetkulisbetperabetroyalbetrinabetyakabetmasterbettingbahiscasinobetkolikroyalbetrinabetyakabetmasterbettingbahiscasinobetkolikwinxbewinxbetkulisbetwbahisbetasustikobetaresbetteosbetmetrobahiscasinoroyalcasinowonoslobetnetbahisnetbahis girişmilosbetmilosbet girişoslobet girişcasinowon girişcasinoroyal girişmetrobahis girişteosbet girişaresbet giriştikobet girişbetasus girişbetasustikobetaresbetteosbetmetrobahiscasinoroyalcasinowonoslobetnetbahismislobetvizyonbetvizyonbet girişvizyonbetefesbetefesbet girişefesbetbetboxbetbox girişbetboxteosbetvizyonbetbetasusultrabetpadişahbetwinxbetrestbetvizyonbetbetasusteosbetpadişahbetultrabetwinxbetrealbahisrestbetkulisbetperabetgalabetrealbahisyakabetyakabetcasibomalobetaresbetkralbethiltonbetroketbetteosbetrealbahisbetasuscasibomcasibom girişcasibom güncel girişteosbetaresbetkralbetgalabetbetpipoefesbetsüratbetatlasbetcasinoroyalteosbetaresbetcasibomcasibom girişcasibom güncel girişpiabellacasinorinabetroyalbetyakabetprizmabetkalebetlordbahisExnessXMroyalbetkralbetteosbetcasinoroyaloslobetperabetnetbahisalobetrealbahisbetkolikkulisbetlordbahiskalebetmasterbettingrinabetmasterbettingkralbetteosbetcasinoroyaloslobetperabetnetbahisalobetrealbahisbetkolikkulisbetlordbahiskalebetmasterbettingrinabetmasterbettingpiabellacasinopiabellacasinosohobetteosbethilbetperabetbetmarinoenbetsuratbetaresbetyakabetatlasbet海外fxkulisbetkulisbetroyalbetroyalbetpadişahbetpadişahbetbetticketbettickettrendbettrendbetroyalbetroyalbetyakabetyakabetrinabetrinabetkulisbetkulisbetmasterbettingmasterbettingaresbethilbetenbetsohobetteosbetteosbet girişteosbetcasinoroyalcasinoroyal girişcasinoroyalpadişahbetpadişahbet girişpadişahbetkulisbetkulisbet girişwinxbetwinxbet girişyakabetyakabet girişyakabetExnesscasibomcasibom girişcasibom güncel girişrealbahisalobetnetbahissüratbetatlasbetkralbetaresbethilbethilbet girişmislibetmislibet girişpuntobahispuntobahis girişgamabetgamabet girişhepsibethepsibet girişcasicostacasicosta girişrekorbetrekorbet girişatlasbetatlasbet girişsuratbetsuratbet girişkralbetaresbetbetkolikkulisbetyakabetmasterbettingrinabetprizmabetroyalbetroyalbetprizmabetrinabetmasterbettingyakabetkulisbetroyalbetroyalbet

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Eros Maç Tv

Hacklink

Hacklink panel

Hacklink

Hacklink

Hacklink Panel

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Buy Hacklink

Hacklink

Hacklink

casibom - casibom güncel giriş

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

หวยออนไลน์

Hacklink

Hacklink satın al

kavbet

Hacklink Panel

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Eros Maç Tv

Hacklink

Hacklink panel

Hacklink

Hacklink

Hacklink Panel

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Buy Hacklink

Hacklink

Hacklink

casibom - casibom güncel giriş

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

หวยออนไลน์

Hacklink

Hacklink satın al

kavbet

Hacklink Panel

Sweet Bonanza

betturkey

Jojobet giriş

kingroyal

marsbahis

casinolevant

casinolevant

bets10

imajbet

sekabet

meritking giriş

jojobet

meritking

tlcasino

marsbahis

kavbet

piabellacasino giriş

kralbet

Cratosroyalbet

Cratosroyalbet Giriş

bets10

realbahis

cratosroyalbet

mavibet

lidyabet

Vaycasino Giriş

Vaycasino

galabet

matbet

sakarya escort

royalbet

casibom orjinal giriş

Casibom

jojobet

jojobet

jojobet

padişahbet

deneme bonusu veren yeni siteler

efesbet

betcio

meritking

madridbet

meritking

deneme bonusu veren yeni siteler

efesbet

jojobet

grandpashabet

teosbet

jojobet 1120

kingroyal

vdcasino

parobet

betplay

kingroyal

jojobet

vaycasino

matbet

kingroyal

madridbet

kingroyal

diyarbakır escort

kulisbet

betgaranti giriş

betgaranti

betgaranti giriş

jojobet

casinolevant

holiganbet

tempobet

dinamobet giriş

marsbahis

casinolevant

casibom

bahislion

bahislion giriş

cratosroyalbet

cratosroyalbet giriş

milosbet

milosbet giriş

నఖ్వీకి బిసిసిఐ వార్నింగ్

ట్రోఫీ అప్పగించాలని డిమాండ్

ముంబై: ఆసియా క్రికెట్ కౌన్సిల్ (ఎసిసి) చైర్మన్‌గా వ్యవహరిస్తున్న మోసిన్ నఖ్వీకి భారత క్రికెట్ బోర్డు (బిసిసిఐ) గట్టి వార్నింగ్ ఇచ్చింది. వెంటనే ఆసియా కప్ ట్రోఫీతో పాటు మెడల్స్‌ను అందించాలని నఖ్వీని కోరింది. ఒక వేళ ట్రోఫీని అందించకపోతే అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసిసి) దృష్టికి తీసుకెళుతామని బిసిసిఐ హెచ్చరించింది. మొండి పట్టును వదిలి వెంటనే ట్రోఫీని అందించేందుకు చర్యలు చేపట్టాలని నఖ్వీకి సూచించింది. ఆసియా కప్‌లో టీమిండియా విజేతగా నిలిచిన సంగతి తెలిసిందే. అయితే పహల్గాం ఉగ్రదాడి నేపథ్యంలో ఆసియా క్రికెట్ కౌన్సిల్ చీఫ్‌గా కొనసాగుతున్న పిసిబి చైర్మన్ నఖ్వీ చేతుల మీదుగా ట్రోఫీని స్వీకరించేందుకు భారత ఆటగాళ్లు నిరాకరించారు. దీంతో ఈ అంశంలో తీవ్ర వివాదం నెలకొంది. ట్రోఫీ తానే అందిస్తానని నఖ్వీ పట్టుబట్టాడు. మరోవైపు టీమిండియా ఆటగాళ్లు కూడా ఎట్టి పరిస్థితుల్లోనూ నఖ్వీని చేతుల మీదుగా ట్రోఫీని అందుకునేదే లేదని తేల్చి చెప్పారు. దీంతో ఆగ్రహానికి గురైన నఖ్వీ టీమిండియాకు అందించాల్సిన ట్రోఫీతో పాటు మెడల్స్‌ను తాను బస చేసిన హోటల్‌కి తీసుకెళ్లి పోయాడు. ఇక ఆసియాకప్ ముగిసి 20 రోజులు గడిచినా నఖ్వీ భారత్‌కు ట్రోఫీని అందించలేదు. దీంతో భారత క్రికెట్ బోర్డు నఖ్వీకి తీవ్ర హెచ్చరిక జారీ చేసింది. వెంటనే ట్రోఫీతో పాటు మెడల్స్‌ను అందించాలని లేకుంటే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించింది.

తేలిపోతున్న హర్మన్ సేన

వరుస ఓటములతో సెమీస్ ఛాన్స్ సంక్లిష్టం!

మన తెలంగాణ/క్రీడా విభాగం: సొంత గడ్డ పై జరుగుతున్న వన్డే ప్రపంచకప్‌లో భారత మహిళా క్రికెట్ టీమ్ మెరుగైన ప్రదర్శనతో అ లరిస్తుందని భావించిన కోట్లాది మంది అభిమానులకు నిరాశే మిగిలింది. ఈ వరల్డ్‌కప్ హర్మన్‌ప్రీత్ కౌర్ సారథ్యంలోని భారత జట్టు వరుస ఓటములతో సతమతమవుతోంది. హ్యా ట్రిక్ ఓటములతో సెమీ ఫైనల్ అవకాశాలను సంక్లిష్టంగా మార్చుకుంది. సెమీస్ రేసులో ని లువాలంటే ఇకపై ఆడే రెండు మ్యాచుల్లోనూ కచ్చితంగా గెలవాల్సిన పరిస్థితి జట్టుకు నెలకొంది. చివరి మూడు మ్యాచుల్లో టీమిండి యా చేజేతులా ఓడిందని చెప్పడంలో ఎలాం టి అతిశయోక్తి లేదు. సౌతాఫ్రికా, ఆస్ట్రేలి యా, ఇంగ్లండ్ జట్లతో జరిగిన మ్యాచుల్లో గె లిచే స్థితిలో ఉండి కూడా పరాజయం పా లైంది. ఈ మ్యాచుల్లో కాస్త సంయమనంతో ఆడి ఉంటే కచ్చితంగా విజయం దక్కేది. కానీ కీలక సమయంలో ఒత్తిడి గురై పరాజయాలను మూట గట్టుకుంది. ఇంగ్లండ్‌తో జరిగిన కిందటి మ్యాచ్‌లో ఒక దశలో భారత్ అలవోకగా గెలుస్తుందని అందరూ భావించారు.

ఇంగ్లండ్ క్రికెటర్లు కూడా దాదాపు చేతులెత్తేసినట్టే కనిపించారు. అయితే కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ కీలక సమయంలో పెవిలియన్ చేరి జ ట్టును కష్టాల్లోకి నెట్టింది. హర్మన్, మంధాన బ్యాటింగ్‌ను చూస్తే టీమిండియా గెలుపు లాంఛనమే అనిపించింది. కానీ వీరిద్దరూ కొద్దిసేపు వ్యవధిలో ఔట్ కావడంతో భారత్‌కు అనూహ్య ఓటమి తప్పలేదు. సౌతాఫ్రికా, ఆ స్ట్రేలియా మ్యాచుల్లోనూ టీమిండియాకు ఇ లాంటి చేదు అనుభవమే ఎదురైంది. ఈ మ్యా చుల్లో కూడా గెలిచే స్థితిలో ఉండి కూడా పరాజయం చవిచూసింది. బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్ విభాగాల్లో టీమిండియా తన స్థాయికి తగ్గ ప్రదర్శన చేయలేక పోతోంది. కీలక సమయంలో బ్యాటర్లు, బౌలర్లు విఫలమవుతున్నారు.

వికెట్లు తీయడంలో, పరుగులు సాధించడంలో టీమిండియా క్రికెటర్లు పూర్తిగా నిరాశ పరుస్తున్నారు. దీనికి తోడు పేలవమైన ఫీల్డింగ్ కూడా జట్టు వరుస ఓటములకు ఒక కారణంగా చెప్పాలి. సొంత గడ్డపై జరుగుతున్న వరల్డ్‌కప్‌లో టీమిండియా ఈసారి ట్రోఫీ సాధించే అవకాశాలు మెరుగ్గా ఉన్నాయని విశ్లేషకులు జోస్యం చెప్పారు. కానీ భారత జట్టు పేలవమైన ప్రదర్శనతో కనీసం సెమీస్ బెర్త్‌ను దక్కించుకోవడం కూడా క్లిష్టంగా మార్చుకుంది. న్యూజిలాండ్, బంగ్లాదేశ్ జట్లతో జరిగే చివరి రెండు మ్యాచుల్లో భారీ తేడాతో విజయం సాధించడమే కాకుండా ఇతర జట్ల ఫలితాలపై ఆధారపడాల్సిన పరిస్థితి టీమిండియాకు ఏర్పడింది. ఇలాంటి స్థితిలో మిగిలిన మ్యాచులు భారత్‌కు చావోరేవోగా మారాయి. తీవ్ర ఒత్తిడి నెలకొన్న నేపథ్యంలో పటిష్టమైన న్యూజిలాండ్‌తో పోరు భారత్‌కు అతి పెద్ద సవాల్‌గా తయారైంది. గురువారం జరిగే ఈ మ్యాచ్‌లో గెలిస్తేనే హర్మన్ సేన సెమీస్ అవకాశాలు సజీవంగా ఉంటాయి. లేకుంటే నాకౌట్‌కు అర్హత సాధించడం చాలా కష్టమనే చెప్పాలి.

ఎన్టీఆర్ జిల్లాలో కౌలు రైతు ఆత్మహత్య

అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఎన్టీఆర్ జిల్లాలో మైలవరం మండలంలో దారుణం చోటుచేసుకుంది. అప్పుల బాధతో కౌలు రైతు ఆత్మహత్య చేసుకున్నాడు.  సీతారాంపురం తండాలో భూక్య సక్రు అనే రైతు నివసిస్తున్నాడు. వ్యవసాయం చేసుకుంటూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. గత మూడేళ్ల నుంచి మిర్చి సాగు చేస్తున్నప్పటికి నష్టాలు రావడంతో ఆర్థికంగా సక్రు కుంగిపోయాడు. దిగుబడి రాక రూ.15 లక్షల అప్పులు కావడంతో పొలం వద్ద పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. గమనించిన కుటుంబ సభ్యులు ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో మృతి చెందాడు. కౌలు రైతులను ఆదుకోవాలని నెటిజన్లు డిమాండ్ చేస్తున్నారు. వ్యవసాయం చేసే రైతులకు మాత్రమే విత్తనాలు, ఫెర్టిలైజర్స్ ఉచితంగా ఇవ్వాలని నెటిజన్లు డిమాండ్ చేస్తున్నారు. 

భారీ వర్షాలకు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై టిటిడి అదనపు ఇఒ సమీక్ష

భక్తులకు సౌకర్యవంతమైన ఏర్పాట్లపై అధికారులకు ఆదేశాలు

భక్తుల భద్రతే పరమావధిగా బుతువులవారీ ఎస్ఒపి ఏర్పాటు

తిరుమల: తిరుమలలో భక్తుల భద్రతే పరమావధిగా బుతువులవారీ ఎస్ఒపి తీసుకురావాలని అధికారులకు టిటిడి అదనపు ఇఒ సి.హెచ్.వెంకయ్య చౌదరి ఆదేశించారు.వర్షాకాలం నేపథ్యంలో తీసుకోవాల్సిన ముందస్తు జాగ్రత్తలపై జెఇఒ వీరబ్రహ్మం, సీవీఎస్వో మురళీకృష్ణలతో కలిసి, ఇతర టిటిడి అధికారులతో వర్చువల్ సమావేశం నిర్వహించారు.

డిజాస్టర్ రెస్పాన్సివ్ టీమ్ ను కమాండ్ కంట్రోల్ రూమ్ తో అనుసంధానం చేసి చీఫ్ ఇంజనీర్ నేతృత్వంలో విపత్తు స్పందన చర్యలు చేపట్టాలని ఆదేశించారు. అందులో భాగంగా పురాతన గోపురాలు, కట్టడాల ధృడత్వం, సంరక్షించే చర్యలలో భాగంగా ఒక సంస్థాగత విభాగం ఉంటే సబబుగా ఉంటుందని అభిప్రాయం వెలిబుచ్చారు.

భారీ వర్షాలకు భక్తులు ఇబ్బంది పడకుండా తీసుకోవాల్సిన చర్యలపై అధికారులతో చర్చించారు. వర్షం సమయంలో భక్తులకు వేడివేడిగా అన్న ప్రసాదాలు అందించేందుకు సమయపాలనా చర్యలు చేపట్టాలని ఆదేశించారు. భారీ వర్షాల సమయంలో క్యూలైన్లు బయటకు రాకుండా ఉన్న మౌలిక సదుపాయాలు సమర్థవంతంగా ఉపయోగించుకోవాలన్నారు. దీనికి అనుగుణంగా ఎస్ఎస్ డి టోకెన్ల జారీ తగ్గింపు చర్యలు చేపట్టాలని ఆదేశించారు. తద్వారా సర్వదర్శనం భక్తులు త్వరగా నారాయణగిరి షెడ్లకు చేరుకోడానికి వీలుకలుగుతుందని తెలిపారు.

భారీ వర్షాలకు కొండ చరియలు, చెట్లు విరిగిపడితే ట్రాఫిక్ అంతరాయం కలగకుండా ఎప్పటికప్పుడు జేసీబీ వాహనాల ద్వారా తొలగించాలన్నారు. అటవీశాఖ మరియు రవాణా విభాగం వారికి సదరు ఆదేశాలు జారీచేయడమైనది.

కమాండ్ కంట్రోల్ రూమ్ ద్వారా తి.తి.దే లోని అన్ని విభాగాలను సమన్వయం చేసుకుని సమస్యలు ఎదురైనప్పుడు త్వరితగతిన పరిష్కరించేందుకు చర్యలు తీసుకోవాలన్నారు.

ఎలక్ట్రికల్ మరియు ఐటీ విభాగాలు సమన్వయంతో భక్తులకు నిర్దేశించిన ఆన్ లైన్ సేవలో ఎక్కడ ఇబ్బంది కలగకుండా చూడాలని మరియు విద్యుత్తు సరఫరా ప్రదేశాలు మరియు జంక్షన్లు దగ్గర సరైన కంచె మరియు సూచిక బోర్డులు ఏర్పాట్లు చేయవలసినదిగా ఆదేశించారు. విద్యుత్ విభాగాధిపతిని ఒక ప్రత్యేక విపత్తు స్పందన ఫోన్ నెంబర్ని కేటాయించి దానిని తిరుమల తి.తి.దే సిబ్బందికి మరియు భక్తులకి చేరే విధంగా సూచిక బోర్డులు ఏర్పాటు చేయాలని అన్నారు.

ఇటు వంటి విపత్తు సమయాలలో వాట్సాప్ సేవలను శాఖల పరంగా విస్తృతంగా వినియోగించుకోవాల్సిందిగా సూచించారు. దిగువ ఘాట్ రోడ్డులో అక్కగార్ల గుడి మరియు మాల్వాడిగుండం పక్కన వర్షాకాల జలపాతాల వద్ద భక్తులు గుమికూడి సెల్ఫీలు తీసుకోకుండా భద్రతా సిబ్బందిని నియమించాలని సూచించారు. ఒక పెట్రోలింగ్ వాహనాన్ని నిరంతరాయంగా రెండు ఘాట్ రోడ్లలో నడిపి అవసరమైన సమాచారాన్ని కమాండ్ కంట్రోల్ రూమ్ కు చేరవేయాల్సిందిగా సూచించారు.

వర్షాకాలంలో భక్తులు జారీ పడకుండా ఆలయం, మాడ వీధుల్లో నారతో తయారు చేసిన పట్టలు (కాయర్ మేట్లు) ను ఏర్పాటు చేయాలని ఆదేశించారు. నీరు నిల్వ ఉండే ప్రాంతాల్లో యంత్రాల ద్వారా ఎప్పటికప్పుడు నీటిని తొలగించడంతో పాటు, ఆలయం, ఆలయ పరిసరాల్లో నీటిని బయటకు పంపే ఏర్పాటు చేయాలన్నారు. భూగర్భ మురుగు నీటిలో చెత్త చేరకుండా ఎప్పటికప్పుడు నిర్మూలించి సజావుగా నీరు పోయే విధంగా చూసుకోవాలని సూచించారు. వర్షాల సమయంలో విధులు నిర్వహించే ఉద్యోగులు, కార్మికులకు రెయిన్ కోట్లు ఇవ్వాలని ఆదేశించారు. వేసవి, వర్షం, మంచు కాలాల్లో భక్తులు ఎదుర్కొనే సమస్యలను గుర్తించి పరిష్కరించేందుకు వేర్వేరుగా నిర్దేశిత ప్రణాళిక విధానం (Sop)లు తయారు చేయాలని ఆయన ఆదేశించారు.

శ్రీవారి ఆలయం, లడ్డూ కౌంటర్, మాడ వీధుల్లో రంగ వల్లులు, కూల్ పెయింట్ వేసిన ప్రాంతాల్లో జారి పడే ప్రమాదం ఉన్నందున, వాటిని గరుకుగా చేసి భక్తులు జారకుండా ఉండేదుకు తగు చర్యలు చేపట్టాలన్నారు. అదేవిధంగా వర్షం పడే సమయం చెట్లు విరిగిపడే ప్రమాదం ఉండటంతో భక్తులు చెట్లు కింద ఉండకూడదని సూచించారు. ఈ సందర్భంగా వైద్య విభాగానికి ప్రత్యేకమైన సూచనలు చేయడం జరిగింది.

మైనర్ బాలికపై మేనమామ అత్యాచారం

అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కృష్ణా జిల్లా ఉయ్యూరు ప్రాంతంలోని ఓ గ్రామంలో దారుణం వెలుగులోకి వచ్చింది. మైనర్ బాలికపై వరుసకు మేనమామ అయ్యే వ్యక్తి అఘాయిత్యానికి పాల్పడ్డాడు. మైనర్ బాలికపై మేనమామ పలుసార్లు అత్యాచారం చేశాడు. బాలిక కేకలు వేయడంతో మేనమామను స్థానికులు పట్టుకున్నారు. కామాంధుడికి పోలీసులు దేహశుద్ధి చేసి అప్పగించారు. పోలీసులు కేసు నమోదు చేసి అతడిని అరెస్టు చేసి రిమాండ్ కు తరలించారు. బాలికను ఆరోగ్య పరీక్షల నిమిత్తం స్థానిక ఆస్పత్రికి తరలించారు. 

ఇద్దరు పిల్లల నిబంధన ఎత్తివేత

మన తెలంగాణ/హైదరాబాద్: రాష్ట్రంలో గ్రా మీణ స్థానిక సంస్థల ఎన్నికల్లో ఇద్దరు పిల్లలకు మించి ఉంటే పోటీకి అనర్హులుగా ప్రకటిస్తూ తెలంగాణ పంచాయతీరాజ్ చట్టం 2018లోని సెక్షన్ 21(3)ను సడలించే ప్రతిపాదన మంత్రి వర్గ సమావేశం ముందుకు రానుంది. ఈ నెల 23న జరుగనున్న మంత్రి వర్గ సమావేశంలో ఈ అంశాన్ని చర్చించనున్నారు. ఈ మేరకు ఇ ద్దరు పిల్లలకు మించి ఉంటే పోటీకి అనర్హత క లిగించే నిబంధనలను సడలించే ఫైల్ పై పంచాయతీరాజ్ గ్రామీణ అభివృద్ధి శాఖ మంత్రి డా. ధనసరి అనసూయ సీతక్క మంగళవారం సం తకం చేశారు. కేబినెట్ ఆమోదం తర్వాత గవర్నర్ వద్దకు ఈ ఫైలు చేరుతుంది.

అనంతరం గవర్నర్ సంతకం తర్వాత ఆర్డినెన్స్ జారీ చేసే అవకాశం ఉంది. కాగా స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల విషయంలో తెలంగాణ మంత్రి మండలి వెసుబాటు కల్పిస్తూ ఇటీవల కీలక నిర్ణయం తీసుకుంది. గతంలో తీసుకువచ్చిన నిబంధనలు ప్రస్తుతం అవసరం లేదని, ఇప్పటి పరిస్థితులకు అనుగుణంగా అనర్హతను ఎత్తివేసి చట్ట సవరణ చేయాలని ప్రజాప్రతినిధుల నుంచి ఒత్తిడి రావడంతో ప్రభుత్వం ఆలోచించి నిర్ణయం తీసుకుంది. ఇలా చట్టసవరణ చేయడం వల్ల త్వరలో జరిగే పంచాయతీ, పరిషత్ ఎన్నికల్లో ప్రభుత్వానికి అనుకూలంగా ప్రజల నుంచి స్పందన వస్తుందని అంచనా వేస్తున్నారు. 

మావోలంతా లొంగిపోవాలి

మన తెలంగాణ/హైదరాబాద్ : అజ్ఞాతంలో ఉన్న మిగిలిన మావోయిస్టులు కూడా జనజీవన స్రవంతిలో కలిసి పోవాలని, తద్వారా దేశ అభివృద్ధి లో భాగస్వామ్యులు కావాలని సిఎం రేవంత్ రెడ్డి పి లుపునిచ్చారు. హైదరాబాద్‌లోని గోషామహల్ పో లీస్ గ్రౌండ్స్‌లో పోలీసు అమరవీరుల సంస్మరణ కార్యక్రమంలో సిఎం రేవంత్‌రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా పోలీసుల నుంచి గౌరవ వందనాన్ని స్వీకరించారు. సిఎం రేవంత్ రెడ్డి ప్రసంగిస్తూ పో లీసులపై ప్రశంసలు కురిపించారు. పోలీస్ అంటే సమాజానికి ఒక నమ్మకం, భరోసా అని, విధి నిర్వహణలో ఒక్కో సారి ప్రాణాలను సైతం పణం గా పెట్టాల్సి వచ్చినా పోలీస్ వెనుకడుగు వేయడన్నారు. ప్రజల రక్షణ కోసం ప్రాణా లు అర్పించిన వీరులు ఎందరో ఉన్నారని,

విధి నిర్వహణలో దే శం కోసం ప్రాణాలు అర్పించిన ఎందరో పోలీసు అమర వీరులను స్మరించుకోవ డం మనందరి కర్త వ్యం అని అన్నారు. మనకున్న బాధ్యతతతోనే దేశవ్యాప్తంగా ప్రతీ సంవత్సరం ‘అక్టోబరు 21’ న పో లీస్ అమరవీరుల సంస్మరణ దినో త్సవంగా నిర్వహించుకుంటున్నామన్నారు. ఈ సంవత్సరం దేశవ్యాప్తంగా 191 మంది పోలీస్ సిబ్బంది, తెలంగాణ రాష్ట్రంలో ఆరుగురు పోలీసులు విధి నిర్వహణలో ప్రాణాలను అర్పించారని తెలిపారు. గ్రేహౌం డ్స్ కమాండోలు టి. సందీప్, వి.శ్రీధర్, ఎన్. పవ న్ కళ్యాణ్‌లు సంఘ విద్రోహ శక్తులతో పోరాడు తూ వీరమరణం చెందగా, అసిస్టెంట్ కమాండెం ట్ బానోతు జవహర్‌లాల్, నల్గొండ కానిస్టేబుల్ బి.సైదులు విధినిర్వ హణలో మరణించారన్నారు. మూడ్రోజుల క్రితం నిజామాబాద్‌లో సిసిఎస్ కానిస్టేబుల్ ఎంపల్లి ప్రమోద్‌కుమార్ విధి నిర్వహణలో వీర మరణం చెందారన్నారు. భర్త ప్రమోద్‌ను పోగొట్టుకున్న అతని

భార్య ప్రణీతకు, అతి చిన్న వయసులోనే తండ్రిని కోల్పోయిన అతని ముగ్గురు కుమారు లకు, వారి కుటుంబా నికి ప్రభుత్వం అండగా ఉంటుందని తెలిపారు. ఒక కోటి రూపాయలు ఎక్స్ గ్రేషియా, అమరుడైన కానిస్టేబుల్ పదవీ విరమణ వరకు లాస్ట్ పే డ్రాన్ సాలరీతో పాటు కుటుంబ సభ్యులలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం, 300 గజాల ఇంటి స్థలం మంజూరు చేస్తున్నా మన్నారు. వీటితో పాటు పోలీస్ భద్రత సంక్షేమం నుండి 16 లక్షల ఎక్స్ గ్రేషియా, పోలీస్ వెల్ఫేర్ నుండి 8 లక్షల రూపాయల ఎక్స్ గ్రేషియాను ప్రమోద్ కుటుంబానికి చెల్లించి వారి కుటుంబానికి అండగా ఉంటామని తెలిపారు. -2008, జూన్ 29న ఒరిస్సాలో మావోయిస్టుల దాడిలో మరణించిన 33 మంది పోలీస్ కుటుంబాలకు గాజులరామారంలో ఒక్కొక్కరికి 200 గజాల స్థలం కేటాయించామని వెల్లడించారు.

పోలీ స్ శాఖ అవలంబిస్తున్న విధానాలు, నూతన సాంకేతిక పరిజ్ఞానంతో రాష్ట్ర పోలీస్ శాఖ దేశంలోనే అగ్రస్థానంలో నిలవడం తమ ప్రభుత్వానికి గర్వకారణ మన్నారు. ఇండియా జస్టిస్ రిపోర్ట్ 2025 ప్రకారం, దేశంలోనే తెలంగాణ పోలీస్ శాఖకు ప్రథమ స్థానం లభించిందన్నారు. అదేవిధంగా, పాస్ పోర్ట్ వెరిఫికేషన్ విధానంలోనూ విదేశాంగ శాఖ నుంచి ప్రత్యేక అభినందనలు పొందిందని తెలిపారు. ఈ విజయాలు తెలంగాణ పోలీస్ సిబ్బంది నిరంతర కృషి, అంకితభావానికి నిదర్శనమన్నారు. అలాగే, ప్రజల భద్రత, శాంతిని కాపాడుతూ, రాష్ట్ర పోలీస్ శాఖ దేశంలోనే అగ్రస్థానంలో కొనసాగాలని ఆశిస్తున్నానన్నారు. తీవ్రవాదం, ఉగ్రవాదం, సంఘ విద్రోహ కార్యకలాపాలు, మతతత్వ ఆందోళనలు, వైట్ కాలర్ నేరాలు, మాదకద్రవ్యాలు, సైబర్ నేరాలు, కల్తీ ఆహారాలు, గుట్కాలు, మట్కాలు, ఇతర అసాంఘిక కార్యకలాపాలు రాష్ట్రంలో పెరగనివ్వకుండా అహర్నిశలు శ్రమిస్తూ తెలంగాణ పోలీసులు దేశానికే ఆదర్శంగా నిలిచారన్నారు. నేరం చేసి తప్పించుకోలేమన్న పరిస్థితిని సృష్టించడం ద్వారా ప్రజల విశ్వాసాన్ని పెంచిన పోలీస్ శాఖను హృదయపూర్వకంగా అభినందిస్తున్నానని సిఎం రేవంత్‌రెడ్డి అన్నారు. రాష్ట్రంలో డ్రగ్స్ మహమ్మారిని పూర్తిగా నిర్మూలించే లక్ష్యంతో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన ‘ఈగల్’ వింగ్ సమర్థవంతంగా తన బాధ్యతలు నిర్వర్తిస్తోందన్నారు. రాష్ట్రాన్ని డ్రగ్స్ రహిత రాష్ట్రంగా మార్చాలి అనేది తమ ప్రభుత్వ సంకల్పమన్నారు. ఇందుకోసం పోలీస్ శాఖకు పూర్తి స్వేచ్ఛతోపాటు విస్తృత అధికారాలు ఇచ్చామని, డ్రగ్స్ దందా వెనక ఎంతటి వారున్నా వదిలిపెట్టొద్దు అనే ఆదేశాలను జారీ చేశామన్నారు.

ఒకప్పటితో పోలీస్తే నేరాల స్వభావం మారుతోందని, సైబర్ నేరాలు, డిజిటల్ మోసాలు, మార్ఫింగ్ కంటెంట్, డ్రగ్స్, హ్యూమన్ ట్రాఫికింగ్ వంటి కొత్త తరహా నేరాలు పోలీసులకు సవాలుగా మారుతున్నాయన్నారు. మానవ నేరాలను మించి సైబర్ క్రైమ్ వార్తలు పత్రికల్లో ఎక్కువ కనిపిస్తున్నాయన్నారు. టెక్నాలజీ రూపంలో ఎదురవుతున్న సవాళ్లకు టెక్నాలజీతోనే తెలంగాణ పోలీసులు సమాధానం చెబుతున్న తీరు భేష్ అని కొనియాడారు. సాంకేతికత వినియోగంలో తెలంగాణ పోలీసులు అందరికంటే ముందంజలో ఉండటం మనకు గర్వకారణమన్నారు. సైబర్ నేరాలను ఎదుర్కొనేందుకు డిజిపి స్థాయి అధికారి ఆధ్వర్యంలో ’సైబర్ సెక్యూరిటీ బ్యూరో’ను ఏర్పాటు చేశామన్నారు. ఈ విభాగం అత్యంత సమర్ధవంతంగా విధులు నిర్వహిస్తూ దేశంలో ది బెస్ట్ గా నిలిచిందని తెలిపారు. సైబర్ నేరగాళ్ళను అరికట్టడానికి అంతర్ రాష్ట్ర ఆపరేషన్లు సైతం నిర్వహిస్తున్న తెలంగాణ పోలీసులకు యావత్ దేశం సెల్యూట్ చేస్తోందని సిఎం రేవంత్‌రెడ్డి అన్నారు. తమ ప్రభుత్వం అధికా రంలోకి వచ్చిన తర్వా త దాదాపు 16 వేల మంది కానిస్టేబుల్స్, ఎస్‌ఐలను రిక్రూట్ చేసిందన్నారు. రాజకీయ జోక్యం లేకుండా పోలీసులు స్వేచ్ఛగా విధులు నిర్వర్తించే పరిస్థితులు కల్పిం చామని తెలిపారు. తీవ్రవాదులు, సంఘ విద్రోహ శక్తులు, ఉగ్రవాదుల దాడుల్లో వీరమరణం పొందిన లేదా గాయపడి, అంగవైకల్యం పొందిన పోలీసు అధికారులు, సిబ్బందికి, దేశంలో ఎక్కడ లేని విధంగా తెలంగాణలో అత్యధిక నష్టపరిహారం అందించామన్నారు.

విధినిర్వహణలో వీరమరణం పొందిన పోలీసు కుటుంబాల్లో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం, ఇంటి స్థలం, వారి పిల్లలకు రెసిడెన్షియల్ స్కూళ్ళల్లో ఉచిత విద్య, వైద్యం, బస్ పాస్ సౌకర్యం తదితర పథకాలను అందజేస్తున్నామని తెలిపారు. మెడికల్ సీట్లలోను పోలీస్ అమరుల పిల్లలకు ప్రత్యేకంగా సీట్లను కేటాయిస్తున్నామని వెల్లడించారు.. తీవ్రవాదుల, ఉగ్రవాదుల హింసలో చనిపోయిన వారికి అందించే ఎక్స్ గ్రేషియాను కానిస్టేబుల్ నుంచి ఎఎస్‌ఐల వరకు కోటి రూపాయలను, ఎస్‌ఐ, సిఐలకు కోటి 25 లక్షల రూపాయలను, డిఎస్పీ, , అడిషనల్ ఎస్పీలకు కోటి 50 లక్షల రూపాయలను, ఎస్పీలకు ఇతర ఐపిఎస్ అధికారులకు రెండు కోట్ల రూపాయలకు పెంచుతూ తమ ప్రభుత్వం ఇప్పటికే నిర్ణయం తీసుకుందన్నారు. పోలీసుల పిల్లలకు అంతర్జాతీయ ప్రమాణాలతో నాణ్యమైన విద్యను అందించే ఉద్దేశంతో రంగారెడ్డి జిల్లా మంచిరేవులలో యంగ్ ఇండియా పోలీస్ స్కూల్ ను ప్రారంభించామన్నారు. ఇందులో 50 శాతం సీట్లు పోలీస్ సిబ్బంది పిల్లలకు, మిగతా 50 శాతంసాధారణ పౌరుల పిల్లలకు కేటాయించామన్నారు. ప్రజా సంక్షేమం పట్ల నిబద్ధతతో పని చేసిన అధికారుల కృషిని తమ ప్రభుత్వం గుర్తించి, పోలీసు శాఖలోని పలు కీలక విభాగాల్లో అర్హత కలిగిన మహిళా ఐపిఎస్ అధికారులకు పోస్టింగులు ఇచ్చి దేశానికే ఆదర్శంగా నిలిచిందన్నారు. ఒలంపియన్, బాక్సర్ నిఖత్ జరీన్, వరల్డ్ కప్ విన్నర్ క్రికెటర్ మహమ్మద్ సిరాజ్‌కు డిఎస్పీగా ఉద్యోగాలు ఇచ్చి తెలంగాణ పోలీసుల ప్రతిష్టతను ఇనుమడింపజేశామన్నారు.

పోలీస్ శాఖ గౌరవం పెరిగితే రాష్ట్ర ప్రతిష్ట పెరుగుతుందన్నారు. పోలీస్ శాఖ ఇదే పనితీరును కొనసాగిస్తూ దేశంలోనే అగ్రస్థానంలో నిలవాలని కోరుకుంటున్నానని తెలిపారు. పారదర్శకత, జవాబుదారీతనం, నైతిక విలువలు పాటించడం పోలీసింగ్‌కు మూల స్థంభాలన్నారు. ఇవే సమాజాన్ని పోలీసులకు దగ్గరికి చేయడంతోపాటు పోలీస్ శాఖపై నమ్మకాన్ని పెంపొందిస్తాయని తెలిపారు. కాబట్టి పోలీ సులు తమ వృత్తి నిర్వహణలో వీటిని పాటించడానికి ప్రయత్నించాలన్నారు. ప్రజల సమస్యల పరిష్కారం, నేరాల నిరోధం, పోలీస్ శాఖపై నమ్మ కం పెంచేలా మీ బాధ్యతలు ఉండాలన్నారు. సమాజానికి దగ్గరగా ఉండే పోలీసింగ్ మోడల్ ను అనుసరించాలని తెలిపారు. ‘ముఖ్యంగా శర వేగంగా అభివృద్ధి చెందుతున్న తెలంగాణ రాష్ట్రంలో శాంతి భద్రతలు అనేవి అత్యంత ప్రాధాన్యతో కూడిన అంశం. సోషల్ మీడియా ప్రభావం బాగా పెరిగిన ఈ కాలంలో పోలీసుల ప్రతి అడుగు, మాట జాగ్రత్తగా ఉండాలి. ’ఫ్రెండ్లీ పోలీసింగ్’ అంటే చట్టాన్ని గౌరవించే పౌరుల కోసమే, చట్టాన్ని ఉల్లంఘించే వారికి కాదనే విషయాన్ని గుర్తుంచుకోవాలి. ప్రజాస్వామ్య పాలనలో ప్రజల హక్కులను కాపాడుతూ, వారి సమస్యలను తెలియజేసేందుకు చేపట్టే నిరసన కార్యక్రమాలకు పోలీసులు అనుమతి ఇస్తూనే, ఈ సందర్భంలో సాధారణ ప్రజలకు ఇబ్బంది కలగకుండా ఎంతో సున్నితంగా వ్యవహరించాలి. అమరవీరుల కుటుంబాలకు ప్రభుత్వం అన్ని విధాలుగా అండగా ఉంటుందని’ సిఎం రేవంత్ రెడ్డి అన్నారు.

నామినేషన్ల జోరు

మన తెలంగాణ/హైదరాబాద్ : జూబ్లీహిల్స్ అసెం బ్లీ నియోజకవర్గ ఉప ఎన్నిక నామినేషన్ల గడువు మం గళవారం(అక్టోబర్ 21) ముగిసింది. ఉప ఎన్నికల్లో పోటీకి చివరిరోజు పెద్ద ఎత్తున అభ్యర్థులు నా మినేషన్లు దాఖలు చేశారు. 189కిపైగా నామినేషన్లు దాఖలుగా… అభ్యర్థుల సంఖ్య 200 మార్క్‌ని దా టింది. మధ్యాహ్నం 3 గంటల తర్వాత గేటు లోపల ఉన్న వారికి మాత్రమే అధికారులు నామినేషన్లు వే సేందు కు అవకాశం కల్పించారు. అర్థరాత్రి వరకు అభ్యర్థు లు క్యూ లైన్‌లో నిల్చుని నామినేషన్లు దాఖ లు చే శారు. షేక్‌పేట తహసీల్దార్ కార్యాలయం వద్ద ఎలాంటి ఆటంకం లేకుండా భారీ పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. ప్రధాన పార్టీలతో పాటు స్వ తంత్ర అభ్యర్థులు భారీగా నామినేషన్స్ వేశారు. ఆర్‌ఆర్‌ఆర్ బాధిత రైతులు,

ఒయు నిరుద్యోగ జెఎసి నా యకులు నామినేషన్లు దాఖలు చేశారు. ప్రధాన రాజకీయ పక్షాల అభ్యర్థులతో పాటు చిన్న పార్టీల ప్రతినిధులు, స్వతంత్రులు ఎక్కువగా ఉన్నారు. నామినేషన్ల చివరిరోజున బిజెపి తరఫున లంకల దీపక్‌రెడ్డి సైతం ఎన్నికల అధికారులకు నామినేషన్ పత్రాలను అందజేశారు. ఇప్పటికే బిఆర్‌ఎస్ తరఫున మాగంటి సునీత, కాంగ్రెస్ తరఫున నవీన్ యాదవ్ నామినేషన్లు వేశారు. నామినేషన్ల చివరిరోజున బిఆర్‌ఎస్ పార్టీ అభ్యర్థి మాగంటి సునీత, ఇతర పార్టీల అభ్యర్థులు మరోసెట్ నామినేషన్ పత్రాలు సమర్పించారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికకు మునుపెన్నడూ లేని విధంగా 200 మందికి పైగా అభ్యర్థులు నామిషన్లు దాఖలు చేశారు. షేక్‌పేట తహసీల్దార్ కార్యాలయం వద్ద ఎలాంటి ఆటంకం లేకుండా భారీ పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు.

24న సాయంత్ర తుది పోటీదారుల జాబితా

నామినేషన్ల ప్రక్రియ ఈ నెల 13 నుంచి ప్రారంభం కాగా, ప్రధాన పార్టీలతో పాటు స్వతంత్రులు 189 నామినేషన్ పత్రాలను రిటర్నింగ్ అధికారికి సమర్పించారు. నామినేషన్ల ఉపసంహరణకు ఈ నెల 24వ తేదీ వరకు గడువు ఉండగా, వాటి పరిశీలన బుధవారం నుంచి రిటర్నింగ్ అధికారి పరిశీలించనున్నారు. నిబంధనలకు అనుగుణంగా లేని నామినేషన్లు తిరస్కరణకు గురవుతాయి. తిరస్కరించిన నామినేషన్లతో పాటు ఎవరైనా ఉపసంహింహరణ గడువు పూర్తయిన మిగిలిన అభ్యర్థులు తుది పోటీదారులుగా ప్రకటిస్తారు. వారిలో గుర్తింపు పొందిన పార్టీల నుంచి బి. ఫాంతో పోటీ చేస్తున్న అభ్యర్థులను పార్టీ గుర్తును కేటాయిస్తారు. నామినేషన్ల ఉపసంహరణకు ఈ నెల 24వ తేదీ వరకు గడువు ఉన్నది. నవంబర్ 11న జూబ్లీహిల్స్ అసెంబ్లీ స్థానానికి ఉప ఎన్నిక జరుగనుండగా.. 14న జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల ఓట్లను లెక్కించి ఫలితాలను ప్రకటించనున్నారు. నవంబర్ 11న పోలింగ్ జరగనుండగా, 14న ఫలితాలు వెల్లడికానున్నాయి.

అడవి బిడ్డలకు ఇది నిజమైన దీపావళి

న్యూఢిల్లీ : దీపావళి పండుగను పురస్కరించుకుని శుభాకాంక్షలు తెలుపుతూ ప్రధాని నరేంద్ర మోడీ జాతి ప్రజలకు లేఖ రాశారు. ఈ సందర్భంగా ఆయన పలు కీలక అంశాలను అందులో పేర్కొన్నారు. ఈ దీపావళికి ఎంతో ప్రాధాన్యత ఉందని, మావోయిస్టుల నుంచి విముక్తి పొందిన మారుమూల ప్రాంతాల్లోని ప్రజలు దీపావళి పండుగ జరుపుకున్నారని అన్నారు. అడవి బిడ్డలకు ఇది నిజమైన దీపావళిగా అభివర్ణించారు. గిరిజన ప్రాంతాల్లో వెలుగులు నిండాయని ప్రధాని అభిప్రాయపడ్డారు. దేశ రాజ్యాంగంపై విశ్వాసంతో ఆయుధాలు, హింసను విడనాడి జనంలోకి వందలాది మంది మావోయిస్టులు వచ్చారని, దేశానికి నిజంగా ఇది గొప్ప విజయం అన్నారు. ఆపరేషన్ సింధూర్‌కు రాముడే స్ఫూర్తి అన్నారు. ఆపరేషన్ ద్వారా ధర్మాన్ని కాపాడుకోగలిగామని పేర్కొన్నారు. తద్వారా ఉగ్రవాదంపై ప్రతీకారం తీర్చుకున్నామని మోడీ తెలిపారు. అంతకు ముందు రోజు సోమవారంనాడు భారత సైనిక బలగాల ధైర్య సాహసా ల వల్లనే దేశంలో నక్సల్ – మావోయిస్ట్ తీవ్రవా దం దాదాపు నిర్మూలించే దశకు చేరిందని ప్రధా ని నరేంద్రమోదీ వెల్లడించారు. కొన్ని తరాల పా టు భయాందోళనలు, హింస చూసిన వేలాది మం ది ప్రస్తుతం అభివృద్ధి పథంలో పయనించేందుకు ప్రధాన జీవన స్రవంతిలో చేరుతున్నారని మోదీ అన్నారు.

ప్రధాని మోదీ సోమవారం భారత నౌ కాదళం విమాన వాహక నౌక ఐఎన్‌ఎస్ విక్రాం త్‌లో భద్రతా దళాలతో కలిసి దీపావళి పండుగను జరుపుకున్నారు. ఈ సందర్భంగా జవాన్లను ఉద్దేశించి ఆయన ప్రసంగించారు. ప్రధాని దీపావళిని సైనిక దళాలతో జరుపుకునే సాంప్రదాయాన్ని కొనసాగించారు. 2014కు ముందు దేశవ్యాప్తం గా చాలా రాష్ట్రాలలోని 125 జిల్లాలలో నక్సలి జం ప్రబలంగా ఉండేదని, మావోయిస్ట్‌లు చెలరేగి పోయేవారని, ప్రస్తుతం 11 జిల్లాలకే ఈ సం ఖ్య పరిమితమైందని, కేవలం మూడు జిల్లాలలో మాత్రమే తీవ్రంగా ప్రభావితమయ్యాయని ప్రధా ని మోదీ వివరించారు. 100కు పైగా జిల్లాలు మావోయిస్ట్ ఉగ్రవాదం నీడ నుంచి బయటపడి పూర్తి స్వేఛ్ఛగా ఊపిరిపీల్చుకుంటూ దీపావళి సంబరాలు జరుపుకుంటున్నాయన్నారు. ఒకప్పుడు మావోయిస్ట్‌లు చాలా ప్రాంతాల్లో రోడ్లు నిర్మించడానికి, స్కూళ్లు, ఆస్పత్రులు ఏర్పాటుకు అడ్డుకున్నారని, పలు చోట్ల స్కూళ్లను, దవాఖానాలను పేల్చివేసి, వైద్యులను హతమార్చారని ప్రధాని గుర్తుచేశారు. ఆ ప్రదేశాలలో నేడు రహదారులను నిర్మించి, పరిశ్రమలను ఏర్పాటు చేస్తున్నారని, పాఠశాలలను, ఆసుపత్రులను, నిర్మించి విద్యార్థుల భవిష్యత్ తీర్చిదిద్దే కార్యక్రమం సాగుతోందని ఆయన తెలిపారు.

దండకారణ్య ప్రాంతం, ముఖ్యంగా దక్షిణ చత్తీస్‌గఢ్ లో కొందరు మావోయిస్ట్ అగ్రనాయకులతో సహా 200 మందికి పైగా నక్సల్స్ లొంగిపోయి, ఆయుధాలను సమర్పించిన నేపథ్యంలో ప్రధాని ఈ వ్యాఖ్యలు చేశారు. నిషేధిత కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా (మావోయిస్ట్) ఇప్పటికే కష్టా ల్లో ఉంది. ఈ మధ్య పెద్దఎత్తున నాయకులు, కేడర్ పోలీసులు, అధికారుల ముందు లొంగిపోవడంతో తీవ్రంగా దెబ్బతింది. ప్రధాని గోవా లో ఆదివారం నావికులు ప్రదర్శించిన దీపావళి సాంసృ్కతిక కార్యక్రమానికి హాజరయ్యారు. నౌకా దళం జవాన్లతో విందులో పాల్గొన్నారు. పణజి తీరానికి సమీపంలో స్వదేశీ క్యారియర్‌లో రాత్రి గడిపారు. కొచ్చిన్ షిప్ యార్డ్ లో నిర్మించిన విమాన వాహక నౌకపై మిగ్ -20 విమానాలతో దూ సుకువెళ్తూ నౌకాదళం ప్రదర్శించిన వైమానిక శక్తిని ఆయన తిలకించారు. భారత సముద్ర తీర రక్షణతో పాటు సముద్ర మార్గాల కమ్యునికేషన్‌ను పరిరక్షించడంలో నౌకాదళం పాత్రను ప్రధాని మోదీ కొనియాడారు. ప్రపంచ చము రు సరఫరాలో 66శాతం, కంటైనర్ షిప్ మెంట్ లో 50 శాతం హిందూ మహా సముద్రం గుండా వెళ్తుంటాయని, భారత నౌకాదళం పాత్రను విజయవంతంగా పోషిస్తోందని అన్నారు. 

జూబ్లీహిల్స్‌లో కెసిఆర్ ప్రచారం

మనతెలంగాణ/హైదరాబాద్ : జూబ్లీహిల్స్ నియోజకవర్గం ఉప ఎన్నికల ప్రచారం కోసం బిఆర్‌ఎస్ పార్టీ 40 మందితో కూడిన స్టార్ క్యాంపెయినర్ల జాబితాను విడుదల చేసింది. ఈ జాబితాకు రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారి(సిఇఒ) ఆమోదం తెలిపారు. స్టార్ క్యాంపెయినర్ల జాబితతాలో బిఆర్‌ఎస్ పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కెసిఆర్, పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్, పార్టీ ఆగ్రనేత హరీష్ రావు తదితరులు ఈ జాబితాలో ఉన్నారు. వీరితో పాటు మాజీ మంత్రులు తలసాని శ్రీనివాస్ యాదవ్, సబితా ఇంద్రారెడ్డి, పద్మారావు గౌడ్, మహమూద్ అలీ,వేముల ప్రశాంత్ రెడ్డి, ఎర్రబెల్లి దయాకర్ రావు,శ్రీనివాస్ గౌడ్,నిరంజన్ రెడ్డి, జగదీశ్ రెడ్డి, గంగుల కమలాకర్, ఎంఎల్‌సి దాసోజు శ్రవణ్, ఎంపి వద్దిరాజు రవిచంద్ర, ఎంఎల్‌ఎలు వివేకానంద్ గౌడ్,

సుధీర్ రెడ్డి,ముఠా గోపాల్, పల్లా రాజేశ్వర్ రెడ్డి, కాలేరు వెంకటేశం, పాడి కౌశిక్ రెడ్డి, ఎం. కృష్ణారావు తదితరులు బిఆర్‌ఎస్ స్టార్ క్యాంపెయినర్ జాబితాలో ఉన్నారు. బిఆర్‌ఎస్ పార్టీ ప్రధాన కార్యదర్శి సోమ భరత్ కుమార్ చేసిన ప్రతిపాదన మేరకు 40 మంది స్టార్ క్యాంపెనర్లకు వాహన అనుమతి పాస్‌లను మంజూరు చేశారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికను బిఆర్‌ఎస్ పార్టీ ప్రతిష్టాత్మకంగా తీసుకుంటోంది. ఈ ఎన్నికలో గెలుపే లక్షంగా పార్టీ అగ్రనేతలు వ్యూహాత్మకంగా కార్యక్రమాలు చేపడుతున్నారు. కార్యకర్తల్లో మరింత మరింత ఊపు తీసుకువచ్చి, ఓటర్లను ఆకర్షించేందుకు పార్టీ అధినేత కెసిఆర్ జూబ్లీహిల్స్‌లో ప్రచారం నిర్వహించే అవకాశం కనిపిస్తోంది. ఈ నెలాఖరులో లేదా నవంబర్ మొదటి వారంలో కెసిఆర్ ప్రచారం నిర్వహించనున్నట్లు తెలిసింది. సభ లేదా రోడ్ షోలో కెసిఆర్ పాల్గొనే అవకాశం ఉన్నట్లు సమాచారం.