elexbet güncel girişklasbahisklasbahis girişklasbahis güncel girişlimanbetlimanbet girişlimanbet güncel girişrestbetrestbet girişrestbet güncel girişqueenbetqueenbet girişqueenbet güncel girişrestbetrestbet girişperabetperabet girişelexbetelexbet girişklasbahisklasbahis girişklasbahis güncel girişrestbet girişelexbet girişperabet girişqueenbet girişgalabet girişXM海外fxvizyonbet girişvizyonbetwinxbet girişwinxbetyakabet girişyakabetkulisbet girişkulisbetteosbet girişteosbetperabet girişbetasus girişteosbet girişgalabet girişrestbet girişvizyonbet girişyakabet girişpadişahbetrealbahiswinxbetkulisbetteosbetgalabetelexbetperabetteosbetvizyonbetbetasusultrabetpadişahbetwinxbetrestbetrealbahisperabetkulisbetrealbahissohobetteosbethilbetperabetbetmarinoenbetsuratbetaresbetyakabetatlasbet海外fxteosbetteosbet girişteosbetcasinoroyalcasinoroyal girişcasinoroyalpadişahbetpadişahbet girişpadişahbetkulisbetkulisbet girişwinxbetwinxbet girişyakabetyakabet girişyakabetExnesshilbethilbet girişmislibetmislibet girişpuntobahispuntobahis girişgamabetgamabet girişhepsibethepsibet girişcasicostacasicosta girişrekorbetrekorbet girişatlasbetatlasbet girişsuratbetsuratbet girişpiabellacasinohepsibahishepsibahisyouwinyouwintrendbettrendbetroyalbetroyalbetpadişahbetpadişahbetrinabetrinabetkulisbetkulisbetroyalbetroyalbetbetticketbetticketyakabetyakabetaresbetaresbet girişaresbetaresbet girişkulisbetkulisbet girişkulisbetyakabetyakabetteosbetteosbet girişteosbetteosbet girişparobetparobetwipbetwipbet girişwipbetjoybetjoybet girişjoybetloyalbahisloyalbahis girişloyalbahisatlasbetatlasbet girişhilbethilbet girişsüratbetsüratbet girişrekorbetrekorbet girişmislibet girişpuntobahisgamabetgamabet girişcasicostacasicosta girişhepsibethepsibet girişcasibomcasibom girişcasibom güncel girişbetasuskralbethilbetsuratbetatlasbetaresbetteosbetyakabetbahiscasinobetkolikbetkolikkulisbetroyalbetyakabetkalebetroyalbetpadişahbetpadişahbetroyalbetkalebetyakabetroyalbetkulisbetbetkolikbahiscasinoyakabetteosbetaresbetatlasbetsuratbethilbetkralbetbetasusbahiscasinobahiscasinokulisbetkulisbetyakabetyakabetpadişahbetpadişahbetrinabetrinabetroyalbetroyalbetwbahiswbahisbetlikebetlikebetovisbetovis

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Eros Maç Tv

Hacklink

Hacklink panel

Hacklink

Hacklink

Hacklink Panel

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Buy Hacklink

Hacklink

Hacklink

jojobet - jojobet resmi giriş

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

หวยออนไลน์

Hacklink

Hacklink satın al

Hacklink Panel

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Eros Maç Tv

Hacklink

Hacklink panel

Hacklink

Hacklink

Hacklink Panel

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Buy Hacklink

Hacklink

Hacklink

jojobet - jojobet resmi giriş

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

หวยออนไลน์

Hacklink

Hacklink satın al

Hacklink Panel

casinolevant

casinolevant

bets10

jojobet

piabellacasino giriş

bets10

realbahis

cratosroyalbet

mavibet

galabet

sakarya escort

casibom orjinal giriş

Casibom

jojobet

jojobet 1120

parobet

Kadıköy Escort

cratosroyalbet

holiganbet

betgaranti giriş

betgaranti

betgaranti giriş

casinolevant

tempobet

dinamobet giriş

casinolevant

bahislion

aresbet

cratosroyalbet

artemisbet

holiganbet giriş

kalebet

iskenderun escort

Sweet Bonanza Oyna

Sweet Bonanza

casinowon

betcio

padişahbet

deneme bonusu

galabet

ultrabet

grandpashabet

meritking

sekabet

sekabet

matbet

kingroyal

xnxx

porn

madridbet

dinamobet

betebet

meritking

betpas

jojobet

hit botu

grandpashabet

teosbet

Pusulabet

grandpashabet

jojobet

jojobet

izmir escort

betlike

pusulabet

Casibom giriş

marsbahis

galabet

kralbet

meritking

Pusulabet

Pusulabet Giriş

milosbet

cratosroyalbet

royalbet

Streameast

orisbet

kingroyal

teosbet

kralbet

భార్యను కత్తెరతో కడుపులో పోడిచిన భర్త

జన్నారం మండలం చింతగూడలో శనివారం సుమారు 3 గంటల ప్రాంతంలో అనుమానంతో సూర అశోక్ అనే వ్యక్తి భార్య సూర అనితను బీడీల కత్తెరతో ఇష్టం వచ్చినట్లు పొడిచాడు. ఈ సంఘటన చింతగూడలో కలకలం రేపింది. రక్తం మడుగులో అనిత కొట్టుమిట్టాడుతుండటాన్ని గమనించిన చుట్టు పక్కల వారు వెంటనే 108 వాహనానికి సమాచారం ఇచ్చారు. సమాచారం మేరకు ఘటనా స్థలికి చేరుకున్న ౧౦౮ సిబ్బంది చికిత్స నిమిత్తం లక్షెట్టిపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అనంతరం మెరుగైన వైద్యం కోసం మంచిర్యాల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. బీడీల కత్తెరతో మెడ పై, పలు చోట్ల కడుపులో పొడిచినట్లు 108 సిబ్బంది తెలిపారు వివరాలలోకి వెళితే… జగిత్యాల జిల్లా వెల్గటూరు మండలం స్థంభంపల్లికి చెందిన సూర అశోక్‌తో 5 సంవత్సరాల క్రితం జన్నారం మండలం చింతగూడ గ్రామానికి చెందిన అనితతో వివాహం అయింది.

ప్రస్తుతం ఈ దంపతులకు 4 సంవత్సరాల బాలుడు ఉన్నారు. రెండు సంవత్సరాల క్రితం నుంచి భార్యభర్తల మధ్య  తరచుగా కొట్లాటలు జరిగాయని, కొన్ని సార్లు పెద్దలు సర్ది చెప్పడంతో ఇక నుంచి గొడవలు చేసుకోబోమని కలిసిమెలిసి ఉంటామని చెప్పినట్లు తెలిసింది. వీరిద్దరి మధ్య గొడవలు ఎందుకు జరుగుతున్నాయో మాత్రం ఎవరు చెప్పడం లేదు. ఆర్దిక పరిస్ధితులా..?, లేదా భార్యపై ఉన్న అనుమానమా.? అనేది తెలియడం లేదు. సంవత్సరం క్రితం భార్యభర్తలు కోపతాపాలను పక్కన పెట్టి పని చేసుకోవాలనే ఆలోచనకు రావడంతో భర్త అశోక్ ఏడు నెలల క్రితం బతుకుదెరువు కోసం దుబాయ్ వెళ్లాడు.  అశోక్ దుబాయ్ నుంచి మూడు రోజుల క్రితం స్వగ్రామమైన స్తంభంపల్లికి వచ్చి శుక్రవారం జన్నారం మండలం చింతగూడలో తల్లిగారి ఇంట్లో ఉంటున్న భార్య అనిత వద్దకు వచ్చి వెంటనే వెళ్లిపోయాడు. ఆయనకు ఏమి అనుమానం వచ్చిందో ఏమో తెలియదు కాని శనివారం ఎలాంటి సమాచారం లేకుండానే మళ్లి చింతగూడకు

అశోక్ రావడం ఆ సమయంలో ఆమె ఇంట్లో లేకపోవడంతో ఆయన ఇంట్లోనే ఉండిపోయాడు. కొద్దిసేపటికి ఇంటికి వచ్చిన అనితతో ఏమి మాట్లాడకుండానే బీడీల కత్తెరతో ఇష్టం వచ్చిన చోట పొడిచి బయటకు రావడం ఆమె రక్తపు మడుగులో కింద పడి కేకలు వేయడం, గమనించిన స్థానికులు 108కి సమాచారం ఇవ్వడం, ఆమెను ఆసుపత్రికి తరలించడం జరిగింది. భార్యను హత్యయత్నానికి యత్నించడం కేవలం అనుమానమేనని ప్రచారం జరుగుతుంది. భార్యపై చేసిన దాడిలో సైతం భర్త అశోక్ చేతులకు గాయాలైనట్లు తెలిసింది. ఆయన సైతం ప్రస్తుతం జన్నారం ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో చికిత్స పొందుతున్నట్లు స్థానిక ఎస్సై గొల్లపల్లి అనుష తెలిపారు. ఈ కత్తిపోట్లు చింతగూడలో కలకలం రేపింది. ఈ విషయంలో ఎస్సై అనుషను సంప్రదించగా ఇప్పటికి ఎలాంటి పిర్యాదు రాలేదని, ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న అనిత వద్దకు వెళ్లి పిర్యాదు తీసుకుంటామని తెలిపారు.  

కరూర్ బాధితులకు విజయ్ పరామర్శ

చెన్నై : కరూర్‌లో టివీకే పార్టీ ర్యాలీలో 41 మంది ప్రాణాలు కోల్పోయిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో బాధిత కుటుంబాలను సోమవారం పార్టీ అధ్యక్షుడు విజయ్ కలుసుకోనున్నారు. చెన్నై సమీపంలోని రిసార్టులో వారిని పరామర్శించనున్నారు. దీనికోసం టీవీకే పార్టీ రిసార్టులో 50 గదులను బుక్‌చేసినట్టు పార్టీ వర్గాలు వెల్లడించాయి. బాధితుల ఇళ్లకు వెళ్లి పరామర్శించడానికి ప్రభుత్వం అనుమతించకపోవడంతో ఈ ఏర్పాట్లు చేసినట్టు పార్టీ పేర్కొంది. అక్కడకు వెళ్లడానికి బస్ బుక్ చేశారని, మాలో చాలామంది వెళ్తున్నామని బాధిత కుటుంబానికి చెందిన ఓ వ్యక్తి మీడియాకు వెల్లడించారు.

నార్త్ కరోలినాలో కాల్పులు.. ఇద్దరి మృతి

మాక్స్‌టన్ ( అమెరికా) : ఆగ్నేయ నార్త్‌కరోలినాలో వారాంతపు పార్టీ వేడుకల్లో కాల్పులు చోటు చేసుకుని ఇద్దరు మృతి చెందారు. అనేక మంది తీవ్రంగా గాయపడ్డారు. దాదాపు 13 మంది కాల్పులకు బలయ్యారని రోబ్‌సన్ కౌంటీ షెరీఫ్‌బర్నిస్ విల్కిన్స్ కార్యాలయం వెల్లడించింది. మాక్సటన్ అవతల 150 కిమీ దూరంలో గ్రామీణ ప్రాంతంలో ఈ పార్టీ వేడుకలు జరిగాయని, కాల్పులు జరగడంతో అక్కడ నుంచి 150 మంది కన్నా ఎక్కువ మంది పారిపోయారని అధికారులు తెలిపారు. అయితే ఇంతవరకు ఎవరినీ అరెస్టు చేయలేదు. ఈ సంఘటనపై దర్యాప్తు జరుగుతోంది. 

నేషనల్ హెరాల్డ్ కేసు విచారణ 30 కి వాయిదా

న్యూఢిల్లీ : నేషనల్ హెరాల్డ్ కేసులో ఈడీ దాఖలు చేసిన ఛార్జిషీట్‌పై విచారణ ఢిల్లీకోర్టు ఈనెల 30కి వాయిదా వేసింది. ఈడీ (ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ ) నుంచి కొన్ని వివరణలు కావలసి ఉన్నందున విచారణ వాయిదా వేసినట్టు స్పెషల్ జడ్జి విశాల్ గోగ్నే శనివారం వెల్లడించారు. నేషనల్ హెరాల్డ్ వార్తాపత్రికను ప్రచురించే అసోసియేటెడ్ జర్నల్స్ లిమిటెడ్‌కు చెందిన రూ. 2000 కోట్ల విలువైన ఆస్తులను మోసపూరితంగా స్వాదీనం చేసుకున్నారని కాంగ్రెస్ నేతలు సోనియాగాంధీ, రాహుల్ గాంధీ, దివంగత నేతలు మోతీలాల్ ఓరా, ఆస్కార్ ఫెర్నాండెజ్, సుమన్ దుబే, శ్యామ్ పిట్రోడా,యంగ్ ఇండియన్ అనే ప్రైవేట్ కంపెనీలపై ఆరోపిస్తూ ఈడీ ఛార్జిషీటు దాఖలు చేసింది.

దారుణం.. ఇద్దరు గిరిజన బాలికలపై సామూహిక అత్యాచారం

బరిపడ (ఒడిశా) : ఒడిశాలోని మయూర్భంజ్ జిల్లాలో ఇద్దరు గిరిజన బాలికలపై ఐదుగురు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. బాలికలు తమ స్నేహితులతో కలిసి ఇంటికి తిరిగి వస్తుండగా ఈ సంఘటన జరిగిందని పోలీసులు శనివారం వెల్లడించారు. బుధవారం రాత్రి ఈ సంఘటన జరిగినప్పటికీ వారి తల్లిదండ్రులు రాసగోవిందపూర్ పోలీస్ స్టేషన్‌లో శుక్రవారం ఫిర్యాదు చేశారు. 13, 14 ఏళ్ల బాలికలు ఇద్దరు బాలురతో కలిసి సమీపాన జాతర లేదా థియేటర్‌కు చూడడానికి వెళ్లారు. తిరిగి ఇంటికి వస్తుండగా, కొంతమంది యువకులు వారిని అడ్డగించారు.

బాలురపై దాడి చేసి బాలికలను తమ మోటారు సైకిళ్లపై బలవంతంగా తీసుకెళ్లిపోయారు. బాధితులు 8,9 తరగతులు చదువుతున్నారు. నిందితులు ముగ్గురిని పట్టుకున్నామని మిగతా ఇద్దరి కోసం గాలిస్తున్నామని పోలీసులు తెలిపారు. బిఎన్‌ఎస్, పోక్సో కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఈ సంఘటనపై విపక్షం బీజేడీ మండిపడింది. గత 16 నెలల్లో ఒడిశాలో 5000 మంది మహిళలు అత్యాచారానికి గురయ్యారని ఆరోపించింది. రాష్ట్రంలో ప్రస్తుత బీజేపీ పాలనలో మహిళలకు భద్రత క్షీణించిందనడానికి ఈ సంఘటనలే సాక్షమని బీజేడీ అధికార ప్రతినిధి లెనిన్ మొహంతి ధ్వజమెత్తారు. 

కాంగ్రెస్‌పై హరీష్ రావు విషం చిమ్ముతున్నారు: అడ్లూరి లక్ష్మణ్

దండుపాళ్యం బ్యాచ్ అంటూ మాట్లాడడం సబబు కాదు

బిసిలకు 42 శాతం రిజర్వేషన్లు అమలు బాధ్యత కాంగ్రెస్‌దే

బిఆర్‌ఎస్, కాంగ్రెస్ పాలనపై చర్చకు సిద్ధమా?

మంత్రి అడ్లూరి లక్ష్మణ్ సవాల్

మన తెలంగాణ/సిద్దిపేట అర్బన్: కాంగ్రెస్ ప్రభుత్వంపై మాజీ మంత్రి, సిద్దిపేట ఎంఎల్‌ఎ తన్నీరు హరీశ్‌రావు అబద్ధపు ప్రచారాలు చేస్తూ విషం చిమ్ముతున్నారని ఎస్‌సి, ఎస్‌టి, మైనారిటీ సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ మండిపడ్డారు. శనివారం సిద్దిపేట జిల్లా కేంద్రంలోని మోహినిపుర వేంకటేశ్వరస్వామి దేవాలయాన్ని దర్శించుకున్న అనంరతం విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. రాష్ట్ర మంత్రివర్గ సమావేశంలో చర్చకు రాని మాటలు మాట్లాడారని హరీశ్‌రావు అనడం సబబు కాదని అన్నారు. మంత్రివర్గ సమావేశంపై అనుచితంగా మాట్లాడిన వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు.

20 నెలల కాంగ్రెస్ పాలనపై బిఆర్‌ఎస్ నాయకులకు ఇంత ఆక్రోషం ఎందుకని మండిపడ్డారు. ప్రజా పాలనలో తమ ప్రభుత్వం అన్ని రకాల సంక్షేమ పథకాలను సక్రమంగా అందిస్తోందని, ఇకపై కూడా ప్రజలకు అనుగుణంగా పాలన కొనసాగుతుందని అన్నారు. ‘పదేళ్ల రాష్ట్ర ప్రజలకు మీరేం చేశారో.. 20 నెలల్లో కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చేసిందో సచివాలయం దగ్గర ఉన్న అంబేద్కర్ విగ్రహం వద్దకు చర్చకు రావాలి’ అని సవాల్ హరీశ్‌రావుకు విసిరారు. మాజీ సిఎం కెసిఆర్ చర్చకు వస్తే తమ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి వస్తారని, లేదంటే హరీశ్‌రావుకు తాను చర్చకు సరిపోతానని పేర్కొన్నారు. గత సర్కార్ చేసిన అప్పులకు ఇపుడు తమ ప్రభుత్వం వడ్డీలు కడుతూనే ప్రజలకు సంక్షేమ పథకాలు అందిస్తోందని అన్నారు.

తెలంగాణ రాష్ట్రం ఇచ్చిన మాదిరిగా బిసిలకు 42 శాతం రిజర్వేషన్లు అమలు బాధ్యత కాంగ్రెస్ తీసుకుంటోందని అన్నారు. సుదీర్ఘ రాజకీయ అనుభవం కలిగిన హరీశ్‌రావు తమ మంత్రి వర్గాన్ని దండుపాళ్యం బ్యాచ్ అనడం సరికాదని అన్నారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో, రానున్న స్థానిక సంస్థల ఎన్నికలలో ప్రజలు ఏ పార్టీకి పట్టం కడతారో త్వరలోనే తెలుస్తుందని పేర్కొన్నారు. ఈ సమావేశంలో పార్టీ నాయకులు గంప మహేందర్, గూడూరి శ్రీనివాస్, దరిపల్లి చంద్రం, సాకి ఆనంద్, బొమ్మల యాదగిరి, మార్క సతీష్ తదితరులు పాల్గొన్నారు. 

బిఆర్‌ఎస్ లీడర్ల కుట్రల వల్లే నా ఓటమి:కల్వకుంట్ల కవిత

నిజామాబాద్‌లో బిఆర్‌ఎస్ లీడర్ల కుట్రల వల్లే నా ఓటమి జరిగిందని, ఇది కుట్రనా.. కాదా.. ఆలోచించాలని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత అన్నారు. శనివారం జాగృతి జనం బాట ప్రారంభ కార్యక్రమంలో భాగంగా ఆమె నిజామాబాద్ చేరుకున్నారు. ఆమెకు ఇందల్వాయి వద్ద జాగృతి శ్రేణులు ఘనంగా స్వాగతం పలికారు. అనంతరం జిల్లా కేంద్రంలోని జాగృతి కార్యాలయానికి వచ్చి ప్రజలను ఉద్దేశించి మాట్లాడారు. నిజామాబాద్‌లో తనపై ఏం కుట్ర జరిగిందో చిన్నపిల్లలను అడిగినసరే చెబుతారని పేర్కొన్నారు. ‘ఎన్ని అవమానాలు జరిగినా సరే నాన్న మీద, బిఆర్‌ఎస్ మీద ప్రేమతో భరించా, కానీ ఇంటి గుట్టు బయటపెట్టి నన్ను ఇబ్బంది పెట్టారు. నన్ను పార్టీ నుంచి పంపించారు’ అని ఆవేదన వ్యక్తం చేశారు. ‘ఈ సమయంలో మీ ఆశీర్వాదం కావాలని మీ ముందుకు వచ్చా.. తొలి అడుగు నిజామాబాద్ గడ్డ మీది నుంచే అని వచ్చా’ అని అన్నారు. ఇక 5 నెలలుగా జరుగుతున్న రాజకీయ పరిణామాల కారణంగా నిజామాబాద్ రాలేకపోయానని, ఇన్ని రోజుల తర్వాత ఇక్కడికి రావటం సంతోషంగా ఉందని తెలిపారు. ఎక్కడ ఉన్నా తన మనసు ఈ గడ్డపైకి కొట్టుకుంటుందని వ్యాఖ్యానించారు. రాజకీయాలకు వచ్చి 20 సంవత్సరాలు మొత్తం తెలంగాణ కోసం, ఉద్యమం కోసం, కెసిఆర్ కోసం, బిఆర్‌ఎస్ పార్టీ కోసం పనిచేశానని తెలిపారు.

ఎన్ని కష్టాలు వచ్చినా ఓపికతో ఉన్నానని అన్నారు. నిజామాబాద్ జిల్లా కోడలిగా, బిడ్డగా తనకు ఎన్ని కష్టాలు ఎదురైనా సరే సహనంతో ఎదురు చూశానని పేర్కొన్నారు. తాను బిఆర్‌ఎస్‌కు వ్యతిరేకంగా ఏమీ చేయలేదని, కానీ తనను కుట్ర చేసి పంపించారని..ఈ విషయం నిజామాబాద్‌లో ఉన్న బిఆర్‌ఎస్ కార్యకర్తలు ఆలోచించాలని కోరారు. ‘బిఆర్‌ఎస్ నన్ను కుట్ర చేసి పంపించటంతో నా దారి నేను వెతుకుతున్నా. ఇన్నాళ్లు కెసిఆర్ నీడలో ఉన్నా.. ఇప్పుడు ఆ నీడలోంచి నన్ను బయట పడేశారు. అందుకే మీరు ఆశీర్వదిస్తారని మీ కోసం వచ్చా. మీరు అండగా ఉంటారని ఆశిస్తున్నా.. ఇంత పెద్ద సంఖ్యలో వచ్చి నాకు ఆశీర్వాదం ఇచ్చిన మీరు… ముందు ముందు కూడా నాకు అండగా ఉండాలి’ అని కోరారు. ‘మన అక్కాచెల్లెలు ప్రతి విషయంలో కష్టపడతాం. కానీ ఒక్క ప్రభుత్వం కూడా మనకు ఏమీ చేయలేదని విమర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండేళ్లయినా రూ.2,500 పెన్షన్ ఇస్తలేదని, పెన్షన్ కోసం ప్రభుత్వంపై పిడికిలి బిగించి కొట్లాడాలని పిలుపునిచ్చారు. ప్రభుత్వం మహిళలు, నిరుద్యోగులను చిన్నచూపు చూస్తోందని అన్నారు. గత పదేళ్లలో మనం కొంత సాధించుకున్నామని, కానీ అమరవీరుల కుటుంబాలకు దక్కాల్సిన గౌరవం, న్యాయం దక్కలేదని ఆవేదన వ్యక్తం చేశారు.

ఆనాటి ఉద్యమకారులకు, ఈనాటి ఉద్యమకారులకు కూడా అన్యాయం జరిగిందని పేర్కొన్నారు. ప్రతి అమరవీరుల కుటుంబానికి రూ. కోటి రూపాయలు వచ్చే వరకు తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో ఉద్యమం చేశామని అన్నారు. ప్రతి ఉద్యమకారునికి ఐడెంటిటీ కార్డు రావాలె. స్వాతంత్య్ర ఉద్యమంలో పాల్గొన్న వారికి వచ్చిన విధంగా పెన్షన్ రావాలని అన్నారు. జనం బాటలో మేధావులు, విద్యార్థులు సహా అన్ని వర్గాలతో మాట్లాడుతానని ప్రతి ఒక్కరినీ భాగస్వామిగా చేస్తామని పేర్కొన్నారు. ఇక పేద వారికి ఇళ్లు, వైద్యం, విద్య అందాల్సిన అవసరం ఉంది. నిజామాబాద్ ప్రభుత్వ హాస్పిటల్‌లో పరిస్థితి దయనీయంగా మారిందని అన్నారు. ఇక గురుకులాల్లో ఆత్మహత్యలు, ఎలుకలు విద్యార్థులను కొరకటం, అత్యాచారాలు జరుగుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ రేవంత్‌రెడ్డి ప్రభుత్వం కనీసం వారికి భద్రత, తిండి సరిగా పెట్టలేకపోతోందని దుయ్యబట్టారు. ఈ జిల్లాకే చెందిన పిసిసి ప్రెసిడెంట్‌మహేశ్ కుమార్ గౌడ్ దీనిపై ఒక్క మాట మాట్లాడటం లేదని మండిపడ్డారు. సరైన విద్య, ఉద్యోగాలు, వైద్యం అందించలేకపోతున్నారని అన్నారు.

అధికారంలోకొచ్చి రెండేళ్లయినా నోటిఫికేషన్లు ఇవ్వరేం?: సిపిఎం

బిసి రిజర్వేషన్ల అమలుకు కేంద్రంపై ఒత్తిడి తీసుకురావాలి

ఉద్యోగ ఖాళీలు ప్రకటించి, భర్తీకి జాబ్ క్యాలెండర్ విడుదల చేయండి

సిపిఎం రాష్ట్ర కార్యదర్శి జాన్ వెస్లీ డిమాండ్

మన తెలంగాణ/గోదావరిఖని: రాష్ట్రంలో బిసి రిజర్వేషన్ల అమలుకు కేంద్రంపై ఒత్తిడి తీసుకురావాలని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి జాన్ వెస్లీ అన్నారు. ఆసిఫాబాద్ వెళ్తున్న సిపిఎం రాష్ట్ర బృందం, రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యుడు బండారు రవి కుమార్, రాష్ట్ర కమిటీ సభ్యుడు భూపాల్‌కు గోదావరిఖని వద్ద పార్టీ జిల్లా నాయకత్వం శనివారం స్వాగతం పలికింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం బిసిలకు రిజర్వేషన్లు కల్పించాలని కుల గణన, బిల్లు, ఆర్డినెన్స్, .ఇఒలను తీసుకు వచ్చినప్పటికీ కూడా కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం అడ్డుకొని సామాజిక న్యాయానికి వ్యతిరేకంగా వ్యవహరిస్తోందని మండిపడ్డారు.

రాష్ట్రంలో బిసి రిజర్వేషన్లు అమలు జరగాలంటే రాష్ట్రం నుంచి గెలిచిన బిజెపికి చెందిన 8 మంది ఎంపిలు, 8 మంది ఎంఎల్‌ఎలు, ఇద్దరు కేంద్ర మంత్రులు కేంద్రంపై ఒత్తిడి చేసి అమలు చేయించాలని, తమ పదవులకు లేకపోతే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. రెండు లక్షల ఉద్యోగాలు కల్పిస్తామని ఎన్నికల వాగ్దానం చేసి కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి రెండేళ్లయినా నోటిఫికేషన్లు ఇవ్వడం లేదని, రాష్ట్రంలో ఎన్ని ఉద్యోగ ఖాళీలు ఉన్నాయో ప్రకటించి, వాటి భర్తీకి జాబ్ క్యాలెండర్ విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సిపిఎం జిల్లా కార్యదర్శి వై.యాకయ్య, కార్యదర్శి వర్గ సభ్యులు ఎ.మహేశ్వరి, వేల్పుల కుమారస్వామి, జిల్లా కమిటీ సభ్యులు టి.రాజారెడ్డి, ఎన్.బిక్షపతి, సిహెచ్.శైలజ, గీట్ల లక్ష్మిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

ఇద్దరు గిరిజన బాలికలపై సామూహిక అత్యాచారం

 ఒడిశా లోని మయూర్భంజ్ జిల్లాలో ఇద్దరు గిరిజన బాలికలపై ఐదుగురు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. బాలికలు తమ స్నేహితులతో కలిసి ఇంటికి తిరిగి వస్తుండగా ఈ సంఘటన జరిగిందని పోలీసులు శనివారం వెల్లడించారు. బుధవారం రాత్రి ఈ సంఘటన జరిగినప్పటికీ వారి తల్లిదండ్రులు రాసగోవిందపూర్ పోలీస్ స్టేషన్‌లో శుక్రవారం ఫిర్యాదు చేశారు. 13, 14 ఏళ్ల బాలికలు ఇద్దరు బాలురతో కలిసి సమీపాన జాతర లేదా థియేటర్‌కు చూడడానికి వెళ్లారు. తిరిగి ఇంటికి వస్తుండగా, కొంతమంది యువకులు వారిని అడ్డగించారు.

బాలురపై దాడి చేసి బాలికలను తమ మోటారు సైకిళ్లపై బలవంతంగా తీసుకెళ్లిపోయారు. బాధితులు 8,9 తరగతులు చదువుతున్నారు. నిందితులు ముగ్గురిని పట్టుకున్నామని మిగతా ఇద్దరి కోసం గాలిస్తున్నామని పోలీసులు తెలిపారు. బిఎన్‌ఎస్, పోస్కో కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఈ సంఘటనపై విపక్షం బీజేడీ మండిపడింది. గత 16 నెలల్లో ఒడిశాలో 5000 మంది మహిళలు అత్యాచారానికి గురయ్యారని ఆరోపించింది. రాష్ట్రంలో ప్రస్తుత బీజేపీ పాలనలో మహిళలకు భద్రత క్షీణించిందనడానికి ఈ సంఘటనలే సాక్షమని బీజేడీ అధికార ప్రతినిధి లెనిన్ మొహంతి ధ్వజమెత్తారు. 

పట్టుకోవడానికి ప్రయత్నిస్తే…పోలీసులపై దాడి

కరడుకట్టిన పాతనేరస్థులను పట్టుకోవడానికి ప్రయత్నించిన పోలీసులపై కత్తితో తెగబడటంతో పోలీసులు కాల్పులు జరిపిన సంఘటన నగరంలోని సుల్తాన్‌బజార్ పోలీసుస్టేషన్ పరిధిలో జరిగింది. పోలీసులు మూడు రౌండ్లు కాల్పులు జరపగా ఓ నేరస్థుడు తీవ్రంగా గాయపడగా, మరొకరు తప్పించుకున్నాడు. గాయపడి పట్టుబడిన నేరస్థుడిని ఆసుపత్రికి తరలించారు. సినిమా ఫక్కీలో జరిగిన ఈ సంఘటన రాజధాని నగరంలో తీవ్ర కలకలం రేపింది. పోలీసులు, ప్రత్యక్ష సాక్షుల కథనం ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి….శనివారం మధ్యాహ్నం మూడుగంటల ప్రాంతంలో సౌత్‌ఈస్ట్ జోన్ డిసిపి చైతన్యకుమార్ హైదరాబాద్ కమిషనరేట్‌లో జరిగిన సమావేశం నుంచి తన కార్యాలయానికి వెళ్తుండగా, చాదర్‌ఘాట్ విక్టోరియా ప్లే గ్రౌండ్ వద్దకు రాగానే రౌడీషీటర్ కామాటిపురకు చెందిన ఉమెర్ అన్సారీతోపాటు మరో వ్యక్తి అక్కడ అనుమానాస్పదస్థితిలో సంచరిస్తున్నారు. దీన్ని పసిగట్టిన డిసిపి చైతన్యకుమార్ వారిని పట్టుకునే ప్రయత్నం చేయగా పారిపోతుండటంతో పోలీసులు వెంటాడారు.

ప్లేగ్రౌండ్ వెనకాల నున్న గల్లీలో దుండగులను పట్టుకోవడంతో చాకుతో తిరగబడ్డారు. డిసిపి,గన్‌మెన్‌లపై దాడికి యత్నించి ప్లేగ్రౌండ్ ప్రహారి గోడ దూకి పారిపోతుండగా డిసిపి చైతన్యకుమార్ దుండుగులపై మూడు రౌండ్ల కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో రౌడీషీటర్ ఉమెర్ అన్సారీ భుజం, కడుపులో బుల్లెటు గాయాలు కావడంతో అక్కడే కుప్పకూలిపోయాడు. మరో దుండగులు పరారయ్యాడు. గాయపడిన అన్సారీని బంజారాహిల్స్‌లోని ఓప్రైవేటు అసుపత్రికి తరలించారు. ఈఘటనలో గాయపడిన డిసిపి చైతన్యకుమార్, గన్‌మెన్‌ను మలక్‌పేట్‌లోని కేర్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. విషయం తెలుసుకున్న నగర పోలీసు కమిషనర్ సజ్జనార్, డిసిపిలు శిల్పవల్లి, స్నేహామెహ్రా సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. ఘటన జరిగిన తీరు పరిశీలించారు. కాల్పుల్లో గాయపడిన రౌడీషీటర్ అన్నారి పరిస్థితి నిలకడగా ఉన్నట్లు పోలీస్ కమిషనర్ విసి సజ్జనార్ తెలిపారు.

రౌడీషీటర్ ఉమెర్ అన్సారీపై 25 కేసులు

కామాటిపురకు చెందిన రౌడీషీటర్ మహ్మద్ ఉమర్ అన్సారీపై కాలాపత్తర్ పోలీస్ స్టేషన్‌లో రౌడీషీట్ ఓపెన్ చేశారు. అయినా కూడా నేరాలు చేయడంతో పోలీసులు 2016,2020లో రెండుసార్లు పిడి యాక్ట్ పెట్టి జైలుకు పంపించారు. జైలు నుంచి విడుదలైన నిందితుడు మళ్లీ నేరాలు చేయడం ప్రారంభించాడు. ఉమెర్ అన్సారీపై టపాచపుత్ర, కామాటిపుర, మైలార్‌దేవ్‌పల్లి, శివరాంపల్లి, చార్మినార్ , బహదుర్‌పుర, అఫ్జల్‌గంజ్, ఉప్పల్, హుస్సేనీ ఆలం, ఫలక్‌నూమ పోలీస్ స్టేషన్లలో 25 కేసులు నమోదయ్యాయి. పిడి యాక్ట్ పెట్టడంతో రెండేళ్లు జైలులో ఉన్నాడు. పోలీసులు నిందితుడి వద్ద నుంచి డాగర్లు, కత్తులు గతంలో స్వాధీనం చేసుకున్నారు.

రౌడీలు, చైన్ స్నాచర్స్ ఉక్కుపాదంః విసి సజ్జనార్, హైదరాబాద్ సిపి

రౌడీషీటర్లు, చైన్‌స్నాచర్లపై ఉక్కుపాదం మోపుతామని హైదరాబాద్ పోలీస్ కమిషనర్ విసి సజ్జనార్ హెచ్చరించారు. రౌడీషీటర్ దాడి చేయడంతో డిసిపి ఆత్మరక్షణ కోసం కాల్పులు జరిపారని తెలిపారు. రౌడీషీటర్ మొబైల్స్ స్నాచర్, ఇద్దరు వ్యక్తులు స్నాచింగ్ చేస్తుండగా డిసిపి చైతన్యకుమార్ పట్టుకునేందుకు ప్రయత్నించగా దాడి చేసేందుకు యత్నించాడని తెలిపారు. దొంగ డిసిపి గన్‌మెన్‌పై కత్తితో దాడి చేయడంతో వెంటనే డిసిపి చైతన్య కుమార్ రెండు రౌండ్లు కాల్పులు జరిపారని తెలిపారు. దొంగకు భుజం, కడుపులో గాయాలయ్యాయని తెలిపారు. డిసిపి, గన్‌మెన్‌కు స్వల్ప గాయాలయ్యాయని, ఇద్దరిని ఆస్పత్రిలో చేర్పించామని తెలిపారు. రౌడీషీటర్ ఉమర్ అన్సారీ చేస్తున్న నేరాలకు సహకరిస్తున్న వారిని గుర్తిస్తామని తెలిపారు.