elexbet güncel girişklasbahisklasbahis girişklasbahis güncel girişlimanbetlimanbet girişlimanbet güncel girişrestbetrestbet girişrestbet güncel girişqueenbetqueenbet girişqueenbet güncel girişrestbetrestbet girişperabetperabet girişelexbetelexbet girişklasbahisklasbahis girişklasbahis güncel girişrestbet girişelexbet girişperabet girişqueenbet girişgalabet girişxmtradingxmtradingvizyonbet girişvizyonbetwinxbet girişwinxbetyakabet girişyakabetkulisbet girişkulisbetteosbet girişteosbetperabet girişbetasus girişteosbet girişgalabet girişrestbet girişvizyonbet girişyakabet girişpadişahbetrealbahiswinxbetkulisbetteosbetgalabetelexbetperabetteosbetvizyonbetbetasusultrabetpadişahbetwinxbetrestbetrealbahisperabetkulisbetrealbahissohobetteosbethilbetperabetbetmarinoenbetsuratbetaresbetyakabetatlasbetxmtradingxmtradinghilbethilbet girişmislibetmislibet girişpuntobahispuntobahis girişgamabetgamabet girişhepsibethepsibet girişcasicostacasicosta girişrekorbetrekorbet girişatlasbetatlasbet girişsuratbetsuratbet girişpiabellacasinohepsibahishepsibahisyouwinyouwintrendbettrendbetroyalbetroyalbetpadişahbetpadişahbetrinabetrinabetkulisbetkulisbetroyalbetroyalbetbetticketbetticketyakabetyakabetatlasbetatlasbet girişhilbethilbet girişsüratbetsüratbet girişrekorbetrekorbet girişmislibet girişpuntobahisgamabetgamabet girişcasicostacasicosta girişhepsibethepsibet girişbahiscasinobahiscasinokulisbetkulisbetyakabetyakabetpadişahbetpadişahbetrinabetrinabetroyalbetroyalbetwbahiswbahisbetlikebetlikebetovisbetovisaresbetaresbet girişaresbetyakabetyakabet girişyakabetyakabet girişsüratbetsüratbet girişsüratbetsüratbet girişatlasbetatlasbet girişatlasbetatlasbet girişteosbetteosbet girişteosbetteosbet girişpadişahbetpadişahbet girişcasibomcasibom girişcasibom güncel girişcasibomcasibom girişcasibom güncel girişsonbahis girişsonbahissonbahis güncelcasibomcasibom girişrekorbetrekorbet girişmislibetmislibet girişhepsibethepsibetsüratbetsüratbetatlasbetatlasbet girişaresbetaresbet girişhilbethilbet girişsohobetsohobet girişyakabetyakabet girişwinxbetwinxbet girişkulisbet girişkulisbetbetmarinobetmarino girişmisliwinmisliwin girişbetnanobetnano girişpadişahbetpadişahbet girişyakabetrealbahisbetovisyouwinbetwonkralbetatlasbetsuratbetaresbetalobetteosbetkralbetkulisbetrinabetmasterbettingyakabetlordbahistrendbetbetkoliklivebahis

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Eros Maç Tv

Hacklink

Hacklink panel

Hacklink

Hacklink

Hacklink Panel

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Buy Hacklink

Hacklink

Hacklink

Holiganbet Giriş

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

หวยออนไลน์

Hacklink

Hacklink satın al

Hacklink Panel

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Eros Maç Tv

Hacklink

Hacklink panel

Hacklink

Hacklink

Hacklink Panel

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Buy Hacklink

Hacklink

Hacklink

Holiganbet Giriş

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

หวยออนไลน์

Hacklink

Hacklink satın al

Hacklink Panel

casinolevant

casinolevant

bets10

jojobet

piabellacasino giriş

bets10

betosfer

cratosroyalbet

mavibet

galabet

sakarya escort

Vaycasino

cratosroyalbet

holiganbet

betgaranti giriş

betgaranti

betgaranti giriş

casinolevant

casinolevant

bahislion

aresbet

cratosroyalbet

artemisbet

holiganbet giriş

kalebet

konya escort

casinowon

deneme bonusu

ultrabet

kingroyal

xnxx

porn

madridbet

dinamobet

betebet

meritking

betpas

hit botu

grandpashabet

jojobet

galabet

kralbet

Pusulabet

Pusulabet Giriş

milosbet

cratosroyalbet

Streameast

galabet

cratosroyalbet

betcio

dinamobet giriş

ultrabet

bahisfair

grandpashabet

matbet

marsbahis

holiganbet

kingroyal

meritking

madridbet

vdcasino

jojobet

meritking

Jojobet giriş

padişahbet

vegabet

tlcasino

jojobet giriş

bets10

bahislion

jojobet

sonbahis

holiganbet

jasminbet giriş

ikimisli

grandpashabet

betosfer

hiltonbet

kulisbet

yakabet

marsbahis

betsat

pusulabet

jojobet

holiganbet

pusulabet

teosbet

jojobet

casibom

marsbahis

kingroyal

livebahis

betnano

matbet giriş

jojobet giriş

ఉద్దండాపూర్ భూ నిర్వాసితులకు ప్రభుత్వం న్యాయం చేయాలి:కల్వకుంట్ల కవిత

పాలమూరు – రంగారెడ్డి ప్రాజెక్టు లో భాగమైన ఉద్దండపూర్ రిజర్వాయర్‌ను మంగళవారం నాడు తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత సందర్శించారు.ఈ సందర్భంగా ఆమె రైతులతో మాట్లాడుతూ వారి బాధలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం విలేకరులతో మాట్లాడుతూ.. ఉద్దండపూర్ నిర్వాసిత రైతులకు ఎకరాకు రూ. 25 లక్షలు ఇచ్చి ఆదుకోవాలన్నారు. ఏ రోజు ప్రభుత్వం పరిహారం చెల్లిస్తుందో ఆనాటి రేటు కట్టి ఇవ్వాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం 2021 నాటికే కటాఫ్ పెట్టటం సరికాదని, పరిహారం ఇచ్చే నాటికి 18 ఏళ్లు నిండిన వారందరికీ ఇవ్వాల్సిందే అన్నారు. తప్పు బీఆర్‌ఎస్ దా, కాంగ్రెస్ దా అని కాదు. ఇక్కడ రైతులు నష్టపోతున్నారన్నారు. ప్రజలకు మంచి జరగాలని మాత్రమే నేను ఆలోచిస్తున్నా, ఇప్పటికే 80 శాతం పనులు పూర్తయ్యాయి. మిగతా పనులు ఈ ప్రభుత్వం త్వరగా పూర్తి చేయాలని కోరారు. గతంలో తెలంగాణ రాకముందు మహబూబ్ నగర్ లో నీళ్ల కరువు ఎలా ఉండేదో అందరికీ తెలుసని, వందల ఎకరాలు ఉన్న వారు కూడా నీళ్లు లేక వలస పోయారు. తెలంగాణ వచ్చాక కాళేశ్వరం, మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ ద్వారా నీటి సౌలత్ మంచిగా చేసుకున్నామని పరోక్షంగా కే సి ఆర్ ను గుర్తుచేశారు.

ఇప్పుడు చెరువులు బాగా నిండుతున్నాయని, ఎండకాలంలో కూడా మహబూబ్ నగర్ జిల్లాలో చెరువులు కళకళలాడుతున్నయని తెలిపారు. తెలంగాణ వచ్చాక చాలా మంచి పనులు జరిగాయని అందులో ఎలాంటి సందేహం లేదన్నారు. కృష్ణా నది నీళ్లను వినియోగించుకోవాలని కేసీఆర్ పాలమూరు- రంగారెడ్డి ప్రాజెక్ట్ చేపట్టారని గత ప్రభుత్వ ముఖ్యమంత్రి అని అన్నారు. ఉద్దండపూర్ రిజర్వాయర్ సహా అన్ని పనులు 80 శాతం వరకు గత ప్రభుత్వంలోనే అప్పుడే పూర్తయ్యాయని అన్నారు. ఆ తర్వాత కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిందని, రేవంత్ రెడ్డి గెలిచి కూడా రెండేళ్లు అయినా ఇప్పటి వరకు ప్రాజెక్ట్ పనులను పూర్తి చేయటం లేదన్నారు. తప్పు బీఆర్‌ఎస్ దా, కాంగ్రెస్ దా అన్నది పక్కన పెడితే ఇక్కడ ప్రజలు రైతులు నష్టపోతున్నారన్నారు.  ప్రాజెక్ట్ కోసం భూములు ఇచ్చిన ప్రజలు పెద్ద మనసు చేసుకొని ఒప్పుకున్నందుకు వారికి కృతజ్ఞతలు తెలిపారు. 2 వందల ఎకరాల్లో కోర్టు కేసులు ఉన్నాయి. ఇప్పుడు ప్రాజెక్ట్ ను ఆలస్యం చేస్తూ రైతులకు అన్యాయం చేస్తున్నరని అన్నారు. పైగా నిర్వాసితులైన రైతులకు కటాఫ్ ఏజ్ 2021 న వరకే పెట్టడం అన్యాయమన్నారు. ఇప్పుడు 18 ఏళ్లు ఉన్నవారికి పరిహారం ఇవ్వమంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం ప్రాజెక్ట్ పూర్తి చేస్తుందా లేదా? అని ప్రశించారు.

ప్రాజెక్ట్ నిర్మాణంలో స్పష్టంగా నాణ్యత లోపం తెలుస్తోందన్నారు. ప్రాజెక్ట్ పూర్తి చేస్తామంటే మాత్రం… ఎప్పుడు డబ్బులు ఇస్తే ఆనాటి రేటు కట్టి ఇవ్వాలని డిమాండ్ చేశారు. భూమి పోతున్న యువకులకు ప్రభుత్వం ఉపాధి కల్పించాలన్నారు. పోలేపల్లి లో ఎకరాకు పన్నెండున్నర లక్షలు ఇచ్చి… మిగతా ప్రాజెక్టుల ముంపు గ్రామాల ప్రజలకు ఆరున్నర లక్షలు ఇవ్వడం ఎంతవరకు సమంజసం అన్నారు.అందరికీ ఒకటే ధర కట్టి ఇవ్వాలి. స్థానిక ఎమ్మెల్యే డిసెంబర్ 9వ తేదీలోపు నిర్వాసితులకు ఎకరాకు రూ. 25 లక్షల పరిహారం, రూ.25 లక్షల చొప్పున ప్యాకేజీ ఇప్పిస్తానని మాట ఇచ్చారని, ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలన్నారు. ఇక్కడ ఇంకో 20 శాతం పనులు చేపిస్తే చాలు ప్రాజెక్ట్ పూర్తి అవుతుందన్నారు. నన్ను గెలిపిస్తే మహబూబ్ నగర్ కు మంచి చేస్తానని చెప్పిన రేవంత్ రెడ్డి.. ఈ ప్రాజెక్ట్ ను పట్టించుకోవటం లేదన్నారు.ఇక్కడ ప్రాజెక్ట్ కట్టకుండా నారాయణ పేట- కొడంగల్ లిప్ట్ పేరుతో కొత్త ప్రాజెక్ట్ అంటున్నాడు. ఇంజనీర్లు చెప్పిన దానికి వ్యతిరేకంగా ఆయన ముందుకు పోతుండు. దీంతో జరగాల్సినంత మేలు జరగటం లేదు. పాలమూరు- రంగారెడ్డి ప్రాజెక్ట్ లో ఏనుగు వెళ్లి తోక చిక్కింది. ప్రాజెక్ట్ విషయంలో రాజకీయాలు వద్దని, ప్రజలకు మేలు చేయాలని హితువు చెప్పారు.

ఇళ్లు, భూములు కోల్పోతున్న రైతుల బాధ నాకు తెలుసని, వారి విషయంలో ప్రభుత్వం మానవతా దృక్పథంతో ఆలోచించాలని, కాంగ్రెస్ గెలిస్తే తమకు మేలు జరుగుతుందని ఆశ పెట్టుకొని ప్రజలు గెలిపించారని, ఇచ్చిన మాట నిలుపుకోవాలని, పెన్షన్, రైతు భరోసా, బోనస్, మహిళలకు రూ. 2500 సాయం అంశాన్ని ఈ ప్రభుత్వం పట్టించుకోవటం లేదన్నారు. ఉద్యమకారులకు ఇస్తామన్న డబ్బులు ఇస్తలేదని, షాద్ నగర్‌లో నన్ను కలిసిన మహిళలు ప్రభుత్వం బంగారం ఇస్తామని చెప్పి ఇవ్వటం లేదని చెబుతున్నారు. కళ్యాణ లక్ష్మి ఇచ్చిన వారందరికీ కూడా తులం బంగారం ఇవ్వాలన్నారు. ఈ కార్యక్రమంలో జాగృతి కార్యకర్తలు తదితరులు ఉన్నారు.

మొగిలిగిద్ద ప్రభుత్వ పాఠశాల నూతన భవనం నిర్మాణానికి రూ.10 కోట్లు మంజూరు

రాష్ట్రంలో రంగారెడ్డి జిల్లాలోని మొగిలిగిద్ద జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల నూతన భవనం నిర్మాణం కోసం విద్యాశాఖ రూ.10 కోట్లు మంజూరు చేసింది. ఈ మేరకు పరిపాలన అనుమతులు ఇస్తూ విద్యాశాఖ కార్యదర్శి యోగితా రాణా మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఈ ఏడాది జనవరి 31వ తేదీన జరిగిన మొగిలిగిద్ద జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల 150వ వార్షికోత్సవానికి ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి హాజరైన విషయం తెలిసిందే. తాజాగా ఆ పాఠశాల నూతనం నిర్మాణం కోసం విద్యాశాఖ రూ.10 కోట్లు మంజూరు చేసింది.

రామగుండంలో మరో విద్యుత్ కేంద్రానికి సన్నాహాలు

 నిజాం కాలంలో నిర్మించిన రామగుండం బి థర్మల్ విద్యుత్ కేంద్రం స్థానంలో కొత్త విద్యుత్ కేంద్రం నిర్మాణానికి ప్రభుత్వం సన్నాహాలు మొదలుపెట్టింది. ఈ క్రమంలో మూసివేసిన 62.5 మెగావాట్ల విద్యుత్ కేంద్రం నిర్మాణాన్ని కూల్చివేసి కొత్తగా 10,880 కోట్ల వ్యయం తో 800 సూపర్ క్రిటికల్ విద్యుత్ కేంద్రం ఏర్పాటు చేయాలని నిర్ణయం తీసుకుంది. ఇటీవల జరిగిన మంత్రివర్గ సమావేశాల్లో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. ప్లాంట్ నిర్మాణానికి 650 ఎకరాల స్థలం అవసరం ఉండగా ప్రస్తుతం 580 ఎకరాల స్థలం అందుబాటులో ఉంది. మరో 9 ఎకరాల స్థల సేకరణలో అధికారులు నిమగ్నమయ్యారు. విద్యుత్ కేంద్రానికి కావాల్సిన బొగ్గు సింగరేణి సంస్థ నుంచి, నీరు సమీపంలో ఉన్న శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టు నుండి తీసుకోనున్నారు. విద్యుత్ కేంద్రం నిర్మాణంతో స్థానికంగా యువతకు ఉపాధి అవకాశాలు పెరుగుతాయని స్థానికులు భావిస్తున్నారు.

డ్రగ్స్ రవాణా చేస్తున్న పడవలపై అమెరికా సైన్యం దాడులు

తూర్పు పసిఫిక్ జలాల్లో మాదకద్రవ్యాలు తీసుకెళ్తున్నాయన్న అనుమానంతో అమెరికా సైన్యం మూడు దాడులు చేసింది. దాడులలో 14 మంది మరణించగా ఒకరు తప్పించుకున్నారు. అమెరికా రక్షణ మంత్రి పీట్ హేగ్సేత్ ఈ విషయాన్ని ప్రకటించారు.మంగళవారం సోషల్ మీడియాలో ఈ ప్రకటన చేశారు. ఒకే రోజు మూడు దాడులు జరపడం ఇదే ప్రథమం. ప్రాణాలతో బయటపడిన ఏకైకవ్యక్తిని మెక్సికన్ సెర్చ్ అండ్ రెస్క్యూ అధికారులు రక్షించారని హేగ్సేత్ తెలిపారు. అయితే అతడిని అమెరికాకు అప్పగిస్తారా లేదా అన్నది వెల్లడి కాలేదు. అక్టోబర్ లో కూడా డ్రగ్స్ రవాణా చేస్తున్న పడవపై అమెరికా సైన్యం దాడులు జరిపింది. ఆ దాడులలో ఇద్దరు చనిపోగా, మరొ ఇద్దరిని సైన్యం రక్షించి, వారిని కొలంబియా, ఈక్వెడార్ లకు తిరిగి పంపించింది.

రూ.2కోట్ల ముడుపుల కేసు… పోలీసుల అదుపులో ఎస్ఐ ?

ఆర్థిక నేరస్థుడి వద్ద నుంచి టాస్క్‌ఫోర్స్ ఎస్సై రూ.౨ కోట్లు తీసుకుని తప్పించడంపై పోలీస్ వర్గాల్లో తీవ్ర చర్చనీయంశం అవుతోంది. హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలోని సిసిఎస్‌లో నమోదైన రూ.3,000 కోట్లు మోసం కేసులో నిందితుడు కుటుంబంతో పాటు నగరం నుంచి పరారయ్యాడు. నిందితుడు నగరంలోని చిట్టీలు, ఫైనాన్స్, అధిక వడ్డీలు, స్కీంల పేరుతో అమాయకులకు ఆశ చూపించి దాదాపుగా రూ.3వేల కోట్ట రూపాయలు వసూలు చేశాడు. తర్వాత కుంటుంబాన్ని తీసుకుని పరారయ్యడు. దీంతో బాధితులు సిసిఎస్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేశారు. తర్వాత పోలీసులు కేసును పట్టించుకోకపోవడంతో ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు. దీంతో నిందితుడిని పట్టుకునేందుకు టాస్క్‌ఫోర్స్‌లో ప్రత్యేకంగా టీంను ఏర్పాటు చేశారు.

ఇందులో ఎస్సై సభ్యుడుగా ఉన్నాడు.నిందితుడు తన ఇద్దరు కుమార్తెలు, భార్యతో కలిసి ముంబాయిలో ఉన్నట్లు తెలియడంతో ప్రత్యేక బృందం వెళ్లి నిందితుడిని పట్టుకున్నారు. వాహనాల్లో తీసుకుని వస్తుండగా సదరు ఎస్సై ఒక్కడే మాత్రమే నిందితుడితో ఉన్నాడు. ఈ సమయంలోనే ఓ ఇన్స్‌స్పెక్టర్‌తో కలిసి ఎస్సై బేరానికి దిగి రూ.2కోట్లు క్యాష్ తీసుకుని మధ్యలో వదిలేసినట్లు తెలిసింది. ఈ విషయం బయటికి రావడంతో హైదరాబాద్ పోలీస్ కమిషనర్ విసి సజ్జనార్ డిసిపి స్థాయి అధికారిని విచారణకు నియమించారు. డబ్బులు తీసుకున్న విషయం నిజమని తెలియడంతో ఎస్సైని టాస్క్‌ఫోర్స్ పోలీసులు అదుపులోకి తీసుకుని విచారణ చేస్తున్నట్లు తెలిసింది. క్యాష్ తీసుకున్నాడా లేదా ఆస్థి రూపంలో తీసుకున్నాడా అనే దానిపై ఎస్సైని పోలీసులు విచారిస్తున్నారు. క్యాష్ తీసుకుంటే అవి ఎవరెవరికి ఇచ్చాడు, ఎవరు ఎంత వాటా తీసుకున్నారనే దానిపై ఆరా తీస్తున్నారు.

ఉన్నతాధికారుల పాత్ర…?

రూ.2కోట్ల ముడుపుల కేసులో ఒక ఎస్సై అంత డబ్బు తీసుకుని నిందితుడిని వదిలివేసే ధైర్యం ఉంటుందా అని పలువురు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఉన్నతాధికారులు చెబితే తప్ప ఎస్సై స్థాయి అధికారి ఇంత పెద్ద రిస్క్ తీసుకోడని అనుమానం వ్యక్తం చేస్తున్నారు. టాస్క్‌ఫోర్స్‌లో ఉన్న ఎస్సై జూనియర్ అధికారి కావడంతో ఈ అనుమానాలు మరింత బలపడుతున్నాయి. ఎస్సై విచారణ పూర్తయితే మరిన్ని విషయాలు బయటకు వస్తాయని పలువురు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

3 నుంచి 4 గంటల్లో తీరాన్ని దాటనున్న మొంథా

కాకినాడ-మచిలీపట్నం మధ్య మొంథా తీవ్ర తుఫాను తీరం తాకింది. అంతర్వేదిపాలెంలో ఈ తుఫాను తీరాన్ని చేరుకుంది. తుఫాను పూర్తిగా తీరాన్ని దాటేందుకు 3 నుంచి 4 గంటల సమయం పడుతుందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. గడిచిన 6 గంటల్లో గంటకు 17 కి.మీ. వేగంతో తుఫాను కదిలింది. మచిలీపట్నానికి 20 కి.మీ. దూరంలో, కాకినాడకు 110 కి.మీ. దూరంలో, విశాఖకు 220 కి.మీల దూరంలో తుఫాను కేంద్రీకృతమై ఉంది. కాకినాడ సమీపంలో తీవ్ర తుఫాను తీరం దాటనుంది. తీరం దాటే సమయంలో గంటకు 90-100 కి.మీ. వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉంది. తెలంగాణలో కూడా ఈ తీవ్ర తుఫాన్ ప్రభావం ఉండే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ శాఖ అధికారులు హెచ్చరించారు. 

కెన్యాలో విమాన ప్రమాదం.. 12 మంది మృతి

కెన్యా లోని కోస్తా ప్రాంతం క్వాలే కౌంటీలో మంగళవారం ఉదయం 8.30 గంటల ప్రాంతంలో పర్యాటకుల విమానం కూలి 12 మంది మృతి చెందారు. విమానం డయాని నుండి మాసాయి మారాలో కిచ్వాటెంబోకు బయలుదేరగా, కొద్ది సేపటికే కూలిపోయింది. “ 5 వై రిజిస్ట్రేషన్ నంబర్ కలిగిన ఈ విమానం ఉదయం 8.30 గంటల సమయంలో కూలిపోయింది. విమానంలో 12 మంది ప్రయాణికులు ఉన్నారు. ప్రమాదానికి గల కారణాలను , దాని ప్రభావాన్ని నిర్ధారించేందుకు ప్రభుత్వ అధికారులు ప్రమాద స్థలానికి వెళ్లారు ” అని కెన్యా సివిల్ ఏవియేషన్ అథారిటీ ప్రకటనలో పేర్కొంది. ప్రమాదానికి కారణాలు ఇంకా తెలియనప్పటికీ ప్రతికూల వాతావరణమే ప్రమాదానికి దారి తీసి ఉండవచ్చని మీడియా కథనాలు చెబుతున్నాయి.మాసాయి మారా నేషనల్ రిజర్వ్ ప్రఖ్యాత టూరిస్టు ప్రదేశంగా ప్రాచుర్యం పొందింది.

ఎనిమిది వికెట్లు తీసి.. సెలక్టర్లకు షమీ సమాధానం..

టీం ఇండియా ఎంపిక విషయంలో ఫాస్ట్ బౌలర్ మహ్మద్ షమీకి బిసిసిఐ సెలక్టర్ల మధ్య ఘర్షణ జరిగిన విషయం తెలిసిందే. షమీ ఫామ్ గురించి తమ వద్ద సమాచారం లేదంటూ.. చీఫ్ సెలక్టర్ అజిత్ అగార్కర్ అనగా.. షమీ తన ఫామ్ గురించి అందరూ చూస్తున్నారని కౌంటర్ ఇచ్చాడు. అయితే తాజాగా షమీ తన ప్రదర్శనతో సెలక్టర్లకు దిమ్మతిరిగే సమాధానం ఇచ్చాడు.

ప్రస్తుతం జరుగుతున్న రంజీ ట్రోఫీలో షమీ బెంగాల్ జట్టు తరఫున ప్రాతినిథ్యం వహిస్తున్నాడు. సీజన్ రెండో మ్యాచ్‌లో బెంగాల్.. గుజరాత్ జట్టుతో పోటీ పడింది. ఈ మ్యాచ్‌లో షమీ ఏకంగా ఎనిమిది వికెట్ల పడగొట్టాడు. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన గుజరాత్ బౌలింగ్ ఎంచుకోవడంతో తొలుత బ్యాటింగ్‌కు దిగిన బెంగాల్.. తొలి ఇన్నింగ్స్‌లో 279 పరుగులు చేసి ఆలౌట్ అయింది. అయితే తొలి ఇన్నింగ్స్‌లో గుజరాత్ కేవలం 167 పరుగులకే ఆలౌట్ అయింది. బెంగాల్‌ బౌలర్లలో షాబాజ్‌ అహ్మద్‌ ఆరు వికెట్లు కూల్చగా.. షమీ మూడు, ఆకాశ్‌ దీప్‌ ఒక వికెట్‌ దక్కించుకున్నారు.

112 పరుగుల ఆధిక్యంతో రెండో ఇన్నింగ్స్‌ను ప్రారంభించిన బెంగాల్ ఎనిమిది వికెట్ల నష్టానికి 214 పరుగులు చేసి ఇన్నింగ్స్ డిక్లేర్డ్ చేసింది. తొలి ఇన్నింగ్స్‌ ఆధిక్యంతో కలుపుకొని బెంగాల్.. గుజరాత్‌కు 327 పరుగుల లక్ష్యాన్ని ముందుంచింది. ఈ ఇన్నింగ్స్‌లో చెలరేగిన షమీ గుజరాత్ ఓపెనర్‌ అభిషేక్‌ దేశాయిని డకౌట్‌ చేశాడు. జయమీత్‌ పటేల్‌ (45), విశాల్‌ జైస్వాల్‌ (1), సిద్దార్థ్‌ దేశాయ్‌ (0), అర్జాన్‌ నాగ్వాస్వల్లా (0)లను ఔట్ చేశాడు. దీంతో 10 ఓవర్లలో కేవలం 38 పరుగులు ఇచ్చి ఐదు వికెట్లు తీశాడు. దీంతో 185 పరుగులకే గుజరాత్ ఆలౌట్ అయింది. బెంగాల్ 141 పరుగులతో విజయం సాధించింది. మొత్తానికి ఈ మ్యాచ్‌లో ఎనిమిది వికెట్లు తీసిన షమీ.. తన ఫిట్‌నెస్ గురించి మాట్లాడిన వారందరి నోళ్లు మూయించాడు.

బీహార్ లో ప్రతి కుటుంబానికీ ప్రభుత్వ ఉద్యోగం

బీహార్ అసెంబ్లీ ఎన్నికల వేళ.. అన్నిరాజకీయపార్టీలు వాగ్దానాల వర్షం కురిపిస్తున్నాయి. ప్రతిపక్ష పార్టీల కూటమి మహాఘట్పంధన్ తాజా మ్యానిఫెస్టో ను ఆర్జేడీ నాయకుడు తేజశ్వీ యాదవ్ విడుదల చేశారు. తమ కూటమి అధికారంలోకి వస్తే, బీహార్ లో అన్ని కుటుంబాలకూ ప్రభుత్వ ఉద్యోగం కల్పిస్తామని ఆయన ప్రకటించారు. మరో 20 రోజుల్లో ప్రతి కుటుంబం నుంచి ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వబడుతుందని తేజశ్వీ యాదవ్ ప్రకటించారు. 25 అంశాలతో కూడిన మ్యానిఫెస్టోను ఆయన విడుదల చేశారు. కాంగ్రెస్ సీనియర్ నాయకుడు పవన్ ఖేరా, సిపిఐ ఎంఎల్ కు చెందిన దీపంకర్ భట్టాచార్య , వికాశ్ శీల్ ఇన్సాన్ పార్టీ చీఫ్ ముకేష్ సహాని కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

బీహార్ లో జీవికా దీదీలకు ప్రభుత్వ ఉద్యోగులుగా శాశ్వత హోదా కల్పించడం, కాంట్రాక్ట్ , అవుట్ సోర్సింగ్ కార్మికులను పర్మనెంట్ చేయడం, పాత పెన్షన్ పథకాన్ని తిరిగి అమలు చేయడం మ్యాని ఫెస్టోలో మరి కొన్ని ముఖ్య అంశాలు. మహాఘట్బంధన్ అధికారంలోకి వస్తే ముఖ్యమంత్రి అభ్యర్థి ఎవరో తాము ముందే ప్రకటించామని, వచ్చే ఐదేళ్లలో తాము ఎలా పనిచేయబోతున్నామో వివరించేందుకే తేజశ్వీ ప్రాణ్ పత్ర విడుదల చేస్తున్నట్లు తేజశ్వీయాదవ్ వెల్లడించారు.ఎన్డీఏ కూడా తమ ముఖ్యమంత్రి పేరు ప్రకటించాలని తేజశ్వీ డిమాండ్ చేశారు. అలాగే ఏ పథకాలు ప్రకటించబోతున్నారు.

వారి విజన్ ఏమిటి, బీహార్ ను ఏలా ముందుకు తీసుకువెళ్లబోతున్నారని ఆయన నిలదీశారు. మహాఘట్బంధన్ కు ఓ రోడ్ మ్యాప్ ఉంది, ఓ విజన్ ఉంది. బీహార్ ను నెంబర్ 1 రాష్ట్రంగా నిలిపేందుకు తాము కృషిచేస్తామన్నారాయన. ఎన్డీఏ ఇప్పటివరకూ మ్యానిఫెస్టో విడుదల చేయకపోవడాన్ని ఎద్దేవా చేశారు.నిజానికి ఈ కార్యక్రమంలో మహాకూటమి ముఖ్యమంత్రి అభ్యర్థి తేజశ్వియాదవ్ ప్రధాన ఆకర్షణగా నిలిచారు. రాహుల్ గాంధీ ఫోటో మ్యానిఫెస్టో పత్రం కవర్ లో ఒక మూల చిన్నగా కన్పించింది.

డైరెక్టర్ పెళ్లి.. ఖరీదైన కారు గిఫ్ట్ ఇచ్చిన నిర్మాత

కంటెంట్ బాగుంటే చాలు చిన్న, పెద్ద తేడా లేకుండా సినిమాను హిట్ చేస్తారు ప్రేక్షకులు పెద్ద స్టార్స్ లేకపోయినా.. ఆ సినిమాకు బ్రహ్మరథం పడతారు. అలా ఈ ఏడాది విడుదలైన సినిమా ఒకటి ‘టూరిస్ట్ ఫ్యామిలీ’. ఈ సినిమా తమిళంతో పాటు తెలుగులోను మంచి ప్రేక్షకాదరణ పొందింది. సింపుల్ స్టోరీతో తెరకెక్కిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్‌గా నిలిచింది. కేవలం రూ.5 కోట్ల బడ్జెట్ పెడితేు ఏకంగా రూ.75 కోట్ల మేర వసూళ్లు వచ్చాయి. ఈ సినిమాతో అభిషన్ జీవింత్ దర్శకుడిగా పరిచయం అయ్యాడు.

అయితే తాజాగా టూరిస్ట్ ఫ్యామిలీ దర్శకుడు అభిషన్‌కు సంబంధించి గుడ్‌న్యూస్ వచ్చేసింది. ఆయన ఈ నెల 31న పెళ్లి పీటలెక్కబోతున్నారు. ఈ సందర్భంగా టూరిస్ట్ ఫ్యామిలీ నిర్మాత మాగేశ్ రాజ్ దర్శకుడికి ఖరీదైన బహుమతి ఇచ్చారు. అభిషన్‌కు బిఎండబ్ల్యూ కారును పెళ్లి కానుకగా అందించారు. ఇక పెళ్లి పీటలెక్కపోతున్న అభిషన్‌కు అభిమానులు శుభాకాంక్షలు తెలుపుతున్నారు.