elexbet güncel girişklasbahisklasbahis girişklasbahis güncel girişlimanbetlimanbet girişlimanbet güncel girişrestbetrestbet girişrestbet güncel girişqueenbetqueenbet girişqueenbet güncel girişrestbetrestbet girişperabetperabet girişelexbetelexbet girişklasbahisklasbahis girişklasbahis güncel girişrestbet girişelexbet girişperabet girişqueenbet girişgalabet girişxmtradingxmtradingvizyonbet girişvizyonbetwinxbet girişwinxbetyakabet girişyakabetkulisbet girişkulisbetteosbet girişteosbetperabet girişbetasus girişteosbet girişgalabet girişrestbet girişvizyonbet girişyakabet girişpadişahbetrealbahiswinxbetkulisbetteosbetgalabetelexbetperabetteosbetvizyonbetbetasusultrabetpadişahbetwinxbetrestbetrealbahisperabetkulisbetrealbahissohobetteosbethilbetperabetbetmarinoenbetsuratbetaresbetyakabetatlasbetxmtradingxmtradinghilbethilbet girişmislibetmislibet girişpuntobahispuntobahis girişgamabetgamabet girişhepsibethepsibet girişcasicostacasicosta girişrekorbetrekorbet girişatlasbetatlasbet girişsuratbetsuratbet girişpiabellacasinohepsibahishepsibahisyouwinyouwintrendbettrendbetroyalbetroyalbetpadişahbetpadişahbetrinabetrinabetkulisbetkulisbetroyalbetroyalbetbetticketbetticketyakabetyakabetatlasbetatlasbet girişhilbethilbet girişsüratbetsüratbet girişrekorbetrekorbet girişmislibet girişpuntobahisgamabetgamabet girişcasicostacasicosta girişhepsibethepsibet girişbahiscasinobahiscasinokulisbetkulisbetyakabetyakabetpadişahbetpadişahbetrinabetrinabetroyalbetroyalbetwbahiswbahisbetlikebetlikebetovisbetovisaresbetaresbet girişaresbetyakabetyakabet girişyakabetyakabet girişsüratbetsüratbet girişsüratbetsüratbet girişatlasbetatlasbet girişatlasbetatlasbet girişteosbetteosbet girişteosbetteosbet girişpadişahbetpadişahbet girişcasibomcasibom girişcasibom güncel girişcasibomcasibom girişcasibom güncel girişsonbahis girişsonbahissonbahis güncelcasibomcasibom girişrekorbetrekorbet girişmislibetmislibet girişhepsibethepsibetsüratbetsüratbetatlasbetatlasbet girişaresbetaresbet girişhilbethilbet girişsohobetsohobet girişyakabetyakabet girişwinxbetwinxbet girişkulisbet girişkulisbetbetmarinobetmarino girişmisliwinmisliwin girişbetnanobetnano girişpadişahbetpadişahbet girişyakabetrealbahisbetovisyouwinbetwonkralbetatlasbetsuratbetaresbetalobetteosbetkralbetkulisbetrinabetmasterbettingyakabetlordbahistrendbetbetkoliklivebahis

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Eros Maç Tv

Hacklink

Hacklink panel

Hacklink

Hacklink

Hacklink Panel

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Buy Hacklink

Hacklink

Hacklink

Holiganbet Giriş

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

หวยออนไลน์

Hacklink

Hacklink satın al

Hacklink Panel

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Eros Maç Tv

Hacklink

Hacklink panel

Hacklink

Hacklink

Hacklink Panel

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Buy Hacklink

Hacklink

Hacklink

Holiganbet Giriş

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

หวยออนไลน์

Hacklink

Hacklink satın al

Hacklink Panel

casinolevant

casinolevant

bets10

jojobet

piabellacasino giriş

bets10

betosfer

cratosroyalbet

mavibet

galabet

sakarya escort

Vaycasino

cratosroyalbet

holiganbet

betgaranti giriş

betgaranti

betgaranti giriş

casinolevant

casinolevant

bahislion

aresbet

cratosroyalbet

artemisbet

holiganbet giriş

kalebet

konya escort

casinowon

deneme bonusu

ultrabet

kingroyal

xnxx

porn

madridbet

dinamobet

betebet

meritking

betpas

hit botu

grandpashabet

jojobet

galabet

kralbet

Pusulabet

Pusulabet Giriş

milosbet

cratosroyalbet

Streameast

galabet

cratosroyalbet

betcio

dinamobet giriş

ultrabet

bahisfair

grandpashabet

matbet

marsbahis

holiganbet

kingroyal

meritking

madridbet

vdcasino

jojobet

meritking

Jojobet giriş

padişahbet

vegabet

tlcasino

jojobet giriş

bets10

bahislion

jojobet

sonbahis

holiganbet

jasminbet giriş

ikimisli

grandpashabet

betosfer

hiltonbet

kulisbet

yakabet

marsbahis

betsat

pusulabet

jojobet

holiganbet

pusulabet

teosbet

jojobet

casibom

marsbahis

kingroyal

livebahis

betnano

matbet giriş

jojobet giriş

ప్రేమపెళ్లి… భర్తను హత్య చేసిన భార్య

అమరావతి: ప్రేమపెళ్లి చేసుకుంది, వేధింపులు భరించలేక భర్తను భార్య చంపేసింది. ఈ సంఘటన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం గుంటూరు జిల్లా పట్టాభిపురంలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… పట్టాభిపురంలోని నేతాజీ నగర్‌లో షేక్ ఖాజా అనే వ్యక్తి ఫైనాన్స్ వ్యాపారం చేస్తూ జీవనం సాగిస్తున్నాడు. 17 సంవత్సరాల క్రితం పక్కింట్లో హజారాను ప్రేమించి వివాహం చేసుకున్నాడు. ఈ దంపతులుకు కూమారుడు, కూతురు ఉంది. హజారా బ్యూటీ పార్లర్ నిర్వహిస్తోంది. గత కొన్ని రోజుల నుంచి డబ్బుల విషయంలో దంపతులు గొడవలు జరుగుతున్నాయి. జూన్ 19న భర్త ఫుల్ గా తాగి ఇంటికొచ్చాడు. సంపాదనంతా ఆగం చేస్తున్నావని భార్యతో గొడవకు దిగాడు. ఘర్షణ తారాస్థాయికి చేరుకోవడంతో భార్య మెడకు చున్నీతో బిగించి ఊపిరాడకుండా చేశాడు. భర్త నుంచి తప్పించుకొని అక్కడి నుంచి వెళ్లిపోయింది. భర్త గాఢ నిద్రలోనికి జారుకున్న ముఖంపై దిండు పెట్టి గట్టిగా ఒత్తిపట్టుకుంది. ఊపిరాడక అతడు కళ్లు తేలేశాడు. ఉదయం తన భర్త లేవడం లేదని స్థానిక ఆర్‌ఎంపి వైద్యుడికి సమాచారం ఇచ్చింది.  అప్పటికే భర్త చనిపోయాడని పరీక్షించిన ఆర్‌ఎంపి వైద్యులు తెలిపాడు. స్థానికుల సమాచారం మేరకు పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. పోస్టుమార్టమ్ రిపోర్టులో ఊపిరాడక చనిపోయాడని తేలడంతో భార్యను పోలీసులు అదుపులోకి తీసుకొని ప్రశ్నించగా తానే హత్య చేశానని ఒప్పుకుంది. వెంటనే ఆమెను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. 

బ్రెజిల్‌లో భీకర కాల్పులు: 64 మంది మృతి

రియోడిజనీరో: బ్రెజిల్‌లో మాదకద్రవ్యాల గ్రూప్, భద్రతా బలగాలు మద్య జరిగిన ఎదురుకాల్పుల్లో 64 మంది మృతి చెందారు. ఈ కాల్పుల్లో నలుగురు భద్రతా అధికారులు ఉన్నట్టు వెల్లడించారు. బ్రెజిల్‌లోని రియో డి జనీరోలో రెడ్ కమాండ్‌కు చెందిన మాదకద్రవ్యాల గ్రూపు అత్యంత శక్తి వంతంగా పని చేస్తోంది. గత కొన్ని సంవత్సరాల నుంచి ఆ గ్రూప్‌ను అంతం చేయాలని ప్రభుత్వం ప్రణాళిక రచిస్తోంది. 2500 మంది సాయుధ బలగాలతో రెడ్ కమాండ్ గ్రూపును పట్టుకోవాలని ముమ్మరంగా ప్రయత్నాలు కొనసాగుతున్నాయి. మాదక ద్రవ్యాల గ్రూపు డ్రోన్లతో సాయుధ దళాలపై దాడులకు పాల్పడింది. రెడ్ కమాండ్ గ్రూపు సభ్యులు ఎదురు కాల్పులు జరపడంతో నలుగురు అధికారులు మృతి చెందారు. ఎదురుల్లో కాల్పుల్లో 60 మంది రెడ్ కమాండ్ చెందిన సభ్యులు హతమయ్యారు. ప్రస్తుతం 81 మంది అనుమానితులరు అదుపులోకి తీసకోవడంతో పాటు 75 రైఫిల్స్, భారీ మొత్తంలో మాదక ద్రవ్యాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. 46 పాఠశాలలను  మూసివేశామని అధికారులు వెల్లడించారు.

ప్రైవేటు వీడియోల కోసం ప్రియుడ్ని చంపి… దృశ్యం సినిమా చూపించారు

ఢిల్లీ: ప్రైవేటు వీడియోలు తొలగించకపోవడంతో తన సహజీవనం చేస్తున్న ప్రియుడిని మరో ఇద్దరు స్నేహితులతో కలిసి హత్య చేసింది. అనంతరం హార్డ్‌డిస్క్‌తో పారిపోయింది. ఈ సంఘటన దేశ రాజధాని ఢిల్లీలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… ఢిల్లీలోని తిమార్‌పూర్‌లో రామ్‌కేశ్ మీనా(32) అనే యువకుడు సివిల్స ప్రిపేర్ అవుతున్నాడు. తిమార్‌పూర్ ఓ ప్లాట్‌లో పేలుడు సంభవించడంతో రామ్‌కేశ్ మృతి చెందాడు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాన్ని శవ పరీక్ష నిమిత్తం స్థానిక ఆస్పత్రికి తరలించారు. శవ పరీక్ష అగ్ని ప్రమాదంలో చనిపోయినట్టు తేలింది. స్థానిక సిసి కెమెరాలను పోలీసులు పరిశీలించారు. ఇద్దరు వ్యక్తులు ముసుగులు ధరించి ప్లాట్‌లోని వెళ్లినట్టు గుర్తించారు. కాసేపటి తరువాత యువతితో ఇద్దరు ముసుగు వ్యక్తులు కూడా బయటకు వచ్చినట్టు గుర్తించారు. యువతి అమృతా చౌహాన్(21) గుర్తించారు. అనంతరం ఆమెను అదుపులోకి తీసుకొని పోలీసులు తనదైన శైలిలో ప్రశ్నించడంతో నిజాలు బయటకు వచ్చాయి. అమృతా చౌహాన్(21), రామ్‌కేశ్‌తో సహజీవనం చేస్తోంది. ప్రైవేటు వీడియోలన రికార్డు చేసి ల్యాప్‌ట్యాప్‌లో రామ్‌కేశ్ భద్రపరుచుకున్నాడు.

ఈ వీడియోలను డిలీట్ చేయాలని పలుమార్లు రామ్‌కేశ్‌ను కోరింది. అతడు చేయకపోవడంతో ప్రియుడ్ని చంపాలని నిర్ణయం తీసుకుంది. మాజీ ప్రియుడు అమృత, మరో స్నేహితుడు సందీప్‌తో కలిసి హత్య ప్రణాళిక రచించింది. అక్టోబర్ 5న రామ్‌కేశ్ ప్లాట్‌కు సుమిత్, సందీప్ చేరుకొని తలపై బలంగా కొట్టారు. అతడిపై నూనె, నెయ్యి, వైన్ పోశారు. వంటింట్లోనే గ్యాస్ సిలిండర్‌నో నాబ్ ఓపెన్ చేసి రామ్‌కేళ్ తల దగ్గర పెట్టారు. గ్యాస్ రూమ్ అంత వ్యాపించన తరువాత లైటర్‌ను వెలిగించా అక్కడి వెళ్లిపోయారు. వాళ్లు వెళ్లిన తరువాత గ్యాస్ సిలిండర్ పేలడంతో అగ్ని ప్రమాదంలో చనిపోయాడని శవ పరీక్షలో తేలింది. అమృత ఫోరెన్సిక్ స్టూడెంట్ కావడంతో తన తెలివితేటలను ఉపయోగించి తప్పించుకోవాలని చూసింది. సుమిత్ వంట గ్యాస్ డిస్ట్రిబ్యూషన్‌లో పని చేస్తుండడంతో అంత ఎంతసేపు పేలుతుంది అనే దానిపై అతనికి అవగాహన ఉంది. సిసిటివి ముగ్గురు నిందితులను పట్టించింది. ముగ్గురిని అరెస్టు చేసి రిమాండ్ తరలించారు. హార్డ్‌డిస్క్‌లో 15 మంది ప్రైవేటు వీడియోలు ఉన్నాయని పోలీసులు గుర్తించారు. మహిళల అనుమతి లేకుండా వీడియోలు తీయడంతో హార్డ్‌డిస్క్‌లో స్టోర్ చేసే అలవాటే అతడి ప్రాణం తీసింది. 

మొంథా తుఫాన్ బీభ‌త్సం…. వాగులో కొట్టుకపోయిన కారు

అమరావతి: మొంథా తుఫాన్ బీభ‌త్సం సృష్టిస్తోంది.  ఒంగోలు దగ్గరలో యరజర్ల – వెంగముక్కల పాలెం మధ్య వాగులో కారు కొట్టుకుపోయింది. స్థానికులు డ్రైవర్ ను కిందకు దిగాలని సూచించారు. కానీ అతడు వినకపోవడంతో వరదలో కారు కొట్టుకపోయింది. అంతర్వేదిపాలెం వద్ద మొంథా తుఫాన్‌ తీరాన్ని తాకింది. మచిలీపట్నానికి 20 కిలోమీటర్ల దూరంలో తుపాను కేంద్రీకృతమైంది. అంతర్వేది వద్ద అలలు భారీగా ఎగిసిపడుతున్నాయి. లైట్‌హౌస్‌ కట్టడాలను సముద్రపు అలలు తాకుతున్నాయి.  తుపాను ప్రభావంతో కాకినాడ తీరంలో సముద్ర కెరటాలు ఎగిసిపడుతున్నాయి. యానాంలోని కనకలపేట, గెస్ట్‌హౌస్, పాతకోర్టు భవనం, ఎస్‌ఆర్‌కే కళాశాల వద్ద చెట్లు కూలాయి. అయితే సిబ్బంది ఎప్పటికప్పుడు నేలకూలిన చెట్లను తొలగిస్తున్నారు. సహాయ కార్యక్రమాల్లో అగ్నిమాపక, విద్యుత్, ఎన్‌డీఆర్‌ఎఫ్ సిబ్బంది పాల్గొన్నారు.

ఉభయగోదావరి జిల్లాల్లో గాలుల తీవ్రత కొనసాగుతోంది. తీవ్ర గాలులకు పలుచోట్ల విద్యుత్ స్తంభాలు, చెట్లు నేలకూలాయి. పలు ప్రాంతాల్లో విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది. కృష్ణా జిల్లాలోనూ గాలుల తీవ్రత కొనసాగుతోంది. కృష్ణా జిల్లా దివిసీమలో భారీ వృక్షాలు నేలకూలాయి. తీవ్ర గాలులకు వరి, అరటి, బొప్పాయి పంటలు నెలకొరిగాయి. విశాఖలో కొన్నిచోట్ల కొండచరియలు విరిగిపడే అవకాశం ఉందని కలెక్టర్ కలెక్టర్ హరేందిర ప్రసాద్ హెచ్చరించారు. బాపట్ల జిల్లాలోని వాడరేవులో సముద్రం ఉద్ధృతంగా మారి రాకాసి అలలు ఎగిసిపడుతున్నాయి. అలల తాకిడికి కొంత భాగం కోతకు గురై సముద్రం ముందుకువచ్చింది. తుపాను ప్రభావంపై ఇప్పటి వరకు 3.6 కోట్ల మందికి మొబైల్ ఫోన్ల ద్వారా హెచ్చరికలు జారీ చేశారు. తుపాను ప్రభావంతో శ్రీకాకుళం నుంచి నెల్లూరు వరకు అతిభారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈ క్రమంలో ప్రజలంతా బయటికి రాకుండా ఇళ్లలోనే ఉండాలని సూచించారు. తుపాను ప్రభావం నేపథ్యంలో ప్రభుత్వం అప్రమత్తమైంది. ప్రజలు సముద్ర తీర ప్రాంతాలకు, లోతట్టు ప్రాంతాలకు వెళ్లవద్దని సూచించింది. 

ముంచెత్తిన మొంథా

మన తెలంగాణ / అమరావతి : ఆంధ్రప్రదేశ్‌లో మొంథా తుపాను తీరాన్ని తాకింది. కాకినాడ- మచిలీపట్నం మధ్య ఇది తీరం తాకింది. మచిలీపట్నానికి 20 కిలోమీటర్ల దూరంలో తుపాను కేంద్రీకృతమైంది. అంతర్వేదిపాలెంలో మొంథా తుపాను రాత్రి 8గంటల సమయంలో తీరం తా కింది. భీకరంగా దూసుకువస్తున్న తుపాను విశా ఖ, ఉమ్మడి ఉభయగోదావరి, కృష్ణా, గుంటూరు, ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లో భారీగా ప్రభావం చూపనున్నట్లు వాతావరణ శాఖ స్పష్టం చేసింది. రాష్ట్ర వ్యాప్తంగా 403 మండలాలపై తుపాను ప్రభావం ఉండనుందని, అత్యవసర పరిస్థితి ఎదుర్కొనేలా మండలాల వారీగా 488 కంట్రోల్ రూమ్‌లను ఏర్పాటు చేశారు. మొత్తం 1204 పునరావాస కేంద్రాలను సిద్ధం చేసి 75,802 మందిని అక్కడికి తరలించింది. 219కి పైగా మెడికల్ క్యాంపులను వివిధ ప్రాంతాల్లో ఏర్పాటు చేసింది. అత్యవసర సమాచార వ్యవస్థ కోసం 81 వైర్‌లెస్ టవర్లు, 21కి పైగా భారీ సైజు ఆస్కా ల్యాంపులను సిద్ధం చేసింది. 1147 జేసీబీలు, ప్రోక్లెయిన్లు, క్రేన్లుతోపాటు 321 డ్రోన్లను సర్కారు అందుబాటులో ఉంచింది.

కూలిన చెట్లు తొలగించేందుకు 1040 భారీ వుడ్ కట్టింగ్ మెషీన్స్ సిద్ధం చేసింది. తుపాను ప్రభావంపై ఇప్పటి వరకు 3.6 కోట్ల మందికి మొబైల్ ఫోన్ల ద్వారా హెచ్చరికలు జారీ చేశారు. తుపాను ప్రభావంతో శ్రీకాకుళం నుంచి నెల్లూరు వరకు అతిభారీ వర్షాలు కురుస్తాయని అలానే మరి కొన్నిచోట్ల అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపారు. ఈ క్రమంలో ప్రజలంతా బయటికి రాకుండా ఇళ్లలోనే ఉండాలని సూచించారు. తీరాన్ని తాకిన తర్వాత క్రమంగా బలహీనపడి బుధవారానికి తుపానుగా మారుతుందని స్టెల్లా వివరించారు. తుపాను ప్రభావం నేపథ్యంలో ప్రభుత్వం అప్రమత్తమైంది. ప్రజలు సముద్ర తీర ప్రాంతాలకు, లోతట్టు ప్రాంతాలకు వెళ్లవద్దని సూచించింది. తుపాను ప్రభావం ఉన్న జిల్లాల్లో రాత్రి 8.30 గంటల తర్వాత వాహనాల రాకపోకలను నిలిపివేసింది. కోస్తాంధ్ర తీరాన్ని మొంథా తుపాను సమీపిస్తుండటంతో ప్రభుత్వం అప్రమతమైంది. తీవ్ర తుపాను కారణంగా కోస్తాంధ్రలోని విశాఖ, ఉమ్మడి ఉభయగోదావరి, కృష్ణా, గుంటూరు, ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లో ప్రభావం చూపనున్నట్లు వాతావరణ శాఖ స్పష్టం చేసింది.

18 విమానాలు, పలు రైళ్లు రద్దు

మొంథా తుపాను ప్రభావం నేపథ్యంలో శంషాబాద్ నుంచి ఆంధ్రప్రదేశ్‌కు వెళ్లాల్సిన 18 విమాన సర్వీసులు రద్దయ్యాయి. వాతావరణం అనుకూలించని కారణంగా హైదరాబాద్ నుంచి విజయవాడ, విశాఖపట్టణం, రాజమహేంద్రవరానికి వెళ్లాల్సిన విమానాలను రద్దు చేసినట్లు అధికారులు తెలిపారు. విజయవాడ, విశాఖ, రాజమహేంద్రవంర నుంచి శంషాబాద్ రావాల్సిన 17 విమాన సర్వీసులను కూడా రద్దు చేసినట్లు పేర్కొన్నారు. రద్దయిన వాటిలో విశాఖపట్టణం నుంచి 9, రాజమహేంద్రవరం నుంచి 5, విజయవాడ నుంచి 5 విమానాలు ఉన్నాయి. మొంథా తుపాను నేపథ్యంలో దక్షిణ మధ్య రైల్వే అప్రమత్తమైంది. మొంథా తుపాను ప్రభావం నేపథ్యంలో ఏపీ లోని కోస్తా ప్రాంత జిల్లాలకు వెళ్లే పలు రైళ్లను రైల్వేశాఖ రద్దు చేసింది. 107 రైళ్లను రద్దు చేసింది. మంగళవారం 70, బుధవారం 36, గురువారం ఒక రైలును రద్దు చేసినట్లు వెల్లడించింది. ప్రయాణికుల సౌకర్యార్థం హెల్ప్‌డెస్క్‌లు, రైల్ నిలయంలో కంట్రోల్ రూమ్, వార్ రూమ్ ఏర్పాటు చేశామని అన్నారు.

6 రైళ్లు దారి మళ్లింపు, 18 రైళ్ల సమయాల్లో మార్పులు

హైదరాబాద్, చెన్నై, భువనేశ్వర్, బెంగళూరు, విజయవాడ, విశాఖపట్టణం, రాజమహేంద్రవరం, కాకినాడ, గుంటూరు, తెనాలి, రేపల్లె, మార్కాపురం, మచిలీపట్నం, నిడదవోలు, నర్సాపురం, భీమవరం, ఒంగోలు, మాచర్ల నుంచి బయల్దేరే పలు రైళ్లు రద్దు అయ్యాయి. 6 రైళ్లను దారి మళ్లించినట్లు 18 రైళ్ల సమయాల్లో మార్పులు చేసినట్లు అధికారులు వివరించారు. రద్దైన రైళ్ల వివరాలను రైల్వేశాఖ అధికారిక వెబ్‌సైట్‌లో పొందుపరిచింది. రైళ్ల రద్దు సమాచారాన్ని ప్రయాణికులకు పంపింది. ఆయా ప్రయాణికులకు టికెట్ మొత్తం తిరిగి చెల్లించనుంది. మరోవైపు ఏపీలోని విజయవాడ డివిజన్‌లోని ప్రధాన రైల్వే స్టేషన్లలో హెల్ప్ డెస్క్‌లను రైల్వేశాఖ ఏర్పాటు చేసింది.

ఎగిసిపడుతున్న రాకాసి అలలు

తుపాను ప్రభావంతో కాకినాడ తీరంలో సముద్ర కెరటాలు ఎగిసిపడుతున్నాయి. యానాంలోని కనకలపేట, గెస్ట్‌హౌస్, పాతకోర్టు భవనం, ఎస్‌ఆర్‌కే కళాశాల వద్ద చెట్లు కూలాయి. అయితే సిబ్బంది ఎప్పటికప్పుడు నేలకూలిన చెట్లను తొలగిస్తున్నారు. సహాయ కార్యక్రమాల్లో అగ్నిమాపక, విద్యుత్, ఎన్‌డీఆర్‌ఎఫ్ సిబ్బంది పాల్గొన్నారు. భయగోదావరి జిల్లాల్లో గాలుల తీవ్రత కొనసాగుతోంది. తుపాను తీరానికి చేరువయ్యే కొద్దీ ఈ గాలుల ఉద్ధృతి మరింత పెరిగే అవకాశం ఉంది. తీవ్ర గాలులకు పలుచోట్ల విద్యుత్ స్తంభాలు, చెట్లు నేలకూలాయి. పలు ప్రాంతాల్లో విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది. కృష్ణా జిల్లాలోనూ గాలుల తీవ్రత కొనసాగుతోంది. కృష్ణా జిల్లా దివిసీమలో భారీ వృక్షాలు నేలకూలాయి. తీవ్ర గాలులకు వరి, అరటి, బొప్పాయి పంటలు నెలకొరిగాయి. విశాఖలో కొన్నిచోట్ల కొండచరియలు విరిగిపడే అవకాశం ఉందని కలెక్టర్ కలెక్టర్ హరేందిర ప్రసాద్ హెచ్చరించారు. బాపట్ల జిల్లాలోని వాడరేవులో సముద్రం ఉద్ధృతంగా మారి రాకాసి అలలు ఎగిసిపడుతున్నాయి. అలల తాకిడికి కొంత భాగం కోతకు గురై సముద్రం ముందుకువచ్చింది.

బస్ సర్వీసులు రద్దు

నిత్యం వేలాది మంది ప్రయాణికులతో కిటకిటలాడే విజయవాడ పండిట్ నెహ్రు బస్ స్టాండ్. ఒక్కసారిగా ప్రయాణికులు లేక వెలవెలబోయింది. మెుంథా తుపాన్ ప్రభావంతో ప్రయాణికుల సంఖ్య గణనీయంగా తగ్గింది. సాధారణ రోజులతో పోలిస్తే నేడు టికెట్ల బుకింగ్స్ సగానికి సగం తగ్గాయని ఆర్టీసీ అధికారులు తెలిపారు.

రాష్ట్రానికి ముప్పు

మన తెలంగాణ/హైదరాబాద్ : బంగాళాఖాతంలో ఏర్పడి అల్పపీడనం తీవ్ర వాయుగుండంగా, మొంథా తుఫాన్‌గా మారడంతో రాష్ట్రంలో బుధ, గురువారాల్లో పలు జిల్లాల్లో భారీ నుంచి అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. పలు జిల్లాల్లో 5 సె.మీ నుంచి 20 సెం.మీ వరకు వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం హెచ్చరించింది. ఈ క్రమంలో బుధవారం రాష్ట్రంలో ఆదిలాబాద్, మంచిర్యాల, నిర్మల్, జగిత్యాల, కరీంనగర్, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, మహబూబాబాద్, వరంగల్ జిల్లాల్లో అక్కడక్కడ భారీ నుంచి అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంటుందని,

గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీస్తాయని ఆరెంజ్ అలర్ట్ ఇచ్చింది. దీంతో పాటు రాష్ట్రంలోని కొమరంభీం ఆసిఫాబాద్, నిజామాబాద్, రాజన్న సిరిసిల్ల, హన్మకొండ, జనగాం, సిద్దిపేట, యాదాద్రి భువనగిరి జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని, గంటలకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీస్తాయని ఎల్లో హెచ్చరిలు జారీ చేసింది. కాగా, గడిచిన 24 గంటల్లో ఆసిఫాబాద్, సంగారెడ్డి, మెదక్, మంచిర్యాల, రంగారెడ్డి, యాదాద్రి భువనగిరి, నల్గొండతో పాటు పలు చోట్ల మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిశాయి. అత్యధికంగా యాదాద్రి జిల్లా చౌటుప్పల్‌లో 6.6 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైందని వాతావరణ శాఖ నివేదిక వెల్లడించింది.

ఎన్డీఆర్‌ఎఫ్ బృందాలను సిద్దం చేశాం : బండి సంజయ్

ఉమ్మడి కరీంనగర్ బ్యూరో : మొంథా తుఫాన్ నేపథ్యంలో అన్ని రకాల సహాయ సహకారాలు అందించేందుకు కేంద్ర ప్రభుత్వం సిద్దంగా ఉందని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ తెలిపారు. రాష్ట్రంలో పెద్దపల్లి, ములుగు, భూపాలపల్లి జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉండటంతో అధికారులు అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు. ఇప్పటికే ఎన్డీఆర్‌ఎఫ్ బృందాలను సిద్దం చేశామని చెప్పారు. ఆంధ్రప్రదేశ్‌లో 19 జిల్లాలు భారీ వర్ష ప్రభావం ఉన్నందున అవసరమయిన ఎన్డీఆర్‌ఎఫ్ బృందాలు ఇప్పటికే పంపించామని పేర్కొన్నారు. తుఫాను ఎదుర్కోవడానికి అధికారులు ముందస్తు చర్యలు తీసుకోవాలని మంత్రి ఆదేశించారు. 

సుందిళ్లకు తుమ్మిడిహట్టి నీళ్లు

మన తెలంగాణ/హైదరాబాద్ : సుందిళ్ల, అన్నారం, మేడిగడ్డ బ్యారేజీల మరమ్మతులకు సంబంధిత ఏజెన్సీలే బాధ్యత వహించేలా చూడాలని, వాటి మరమ్మత్తుల కో సం అవసరమైన ప్రణాళికలు సిద్ధం చే యాలని అధికారులను సిఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. మంగళవారం నీటిపారుద ల శాఖపై సిఎం రేవంత్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. ఈసమీక్షలో మంత్రి ఉత్తమ్, సిఎం ప్రిన్సిపల్ సెక్రటరీ శేషాద్రి, సెక్రట రీ మాణిక్‌రాజ్, నీటిపారుదలశాఖ ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భం గా ఇటీవల సిఎం రేవంత్ రెడ్డికి కేంద్ర మంత్రి సీఆర్ పాటిల్ పంపిన లేఖపై ఉన్నతాధికారులతో సిఎం సమీక్షించారు. ఈ లేఖలో కేంద్రమంత్రి ప్రస్తావించిన అంశాలను అధికారులకు సిఎం రేవంత్ రెడ్డి వివరించారు. వాటిపై ఏ విధంగా ముందుకెళ్లాలన్న అంశంపై అధికారులకు పలు సూచనలు చేశారు. ఈ లేఖలో పేర్కొన్న ప్రాజెక్టులకు సంబంధించి విశ్లేషణలు చేసి పూర్తిస్థాయి నివేదికలను త యారు చేయాలని అధికారులను సిఎం రేవంత్‌రెడ్డి ఆదేశించారు. ‘

అలాగే రాష్ట్రంలోని అన్ని డ్యామ్‌లపై స్టేటస్ రిపోర్ట్ త యారు చేయాలని సిఎం రేవంత్‌రెడ్డి అధికారులను సూచించారు. ప్రాజెక్టుల వారీ గా పూర్తిస్థాయి నివేదికల ఆధారంగా త దుపరి తీసుకోవాల్సిన చర్యలపై నవంబర్ రెండో వారంలో మరోసారి సమీక్ష సమావేశం నిర్వహించాలని సిఎం నిర్ణయించా రు. ఈ సమీక్షలో తుమ్మిడిహట్టి వద్ద చేపట్టాల్సిన ప్రాజెక్టుపై సిఎం చర్చించారు. తమ్మిడిహట్టి నుంచి సుందిళ్ల వరకు 80 టిఎంసీల నీటిని తరలించేందుకు అవసరమైన ప్రణాళికలు సిద్ధం చేయాలన్నారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు సాగు నీరు, త్రాగునీరు అందించేందుకు ప్రణాళికలు రూపొందించాలని, దీనికోసం పాత పనులను ఉపయోగించుకుంటూ ముందుకు వెళ్లేందుకు అంచనాలను తయారు చేయాలని సిఎం రేవంత్‌రెడ్డి సూచించారు. సుందిళ్లను రిపేర్ చేసి వినియోగంలోకి తీసుకొచ్చి శ్రీపాద ఎల్లంపల్లికి నీటిని తెచ్చేందుకు అవసరమైన ప్రణాళికలు, అంచనాలు సిద్ధం చేయాలని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఆదేశించారు.

కేంద్ర ఉద్యోగులకు శుభవార్త

న్యూఢిల్లీ : కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు మోడీ సర్కారు గుడ్ న్యూస్ చెప్పింది. కోటి పదిహేను లక్షల మంది కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పింఛనుదారుల జీతాలు, పింఛన్లు పెంచేందుకు వీలుగా 8 వ వేతనకమిషన్‌కు కేంద్ర కేబినెట్ మంగళవారం ఆమోదం తెలిపింది. సుప్రీం కోర్టు విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ రంజన దేశాయ్ ఈ పే కమిషన్‌కు ఛైర్‌పర్సన్‌గా వ్యవహరించనున్నారు. ప్రస్తుత 7 వ వేతన సవరణ సంఘం కాలపరిమితి 2026 తో ముగుస్తుంది. ఈ నేపథ్యంలో ఆ తర్వాత కొత్త వేతన సవరణ అమలు చేయడానికి వీలుగా 8 వ పే కమిషన్‌ను ఏర్పాటు చేయనున్నట్టు ఈ ఏడాది జనవరిలో కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. దీనిపై పలువురు కేంద్ర మంత్రులు,

మంత్రిత్వ విభాగాల సిబ్బందితో విస్తృత స్థాయిలో సంప్రదింపులు జరిపింది. అనంతరం కమిషన్‌ను ఏర్పాటు చేసింది. ఈ కమిషన్‌లో ఛైర్‌పర్సన్, ఇద్దరు సభ్యులు ఉండనున్నారు. ఈ సంఘం 18 నెలల్లో సిఫార్సులు ఇవ్వనుందని కేంద్రం ఓ ప్రకటనలో వెల్లడించింది. దేశంలో సుమారు 50 లక్షల మంది కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు , 65 లక్షల మంది పింఛనుదారుల వేతనాలు, భత్యాలు ఎంత ఉండాలో నిర్ణయించడంలో వేతన సంఘం కీలక పాత్ర పోషించనుంది. ప్రస్తుత ఆర్థిక పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని ప్రస్తుతమున్న జీతాలు, పింఛన్లను ఎంతమేర పెంచాలో ప్రభుత్వానికి సిఫార్సు చేస్తుంది. ఈ నివేదిక ఆధారంగా కేంద్ర ప్రభుత్వం వేతన సవరణ చేపడుతుంది.

యూరియాయేతర ఎరువులపై సబ్సిడీ పెంపు

ప్రస్తుత 202526 రబీ సీజన్‌కు సంబంధించి కేంద్ర ప్రభుత్వం మంగళవారం యూరియాయేతర సబ్సిడీని రూ. 37,952 కోట్ల వరకు పెంచింది. ఫాస్ఫరస్ (పి), సల్ఫర్ (ఎస్) ఎరువులపై ఈ సబ్సిడీ వర్తిస్తుంది. వ్యవసాయ సమాజానికి ఇది పెద్ద ఊరట. అయితే నైట్రొజన్ (ఎన్), పొటాష్ (కె) సబ్సిడీల్లో ఎలాంటి మార్పులేదు. ఈ ధరలు 2025 అక్టోబర్ 1 నుంచి 2026 మార్చి 31 వరకు అమలులో ఉంటాయి. ప్రధాని నరేంద్రమోడీ నేతృత్వంలో జరిగిన కేబినెట్ సమావేశం ఈ నిర్ణయాలు తీసుకుంది. 2025 ఖరీఫ్ సీజన్‌లో ఫాస్ఫేట్ కిలో ఒక్కింటికి రూ. 43.60 వరకు ఉండగా, ఈ రబీ సీజన్‌లో రూ.47.96 వరకు సబ్సిడీ పెరిగింది. అదే విధంగా ఖరీఫ్‌లో సల్ఫర్‌కు కిలో రూ. 1.77 వంతున సబ్సిడీ ఉండగా, ఇప్పుడు రబీలో రూ. 2.87 వంతున పెరిగింది. నైట్రొజన్, పొటాష్ సబ్సిడీల్లో ఎలాంటి మార్పు లేదు.

అవి క్రమంగా కిలోకు రూ. 43.02, రూ.2.38 వంతున కొనసాగుతున్నాయి. 2024 రబీ సీజన్ కన్నా 2025 రబీ సీజన్‌లోసబ్సిడీ ఆమోదం రూ. 14,000 కోట్ల వరకు ఎక్కువని మంత్రి అశ్వినీ వైష్ణవ్ విలేకరులకు వెల్లడించారు. ఎంఆర్‌పి పెంచకుండా రైతులకు డై అమోనియం ఫాస్ఫేట్ (డిఎపి), ట్రిపిల్ సూపర్ ఫాస్ఫేట్ (టిఎస్‌పి) అందుబాటులో ఉంచేందుకు ప్రభుత్వం స్పెషల్ ప్యాకేజీ కల్పించిందన్నారు. గతం కన్నా ఫాస్ఫరస్, సల్ఫర్ ధరలు 10 శాతం పెరిగాయన్నారు. డిఎపి, టిఎస్‌పి ఎక్కువగా వినియోగమయ్యే ఎరువులని, అందువల్ల సబ్సిడీ రేటు పెంచడం వల్ల రబీ సీజన్‌లో రైతులకు ప్రయోజనం కలుగుతుందని చెప్పారు. ఈ ఎరువుల ధరలు రిటైల్‌గా పెరగకుండా ప్రభుత్వం భారం వహిస్తుందని తెలిపారు. 

సినీకార్మికులకు సంక్షేమ నిధి

మనతెలంగాణ/హైదరాబాద్ : సినీ కార్మికుల సంక్షేమానికి వెల్ఫేర్ ఫండ్‌ను ఏర్పాటు చేస్తామని, రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఆ సంక్షేమ నిధికి రూ.10 కోట్లను అందిస్తామని సిఎం రేవంత్‌రెడ్డి పేర్కొన్నారు. సినిమా ద్వారా వచ్చే ఆదాయంలో కార్మికులకు 20 శాతం వాటా ఇవ్వాలని, భవిష్యత్‌లో ఎంత పెద్దవారైనా అదనంగా టికెట్ల ధరలు పెంచాలనుకుంటే అందులో 20 శాతం కార్మికుల వెల్ఫేర్ ఫండ్‌కు అందిస్తేనే జీఓను జారీ చేస్తామని దానికోసం నిబంధనలు సడలిస్తామని సిఎం రేవంత్‌రెడ్డి తెలిపారు. మంగళవారం సినీ కార్మిక సంఘాల ఆధ్వర్యంలో ఏర్పా టు చేసిన అభినందన సభ కార్యక్రమంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడుతూ, కార్మికసంఘాల అసోసియేషన్ భవన్ నిర్మాణానికి ఆర్థిక సాయం అందిచేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు.

భారత్ ఫ్యూచర్ సిటీలో సినీ ఫైటర్స్ శిక్షణ కోసం స్థలం కేటాయిస్తామని సిఎం రేవంత్‌రెడ్డి హామీనిచ్చారు. కర్ణుడు ప్రాణం పోయి నా మిత్ర ధర్మం వదలలేదని, అలాగే మీకు అండగా నిలబడాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని, మిమ్మల్ని ఆదుకునే బాధ్యత ప్రభుత్వం తీసుకుంటుందని సిఎం రేవంత్‌రెడ్డి తెలిపారు. నవంబర్ చివరి వారంలో సినీ కార్మికుల సమస్యలపై మరోసారి సమావేశమవుతామని, డిసెంబర్ 09వ తేదీన ప్రభుత్వం తరపున కార్మికులకు ఏం చేస్తామన్న నిర్ణయాలను వెల్లడిస్తామని ఆయన పేర్కొన్నారు. కార్మికుల సంక్షేమం కోసం ఒక ప్రణాళికతో ముందుకు వెళతామని ఆలోచనలో చిత్తశుద్ధి ఉంటే ప్రకృతి కూడా సహకరిస్తుందని ఆయన అన్నారు.

ప్రభుత్వానికి, సినీ పరిశ్రమకు మధ్య వారధిగా ఉంటా

తెలుగు సినీ పరిశ్రమను హైదరాబాద్ కు తరలించేందుకు ఆనాటి ముఖ్యమంత్రి మర్రి చెన్నారెడ్డి తీవ్రంగా కృషి చేశారని, అన్న ఎన్టీఆర్, నాగేశ్వర్‌రావు, కృష్ణ లాంటి వాళ్లు హైదరాబాద్‌కు సినీ పరిశ్రమ రావడానికి ప్రోత్సాహాం అందించారని సిఎం రేవంత్‌రెడ్డి తెలిపారు. ఆనాడు డాక్టర్ ప్రభాకర్ రెడ్డి సినీ కార్మికుల కోసం మణికొండలో తన 10 ఎకరాల సొంత స్థలాన్ని ఇచ్చారని, సినీ కార్మికుల కోసం చిత్రపురి కాలనీ ఏర్పాటుకు ఎంతో కృషి చేశారని ఆయన పేర్కొన్నారు. చిత్ర పరిశ్రమలో కళాకారులు ఎంతో కష్టపడి పనిచేస్తున్నారని, రాత్రి పగలు తేడా లేకుండా పనిచేస్తున్న మీ శ్రమ, కష్టం తనకు తెలుసనీ, మీ సమస్యలు తెలుసుకునేందుకే మిత్రుడు దిల్ రాజుకు ఫిల్మ్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ చైర్మన్‌గా బాధ్యతలు అప్పగించానని ఆయన తెలిపారు. ప్రభుత్వానికి, సినీ పరిశ్రమకు మధ్య వారధిగా ఉంటారని దిల్ రాజుకు ఆ బాధ్యతలు అప్పగించామని, నిలిపివేసిన నంది అవార్డుల స్థానంలో ప్రజా యుద్ధ నౌక గద్దర్ అవార్డులను అందిస్తున్నామని సిఎం రేవంత్‌రెడ్డి తెలిపారు.

కార్మికుల పిల్లలకు ఉన్నతమైన చదువు

తెలుగు సినిమాను ఆస్కార్ స్థాయికి తీసుకెళ్లడం వెనుక సినీ కార్మికుల కష్టం ఉందని, హైదరాబాద్ ప్రపంచ సినీ పరిశ్రమకు వేదిక కావాలన్నదే తమ కోరిక అని సిఎం రేవంత్‌రెడ్డి పేర్కొన్నారు. ‘తెలంగాణ రైజింగ్ 2047’ ప్ర ణాళికతో తమ ప్రభుత్వం ముందుకు వెళుతోందని ఆయ న అన్నారు. ఐటీ, ఫార్మా లాగే సినీ పరిశ్రమకు తమ ప్ర భుత్వం ప్రాధాన్యతనిస్తుందని ఆయన తెలిపారు. ‘తెలంగాణ రైజింగ్ 2047’ ప్రణాళికలో భాగంగా ఫిల్మ్ ఇండస్ట్రీకి ప్రత్యేక చాప్టర్ ఉంటుందన్నారు. మీరంతా అండగా నిలబడాలని, హాలీవుడ్‌ను ఇక్కడకు తీసుకొచ్చే బాధ్యత తనదని అన్నారు. కృష్ణానగర్‌లో ఒక మంచి స్థలాన్ని చూడాలని నర్సరీ నుంచి 12 తరగతి వరకు కార్పొరేట్ స్థాయిలో స్కూల్ నిర్మించి సినీ కార్మికుల పిల్లలకు మంచి చదువు చెప్పించే బాధ్యత తాను తీసుకుంటానని, కార్మికుల ఆరోగ్య సమస్యలకు ఆరోగ్యశ్రీ ద్వారా ఉచిత వైద్య సౌకర్యం కల్పిస్తామని సిఎం రేవంత్‌రెడ్డి హామీనిచ్చారు.

ఆగిన రష్యా చమురు

న్యూఢిల్లీ : రష్యాకు చెందిన ఇంధన కంపెనీలపై అమెరికా ఆంక్షలను కఠినతరం చేసిన నేపథ్యంలో భారతీయ రిఫైనరీలు రష్యా నుంచి కొత్తగా చమురు కొనుగోళ్లను నిలిపివేశాయని పరిశ్రమ వర్గాలు తెలిపాయి. చె ల్లింపులకు సంబంధించి ఆందోళనలు తలెత్తినందువల్ల ప్రభుత్వం, చమురు సరఫరాదారుల నుంచి స్పష్టమైన వివరణకోసం భారత చమురుశుద్ధి కర్మాగారాలు ఎదురుచూస్తున్నాయి.ఈ అనిశ్చిత పరిస్థితి తొలగేవరకూ రిఫైనరీలు తాత్కాలికంగా కొత్త మార్కెట్లను అన్వేషిస్తున్నాయి.ప్రభుత్వ రంగంలోని ఇం డియన్ ఆయిల్ కార్పొరేషన్ (ఐఓసీ) చము రు కొసం కొత్త టెండర్లు జారీ చేసింది. ప్రై వేటు రంగంలో అతిపెద్దదైన రిలయన్స్ ఇం డస్ట్రీస్ స్పాట్ కొనుగోళ్ల కోసం ప్రయత్నాలు చేస్తోందని పరిశ్రమ వర్గాలు తెలిపాయి. గతవారం రష్యాలోని రెండు అతిపెద్ద చమురు ఉత్పత్తిసంస్థలైన లుకోయిల్, రోస్నెఫ్ట్ లపై అ మెరికా కొత్త ఆంక్షలు విధించింది.ఉక్రెయిన్ యుద్ధం నేపథ్యంలో యురోపియన్ యూ నియన్, బ్రిటన్ ఇప్పటికే అమలులో ఉన్న ఆంక్షలను పొడగించాయి.

చాలా కార్గోలు ర ద్దయ్యాయి. ఇప్పటికే బ్యాంక్ లు బ్లాక్ లిస్ట్ చేయడంతో లావాదేవీలు నిలిచిపోయాయి. అందువల్ల చెల్లింపులు ఆగిపోయే రిస్క్ ఏ కంపెనీలు చేయబోవని చమురు వ్యవహారాలను చూసే అధికారి ఒకరు వివరించారు. ప్రభుత్వం నుంచి, సరఫరాదారులనుంచి స్ప ష్టమైన వివరణవస్తే తప్ప తాము కొత్త ఆర్డర్లు ఇవ్వలేమని ఓ చమురు శుద్ధి కర్మాగారం ని ర్వాహకుడు చెప్పారు.2022 నుంచి రష్యానుంచి పెద్దగా చమురు కొనుగోలు చేస్తున్న రిలయన్స్ తాము అన్ని ఆంక్షలను పాటిస్తూనే, ఇప్పటికే ఉన్న ఇతర సరఫరాదారుల తో సంప్రదిస్తున్నామని పేర్కొంది. రిలయ న్స్ కూడా రష్యన్ కంపెనీ రోస్నెఫ్ట్ నుంచి చ మురు దిగుమతి నిలిపివేసినట్లు సమాచా రం. 2025 మొదటి 9 నెలల్లో భారతదేశం రోజుకు 2.9 మిలియన్ బ్యారెళ్ళ చొన రష్యా నుంచి ముడి చమురు దిగుమతి చేసుకుంది. ఇది రష్యా మొత్తం ఎగుమతుల్లో 40 శాతం. ఏప్రిల్ సెప్టెంబర్ మధ్య మనదేశం రష్యానుంచి చేసుకుంటున్న చమురు దిగుమతు లు 8.4 శాతం తగ్గాయి. శుద్ధి కర్మాగారాలు పశ్చిమాసియా, అమెరికా నుంచి కొనుగోళ్లను పెంచుకునేందుకు కృషి చేస్తున్నాయి.