elexbet güncel girişklasbahisklasbahis girişklasbahis güncel girişlimanbetlimanbet girişlimanbet güncel girişrestbetrestbet girişrestbet güncel girişqueenbetqueenbet girişqueenbet güncel girişrestbetrestbet girişperabetperabet girişelexbetelexbet girişklasbahisklasbahis girişklasbahis güncel girişrestbet girişelexbet girişperabet girişqueenbet girişgalabet girişxmtradingxmtradingvizyonbet girişvizyonbetwinxbet girişwinxbetyakabet girişyakabetkulisbet girişkulisbetteosbet girişteosbetperabet girişbetasus girişteosbet girişgalabet girişrestbet girişvizyonbet girişyakabet girişpadişahbetrealbahiswinxbetkulisbetteosbetgalabetelexbetperabetteosbetvizyonbetbetasusultrabetpadişahbetwinxbetrestbetrealbahisperabetkulisbetrealbahissohobetteosbethilbetperabetbetmarinoenbetsuratbetaresbetyakabetatlasbetxmtradingxmtradinghilbethilbet girişmislibetmislibet girişpuntobahispuntobahis girişgamabetgamabet girişhepsibethepsibet girişcasicostacasicosta girişrekorbetrekorbet girişatlasbetatlasbet girişsuratbetsuratbet girişaresbetaresbet girişaresbetyakabetyakabet girişyakabetyakabet girişsüratbetsüratbet girişsüratbetsüratbet girişatlasbetatlasbet girişatlasbetatlasbet girişteosbetteosbet girişteosbetteosbet girişpadişahbetpadişahbet girişcasibomcasibom girişcasibom güncel girişsonbahis girişsonbahissonbahis güncelcasibomcasibom girişrekorbetrekorbet girişmislibetmislibet girişhepsibethepsibetsüratbetsüratbetatlasbetatlasbet girişaresbetaresbet girişhilbethilbet girişsohobetsohobet girişyakabetyakabet girişwinxbetwinxbet girişkulisbet girişkulisbetbetmarinobetmarino girişmisliwinmisliwin girişbetnanobetnano girişpadişahbetpadişahbet girişyakabetrealbahisbetovisyouwinbetwonkralbetatlasbetsuratbetaresbetalobetteosbetkralbetkulisbetrinabetmasterbettingyakabetlordbahistrendbetbetkoliklivebahiscasibomcasibom girişcasibom güncel girişkulisbetkulisbetyakabetyakabetkulisbetkulisbetbahiscasinobahiscasinoroyalbetroyalbetbetlikebetlikebetovisbetovismasterbettingmasterbettingpadişahbetpadişahbet

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Eros Maç Tv

Hacklink

Hacklink panel

Hacklink

Hacklink

Hacklink Panel

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Buy Hacklink

Hacklink

Hacklink

Holiganbet Giriş

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

หวยออนไลน์

Hacklink

Hacklink satın al

Hacklink Panel

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Eros Maç Tv

Hacklink

Hacklink panel

Hacklink

Hacklink

Hacklink Panel

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Buy Hacklink

Hacklink

Hacklink

Holiganbet Giriş

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

หวยออนไลน์

Hacklink

Hacklink satın al

Hacklink Panel

casinolevant

casinolevant

bets10

jojobet

piabellacasino giriş

bets10

betosfer

cratosroyalbet

mavibet

galabet

sakarya escort

Vaycasino

cratosroyalbet

holiganbet

betgaranti giriş

betgaranti

betgaranti giriş

casinolevant

casinolevant

bahislion

aresbet

cratosroyalbet

artemisbet

holiganbet giriş

kalebet

eskisehir escort

casinowon

deneme bonusu

betasus

xnxx

porn

hit botu

jojobet

galabet

Pusulabet

Pusulabet Giriş

milosbet

cratosroyalbet

Streameast

cratosroyalbet

dinamobet giriş

kingroyal

meritking

madridbet

jojobet

Jojobet giriş

padişahbet

tlcasino

jojobet giriş

bets10

bahislion

jojobet

sonbahis

holiganbet

jasminbet giriş

ikimisli

betosfer

marsbahis

betsat

pusulabet

jojobet

holiganbet

pusulabet

teosbet

jojobet

casibom

marsbahis

kingroyal

betnano

matbet giriş

jojobet giriş

kralbet

kralbet

galabet

süratbet

grandpashabet

grandpashabet

imajbet

matbet

grandpashabet

meritking

vdcasino

betcio

రఫేల్‌లో రాష్ట్రపతి ప్రయాణం

అంబాలా: రాష్ట్రపతి ద్రౌపది ముర్ము బుధవారం వీర నా రీ అయ్యారు. హర్యానాలోని అంబాలాలో భారతీయ వా యుసేన స్థావరం నుంచి ఆమె రఫేల్ యుద్ధ విమానం లో విన్యాస విహారం చేశారు. సహ పైలట్‌గా ముందుకు సాగారు. రాష్ట్రపతి ప్ర త్యేక యూనిఫాం ధరించి రఫేల్ యుద్ధ విమానాన్ని అధిరోహించి విహరిస్తున్న ఫోటోలు సామాజిక మాధ్యమం ఎక్స్‌లో పోస్టు చేశారు. ఓ యుద్ధ విమానంలో త న ప్రయాణం సాహసోపేత, ఆనందదాయక అనుభూతిని ఇచ్చిందని రాష్ట్రపతి తెలిపారు. ఇది తాను మరవలేని అపురూ పక్షణం అని స్పందించారు. భారతీయ రక్షణ పాటవ దిశలో ఇది మరింత గర్వకార ణం అని పేర్కొన్నారు. భారతీయ ఫైట ర్ విమానాలలో రెండు సార్లు ప్రయాణించిన ఘనత పొందిన తొలి రాష్ట్రపతిగా ఆ మె నిలిచారు. 2023 ఏప్రిల్‌లో రాష్ట్రపతి అ సోంలోని తేజ్‌పూర్ వైమానిక స్థావరం నుంచి సుఖోయ్-౩౦

ఎంకెఐ యుద్ధ విమానంలో ఇటువంటి సాహస యా త్రనే చేశా రు. ఇప్పుడు ఆమె రఫేల్‌ను ఎంచుకుని ముం దుకు సాగారు. భారత త్రివిధ సా యుధ బలగాలకు స ర్వం సహాధికారి హోదాలో రాష్ట్రపతి ప్రత్యేకంగా జి సూ ట్, సన్ గ్లాస్‌తో రఫేల్‌లోకి వెళ్లారు. ఉదయం 11.27 నిమిషాలకు యుద్ధ విమాన ప్రయాణం సాగింది. రాష్ట్రపతికి ముందుగా అంబాలా వైమానిక స్థావరంలో దేశ తొ లి మహిళా రఫేల్ యుద్ధ విమాన పైలట్, స్కాడ్రన్ లీడ ర్ శివాంగి సింగ్ స్వాగతం పలికారు. ఆమెను విమా నం వరకూ తోడ్కోని వెళ్లారు. ఫ్రాన్స్ కంపెనీ తయారీ రఫేల్ లో గ్రూప్ క్యాప్టెన్ అ మిత్ గెహాని సారధ్యంలో రఫేల్ స ముద్ర మట్టానికి దాదాపు 15,000 అడుగుల ఎత్తున, గంటకు 700 కిలోమీటర్ల వేగంతో దూసుకువెళ్లింది. అరగంట పాటు దాదాపు 200 కిలోమీటర్ల వరకూ ఆమె రఫేల్‌లో ప్రయాణించారు. అపార శక్తిపాటవ శక్తిని రా ష్ట్రపతి స్వయంగా స్వీయానుభవంతో పరిశీలించారు. రాష్ట్రపతి రఫేల్ వి న్యాసం గురించి ఆ తరువాత రాష్ట్రపతి భ వన్ వర్గాలు తమ ప్రకటనలో తెలిపాయి.

దేశ వాయుసేన సివంగి శివాంగి

వారణాసిలో పుట్టి పెరిగి, అక్కడే చదివిన పైలట్ శివాంగి సింగ్‌ను ఆపరేషన్ సిందూర్ దశలో తాము పట్టుకున్న ట్లు, ఆమె యుద్ధ ఖైదీ అయినట్లు పాకిస్థాన్ ప్రచారం చేసుకుంది. పలు యుద్ధ విమానాలలో పైలట్‌గా వ్యవహరించి తన సత్తా చాటుకున్న శివాంగి ఇప్పుడు రఫేల్ పై లట్‌గా కూడా తన శక్తిని పలు దశలలో తె లియచేశారు. రఫేల్ రాణిగా పేరొందిన శివాంగి భారతీయ వైమానిక దళానికి ప్ర త్యేకతను తీసుకువచ్చారు. భారత్ యుద్ధ విమానాలను నేలకూల్చినట్లు ఆపరేషన్ సిందూర్ చర్య దశలో పాక్ సైన్యం సా మాజిక మాధ్యమాలలో అసత్య ప్రచారం సాగించింది. అయితే అది తప్పుడు ప్రచారం అని ప్రపంచానికి తాజాగా నిర్థారణ అయింది. పాక్ అసత్య ప్రచారాన్ని పలు దఫాలుగా ఖండించిన భారత ప్రభుత్వం మరోసారి రాష్ట్రపతికి ఆమెతో స్వాగతం పలికించడం విశేషం. వైమానిక స్థావరంలో ఆమె గర్వంగా నవ్వుతూ రాష్ట్రపతి పక్కన నిలబడడం వాయుసేన, సైనిక శక్తిలో మహిళా ప్రాతినిధ్యాన్ని చాటింది. 

గురువారం రాశి ఫలాలు (30-10-2025)

మేషం – ఆర్థిక లావాదేవీలు లాభసాటిగా సాగుతాయి. ప్రముఖులను కలుస్తారు. సంఘంలో ఆదరణ పొందుతారు. విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు. అనుకోని అతిథుల నుండి శుభవార్తలు అందుతాయి.

వ్యషభం – అనుకోని ప్రయాణాలు లాభిస్తాయి. మిత్రుల నుండి వచ్చిన ఆహ్వానాల వల్ల కొంత ఆనందం కలుగుతుంది. వృత్తి, వ్యాపారాలు లాభిస్తాయి. సోదరుల నుండి ధన, వస్తు లాభాలు పొందుతారు.

మిథునం – రుణ బాధల నుండి బయటపడతారు. కొత్త కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు. కాంట్రాక్టులు దక్కుతాయి. ఇంటాబయటా ప్రోత్సాహం. ఇంటాబయటా మీదే పై చేయిగా వుంటుంది.

కర్కాటకం – ఉద్యోగాలలో స్థానమార్పులు వుంటాయి. దూరప్రాంతాల నుండి వచ్చిన వార్త ఆశ్చర్యపరుస్తుంది. వృత్తి, వ్యాపారాలు విస్తరిస్తారు. సోదరుల నుండి కీలక సమాచారం అందుతుంది.

సింహం – అనుకోని ప్రయాణాలలో నూతన మిత్రుల పరిచయాలు. కుటుంబంతో కలిసి ఆనందంగా గడుపుతారు. సంగీత, సాహిత్యాలపై ఆసక్తి చూపుతారు సేవాకార్యక్రమాలలో పాల్గొంటారు.

కన్య – ఆర్థిక పరిస్థితులు సంతృప్తికరంగా వుంటాయి. వృత్తి, వ్యాపారాలు లాభిస్తాయి. రాజకీయ, పారిశ్రామిక రంగాల వారికి ప్రభుత్వరంగాల నుండి ఆహ్వానాలు అందుతాయి. శుభవార్తలు అందుకొంటారు.

తుల – ఆస్తి వివాదాలు పరిష్కారమై లబ్ధి పొందుతారు. ఇతరుల విషయాలలో జోక్యం తగదు. వృత్తి, వ్యాపారాలలో ఎదురైన ఆటంకాలు తొలుగుతాయి. వస్తు లాభాలు.

వ్యశ్చికం – అనుకోని అవకాశాలు పొందుతారు. వాటిని సద్వినియోగం చేసుకోండి. ఆర్థిక పరిస్థితులు అనుకూలంగా వుండును. దీర్ఘకాలిక సమస్యలు కొంత వరకు తీరుతాయి. ఆరోగ్యం పట్ల మెలకువ అవసరం.

ధనుస్సు – పనులు విజయవంతంగా పూర్తి చేస్తారు. కుటుంబ సమస్యలు తీరి ప్రశాంతత పొందుతారు. వివాహ యత్నాలు కలిసి వస్తాయి.. ప్రయాణాలు లాభిస్తాయి. బంధువులను కలిసి ఆనందంగా గడుపుతారు.

మకరం – పూర్వపు మిత్రులను కలిసి ఆనందంగా గడుపుతారు. అనుకోని సమస్యలు ఎదురైనా అధిగమిస్తారు. పట్టుదలతో ముందుకు సాగుతారు. కుటుంబ సభ్యుల నుండి సహాయ సహకారాలు అందుతాయి.

కుంభం – ముఖ్యమైన పనులు సకాలంలో పూర్తి చేస్తారు. సంఘంలో ఆదరణ పొందుతారు. చిన్ననాటి మిత్రులను కలిసి కష్టసుఖాలను పంచుకొంటారు. ఆర్థిక లావాదేవీలు లాభిస్తాయి. రుణాలు తీరి ఊరట చెందుతారు.

మీనం – ముఖ్యమైన వ్యవహారాలలో ఎదురైన ఆటంకాలు కొంతవరకు తొలుగుతాయి. వృత్తి, వ్యాపారాలలో స్వల్ప లాభాలు పొందుతారు. సంగీత, సాహిత్యాలపై ఆసక్తి చూపుతారు. ఉద్యోగ, వివాహ యత్నాలు ఫలిస్తాయి.

 

సాంబార్‌లో బల్లి.. పోచన్నపేట ప్రాథమిక పాఠశాలలో కలకలం

 మండలంలోని పోచన్నపేట ప్రాథమిక పాఠశాల కిచెన్‌లో సాంబార్ లో బల్లి పడిన సంఘటన కలకలం రేపింది. బుధవారం విద్యార్థులకు మధ్యాహ్న భోజనం వడ్డించే క్రమంలో సాంబర్‌లో బల్లి కనిపించింది. అప్పటికే కొందరు విద్యార్థులు భోజనం చేయడంతో సిబ్బంది వెంటనే ఉపాధ్యాయులకు తెలియచేయడంతో ఈ విషయాన్ని తెలుసుకున్న డీఎంహెచ్‌ఓ మల్లికార్జున్‌రావు, స్థానిక తహసీల్దారు రామానుజన్ చారి, ఎంపీడీఓ మమతా భాయి, ఎంఈఓ వెంకట్‌రెడ్డి, మండల వైద్యాధికారి సృజనలు తక్షణమే స్పందించి పాఠశాలకు చేరుకొని బచ్చన్నపేట ప్రభుత్వాసుపత్రి వైద్యుల బృందంచే విద్యార్థులకు తగు పరీక్షలు నిర్వహించారు. విద్యార్థులకు ఎలాంటి ప్రమాదం జరుగకపోవడంతో ఉపాధ్యాయులు, అధికారులు, తల్లిదండ్రులు ఊపిరి పీల్చుకున్నారు.

థాయిలాండ్ కు పరారైన 500 మంది భారతీయులు

మయన్మార్ లో గ్లోబల్ ఆన్ లైన్ మోసం కార్యకలాపాలు చేస్తున్న సైబర్ కేంద్రాలపై ఆ దేశం సైన్యం కఠినచర్యలు చేపట్టడంతో దాదాపు 500 మంది భారతీయులు థాయిలాండ్ కు పారిపోయారు. థాయిలాండ్ లోకి ప్రవేశించిన వారిని, చట్టపరమైన ప్రక్రియ పూర్తి అయిన తర్వాత స్వదేశానికి తీసుకువచ్చేందుకు అధికారులు చర్యలు చేపట్టారు. ఈ మేరకు థాయిలాండ్ అధికారులతో భారత అధికారులు సంప్రదింపులు ప్రక్రియ చేపట్టారు. మయన్మార్ లోని కెకె పార్క్ కాంప్లెక్స్ లోని సైబర్ స్కామ్ కేంద్రాలలో వెట్టి చాకిరీ చేస్తున్న బాధితులు వీరు. ఆ కేంద్రాలపై సైన్యం కఠిన చర్యలు చేపడుతున్నట్లు తెలియడంతో సరిహద్దులు దాటి థాయిలాండ్ కు చేరినవారిని, స్వదేశానికి రప్పించేందుకు భారతదేశం థాయిలాండ్ కు ఒక విమానం పంపే ఆలోచనలో ఉంది.

థాయిలాండ్ పశ్చిమ ప్రాంతంలోని మే సోట్ లో దాదాపు 500 మంది భారతీయులు ఉన్నట్లు థాయ్ ప్రధాని అనుతిన్ చార్న్ విరాకుల్ తెలిపారు. వారిని స్వదేశానికి తీసుకెళ్లేందుకు భారతదేశం డైరెక్ట్ విమానాన్ని ఏర్పాటు చేస్తుందని ఆయన అన్నారు. బ్యాంకాక్ లోని భారత రాయబార కార్యాలయం అధికారులు ఈ విషయంలో థాయి అధికారులతో సంప్రదింపులు జరుపుతున్నారని విదేశాంగ మంత్రిత్వ శాఖ తెలిపింది.ధాయిలాండ్ అధికారులు అదుపులోకి తీసుకున్న భారతీయులకు సంబంధించిన సమాచారం తమ వద్దఉందని విదేశాంగ మంత్రిత్వశాఖ ప్రతినిధి రణధీర్ జైస్వాల్ తెలిపారు. మయన్మార్ సైబర్ స్కామ్ కేంద్రాలపై సైన్యం కఠిన చర్యలు చేపట్టిన తర్వాత మయన్మార్ నుంచి పారిపోయిన 28 దేశాల పౌరులలో 1500 మందికి పైగా భారతీయులు ఉన్నారు.

బంగ్లాదేశ్‌ పై వెస్టిండీస్ 14 పరుగుల తేడాతో విజయం

బంగ్లాదేశ్‌తో బుధవారం జరిగిన రెండో టి20లో వెస్టిండీస్ 14 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఈ గెలుపుతో విండీస్ మరో మ్యాచ్ మిగిలివుండగానే 20తో సిరీస్‌ను సొంతం చేసుకుంది. తొలుత బ్యాటింగ్ చేసిన వెస్టిండీస్ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 149 పరుగులు సాధించింది. అలిక్ అథనాజె, కెప్టెన్ షాయ్ హోప్ అర్ధ సెంచరీలతో జట్టును ఆదుకున్నారు. కీలక ఇన్నింగ్స్ అథనాజె 33 బంతుల్లో 5 ఫోర్లు,3 సిక్సర్లతో 52 పరుగులు చేశాడు. హోప్ 36 బంతుల్లో 3 ఫోర్లు, మూడు సిక్స్‌లతో 55 పరుగులు సాధించాడు. రోస్టన్ ఛేజన్ (17), షెఫర్డ్ (13) పరుగులు చేశారు. తర్వాత బ్యాటింగ్‌కు దిగిన బంగ్లాదేశ్ 20 ఓవర్లలో 8 వికెట్లకు 135 పరుగులు మాత్రమే చేసి ఓటమి పాలైంది. తంజీద్ హసన్ (61), లిటన్ దాస్ (23) తప్ప మిగతా బ్యాటర్లు విఫలం కావడంతో బంగ్లాకు ఓటమి తప్పలేదు.

బంగ్లాదేశ్ ఎన్నికల బరిలో దిగుతాం: షేక్ హసీనా

విద్యార్థుల ఆందోళనలతో దేశం విడిచి భారత్‌లో ఆశ్రయం పొందుతున్న బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనా తొలిసారి మీడియా ముందుకు వచ్చారు. వచ్చే ఏడాది బంగ్లాదేశ్‌లో జరిగే ఎన్నికల్లో తమ పార్టీ అవామీ లీగ్ బరిలోకి దిగుతుందని ఆమె స్పష్టం చేశారు. దేశంలో తిరిగి రాజ్యాంగబద్ధ పాలన నెలకొనాలంటే తాము ఎన్నికల్లో పోటీ చేయాల్సిన ఆవశ్యకత ఉందన్నారు. భారత్‌లో ఇప్పుడు తాను స్వేచ్ఛగా జీవిస్తున్నానని హసీనా వివరించారు. అయితే తన కుటుంబంపై హింసాత్మక దాడులకు దిగారని, ఆ నేపథ్యంలో పలు జాగ్రత్త చర్యలు తీసుకుంటున్నట్లు వెల్లడించారు. ఎన్నికల్లో తమ పార్టీకి అవకాశం దక్కకపోతే లక్షలాది మంది అవామీ లీగ్ పార్టీ కార్యకర్తలు

ఆ ఎన్నికలను బహిష్కరిస్తారని అన్నారు. భవిష్యత్‌లో ప్రజల తీర్పు ప్రకారం అధికారంలోకి రావడానికైనా, లేకపోతే ప్రతిపక్ష పాత్ర పోషించడానికైనా సిద్ధంగా ఉన్నట్లు హసీనా పేర్కొన్నారు. బంగ్లాదేశ్‌లో రాజ్యాంగబద్ధ పాలన, స్థిరత్వాన్ని తీసుకురావడం ఒక్క తమ పార్టీకే సాధ్యమన్నారు. అవామీ లీగ్‌పై నిషేధం విధించి యూనస్ నాయకత్వంలోని తాత్కాలిక ప్రభుత్వం ఓటమిని ఒప్పుకుందన్నారు. ప్రస్తుతం తమపై అసత్యాలు ప్రచారం చేయిస్తోందని ఆమె ఆరోపించారు. తనపై అభియోగాలు నమోదు చేసినప్పటికీ ఇప్పటి వరకు ఒక్క కోర్టు కూడా తనకు నోటీసులు జారీ చేయలేదన్నారు. అనూహ్యంగా అధికారాన్ని కోల్పోవాల్సి వచ్చిన హసీనా గతేడాది ఆగస్టు 5వ తేదీ నుంచి ఢిల్లీలో ఆశ్రయం పొందుతున్నారు. 

అయోధ్య రామాలయానికి రూ. 3000 కోట్ల విరాళాలు

అయోధ్యలో శ్రీ రామమందిర నిర్మాణం కోసం ప్రజలు రూ.3000 కోట్లకు పైగా విరాళాలు ఇచ్చారని రామ మందిర నిర్మాణ కమిటీ చైర్మన్ నృపేంద్ర మిశ్రా బుధవారం తెలిపారు.ఆలయం ప్రాజెక్టు అయ్యే మొత్తం వ్యయం దాదాపు 1,800 కోట్లు గా అంచనా వేశారని ఆయన తెలిపారు. ఇంతవరకూ రూ. 1500 కోట్ల మేరకు బిల్లింగ్ పూర్తయిందని ఆయన తెలిపారు.2022లో రామమందిర నిర్మామానికి నిధుల ప్రచారం ప్రారంభించినప్పటి నుంచి దేశవ్యాప్తంగా ప్రజలు ఉదారంగా తమ విరాళాలను పంపారని మిశ్రా తెలిపారు. అయోధ్యలో నవంబర్ 25న భారీ ఎత్తున ధ్వజారోహణ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని,ఈ కార్యక్రమానికి ఈ దాతలందరినీ ఆహ్వానిస్తామని ఆయన తెలిపారు. ప్రధాని నరేంద్ర మోదీ ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరవుతారు.

అలాగే, ఆలయ శిఖరంపై జెండాను ఎగురవేస్తారని నృపేంద్ర మిశ్రా తెలిపారు. ధ్వజారోహణ కార్యక్రమానికి కనీసం 8 వేల మందికి ఆహ్వానాలు పంపనున్నట్లు ఆయన తెలిపారు. మొత్తం 70 ఎకరాలలో నిర్మిస్తున్న ఆలయ సముదాయంలోని శేషావతార్ ఆలయం, కుబేర్ తిల, సప్త మండపాలను ప్రదాని సందర్శించే అవకాశం ఉంది.2024 జనవరి 22న రామాలయంలో బాల రాముడి విగ్రహా ప్రతిష్ట మోదీ సమక్షంలో జరిగింది. ప్రస్తుతం ప్రధాన ఆలయంలో ఒకేసారి 5 నుంచి 8 వేల మంది భక్తులకు వసతి కల్పించవచ్చునని మిశ్రా అన్నారు. రామ మందిరంగా దర్శనం సులభంగానే జరుగుతుంది. దక్షిణ దర్శన మార్గం నుంచి వెళ్తే 20 నిముషాలు పడుతుంది. సుగ్రీవ్ కిలా వరకూ పూర్తి మార్గం లో దర్శనానికి వెళ్లాలంటే 40 నిముషాలు పడుతుంది.

శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌లో బుల్లెట్ కలకలం

శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌లో ఒక ప్రయాణికుని వద్ద లైవ్ బుల్లెట్‌ను ఎయిర్‌పోర్ట్ సిఐఎస్‌ఎఫ్ ఆధికారులు గుర్తించారు ఎయిర్‌పోర్ట్ సిఐఎస్‌ఎఫ్ ఆధికారులు. బుల్లెట్‌తోపాటు నిందితుని ఎయిర్‌పోర్ట్ పోలీసులకు అప్పగించారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. విశాల్ అనే ప్రయాణికుడు బుధవారం ఇండిగో విమానంలో కోల్‌కత్తా నుండి శంషాబాద్ ఎయిర్ పోర్ట్‌కు వచ్చాడు. మళ్లీ బెంగుళూరు వెళ్లేందుకు మరో ఇండిగో విమానానికి శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌లో టికెట్ బుకింగ్ చేసుకుని బోర్డింగ్ వద్దకు వెళ్ళాడు. దీంతో సిఐఎస్‌ఎఫ్ సెక్యూరిటీ అధికారులు అతని లగేజీ బ్యాగ్‌ను తనిఖీ చేశారు. అయితే అందులో 38 లైవ్‌బుల్లెట్‌ను గుర్తించారు. బుల్లెట్‌కు సంబంధించిన ఎలాంటి డాక్యుమెంట్లు అతని వద్ద లేకపోవడం, విచారణలో పొంతనలేని సమాధానాలు చెప్పాడు. దీంతో బుల్లెట్‌తోపాటు అతనిని ఎయిర్‌పోర్ట్ పోలీసులకు అప్పగించారు. ఎయిర్ పోర్ట్ పోలీసులు విశాల్ వద్ద లభించిన బుల్లెట్ ఎక్కడిది..? బ్యాగ్ లోకి ఎలా వచ్చింది..? అనే కోణంలో ప్రశ్నిస్తున్నారు.

కలకలం రేపిన అనుమానాస్పద బ్యాగు ..మొబైల్ ఫోన్‌లు, సిగరేట్‌లు లభ్యం

శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌లోని అరైవల్ విలేజ్ ర్యాంప్ వద్ద గుర్తుతెలియని ప్రయాణికుడు బ్యాగును వదిలేసి వెళ్లాడు. అయితే చాలా సమయం వరకు బ్యాగు వద్దకు ఎవరూ రాకపోవడంతో విమానాశ్రయం సెక్యూరిటీ సిబ్బందికి అనుమానం వచ్చి అప్రమత్తం అయ్యారు. బ్యాగ్ వద్ద ఉన్న ప్రయాణికులను పక్కకు పంపించి వేసి బాంబ్ స్క్వాడ్ సిబ్బందిని పిలిచి తనిఖీలు చేపట్టారు. దీంతో బ్యాగులో ఎలాంటి పేలుడు పదార్థాలు లేవని తేలడంతో ఊపిరి పీల్చుకున్నారు. అయితే బ్యాగును ఓపెన్ చేసిన సిఐఎస్‌ఎఫ్ సెక్యూరిటీ అధికారులకు అందులో సెల్‌ఫోన్‌లు సిగరెట్లు కనబడ్డాయి. దీంతో సెల్‌ఫోన్లు, సిగరెట్‌లు ఉన్న బ్యాగును స్వాధీనం చేసుకుని ఎయిర్‌పోర్ట్ పోలీసులకు అప్పగించారు. బ్యాగును స్వాధీనం చేసుకున్న పోలీసులు బ్యాగ్ ఎక్కడిది? ఎవరిది.? ఎందుకు ఇక్కడ వదిలేసి వెళ్లారు? అనే కోణంలో దర్యాప్తు చేపట్టారు.

రోహిత్‌కు అగ్రస్థానం

అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసిసి) బుధవారం ప్రకటించిన వన్డే బ్యాటింగ్ ర్యాంకింగ్స్‌లో టీమిండియా సీనియర్ ఆటగాడు రోహిత్ శర్మ టాప్ ర్యాంక్‌ను అందుకున్నాడు. ఈ క్రమంలో అతి పెద్ద వయసులో నంబర్‌వన్ ర్యాంక్‌ను సొంతం చేసుకున్న బ్యాటర్‌గా రోహిత్ రికార్డు సృష్టించాడు. వన్డేల్లో టాప్ ర్యాంక్‌ను సాధించడం రోహిత్ కెరీర్‌లో ఇదే తొలిసారి కావడం విశేషం. ఆస్ట్రేలియాతో జరిగిన వన్డే సిరీస్‌లో రోహిత్ అద్భుత బ్యాటింగ్‌ను కనబరిచాడు. రెండో వన్డేలో అర్ధ సెంచరీ సాధించిన హిట్ మ్యాచ్ మూడో వన్డేలో అజేయ శతకంతో అలరించాడు. దీంతో తాజా ర్యాంకింగ్స్‌లో అగ్రస్థానాన్ని దక్కించుకున్నాడు. ఇప్పటి వరకు టాప్ ర్యాంక్‌లో కొనసాగిన శుభ్‌మన్ గిల్ మూడో ర్యాంక్‌కు పడిపోయాడు. రోహిత్ 781 రేటింగ్ పాయింట్లతో గిల్‌ను వెనక్కి నెట్టి టాప్ ర్యాంక్‌ను సొంతం చేసుకున్నాడు. ఈ క్రమంలో రోహిత్ రెండు ర్యాంక్‌లను మెరుగు పరుచుకున్నాడు.ఇక ఆస్ట్రేలియా సిరీస్‌లో విఫలమైన టీమిండియా కెప్టెన్ గిల్ టాప్ ర్యాంక్‌ను చేజార్చుకున్నాడు.

ఇబ్రహీం జద్రాన్ (అఫ్గాన్) రెండో ర్యాంక్‌ను, బాబర్ ఆజమ్ (పాకిస్థాన్) నాలుగో ర్యాంక్‌ను నిలబెట్టుకున్నారు. డారిల్ మిఛెల్ (న్యూజిలాండ్) ఐదో ర్యాంక్‌ను దక్కించుకున్నాడు. టీమిండియా సీనియర్ ఆటగాడు విరాట్ కోహ్లి ఒక ర్యాంక్‌ను కోల్పోయి ఆరో స్థానంలో నిలిచాడు. శ్రేయస్ అయ్యర్ (భారత్) తొమ్మిదో ర్యాంక్‌లో కొనసాగుతున్నాడు. కెఎల్ రాహుల్ 14వ ర్యాంక్‌ను కాపాడుకున్నాడు. బౌలింగ్ ర్యాంకింగ్స్‌లో రషీద్ ఖాన్ (అఫ్గాన్) 710 పాయింట్లతో టాప్ ర్యాంక్‌ను కాపాడుకున్నాడు. కేశవ్ మహారాజ్ (సౌతాఫ్రికా) రెండో, మహీశ్ తీక్షణ (శ్రీలంక) మూడో ర్యాంక్‌ను దక్కించుకున్నారు. మిఛెల్ సాంట్నర్ (న్యూజిలాండ్) మూడు ర్యాంక్‌లు ఎగబాకి నాలుగో ర్యాంక్‌కు చేరుకున్నారు. జోఫ్రా ఆర్చర్ (ఇంగ్లండ్) ఐదో ర్యాంక్‌లో నిలిచాడు. భారత బౌలర్ కుల్దీప్ ఒక ర్యాంక్‌ను కోల్పోయి ఏడో స్థానంలో కొనసాగుతున్నాడు. జడేజా 13వ, సిరాజ్ 16వ ర్యాంక్‌ను దక్కించుకున్నారు.

కొట్టుకుపోయిన హిమాయత్‌సాగర్ సర్వీస్ రోడ్డు

మొంథా తుఫాన్ ప్రభావంతో భారీగా కురుస్తున్న వర్షాలతో ఎగువ ప్రాంతాల నుంచి వస్తున్న నీటితో గండిపేట్ 6 గేట్లు, హిమాయత్ సాగర్ 4 గేట్లు ఓపెన్ చేసి మూసీలోకి నీటిని అధికారులు విడుదల చేశారు. జంట చెరువులకు ఎగువ ప్రాంతాల నుంచి భారీగా వరద నీరు వచ్చి చేరుతుండడంతో జలమండలి అధికారులు అప్రమత్తమయ్యారు. హిమాయత్ సాగర్, ఉస్మాన్‌సాగర్ జంట చెరువుల గేట్లను ఎత్తి వరద నీటిని దిగువకు వదులుతున్నారు. ఉస్మాన్ సాగర్ జలాశయానికి 3400 క్యూసెక్కుల ఇన్ ఫ్లో వస్తుండగా 6 గేట్లు ఎత్తి 2240 క్యూసెక్కుల నీటిని,

హిమాయత్ సాగర్ జలాశయానికి 5800 క్యూసెక్కులు ఇన్ ఫ్లో వస్తుండగా 4 గేట్లు ఎత్తి 3963 క్యూసెక్కుల నీటిని దిగువకు వదులుతున్నట్లు జలమండలి అధికారులు తెలిపారు. లోతట్టు ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేశారు. బండ్లగూడ జాగీర్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో పలు ప్రాంతాలను మున్సిపల్ కమిషనర్ శరత్ చంద్ర పర్యవేక్షిస్తున్నారు. అత్యవసరమైతే బయటికి రావాలని సూచించారు. ఏదైనా ఇబ్బందులు ఉంటే సంబంధిత అధికారులకు సమాచారాన్ని ఇవ్వాలని తెలిపారు. అధికారులు అందరికీ అందుబాటులో ఉంటారని తెలిపారు.

కొట్టుకుపోయిన హిమాయత్ సాగర్ సర్వీస్ రోడ్డు…

కురుస్తున్న వర్షాలతో హిమాయత్‌సాగర్, ఉస్మాన్ సాగర్ జంట జలాశయాలు నిండుకుండలా మారాయి. అధికారులు గేట్లు ఓపెన్ చేసి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. దీంతో హిమాయత్ సాగర్ ఓఆర్‌ఆర్ సర్వీస్ రోడ్డు ఎగ్జిట్-17 వద్ద ప్రవాహ ఉదృ్ధతికి రోడ్డు కొట్టుకుపోయింది. నీరు రోడ్డుపై నుండి ఉదృ్ధతంగా ప్రవహిస్తోంది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, అటువైపు వెళ్లొద్దని అధికారులు హెచ్చరించారు. ప్రతి సంవత్సరం హిమాయత్ సాగర్ గేట్లు ఓపేన్ చేయడం వల్ల సర్వీసు రోడ్డు కోట్టుకపోతుండటంతో స్థానికులు ప్లైఓవర్ నిర్మించాలని కోరుతున్నారు.