elexbet güncel girişklasbahisklasbahis girişklasbahis güncel girişlimanbetlimanbet girişlimanbet güncel girişrestbetrestbet girişrestbet güncel girişqueenbetqueenbet girişqueenbet güncel girişrestbetrestbet girişperabetperabet girişelexbetelexbet girişklasbahisklasbahis girişklasbahis güncel girişrestbet girişelexbet girişperabet girişqueenbet girişgalabet girişxmtradingxmtradingvizyonbet girişvizyonbetwinxbet girişwinxbetyakabet girişyakabetkulisbet girişkulisbetteosbet girişteosbetperabet girişbetasus girişteosbet girişgalabet girişrestbet girişvizyonbet girişyakabet girişpadişahbetrealbahiswinxbetkulisbetteosbetgalabetelexbetperabetteosbetvizyonbetbetasusultrabetpadişahbetwinxbetrestbetrealbahisperabetkulisbetrealbahissohobetteosbethilbetperabetbetmarinoenbetsuratbetaresbetyakabetatlasbetxmtradingxmtradinghilbethilbet girişmislibetmislibet girişpuntobahispuntobahis girişgamabetgamabet girişhepsibethepsibet girişcasicostacasicosta girişrekorbetrekorbet girişatlasbetatlasbet girişsuratbetsuratbet girişaresbetaresbet girişaresbetyakabetyakabet girişyakabetyakabet girişsüratbetsüratbet girişsüratbetsüratbet girişatlasbetatlasbet girişatlasbetatlasbet girişteosbetteosbet girişteosbetteosbet girişcasibomsonbahis girişsonbahissonbahis güncelrekorbetrekorbet girişmislibetmislibet girişhepsibethepsibetsüratbetsüratbetatlasbetatlasbet girişaresbetaresbet girişhilbethilbet girişsohobetsohobet girişyakabetyakabet girişwinxbetwinxbet girişkulisbet girişkulisbetbetmarinobetmarino girişmisliwinmisliwin girişbetnanobetnano girişpadişahbetpadişahbet girişyakabetrealbahisbetovisyouwinbetwonkralbetatlasbetsuratbetaresbetalobetteosbetkralbetkulisbetrinabetmasterbettingyakabetlordbahistrendbetbetkoliklivebahiscasibomcasibom girişjojobet girişkulisbetkulisbetyakabetyakabetkulisbetkulisbetbahiscasinobahiscasinoroyalbetroyalbetbetlikebetlikebetovisbetovismasterbettingmasterbettingpadişahbetpadişahbetenbetenbet girişenbetenbet girişwinxbetenbet girişwinxbetwinxbet girişsonbahissonbahis girişkralbetenbetsuratbetbetpipobetasusprizmabetrinabetkulisbetbahiscasinoteosbetkalebetkulisbetkulisbet girişkulisbetkulisbet girişgalabetgalabetultrabetultrabetrealbahisrealbahisnetbahisnetbahissonbahissonbahisoslobetoslobetmilosbetmilosbetmetrobahismetrobahiswinxbetwinxbet girişaresbetaresbet girişsohobetsohobet girişenbetenbet girişkulisbetkulisbet girişkulisbetkulisbet girişsüratbetsüratbet girişbetnanobetnano girişhilbethilbet girişatlasbetatlasbet girişyakabetyakabet girişcasibomcasibom girişcasibom güncel girişaresbetaresbet girişaresbetaresbet girişenbetenbet girişenbetenbet girişyakabetyakabet girişteosbetteosbet girişteosbetteosbet girişkulisbetkulisbet girişkulisbetkulisbet girişcasibomcasibom girişcasibom güncel giriş

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Eros Maç Tv

Hacklink

Hacklink panel

Hacklink

Hacklink

Hacklink Panel

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Buy Hacklink

Hacklink

Hacklink

Hiltonbet Giriş

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

หวยออนไลน์

Hacklink

Hacklink satın al

Hacklink Panel

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Eros Maç Tv

Hacklink

Hacklink panel

Hacklink

Hacklink

Hacklink Panel

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Buy Hacklink

Hacklink

Hacklink

Hiltonbet Giriş

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

หวยออนไลน์

Hacklink

Hacklink satın al

Hacklink Panel

casinolevant

casinolevant

smartbahis

jojobet

piabellacasino giriş

bets10

realbahis

cratosroyalbet

mavibet

casibom

sakarya escort

Casibom

cratosroyalbet

holiganbet

betgaranti giriş

betgaranti

betgaranti giriş

casinolevant

casinolevant

bahislion

aresbet

cratosroyalbet

artemisbet

holiganbet giriş

kalebet

diyarbakır escort

deneme bonusu

betasus

xnxx

porn

request hit botu

cratosroyalbet

Pusulabet

Pusulabet Giriş

milosbet

Streameast

tlcasino

jojobet

realbahis

jojobet giriş

betcup

jojobet giriş

kralbet

süratbet

meritking

casibom

sekabet

marsbahis

royalbet

kingroyal

holiganbet

holiganbet giriş

holiganbet güncel giriş

jojobet

jojobet giriş

casibom güncel giriş

Mavibet

Mavibet Giriş

casibom

Pusulabet

holiganbet

deneme bonusu veren yeni siteler

Pusulabet Giriş

marsbahis

vdcasino giriş

betnano

casibom

matbet giris

dinamobet giriş

casibom

holiganbet

casibom

holiganbet

marsbahis

holiganbet

yakabet

betcio

padişahbet

betcio

grandpashabet

ultrabet

madridbet

meritking

madridbet

kingroyal

kralbet

vdcasino

sekabet

vegabet

matbet

grandpashabet

meritking

pusulabet

pusulabet

Sweet Bonanza

jojobet

kingroyal

బిఆర్‌ఎస్ రుణం తీర్చుకుంటున్న బిజెపి: మహేష్ కుమార్ గౌడ్

జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక సందర్భంగా బిఆర్‌ఎస్ రుణం తీర్చుకోవడానికి బిజెపి ప్రాధాన్యత లేని అభ్యర్థిని బరిలోకి దించిందని ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు, ఎమ్మెల్సీ బి. మహేష్ కుమార్ గౌడ్ ధ్వజమెత్తారు. రాష్ట్రపతి అధ్యక్ష పదవికి జరిగిన ఎన్నిక నుంచి మొదలుకుని ట్రిబుల్ తలాక్ వరకూ బిఆర్‌ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు కేంద్రంలోని ఎన్డీయే సర్కారుకు మద్దతునిచ్చారని ఆయన శనివారం విలేకరుల సమావేశంలో తెలిపారు. ఎన్డీయే తీసుకునే ప్రతి నిర్ణయంలో కెసిఆర్ పాత్ర ఉందన్నారు. కాబట్టి ఇప్పుడు బిఆర్‌ఎస్ రుణాన్ని బిజెపి తీర్చుకుంటున్నదన్నారు. పార్లమెంటు ఎన్నికల్లో నూ బిజెపి ఎనిమిది లోక్‌సభ సీట్లలో విజయం సాధించడానికి బిఆర్‌ఎస్ సహకరించిందన్నారు. బిఆర్‌ఎస్‌తో లోపాయికారి ఒప్పందం కారణంగానే బిజెపి ప్రాధాన్యం లేని అభ్యర్థిని బరిలోకి దించిందన్నారు.

కాంగ్రెస్ నుంచి ఓటుకు ఐదు వేల రూపాయలు తీసుకోండి కానీ ఓటు మాత్రం బిఆర్‌ఎస్‌కు వేయాలని కెటిఆర్ ఓటర్లకు పిలుపు ఇవ్వడం పట్ల ఆయన తీవ్ర అభ్యంతరం తెలిపారు. కెటిఆర్ చేసిన వ్యాఖ్యలు ప్రజాస్వామ్యానికి విఘాతమని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. ఎన్నికల కమిషన్ వెంటనే సుమోటోగా కేసు నమోదు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. గత సార్వత్రిక ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీల్లో మెజారిటీ హామీలను అమలు చేసినందుకే జూబ్లీహిల్స్‌లో ఓట్లు అడుగుతున్నామని మహేష్ కుమార్ గౌడ్ తెలిపారు.

మారిన హైదరాబాద్ మెట్రోరైల్ సమయాలు.. 3 నుంచి అమలు

 మెట్రో రైలు ప్రయాణ వేళలు మారాయి. ఈ నెల 3 నుంచి మెట్రో రైలు ప్రయాణ వెళల్లో మార్పులు చేసినట్లు హైదరాబాద్ మెట్రో ఎక్స్ వేదికగా వెల్లడించింది. ఉదయం 6 గం.ల నుంచి రాత్రి 11 గం.ల వరకు అన్ని టెర్మినెల్స్‌లో అన్ని రోజుల్లో ప్రయాణ సదుపాయం ఉంటుందని మెట్రో రైలు యాజమాన్యం పేర్కొంది. ప్రస్తుతం సోమవారం నుంచి శనివారం వరకు ఉదయం 6 గం.ల నుంచి రాత్రి 11.45 గం.ల వరకు, శనివారం ఉదయం 6 గం.ల నుండి రాత్రి 11 గం.ల వరకు, ఆదివారం ఉదయం 7 గం.ల నుండి రాత్రి 11 గం.ల వరకు మెట్రో ప్రయాణ వేళలు ఉన్నాయి. ప్రయాణీకులు ఈ కొత్త సమయాలకు అనుగుణంగా తమ ప్రయాణ ప్రణాళికలను రూపొందించుకోవాలని మెట్రో అధికారులు విజ్ఞప్తి చేశారు. మారిన వేళల ప్రకారం అర్థరాత్రి వరకు పనిచేసి మెట్రో ద్వారా గమ్యస్థానాలకు చేరుకునే ఉద్యోగులకు ప్రయాణ కష్టాలు తప్పేలా లేవు.

నవంబర్ 3 రోజుల నుంచి ప్రైవేటు కాలేజీల బంద్

హైదరాబాద్: ఈ నెల 3 నుంచి ప్రైవేటు కాలేజీల నిరవధిక బంద్‌కు ఉన్నత విద్యాసంస్థల సమాఖ్య పిలుపునిచ్చింది. ప్రభుత్వం హామీ ఇచ్చిన ఫీజు రీఎంబర్స్‌మెంట్ బకాయిల విడుదలకు డిమాండ్ చేస్తూ.. ఈ బంద్‌ను ప్రకటించింది. హామీ ఇచ్చిన రూ.900 కోట్లు రేపటి లోగా విడుదల చేయాలని డిమాండ్ చేసింది. ప్రభుత్వం రేపటిలోగా నిర్ణయం తీసుకోకపోతే.. నిరవధిక బంద్ తప్పదని హెచ్చరించింది. బంద్ సమయంలో పరీక్షలు వాయిదా వేయాలని పేర్కొంది.

ఈ నెల 6న లక్ష మందితో సర్వసభ్య సమావేశం నిర్వహిస్తామని తెలిపింది. అన్ని కాలేజీల సిబ్బందితో కలిసి సర్వసభ్య భేటీ జరుగుతుందని పేర్కొంది. ఈ నెల 10 లేదా 11న 10 లక్షల మంది విద్యార్థులతో సభ నిర్వహిస్తామని స్పష్టం చేసింది. బకాయిలు చెల్లించిన ఒకట్రెండు కాలేజీలపై విచారణ చేయాలని కోరింది. బకాయిలు చెల్లించకపోతే ఎమ్మెల్యేలు, అధికారుల ఇళ్ల ముట్టడి చేస్తామని హెచ్చరించింది. 

ఫుడ్‌పాయిజన్ తో 57 మంది విద్యార్థులకు అస్వస్థత

 జోగులాంబ గద్వాల జిల్లాలో ఫుడ్ పాయిజన్ ఘటనలు కలకలం రేపుతున్నాయి. శుక్రవారం రాత్రి ఎర్రవల్లి మండలం, ధర్మవరం ప్రభుత్వ హాస్టల్‌లో ఫుడ్ పాయిజన్ ఘటనలో 54 మంది విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. ఆ ఘటన మరువక ముందే శనివారం ఉదయం ఎర్రవల్లి మండలంలోని ఎస్‌సి బాలుర గురుకుల పాఠశాలలో ఫుడ్ పాయిజన్ ఘటన చోటుచేసుంది. ఉదయం అల్పాహారం కింద జీరా రైస్ ఇవ్వగా శీను, అఖిల్, భరత్ అనే విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. వారిని వెంటనే గద్వాల ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.

 కోలుకుంటున్న విద్యార్థులు

శుక్రవారం రాత్రి ఫుడ్ పాయిజన్‌తో అస్వస్థతకు గురైన విద్యార్థులు క్రమంగా కోలుకుంటున్నారు. శనివారం ఉదయం జిల్లా కలెక్టర్ సంతోష్, ఎంఎల్‌ఎ బండ్ల కృష్ణమోహన్‌రెడ్డి హాస్పిటల్‌కి వెళ్లి బాధిత విద్యార్థులను పరామర్శించారు. వారి ఆరోగ్య వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. హాస్టల్లో మొత్తం 140 మంది విద్యార్థులకు గాను శుక్రవారం 110 మంది విద్యార్థులు ఉన్నట్లు తెలిపారు రాత్రి క్యాబేజీ, క్యాలీఫ్లవర్ మొదటిసారి కలిపి వండడంతో ఆహారం పడని 54 మంది విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారని అన్నారు. విషయం తెలిసిన వెంటనే అంబులెన్స్‌లు పంపించి విద్యార్థులను ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందించామని అన్నారు. 32 మంది విద్యార్థులం ఆరోగ్యం కుదుటపడడంతో శనివారం ఉదయం వారిని డిశ్చార్జ్ చేశారని అన్నారు. మిగతా 22 మంది ఆరోగ్య పరిస్థితిని బట్టి డిశ్చార్జ్ చేస్తారని తెలిపారు.

హాస్టల్ వార్డెన్ సస్పెండ్

ధర్మవరం హాస్టల్‌లో చోటుచేసుకున్న ఫుడ్ పాయిజన్ ఘటనకు బాధ్యుడిని చేస్తూ వార్డెన్ జయరాములు నాయక్‌ను సస్పెండ్ చేస్తున్నట్టు జిల్లా కలెక్టర్ సంతోష్ తెలిపారు. ఈ ఘటనపై పూర్తిస్థాయి విచారణ చేయిస్తామన్నారు. విద్యార్థులకు మంచి ఆహారం అందించాలని హాస్టల్ సిబ్బందికి సూచించారు.

అంతరిక్ష కేంద్రానికి చేరిన చైనా షింజౌ 21 వ్యోమనౌక

 చైనా షింజౌ 21 వ్యోమనౌక శుక్రవారం ( అక్టోబర్ 31) విజయవంతంగా ప్రయోగించింది. ఇది చైనా అంతరిక్ష కేంద్రం టియాంగాగ్‌కు అనుసంధానమైందని చైనా శనివారం ప్రకటించింది. ఈ అనుసంధాన ప్రక్రియ రికార్డు స్థాయిలో అత్యంత వేగంగా మొత్తం 3.5 గంటల్లో పూర్తయింది. గత ప్రయోగాల కన్నా మూడుగంటలు తక్కువ సమయం లోనే ఇది కావడం విశేషం. వాయువ్య చైనా లోని జియూక్వాన్ ప్రయోగ కేంద్రం నుంచి స్థానిక కాలమానం ప్రకారం శుక్రవారం రాత్రి 11.44 గంటల సమయంలో ఈ వ్యోమనౌకను ప్రయోగించారు. పైలట్, మిషన్ కమాండర్ ఝాంగ్ లు, వు ఫెయి (32) , ఝాంగ్ హోంగ్‌ఝాంగ్ అనే ముగ్గురు వ్యోమగాములు ఈ వ్యోమనౌక ద్వారా అంతరిక్ష కేంద్రానికి చేరుకున్నారు. వీరిలో ఝాంగ్ లు గతంలో కూడా షింజౌ 15 వ్యోమనౌక ప్రయోగంలోనూ పాలుపంచుకున్నారు. మిగతా ఇద్దరు వ్యోమగాములు కొత్త వారు.

మొట్టమొదటిసారి అంతరిక్ష కేంద్రానికి బయలుదేరారు. వీరిలో వు ఫెయి ఇంజినీరే కాకుండా దేశంలోనే అత్యంత యువ వ్యోమగామి. మరో వ్యోమగామి ఝాంగ్ హోంగ్‌ఝాంగ్ పేలోడ్ స్పెషలిస్టు. వ్యోమగామిగా తయారు కాకముందు కొత్తశక్తి, కొత్త వస్తువులపై ప్రయోగాలు చేసిన పరిశోధకుడు. ఇందులో ముగ్గురు వ్యోమగాములు ఉన్నారు.వీరు ఆరు నెలల పాటు అంతరిక్ష కేంద్రంలో ఉండి ప్రయోగాలు చేస్తారు. వ్యోమగాములతోపాలు మొట్టమొదటిసారి నాలుగు ఎలుకలను చైనా అంతరిక్ష కేంద్రానికి పంపడం ప్రత్యేకతను సంతరించుకుంది. వీటిలో రెండు ఆడ, రెండు మగ. అంతరిక్ష వాతావరణ ప్రభావం వీటిపై ఏ విధంగా పనిచేస్తుందో వ్యోమగాములు పరిశీలిస్తారు. బరువు లేక పోవడం, నిర్బంధం పరిస్థితులపై వాటి ప్రవర్తన ఎలా ఉంటుందో అధ్యయనం చేస్తారని చైనీస్ అకాడమీ ఆఫ్ సైన్స్ ఇంజినీర్ హాన్ పెయి వెల్లడించారు.

అంతరిక్షంలో చిన్న క్షీరదాల పెంపకం, పర్యవేక్షణకు సంబంధించిన కీలకమైన సాంకేతిక పరిజ్ఞానం, ఎలుకల అత్యవసర స్పందనలు, అంతరిక్ష పర్యావరణానికి తగినట్టు మార్పులను అనుసరించడం ఇవన్నీ అధ్యయనం చేస్తారని హాన్ పెయి వెల్లడించారు. మొత్తం 300 ఎలుకలను శిక్షణకు తీసుకుని 60 రోజుల పాటు కఠినమైన శిక్షణ తరువాత ఈ నాలుగు ఎలుకలను ఎంపిక చేశారు. అంతరిక్ష కేంద్రంలో ఇవి ఐదు నుంచి ఏడు రోజుల పాటు ఉండవచ్చని ఆ తరువాత షింజౌ 20 వ్యోమనౌక ద్వారా భూమికి తిరిగి రావచ్చని చైనా అధికార జిన్‌హువా వార్తా ఏజెన్సీ అంచనాగా చెప్పింది. ముగ్గురు వ్యోమగాములు బయోటెక్నాలజీ, ఎయిరోస్పేస్ మెడిసిన్, మెటీరియల్స్ సైన్స్, తదితర అంశాలపై 27 సైంటిఫిక్, అప్లయిడ్‌ప్రాజెక్టులపై ప్రయోగాలు చేయాలని ప్లాను చేసినట్టు వివరించారు.చైనా అంతరిక్ష ప్రయోగాలు దేశానికి గర్వకారణమని, దేశ అత్యంత ఆధునిక సాంకేతిక పరిజ్ఞానానికి ఇవి సంకేతాలని 2030 నాటికి చంద్రునిపైకి మానవుడిని పంపాలన్నదే తమ లక్షమని చైనా మానవ సహిత అంతరిక్ష సంస్థ అధికార ప్రతినిధి ఝాంగ్ జింగ్‌బో వెల్లడించారు.

దేశంలో తొలి దారిద్య్ర రహిత రాష్ట్రం కేరళ

కేరళ ఇప్పుడు కడుపేదరికం నుంచి పూర్తి స్థాయిలో విముక్తి పొందిందని రాష్ట్ర ముఖ్యమంత్రి పినరయి విజయన్ తెలిపారు. కేరళ అసెంబ్లీలో ఆయన శనివారం అధికార ఎల్‌డిఎఫ్ తరఫున ఈ ప్రకటన వెలువరించారు. దయనీయ పేదరిక పరిస్థితులు రాష్ట్రంలో లేవని, దారిద్య్ర రేఖకు ఎగువన ప్రజలు ఉన్నారని చెప్పారు. కేరళ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం స్థానికంగా వ్యవహరించే పిరవి దశలో అసెంబ్లీ ప్రత్యేక సెషన్ నిర్వహించారు.ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడారు. ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. తమ ప్రభుత్వం అట్టడుగు స్థాయి ప్రజల స్థితిగతులను ఎప్పటికప్పుడు గమనిస్తూ , వారి అభ్యున్నతికి తీసుకుంటున్న చర్యల ఫలితంగా ఇప్పుడు కేరళ నిరుపేదలు లేని రాష్ట్రం అయిందన్నారు. దుర్బర దారిద్య్రం లేని తొలి రాష్ట్రంగా కేరళ ఇప్పుడు నిలిచిందని వెల్లడించారు. రేషన్ కార్డులు, జీవనోపాధికి పలు కార్యక్రమాలు, ఆధార్ కార్డులు, పెన్షన్లు ఇతరత్రా చర్యలను ముమ్మరం చేయడం జరిగింది.

క్షేత్రస్థాయిలో తమ ప్రభుత్వం ఎప్పటికప్పుడు వాస్తవిక పరిస్థితులను గుర్తిస్తూ తీసుకున్న చర్యల ఫలితంగానే కేరళ పరిస్థితి మారిందన్నారు. ప్రత్యేక అసెంబ్లీ సమావేశం సందర్భంగా సిఎం చేసిన పేదరిక నిర్మూలన ప్రకటనను కాంగ్రెస్ నాయకత్వ యుడిఎఫ్ తప్పుపట్టింది. ఇది మోసపూరితం అని, ఫ్రాడ్ అని విమర్శించింది. సెషన్‌ను బహిష్కరిస్తున్నట్లు యుడిఎఫ్ నేత సతీషన్ తెలిపారు. నినాదాలకు దిగుతూ ప్రతిపక్ష సభ్యులు వాకౌట్ జరిపారు. తప్పుడు ప్రకటన మోసపూరితం , సిగ్గుచేటు అని విమర్శించారు. సిఎం విజయన్ స్పందిస్తూ యుడిఎఫ్ వారికి ఎప్పుడూ మోసపూరితంగా వ్యవహరించడమే తెలిసిన కళ. అందుకే వారు ఈ మోసం అనే మాటలకు దిగుతున్నారు. తాను వారికి చెప్పదల్చకున్నది ఒక్కటే , మేం చేయాల్సింది. అమలు కావల్సింది చేశామని ,అందుకే ఈ విజయం సాధించామని, ఇదే ప్రతిపక్ష నేతలకు తమ సమాధానం అని స్పష్టం చేశారు. 

70ఏళ్ల తర్వాత చిగురించిన చిల్కాపూర్

బీజాపూర్ జిల్లాలోని చిల్కాపూర్ గ్రామానికి దేశానికి స్వాతంత్య్రం వచ్చి 70 ఏండ్లు అయినా కరెంటు లేదు. బడి లేదు. ఇప్పుడు ఇక్కడ ఈ రెండూ నెలకొన్నాయి. రెకావాయా గ్రామంలో తొలిసారిగా బడిగంట మోగిందని ఇంతకంటే మంచి ఏముంటుందని ప్రశ్నించారు. ఇంతకు ముందు వరకూ నక్సల్స్ కోటగా నిలిచిన పువర్తి గ్రామంలో ఎర్రజెండాలే కనబడేవి. ఇప్పుడు పరిస్థితి మారింది. అక్కడ సగర్వంగా మువన్నెల భారతీయ జెండాలు రెపరెపలాడుతున్నాయని , మార్పు అంటే ఇదే అని ప్రధాని తెలిపారు. ఇక ఓ వైపు నక్సలిజం తీవ్ర సమస్యతో పలు అడ్డంకులు ఉన్నా, ఈ రాష్ట్రం పాతికేళ్లలో ముందకు సాగింది. ఇప్పుడు నక్సలిజం బెడద పోనుండటంతో ఇకపై ప్రగతి పథంలో మరింత వేగంగా సాగుతుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు.

హీరోగా ప్రముఖ దర్శకుడు.. ఫస్ట్‌లుక్ చూసేయండి..

‘ఖైదీ’, ‘విక్రమ్’, ‘కూలీ’, ‘లియో’ ఈ సినిమాల సృష్టికర్త.. డైరెక్టర్ లోకేశ్ కనగరాజ్.. ఇప్పుడు హీరోగా మారిపోయాడు. చాలా రోజులుగా లోకేశ్ హీరో అవుతాడని టాక్ వినిపించింది. అయితే అది కేవలం రూమర్ మాత్రమే అని అంతా భావించారు. కానీ, ఇప్పుడు అధికారికంగా లోకేశ్‌ను హీరోగా ప్రకటించారు. లోకేశ్ హీరోగా నటిస్తున్న చిత్రానికి ‘డిసి’ అనే టైటిల్‌ని పెట్టారు. ఈ చిత్రంలో బాలీవుడ్ బ్యూటీ వామికా గబ్బి హీరోయిన్‌గా నటిస్తుండగా.. అరుణ్ మాతేశ్వరన్ దర్శకుడు. అనిరుధ్ ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నాడు. తాజాగా ఈ సినిమా టైటిల్ టీజర్‌ని విడుదల చేశారు.

ఈ టైటిల్ టీజర్ ప్రేక్షకులను ఆకట్టుకుంది. దేవదాస్ (లోకేశ్ కనగరాజ్) ఒళ్లంతా రక్తంతో చేతిలో కత్తితో నడుచుకుంటూ వస్తుండగా.. మరోవైపు చంద్ర(వామికా గబ్బి) కండోమ్ తీసుకుని ఓ గదిలోకి వస్తుంది. ఈ టీజర్‌లో విజువల్స్ కానీ, అనిరుధ్ ఇచ్చిన బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ కానీ బాగున్నాయి. వచ్చే ఏడాది వేసవిలో ఈ సినిమాను రిలీజ్ చేయబోతున్నట్లు కూడా ప్రకటించారు. ఈ సినిమాను సన్‌ పిక్చర్స్ బ్యానర్‌పై నిర్మిస్తున్నారు. మరి డైరెక్టర్‌గా సక్సెస్ సాధించి లోకేశ్.. నటుడిగా ఏ మేరకు మెప్పిస్తాడో చూడాలి.?

కెటిఆర్‌పై సుమోటోగా కేసు నమోదు

బిఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కె. తారక రామారావు జూబ్లీహిల్స్ ఎన్నికల సందర్భంగా ఓటుకు 5 వేల చొప్పున ప్రస్తావన తెచ్చిన అంశాన్ని ఎన్నికల కమిషన్ సీరియస్‌గా తీసుకుని సుమోటోగా కేసు నమోదు చేయాలని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ కోరారు. ఈ మేరకు ఆయన శనివారం ఒక వీడియో విడుదల చేశారు. పది సంవత్సరాల పాలనలో అక్రమంగా సంపాదించిన అహంకారంతో జూబ్లీహిల్స్ ఓటర్లను కొనుగోలు చేసే పద్ధతిలో ఓటు కి రూ.5 వేలు అడుక్కోవాలని కెటిఆర్ ఓటర్లకు పిలుపు ఇవ్వడం పట్ల ఆయన తీవ్ర అభ్యంతరం తెలిపారు.. దీనిపై ఎన్నికల కమిషన్‌కు కాంగ్రెస్ పార్టీ పక్షాన ఫిర్యాదు చేయనున్టనుల ఆయన చెప్పారు. హుజురాబాద్ ఉప ఎన్నికల్లో ఓటుకు రూ.6 వేలు ఇచ్చిన సంస్కృతి బిఆర్‌ఎస్ పార్టీది అని ఆయన ఆరోపించారు. ప్రజల అభిమానంతో అభివృద్ధి చేస్తూ.. మరింత అభివృద్ధి చేస్తామని విశ్వాసం కలిగిస్తూ ఓట్లు అడుగుతున్నామని అన్నారు.

జూబ్లీహిల్స్ ప్రజలు ఆలోచన కలిగినవారని, కంటోన్మెంట్ ఉప ఎన్నిక తరహాలో జూబ్లీహిల్స్‌లోనూ కాంగ్రెస్‌కి ఓటు వేసి గెలిపిస్తారని ధీమా వ్యక్తం చేశారు. పేద కుటుంబాలకు తాము 200 యూనిట్ల ఉచిత విద్యుత్, రూ. 500కి గ్యాస్, నూతన రేషన్ కార్డులు, సన్న బియ్యం పంపిణీ, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, వడ్డీలేని రుణాలు, నూతనంగా ఉద్యోగాలు ఇచ్చాం, హైదరాబాద్ అభివృద్ధి చేస్తూ తాగు నీరు, డ్రైనేజీ, రోడ్లు మరిన్ని మౌలిక సదుపాయాలు కల్పించామన్నారు. తమ పార్టీ అభ్యర్థి చదువుకున్న వ్యక్తి అని, పని చేయగలిగే శక్తి ఉన్న నవీన్ యాదవ్‌ను ప్రజలు ఆశీర్వదిస్తున్నారని చెప్పారు. ప్రజా పాలన ప్రభుత్వం ప్రజలకు న్యాయం చేయాలనే ప్రభుత్వం ఆలోచిస్తోందన్నారు.

ఉప ఎన్నికల్లో ఓటుకు 5 వేలు తీసుకోండి అని చెప్పిన బిఆర్‌ఎస్ పార్టీ దుస్థితి చూసి జాలి పడుతున్నామని అన్నారు. కాంగ్రెస్ పార్టీని ఎదుర్కోవడానికి బిజెపి బిఆర్‌ఎస్ కుమ్మకై బిజెపి మూడంకెలు దాటని వ్యక్తిని అభ్యర్థిగా పెట్టిందన్నారు. బిజెపికి వేసిన ఓటు బిఆర్‌ఎస్‌కి ఓటు వెళుతుందన్నారు. బిఆర్‌ఎస్‌కి వేసినా, బిజెపికి వెళుతుందన్నారు. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని గెలిపించి జూబ్లీహిల్స్ అభివృద్ధిని కాంక్షించాలని మంత్రి పొన్నం కోరారు.

కిషన్ రెడ్డిపై లీగల్ యాక్షన్ తీసుకుంటా:మంత్రి అజహరుద్దీన్

తనను దేశద్రోహి అంటూ కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి చేసి వ్యాఖ్యలపై మంత్రి అజహరుద్దీన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. కిషన్ రెడ్డి వ్యాఖ్యలను ఇప్పటికే ఖండించిన అజారుద్దీన్ శనివారం మరోసారి కిషన్‌రెడ్డిపై వ్యాఖ్యలపై ఫైర్ అయ్యారు. శనివారం మంత్రి అజహరుద్దీన్ విలేకరులతో మాట్లాడుతూ కిషన్ రెడ్డిపై లీగల్ యాక్షన్ తీసుకుంటానని ఆయన హెచ్చరించారు. తనపై వచ్చిన ఆరోపణలపై కోర్టు క్లీన్ చిట్ ఇచ్చిందని దేశ గొప్పతనాన్ని ప్రపంచానికి చాటిన తాను దేశ ద్రోహినా అని ఆయన ప్రశ్నించారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక కోసమే బిజెపి తనను టార్గెట్ చేసిందని మంత్రి అజహరుద్దీన్ దుయ్యబట్టారు. కిషన్ రెడ్డికి క్రికెట్ గురించి ఏం తెలుసనీ, కిషన్ రెడ్డికి కనీసం క్రికెట్ బ్యాట్ అయినా పట్టుకోవడం వచ్చా అని మంత్రి అజహరుద్దీన్ విమర్శించారు. మాట్లాడటానికి ఏమీ లేక తనపై మ్యాచ్ ఫిక్సింగ్ ఆరోపణలు చేస్తున్నారని, ఆర్నెళ్లలోపు అజహరుద్దీన్ ఎమ్మెల్సీ కాలేరని, ఆయన మంత్రి పదవి కేవలం ఆరునెలల పాటే అంటూ వస్తున్న విమర్శలకు కాలమే సమాధానం చెబుతుందని మంత్రి అజహరుద్దీన్ తెలిపారు.