Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Eros Maç Tv

Hacklink

Hacklink panel

Hacklink

Hacklink

Hacklink Panel

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Buy Hacklink

Hacklink

Hacklink

Hiltonbet Giriş

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

หวยออนไลน์

Hacklink

Hacklink satın al

Hacklink Panel

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Eros Maç Tv

Hacklink

Hacklink panel

Hacklink

Hacklink

Hacklink Panel

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Buy Hacklink

Hacklink

Hacklink

Hiltonbet Giriş

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

หวยออนไลน์

Hacklink

Hacklink satın al

Hacklink Panel

casinolevant giriş

casinolevant giriş

smartbahis

jojobet

piabellacasino giriş

bets10

realbahis

cratosroyalbet

mavibet

casibom

sakarya escort

Casibom

cratosroyalbet

holiganbet

betgaranti giriş

betgaranti

betgaranti giriş

casinolevant

casinolevant

bahislion

aresbet

cratosroyalbet

artemisbet

holiganbet giriş

kalebet

diyarbakır escort

deneme bonusu

betasus

xnxx

porn

hit botu

cratosroyalbet

Pusulabet

Pusulabet Giriş

milosbet

Streameast

jojobet

realbahis

holiganbet

jojobet giriş

sekabet

holiganbet

jojobet güncel giriş

jojobet

jojobet

jojobet giriş

jojobet giriş

Holiganbet Giriş

jojobet güncel giriş

Pusulabet

holiganbet

deneme bonusu veren yeni siteler

Pusulabet Giriş

casibom

jojobet güncel giriş

dinamobet giriş

casibom

holiganbet

casibom

holiganbet

holiganbet

padişahbet

betcio

grandpashabet

ultrabet

marsbahis

sekabet

vegabet

sekabet

grandpashabet

meritking

Sweet Bonanza

aresbet

matbet

matbet giriş

bets10

kingroyal

ankara escort

ankara escort

ankara escort

ankara escort

ankara escort

ankara escort

ankara escort

ankara escort

ankara escort

ankara escort

vdcasino

betebet

marsbahis

dinamobet

kralbet

primebahis

bettilt

eyüp escort

ankara escort

ankara escort

ankara escort

ankara escort

ankara escort

ankara escort

ankara escort

ankara escort

ankara escort

jojobet

jojobet giriş

holiganbet

interbahis

kingroyal

tlcasino

Holiganbet

betplay

holiganbet

lunabet

గల్లాపట్టి పథకాలు ఇప్పిస్తాం

మనతెలంగాణ/హైదరాబాద్: జూబ్లీహిల్స్‌లో కాం గ్రెస్‌కు ఓటు వేయకపోతే పథకాలను రద్దు చేస్తాన ని సిఎం రేవంత్‌రెడ్డి అంటున్నారని బిఆర్‌ఎస్ వ ర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ మండిపడ్డారు. నీ అ య్య సొమ్మా.. నీ అబ్బ సొమ్మా.. ఎవడి సొమ్మని ఇయ్యనంటున్నారు.. జూబ్లీహిల్స్‌లో తమ అభ్యర్థి మాగంటి సునీతను గెలిపిస్తే రేవంత్‌రెడ్డి గల్లా పట్టి పథకాలు ఇప్పిస్తాం అంటూ ఘాటు వ్యాఖ్యలు చే శారు.. భర్త చనిపోయిన మాగంటి సునీత మ్మ ఏడి స్తే ఆరోపణలు చేస్తారా? అని మండిపడ్డా రు. జూ బ్లీహిల్స్ ఉప ఎన్నిక ప్రచారంలో భాగంగా బిఆర్‌ఎస్ అభ్యర్థి మాగంటి సునీతకు మద్దతుగా బోరబండలో సోమవారం కెటిఆర్ రోడ్ షో నిర్వహించారు. ఈ సందర్భంగా కెటిఆర్ మాట్లాడుతూ.. గత అసెంబ్లీ ఎన్నికల్లో ఒక్క ఛాన్స్ అంటూ వచ్చి రాష్ట్రాన్ని భ్రష్టు పట్టించారని రేవంత్ రెడ్డిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.

మళ్లీ ఇప్పుడు ఒక్క ఛాన్స్ ఇవ్వాలని జూబ్లీహిల్స్‌లో అడుగుతున్నారని అన్నారు. అలా ఒక్క చాన్స్ ఇచ్చినందుకే.. నెంబర్ వన్‌గా ఉన్న తెలంగాణ చివరి స్థానానికి పడిపోయింది.. రేవంత్ రెడ్డికి ఒక్క ఛాన్స్ ఇచ్చినందుకే క దా 160 మందికి పైగా ఆటో డ్రైవర్లు ఆత్మహత్య చేసుకున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఒక్క ఛాన్స్ ఇస్తేనే హైదరాబాద్‌ను భ్రష్టుపట్టించి, రియల్ ఎస్టే ట్ నాశనం చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కాం గ్రెస్ రౌడీయిజానికి జూబ్లీహిల్స్ నుంచే ప్రజలు చరమగీతం పాడబోతున్నారని తెలిపారు. అధికారంలోకి రావడానికి నోటికొచ్చిన హా మీలు ఇచ్చిన రేవంత్ రెడ్డి.. తర్వాత ఒక్క హామీని కూడా నెరవేర్చలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఏడాదిలో రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తామని ప్రకటించిన కాంగ్రెస్.. రెండేళ్లలో రాష్ట్రాన్ని లూటీ చేయడం తప్ప.. నోటిఫికేషన్ ఇవ్వలేదని మండిపడ్డారు. తన కుర్చీ కాపాడుకునేందుకు రాహుల్ గాంధీకి రేవంత్‌రెడ్డి వందల కోట్లు పంపిస్తున్నారని కెటిఆర్ ఆరోపించారు. ఢిల్లీకి పంపేందుకు డబ్బు లు ఉన్నాయి కానీ.. పేదలకు ఇచ్చిన హామీలు నెరవేర్చేందుకు డబ్బులు లేవా..? అని నిలదీశారు.

కెటిఆర్‌వి పగటి కలలు

మన తెలంగాణ/హైదరాబాద్: రాష్ట్ర రాజకీయాల్లో బిజెపి కేంద్ర బిందువుగా మా రిందని కేంద్ర బొగ్గు గ నుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి తెలిపారు. సోమవా రం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి ఎన్‌వి సుభాష్, పార్టీ సీనియర్ నాయకుడు ప్రకా ష్‌రె డ్డితో కలిసి ఆయన మీడియాతో ఇష్టాగోష్టిగా మాట్లాడారు. ముస్లిం ఓట్లను ఆకర్షించేందుకు అజ హరుద్దీన్‌ను కేబినెట్‌లోకి తీసుకున్నారని కిషన్ రెడ్డి అన్నారు. టిడిపి, జనసేన పార్టీలూ ఎన్డీయే భాగస్వామ్యపక్షాలు కాబట్టి జూబ్లీహిల్స్‌లో తమ పార్టీ అభ్యర్థికి మద్దతునిస్తున్నాయని తెలిపారు. ఎపి డి ప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌ను ప్రచారం చేయాల్సిందిగా కోరలేదన్నారు. సినీ నటుడు మెగాస్టార్ చిరంజీవి గురించి ఫ్రశ్నించగా, ‘చిరు’ ప్రధాని నరేంద్ర మోడికి అభిమాని అని ఆయన తెలిపారు.

ఎన్నికలకు ఇంకా మూడేళ్ళ గడువు ఉన్నా, ఐదు వందల రోజుల్లో ఎన్నికలు వస్తాయని బిఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ కలలు కంటున్నార ని ఆయన విమర్శించా రు. మునుగోడు ఉప ఎన్నికల్లో ప్రచారం చే సిన కెసిఆర్, ఇప్పుడు జూబ్లీకి ఎందుకు రా వడం లేదని ప్రశ్నించా రు. బిఆర్‌ఎస్-, కాంగ్రెస్ బంధం ఉందనడానికి తాజా ఉదాహరణగా కెటిఆ ర్ రాహుల్ గాంధీని ఉద్ధేశించి ట్విట్టర్‌లో పేర్కొనడమేనని అన్నారు. జూబ్లీ ఎన్నిక కాంగ్రెస్‌కు రెఫరెండం కాదన్నారు. దానం నాగేందర్‌పై వేటు పడితే ఖైరతాబాద్ నియోజకవర్గానికి ఉప ఎన్నిక వస్తుందని, అప్పుడు అది కూడా తమ ఖాతాలో పడుతుందని ఆయన ధీమాగా చెప్పారు. కెకే సర్వే గురించి ప్రశ్నించగా, కెకే ఎవరో తనకు తెలియదన్నారు. పైగా ఆ సర్వే ఎక్కడి నుంచి చేశారు?, బాత్రూం నుంచి చేశారా?, బెడ్ రూం నుంచి చేశారా?, డ్రాయింగ్ రూం నుంచి చేశారా? అని ఆయన ఎదురు ప్రశ్నించారు. 

మంగళవారం రాశి ఫలాలు (04-11-2025)

మేషం :

ధన వ్యవహారాలు అనుకూలంగా సాగుతాయి. నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు. సమాజంలో ప్రముఖుల నుండి అరుదైన ఆహ్వానాలు అందుతాయి. కుటుంబ విషయాలలో ముఖ్యమైన నిర్ణయాలు తీసుకుంటారు. వ్యాపారాలు విశేషంగా రాణిస్తాయి. ఉద్యోగస్తులకు శుభవార్తలు అందుతాయి.

వృషభం :

కుటుంబ సభ్యుల ప్రవర్తన ఆశ్చర్య పరుస్తుంది. పుణ్యక్షేత్రాలు సందర్శించుకుంటారు. మిత్రులతో విందు వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు. ఉన్నత విద్య ప్రయత్నాలు ఫలిస్తాయి. వ్యాపార ఉద్యోగాలలో ఆశించిన ఫలితాలను పొందుతారు. నిరుద్యోగులకు నూతన ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి.

మిధునం :

బంధు మిత్రులతో అకారణంగా మాట పట్టింపులు కలుగుతాయి. ఆదాయానికి మించి ఖర్చులుంటాయి. కుటుంబ సభ్యులు మీమాటతో విభేదిస్తారు. వృత్తి వ్యాపారాలలో పార్టీ సమస్యలు కలుగుతాయి. ముఖ్యమైన వ్యవహారాల్లో జాప్యం కలుగుతుంది. ఇతరుల విషయంలో జోక్యం చేసుకోకపోవడం మంచిది.

కర్కాటకం :

చేపట్టిన పనులు మందకొడిగా సాగుతాయి. పరిస్థితి నిరుత్సాహ పరుస్తుంది. ఇంటా బయటా చికాకులు తప్పవు. మానసిక ప్రశాంతతకు ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొనడం మంచిది. వ్యాపార ఉద్యోగాలలో అదనపు బాధ్యతలు వలన తగిన విశ్రాంతి ఉండదు. నిరుద్యోగ యత్నాలు మందగిస్తాయి.

సింహం :

దూరపు బంధువుల ఆగమనం ఆశ్చర్యం కలిగిస్తుంది. బంధు మిత్రులతో పాత విషయాల గూర్చి చర్చలు చేస్తారు. విలువైన వస్తు వాహనాలు కొనుగోలు చేస్తారు. ప్రముఖులతో పరిచయాలు పెరుగుతాయి. ముఖ్యమైన వ్యవహారాలలో కీలక నిర్ణయాలు అమలు చేస్తారు. వ్యాపార ఉద్యోగాలు మరింత లాభసాటిగా సాగుతాయి.

కన్య :

నూతన పరిచయాలు విస్తృతం అవుతాయి. వివాహాది శుభకార్యాలకు కుటుంబ సభ్యులతో హాజరవుతారు. ఆర్థికంగా మరింత పురోగతి సాధిస్తారు. సన్నిహితులతో వివాదాలు సాధ్యమవుతాయి. వృత్తి ఉద్యోగాలలో మీమాటకు విలువ పెరుగుతుంది. సంతాన విద్యా విషయాలలో శుభవార్తలు అందుతాయి.

తుల :

కుటుంబ సభ్యులతో కొన్ని వ్యవహారాలలో వివాదాలు తప్పవు. రుణ ఒత్తిడి అధికమవుతుంది. శ్రమాధిక్యతతో కానీ పనులు పూర్తికావు. వృత్తి వ్యాపారాలు నిరుత్సాహపరుస్తాయి. ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. దూర ప్రయాణాలు వాయిదా వేయటం మంచిది. ఉద్యోగము అధికారులతో చర్చలు ఫలించవు.

వృశ్చికం :

అవసరానికి చేతిలో డబ్బు నిల్వ ఉండదు. చేపట్టిన పనులలో ప్రతిబంధకాలు ఉంటాయి. దూరప్రాంత మిత్రుల నుండి అందిన సమాచారం మానసిక బాధను కలిగిస్తుంది. వృత్తి, ఉద్యోగాలలో సమస్యాత్మక వాతావరణం ఉంటుంది. వ్యాపార విస్తరణ ప్రయత్నాలు వాయిదా పడతాయి. వాహన ప్రయాణాల్లో జాగ్రత్త అవసరం.

ధనస్సు :

చేపట్టిన పనులు సకాలంలో పూర్తి చేస్తారు. సమాజంలో ప్రముఖుల నుండి అరుదైన ఆహ్వానాలు అందుతాయి. మొండి బకాయిలు వసూలు చేసుకుంటారు. వృత్తి వ్యాపారాలలో అనుకూల వాతావరణం ఉంటుంది. నిరుద్యోగులకు శుభవార్తలు అందుతాయి. ఆదాయ మార్గాలు పెరుగుతాయి.

మకరం :

చేపట్టిన పనులలో అవరోధాలు కలుగుతాయి. వృధా ఖర్చులు విషయంలో పునరాలోచన చేయడం మంచిది. కుటుంబ సభ్యులు ఆరోగ్య విషయాలలో కొంత శ్రద్ధ వహించాలి. వ్యాపారంలో మన భాగస్వామితో వివాదాలు కలుగుతాయి. సంతానం విద్యా పరంగా మరింత సారించడం మంచిది.

కుంభం :

నిరుద్యోగ ప్రయత్నాలు అనుకూలంగా సాగుతాయి. నాటి మిత్రులతో దూర ప్రయాణాలు చేస్తారు. బంధువర్గం నుండి ఊహించని ఆహ్వానాలు అందుతాయి. వృత్తి ఉద్యోగాలలో అవరోధాలను అధిగమించి పదోన్నతులు పొందుతారు. విందు వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు. ఆర్థిక పురోగతి కలుగుతుంది.

మీనం :

ముఖ్యమైన వ్యవహారాల్లో తొందరపాటు పనిచేయదు. నూతన రుణ ప్రయత్నాలు అంతగా కలిసిరావు. చేపట్టిన పనులలో ఎంత కష్టపడినా ప్రతిఫలం ఉండదు. ఆకస్మిక ప్రయాణ సూచనలు ఉన్నవి. వ్యాపార ఉద్యోగాలలో ఇతరుల నుండి ఊహించని ఇబ్బందులు ఎదురవుతాయి. దైవ సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు.

 

హర్మన్ సేనకు బిసిసిఐ భారీ నజరానా

ముంబై: ప్రపంచకప్ ట్రోఫీని సాధించిన భారత మహిళా క్రికెట్ టీమ్‌కు భారత క్రికెట్ బోర్డు (బిసిసిఐ) భారీ నగదు నజరానాను ప్రకటించింది. టీమిండియాకు రూ.51 కోట్ల నగదు బహుమతిని అందించాలని బిసిసిఐ నిర్ణయించింది. ఈ విషయాన్ని బోర్డు కార్యదర్శి దేవజిత్ సైకియా సోమవారం ఒక ప్రకటనలో వెల్లడించారు. 47 ఏళ్ల సుదీర్ఘ నిరీక్షణకు తెరదించుతూ టీమిండియా చారిత్రక విజయం సాధించిందని సైకియా ప్రశంసించారు. చిరస్మరణీయ విజయంతో కోట్లాది మంది భారతీయుల కలను సాకారం చేసిన మహిళా క్రికెట్ టీమ్‌కు తమవంతు నజరానాగా రూ.51 కోట్లను నజరానాగా అందించాలని భావిస్తున్నట్టు తెలిపారు. ఈ నగదును క్రికెటర్లతో పాటు కోచ్‌లు, సహాయక సిబ్బందికి అందిస్తామని వివరించారు. జైషా బిసిసిఐ కార్యదర్శిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత మహిళా క్రికెట్ అభివృద్ధికి ప్రత్యేక చర్యలు చేపట్టారని, ఇందులో భాగంగానే ప్రతిష్టాత్మకమైన డబ్లూపిఎల్ టి20 లీగ్‌కు శ్రీకారం చుట్టారని సైకియా ప్రశంసించారు.

మహిళా క్రికెటర్లకు డైమెండ్ నెక్లెస్‌లు

సూరత్: మహిళల వన్డే ప్రపంచకప్ ట్రోఫీతో చరిత్ర సృష్టించిన భారత క్రికెట్ జట్టుపై కనక వర్షం కురుస్తోంది. సుదీర్ఘ నిరీక్షణకు తెరదించుతూ హర్మన్‌ప్రీత్ కౌర్ సారథ్యంలోని టీమిండియా విశ్వవిజేతగా నిలిచిన సంగతి తెలిసిందే. కోట్లాది మంది భారతీయులను గర్వపడేలా చేసిన మహిళా క్రికెట్‌కు గుజరాత్‌లోని సూరత్‌కు చెందిన ప్రముఖ పారిశ్రామికవేత్త, రాజ్యసభ సభ్యుడు గోవింద్ ఢోలాకియా భారీ నజరానాను ప్రకటించారు. ప్రపంచకప్ సాధించిన భారత క్రికెట్ సభ్యులకు వజ్రాల ఆభరణాలు (డైమండ్ నెక్లెస్)లతో పాటు సోలార్ ప్యానెళ్లను బహుమతిగా ఇవ్వాలని ఢోలాకియా నిర్ణయించారు. ఆదివారం జరిగిన ఫైనల్ మ్యాచ్‌కు ముందు ఢోలాకియా బిసిసిఐ ఉపాధ్యక్షుడు రాజీ శుక్లాకు ఓ లేఖ పంపారు. భారత్ ట్రోఫీ సాధిస్తే జట్టులోని ప్రతి క్రికెటర్‌కు వజ్రాల ఆభరణాలన కానుకగా ఇవ్వాలనుకుంటున్నా అని ఆ లేఖలో పేర్కొన్నారు. అంతేగాక క్రికెటర్ల ఇళ్లపై సోలార్ ప్యానెళ్లను ఏర్పాటు చేస్తానని వివరించారు. ఇక భారత మహిళా టీమ్ విశ్వవిజేతగా నిలువడంతో గోవింద్ ఢోలాకియా తన హామీని నిలబెట్టుకున్నారు. 

ఒకే కుటుంబంలో ముగ్గురు అక్కాచెల్లెళ్లు మృతి

బస్సు ప్రమాదం ఎన్నో కుటుంబాల్లో తీ వ్ర విషాదాన్ని నింపింది. ఉదయాన్నే ఉద్యోగాలు, చదువులు, ఇతర పనుల నిమిత్తం బస్సు ఎ క్కిన వారికి అదే చివరి ప్రయాణమైంది. ప్రమాద ఘటన ఓ కు టుంబంలో పెను విషాదాన్ని నిం పింది. ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు అక్కాచెల్లెళ్లు సాయిప్రి య, తనుషా, నందిని ఈ దుర్ఘటనలో మృతి చెందారు. సోమవా రం ఉదయం తమ ముగ్గురు కు మార్తెలను తండ్రి స్వయంగా బస్‌స్టాప్‌లో దింపి వెళ్లాడు. తం డ్రికి చిరునవ్వుతో బాయ్ చెప్పిన ఆ ముగ్గురు సోదరీమణులకు అదే ఆఖరి ప్రయాణం అని తెలీదు. ఎంతో సంతోషంగా బస్సు ఎక్కి ప్ర యాణం సాగించారు. కానీ అంతలోనే బస్సు ఘోర ప్రమాదానికి గురైంది. ఈ ప్రమాదంలో ముగ్గురు అక్కాచెల్లెళ్లు సంఘటనా స్థలంలోనే మృతి చెందారు. ఈ ముగ్గురు హైదరాబాద్‌లోని వివిధ కాలేజీల్లో బిటెక్ మూడు, బిటెక్ రెండవ, మొదటి సంవత్సరం చదువుతున్నారు. వీరి తండ్రి డ్రైవర్. గత నెలలోనే పెద్ద కుమార్తె వివాహం జరిపించాడు. ఎంతో సంతోషంగా ఉన్న సమయంలో మిగిలిన ముగ్గురు బిడ్డలు ఇలా రోడ్డు ప్రమాదంలో మృతి చెందడంతో తండ్రి కన్నీరు మున్నీరుగా విలపించాడు. ‘మా పిల్లల్ని మాకు తిరిగి ఇప్పించండి’ అంటూ ఆ తల్లిదండ్రులు రోదిస్తున్న తీరు అక్కడి వారి హృదయం ద్రవింపజేసింది.

బస్సు ప్రమాదంలో మరణించిన అక్కా చెల్లెళ్లలో ఇద్దరు కోఠిలోని వీరనారి చాకలి ఐలమ్మ మహిళా విశ్వ విద్యాలయంలో బీఎస్సీ తృతీయ సంవత్సరం విద్యనభ్యసిస్తున్న సాయిప్రియ, బీకాం మొదటి సంవత్సరం చదువుతున్న నందినిలు ఉండగా, మరో సోదరి నగరంలోని ఓ ప్రైవేట్ కళాశాలలో ఎంబీఏ విద్యనభ్య సిస్తున్న తనూషతో పాటు కోఠిలోని మహిళా విశ్వవిద్యాలయంలో బీఎస్సీ తృతీయ సంవత్సరం విద్యనభ్యసిస్తున్న ముస్కాన్‌లు ఉన్నారు. ప్రతి రోజూ తమతో ఎంతో ఉత్సాహంగా, సరదాలో గడిపిన సాయిప్రియ, నందిని, ముస్కాన్‌లు బస్సు ప్రమాదంలో మృతి చెందారన్న వార్తను జీర్ణించుకోలేక పోతున్నామంటూ వారి సహచర విద్యార్థినులు కన్నీరుమున్నీయ్యారు. వీరనారి చాకలి ఐలమ్మ మహిళా విశ్వవిద్యాలయం వైస్ ఛాన్సలర్ ఫ్రొఫెసర్ సూర్య ధనుంజయ్, కళాశాల ప్రిన్సిపల్ లోక పావని, బీఎస్సీ విభాగం అధ్యాపకురాళ్లు సంతాపం వ్యక్తం చేశారు. వరుసగా రోడ్డు ప్రమాదాలు జరుగుతుండటం పట్ల వారు ఆందోళన వ్యక్తం చేశారు.

ఓటర్ల జాబితాలో ‘సర్’ పై సుప్రీంలో డిఎంకె దావా

చెన్నై: తమిళనాడులో ఓటర్ల జాబితాలో సమగ్ర సవరణకు ఎన్నికల సంఘం సిద్ధం కావడాన్ని వ్యతిరేకిస్తూ డిఎంకె ప్రభుత్వం సోమవారం సుప్రీం కోర్టులో రిట్ పిటిషన్ దాఖలు చేసింది. పార్టీ ఎంపీ, సీనియర్ అడ్వకేట్ ఎన్‌ఆర్ ఎలాంగో ఈమేరకు ప్రభుత్వం తరఫున రిట్ పిటిషన్ దాఖలు చేశారని డిఎంకె ప్రకటన వెల్లడించింది. స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (ఎస్‌ఐఆర్)పై వివిధ పార్టీలతో ముఖ్యమంత్రి స్టాలిన్ సమావేశం నిర్వహించి ఈ నిర్ణయం తీసుకున్నారు.

నేపాల్‌లో హిమపాతం.. ఏడుగురు మృతి

ఖాట్మండూ: ఈశాన్య నేపాల్ లోని యలుంగ్ రి పర్వత శిఖరం వద్ద సోమవారం సంభవించిన హిమపాతం కారణంగా విదేశీ పర్వతారోహకులతోపాటు మొత్తం ఏడుగురు ప్రాణాలు కోల్పోయారు. మరో నలుగురు గాయపడ్డారు. డోలఖా జిల్లా లోని రోల్ వాలింగ్ లోయలో ఉన్న 5630 మీటర్ల ఎత్తయిన యూలుంగ్ రీ పర్వత శిఖరం వద్ద ముగ్గురు అమెరికన్ పౌరులు, ఒక కెనడియన్, ఒక ఇటాలియన్, మరో ఇద్దరు నేపాలీ జాతీయులు మృతి చెందారు. వీరు కాక మరో నలుగురు గల్లంతయ్యారు. నేపాల్ పోలీస్, సాయుధ బలగాలు గాలింపుచర్యలు చేపట్టాయి. అయితే ప్రతికూల వాతావరణం వల్ల సహాయక చర్యలకు అంతరాయం కలుగుతోంది. 

నకిలీ సైంటిస్టుకు విదేశీ నిధులు

ముంబై : భాబా అటామిక్ రీసెర్చి సెంటర్ ( బార్క్ ) సైంటిస్టునని నమ్మించి అక్రమాలకు పాల్పడిన నకిలీ శాస్త్రవేత్త అఖ్తర్ హుస్సెయిని (60) గత నెల ముంబైలో అరెస్టు కావడం సంచలనం కలిగించింది. న్యూక్లియర్ డేటాను అందజేసి విదేశీ నిధులు కాజేశాడన్న నేరారోపణపై అఖ్తర్ గత నెల ముంబైలో అరెస్ట్ అయ్యాడు. ఈయన గురించి మరిన్ని వివరాలు బయటపడ్డాయి. ఝార్ఖండ్ లోని జెంషెడ్‌పూర్‌కు చెందిన ఈయన నుంచి అణ్వాయుధాలకు సంబంధించిన డేటా, 10 కు పైగా మ్యాప్‌లను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. అనేక నకిలీ పాస్‌పోర్టులు, ఆధార్, పాన్ కార్డులు, నకిలీ బార్క్ ఐడీ కార్డులను స్వాధీనం చేసుకున్నారు. నకిలీ ఐడీ కార్డుల్లో ఒకదానిలో అలీ రజా హుస్సేన్‌గా, మరో దానిలో అలెగ్జాండర్ పాల్మెర్‌గా బోగస్ పేర్లు ఉన్నాయి.

అఖ్తర్ సోదరుడు అడిల్ కూడా ఢిల్లీలో అరెస్ట్ అయ్యాడు. ముంబై పోలీస్ క్రైమ్ బ్రాంచ్ వివరాల ప్రకారం హుస్సేయిని సోదరులు విదేశీ నిధులు పొందడం 1995 నుంచి ప్రారంభమైంది. మొదట్లో లక్షల రూపాయలు వీరికి అందేవి. 2000 తరువాత నుంచి కోట్ల రూపాయలు అందుతున్నాయి. అటామిక్ రీసెర్చి సెంటర్ తోపాటు ఇతర న్యూక్లియర్ ప్లాంట్‌లకు కు చెందిన రహస్య బ్లూప్రింట్లు సంపాదించి పంపించడానికే ఈ నిధులు వెచ్చిస్తున్నట్టు దర్యాప్తులో తేలింది. అఖ్తర్ హుస్సెయిని పేరున ప్రైవేట్ బ్యాంక్ అకౌంట్ ఉందని, దీని ద్వారానే అనుమానాస్పద లావాదేవీలు జరుగుతున్నాయని దర్యాప్తులో కనుగొన్నారు. 

పత్తి రైతుల పరిస్థితి ఘోరం:కల్వకుంట్ల కవిత

రాష్ట్రం లో పత్తి రైతుల పరిస్థితి చాలా ఘోరంగా ఉందని, వారి సమస్యలు పరిష్కరించాలని జన జాగృతి అ ధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత డిమాండ్ చేశారు. తాను చేపట్టిన జాగృతి జనం బాటలో భాగంగా జిల్లా కేంద్రంలోని మార్కెట్ యార్డ్‌లో పత్తి కొనుగోళ్ళు జరుగుతున్న తీరును ఆమె సోమవారం ప రిశీలించారు. రైతులకు మేలు చేసేలా సమస్యను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వలా దృష్టికి తీసుకెళ్లాలని కలెక్టర్‌తో ఫోన్‌లో సంప్రదించారు. ఈ విషయమై కేం ద్రప్రభుత్వంతో మాట్లాడతానని రైతులకు భరోసా ఇచ్చారు. తేమ శాతం పెంచే విధంగా కృషి చేస్తానని అన్నారు. ఆదిలాబాద్ ఎంపి, ఎంఎల్‌ఎ, బిజెపికి చెందిన వారు ఉన్నా పత్తి రైతులను ఆదుకునే బాధ్యత లేదా అని ప్రశ్నించారు. పత్తి రైతులను చూస్తుంటే కళ్లలో నీళ్లు వస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. తక్షణం బ్రిడ్జిని వెంటనే పూర్తి చే యాలని, ఇందుకు ఎంపి, ఎంఎల్‌ఎ చొరవ చూ పాలని అన్నారు. అంతకుముందు జిల్లా కేంద్రం లోని ఆదివాసీ పోరాటయోధుడు కొమురం భీం విగ్రహానికి నివాళులు అర్పించారు. ఆమె వెంట ఆదిలాబాద్ జాగృతి అధ్యక్షుడు శ్రీనివాస్ రావు తదితరులు ఉన్నారు.

మోడల్ స్కూల్ టీచర్లకు 010 పద్దు కింద వేతనాలు ఇవ్వాలి

మోడల్ స్కూల్ ఉపాధ్యాయులకు 010 పద్దు కింద వేతనాలు అందించాలని కోరుతూ టీచర్ ఎంఎల్‌సి పింగిలి శ్రీపాల్ రెడ్డి డిప్యూటీ సిఎం భట్టి విక్రమార్కకు వినతిపత్రం అందజేశారు. రాష్ట్రంలో గతంలో యుపిఎ ప్రభుత్వం ఏర్పాటు చేసిన 194 మోడల్ స్కూళ్లలో సుమారు 3 వేల మంది రెగ్యులర్ ఎంప్లాయిస్ ప్రిన్సిపాల్, పిజిటి, టిజిటిలుగా పనిచేస్తున్నారని, ఈ పరిమిత ఉద్యోగుల కోసం ప్రత్యేక సొసైటీ నిర్వహణ రాష్ట్ర ఖజానాపై అదనపు ఆర్థిక భారంగా మారుతోందని శ్రీపాల్‌రెడ్డి చెప్పారు. కాబట్టి, మోడల్ స్కూళ్లను విద్యాశాఖలో విలీనం చేసి 010 పద్దు కింద వేతనాలు ఇవ్వాలని కోరారు. ఆంధ్రప్రదేశ్‌లో మోడల్ స్కూళ్లను విద్యాశాఖలో విలీనం చేసి 010 పద్దు ప్రకటించారని తెలిపారు. ఈ నిర్ణయం వల్ల ప్రభుత్వానికి ఎలాంటి ఆర్థిక భారం ఉండదు అని,

కాబట్టి ఆర్ధిక శాఖ పరిశీలనలో ఉన్న 010 ఫైల్ త్వరితగతిన సానుకూల నిర్ణయం తీసుకొని తగిన ఉత్తర్వులు అందించాలని విన్నవించామని తెలిపారు. అదేవిధంగా ఉపాధ్యాయుల, పెన్షనర్ల పెండింగ్ బిల్లులు, మోడల్ స్కూల్ ఉపాధ్యాయుల డి.ఎ బకాయిలు వెంటనే విడుదల చేయించాలని కోరారు. డిప్యూటీ సిఎం స్పందిస్తూ యుపిఎ ప్రభుత్వం ఏర్పాటు చేసిన మోడల్ స్కూళ్లు మంచి పురోగతి సాధించాయని, ఇది ఆర్థిక భారం లేని అంశం అయితే కచ్చితంగా నిర్ణయం తీసుకొంటామని శ్రీపాల్‌రెడ్డి తెలిపారు. దశల వారీ పెండింగ్ బిల్లులు చెల్లింపు వేగవంతం చేస్తామని తెలిపారని అన్నారు. డిప్యూటీ సిఎంను కలిసిన వారిలో ప్రోగ్రెసివ్ మోడల్ స్కూల్ టీచర్స్ అసోసియేషన్ ఆఫ్ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు తరాల జగదీష్ ఉన్నారు.