Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Eros Maç Tv

Hacklink

Hacklink panel

Hacklink

Hacklink

Hacklink Panel

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Buy Hacklink

Hacklink

Hacklink

Hiltonbet Giriş

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

หวยออนไลน์

Hacklink

Hacklink satın al

Hacklink Panel

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Eros Maç Tv

Hacklink

Hacklink panel

Hacklink

Hacklink

Hacklink Panel

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Buy Hacklink

Hacklink

Hacklink

Hiltonbet Giriş

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

หวยออนไลน์

Hacklink

Hacklink satın al

Hacklink Panel

casinolevant giriş

casinolevant giriş

smartbahis

jojobet

piabellacasino giriş

bets10

realbahis

cratosroyalbet

mavibet

casibom

sakarya escort

Casibom

cratosroyalbet

holiganbet

betgaranti giriş

betgaranti

betgaranti giriş

casinolevant

casinolevant

bahislion

aresbet

cratosroyalbet

artemisbet

holiganbet giriş

kalebet

diyarbakır escort

deneme bonusu

betasus

xnxx

porn

hit botu

cratosroyalbet

Pusulabet

Pusulabet Giriş

milosbet

Streameast

jojobet

realbahis

holiganbet

jojobet giriş

sekabet

holiganbet

jojobet güncel giriş

jojobet

jojobet

jojobet giriş

jojobet giriş

Holiganbet Giriş

jojobet güncel giriş

Pusulabet

holiganbet

deneme bonusu veren yeni siteler

Pusulabet Giriş

casibom

jojobet güncel giriş

dinamobet giriş

casibom

holiganbet

casibom

holiganbet

holiganbet

padişahbet

betcio

grandpashabet

ultrabet

marsbahis

sekabet

vegabet

sekabet

grandpashabet

meritking

Sweet Bonanza

aresbet

matbet

matbet giriş

bets10

kingroyal

ankara escort

ankara escort

ankara escort

ankara escort

ankara escort

ankara escort

ankara escort

ankara escort

ankara escort

ankara escort

vdcasino

betebet

marsbahis

dinamobet

kralbet

primebahis

bettilt

eyüp escort

ankara escort

ankara escort

ankara escort

ankara escort

ankara escort

ankara escort

ankara escort

ankara escort

ankara escort

jojobet

jojobet giriş

holiganbet

interbahis

kingroyal

tlcasino

Holiganbet

betplay

holiganbet

lunabet

lunabet

holiganbet

‘ రీల్స్’ కు యువత బానిస కావడమే మోడీ కోరిక : రాహుల్ గాంధీ

విద్య, ఆరోగ్యం, ఉపాధి ఉద్యోగాల సమస్యలపై యువత ప్రభుత్వాన్ని ప్రశ్నించకుండా సోషల్ మీడియా రీల్స్‌కు యువతను బానిస చేయాలని ప్రధాని మోడీ కోరుకుంటున్నారని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ధ్వజమెత్తారు. బీహార్ లోని ఔరంగాబాద్, గయజీ ఎన్నికల ర్యాలీల్లో మంగళవారం రాహుల్ మాట్లాడారు. “ సామాజిక మాధ్యమాలు, రీల్స్ చేయడం తదితర కార్యకలాపాలకు యువత బానిస కావాలని మోడీ కోరుకోవడం 21 వ శతాబ్దపు కొత్త మత్తు. అలాంటిదే ఆయన కోరుకుంటున్నారు. అలా చేస్తే విద్య, ఆరోగ్యం, ఉద్యోగం సమస్యలపై తమ ప్రభుత్వాన్ని జవాబుదారీ చేయకుండా యువత దృష్టిని మరల్చడం ” అని రాహుల్ ఆరోపించారు. “బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్‌డిఎ గెలవలేదని మోడీ, అమిత్‌షాలకు తెలుసు. అందుకని ఓటు చోరీకి పాల్పడుతున్నారు.” అని వ్యాఖ్యానించారు.

ఆర్‌జెడితో కాంగ్రెస్ పొత్తు కుదుర్చుకోవడంపై బీజేపీ, ఎన్‌డిఎ నాయకులు ఆర్‌జేడికి ఓటు వేస్తే జంగిల్ రాజ్ తిరిగి వస్తుందని పదేపదే విమర్శించడాన్ని ఉదహరిస్తూ ఢిల్లీలో ఓట్ల చోరీకి పాల్పడి జంగిల్ రాజ్ మోడీ తీసుకు వచ్చారని, మహారాష్ట్ర,హర్యానాల్లోనూ అలాగే జరిగిందని పేర్కొన్నారు. బీహార్‌లోకూడా అదే మోడీ కోరుకుంటున్నారని . కానీ ఆయన ఎత్తుగడలను బీహార్ ప్రజలు ఓడిస్తారని తాను కచ్చితంగా చెప్పగలనని అన్నారు. బీహార్ లోకి ఇండియా కూటమి అధికారం లోకి వస్తే అత్యంత వెనుకబడిన, సామాజిక అట్టడుగు వర్గాలు, దళితుల ప్రభుత్వమే అవుతుందని రాహుల్ స్పష్టం చేశారు. ఇది బీహార్‌ను తయారీ కేంద్రంగా మార్చుతుందని, తయారైన వస్త్రాలు, మొబైల్ ఫోన్లపై ‘మేడ్ ఇన్ బీహార్ ’ అనే ముద్ర ఉంటుందని , చైనా కూడా దీన్ని గుర్తిసుందని పేర్కొన్నారు. నలందాలో అత్యాధునిక విశ్వవిద్యాలయాన్ని ఏర్పాటు చేయడమే కాక, రాష్ట్ర పునర్ వైభవం సాధిస్తుందని చెప్పారు. 

రైతులకు వరి, గోధుమ పంటలపై బోనస్

బీహార్‌లో ఇండియా కూటమి అధికారం లోకి వస్తే రైతులకు వరిపంటపై క్వింటాల్‌కు రూ.300, గోధుమపై రూ.400 వంతున బోనస్ అందజేస్తామని ఆర్‌జేడీ నేత తేజస్వియాదవ్ మంగళవారం వెల్లడించారు. పత్రికావిలేకరుల సమావేశాన్ని ఉద్దేశిస్తూ విపక్ష కూటమి ముఖ్యమంత్రి అభ్యర్థి అయిన తేజస్వియాదవ్ విపక్ష కూటమి అధికారం లోకి వస్తే అన్ని రాష్ట్రాల్లోని ప్రాథమిక వ్యవసాయ పరపతి సంఘాలు (పిఎసిఎస్) , ప్రాథమిక మార్కెటింగ్ సహకార సొసైటీల (వ్యాపార మండళ్లు) అధిపతులకు “ ప్రజా ప్రతినిధుల హోదా ” కల్పించడమవుతుందని వెల్లడించారు. రాష్ట్రంలో 8400 పిఎసిఎస్‌లు ఉన్నాయని తెలిపారు. ఇవే కాకుండా బీహార్ లోని రైతులకు నీటిపారుదల ప్రయోజనాల కోసం ఉచిత విద్యుత్ సరఫరా చేయడమవుతుందని, ప్రస్తుతం వ్యవసాయానికి వినియోగించే విద్యుత్‌కు యూనిట్‌కు 55 పైసలు రైతులకు ఛార్జి విధిస్తున్నారని పేర్కొన్నారు. రాష్ట్రంలో రిజిస్టర్ అయిన 8400 వ్యాపార మండళ్లు, పిఎసిఎస్‌ల మేనేజర్లకు గౌరవవేతనం అందివ్వాలని ఆలోచిస్తున్నామని చెప్పారు. మై బహన్ స్కీమ్ కింద మహిళలకు ప్రతినెలా వారి బ్యాంకు అకౌంట్లలో రూ. 2500 బదిలీ చేయడానికి ఇప్పటికే హామీ ఇచ్చామని, ఇదే స్కీం కింద జనవరి 14న మకర సంక్రాంతి నాటికి ముందుగా రూ.30 వేలు వంతున వారి అకౌంట్లలో బదిలీ చేయడానికి నిర్ణయించామన్నారు.

‘నీ కోసమే నా పెళ్లాన్ని చంపేశా‘

అతడో డాక్టర్ పేరు డాక్టర్ మహేంద్ర రెడ్డి, తన భార్యను హత్యచేశాడనే ఆరోపణలతో గతనెల అరెస్ట్ అయ్యాడు.హత్య చేసిన కొన్నివారాల తర్వాత నలుగురు, ఐదుగురు మహిళలకు ‘నీ కోసమే నా పెళ్లాన్ని చంపేశా‘ అని దారుణమైన సందేశం పంపాడని పోలీసులు మంగళవారం తెలిపారు.వారిలో గతంలో అతడిని తిరస్కరించిన మెడికల్ ప్రొఫెషన్ లో ఉన్న మహిళ కూడా ఉందట. ఫోన్ పే చెల్లింపు యాప్ ద్వారా ఈ సందేశం పంపాడు. అతడి భార్య కూడా చర్మవ్యాధుల నిపుణురాలైన డాక్టరే. డాక్టర్ మహేందర్ రెడ్డిని అరెస్ట్ చేసిన తర్వాత అతడి ఫోన్ ను, ల్యాప్ టాప్ ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. వాటిని ఫోరెన్సిక్ సైన్స్ లాబోరెటరీకి పంపగా, ఈ సందేశాలు వెలుగులోకి వచ్చాయి.

డాక్టర్ మహేందర్ రెడ్డి, డాక్టర్ కృతిక విక్టోరియా హాస్పిటల్ లో పనిచేశారు. 2024 మే 26న వారు వివాహం చేసుకున్నారు. ఒక సంవత్సరం లోపే 2025 ఏప్రిల్ 23న కృతిక ఆరోగ్య సమస్యల కారణంగా మారత హళ్లి ప్రాంతంలోని తన తండ్రి ఇంట్లో కుప్పకూలిపోయింది.భార్యను చూసే మిషతో వెళ్లిన మహేంద్ర రెండురోజులుగా ఆమెకు ఇంట్రావీనస్ ఇంజెక్షన్లు ఇచ్చి, ఆమె కోలుకునేటట్లు చేసేందుకు చికిత్సలో భాగంగానే ఇంజక్షన్లు ఇచ్చినట్లు కుటుంబ సభ్యులకు చెప్పాడు. ఆమె పరిస్థితి మరీ దిగజారడంతో దగ్గరలో ఉన్న ఆస్పత్రికి తీసుకువెళ్తే ఆమె మరణించినట్లు అక్కడి డాక్టర్లు ప్రకటించారు. మొదట్లో పోలీసులు అనుమానాస్పద మృతిగా నమోదు చేశారు. అయితే, డాక్టర్ కృతిక చెల్లెలు డాక్టర్ నిఖిత ఎం రెడ్డి కి అనుమానం రావడంతో పూర్తగా దర్యాప్తు చేయాలని కోరగా, ఆరు నెలల తర్వాత

ఫోరెన్సిక్ నివేదికలో మృతురాలి శరీరంలోని పలు అవయవాలలో ఫ్రోఫో ఫోల్ అనే మత్తుమందు అవశేషాలు ఉన్నట్లు నిర్థారణ అయింది. కృతికకు అధిక మొత్తంలో మత్తుమంది ఇచ్చినట్లు స్పష్టమైంది. ఆ తర్వాత ఆ కేసును పోలీసులు హత్య కేసుగా నమోదు చేసి, భారతీయ న్యాయ సంహిత (బిఎన్ ఎస్ ) 2023 సెక్షన్ 103 కింద రిజిస్టర్ చేసి ఉడిపి లోని మణిపాల్ లో ఉన్న మహేంద్రను అరెస్ట్ చేశారు. భార్యను హత్య చేసిన తర్వాత నుంచి మహేంద్ర అక్కడికి మకాం మార్చినట్లు పోలీసులు తెలిపారు.

నిజానికి మహేంద్ర రెడ్డి కుటుంబానికి క్రిమినల్ కేసుల చరిత్రనే ఉన్నట్లు పోలీసులు తెలిపారు. మహేంద్ర రెడ్డి కవల సోదరుడు డాక్టర్ నాగేంద్ర రెడ్డి 2018లో చాలా కేసులు ఎదుర్కొన్నాడు. వాటిలో మోసం, క్రిమినల్ కేసులు ఉన్నాయి. మరో సోదరుడు రాఘవ రెడ్డి కూడా 2023 లో ఓ బెదిరింపు కేసులో నహ నిందితుడు. అయితే మహేంద్ర రెడ్డి, కృతిక వివాహ సమయంలో ఈ వివరాలను ఆ కుటుంబం దాచి పెట్టారని కృతిక కుటుంబ సభ్యులు ఆరోపించారు.

నాలుగేళ్ల చిన్నారితో అసభ్య ప్రవర్తన.. నిందితుడు అరెస్ట్

హైదరాబాద్: నాలుగేళ్ల చిన్నారితో అసభ్యంగా ప్రవర్తించి, లైంగిక వేధింపులకు పాల్పడిన జ్ఞానేశ్వర్ అనే నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. నగరంలోని బోయిన్‌పల్లి పిఎస్ పరిధిలో ఈ ఘటన చోటు చేసుకుంది. ఓల్డ్ బోయిన్‌పల్లిలోని సుబ్బు డాన్స్‌ స్టూడియో నిర్వాహకుడు జ్ఞానేశ్వర్ తన వద్ద డ్యాన్స్‌ నేర్చుకోవడానికి వచ్చే నాలుగేళ్ల చిన్నారితో స్టూడియోలో ఎవరూ లేని సమయంలో అసభ్యంగా ప్రవర్తించాడు.

ఈ నేపథ్యంలో కొన్నాళ్లుగా ఆ చిన్నారి డ్యాన్స్‌ స్టూడియోకు వెళ్లను అని మారాం చేసింది. ఏమైందని తల్లిదండ్రులు ఆరా తీయగా అసలు విషయం బయటపెట్టింది. జ్ఞానేశ్వర్ తనని లైంగికంగా వేధించడంతో పాటు అసభ్యంగా ప్రవర్తిస్తున్నాడని తెలిపింది. దీంతో చిన్నారి తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసి నిందితుడిని అరెస్ట్ చేశారు. జ్ఞానేశ్వర్‌ను రిమాండ్‌కు తరలించి స్టూడియోను సీజ్‌ చేసినట్లు ఉత్తర మండల డిసిపి రష్మీ పెరుమాళ్ తెలిపారు. 

ఛత్తీస్‌గఢ్‌లో ఘోర ప్రమాదం.. రెండు రైళ్లు ఢీ

రాయ్‌పూర్: ఛత్తీస్‌గఢ్‌లో ఘోర ప్రమాదం సంభవించింది. మంగళవారం బిలాస్‌పూర్‌లో రెండు రైళ్లు ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో పలువురు మృతి చెందినట్లు తెలుస్తోంది. మంగళవారం సాయంత్రం 4 గంటల సమయంలో లాల్‌ఖదాన్ ప్రాంతంలో మెము ప్యాసింజర్, గూడ్స్‌ రైళ్లు ఎధురెదురుగా ఢీకొన్నాయి. దీంతో పలు భోగీలు పట్టాలు తప్పాయి. దీంతో బిలాస్‌పూర్-హావ్‌డా లైన్ మార్గంలో రైలు రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. దాంతో పలు సర్వీసులు రద్దు చేశారు. మరికొన్నింటిని దారి మళ్లించారు. ఈ ఘటన వల్ల మార్గంలోని ఎలక్ట్రిక్ వైర్లు, సిగ్నల్ వ్యవస్థలు దెబ్బతిన్నాయి. ప్రమాదంపై సమాచారం అందుకున్న అధికారులు వెంటనే ఘటనస్థలికి చేరుకొని సహాయకచర్యలు చేపట్టారు. 

కావ్య మారన్ కీలక నిర్ణయం.. దాని పేరు మార్పు..

ఐపిఎల్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టును ఇష్టపడే వాళ్లకి జట్టు ఓనర్ కావ్య మారన్ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన పని లేదు. తన ఫ్రాంచేజీ మ్యాచ్ ఆడుతుందంటే స్టాండ్స్‌లో ఉంటూ తన టీంకి మద్ధతు ఇస్తూ సందడి చేస్తుంటారు కావ్య. అయితే సన్‌ గ్రూప్ యాజమాన్యం కీలక నిర్ణయం తీసుకుంది. ది హండ్రెడ్ లీగ్‌లో తమ ప్రాంచైజీ నార్తర్న్ సూపర్‌ఛార్జెస్ పేరును సన్‌రైజర్స్ లీడ్స్‌గా మార్చాలని నిర్ణయించింది. ఇప్పటికే ఐపిఎల్, సౌతాఫ్రికా టి-20 లీగ్‌లలో ఉన్న సన్ పిక్చర్స్ తాజాగా ధి హండ్రెడ్‌ లీగ్‌లో ప్రవేశించింది.

ఈ లీగ్‌లో నార్తర్న్ సూపర్ ఛార్జర్స్ జట్టును కావ్య మారన్ కొనుగోలు చేసింది. తొలుత ఇంగ్లండ్ క్రికెట్ బోర్డు (ECB) కేవలం 49% వాటాను మాత్రమే సన్ గ్రూపుకు విక్రయించింది. మిగితా 51 శాతం వాటా యార్క్‌షైర్ కౌంటీ క్రికెట్ క్లబ్ కలిగి ఉండేది. కానీ ఆ తర్వాత కావ్య మారన్ యార్క్‌షైర్ కౌంటీ క్రికెట్ క్లబ్ తో చర్చలు జరిపి మిగిలిన వాటాను కూడా కొనుగోలు చేసింది. 

హిందుజా గ్రూప్ ఛైర్మన్ గోపీ చంద్ పి కన్నుమూత

హిందుజా గ్రూప్ ఛైర్మన్ గోపీ చంద్ పి హిందుజా  (85) కన్నుమూశారు. వ్యాపార వర్గాల్లో ‘జిపి’ గా గోపీ చంద్ పి హిందుజా పేరు పొందారు. 2023 హిందుజా గ్రూప్ ఛైర్మన్ గా బాధ్యతలు చేపట్టారు. కొన్ని వారాలుగా అనారోగ్యంతో బాధపడుతున్నఆయన లండన్ లో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారని కుటుంబ సభ్యులు వెల్లడించారు.  

అండర్‌-19 ఛాలెంజర్ ట్రోఫీ.. ద్రవిడ్ కుమారుడికి అరుదైన అవకాశం..

అండర్‌-19 వన్డే ఛాలెంజర్ ట్రోఫీ బుధవారం (నవంబర్ 5) నుంచి హైదరాబాద్ వేదికగా ప్రారంభంకానుంది. ఈ టోర్నమెంట్‌లో టీం ఇండియా క్రికెట్ దిగ్గజం రాహుల్ ద్రవిడ్ కుమారుడు అన్వయ్ ద్రవిడ్ టీమ్ సిలో చోటు దక్కించుకున్నాడు. టాప్ అర్డర్ బ్యాటరైన అన్వయ్ విజయ్ మర్చంట్ ట్రోఫీ గత సీజన్‌లో ఆరు మ్యాచుల్లో 91.80 యావరేజ్‌తో 459 పరుగులు చేశాడు. ఇందులో రెండు సెంచరీలు ఉణ్నాయి. అలాగే ఇటీవల వినోద్ మన్కడ్ ట్రోఫీలో కర్ణాటక జట్టుకు సారథిగా వ్యవహరించాడు.

బిసిసిఐ తెలిపిన వివరాల ప్రకారం.. హైదరాబాద్‌లో నవంబర్ 5 నుంచి నవంబర్ 11 వరకూ ఐడిఎఫ్సి ఫస్ట్ బ్యాంక్ మెన్స్ అండర్ 19 వన్డే ఛాలెంజర్ ట్రోఫీ జరగనుంది. దీనికి సంబంధించి నాలుగు (ఎ, బి, సి, డి) జట్లను ఇఫ్పటికే జూనియర్ సెలక్షన్ కమిటీ సభ్యులు ఎంపిక చేశారు. అరోన్ జార్జ్ కెప్టెన్‌గా వ్యవహరిస్తున్న టీమ్ సి, వేదాంత్ త్రివేది కెప్టెన్‌గా ఉన్న టీమ్ బితో శుక్రవారం తలపడనుంది. 

సిమెంట్ లారీని ఢీకొన్న కర్ణాటక ఆర్టీసి బస్సు

హైదరాబాద్: వికారాబాద్ జిల్లా తాండూరు వద్ద మరో కర్ణాటక ఆర్టీసి బస్సుకు ప్రమాదం జరిగింది. కరణ్ కోట్ సమీపంలో ఎదురుగా వస్తున్న సిమెంట్ లారీని కర్ణాటక ఆర్టీసి బస్సు ఢీకొంది. గుల్బర్గా నుంచి తాండూరు వైపు వస్తున్న సమయంలో ఈ ఘటన చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో డ్రైవర్, కండక్టర్ కు స్వల్ప గాయాలవ్వగా, ఓ ప్రయాణికుడికి తలకు గాయం అయింది. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు. స్థానికులు సమాచారం మేరకు పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపడుతున్నారు. వాహనాలను పక్కకు పోలీసులు తొలగించారు. బస్సు ప్రమాదాలు ఒకదానికొకటి వరుసగా జరుగుతుండడంతో తీవ్రంగా ఆశ్చర్యానికి, ఆవేదనకు గురిచేస్తున్నాయని పోలీసులు చెబుతున్నారు. 

మంత్రి అజహరుద్దీన్‌కు శాఖల కేటాయింపు

హైదరాబాద్: మాజీ టీం ఇండియా కెప్టెన్, ఎమ్మెల్సీ అజహరుద్దీన్ ఇటీవల మంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన విషయం తెలిసిందే. ఆయనకు తెలంగాణ ప్రభుత్వం శాఖలు కేటాయించింది. మైనారిటీల సంక్షేమం, పబ్లిక్ ఎంటర్‌ప్రైజెన్ శాఖలు కేటాయిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్ర మంత్రిగా అజహరుద్దీన్ ఈ నెల 31వ తేదీన ప్రమాణ స్వీకారం చేశారు. ఈ కార్యక్రమం రాజ్‌భవన్‌లోని దర్బార్ హాల్‌లో జరిగింది. గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ..ఆయనతో ప్రమాణ స్వీకారం చేయించారు.