Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Eros Maç Tv

Hacklink

Hacklink panel

Hacklink

Hacklink

Hacklink Panel

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Buy Hacklink

Hacklink

Hacklink

Holiganbet Giriş

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

หวยออนไลน์

Hacklink

Hacklink satın al

Hacklink Panel

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Eros Maç Tv

Hacklink

Hacklink panel

Hacklink

Hacklink

Hacklink Panel

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Buy Hacklink

Hacklink

Hacklink

Holiganbet Giriş

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

หวยออนไลน์

Hacklink

Hacklink satın al

Hacklink Panel

casinolevant giriş

casinolevant giriş

setrabet

jojobet

piabellacasino giriş

bets10

bets10

cratosroyalbet

mavibet

casibom

sakarya escort

Casibom

nitrobahis

holiganbet

betgaranti giriş

betgaranti

betgaranti giriş

casinolevant

casinolevant

bahislion

aresbet

cratosroyalbet

piabellacasino

holiganbet giriş

nitrobahis

eskisehir escort

deneme bonusu

Bahiscasino

xnxx

porn

hit botu

cratosroyalbet

Pusulabet

Pusulabet Giriş

milosbet

Streameast

jojobet

bets10

holiganbet

jojobet giriş

casibom

casibom giriş

jojobet

jojobet

jojobet giriş

jojobet giriş

Pusulabet Giriş

casibom

Mavibet

holiganbet

Mavibet

jojobet güncel giriş

dinamobet giriş

casibom

holiganbet

holiganbet

aresbet

bets10

ankara escort

marsbahis

bettilt

eyüp escort

bettilt

interbahis

Pusulabet

lunabet

lunabet

holiganbet

kralbet

betcio

padişahbet

galabet

casibom güncel giriş

pusulabet

grandpashabet

grandpashabet

grandpashabet

grandpashabet

grandpashabet

grandpashabet

süratbet

bets10

deneme bonusu veren yeni siteler

casibom

sekabet güncel giriş

interbahis

jojobet

casibom

lunabet

casibom giriş

kingroyal

jojobet

primebahis

madridbet

బెట్టింగ్ యాప్ కేసు.. ధావన్, రైనా ఆస్తులు అటాచ్

న్యూఢిల్లీ: ఆన్ లైన్ బెట్టింగ్ యాప్ కేేసులో టీమిండియా మాజీ క్రికెటర్లు సురేష్ రైనా, శిఖర్ ధావన్‌లకు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ED) బిగ్ షాకిచ్చింది. అక్రమ బెట్టింగ్ కార్యక్రమాలపై మనీలాండరింగ్ కేసుకు సంబంధించి ఈ ఇద్దరు క్రికెటర్లకు చెందిన రూ.11.14 కోట్ల విలువైన ఆస్తులను ఈడీ అటాచ్ చేసింది. అధికారిక వర్గాల సమాచారం ప్రకారం.. అటాచ్‌మెంట్‌లలో ధావన్ కు చెందిన రూ.4.5 కోట్ల విలువైన స్థిరాస్తి, రైనాకు చెందిన రూ.6.64 కోట్ల విలువైన మ్యూచువల్ ఫండ్ పెట్టుబడులు ఉన్నాయి. 

కాగా, ఆన్ లైన్ బెట్టింగ్ యాప్ ల అనుబంధ బ్రాండ్‌లతో ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా సంబంధం ఉన్న విదేశీ సంస్థలతో ఇద్దరు ఆటగాళ్లు తెలిసి ఎండార్స్‌మెంట్ ఒప్పందాలు కుదుర్చుకున్నారని దర్యాప్తు అధికారులు ఆరోపిస్తున్నారు. ఇప్పటికే ధావన్, రైనాను ఈడీ అధికారులు విచారించింది. క్రికెటర్లతోపాటు పలువురు బాలీవుడ్, టాలీవుడ్ యాక్టర్లను కూడా ఈడీ విచారించిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం బెట్టింగ్ యాప్ కేసులో ఈడీ దర్యాప్తు కొనసాగుతోంది.

డబ్ల్యూపిఎల్.. ఏ టీం ఎవరిని రిటైన్ చేసుకుందంటే..

ఐసిసి వన్డే ప్రపంచకప్ విజయంతో ఫుల్ జోష్‌లో ఉన్న భారత మహిళ క్రికెటర్లను మరో మెగా ఈవెంట్ ఆహ్వానిస్తోంది. ప్రతిష్టాత్మక ఉమెన్స్ ప్రీమియర్ లీగ్‌కు మెగా వేలం నవంబర్ 27న జరుగనుంది. ఈ నేపథ్యంలో అన్ని ఫ్రాంచైజీలు కొందరు ప్లేయర్లను రిటైన్ చేసుకున్నారు. ఇందులో ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు ఐదుగురిని రిటైన్ చేసుకోగా.. ముంబై ఇండియన్స్ కూడా ఐదుగురిని అట్టిపెట్టుకుంది. అందులో ప్రపంచకప్ సాధించిన కెప్టెన్ హర్మన్ ప్రీత్ కౌర్ కూడా ఉంది. ఇక రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు కెప్టెన్ స్మృతి మంధానతో పాటు మరో ముగ్గురిని రిటైన్ చేసుకుంది. ఇక గుజరాత్ జెయింట్స్ ఇద్దరిని, యూపీ వారియర్స్ కేవలం ఒకరిని మాత్రమే రిటైన్ చేసుకొని మిగితా అందరిని విడుదల చేసింది.

రిటెన్షన్ లిస్ట్

ముంబై ఇండియన్స్‌

నాట్‌ సీవర్‌- బ్రంట్‌ (రూ. 3.50 కోట్లు)

హర్మన్‌ప్రీత్‌ కౌర్‌ (రూ. 2.50 కోట్లు)

హేలీ మాథ్యూస్‌ (రూ. 1.75 కోట్లు)

అమన్‌జోత్‌ కౌర్‌ (రూ. 1 కోటి)

గుణాలన్‌ కమిలిని (రూ. 50 లక్షలు)

ఢిల్లీ క్యాపిటల్స్‌

షఫాలీ వర్మ (రూ. 2.20 కోట్లు)

జెమీమా రోడ్రిగ్స్‌ (రూ. 2.20 కోట్లు)

మరిజానే కాప్‌ (రూ. 2.20 కోట్లు)

అనాబెల్‌ సదర్లాండ్‌ (రూ. 2.20 కోట్లు)

నికీ ప్రసాద్‌ (రూ. 50 లక్షలు)

రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరు

స్మృతి మంధాన (రూ. 3.50 కోట్లు)

రిచా ఘోష్‌ (రూ. 2.75 కోట్లు)

ఎలిస్‌ పెర్రి (రూ. 2 కోట్లు)

శ్రేయాంక పాటిల్‌ (రూ. 60 లక్షలు)

గుజరాత్‌ జెయింట్స్‌

ఆష్లే గార్డ్‌నర్‌ (రూ. 3.50 కోట్లు)

బెత్‌ మూనీ (రూ. 2.50 కోట్లు)

యూపీ వారియర్స్‌

శ్వేతా సెహ్రావత్‌ (రూ. 50 లక్షలు)

నవ్వులు పూయిస్తున్న ‘సంతాన ప్రాప్తిరస్తు’ ట్రైలర్‌..

విక్రాంత్, చాందిని చౌదరి హీరోహీరోయిన్లుగా నటిస్తున్న సిినిమా ‘సంతాన ప్రాప్తిరస్తు’. కామెడీ, లవ్, ఫ్యామిలీ ఎంటర్ టైనర్ గా రూపొందుతున్న ఈ మూవీకి సంజీవ్ రెడ్డి డైరెక్టర్. తాజాగా ఈ మూవీ ట్రైలర్ ను మేకర్స్ విడుదల చేశారు. ఈ ట్రైలర్ లో కామెడీ సన్నివేశాలు ప్రేక్షకులకు నవ్వులు పూయించేలా ఉన్నాయి. ప్రేమించి పెళ్లి చేసుకున్న ఓ ప్రేమ జంట.. తర్వాత పిల్లల కోసం వారు ఎదుర్కొనే సమస్యల నేపథ్యంలో ఈ మూవీని తెరకెక్కిస్తున్నట్లు ట్రైలర్ చూస్తే అర్థమవుతోంది. ఈ సినిమాలో డైరెక్టర్ తరుణ్‌ భాస్కర్‌, వెన్నెల కిషోర్, అభినవ్ గోమటం, మురళీధర్ గౌడ్, తాగుబోతు రమేష్ తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. సునీల్ కశ్యప్ సంగీత ఈ సినిమా నవంబర్ 14న ప్రేక్షకుల ముందుకు రానుంది.

ఇంటింటికీ తిరిగి ప్రచారం చేయాలి.. నిర్లక్ష్యం వద్దు: రేవంత్

హైదరాబాద్: జూబ్లీహిల్స్ ఉపఎన్నికలో విజయం సాధించేందుకు అన్ని పార్టీలో ప్రచారం ముమ్మరం చేస్తున్నాయి. అయితే ఈ ఉపఎన్నిక విషయంలో చిన్నపాటి నిర్లక్ష్యం కూడా లేకుండా ప్రతి ఒక్కరూ కలిసికట్టుగా పని చేయాలని సిఎం రేవంత్ రెడ్డి పార్టీ నాయకులకు సూచించారు. జూబ్లీహిల్స్ ఎంపి క్యాంపు కార్యాలయంలో సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశంలో పిసిసి అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జ్ మీనాక్షి నటరాజన్ తదితరులు పాల్గొన్నారు.

ఇప్పటికే మంత్రులు, సీనియర్ నాయకులు, ఎమ్మెల్యేలు క్షేత్రస్థాయిలో ప్రచారం చేస్తున్నారు. సిఎం సైతం గత నెల 31, ఈ నెల 1, 4, 5 తేదీల్లో నియోజకవర్గంలోని పలు డివిజన్లలో రోడ్‌ షోల నిర్వహించడంతో పాటు కార్నర్ సమావేశాలు నిర్వహించారు. పోలింగ్ తేదీ దగ్గర పడుతుండడంతో.. క్షేత్రస్థాయి పరిస్థితులు, సర్వే నివేదికలు, పార్టీ నిర్వహిస్తున్న ప్రచార కార్యక్రమాలు, ప్రతిపక్షాల దుష్ప్రచారాలు, వ్యూహ, ప్రతి వ్యూహాలు తదితర అంశాలపై సిఎం సమీక్ష చేసినట్లు తెలుస్తోంది. మొత్తం మంత్రులందరికి బాధ్యతలు అప్పగించిన.. సిఎం రేవంత్ రెడ్డి.. ఇంటింటికి తిరిగి ప్రచారం చేయాలని, ప్రభుత్వ పథకాలను ప్రజలకు చేరవేయాలని దిశానిర్ధేశం చేసినట్లు సమాచారం.

రాణించిన బౌలర్లు.. ఆసీస్‌పై భారత్ ఘన విజయం

క్వీన్స్‌ల్యాండ్: ఐదు టి-20ల సిరీస్‌ల భాగంగా కార్రరా కర్రారా ఓవల్ వేదికగా జరిగిన నాలుగో టి-20లో భారత్ ఘన విజయం సాధించింది. బౌలర్లు సమిష్టిగా రాణించడంతో భారత్ 48 పరుగుల తేడాతో గెలిచి.. సిరీస్‌‌లో 2-1 అధ్యిక్యంలోకి వచ్చింది భారత్. ఈ మ్యాచ్‌లో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన భారత నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 167 పరుగులు చేసింది.

ఆ తర్వాత లక్ష్య చేధనలో ఆసీస్ ఆరంభంలో ఆచితూచి ఆడింది. కానీ, భారత బౌలర్లు పట్టువదలలేదు. 91 పరుగుల వద్ద 4 వికెట్లు కోల్పోయిన ఆసీస్‌ని 119 పరుగులకే ఆలౌట్ చేశారు. ఆసీస్ బ్యాటింగ్‌లో కెప్టెన్ మార్ష్ (30), టాప్ స్కోరర్‌గా నిలిచాడు. ఇక మాథ్యూ షార్ట్ 25 పరుగులు చేశాడు. మిగితా వాళ్లేవ్వరూ 15+ స్కోర్ సాధించలేకపోయారు. ఇక భారత బౌలింగ్‌లో సుందర్ 3, అక్షర్, దూబే చెరి 2, బుమ్రా, అర్ష్‌దీప్, వరుణ్ తల ఒక వికెట్ తీశారు.

చీమల ఫోబియా.. వివాహిత ఆత్మహత్య..

సంగారెడ్డి: ఎన్ని కష్టాలు ఉన్నా.. వాటిని ఎదురుకుంటూ జీవితాన్ని కొనసాగిస్తుంటారు కొందరు. మరికొందరు చిన్న చిన్న సమస్యలను భూతద్దంలో పెట్టి చూసి ప్రాణాలు తీసుకుంటారు. ఇలాంటి దురదృష్టకరమైన ఘటనే సంగారెడ్డి జిల్లా అమీన్‌పూర్‌లో చోటు చేసుకుంది. చీమలంటే భయపడే ఓ మహిళ.. చీమలతో బతకలేకపోతున్నానంటూ సూసైడ్ నోట్ రాసి ఆత్మహత్య చేసుకుంది. వివరాల్లోకెళ్తే.. నవ్య కాలనీలోని ఓ అపార్ట్‌మెంట్‌లో నివసిస్తున్న శ్రీకాంత్, మనీషా దంపతులకు ఓ కుమార్తె ఉంది.

మనీషా చీమల ఫోబియాతో బాధపడుతుండటంతో భర్త ఆస్పత్రిలో చూపించారు. ఈ నెల 4న ఉద్యోగ నిమిత్తం భర్త విధులకు వెళ్లి వచ్చేసరికి తలుపులు గడియ పెట్టి ఉన్నాయి. ఎంతకీ తలుపులు తీయకపోవడంతో స్థానికుల సాయంతో తలుపులు బద్దలుకొట్టి లోపలికి వెళ్లారు. అక్కడ తన భార్య చీరతో ఉరి వేసుకొని విగతజీవిగా శ్రీకాంత్‌కు కనిపించింది. అదే గదిలో నోట్‌బుక్‌లో సూసైడ్ నోట్ కూడా దొరికింది. కుటుంబసభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు.

విశ్వవిజేతలకు రాష్ట్రపతి ఆభినందనలు.. ప్రత్యేక కానుక

న్యూఢిల్లీ: ఐసిసి మహిళల వన్డే ప్రపంచకప్ గెలిచి చరిత్ర సృష్టించిన భారత మహిళ జట్టును గురువారం రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము అభినందించారు. రాష్ట్రపతి భవన్‌లో జట్టు సభ్యులను ఆమె కలుసుకున్నారు. ఈ సందర్భంగా ప్రపంచకప్ గెలిచి చరిత్ర సృష్టించారని, యువతరానికి ఆదర్శంగా నిలిచారంటూ జట్టు సభ్యులను ముర్ము ప్రశంసించారు. జట్టు కెప్టెన్ హర్మన్ ప్రీత్ కౌర్.. జట్టు సభ్యులందరూ సంతకం చేసిన ప్రత్యేకమైన జెర్సీని రాష్ట్రతికి కానుకగా అందించింది. ప్రపంచకప్ ట్రోఫీని కూడా రాష్ట్రపతికి అందజేసింది. అంతకు ముందు జట్టు సభ్యులందరూ ప్రధాని నరేంద్ర మోడీని కలిసి ఆయనతో ముచ్చటించిన విషయం తెలిసిందే.

కాగా, ఆదివారం నవీ ముంబైలో జరిగిన ప్రపంచకప్ ఫైనల్ మ్యాచ్‌లో భారత్, దక్షిణాఫ్రికాపై 52 పరుగుల తేడాతో విజయం సాధించింది. దీంతో భారత మహిళ క్రికెట్ చరిత్రలోనే తొలిసారి ప్రపంచకప్‌ను కైవసం చేసుకుంది.

‘కె.జి.ఎఫ్’ ఫ్యాన్స్‌కి బ్యాడ్‌న్యూస్.. ప్రముఖ నటుడు కన్నుమూత

బెంగళూరు: కన్నడ స్టార్ హీరో యశ్ నటించిన బ్లాక్‌బస్టర్ చిత్రం ‘కె.జి.ఎఫ్’. ఈ సినిమాలో ప్రతీ పాత్రకి ప్రాధాన్యత ఉంటుంది. అయితే కె.జి.ఎఫ్ అభిమానులకు ఇది చేధు వార్త. ఈ సినిమాలో ఖాసిం ఛాఛాగా నటించి అందరిని మెప్పించిన హరీశ్ రాయ్ కన్నుమూశారు. కొన్ని రోజులుగా ఆయన థైరాయిడ్ క్యాన్సర్‌తో బాధపడుతున్న గురువారంె తుదిశ్వాస విడిచారు.

1995లో వచ్చిన ‘ఓం’ సినిమాలో డాన్ రాయ్‌గా ఆయన నటించారు. మూడు సంవత్సరాల క్రితం హరీశ్ తన ఆరోగ్యం గురించి చెప్పుకొని బాధపడ్డారు. తనకు ఆర్థిక సాయం చేయాలని కోరారు. కొందరు హీరోలు సాయం చేశారు కూడా.

‘‘పరిస్థితులు కొన్నిసార్లు మాత్రమే మనకు అనుకూలంగా ఉంటాయి. విధి నుంచి ఎవరూ తప్పించుకోలేరు. నేను క్యాన్సర్‌తో బాధపడుతున్నా. కెజిఎఫ్‌లో నేను గడ్డంతో కనిపించడానాకి ఓ కారణం ఉంది. క్యాన్సర్ కారణంగా నా గొంతు వాచిపోయింది. అది కనిపించకుండా ఉండేందుకే గడ్డం పెంచాను’’ అని హరీశ్ గతంలో చెప్పారు.

అభిషేక్ శర్మ ఔట్… ఇండియా 88/1

క్వీన్స్‌లాండ్: భారత్-ఆస్ట్రేలియా మధ్య నాలుగో టి20లో టీమిండియా 11 ఓవర్లలో ఒక వికెట్ కోల్పోయి 88 పరుగులతో ఆటను కొనసాగిస్తోంది. అభిషేక్ శర్మ 21 బంతుల్లో 28 పరుగులు చేసి జంపా బౌలింగ్‌లో టిమ్ డేవిడ్‌కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. అభిషేక్- గిల్ తొలి వికెట్ పై 40 బంతుల్లో 56 పరుగులు చేశారు. ప్రస్తుతం క్రీజులో శుభ్‌మన్ గిల్(34), శివమ్ దూబే(17) పరుగులతో బ్యాటింగ్ చేస్తున్నారు. ఇప్పటికే సిరీస్‌లో ఇరు జట్లు చెరో ఒక మ్యాచ్ గెలిచాయి. 

జగద్గిరిగుట్టలో హత్య… ముగ్గురు నిందితులు అరెస్టు

జగద్గిరిగుట్ట: మేడ్చల్ మల్కాజ్ గిరి జిల్లా జగద్గిరిగుట్ట పోలీస్ స్టేషన్ పరిధిలో రోషన్ కుమార్ సింగ్(22)జరిగిన హత్య కేసును పోలీసులు ఛేదించారు. ప్రధాన నిందితుడు రౌడీ షీటర్ బాలశౌర్ రెడ్డి(21)తోపాటు సహకరించిన ఇద్దరు నిందితులు సయ్యద్ మహ్మద్(28), రేవో ఆదిత్య(26)లను అరెస్టు చేశామని బాలానగర్ డిసిపి కోటి రెడ్డి తెలిపారు. దాడిలో తీవ్రంగా గాయపడి మరణించిన రోషన్ కుమార్ సింగ్(22) గతంలో పలు కేసుల్లో నిందుతుడుగా ఉన్నాడు. ఇతని పై బాలానగర్ పోలీస్ స్టేషన్ లో రౌడీ షీట్ ఉందని వివరించారు. నిందితుల నుంచి హత్యకు ఉపయోగించిన కత్తి, ఒక ద్వి చక్ర వాహనం స్వాధీనం చేసుకున్నామన్నారు. నిందితులను అరెస్టు చేసి రిమాండ్ కు తరలించామని పోలీసులు వెల్లడించారు. జగద్గిరిగుట్ట పోలీస్ స్టేషన్ పరిధిలో ట్రాన్స్‌జెండర్‌ను అత్యాచారం చేసి డబ్బు చెల్లించే విషయంలో ఇద్దరు రౌడీ షీటర్ల మధ్య గొడవ జరడంతో ఒకరిని కత్తితో పొడిచి హత్య చేసిన విషయం తెలిసిందే.