StreamEastmardin escortizmit escortkonya escorteskişehir escortkayseri escortankara escortcasibomcasibomyakabetrinabetatlasbetroketbetbetkolikaresbetbetlikewbahiswbahispashagamingpashagamingkulisbetkulisbet giriştrendbethazbetkalebethazbetkalebet girişlivebahislivebahismasterbettingmasterbettingwbahisjokerbetjokerbetwinxbetwinxbet girişmasterbettingmasterbetting giriş

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

hacklink

Hacklink

Hacklink

Hacklink

Marsbahis

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink Panel

Hacklink

Hacklink

Hacklink

Hacklink

hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Buy Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink satın al

Hacklink

Marsbahis

body to body massage in istanbul

dizipal

hd porn

Hacklink

Hacklink

Hacklink

sahabet giriş

Hacklink panel

tlcasino

tlcasino.win

tlcasino giriş

casinowonadresgiris.com

bahiscasino giriş

https://bahiscasino.pro/

Marsbahis

Hacklink

Hacklink

Marsbahis

Marsbahis

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

onwin

Hacklink Panel

Hacklink

Hacklink

sakarya escort bayan

casibom giriş

galabet

jojobet

matbet

polobet

betpas

matbet

bahiscasino

bahiscasino giriş

bahiscasino.com

betsmove giriş

jojobet

https://altyazili.porn/

iptv satın al

vaycasino

vaycasino giriş

hiltonbet

pusulabet

betcio giriş

Galabet

galabet

betpas

matbet

deneme bonusu veren siteler 2025

betcio giriş

jojobet giriş

Betpas

Betpas

Betpas giriş

matbet

marsbahis

betpas

Hacklink

casibom

livebahis

matbet

betpark

jojobet giriş

meritking

jojobet

meritking giriş

meritking

betpas

request hit botu

betpas giriş

matbet

film izle

grandpashabet

sakarya escort bayan

casibom

Ultrabet

diyetisyen

madridbet

sapanca escort bayan

onwin

betcio güncel giriş

betpas

Restbet

Restbet giriş

piabellacasino

milosbet

piabellacasino

palacebet

parmabet

nitrobahis

palacebet

palacebet

yakabet

jojobet

casivera

online diyetisyen

wbahis

polobet

oslobet

jojobet

casibom

betmarino

sakarya escort

Betpas

atlasbet

artemisbet

artemisbet

nerobet

Meritking Giriş

Kavbet

Betpas

jojobet

asyabahis

meritking giriş

Restbet

Restbet giriş

Betpas

casibom giriş

yakabet

Marsbahis

matbet

savoybetting

safirbet

grandpashabet

grandpashabet

imajbet

oslobet

tlcasino

Marsbahis

betturkey giriş

betturkey

jojobet

ronabet giriş

piabellacasino

romabet

galabet

jojobet giriş

Casibom

Casibom Giriş

betcio

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

betasus

deneme bonusu veren yeni siteler

kavbet

pusulabet

pusulabet

holiganbet

holiganbet

holiganbet

vaycasino

vaycasino giriş

Meritking

yakabet giriş

wbahis

Casibom

wbahis

wbahis

bbo303

Agb99

holiganbet

palacebet

yakabet

galabet

beyoğlu escort

betpuan

izle.sex

sekabet

matadorbet

matbet

onwin

marsbahis

imajbet

wbahis

matbet güncel giriş

vevobahis

vaycasino

grandpashabet

casibom

sahabet

pusulabet

pusulabet giriş

matbet giriş

Slot Mahjong

betcio

pusulabet güncel giriş

Betpas

marsbahis

marsbahis giriş

sekabet

1xbet

çağlayan escort

bahis siteleri

deneme bonusu veren yeni siteler

deneme bonusu veren yeni siteler

matbet

Online Hack Tool

Meritking Güncel Giriş

piabellacasino

betebet

piabellacasino

mislibet

nitrobahis

parmabet

piabellacasino

milosbet

parmabet

artemisbet

artemisbet

artemisbet

artemisbet

artemisbet

artemisbet giriş

galabet

padişahbet

galabet giriş

padişahbet

casibom

casibom

bahiscasino

sekabet güncel giriş

jojobet

jojobet

nitrobahis

betturkey giriş

Google Maps Yorum Satın Al

piabellacasino

casibom

casibom giriş

casibom güncel giriş

casinolevant

casinolevant

casinolevant

Hacklink panel

Hacklink satın al

marsbahis

kağıthane escort

bomonti escort

beşiktaş escort

fatih escort

büyükçekmece escort

şişli escort

maslak escort

sarıyer escort

türk escort

özbek escort

osmanbey escort

güneşli escort

istanbul escort

sultangazi escort

kumburgaz escort

üsküdar escort

hilarionbet

All Smo Tools

matadorbet

holiganbet

marsbahis

casibom giriş

bahiscasino

berlinbet

nitrobahis

casibom giriş

polobet

betnano

galabet

pusulabet

İnstagram takipçi, Tiktok takipçi

vegabet

yakabet

galabet

bağcılar escort

lunabet

lunabet

lunabet

lunabet

ultrabet

ultrabet

yakabet

jojobet

padişahbet

padişahbet

tempobet

enbet

bahislion

sonbahis

marsbahis

marsbahis giriş

slotbar

holiganbet 1182

betnano giriş

casibom

gaziosmanpaşa escort

jojobet

holiganbet

marsbahis

kralbet

meybet

kavbet

meritking

holiganbet

pusulabet

grandpashabet

pusulabet

pusulabet giriş

suratbet

süratbet

meritking

betpas

tarafbet

superbet

betturkey

artemisbet

kingroyal

otobet

dinamobet

betturkey

casibom

vaycasino

vaycasino

kingroyal

kingroyal

kingroyal

kingroyal

kingroyal

madridbet

madridbet

kingroyal

kingroyal giriş

lunabet

kingroyal

kingroyal

lunabet

anadoluslot

betmabet

holiganbet

trendbet

kralbet

casibom giriş

lunabet

timebet

hiltonbet

lunabet

vdcasino

betmarino

wbahis

Kartal Escort

atlasbet

mislibet

vdcasino

vdcasino

meritking

sekabet

pusulabet

roketbet

betasus

setrabet

izmir escort

royalbet

padişahbet

tambet

masterbetting

süratbet

betlike

vdcasino

kingroyal

meritking

galabet

madridbet

galabet

Casibom giriş

vdcasino giriş

marsbahis giriş

vdcasino

kralbet

Sweet Bonanza

Sweet Bonanza Oyna

primebahis

jojobet güncel giriş

Hacklink

Hacklink

ఫిరాయింపే అసలు సిసలైన ఓటుచోరీ: బిఆర్ఎస్ ఎంపి

చట్టంలో సంస్కరణతోనే ఆటకట్టు

రాజ్యసభలోలో బిఆర్‌ఎస్ ఎంపి సురేష్ రెడ్డి

తమ పార్టీకి కల్గిన నష్టంపై ఎంపి సురేష్ రెడ్డి ప్రస్తావన

చిన్న రాష్టాలకు శాపంగా పార్టీల మార్పిడి

న్యూఢిల్లీ: ఫిరాయింపుల నిరోధక చట్టాన్ని మరింత పదును పెట్టాలి, పూర్తి స్థాయిలో సంస్కరించాలని రాజ్యసభలో ప్రతిపక్షాలు డిమాండ్ చేశాయి. ప్రజాతీర్పును గౌరవించేలా చూడాల్సి ఉందని పిలుపు నిచ్చారు. సోమవారం ఈ అంశంపై ఎగువ సభలో చర్చలో బిఆర్‌ఎస్‌కు చెందిన కెఆర్ సురేష్ రెడ్డి, సిపిఎం సభ్యులు జాన్ బ్రిట్టాస్ మాట్లాడారు. ఫిరాయింపులు యద్ఛేచ్ఛగా సాగడం ఎన్నికల ప్రక్రియలోని స్వచ్ఛతకు భంగకరం అని బిఆర్‌ఎస్ ఎంపి సురేష్ రెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు. ఎన్నికల వాగ్దానాలకు కట్టుబడి ఉండకపోవడం నజానికి ఓటర్ల కంట్లో దుమ్ము కొట్టడమే అవుతుందని విమర్శించారు. ఫిరాయింపుల చట్టం సరిగ్గా లేకపోవడంతో కొందరు ప్రజా ప్రతినిధులు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారని స్పందించారు. రెండుసార్లు రాజ్యాంగ సవరణలు జరిగినా ఇప్పటికీ ఫిరాయింపులు సాగుతూనే ఉన్నాయి. ఇది ప్రజాస్వామ్యానికి పెద్ద సవాలు అవుతుందని సురేష్ రెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు. ఓటింగ్ ప్రక్రియ కాగానే ఓటర్ల బాధ్యత తీరిపోలేదని, వారు ప్రజా ప్రతినిధులను నిలదీసే విధంగా చట్టాలు ఉండాలని తెలిపారు.

అయితే ఇప్పుడు అందుకు విరుద్ధంగా జరుగుతోంది. ఎన్నికలు ముగియగానే అసలు కథ, నాటకాలు ఆరంభం అవుతాయని వ్యాఖ్యానించారు. చిన్న రాష్ట్రాలలో సాగుతోన్న పార్టీ ఫిరాయింపులు పలు అనర్థాలకు దారితీస్తున్నాయని అన్నారు. తెలంగాణలో తమ పార్టీ బిఆర్‌ఎస్‌కు ఈ ఫిరాయింపులతో జరిగిన నష్టాన్ని పరోక్షంగా ప్రస్తావించారు. వెంటనే ఫిరాయింపుల చట్టంలో సమగ్రమైన సంస్కరణలను తమ పార్టీ డిమాండ్ చేస్తోందని తెలిపారు. ఫిరాయింపుల నిరోధక చట్టం విషయంలో చట్టసభలలో సమగ్ర రీతిలో వ్యవహరించే సాధికారిక కమిటీ ఎందుకు లేదని ప్రశ్నించారు. ఈ లోపంతోనే ఇప్పుడు న్యాయస్థానాలు ఈ విషయంలో స్పందించాల్సి వస్తోందని చెప్పారు.

ఫిరాయింపుల నిరోధానికి ఎప్పటికప్పుడు ఎందుకు స్పందించలేకపోతున్నామని ప్రశ్నించారు. ఇప్పటికే కోర్టులపై ఎంతో భారం ఉంది. చట్టసభల పనిని కోర్టులకు అప్పగించాల్సి వస్తోందని తెలిపారు. పార్లమెంటరీ పరిధిలోకి వచ్చే విషయాన్ని మనంతట మనమే తీసుకువెళ్లి సుప్రీంకోర్టు లేదా ఇతర న్యాయస్థానాల చేతిలో పెడుతున్నామని అన్నారు. ఓ పార్టీ టికెటుపై గెలిచి తరువాత ఇంకో పార్టీలోకి మారిన వారికి ప్రజల పట్ల ఎటువంటి చిత్తశుద్ధి ఉంటుందని ప్రశ్నించారు. ఒక పార్టీ తరఫున ఎన్నికల వాగ్దానాలకు దిగిన వారు వేరే పార్టీలోకి వెళ్లిన తరువాత ఇక ప్రజలకు ఏ కోణంలో న్యాయం చేస్తారని నిలదీశారు. నిజానికి ఓటు చోరీ అనేది వేరే లేదు. ఎన్నికల హామీలను గాలికి వదిలిపెట్టడం, ఫిరాయింపులకు దిగడమే బడా ఓటుచోరీ అని విమర్శించారు. ఫిరాయింపుల నిరోధక చట్టంతో చిల్లర ఫిరాయింపులు ఆగాయి కానీ హోల్‌సేల్‌గా , మూకుమ్మడిగా పార్టీలు మారడం ఎక్కువ అయిందని సిపిఎం ఎంపి జాన్ బ్రిట్టాస్ తెలిపారు.

కట్టేసి ఉన్న దూడపై చిరుత దాడి

కామారెడ్డి జిల్లా, తాడ్వాయి మండలం, ఎర్రపహడ్ గ్రామంలో గండి మీది వ్యవసాయ భూమి ప్రాంతంలో ఒక రైతుకు చెందిన ఆవుదూడపై చిరుతపులి దాడి చేసి చంపేసింది. రైతు భూంపల్లి సంగయ్య ఆదివారం తన దూడను వ్యవసాయ భూమి క్షేత్రంలో ప్రతిరోజు మాదిరిగా కట్టేసి ఇంటికి వచ్చారు. సోమవారం ఉదయం చూడగా పులి దాడి చేసి చంపేసినట్టు ఆనవాళ్లు ఏర్పడ్డాయని గుర్తించాడు. లేగ దూడ చనిపోవడంతో తనకు తీవ్ర నష్టమని వాటిల్లిందని ఆవేదన వ్యక్తం చేశాడు. పులి సంచారం వల్ల జంతువులకే కాకుండా మనుషులకు కూడా ప్రాణాపాయం ఉందని, ఫారెస్ట్ అధికారులు తగిన చర్యలు తీసుకొని సంరక్షణ చర్యలు తీసుకోవాలని కోరాడు. 

గాంధీజీ పేరునే తొలగిస్తారా?.. ఉపాధి హామీ పథకా మోడీ సర్కార్ కుట్ర

జాతిపితకు మీరిచ్చే గౌరవం ఇదేనా?

ఉపాధి హామీ పథకాన్ని పూర్తిగా ఎత్తివేసేందుకు కుట్ర

పనిదినాలు, కూలీ పెంచమని సిఫారసు చేస్తే రద్దుకే మొగ్గు చూపుతారా?

వికసిత్ భారత్ పేరిట ఆర్భాటం

లోక్‌సభలో విపక్షాల ధ్వజం

న్యూఢిల్లీ : పేరు మార్పిడి వ్యవహారం ప్రభుత్వానికి ఇరకాట పరిస్థితి తెచ్చిపెట్టింది. జాతీయ ఉపాధి హామీ పథకానికి ఇప్పటివరకూ ఉన్న మహాత్మా గాంధీ పేరును ఎందుకు తీసివేశారని సోమవారం ప్రతిపక్షాలు ప్రభుత్వాన్ని నిలదీశాయి. గ్రామీణ స్థాయిలో పేద బడుగు వర్గాల కూలీలకు రోజువారి ఉపాధి హామీ కల్పించేందుకు మహాత్మా గాంధీ పేరిట ఉపాధి పథకం (ఎంజిఎన్‌ఆర్‌ఇజి) అమలులో ఉంది. అయితే కేంద్రం ఇటీవల తీసుకువచ్చిన బిల్లు ద్వారా గాంధీజీ పేరును తొలిగించింది. వికసిత్ భారత్ గ్యారంటీ ఫర్ రోజ్‌గార్, అజీవిక మిషన్ (గ్రామీణ్) (విబి జి రామ్ జి) పేరిట కొత్త బిల్లు తీసుకురావాలని నిర్ణయించడం విపక్షాల వ్యతిరేకతకు కారణణమైంది. పథకం పేరులోంచి గాంధీజీ పేరు తొలగించడం ఎందుకు జరిగింది? ఇది జాతిపితను అవమానించడం, ఆయన జ్ఞాపకాలను చెరిపివేయడం కిందికి రాదా? అని ప్రతిపక్షాలు ప్రశ్నించాయి. కొత్త బిల్లును ప్రభుత్వం ‘విబి జి రామ్ జి బిల్లు2025’ గా లోక్‌సభలో అనుబంధ పద్దుల జాబితాలో సభ ముందుకు తీసుకువచ్చింది.

గ్రామీణాభివృద్ధి , పంచాయతీరాజ్ పార్లమెంటరీ స్థాయి సంఘం అధ్యక్షులుగా ఉన్న కాంగ్రెస్ ఎంపి సప్తగిరి ఉలాకా ఈ విషయంపై నిరసన వ్యక్తం చేశారు. తమ ప్యానల్ పలుసార్లు ఈ పథకం పరిధిలో పనిదినాలు, సంబంధిత వేతనాల పెంపుదల గురించి ప్రభుత్వానికి పలుసార్లు సిఫార్సు చేసిందని గుర్తు చేశారు. బిజెపి అధికారంలోకి వచ్చిన తరువాత ఈ పథకం నీరుగారిందని విమర్శించారు. ప్రధాని నరేంద్ర మోడీ తరచూ ఈ పథకం పనికిరానిదని, కేవలం గుంతలు తీయడానికి పనికివస్తుందని విమర్శించారని తెలిపారు. మొత్తం మీద ఈ పథకం ఎత్తివేతకు ఆయన ఆలోచించారని ఉలాకా ఆరోపించారు. బాపూ , జాతిపిత పేరు అంటే వారికి ఎందుకు ఇంత మంట అని నిలదీశారు. పథకం కాంగ్రెస్ హయాంది కాబట్టి దీనిని మొత్తానికే చెత్తబుట్ట దాఖలు చేయాలని కేంద్రం ఆలోచిస్తోందని విమర్శించారు. ప్యానెల్ సారధిగా తాను పలు సిఫార్సులు చేశానని, లోపాలు, మంచిచెడులు ప్రస్తావించానని గుర్తు చేశారు. పనిదినాలను కనీసం 150 రోజులకు పెంచాలని, జీవన వ్యయం పెరుగుతున్న దశలో రోజు వారి కూలీ స్థాయిని పెంచాలని కోరానని తెలిపారు. పలు రాష్ట్రాలలో బిల్లులు పెండింగ్‌లో ఉన్నాయి. పైగా పశ్చిమ బెంగాల్ ప్రభుత్వానికి ఈ పథకం పరిదిలో నిధులు అందడం లేదు. ఇవన్నీ పక్కకు పెడితే ఇంతకూ గాంధీజి ఏం పాపం చేశారని ఆయన పేరు తీసేశారు? అని ప్రశ్నించారు.

పథకం పనితీరు మారాలి పేరు మారిస్తే సరా?: ప్రియాంక

ఈ పథకం పేరు మార్పు ఎందుకు జరిగిందని కాంగ్రెస్ నేత ప్రియాంక గాంధీ ప్రభుత్వాన్ని నిలదీశారు. పథకం పేరు మారిస్తే సరిపోతుందా? కార్యాలయాల్లో మార్పు తీసుకురావల్సి ఉందనారు. పథకం అసలు పేరు మారిస్తే ఒరిగేదేముంది? ఎందుకు ఇది చేశారని అడిగారు. గాంధీజి దేశానికి అత్యున్నత నేత, మహనీయుడి పేరు లేకుండా ఎందుకు చేశారనేది తెలియడం లేదని పార్లమెంట్ భవనం ఆవరణలో విలేకరుల సమావేశంలో ప్రశ్నించారు. గాంధీ హంతకులను పొగిడిన వారికి ఆయన పేరు లేకుండా చేయడం పెద్ద విషయం కాదని టిఎంసి ఎంపి డెరెక్ ఒ బ్రెయిన్ స్పందించారు. మహాత్మా గాంధీని ఇప్పుడు ప్రభుత్వం పనిగట్టుకుని అవమానించిందని అన్నారు. మొత్తానికి పథకం లేకుండా చేశారనే నిజాన్ని దాచిపెట్టేందుకే పేరు మార్పు వ్యవహారంతో ముందుకు వచ్చారని సిపిఎం ప్రధాన కార్యదర్శి ఎంఎ బేబీ విమర్శించారు. పథకం దెబ్బతినడానికి కారణం రాష్ట్రాలే అని నిందలకు దిగుతారని, పైగా ప్రతిపక్ష పాలిత రాష్ట్రాలకు నిధులు కోత పెడుతారని అన్నారు. పైగా పలు సాంకేతిక కారణాలు చూపి పని చేసిన కూలీలకు కూడా వేతనాలు రాకుండా చేశారని వ్యాఖ్యానించారు. ఈ వ్యవహారంపై ప్రతిపక్షాలు పార్లమెంట్ వెలుపల లోపలా ప్రభుత్వాన్ని నిలదీస్తూనే ఉంటామని హెచ్చరించారు. లేబర్ కోడ్స్ పేరిట నిరంకుశ చట్టాలను తీసుకువచ్చారు. దీనితో కూలీల చేతికి దక్కాల్సిన పని , నోటికి చేరాల్సిన తిండి లేకుండా పోతోందని విమర్శించారు.

ఇళయరాజా సంగీతానికి 50 ఏళ్లు

 ప్రముఖ సంగీత దర్శకుడు ఇళయరాజా మ్యూజికల్ జర్నీకి వచ్చే ఏడాది జనవరిలో 50 ఏళ్లు నిండనున్నాయి. ఈ నేపథ్యంలో బెంగళూరులో ప్రత్యేక సంగీత కచేరి ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. అదే సమయంలో అక్షయపాత్ర ఫౌండేషన్ కూడా సిల్వర్ జూబ్లీ ఏడాదిలోకి ప్రవేశిస్తున్న నేపథ్యంలో ఉమ్మడిగా వేడుకలు నిర్వహించేందుకు సన్నద్ధమవుతున్నారు. జనవరి 10న బెంగళూరు మదవరలోని నైస్ మైదానంలో ‘ఇళయరాజా 50: ఎ లెజెండరీ మ్యూజికల్ జర్నీ’ పేరిట వేడుకలు నిర్వహించ తలపెట్టారు. పాఠశాల చిన్నారులకు మధ్యాహ్నం భోజనం, సంగీతంపై అవగాహన తదితర అంశాల మేళవింపుగా ‘మ్యూజిక్ ఫర్ మీల్స్’కు అక్షయ పాత్ర ఫౌండేషన్ చొరవ తీసుకుంటోంది. వేడుకల నిర్వహణకు అక్షయ పాత్ర ఫౌండేషన్ స్వచ్ఛందంగా ముందుకు వచ్చిందన్నారు. ఒక మంచి పని కోసం ఫౌండేషన్ చేసిన ప్రతిపాదన తనకు నచ్చిందని, వెంటనే మరో ఆలోచన లేకుండా ఒప్పకున్నట్లు ఇళయరాజా మీడియాతో తెలిపారు. గత ఐదు దశాబ్దాలుగా సంగీతం ప్రపంచం తనకు అన్నీ ఇచ్చిందని, ఇప్పుడు తిరిగి సమాజానికి ఇచ్చేందుకు తనకు ఈ సంగీత విభావరి మంచి అవకాశం అని పేర్కొన్నారు.

హెచ్ బీ, హెచ్4 వీసాదారులకు కొత్త చిక్కులు

వాషింగ్టన్: అమెరికాలో నివసిస్తున్న హెచ్1బీ, హెచ్4 వీసాదారులకు అమెరికన్ కాన్సులేట్ల నుంచి ‘ప్రుడెన్షియల్ రివోక్ట్’ ఈమెయిల్స్ వస్తున్నాయి. వీటివల్ల ఇప్పటికే అమెరికాలో ఉంటున్న ఈ వీసా హోల్డర్లకు ఇబ్బంది ఉండదు. ఇమిగ్రేషన్ అటార్నీ ఎమిలీ న్యూమన్ ఇచ్చిన పోస్ట్‌లో తెలిపిన వివరాల ప్రకారంలా ఎన్‌ఫోర్స్‌మెంట్ ఏజెన్సీల దృష్టిలో గతంలో పడినవారికి ఇటువంటి ఈమెయిల్స్ వస్తున్నాయి. నేర నిర్ధారణ కానప్పటికీ వీటిని పంపిస్తున్నారు. చాలా సంఘటనల గురించి ఇంతకు ముందు వీసా స్టాంప్సులోనే వెల్లడించి, క్లియర్ చేసినప్పటికీ, ఈ నోటీసులు వస్తున్నాయి.

హెచ్1బీ, హెచ్ 4 వీసాలను తాత్కాలికంగా రద్దు చేసినప్పటికీ, అమెరికాలో చట్టబద్ధంగా నివసించడంపై ఎటువంటి ప్రభావం ఉండదు. వీసాదారుల చట్టబద్ధ నివాస అర్హతలో ఏదైనా సమస్య ఉందని ప్రభుత్వం అనుమానించిన సమయంలో విదేశాంగ శాఖ వివేకవంతంగా వీసా రద్దుపై నిర్ణయం తీసుకుంటుంది. దీన్నే ఫ్రుడెన్షియల్ వీసా రివోకేషన్‌గా పిలుస్తారు. అయితే ఇలా తాత్కాలికంగా రద్దు చేసినప్పటికీ వీసాదారులు తమ గడువు పూర్తయ్యేవరకు అమెరికాలో నివాసం కొనసాగించవచ్చు. అయితే ఒకసారి అమెరికా నుంచి బయటకు వెళ్తే వీసా గడువు ఉన్నప్పటికీ, మళ్లీ అమెరికాలోకి ప్రవేశించే అవకాశం ఉండదు. తాత్కాలిక రద్దు సమయంలో వీసాల స్టాంప్ చెల్లుబాటు కాదు. 

హిమాలయాల్లో అణు నిఘా పరికరం..బిజెపి ఎంపి సంచలన ఆరోపణలు

న్యూఢిల్లీ: 1960 ప్రాంతంలో హిమాలయాల్లోని నందాదేవి శిఖరంపై అణుశక్తితో పనిచేసే నిఘా పరికరాన్ని అమర్చడానికి నాటి ప్రధానులు, జవహర్‌లాల్ నెహ్రూ, ఇందిరాగాంధీ అమెరికాకు అనుమతి కల్పించారని బీజేపీ ఎంపీ నిషికాంత్ దూబే సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈమేరకు సోమవారం ఎక్స్‌వేదికగా పోస్టు పెట్టారు. చైనా కార్యకలాపాలను పర్యవేక్షించడానికే ఇదంతా దశల వారీగా జరిగిందని వివరించారు. మొదట జవహర్‌లాల్ నెహ్రూ కాలంలో 1964లో, తరువాత ఇందిరాగాంధీ కాలంలో 1967,1969లో జరిగిందన్నారు. అప్పటి అమెరికా ప్రభుత్వం తరువాత దీన్ని ఉపసంహరించుకోవడంతో ఆ ప్రమాదకరమైన పరికరాన్ని హిమాలయాల్లోనే విడిచిపెట్టేశారని పేర్కొన్నారు.

ఉత్తరాఖండ్ నుంచి బెంగాల్ వరకు గంగానది ఒడ్డున నివసిస్తోన్న ప్రజల్లో క్యాన్సర్ కేసులు పెరగడానికి, హిమానీ నదాలు కరిగిపోతుండడానికి, క్లౌడ్‌బరస్ట్, ఇళ్లల్లో పగుళ్లకు ఇదే కారణమా ? అని ప్రశ్నించారు. 1978 లో లోక్‌సభలో అప్పటి ప్రధాని మొరార్జీ దేశాయ్ ఈ విషయాన్ని అంగీకరించారని, ఇటీవలనే న్యూయార్క్ టైమ్స్ పత్రిక ఈ కథనాన్ని ప్రచురించిందని పేర్కొన్నారు. సుదీర్ఘకాలం ఈ ఆపరేషన్ కొనసాగడమే ఉత్తరభారతంలో ప్రకృతి వైపరీత్యాలకు కారణమని ఆరోపించారు. పరికరం నుంచి వెలువడే రేడియో ధార్మికత గురించి అమెరికా చట్టసభ సభ్యులు ఆందోళన వ్యక్తం చేశారని, దర్యాప్తు జరిపి, బాధ్యత వహించాలని ప్రభుత్వాన్ని కోరారని ధుబే తన పోస్టులో పేర్కొన్నారు. 

ఎపిలోనే పెట్రోల్ ధరలు ఎక్కువ.. వెల్లడించిన రాజ్యసభ

న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్‌లో వ్యాట్ విధింపు ఎక్కువ కావడంతో పెట్రోల్ డీజిల్ ధరలు ఎక్కువగా ఉండగా.. చిన్న రాష్ట్రాలు, అండమాన్ నికోబార్ వంటి కేంద్ర పాలిత ప్రాంతాల్లో చాలా తక్కువగా ఉన్నాయని రాజ్యసభ సోమవారం వెల్లడించింది. పెట్రోలు ధరలు లీటరుకి..ఆంధ్రప్రదేశ్ లో రూ.109.74, అండమాన్ నికోబార్‌లో రూ. 82.46 గా ఉందని కేంద్ర పెట్రోలియం, సహజవాయువు సహాయ మంత్రి సురేశ్ గోపీ లిఖిత పూర్వకంగా వెల్లడించారు. ఇంధనం ధరల్లో వ్యత్యాసంపై అడిగిన ప్రశ్నకు ఆయన సమాధారం ఇచ్చారు. పెట్రోల్, డీజిల్ అమ్మకం ధరలు కేంద్ర ప్రభుత్వం విధించిన ఎక్సయిజ్ డ్యూటీ, ఆయా రాష్ట్రాలు విధించిన వ్యాట్ (వాల్యూయాడెట్ టాక్స్ ) కలుపుకుని ఉంటాయని వివరించారు.

రవాణా ఛార్జీల్లో తేడాలు, వ్యాట్ /రాష్ట్రాలు, /కేంద్ర పాలిత ప్రాంతాలు విధించే వాటితో రాష్ట్రానికి, రాష్ట్రానికి తేడా ఉంటుందన్నారు. ఎన్‌డిఎ పాలిత ఆంధ్రప్రదేశ్ అత్యధికంగా పెట్రోల్‌పై లీటరుకు రూ. 29.06 వంతున వ్యాట్ విధించిందని, అదే అండమాన్ నికోబార్‌లో అయితే కేవలం రూ. 0.82 మాత్రమే ఉందని వివరించారు. ఎక్సయిజ్ డ్యూటీగా కేంద్ర ప్రభుత్వం లీటరు పెట్రోల్‌పై అత్యధికంగా వ్యాట్ రూ.21.90 వంతున విధించిందని చెప్పారు. ఇక డీజిల్ విషయంలో ఆంధ్రప్రదేశ్‌లో లీటరుకు వ్యాట్ రూ.21.56 కలుపుకుని రూ. 97.87 కాగా, అండమాన్ నికోబార్‌లో లీటరుపై కనీస వ్యాట్ రూ.0. 77తో కలిపి రూ. 78.05 హైదరాబాద్‌లో లీటరు రూ.95.70 వంతున ధర పలుకుతున్నట్టు వివరించారు. 

బీహార్ బీజేపీ అధ్యక్షునిగా సంజయ్ సరౌగీ నియామకం

న్యూఢిల్లీ : బీహార్ బీజేపీ అధ్యక్షునిగా సంజయ్ సరౌగీ సోమవారం నియామకమయ్యారు. దర్భాంగా నియోజకవర్గ ఎంఎల్‌ఎ అయిన సరౌగీ బీహార్ ప్రభుత్వ మాజీ మంత్రి. బీజేపీ జాతీయ అధ్యక్షుడు జెపి నడ్డా బీహార్ బీజేపీ అధ్యక్షునిగా సంజయ్ సరౌగీని నియమించారని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి అరుణ్ సింగ్ ఒక ప్రకటనలో తెలిపారు. ప్రస్తుతం బీహార్ బీజేపీ అధ్యక్షునిగా దిలీప్ జైస్వాల్ ఉంటున్నారు. 

వ్యవసాయ భూమిలో అమ్మవారి విగ్రహం లభ్యం

మంచిర్యాల జిల్లా, ముల్కల్ల గోదావరి నది కి వెళ్లె రహాదారి ప్రక్కన వ్యవసాయ భూమిలో అమ్మవారి విగ్రహ ప్రతిమ బయటపడింది. ఇటీవల ముల్కల్ల గోదావరి తీరానికి అఘోరాలు, సాధువులు వచ్చిన క్రమంలో ఈ ప్రాంతంలో అమ్మవారి శక్తి ఉందని స్థానికులకు తెలపడంతో పాటు అమ్మవారి ఉన్న ప్రదేశాన్ని గుర్తించి వెళ్లారు. దీంతో గ్రామస్థులు, పూజారులు గత రెండు రోజులుగా తవ్వకాలు చేపట్టారు. పాత మంచిర్యాలకు చెందిన ఒక రైతుకు చెందిన భూమిలో తవ్వకాలు చేపట్టగా సోమవారం అమ్మవారి విగ్రహ పతిమ లభించింది. వెంటనే అమ్మవారి విగ్రహానికి పూజలు చేసి నిలబెట్టారు. వివరాల్లోకి వెళ్తే.. నాసిక్ నుండి వచ్చిన సాధువులు ముల్కల్ల గోదావరి తీరప్రాంతంలో పుణ్యస్నానాలు చేసేందుకు వెళ్తున్న క్రమంలో వారి రాకతో

ఒక్కసారిగా ఏదో శక్తి ఈ ప్రాంతంలో సంచరిస్తుందని, వారు చెప్పడమే కాకుండా ఆ స్థలాన్ని గుర్తించి వెళ్లడంతో స్థానికులు, పూజారులు విగ్రహం కోసం తవ్వకాలు చేపట్టారు. స్వామీజీలు చెప్పిన ప్రదేశంలో శాస్త్రోక్తంగా పూజలు చేసి పనులు చేపట్టారు. సోమవారం స్వామిజీలు చెప్పిన విధంగానే అమ్మవారి విగ్రహం భూమిలో లభించడంతో భక్తి పారవశ్యంతో ఆనందం వ్యక్తం చేశారు. అమ్మవారికి పూజారులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ముల్కల్ల గోదావరి తీరంలో అమ్మవారి వెలిసిందని తెలియండంతో చూసేందుకు భక్తులు తరలివస్తున్నారు. అప్పుడే అమ్మవారి గుడి కట్టేందుకు గ్రామస్థులు సిద్ధమవుతున్నారు. అమ్మవారి విగ్రహం లభించిన చోట గుడికట్టేందుకు భూ యజమానితో సంప్రదింపులు చేస్తున్నారు.

టీ20 సిరీస్ నుంచి అక్షర్ పటేల్ ఔట్..

న్యూఢిల్లీ: దక్షిణాఫ్రికా-టీమిండియా జట్ల మధ్య టీ20 సిరీస్ రసవత్తరంగా జరుగుతుంది. ఈ సిరీస్ లో భారత్ 2-1తేడాతో ఆధిక్యంలో నిలిచింది. ఈ క్రమంలో భారత జట్టుకు ఎదురుదెబ్బ తగిలింది. స్టార్ ఆల్‌రౌండర్ అక్షర్ పటేల్ అనారోగ్యం కారణంగా దక్షిణాఫ్రికాతో జరగనున్న మిగిలిన టీ20 మ్యాచ్ ల నుండి తప్పుకున్నాడు. “టీమ్ ఇండియా ఆల్‌రౌండర్ అక్షర్ పటేల్ అనారోగ్యం కారణంగా దక్షిణాఫ్రికాతో జరగనున్న మిగిలిన రెండు ఐడీఎఫ్‌సి ఫస్ట్ బ్యాంక్ టీ20ల నుండి తప్పుకున్నాడు. అయితే, అతను లక్నోలో జట్టుతోనే ఉన్నాడు. అక్కడ అతనికి తదుపరి వైద్య పరీక్షలు నిర్వహిస్తారు” అని బీసీసీఐ సోమవారం ఒక ప్రకటనలో తెలిపింది. లక్నో, అహ్మదాబాద్‌లలో జరిగే టీ20ల కోసం అక్షర్ స్థానంలో షాబాజ్ అహ్మద్‌ను ఎంపిక చేసినట్లు తెలిపింది.

ఇక, మొదటి రెండు మ్యాచ్‌లలో ఆడిన అక్షర్.. ధర్మశాల స్టేడియంలో జరిగిన మూడవ టీ20లో అనారోగ్య కారణంగా ఆడలేదు. అనారోగ్యం కారణంగా మూడవ టీ20లో విశ్రాంతి ఇచ్చినట్లు కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ తోపాటు బీసీసీఐ ఈ విషయాన్ని ధృవీకరించింది.”మేము రెండు తప్పనిసరి మార్పులు చేశాము. అక్షర్ పటేల్ అనారోగ్యంతో ఉన్నందున, జస్ప్రీత్ బుమ్రా వ్యక్తిగత కారణాల వల్ల జట్టుకు దూరమయ్యారు. హర్షిత్ రాణా, కుల్దీప్ యాదవ్ జట్టులోకి వచ్చారు” అని మూడవ టీ20లో టాస్ గెలిచిన తర్వాత సూర్య చెప్పాడు.

మ్యాచ్ విషయానికొస్తే, భారత్ మూడవ టీ20లో దక్షిణాఫ్రికా నిర్దేశించిన 118 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని మూడు వికెట్లు కోల్పోయి 25 బంతులు మిగిలి ఉండగానే ఛేదించి ఘన విజయం సాధించింది. అభిషేక్ శర్మ 18 బంతుల్లో 35 పరుగులు చేసి మరోసారి తన సత్తా చాటాడు. ఇక, డిసెంబర్ 17న లక్నోలోని భారతరత్న శ్రీ అటల్ బిహారీ వాజ్‌పేయి ఎకానా క్రికెట్ స్టేడియంలో భారత్, దక్షిణాఫ్రికా మధ్య నాల్గవ టీ20 మ్యాచ్‌ జరగనుంది. డిసెంబర్ 19న అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోడీ స్టేడియంలో ఫైనల్ మ్యాచ్‌ జరుగుతుంది.

చివరి రెండు T20Iలకు భారత జట్టు:

సూర్యకుమార్ యాదవ్ (C), శుభ్‌మాన్ గిల్ (VC), అభిషేక్ శర్మ, తిలక్ వర్మ, హార్దిక్ పాండ్యా, శివం దుబే, జితేష్ శర్మ (WK), సంజు సామ్సన్ (WK), జస్‌ప్రీత్ బుమ్రా, వరుణ్ చక్రవర్తి, అర్ష్‌దీప్ సింగ్, కుల్దీప్ యాదవ్, హర్షిత్ రాణా, వాషింగ్టన్ సుందర్, షాబాజ్ అహ్మద్.