Top Story
ITR filing last date : ఐటీఆర్ ఫైలింగ్ గడువును పొడిగించారా? ఆదాయపు పన్నుశాఖ నుంచి బిగ్ అప్డేట్..
గుండ్ల పోచంపల్లిలో వి కన్వెన్షన్ హాల్ గోడ కూలి ఒకరు మృతి

గుండ్లపోచంపల్లి: మేడ్చల్ మల్కాజ్ గిరి జిల్లా గుండ్ల పోచంపల్లి మున్సిపల్ పరిధిలో విషాదం చోటు చేసుకుంది. వి కన్వెన్షన్ ప్రహరీ గోడ కూలి ఒకరు మృతి చెందగా మరో ఐదుగురు తీవ్రంగా గాయపడ్డారు. స్థానికుల వివరాల ప్రకారం… గుండ్లపోచంపల్లి మున్సిపల్ పరిధిలోని వి కన్వెన్షన్ హాల్ పహారి గోడ భారీ వర్షానికి సోమవారం ఉదయం తెల్లవారుజామున కూలింది. దీంతో గోడకు అనుకొని అపర్ణ ఆర్ఎంసి కంపెనీ లో పనిచేస్తున్న కార్మికులు షెడ్ల వేసుకొని నివాసం ఉంటున్నారు. ఒక్కసారి […]
హృదయాలను హత్తుకునే ‘సఖిరే..’

శివ కందుకూరి హీరోగా ‘చాయ్ వాలా’ చిత్రాన్ని హర్షిక ప్రొడక్షన్స్ బ్యానర్ మీద రాధా విజయలక్ష్మి, వెంకట్ ఆర్. పాపుడిప్పు భారీ ఎత్తున నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి ప్రమోద్ హర్ష రచన, దర్శకత్వం వహిస్తున్నారు. మేకర్స్ తొలి పాటను విడుదల చేశారు. ‘సఖిరే..’ అంటూ సాగే ఈ మెలోడీ సాంగ్ హృదయాలను హత్తుకుంటోంది. క్యాచీ ట్యూన్తో మ్యూజిక్ డైరెక్టర్ ప్రశాంత్ ఆర్.విహారి ప్రేక్షకులను మంత్ర ముగ్ధులను చేశారు. సురేశ్ బనిశెట్టి రాసిన ఈ పాటను కపిల్ కపిలన్ […]
ఏపీ డీఎస్సీ అభ్యర్థులకు బిగ్ అప్డేట్.. తుది ఎంపిక జాబితా విడుదల.. ఇక్కడ చెక్ చేసుకోవచ్చు
Mumbai rain news : ముంబైలో దంచికొడుతున్న వానలు- పూణెలో భారీ వర్షాలు..
శ్రీ వేదాక్షర మూవీస్ ద్వారా ‘ఇడ్లీ కొట్టు’

కుబేర’తో బ్లాక్ బస్టర్ సక్సెస్ని అందుకున్న నేషనల్ అవార్డ్ విన్నింగ్ సూపర్ స్టార్ ధనుష్ ‘ఇడ్లీ కొట్టు’ సినిమాతో అలరించబోతున్నారు. ధనుష్ హీరో, డైరెక్టర్గా చేస్తున్న ఈ చిత్రాన్ని డాన్ పిక్చర్స్, వండర్బార్ ఫిలమ్స్ బ్యానర్స్పై ఆకాష్ బాస్కరన్ ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. డైరెక్టర్గా ధనుష్కి ఇది నాలుగో మూవీ. ఈ చిత్రం తెలుగు, తమిళ్లో ఒకేసారి అక్టోబర్ 1న రిలీజ్ కానుంది. చాలామంది ఈ సినిమా తెలుగు రైట్స్ కోసం పోటీ పడ్డారు. ఫైనల్గా ధనుష్ కెరీర్లోనే […]
ఒఆర్ఆర్పై బోల్తాపడిన కారు: ఇన్ఫోసిస్ ఉద్యోగిని మృతి

హైదరాబాద్: రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్మెట్లోని ఒఆర్ఆర్పై రోడ్డు ప్రమాదం జరిగింది. కారు అదుపుతప్పి బోల్తాపడడంతో టెకీ మృతి చెందగా మరో ఏడుగురు తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతులు ఇన్ఫోసిస్ ఉద్యోగిని సౌమ్యారెడ్డిగా గుర్తించారు. ఇన్ఫోసిస్ ఉద్యోగులు సరళ మైసమ్మ దేవాలయానికి వెళ్లి వస్తుండగా ఈ ప్రమాదం చోటుచేసుకుంది. Also Read: నో షేక్హ్యాండ్.. పాకిస్తాన్ కు భారత్ షాక్(వీడియో)
ITR Filing last date : ఐటీఆర్ దాఖలుకు ఈరోజే లాస్ట్ డేట్- సొంతంగా ఇలా ఫైల్ చేయండి..
పాఠశాలలో మద్యం మత్తులో వంట మనిషిపై దాడి చేసిన విద్యార్థులు

అమరావతి: స్కూల్ లో విద్యార్థులు మద్యం మత్తులో పాఠశాల వంట మనిషిపై దాడి చేశారు. ఈ సంఘటన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కృష్ణా జిల్లా గన్నవరం మండలంలో జరిగింది. గొల్లనపల్లి హైస్కూల్లో రెండవ శనివారం సెలవు కావడంతో పాఠశాల మిద్దెపై తొమ్మిదవ, పదవ తరగతి విద్యార్థులు కూర్చొని మద్యం తాగుతున్నారు. విద్యార్థులు మద్యం సేవించడం వంట మనిషి కంచర్ల కాశమ్మ గమనించింది. మద్యం తాగిన విషయం వార్డెన్కు ఫిర్యాదు చేస్తానని విద్యార్థులతో చెప్పింది. వెంటనే విద్యార్థులు కోపంతో కాశమ్మపై దుప్పటి […]