Top Story
జిఎస్టి తగ్గింపుతో ముందే దసరా, దీపావళి : చంద్రబాబు

అమరావతి: రౌడీయిజం చేసినా.. విధ్వంసం చేసినా.. చూస్తూ ఊరుకోను అని ఎపి సిఎం చంద్రబాబు నాయుడు తెలిపారు. మాచర్లలో అందరూ సంతోషంగా ఉన్నారని, ఇది శాశ్వతం కావాలని అన్నారు. మాచర్లలో చాలా మంది అరాచకాలు చేశారని.. జాగ్రత్తగా ఉండాలని సూచించారు. ఈ సందర్భంగా మాచర్లలో సిఎం మీడియాతో మాట్లాడుతూ..మీ పరిసరాల్లోని చెత్తనే కాదు.. రాజకీయ చెత్తనూ తొలగించాలని, జిఎస్టి తగ్గింపుతో ముందే దసరా, దీపావళి వచ్చాయని తెలియజేశారు. నిత్యావసర ధరలు అందుబాటులోకి వచ్చాయని, ప్లాస్టిక్ వినియోగం వల్ల […]
H1B visa : ముంచుకొస్తున్న ట్రంప్ డెడ్లైన్- భారత్లో ఉన్న హెచ్1బీ వీసాదారుల పరిస్థితేంటి?
ప్రభుత్వం రాసిన లేఖ సిబిఐ ముందుంది: రామచందర్

హైదరాబాద్: విద్యావ్యవస్థ పూర్తిగా దుర్భర పరిస్థితుల్లో ఉందని బిజెపి అధ్యక్షుడు రామచందర్ రావు తెలిపారు. సిఎం రేవంత్ రెడ్డి ప్రతిసారి బిఆర్ఎస్ కేంద్రమంత్రి కిషన్ రెడ్డిని నిందించడం సరికాదు అని అన్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. రేవంత్ రెడ్డికి కిషన్ రెడ్డి అంటే భయం పట్టుకుందని విమర్శించారు. ప్రభుత్వం రాసిన లేఖ సిబిఐ ముందుందని, ఎన్డిఎస్ఎ నివేదిక ప్రకారమే కాళేశ్వరంపై పిసి ఘోష్ విచారణ చేపట్టిందని తెలియజేశారు. కమిషన్ సెలెక్టడ్ గా విచారణ చేపట్టిందని […]
వార ఫలాలు (21-09-2025 నుండి 27-09-2025 వరకు)

మేషం: మేష రాశి వారికి ఈ వారం ఉద్యోగ పరంగా వ్యాపార పరంగా చాలా అనుకూలంగా ఉంటుంది. పేరు ప్రఖ్యాతలు లభిస్తాయి. మీరు సాధించాలనుకున్న కోరిక నెరవేరుతుంది. వ్యాపార అభివృద్ధి కోసం చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి. మీ పైన నరదృష్టి ఉంటుంది. కొంచెం జాగ్రత్తగా ఉండండి. స్థిరాస్తి కి సంబంధించిన విషయాలు సానుకూల పడతాయి. విదేశీ ప్రయత్నాలు కలిసి వస్తాయి. విదేశాలలో ఉన్న వారు ఉద్యోగ ప్రయత్నాలు ప్రారంభించవచ్చు. ఆరోగ్యపరంగా చిన్న చిన్న ఇబ్బందులు ఏర్పడతాయి జాగ్రత్త […]
మహిళలు వడ్డీ వ్యాపారుల వద్దకు వెళ్లాల్సిన అవసరం లేదు: భట్టి

హైదరాబాద్: మహిళలను కోటీశ్వరులను చేసేవిధంగా ప్రభుత్వ కార్యక్రమాలు ఉన్నాయని తెలంగాణ డిప్యూటి సిఎం భట్టివిక్రమార్క తెలిపారు. మహిళలు కోసం ఉచిత బస్సు సౌకర్యం కల్పించామన్నారు. హైదరాబాద్ లో ఇందిరా మహిళా శక్తి కార్యక్రమంలో భట్టి విక్రమార్క హాజరయ్యారు. ఈ కార్యక్రమానికి మంత్రులు సీతక్క, వివేక్, పొన్నం ప్రభాకర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఐదేళ్లలో కోటిమంది మహిళలను కోటీశ్వరులను చేయడం తమ లక్ష్యమని, మహిళలను ఇప్పటికే 150 ఆర్టిసి బస్సులకు యజమానులను చేశామని తెలియజేశారు. […]
బీబీ నగర్ లో భర్త ఆత్మహత్య… చెరువులో దూకి భార్య ఆత్మహత్యాయత్నం

హైదరాబాద్: భర్త ఆత్మహత్య చేసుకున్న చెరువులోనే భార్య దూకడంతో ఆమెను పోలీసులు కాపాడారు. ఈ సంఘటన యాదాద్రి భువనగిరి జిల్లా బీబీ నగర్ లో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… కుటుంబ కలహాలతో శనివారం భర్త ఆత్మహత్య చేసుకున్నాడు. దీంతో మృతదేహం కోసం పోలీసులు, ఎన్ డిఆర్ఎఫ్ సిబ్బంది గాలింపు చర్యలు చేపట్టారు. అదే సమయంలో భార్య కూడా చెరువులో దూకింది. వెంటనే ఎన్డిఆర్ ఎఫ్ సిబ్బంది ఆమెను బయటకు తీసి ఆస్పత్రికి తరలించారు. ఆమె […]
