Top Story
అది ఫేక్ వీడియో.. నిజం తెలుసుకోకుండా ఎలా ప్రసారం చేస్తారు: అక్షయ్

కృత్రిమ మేధ (ఎఐ) అందుబాటులోకి వచ్చినప్పటి నుంచి ఏది అసలో, ఏది నకిలీయో తెలుసుకోవడం కష్టంగా మారిపోంిది. చాలా మంది సెలబ్రిటీలు ఈ ఎఐ టెక్నాలజీ వల్ల ఇబ్బందులు ఎదురుకున్నారు. తాజాగా బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్ (Akshay Kumar) ఈ ఎఐ బారీన పడ్డారు. అక్షయ్ కుమార్కు సంబంధించిన వీడియో ఒకటి సోషల్మీడియాలో వైరల్ అయింది. దీనిపై ఆయన స్వయంగా అక్షయ్ స్పందించారు. తాను మహర్షి వాల్మీకి అనే పాత్ర చేయడం లేదని.. ఆ […]
ట్రైబ్యునల్ ముందు రాష్ట్ర వాదనలు స్వయంగా పరిశీలిస్తా : ఉత్తమ్

ఢిల్లీ: కృష్ణా జలాల్లో న్యాయపరమైన వాటా సాధిస్తామని నీటి పారుదలశాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. కృష్ణా ట్రైబ్యునల్ లో సమర్థమైన వాదనలు వినిపిస్తామని అన్నారు. ఇవాళ్టి నుంచి 3 రోజుల పాటు కృష్ణా ట్రైబ్యునల్ లో వాదనలు జరుగుతాయని, ట్రైబ్యునల్ లో వాదనల దృష్ట్యా ఢిల్లీకి వెళ్లారు. ఈ సందరర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ..ట్రైబ్యునల్ ముందు రాష్ట్ర వాదనలు స్వయంగా పరిశీలిస్తానని, బ్రిజేష్ ట్రైబ్యునల్-2 ఉమ్మడి ఎపికి 1050 టిఎంసిలు కేటాయించిందని తెలియజేశారు. ఇప్పుడు […]
Car sales : జీఎస్టీ ఎఫెక్ట్- నవరాత్రి మొదటి రోజే 30వేల కార్లు అమ్మిన మారుతీ! హ్యుందాయ్ 11వేలు..
ఆసీస్-ఎతో రెండో మ్యాచ్.. శ్రేయస్ అయ్యర్ కీలక నిర్ణయం

లక్నో: టీం ఇండియా బ్యాట్స్మెన్ శ్రేయస్ అయ్యర్ (Shreyas Iyer) కీలక నిర్ణయం తీసుకున్నారు. ప్రస్తుతం అతను భారత్-ఎ జట్టుకు కెప్టెన్గా వ్యవహరిస్తున్నాడు. ఆస్ట్రేలియా-ఎ జట్టుతో రెండు అనధికారిక టెస్ట్ల సిరీస్ జరుగుతోంది. అయితే రెండో టెస్ట్కి ముందుకు భారత-ఎ జట్టు నుంచి శ్రేయస్ వైదొలిగాడు. శ్రేయస్ తప్పుకోవడంతో అతని స్థానంలో ధృవ్ జురేల్కు కెప్టెన్సీ బాధ్యతలు అప్పగించారు. వ్యక్తిగత కారణాల వల్ల శ్రేయస్ లక్నో నుంచి ముంబై వెళ్లినట్లు తెలుస్తోంది. ఆసీస్-ఎ జట్టుతో జరిగిన తొలి […]
స్కూల్ బస్సు డ్రైవర్కు గుండెపోటు.. విద్యార్థులకు తప్పిన ప్రమాదం

విజయవాడ నగరంలో పిల్లలను పాఠశాలకు తీసుకెళ్తుండగా ఓ స్కూల్ బస్సు డ్రైవర్కు గుండెపోటు రావడంతో బస్సు అదుపుతప్పి ముందు వెళ్తున్న బైక్ను, డివైడర్ను ఢీకొట్టింది. ఆ సమయంలో బస్సులో 30 మంది విద్యార్థులు ఉన్నారు. పాఠశాలకు విద్యార్థులతో వెళ్తున్న బస్సు డ్రైవర్కు అకస్మాత్తుగా గుండెపోటు వచ్చింది. దీంతో స్టీరింగ్ పై నియంత్రణ కోల్పోయిన బస్సు, ఓ బైక్ను ఢీకొని డివైడర్పైకి దూసుకెళ్లింది. సమీపంలోనే విధుల్లో ఉన్న ట్రాఫిక్ పోలీసులు వెంటనే స్పందించి, డ్రైవర్కు సీపీఆర్ చేసి, ఆసుపత్రికి […]
చిరు-పవన్ల సినిమా.. ఆర్జివి ఆసక్తికర పోస్ట్

మెగాస్టార్ చిరంజీవి ‘ప్రాణం ఖరీదు’ సినిమాతో తెలుగు ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి 47 సంవత్సరాలు పూర్తి చేసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన తనను ఇంత ఆదరించిన తెలుగు ప్రేక్షకులకు ధన్యవాదాలు చెబుతూ ఓ పోస్ట్ పెట్టారు. అయితే ఆ పోస్ట్కి పవర్స్టార్ పవన్కళ్యాణ్.. చిరుకి శుభాకాంక్షలు తెలిపారు. ఈ పోస్ట్ను రీషేర్ చేసిన దర్శకుడు రామ్గోపాల్ వర్మ (Ram Gopal Varma).. చిరు పవన్లు కలిసి సినిమా చేయాలని కోరారు. ‘‘మీరిద్దరూ కలిసి ఒక సినిమా చేస్తే అది […]
రైస్ మిల్లు గోడ కూలి తండ్రి, కూతురు మృతి

నిజామాబాద్: కోటగిరిలో విషాదం చోటు చేసుకుంది. రైస్ మిల్లు గోడ కూలి తండ్రి, కూతురు అక్కడికక్కడే మృతి చెందారు. భర్త, అతని భార్య రెండు నెలల చిన్నారితో వారి ఇంట్లో నిద్రపోయారు. మంగళవారం ఉదయం ఇంటి పక్కనే ఉన్న పాడుబడ్డ రైస్ మిల్ గోడ కూలి వారి ఇంటిపై పడింది. స్థానికుల సమాచారం మేరకు పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. మహేశ్ (25), అతని భార్య మహేశ్వరీ, రెండు నెలల […]