Top Story
యాదగిరిగుట్టకు తీసుకెళ్లి బాలికలపై అత్యాచారం

హైదరాబాద్: అల్వాల్ చెందిన ముగ్గురు బాలికలను విహార యాత్ర పేరుతో యాదగిరిగుట్టకు తీసుకెళ్లి వాళ్లపై ముగ్గురు అత్యాచారం చేశారు. ముగ్గురిని పోలీసులు అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం…. 20న పాఠశాలలో బతుకమ్మ వేడుకలు ఉన్నాయని తల్లిదండ్రులకు తొమ్మిదో తరగతి చదువుతున్న ముగ్గురు బాలికలు చెప్పి బయటకు వెళ్లారు. తార్నాకకు చెందిన గండికోట మధు(19) జిహెచ్ఎంసిలో ఒప్పంద కార్మికుడుగా పని చేస్తున్నాడు. ముగ్గురు బాలికలతో మధుకు పరిచయం ఉండడంతో మాయమాటలు చెప్పి హోటల్కు […]
షేర్ మార్కెట్: గురువారం సెప్టెంబర్ 25న కొనుగోలు చేసేందుకు నిపుణుల 8 సిఫారసులు
లద్దాఖ్ లో ‘జనరేషన్-జెడ్’ నిరసనలు ఎందుకు? 10 ముఖ్యాంశాలు
గుంతకల్లులో వైసిపి కార్యకర్త దారుణ హత్య?…. ఆస్తి వివాదాలేనా?

అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అనంతపురం జిల్లా గుంతకల్లు నియోజకవర్గం పామిడి మండలంలో దారుణం వెలుగులోకి వచ్చింది. జి కొట్టాల గ్రామంలో సతీష్ రెడ్డి అనే వైఎస్ఆర్ సిపి పార్టీలో చురుకైన కార్యకర్తగా పని చేస్తున్నారు. సతీష్ రెడ్డికి ఆస్తి వివాదాలు ఉన్నాయి. సతీష్ రెడ్డిని గుర్తు తెలియని వ్యక్తులు కత్తులతో నరికి చంపారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. టిడిపి కార్యకర్తలు సతీష్ ను చంపి ఉంటారని వైసిపి కార్యకర్తలు ఆరోపణలు […]
దసరా కానుకగా ‘పెద్ది’ సాంగ్?

గ్లోబల్ స్టార్ రామ్చరణ్ నటిస్తున్న పాన్ ఇండియా సినిమా పెద్ది. బుచ్చిబాబు సాన దర్శకత్వంలో వృద్ధి సినిమాస్ బ్యానర్ పై వెంకట సతీష్ కి లారు భారీగా నిర్మిస్తున్న ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్ని మైత్రీ మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్ సమర్పిస్తున్నాయి. ఇటీవల విడుదల చేసిన పెద్ది గ్లింప్స్ అదిరిపోయింది. అయితే దసరాకి ఒక సాంగ్ లేదా పోస్టర్ ఏదైనా వదిలే ప్లానింగ్లో ఉన్నారట మేకర్స్. పెద్ది సినిమా విషయంలో అంచనాలు భారీగా ఉన్నాయి. ఇక ఈ […]
ఏపీలో ఉద్యోగులకు చెల్లించాల్సిన డీఏ బకాయిలు తేల్చిన ప్రభుత్వం.. దసరా కానుకగా చెల్లిస్తారు?
కన్నడలో కుదరని కులాల సర్వేలు

కర్ణాటకలో కులాల సర్వేలు జరుగుతున్నా లింగాయత్, వక్కలిగ కులాల పెత్తనంతో ఏదీ ఒక కొలిక్కి రావడం లేదు. 2013లో కాంతరాజ్ సారథ్యంలోని బిసి కమిషన్, 2020-24లో జయప్రకాశ్ నేతృత్వంలోని బిసి కమిషన్ కులాలపై సర్వేలు నిర్వహించి నివేదికలు రాష్ట్ర ప్రభుత్వానికి సమర్పించినా, ఆధిపత్య కులాలకు సంతృప్తి కలగక అభ్యంతరాలు లేవదీయడంతో కథ మళ్లీ మొదటికొస్తోంది. ఈ నేపథ్యంలో కర్ణాటక ప్రభుత్వం సోమవారం (22.9.2025) నుంచి మళ్లీ కులాల సర్వే చేపట్టింది. 2015లో నిర్వహించిన సర్వేను పక్కనపెట్టింది. దీని […]
సుంకాల దెబ్బతో ‘స్వదేశీ’ గానం

భారత ప్రధాని నరేంద్ర మోడీ రెండు రోజుల ముందు (సెప్టెంబర్ 21, 2025) జాతిని ఉద్దేశించి చేసిన ప్రసంగంలో ‘స్వదేశీ’ని మరోసారి పునరుజ్జీవింపు చేశారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ విధించిన 50 శాతం టారిఫ్లు, హెచ్-1బి వీసా, ఫీజులు లక్ష డాలర్లకు పెంచిన నిర్ణయం వల్ల భారతీయ ఐటి కంపెనీలు, ఉద్యోగులు కష్టాల్లో పడ్డారు. ఈ నేపథ్యంలో మోడీ ‘ఆత్మనిర్భర్ భారత్’, ‘స్వదేశీ 2.0’ అని పిలుపునిచ్చారు. ‘మన పెద్ద శత్రువు విదేశీ వస్తువులపై ఆధారపడటం’ […]
భావోద్వేగాలు, శక్తి కలిసిన పాత్ర

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా సుజీత్ దర్శకత్వంలో తెరకెక్కిన ‘ఓజి’ శుక్రవారం భారీ స్థాయిలో ప్రేక్షకుల ముందుకు రానుంది. గ్యాంగ్స్టర్ యాక్షన్ డ్రామాగా రూపుదిద్దుకున్న ఈ చిత్రంలో ఇమ్రాన్ హ ష్మి విలన్గా నటిస్తుండగా, సలార్ ఫేమ్ శ్రియా రెడ్డి ముఖ్య పాత్రలో కనిపించనుంది. తాజాగా ఆమె తన పాత్ర గురించి పలు ఆసక్తికర విషయాలు వెల్లడించారు. “నా పాత్రలో భావోద్వేగాలు, శక్తి రెండు కలిసి ఉంటాయి. నా పాత్ర ప్రభావం చాలా భారీగా ఉంటుంది. […]