ప్రపంచాన్ని శాసిస్తున్నాం: రాజ్నాథ్

మన కళ్లలో కళ్లు పెట్టి చూసే సాహసం శత్రువులు సైతం చేయలేరు ఆపరేషన్ సిందూర్ ఆగలేదు..కొనసాగుతూనే ఉంది భారత్ ఏ శక్తి ముందూ తలవంచదు విమోచన దినోత్సవం సందర్భంగా జాతీయ పతాకాన్ని ఎగురవేసిన కేంద్రమంత్రి రాజ్నాథ్సింగ్ పటేల్ ఉక్కుపాదం మోపడంతోనే నిజాం దిగివచ్చాడు: కేంద్రమంత్రి గజేంద్రసింగ్ షేకావత్ మజ్లిస్ నేతలకు కాంగ్రెస్ వంగివంగి దండాలు: కిషన్రెడ్డి మజ్లిస్కు భయపడి విమోచనంపై సర్కార్ వెనుకడుగు: బండి మన తెలంగాణ/హైదరాబాద్/ప్రత్యేక ప్రతినిధిః ‘భారత్ ఏ శక్తి ముందు తలవంచదు…భవిష్యత్తులోనూ దించదు…ఆపరేషన్ సిందూర్ […]
