ఉద్యోగుల విషయంలో ప్రేమ ఒలకబోస్తున్నారు: పయ్యావుల

అమరావతి: ప్రభుత్వ ఉద్యోగుల పట్ల వైసిపి ప్రభుత్వం దుర్మార్గంగా వ్యవహారించిందని ఎపి ఆర్థికశాఖ మంత్రి పయ్యావుల కేశవ్ తెలిపారు. ఉద్యోగులు దాచుకున్న జిపిఎఫ్ సొమ్మునూ ఇతర అవసరాలకు వాడేసిందని అన్నారు. పిఆర్సి పునర్నిర్మాణం, బకాయిల చెల్లింపు అంశాలపై ఎపి శాసన మండలిలో ప్రశ్నోత్తరాలు చర్చ జరిగింది. ఎమ్మెల్సీల ప్రశ్నలకు పయ్యావుల కేశవ్ సమాధానం ఇచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఇప్పుడు వైసిపి నేతలు ఉద్యోగుల విషయంలో ప్రేమ ఒలకబోస్తున్నారని, ఉద్యోగులకు ఎన్నికల్లో ఇచ్చిన హామీలను వైసిపి […]