నేరెడ్ మెట్ లో కన్న తల్లిదండ్రులు కాటికి పంపిన కుమారుడు

హైదరాబాద్: బతుకమ్మ పండుగ రోజున కన్నతల్లిదండ్రులను కుమారుడు దారుణంగా హత్య చేశాడు. ఈ సంఘటన హైదరాబాద్ లోని మల్కాజ్ గిరి ప్రాంతంలో జరిగింది. నేరెడ్ మెట్ లో రాజయ్య(75), లక్ష్మి(65) అనే దంపతులు నివసిస్తున్నారు. ఈ దంతపులకు ముగ్గురు కుమారులు, ఒక కుమార్తె ఉంది. రెండో కుమారుడు శ్రీనివాస్ మద్యానికి బానిసగా మారి ప్రతి రోజు భార్యతో గొడవ పడేవాడు. దీంతో ఆమె ఇంట్లో నుంచి తన పుట్టింటికి వెళ్లిపోయింది. ఇంట్లో తల్లిదండ్రులను వేధిస్తుండడంతో మతిస్థిమితం తప్పిందని […]