Latest News
నాలుగు వందల నవలలు రాసిన ప్రఖ్యాత ఫ్రెంచి రచయిత సిమినోన్

ఇరవయ్యవ శతాబ్దంలో అత్యంత పాఠకాదరణ పొందిన రచయితల్లో ప్రముఖుడు ఫ్రెంచి రచయిత జార్జెస్ సిమినోన్. తన పేరుతో 192 నవలలు, ఇంకో 200 నవలలు రకరకాల కలం పేర్లతోనూ రాశారు. 1903లో బెల్జియంలో జన్మించిన ఈయన 1989లో కాలం చేసేటప్పటికీ అతను రాసిన పుస్తకాలు ప్రపంచవ్యాప్తంగా 500 మిలియన్ల (50కోట్ల కాపీలు) కాపీలకు పైగా అమ్ముడుపోయాయి. ఈయన పుస్తకాల ఆధారంగా 171 సినిమా లు, టెలివిజన్ చిత్రాలు తీశారు. ఈ నవలలు కాక కథలు, నాలుగు స్వీయ […]
ఇంద్రకీలాద్రిలో నవరాత్రి ఉత్సవాలకు అత్యాధునిక సాంకేతికత.. ఈ యాప్ డౌన్లోడ్ చేసుకుంటే చాలు!
అమెరికాలో దుండగుడి కాల్పుల్లో భారత సంతతి మహిళ మృతి

న్యూయార్క్: అమెరికాలోని కరోలీనాలో భారత సంతతి మహిళ హత్య దారుణ హత్యకు గురైంది. దుండగుడు స్టోర్లోకి చొరబడి కౌంటర్లో ఉన్న గుజరాతీ మహిళను కాల్చి చంపాడు. నిందితుడిని పోలీసులు అరెస్టు చేసి రిమాండ్ కు తరలించారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. గుజరాత్ కు చెందిన కిరణ్ పటేల్ అనే మహిళ సౌత్ కరోలీనాలోని గ్యాస్ స్టేషన్ సమీపంలో స్టోర్ నిర్వహిస్తోంది. స్టోర్ లోకి దుండగుడు చొరబడి ఆమె కళ్లలోకి టార్చ్ లైట్ వేశాడు. డబ్బులివ్వమని అడిగితే […]
భారత్ వర్సెస్ పాక్ మ్యాచ్ హైలైట్స్ చూడాల్సిందే..

ఆసియా కప్లో భాగంగా ఆదివారం చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్తో జరిగిన సూపర్-4 మ్యాచ్లో భారత్ ఘన విజయం సాధించింది. ఆరు వికెట్ల తేడాతో పాక్ పై భారత్ గెలుపొందింది. భారత బ్యాట్స్ మెన్ల అభిషేక్ శర్మ(74), శుభ్మన్ గిల్(47), తిలక్ వర్మ(30), హార్ధిక్ పాండ్య(13), బౌలర్లలో శివం ధూబే రెండు వికెట్లు పడగొట్టగా.. హార్ధిక్ పాండ్య, కుల్దీప్ యాదవ్లు చెరో ఒ వికెట్ల్ తీసి విజయంలో కీలక పాత్ర పోషించారు. 39 బంతుల్లో 74 పరుగులు చేసిన […]
ట్రంప్ ‘హెచ్1బీ వీసా’ ఎఫెక్ట్- ఈ రోజు స్టాక్ మార్కెట్లకు భారీ నష్టాలు తప్పవా?
నేరెడ్ మెట్ లో కన్న తల్లిదండ్రులు కాటికి పంపిన కుమారుడు

హైదరాబాద్: బతుకమ్మ పండుగ రోజున కన్నతల్లిదండ్రులను కుమారుడు దారుణంగా హత్య చేశాడు. ఈ సంఘటన హైదరాబాద్ లోని మల్కాజ్ గిరి ప్రాంతంలో జరిగింది. నేరెడ్ మెట్ లో రాజయ్య(75), లక్ష్మి(65) అనే దంపతులు నివసిస్తున్నారు. ఈ దంతపులకు ముగ్గురు కుమారులు, ఒక కుమార్తె ఉంది. రెండో కుమారుడు శ్రీనివాస్ మద్యానికి బానిసగా మారి ప్రతి రోజు భార్యతో గొడవ పడేవాడు. దీంతో ఆమె ఇంట్లో నుంచి తన పుట్టింటికి వెళ్లిపోయింది. ఇంట్లో తల్లిదండ్రులను వేధిస్తుండడంతో మతిస్థిమితం తప్పిందని […]
బిసిసిఐ అధ్యక్ష రేసులో ఫస్ట్క్లాస్ క్రికెటర్!

న్యూ ఢిల్లీ: వచ్చే ఆదివారం భారత్ క్రికెట్ బోర్డు(బిసిసిఐ) ఎజిఎం మీటింగ్ జరుగనుంది. ఈ సమావేశంలో బిసిసిఐ కొత్త అధ్యక్షుడిని ఎన్నుకోనున్నారు. ఈ నేఫథ్యంలో అధ్యక్ష రేసులో మాజీలు సచిన్ టెండూల్కర్, రాహుల్ ద్రవిడ్, అనిల్ కుంబ్లే తదితరుల పేర్లు తెరపైకి వచ్చినప్పటికీ అనూహ్యంగా ఓ ఫస్ట్ క్లాస్ క్రికెట్ పేరు చర్చలోకి వచ్చింది. ఆదివారం బిసిసిఐ పెద్దలు ఈ పేరుపైనే చాలా సమయం చర్చించినట్టు తెలుస్తోంది. Also Read: భారత్ చేతిలో చిత్తుగా ఓడిన పాక్ దేశవాలిల్లో […]
కొత్త ధరలొచ్చేశాయ్

అర్ధరాత్రి నుంచే అమల్లోకి వచ్చిన జిఎస్టి 2.0 తగ్గిన నిత్యావసర వస్తువులు, గృహోపకరణాల రేట్లు దిగొచ్చిన 375 రకాల వస్తువులు జీవిత, ఆరోగ్య బీమాపై జిఎస్టి పూర్తిగా ఎత్తివేత ప్రాణాధార ఔషధాలపైనా జీరో పన్ను జిఎస్టిలో ఇకపై రెండే శ్లాబులు (5%, 18%) మన తెలంగాణ/హైదరాబాద్: సామాన్యులకు, మధ్యతరగతి ప్రజలకు ముందుగానే దసరా పండుగ వచ్చినట్టు అయింది. ఇప్పటి వరకు నిత్యావసర వస్తువులు, గృహోపకరాణాలపై విధించిన జిఎస్టిని తగ్గించడంతో తగ్గిన ధరలు ఆదివారం రాత్రి నుంచే అమలులోకి […]
