డోలీ మోత…. ప్రభుత్వాలు మారిన గిరిజనుల రాత మారడం లేదు

హైదరాబాద్: ఐటెక్ యుగంలోని అద్భుతమైన ఎఐ ప్రపంచంలో ఉన్నామని, ఆర్థిక గమనంలో దేశం ముందుకు వెళ్తుందని నాయకులు గొప్పలు చెబుతున్నారు. అభివృద్ధి అనేది పట్టణాలకు పరిమితమైందా?, గిరిజనులు జీవించే ప్రాంతాలలో సరైన రహదారులు లేక నానా ఇబ్బందులు పడుతున్నారు. డోలీ మోతలు గిరిజనులకు తప్పడం లేదు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మన్యం జిల్లా కొమరాడ మండలంలోని గిరిశిఖర గ్రామాల్లో గర్భిణీకి తీవ్ర అనారోగ్యాని గురికావడంతో డోలిమోతలో మోసుకుంటూ కుటుంబ సభ్యులు ఆసుపత్రికి తరలించారు. బంధువులు తమకు డోలీ మోత […]




