Latest News
ఏపీపీఎస్సీ నుంచి కొత్త ఉద్యోగ నోటిఫికేషన్లు – ఆన్ లైన్ దరఖాస్తులు ప్రారంభం
గూగుల్ సెర్చ్ లో లైవ్, ఏఐ మోడ్.. ఇండియాలో త్వరలో లాంచ్.. ఇవేంటో తెలుసుకోండి
రాజేంద్రనగర్ లో నడిరోడ్డుపై గొంతుకోసి హత్య?

రాజేంద్రనగర్: రంగారెడ్డి జిల్లాలోని రాజేంద్రనగర్ లో ఓ వ్యక్తి దారుణ హత్యకు గురయ్యాడు. వ్యవసాయ వర్సిటీ సమీపంలో బెంగుళూరు జాతీయ రహదారి సర్వీస్ రోడ్డులో మృతదేహం కనిపించడంతో స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. గుర్తు తెలియని మృతదేహం రక్తం మడుగులో పడి ఉంది. అతి కిరాతకంగా కత్తితో గొంతుకోసి హత్య చేసినట్లు ఆనవాళ్లు ఉన్నాయి. ఎక్కడో హత్య చేసి మృతదేహాన్ని ఇక్కడ పడేసినట్లుగా పోలీసుల అనుమానం వ్యక్తం చేశారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. క్లూస్ టీ సాయంతో ఆధారాల […]
PhonePe IPO: ఐపీఓకు ఫోన్పే సిద్ధం.. రహస్యంగా పత్రాల దాఖలు.. విలువ రూ. 12 వేల కోట్లు
టాటా మోటార్స్ సరికొత్త రికార్డు.. ఒక్కరోజే 10,000 కార్ల డెలివరీ
చంద్రబాబుకు సిఐ శంకరయ్య లీగల్ నోటీసులు

అమరావతి: ఎపి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు సిఐ శంకరయ్య లీగల్ నోటీసులు పంపించారు. రూ. 1.45 కోట్లు చెల్లించాలని నోటీసుల్లో పేర్కొన్నారు. వివేకా హత్య కేసులో తన ప్రతిష్టకు బాబు భంగం కలిగించారని ఆరోపణలు చేశారు. అసెంబ్లీలో సిఎం చంద్రబాబు బహిరంగ క్షమాపణ చెప్పాలని నోటీసులో వివరించారు. తన వ్యక్తిగత ప్రతిష్ట దెబ్బతినేలా చంద్రబాబు వ్యాఖ్యలు చేశారని శంకరయ్య ఆరోపణలు చేశారు. వివేకా హత్య జరిగినప్పుడు 2019లో పులివెందుల సిఐగా శంకరయ్య ఉన్నారు. ప్రస్తుతం కర్నూలు రేంజ్లో […]
లేట్ అయ్యింది కానీ.. 40ఏళ్ల వయస్సులో ఇన్వెస్ట్మెంట్ స్టార్ట్ చేసినా కోటీశ్వరులు అవ్వొచ్చు! ఎలా అంటే..
షేక్ పేట్ లో పర్యటించిన మంత్రులు పొన్నం, వివేక్

షేక్ పేట్: హైదరాబాద్ లోని జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో షేక్ పేట్ డివిజన్ ఓయూ కాలనీ లో సహచర మంత్రి వివేక్ వెంకట్ స్వామితో మంత్రి పొన్నం ప్రభాకర్ పర్యటించారు. షేక్ పేట్ డివిజన్ లో చేపట్టిన అభివృద్ధి పనుల గురించి జిహెచ్ఎంసి కమిషనర్ ఆర్వీ కర్ణన్ మంత్రులకు వివరించారు. వర్షాల కారణంగా ప్రస్తుతం చేస్తున్న పనులు, చేయాల్సిన పనులు గురించి మంత్రులకు తెలియజేశారు. డివిజన్ లో నాలాల సమస్యలు, సిసి రోడ్లు నిర్మాణం అంశాలపై సమావేశంలో చర్చ […]