7500ఎంఏహెచ్ బ్యాటరీ, 50ఎంపీ కెమెరా, పవర్ఫుల్ ప్రాసెసర్తో షావోమీ 17 సిరీస్ చైనాలో లాంచ్ అయ్యింది. ఇది ఐఫోన్ 17కి గట్టిపోటీని ఇవ్వనుంది. ఈ సిరీస్లోని గ్యాడ్జెట్స్కి చెందిన వివరాలను ఇక్కడ తెలుసుకోండి..
తమిళనాడులో శనివారం ఘోర సంఘటన చోటు చేసుకుంది. తమిళగ వెట్రి కళగం (టివికె) అధ్యక్షుడు విజయ్ శనివారం కరూర్లో నిర్వహించిన సభలో తీవ్ర తొక్కిసలాట జరిగి ఇప్పటివరకు
తమిళనాడులోని కరూర్లో సినీ నటుడు, తమిళగ వెట్రి కజగం (టీవీకే) పార్టీ అధినేత విజయ్ శనివారం నిర్వహించిన ర్యాలీలో జరిగిన తొక్కిసలాట ఘటనలో మృతుల సంఖ్య 39కి పెరిగింది. ఈ ఘటనపై విజయతో పాటు ప్రధాని నరేంద్ర మోదీ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.
ప్రభుత్వ పొదుపు పథకాల్లో అత్యంత ప్రజాదరణ పొందిన పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ (పీపీఎఫ్) గురించి ఆసక్తికరమైన విషయాలు, వడ్డీ రేటు, ఇతర నియమాల వివరాలు ఇక్కడ ఉన్నాయి.
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రూ. 1,50,000 కోట్ల దోపిడీ కోసమే హైదరాబాద్ ప్రజలను మూసీ వరదలో ముంచారని బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ ఆరోపించారు. మూసీ
ఎగువ నుంచి వస్తున్న వరదతో పాటు రాష్ట్రంలో కురుస్తున్న వర్షాలకు కృష్ణా, గోదావరిలో వరద ఉద్ధృతి పెరుగుతోంది. వరద ఉద్ధృతి మరింత పెరిగే అవకాశం ఉందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. పరివాహక ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది.
గ్రూప్-1 ఉద్యోగాలను తాను 2కోట్లు, 3కోట్లకు అమ్ముకున్నట్లు కొందరు దుష్ప్రచారం చే శారని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి మండిపడ్డారు. గ్రూప్ 1 ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర
గ్రేటర్ హైదరాబాద్ నగరంపై ప్రకృతి కన్నెర్రచేసింది. ఓవైపు భారీ వర్షాలు.. మరోవైపు మూసీనది వరదలు.. మహానగరాన్ని వణికించాయి. లోతట్టు ప్రాంతాల ప్రజలను కంటిమీద కునుకుల
స్థానిక సంస్థల ఎన్నికలకు త్వరలో సైరన్ మోగనున్నది. ఎన్నికల నిర్వహణకు రాష్ట్ర ఎన్నికల సంఘం (ఎస్ఇసి) సర్వం సిద్ధం చేసింది. స్థానిక సంస్థల్లో బి సిలకు 42శాతం