ఎవరిని మోసం చేయడం కోసం ఎన్నికల షెడ్యూలు విడుదల చేశారని మల్కాజిగిరి ఎంపి ఈటల రాజేందర్ రాష్ట్ర ప్రభుత్వ తీరుపై ఫైర్ అయ్యరు. హనుమకొండ జిల్లా, కమలాపూర్ మండల
నాగర్కర్నూల్ జిల్లా, కోడేరు మండలం, నాగులపల్లిలో వాగు దాటుతుండగా ఎద్దుల బండి కొట్టుకుపోగా ఎద్దులు మృతి చెందాయి. ఈ ప్రమాదంలో ఎడ్ల బండి యజమాని జక్కుల వెంకటస్వామి
ప్రముఖ బిజెపి నేత విజయ్ కుమార్ మల్హోత్రా(93) మంగళవారం ఉదయం కన్నుమూశారు. ఆయన ఢిల్లీ బిజెపి తొలి అధ్యక్షుడు, అంతేకాక ఢిల్లీ నుంచి ఐదుసార్లు ఎంపీగా గెలిచారు.
పొలం పనికి వెళ్తూ రైతు దుర్మరణం చెందిన సంఘటన మహబూబ్నగర్ జిల్లా, మిడ్జిల్ మండల కేంద్రంలో మంగళవారం చోటుచేసుకుంది. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం
కేంద్ర పాలిత ప్రాంతానికి రాష్ట్ర హోదాను వేగవంతం చేయడానికి బిజెపితో పొత్తు పెట్టుకోవడం కంటే రాజీనామా చేయడమే శ్రేయస్కరం అని జమ్మూకశ్మీర్ ముఖ్యమంత్రి ఒమర్
సద్దుల బతుకమ్మ, దసరా పండుగ పూట పెద్దపల్లి జిల్లా, సుల్తానాబాద్ పట్టణ శివారులో మంగళవారం తెల్లవారుజామున రెండు బైకులు ఢీకొన్న ప్రమాదంలో ఇద్దరు మృతి చెందారు
రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలకు నోటిఫికేషన్ వెలువడ్డంతో గ్రామ స్థాయి నుంచి జిల్లా స్థాయి వరకు రాజకీయ వాతావరణం వేడెక్కింది. ఎన్నికలు జరుగుతాయో లేదో అనే అనేక