elexbet güncel girişklasbahisklasbahis girişklasbahis güncel girişlimanbetlimanbet girişlimanbet güncel girişrestbetrestbet girişrestbet güncel girişqueenbetqueenbet girişqueenbet güncel girişrestbetrestbet girişperabetperabet girişelexbetelexbet girişklasbahisklasbahis girişklasbahis güncel girişrestbet girişelexbet girişperabet girişqueenbet girişgalabet girişkalebetwinxbetbahiscasinomasterbettingrinabetyakabetkulisbetbetasusbetosferalobetaresbetmetrobahisbetpipocasinoroyalXM海外fxbahiscasinomasterbettingkulisbetwbahisvizyonbet girişvizyonbetwinxbet girişwinxbetyakabet girişyakabetkulisbet girişkulisbetteosbet girişteosbetperabet girişbetasus girişteosbet girişgalabet girişrestbet girişvizyonbet girişyakabet girişpadişahbetrealbahiswinxbetkulisbetteosbetgalabetelexbetperabetbetpiporoyalbetikimislibetticketkalebetperabetbetasusbetosferceltabetaresbettikobetgalabetbetpipobetpipogalabettikobetaresbetceltabetbetosferbetasusperabetkalebetbetticketikimisliroyalbetwinxbet girişpadişahbet girişvizyonbet girişrestbet girişyakabet girişkulisbetkalebetbetkoliktrendbetperabetbetosferaresbetteosbetbetasusmetrobahisgalabetteosbetbetosfermilosbetrealbahisperabetgalabetkulisbetkulisbetrinabetyakabetyakabetbetlikebetovisprizmabetlordbahistrendbetlivebahiswinxbetwbahisprizmabetlordbahistrendbetlivebahiswinxbetwbahisteosbetvizyonbetbetasusultrabetpadişahbetwinxbetrestbetrealbahisperabetkulisbetperabetroyalbetrinabetyakabetmasterbettingbahiscasinobetkolikroyalbetrinabetyakabetmasterbettingbahiscasinobetkolikwinxbewinxbetkulisbetwbahisbetasustikobetaresbetteosbetmetrobahiscasinoroyalcasinowonoslobetnetbahisnetbahis girişmilosbetmilosbet girişoslobet girişcasinowon girişcasinoroyal girişmetrobahis girişteosbet girişaresbet giriştikobet girişbetasus girişbetasustikobetaresbetteosbetmetrobahiscasinoroyalcasinowonoslobetnetbahismislobetvizyonbetvizyonbet girişvizyonbetefesbetefesbet girişefesbetbetboxbetbox girişbetboxteosbetvizyonbetbetasusultrabetpadişahbetwinxbetrestbetvizyonbetbetasusteosbetpadişahbetultrabetwinxbetrealbahisrestbetkulisbetperabetgalabetpadişahbetpadişahbetwbahiswbahisbahiscasinobahiscasinorinabetrealbahisrinabetkulisbetkulisbetbetovisbetovisroyalbetroyalbetyakabetyakabetyakabetyakabetcasibomalobetaresbetkralbethiltonbetroketbetteosbetrealbahisbetasuskulisbetkulisbetcasibomcasibom girişcasibom güncel girişcasibomcasibom girişcasibom güncel girişcasibomcasibom girişcasibom güncel girişteosbetaresbetkralbetaresbetteosbetkralbetperabetbetasusteosbetteosbetaresbetaresbetkralbetkralbetaresbetaresbetteosbetteosbetkralbetkralbetperabetperabetbetasusbetasusgalabetbetpipoefesbetsüratbetatlasbetcasinoroyalteosbetaresbethilbethilbetrekorbetrekorbetlordbetlordbetbetinebetinebetmarinobetmarinogamabetgamabetbetrabetraprensbetprensbetcasivalcasivalpuntobahispuntobahispadişahbetpadişahbettrendbettrendbetmasterbettingmasterbettingbetkolikbetkolikbahiscasinobahiscasinoroyalbetroyalbetpadişahbetpadişahbetbetticketbettickettrendbettrendbet

ప్రేమపెళ్లి… భర్తను గొంతు నులిమి చంపిన భార్య

వరంగల్: హన్మకొండ జిల్లా పెద్దపెండ్యాలలో దారుణం వెలుగులోకి వచ్చింది. ప్రేమపెళ్లి చేసుకున్న దంపతులు మధ్య అనుమానులు రావడంతో భర్తను చంపింది. అశోక్ అనే వ్యక్తి యాదలక్ష్మి 14 సంవత్సరాల క్రితం ప్రేమ వివాహం చేసుకున్నాడు. దంపతులకు నలుగురు పిల్లలు ఉన్నారు. భార్య ప్రవర్తనపై పలుమార్లు భర్త ఆగ్రహం వ్యక్తం చేశాడు. దీంతో ఇద్దరు మధ్య గొడవలు జరుగుతున్నాయి. దీంతో భర్త మద్యానికి బానిసగా మారి ప్రతి రోజూ భార్యను వేదించేవాడు. మద్యం ఫుల్ గా తాగి భార్యతో గొడవకు దిగాడు. ఘర్షణ తారాస్థాయికి చేరుకోవడంతో యాదలక్ష్మి తన కూతురు సహాయంతో భర్త గొంతుకు చీర బిగించి హత్య చేసింది. అనంతరం ఆమె పోలీస్ స్టేషన్ లో లొంగిపోయింది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.  మృతదేహాన్ని ఎంజిఎం ఆస్పత్రికి తరలించారు. 

రైతులకు మేలు జరిగేలా జిన్నింగ్ మిల్లుల మ్యాపింగ్ : కిషన్ రెడ్డి

హైదరాబాద్: మన రాష్ట్రంలో ఈ ఏడాది పత్తి ఉత్పత్తి పెరిగే అవకాశం ఉందని బిజెపి కేంద్రమంత్రి కిషన్ రెడ్డి తెలిపారు. నాణ్యమైన పత్తి ఉత్పత్తి మన రాష్ట్రం ముందుంది అని కొనియాడారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. వర్షాలు పడినప్పుడు పత్తిలో తేమ శాతం పెరుగుతుందని, మన రాష్ట్రంలో పత్తి కొనుగోలు కేంద్రాలు 122కు చేరుతున్నాయని తెలియజేశారు. తేమ శాతం 12 కంటే పెరగకుండా రైతులు చూడాలని సూచించారు. కిపాస్ కిసాన్ యాప్ ద్వారా రైతుల వివరాలు, పంటల విస్తీర్ణం సేకరిస్తున్నామని, 9 ప్రాంతీయ భాషల్లో కిపాస్ కిసాన్ యాప్ తీసుకువచ్చామని కిషన్ రెడ్డి పేర్కొన్నారు.

పత్తికి మద్దతు ధర పెంచి సిసిఐ కొనుగోలు చేస్తోందని, కేంద్రం రూ. 600 కోట్లతో కపాస్ క్రాంతి మిషన్ ను ఏర్పాటు చేసిందని అన్నారు. పత్తి కొనుగోళ్లకు దేశవ్యాప్తంగా నిబంధనలు ఉన్నాయని, రైతులకు మేలు జరిగేలా జిన్నింగ్ మిల్లులను మ్యాపింగ్ చేశామని స్పష్టం చేశారు. తెలంగాణలో పదేళ్లలో పత్తి కోసం రూ.58 వేల కోట్లను కేంద్రం ఖర్చు చేసిందని, యాప్ లో ఇచ్చిన స్లాట్ ప్రకారం వస్తే వెంటనే కొనుగోలు పూర్తవుతుందని అన్నారు. పత్తికి మద్దతు ధర అందేలా రాష్ట్ర ప్రభుత్వాలు కూడా చూడాలని కిషన్ రెడ్డి కోరారు. 

మేం చనిపోతాం అనిపించింది.. విరాట్ మాత్రం భిన్నం: ఆసీస్ బౌలర్

క్రికెట్‌ ప్రపంచంలో అత్యంత ఫిట్‌నెస్ కలిగిన ఆటగాళ్లలో విరాట్ కోహ్లీ ప్రథమ స్థానంలో ఉంటాడు. ఎలాంటి పరిస్థితులో అయినా చిరుతలా వేగంగా పరుగులు తీస్తాడు కోహ్లీ. అతడి పరుగు చూసి ప్రత్యర్థులు సైతం ఫిదా కావాల్సిందే. కాగా, చివరిగా ఛాంపియన్స్ ట్రోఫీలో ఆడిన విరాట్.. త్వరలో జరగబోయే ఆస్ట్రేలియా సిరీస్‌కి రెడీ అవుతున్నాడు. ఇప్పటికే ఆసీస్‌కు చేరుకొని అక్కడ సాధన ప్రారంభించాడు. ఈ సందర్భంగా కోహ్లీ ఫిట్‌నెస్ గురించి ఆసీస్ వెటరన్ పేసర్ కేన్ రిచర్డ్‌సన్ ఆసక్తికర విషయాలు గుర్తు చేసుకున్నాడు. 2017లో కోల్‌కతాలో ఆసీస్‌తో జరిగిన మ్యాచ్‌లో భారత్ విజయం సాధించడంలో కోహ్లీ కీలక పాత్ర పోషించాడు. ఆ రోజు కోహ్లీ ఫిట్‌నెస్ చూసి ఆశ్చర్యమేసిందని రిచర్డ్‌సన్ పేర్కొన్నాడు.

‘‘కోల్‌కతాలో జరిగిన మ్యాచ్‌ నాకు ఇప్పటికీ గుర్తుంది. ఆ రోజు వాతావరణం చాలా వేడిగా ఉంది. మ్యాథ్యూ వేడ్ కీపింగ్ చేస్తున్నాడు. నేను మైదానంలోకి అడుగుపెట్టే సమయానికి అతడు చెమటలతో తడిసిపోయాడు. ప్యాట్ కమ్మిన్స్ కూలర్ బాక్స్ వద్ద కూర్చున్నట్లు గుర్తు. జంపా అతడికి డ్రింక్ అందిస్తుండగా.. ఎవరో బౌల్‌లోకి పరిగెత్తుతున్నారని అన్నాను.. ప్యాటీ.. బౌలర్ లోపలికి పరిగెత్తుతున్నాడని జంపా కూడా అన్నాడు. ప్యాటీ మాత్రం తనకు తెలుసు అన్నట్లుగా కూర్చొని ఉండిపోయాడు. అక్కడి వాతావరణం అంత వేడిగా ఉంది. మేమంతా చనిపోతామేమో అని భయం వేసింది. కానీ, విరాట్ మాత్రం ఎసి వేసుకొని త్రెడ్ మిల్‌ మీద పరగెడుతున్నట్లుగా సింగిల్స్, డబుల్స్ తీస్తున్నాడు. మీకు డౌట్ ఉంటే ఆ మ్యాచ్ వీడియో ఫుటేజీలను గమనించండి. ఐస్‌తో కూడిన నెక్లెస్‌లు వేసుకున్నట్లు ఉంటారు. అందరి ముఖాలు పాలిపోయి ఉంటాయి. ఎవరూ మాట్లాడుకోరు. వికెట్ వచ్చిన పెద్దగా సెలబ్రేట్ చేసుకోలేదు. అసలు ఎనర్జీ లేదు. కానీ, విరాట్ పరిస్థితి పూర్తి భిన్నంగా ఉంది. పరిస్థితులు తనను ఏమీ చేయలేవు అన్నట్లుగా పరులు తీశాడు’’ అని రిచర్డ్‌సన్ తెలిపాడు. ఆ మ్యాచ్‌లో భారత్ 252 పరుగులు చేసింది. అందులో విరాటే 107 బంతుల్లో 92 పరుగులు చేశాడు. అందులో 60 పరుగులు సింగిల్స్, డబుల్స్ రూపంలో రావడం విశేషం. చివరకి ఆసీస్ 202 పరుగులకే ఆలౌట్ కావడంతో భారత్ ఈ మ్యాచ్‌లో విజయం సాధించింది.

208 మంది మావోయిస్టులతో లొంగిపోయిన ఆశన్న

రాయ్‌పూర్: మావోయిస్టు అగ్రనేత, పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు తక్కళ్లపల్లి వాసుదేవరావు అలియస్ ఆశన్న అలియాస్ రూపేష్ పోలీసులు ఎదుట లొంగిపోయారు. తన ఉద్యమ సహచరులు 208 మంది కలిసి పోలీసుల ముందు లొంగిపోయారు. లొంగిపోయిన వారిలో 110 మంది మహిళలు, 98 మంది పురుషులు ఉన్నారు. ఇదే అతిపెద్ద లొంగబాటు. మావోయిస్టు పార్టీ అగ్రనేత మల్లోజుల వేణుగోపాల్ అలియాస్ అభయ్ తన 60 మంది మావోయిస్టులతో మహారాష్ట్ర ముఖ్యమంత్రి ముందు లొంగిపోయిన విషయం తెలిసిందే. ఇద్దరు మావోయిస్టుల అగ్రనేతలు లొంగిపోవడంతో మావోయిస్టు పార్టీ భారీ ఎదురుదెబ్బ తగిలింది.

ములుగు జిల్లా వెంకటాపురం మండలం నర్సింగాపూర్ గ్రామంలో వాసుదేరావు జన్మించారు. లక్ష్మీదేవి పేట ప్రభుత్వ పాఠశాలలో ఒకటి నుంచి ఐదో తరగతి వరకు చదువుకున్నాడు. అనంతరం హనుమకొండలోని ఫాతిమా స్కూల్‌లో సెకండరీ విద్యను పూర్తి చేశాడు. కాకతీయ వర్సిటీలో డిగ్రీ చదువుతుండగా ఉద్యమాలపై వెళ్లాడు. రాడికల్ స్టూడెంట్ యూనియన్‌లో పని చేస్తూ 25 ఏళ్ల వయసులో పీపుల్ష్‌వార్ ఉద్యమం వైపు ఆకర్షితుడయ్యాడు. హోంమంత్రి మాధవ్ రెడ్డి, ఐపిఎస్ అధికారి ఉమేశ్ చంద్ర హత్యలకు ఆశన్న నేతృత్వం వహించినట్టు సమాచారం. అలాగే ఎపి సిఎం చంద్రబాబు నాయుడు, మాజీ సిఎం నేదరుమల్లి జనార్తన రెడ్డిపై బాంబు పేల్చి హత్యాయత్నానికి పాల్పడినట్టు సమాచారం. 

పార్లమెంటులో బిల్లు పెట్టకుండా అడ్డుపడుతున్నదెవరో తేలాలి: భట్టి

హైదరాబాద్: తొలిసారిగా సైంటిఫిక్ గా కులగణన నిర్వహించామని డిప్యూటీ సిఎం భట్టి విక్రమార్క తెలిపారు. ప్రతిపక్షాలు చేస్తున్న పనులన్నీ బిసిలు చూస్తున్నారని అన్నారు. ఈ సందర్భంగా ఖమ్మం లో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. సర్వే ద్వారా వచ్చిన సమాచారంతో బిసిలకు 42 శాతం రిజర్వేషన్లు ఇవ్వాలని చూశామని, అఖిల పక్షాలను తీసుకెళ్లాలని బిజెపిని కోరుతున్నామని బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్ రావు కూడా ముందుకు రావాలని కోరారు. రేపటి బంద్ లో కాంగ్రెస్ శ్రేణులంతా పాల్గొనాలని, బిల్లు పెడితే మద్దతిస్తామని తమ అగ్రనేతలంతా ఇప్పటికే స్పష్టం చేశారని తెలియజేశారు. బిసి రిజర్వేషన్ల బిల్లుకు అడ్డుపడుతున్న బిజెపికి వ్యతిరేకంగా అందరూ పాల్గొనాలని సూచించారు. పార్లమెంటులో బిల్లు పెట్టకుండా అడ్డుపడుతున్నదెవరో తేలాలని డిమాండ్ చేశారు. సిఎం రేవంత్ రెడ్డి సహా అందరం వచ్చేందుకు తాము సిద్ధంగా ఉన్నామని సవాల్ విసిరారు.  అఖిలపక్షంతో ప్రధాని నరేంద్ర మోడీని కలవాలనుకున్నామని, మోడీ అపాయింట్ మెంట్ ఇవ్వడం లేదని భట్టి విక్రమార్క పేర్కొన్నారు. 

హైకోర్టులో విచారణ…లైవ్ లో ముద్దుపెట్టిన లాయర్… వీడియో వైరల్

హైదరాబాద్: ఓ న్యాయవాది తన వృత్తికే చెడ్డ పేరు తెచ్చాడు. కోర్టు విచారణ లైవ్‌లో ఉండగా తాను ఓ మహిళతో శృంగారంలో మునిగిపోయాడు. మహిళతో లాయర్ ముద్దు పెట్టుంచుకున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఢిల్లీ హైకోర్టులో ఓ కేసు విచారణ జరుగుతుండగా ఒక న్యాయవాది ఆన్‌లైన్‌లో హాజరయ్యాడు. జడ్జి కోసం అందరూ వేచి చూస్తున్నారు. ఆన్‌లైన్‌లో కనిపించిన న్యాయవాదికి ఓ మహిళ ముద్దు పెట్టుకుంది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. జడ్జి కోర్టు గదిలోకి వచ్చేవరకు అందరూ వేచిచూస్తున్నారు. విచారణ కోసం ఒక న్యాయవాది ఆన్‌లైన్‌లోకి వచ్చాడు. అతడు కెమెరా నుంచి దూరంగా జరిగి తన పక్కన ఉన్న మహిళను పిలిచాడు. అనంతరం ఇద్దరు కలిసి ముద్దుల వర్షం కురిపించారు. విచారణ జరుగుతుండగా లాయర్ కెమెరా ఆఫ్ చేయలేదు. న్యాయవాది చేసిన పాడు పనిని పట్ల నెటిజన్లు మండిపడుతున్నారు. 

హైదరాబాద్ లో అద్దె ఇళ్ల బాత్రూమ్ లలో కెమెరా పెట్టి… రికార్డు చేసిన యజమాని

హైదరాబాద్: అద్దెకు వచ్చిన వారి బాత్రూమ్ లోని బల్బ్ హోల్డర్‌లో యజమాని సీక్రెట్ కెమెరా పెట్టి వీడియో రికార్డు చేసిన సంఘటన హైదరాబాద్ లోని అమీర్ పేట వెంగళ్ రావు నగర్ లో జరిగింది. అద్దెదారులు ఫిర్యాదు మేరకు ఇంటి యజమానితో పాటు ఎలక్ట్రీషియన్‌పై కేసు నమోదు చేసి ఒకరిని అరెస్టు చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం…  జవహర్ నగర్‌లోని అశోక్ యాదవ్‌కు చెందిన ఇంటిని దంపతులు అద్దె తీసుకొని ఉంటున్నారు. భార్యభర్తలు ప్రైవేటు కంపెనీలో జాబ్ చేస్తున్నారు. ఈ నెల 4న బాత్రూమ్‌లోని విద్యుత్ బల్బ్ పనిచేయడం లేదని ఇంటి యజమాని అశోక్ యాదవ్‌కు వివాహిత చెప్పింది. అతను ఎలక్ట్రీషియన్ ద్వారా బల్బ్ రిపేర్ చేయించాడు. ఈ నెల 13న బాత్రూమ్‌లోని బల్బ్ హోల్డర్ నుండి స్క్రూ పడిపోవడంతో ఆమె భర్త గమనించి దానిని పరిశీలించాడు. అయితే లోపల లైట్ వేసి చూసినప్పుడు, హోల్డర్ లోపల కెమెరా ఉందని అతడు గుర్తించాడు. కంగుతిని అతడు వెంటనే ఇంటి యజమాని అశోక్ యాదవ్‌కు భర్త చెప్పాడు.

దీంతో ఎలక్ట్రీషియన్ ఈ పని చేసి ఉంటాడని అతన్ని అడగమని యజమానిని దంపతులు కోరారు. కానీ దానికి నిరాకరించడంతో కేసు పెడితే జైలు నుంచి బయటకు వచ్చిన తర్వాత మీకు హాని చేస్తాడని యజమాని వారిని బెదిరించాడు. దీంతో ఎలక్ట్రీషియన్, ఇంటి యజమానిపై అనుమానం రావడంతో పోలీసులకు దంపతులు ఫిర్యాదు చేశారు. ఇంటి యజమాని అశోక్ యాదవ్‌ను అరెస్టు చేయడంతో పాటు పరారీలో ఉన్న ఎలక్ట్రీషియన్ చింటు కోసం పోలీసులు గాలిస్తున్నారు. వెంగళ్ రావ్‌నగర్‌లో బాత్రూమ్ బల్బ్ హోల్డర్‌లో సీక్రెట్ కెమెరా అమర్చి, వివాహిత స్నానం చేస్తున్న దృశ్యాలను ఇంటి యజమాని రికార్డ్ చేసినట్టు సమాచారం. మా ఆయనకు ఏమైనా అయితే దంపతులను వదిలిపెట్టనని యజమాని భార్య వారిని బెదిరించింది. బాత్రూమ్ లో కెమెరా పెట్టడమే కాకుండా కిరాయికి ఉన్నవారిని యజమాని భార్య బెదిరిస్తుంది. 

నిమ్స్‌లో వైద్య విద్యార్థి మృతి

హైదరాబాద్: నిమ్స్‌లో వైద్య విద్యార్థి అనుమానాస్పదంగా చనిపోయాడు. అనస్థీషియా వైద్య విద్యార్థి నితిన్ గురువారం రాత్రి నుంచి విధుల్లో ఉన్నాడు. శుక్రవారం ఉదయం ఆపరేషన్ థియేటర్ ఎదురుగా అతడు విగతజీవిగా కనిపించాడు. నిమ్స్ సిబ్బంది సమాచారం మేరకు పోలీసులు అక్కడికి చేరుకొని మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. నితిన్ కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చారు. ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది. 

ఛత్తీస్ గఢ్ సిఎం ఎదుట 200 మంది మావోయిస్టులు లొంగుబాటు?

రాయ్ పూర్: ఛత్తీస్ గఢ్ ముఖ్యమంత్రి విష్ణు దేవ్ సాయ్ ఎదుట 200 మంది మావోయిస్టులు లొంగిపోనున్నారు. ఇద్దరు దండకారణ్యం స్పెషల్ జోనల్ కమిటీ సభ్యులుతో పలువురు అగ్రనేతలు లొంగిపోనున్నట్టు సమాచారం. ఛత్తీస్ గఢ్ సిఎం ఎదుట మాడ్ డివిజన్ కార్యదర్శి రనిత, 15 మంది డివిజన్ కమిటీ సభ్యులు, 100 మంది మావోయిస్టులు లొంగిపోనున్నారు. ఇటీవల మహారాష్ట్ర సిఎం ఎదుట మల్లోజుల వేణుగోపాల్ లొంగిపోయిన విషయం తెలిసిందే. మావోయిస్టు ఉద్యమ చరిత్రలో నేడు మరో అతిపెద్ద లొంగుబాటు అని తెలుస్తోంది. మావోయిస్టుల మరో అగ్రనేత తక్కెళ్లపల్లి వాసుదేవరావు అలియాస్ ఆశన్నతో పాటు 170 మంది నక్సలైట్లు లొంగిపోయిన విషయం విధితమే. 

ఇన్ఫోసిస్ Q2 ఫలితాల ప్రభావం: స్వల్పంగా పతనమైన షేర్ ధర

భారత ఐటీ దిగ్గజం ఇన్ఫోసిస్ తన సెప్టెంబర్ 2025 త్రైమాసిక ఫలితాలను ప్రకటించింది. స్ట్రీట్ అంచనాలకు అనుగుణంగానే ఫలితాలు ఉన్నప్పటికీ, కంపెనీ ఆర్థిక సంవత్సరం 2026 ఆదాయ వృద్ధి అంచనాను స్వల్పంగా పెంచింది.