elexbet güncel girişklasbahisklasbahis girişklasbahis güncel girişlimanbetlimanbet girişlimanbet güncel girişrestbetrestbet girişrestbet güncel girişqueenbetqueenbet girişqueenbet güncel girişrestbetrestbet girişperabetperabet girişelexbetelexbet girişklasbahisklasbahis girişklasbahis güncel girişrestbet girişelexbet girişperabet girişqueenbet girişgalabet girişkalebetwinxbetbahiscasinomasterbettingrinabetyakabetkulisbetbetasusbetosferalobetaresbetmetrobahisbetpipocasinoroyalXM海外fxbahiscasinomasterbettingkulisbetwbahisvizyonbet girişvizyonbetwinxbet girişwinxbetyakabet girişyakabetkulisbet girişkulisbetteosbet girişteosbetperabet girişbetasus girişteosbet girişgalabet girişrestbet girişvizyonbet girişyakabet girişpadişahbetrealbahiswinxbetkulisbetteosbetgalabetelexbetperabetbetpiporoyalbetikimislibetticketkalebetperabetbetasusbetosferceltabetaresbettikobetgalabetbetpipobetpipogalabettikobetaresbetceltabetbetosferbetasusperabetkalebetbetticketikimisliroyalbetwinxbet girişpadişahbet girişvizyonbet girişrestbet girişyakabet girişkulisbetkalebetbetkoliktrendbetperabetbetosferaresbetteosbetbetasusmetrobahisgalabetteosbetbetosfermilosbetrealbahisperabetgalabetkulisbetkulisbetrinabetyakabetyakabetbetlikebetovisprizmabetlordbahistrendbetlivebahiswinxbetwbahisprizmabetlordbahistrendbetlivebahiswinxbetwbahisteosbetvizyonbetbetasusultrabetpadişahbetwinxbetrestbetrealbahisperabetkulisbetperabetroyalbetrinabetyakabetmasterbettingbahiscasinobetkolikroyalbetrinabetyakabetmasterbettingbahiscasinobetkolikwinxbewinxbetkulisbetwbahisbetasustikobetaresbetteosbetmetrobahiscasinoroyalcasinowonoslobetnetbahisnetbahis girişmilosbetmilosbet girişoslobet girişcasinowon girişcasinoroyal girişmetrobahis girişteosbet girişaresbet giriştikobet girişbetasus girişbetasustikobetaresbetteosbetmetrobahiscasinoroyalcasinowonoslobetnetbahismislobetvizyonbetvizyonbet girişvizyonbetefesbetefesbet girişefesbetbetboxbetbox girişbetboxteosbetvizyonbetbetasusultrabetpadişahbetwinxbetrestbetvizyonbetbetasusteosbetpadişahbetultrabetwinxbetrealbahisrestbetkulisbetperabetgalabetrealbahisyakabetyakabetcasibomalobetaresbetkralbethiltonbetroketbetteosbetrealbahisbetasuscasibomcasibom girişcasibom güncel girişcasibomcasibom girişcasibom güncel girişteosbetaresbetkralbetgalabetbetpipoefesbetsüratbetatlasbetcasinoroyalteosbetaresbetcasibomcasibom girişcasibom güncel girişpiabellacasinorinabetroyalbetyakabetprizmabetkalebetlordbahisExnessXMroyalbetkralbetteosbetcasinoroyaloslobetperabetnetbahisalobetrealbahisbetkolikkulisbetlordbahiskalebetmasterbettingrinabetmasterbettingkralbetteosbetcasinoroyaloslobetperabetnetbahisalobetrealbahisbetkolikkulisbetlordbahiskalebetmasterbettingrinabetmasterbettingpiabellacasinopiabellacasinosohobetteosbethilbetperabetbetmarinoenbetsuratbetaresbetyakabetatlasbet海外fxkulisbetkulisbetroyalbetroyalbetpadişahbetpadişahbetbetticketpuntobahispuntobahis girişpuntobahispuntobahis girişbetrabetra girişbetrabetticketbetra girişgarabetgarabet girişgarabetgarabet girişbetinetrendbetbetine girişbetinebetine giriştrendbetlordbahislordbahis girişlordbahisroyalbetlordbahis girişrekorbetroyalbetrekorbet girişyakabetrekorbet girişrekorbetmisliwinyakabetmisliwin girişmisliwinmisliwin girişrinabetrinabetkulisbetkulisbetmasterbettingmasterbetting

Canlı Maç İzle

diyetisyen

x

Hacklink

imajbet

Agb99

Hacklink

betebet

kayaşehir escort

BetKare Güncel Giriş

taksim escort

üsküdar escort

Hacklink

casino kurulum

Hacklink

vdcasino

Hacklink

dinamobet

Hacklink

Hacklink

meritking

Hacklink

Hacklink

artemisbet

Eros Maç Tv

çağlayan escort

esenyurt escort

fix my speaker

deneme bonusu

meritking

SBOBET88

sekabet

Hacklink

MerlinToon

kiralık hacker

Hacklink panel

marsbahis

betturkey

grandpashabet

Hacklink

Hacklink

pusulabet

marsbahis

kingroyal

kingroyal

jojobet giriş

sekabet

Hacklink Panel

Hacklink

xx1

Holiganbet

sarıyer escort

matbet

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

bomonti escort

Hacklink

ultrabet

grandpashabet

Hacklink

özbek escort

agb99

matbet

Hacklink

Hacklink

yakabet 2026

Hacklink

Hacklink

Hacklink

Hacklink

deneme bonusu veren siteler

Hacklink

tarafbet

hititbet giriş

Hacklink

Hacklink

Buy Hacklink

Hacklink

Slot Mahjong

vdcasino

Hacklink

jojobet - jojobet güncel giriş

Hacklink

çeşme escort

Hacklink

Hacklink

Hacklink

betpas

Hacklink

หวยออนไลน์

pusulabet

Hacklink

Hacklink satın al

kavbet

Betokeys

Hacklink Panel

download cracked software,software download,cracked software

lunabet

ultrabet

vdcasino

marsbahis giriş

betcio

kralbet

రాహుల్ విషయంలో ఆ నిర్ణయం తప్పు..: మాజీ క్రికెటర్

ప్రస్తుతం ఆస్ట్రేలియా పర్యటనలో ఉన్న టీం ఇండియా ఆతిథ్య జట్టుతో ఆడిన తొలి మ్యాచ్‌లో ఓటమిపాలైంది. ఈ మ్యాచ్‌లో ఎన్నో అంచనాలతో బ్యాటింగ్‌కి దిగిన భారత స్టార్ బ్యాటర్లు ఘోరంగా విఫలమయ్యారు. రోహత్ శర్మ (8), విరాట్ కోహ్లీ (0), శుభ్‌మాన్ గిల్ (10), శ్రేయస్ అయ్యర్ (11) స్వల్సస్కోర్‌కే ఔట్ అయ్యారు. ఐదో స్థానంలో వచ్చిన అక్షర్ పటేల్ (31), ఆరో స్థానంలో వచ్చిన కెఎల్ రాహుల్ (38) పోరాడటంతో భారత్ 26 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 136 పరుగులు చేసింది. ఆసీస్ ఈ లక్ష్యాన్ని (డిఎల్ఎస్ ప్రకారం) 21.1 ఓవర్లలో 131 పరుగులు చేసి చేధించింది.

అయితే ఇండియా బ్యాటింగ్ చేసిన సమయంలో తీసుకున్న ఓ నిర్ణయంపై మాజీ క్రికెటర్ కృష్ణమాచారి శ్రీకాంత్ ఆగ్రహం వ్యక్తం చేశారు. అదేంటంటే కెఎల్ రాహుల్‌ను లోవర్ ఆరో స్థానంలో బ్యాటింగ్‌కి పంపడమే. ‘‘రాహుల్, శ్రేయస్ కంటే ముందే బ్యాటింగ్‌కి రావాలి. అద్భుతంగా బ్యాటింగ్ చేసే సత్తారాహుల్‌లో ఉంది. అతన్ని మేనేజ్‌మెంట్ విస్మరిస్తోంది. అక్షర్, రాహుల్ కంటే ముందు వెళ్లడం అర్థ రహితం. అక్షర్ బాగానే ఆడాడు. కానీ అది ఇక్కడ పాయింట్ కాదు. రాహుల్ వంటి ఆటగాడు ప్లేయింగ్ 11లో ఉన్నప్పుడు అతడిసేవలను వినియోగించుకోవాలి. కచ్చితంగా రాహుల్ ఐదో స్థానంలో బ్యాటింగ్‌కు రావాలి’’ అని శ్రీకాంత్ విశ్లేషించారు.

భారీ అగ్నిప్రమాదం: నలుగురు మృతి

ముంబయి : మహారాష్ట్రలోని ముంబయిలో బహుళ అంతస్తుల భవనంలో అగ్నిప్రమాదం జరిగింది. వాషీ సెక్టార్-14 లోని రహేజా రెసిడెన్సీ భవనంలో ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో చిన్నారితో పాటు నలుగురు మృతి చెందగా 10 మందికి గాయపడ్డారు. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు.  స్థానికుల సమాచారం మేరకు అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకొని మంటలు అదుపులోకి తీసుకొచ్చేందుకు 5 గంటల పాటు కష్టపడి మంటలను ఆర్పారు. మంటలు పక్కనున్న భవనాలకు వ్యాపించాయి. షార్ట్ సర్య్కూట్ తోనే ఈ ప్రమాదం జరిగి ఉంటుందని అగ్నిమాపక సిబ్బంది భావిస్తున్నారు. భారీగా ఆస్తి నష్టం జరిగినట్టు సమాచారం. 

మంగళవారం రాశి ఫలాలు (21-10-2025)

మేషం – జీవిత భాగస్వామి సలహాలను పాటిస్తారు. రెండు మూడు విధాలుగా ఆశించిన కార్యక్రమాలను పురోభివృద్ధిలో నడిపించడానికి కావాల్సిన సహాయ సహకారాలు లభిస్తాయి.

వృషభం – నూతన వ్యాపారాల ప్రయత్నాలు ముమ్మరం చేస్తారు. పలుకుబడి నామమాత్రంగా పెరుగుతుంది. స్థిరమైన నిర్ణయాలు సరిగ్గా తీసుకోలేరు. ఇంటర్వ్యూలలో విజయం సాధిస్తారు.

మిథునం – సంఘంలో గౌరవానికి లోటుండదు. కుటుంబ కలహాలు మీ ప్రశాంతతకు భంగం కలిగించే సూచనలు ఉన్నాయి.సహోదరి వర్గానికి సహాయ పడవలసి వస్తుంది.ఆరోగ్య విషయంలో మెలకువ అవసరం

కర్కాటకం – ఆర్థిక విషయ వ్యవహారాలు సానుకూలంగా ఉంటాయి. నూతన ఉద్యోగం లభిస్తుంది. వచ్చిన అవకాశాలను అందుపుచ్చుకునే విషయమై సందిగ్ధత లభించదు.

సింహం – ఎవరు మంచివారు ఎవరు చెడ్డవారు గుర్తించడం కష్టతరంగా పరిణమిస్తుంది. మనసుకు తోచింది చేసుకుంటూ పోవడమే తప్ప క్రమశిక్షణ కరువవుతుంది. ఏది ఏమైనప్పటికీ ఒడిదుడుకులు ఏవి ఏర్పడవు.

కన్య – పొదుపు పైన దృష్టిని సారించగలుగుతారు. దీర్ఘకాలిక సమస్యలు పరిష్కార దశకు చేరుకుంటాయి. వృత్తి- వ్యాపారాలలో ప్రోత్సాహం లభిస్తుంది. ఉద్యోగులకు అనుకూల కాలం.

తుల – నూతన ఒప్పందాలు అనివార్య కారణాల వలన వాయిదా పడతాయి. ఇందువలన సమయ నష్టమే తప్ప ఆర్థిక నష్టం ఏర్పడదు. స్థాన మార్పులు ఉండవచ్చు.

వృశ్చికం – కీలక నిర్ణయాలు తీసుకోవడానికి శ్రేయోభిలాషులతో సలహాలు సంప్రదింపులు జరుపుతారు. ఒక మంచి కార్యక్రమాలను నిర్వహించడానికి విరాళాలను సేకరిస్తారు.

ధనుస్సు – పారిశ్రామిక రంగాలలోని వారికి బాగుంటుంది. కుటుంబ సభ్యులతో భేదాభిప్రాయాలు వచ్చే సూచనలున్నాయి. సన్నిహితులు నిపుణులతో సంప్రదించకుండా ఏ ముఖ్య కార్యక్రమాన్ని అమలు చేయకండి.

మకరం – సంతానంలో ఏర్పడుతున్న మొండితనాన్ని నివారించడానికి గాను కొత్త మార్గాలను అన్వేషిస్తారు. కొంతమంది ప్రబుద్ధులు స్వార్థ ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకొని మీతో స్నేహ హస్తం కలుపుతారు.

కుంభం – ఉద్యోగంలో ప్రమోషన్లు వచ్చే సూచనలు ఉన్నాయి. సంగీత, సాహిత్య కళారంగాలలో ప్రత్యేక అభిరుచిని కలబరుస్తారు. చిన్ననాటి మిత్రులు దగ్గరవుతారు. మానసిక ఆనందం కలుగుతుంది.

మీనం – వృత్తి ఉద్యోగ వ్యాపారాలలో మీ స్థాయి పెరుగుతుంది. కోపతాపాలకు దూరంగా ఉండడం మంచిది గృహోపకరణాలు. శుభకార్యాలు మొదలగు వాటికి అధికంగా ధనం ఖర్చు చేస్తారు.

 

వీళ్లు అసలు క్రిమినల్స్ కంటే ప్రమాదం: చంద్రబాబు నాయుడు

అమరావతి: కుటుంబాన్ని కూడా పక్కన పెట్టి ఏ పరిస్థితిలోనైనా ప్రజల రక్షణ కోసం ప్రాణాలను కూడా పణంగా పెట్టే పోలీసులు అంటే తనకు ఎప్పుడూ గౌరవం ఉంటుందని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తెలిపారు. లా అండ్ అర్డర్ కంటే ఏదీ ముఖ్యం కాదని, పోలీసులకు పూర్తి స్వేచ్ఛ ఇచ్చామన్నారు. ఆడ బిడ్డలపై అఘాయిత్యం చేస్తే ఎంతటివాడైనా సరే అదే వాడికి చివరి రోజు కావాలన్నారు. లా అండ్ ఆర్డర్ కాపాడటం కోసం, ప్రజల భద్రత కోసం రాజీ లేని పోరాటం చేశానని, దాని ఫలితమే 2003లో తన మీద 23 క్లైమోర్ మైన్స్ బ్లాస్ట్ ఘటన జరిగిందని గుర్తు చేశారు. ప్రభుత్వానికి, ప్రజలకు అండగా ఉండే పోలీసులకే ఎప్పుడూ మద్దతుగా ఉంటానని స్పష్టం చేశారు. మంగళగిరి ఏపీఎస్పీ బెటాలియన్ గ్రౌండ్స్ లోని పోలీస్ అమరవీరుల సంస్మరణ సభలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, హోం మంత్రి అనిత, డిజిపి హరీష్ కుమార్ గుప్తా, తదితరులు పాల్గొన్నారు. సిఎం చంద్రబాబు భద్రతా దళాల గౌరవ వందనం స్వీకరించారు. అనంతరం పోలీస్ అమరవీరులకు సిఎం నివాళులర్పించారు. అనంతరం చంద్రబాబు ప్రసంగించారు. 

పాస్టర్ ప్రవీణ్ హత్య కేసును రెండు మతాల మధ్య చిచ్చు పెట్టే ప్రయత్నం చేశారని, సిసి కెమెరాల సహాయంతో పోలీసులు కేసును ఛేదించారని ప్రశంసించారు. సకాలంలో పోలీసు వ్యవస్థ పనిచేసింది కాబట్టి తీవ్రమైన నష్టాన్ని నివారించగలిగామన్నారు. మనం చేసే పనులే శాశ్వతమని, ప్రాణాలకు భయపడే వ్యక్తిని తాను కాదన్నారు.  కల్తీ మద్యంపై ముఖ్యమంత్రి చంద్రబాబు కీలక వ్యాఖ్యలు చేశారు. ఎవడు ఎక్కడ తప్పుచేసినా, దోషి ఎక్కడున్నా, ఏ పార్టీ వాడైనా సరే యాక్షన్ తీసుకోవాలని స్పష్టంగా చెప్పానని, రాష్ట్రంలో ఎవరు చనిపోయినా కల్తీ మద్యం వల్లే చనిపోయారని దుష్ప్రచారం చేయడం తగదని హెచ్చరించారు. పోలీసు వ్యవస్థ అప్రమత్తంగా ఉంటేనే ఇలాంటి వారి ఆటలు సాగవన్నారు.

సమాజంలో అశాంతి సృష్టించి లబ్ది పొందడం కోసం రాజకీయ ముసుగులో కొత్త నేరగాళ్లు బయలు దేరారని, వీళ్లు అసలు క్రిమినల్స్ కంటే ప్రమాదమన్నారు.  దొంగ ఒక సారి ఒక్క ఇంటినే దోచుకుంటాడని, కానీ ఈ కుట్ర రాజకీయం చేసే వాళ్లతో, ఫేక్ ప్రచారాలు చేసేవాళ్లతో చాలా ఎక్కువ నష్టం జరుగుతుందని చంద్రబాబు తెలియజేశారు. ప్రజలు లోతుగా ఆలోచించాలని, అర్థం చేసుకోవాలని సూచించారు.  సోషల్ మీడియా అనేది ఇప్పుడు పెద్ద ఛాలెంజ్ గా మారిందని, ఒకప్పుడు ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియాలే ఉండేవని, కానీ ఈ రోజు సోషల్ మీడియా వచ్చిందన్నారు. వాళ్లు ఏది అనుకుంటే అది పెట్టేసి వ్యక్తిగత హననానికి పాల్పడుతున్నారని,  దీన్ని కొత్త ఛాలెంజ్ గా తీసుకోవాలని పోలీసులకు సలహా ఇచ్చారు.  కొత్త ట్రెండ్స్ ను అరికట్టడానికి చొరవ తీసుకుని ముందుకెళ్లాలన్నారు. విశాఖకు 15 బిలియన్ డాలర్ల గూగుల్ పెట్టుబడి వచ్చిందంటే అది ఓ నమ్మకం అని, రాష్ట్రంలో పెట్టే పెట్టుబడులకు భద్రత ఉంటుందనే విశ్వాసంతోనే గూగుల్ ఇంత భారీ పెట్టుబడికి ముందుకొచ్చిందని, ప్రపంచానికే విశాఖ ఓ ఐటి, ఎఐ హబ్ గా తయారవుతుందని చంద్రబాబు పేర్కొన్నారు.  

వాళ్లు అసలు క్రిమినల్స్ కంటే ప్రమాదం: చంద్రబాబు నాయుడు

అమరావతి: కుటుంబాన్ని కూడా పక్కన పెట్టి ఏ పరిస్థితిలోనైనా ప్రజల రక్షణ కోసం ప్రాణాలను కూడా పణంగా పెట్టే పోలీసులు అంటే తనకు ఎప్పుడూ గౌరవం ఉంటుందని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తెలిపారు. లా అండ్ అర్డర్ కంటే ఏదీ ముఖ్యం కాదని, పోలీసులకు పూర్తి స్వేచ్ఛ ఇచ్చామన్నారు. ఆడ బిడ్డలపై అఘాయిత్యం చేస్తే ఎంతటివాడైనా సరే అదే వాడికి చివరి రోజు కావాలన్నారు. లా అండ్ ఆర్డర్ కాపాడటం కోసం, ప్రజల భద్రత కోసం రాజీ లేని పోరాటం చేశానని, దాని ఫలితమే 2003లో తన మీద 23 క్లైమోర్ మైన్స్ బ్లాస్ట్ ఘటన జరిగిందని గుర్తు చేశారు. ప్రభుత్వానికి, ప్రజలకు అండగా ఉండే పోలీసులకే ఎప్పుడూ మద్దతుగా ఉంటానని స్పష్టం చేశారు. మంగళగిరి ఏపీఎస్పీ బెటాలియన్ గ్రౌండ్స్ లోని పోలీస్ అమరవీరుల సంస్మరణ సభలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, హోం మంత్రి అనిత, డిజిపి హరీష్ కుమార్ గుప్తా, తదితరులు పాల్గొన్నారు. సిఎం చంద్రబాబు భద్రతా దళాల గౌరవ వందనం స్వీకరించారు. అనంతరం పోలీస్ అమరవీరులకు సిఎం నివాళులర్పించారు. అనంతరం చంద్రబాబు ప్రసంగించారు. 

పాస్టర్ ప్రవీణ్ హత్య కేసును రెండు మతాల మధ్య చిచ్చు పెట్టే ప్రయత్నం చేశారని, సిసి కెమెరాల సహాయంతో పోలీసులు కేసును ఛేదించారని ప్రశంసించారు. సకాలంలో పోలీసు వ్యవస్థ పనిచేసింది కాబట్టి తీవ్రమైన నష్టాన్ని నివారించగలిగామన్నారు. మనం చేసే పనులే శాశ్వతమని, ప్రాణాలకు భయపడే వ్యక్తిని తాను కాదన్నారు.  కల్తీ మద్యంపై ముఖ్యమంత్రి చంద్రబాబు కీలక వ్యాఖ్యలు చేశారు. ఎవడు ఎక్కడ తప్పుచేసినా, దోషి ఎక్కడున్నా, ఏ పార్టీ వాడైనా సరే యాక్షన్ తీసుకోవాలని స్పష్టంగా చెప్పానని, రాష్ట్రంలో ఎవరు చనిపోయినా కల్తీ మద్యం వల్లే చనిపోయారని దుష్ప్రచారం చేయడం తగదని హెచ్చరించారు. పోలీసు వ్యవస్థ అప్రమత్తంగా ఉంటేనే ఇలాంటి వారి ఆటలు సాగవన్నారు.

సమాజంలో అశాంతి సృష్టించి లబ్ది పొందడం కోసం రాజకీయ ముసుగులో కొత్త నేరగాళ్లు బయలు దేరారని, వీళ్లు అసలు క్రిమినల్స్ కంటే ప్రమాదమన్నారు.  దొంగ ఒక సారి ఒక్క ఇంటినే దోచుకుంటాడని, కానీ ఈ కుట్ర రాజకీయం చేసే వాళ్లతో, ఫేక్ ప్రచారాలు చేసేవాళ్లతో చాలా ఎక్కువ నష్టం జరుగుతుందని చంద్రబాబు తెలియజేశారు. ప్రజలు లోతుగా ఆలోచించాలని, అర్థం చేసుకోవాలని సూచించారు.  సోషల్ మీడియా అనేది ఇప్పుడు పెద్ద ఛాలెంజ్ గా మారిందని, ఒకప్పుడు ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియాలే ఉండేవని, కానీ ఈ రోజు సోషల్ మీడియా వచ్చిందన్నారు. వాళ్లు ఏది అనుకుంటే అది పెట్టేసి వ్యక్తిగత హననానికి పాల్పడుతున్నారని,  దీన్ని కొత్త ఛాలెంజ్ గా తీసుకోవాలని పోలీసులకు సలహా ఇచ్చారు.  కొత్త ట్రెండ్స్ ను అరికట్టడానికి చొరవ తీసుకుని ముందుకెళ్లాలన్నారు. విశాఖకు 15 బిలియన్ డాలర్ల గూగుల్ పెట్టుబడి వచ్చిందంటే అది ఓ నమ్మకం అని, రాష్ట్రంలో పెట్టే పెట్టుబడులకు భద్రత ఉంటుందనే విశ్వాసంతోనే గూగుల్ ఇంత భారీ పెట్టుబడికి ముందుకొచ్చిందని, ప్రపంచానికే విశాఖ ఓ ఐటి, ఎఐ హబ్ గా తయారవుతుందని చంద్రబాబు పేర్కొన్నారు.  

అసలు క్రిమినల్స్ కంటే వాళ్లు ప్రమాదం: చంద్రబాబు నాయుడు

అమరావతి: కుటుంబాన్ని కూడా పక్కన పెట్టి ఏ పరిస్థితిలోనైనా ప్రజల రక్షణ కోసం ప్రాణాలను కూడా పణంగా పెట్టే పోలీసులు అంటే తనకు ఎప్పుడూ గౌరవం ఉంటుందని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తెలిపారు. లా అండ్ అర్డర్ కంటే ఏదీ ముఖ్యం కాదని, పోలీసులకు పూర్తి స్వేచ్ఛ ఇచ్చామన్నారు. ఆడ బిడ్డలపై అఘాయిత్యం చేస్తే ఎంతటివాడైనా సరే అదే వాడికి చివరి రోజు కావాలన్నారు. లా అండ్ ఆర్డర్ కాపాడటం కోసం, ప్రజల భద్రత కోసం రాజీ లేని పోరాటం చేశానని, దాని ఫలితమే 2003లో తన మీద 23 క్లైమోర్ మైన్స్ బ్లాస్ట్ ఘటన జరిగిందని గుర్తు చేశారు. ప్రభుత్వానికి, ప్రజలకు అండగా ఉండే పోలీసులకే ఎప్పుడూ మద్దతుగా ఉంటానని స్పష్టం చేశారు. మంగళగిరి ఏపీఎస్పీ బెటాలియన్ గ్రౌండ్స్ లోని పోలీస్ అమరవీరుల సంస్మరణ సభలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, హోం మంత్రి అనిత, డిజిపి హరీష్ కుమార్ గుప్తా, తదితరులు పాల్గొన్నారు. సిఎం చంద్రబాబు భద్రతా దళాల గౌరవ వందనం స్వీకరించారు. అనంతరం పోలీస్ అమరవీరులకు సిఎం నివాళులర్పించారు. అనంతరం చంద్రబాబు ప్రసంగించారు. 

పాస్టర్ ప్రవీణ్ హత్య కేసును రెండు మతాల మధ్య చిచ్చు పెట్టే ప్రయత్నం చేశారని, సిసి కెమెరాల సహాయంతో పోలీసులు కేసును ఛేదించారని ప్రశంసించారు. సకాలంలో పోలీసు వ్యవస్థ పనిచేసింది కాబట్టి తీవ్రమైన నష్టాన్ని నివారించగలిగామన్నారు. మనం చేసే పనులే శాశ్వతమని, ప్రాణాలకు భయపడే వ్యక్తిని తాను కాదన్నారు.  కల్తీ మద్యంపై ముఖ్యమంత్రి చంద్రబాబు కీలక వ్యాఖ్యలు చేశారు. ఎవడు ఎక్కడ తప్పుచేసినా, దోషి ఎక్కడున్నా, ఏ పార్టీ వాడైనా సరే యాక్షన్ తీసుకోవాలని స్పష్టంగా చెప్పానని, రాష్ట్రంలో ఎవరు చనిపోయినా కల్తీ మద్యం వల్లే చనిపోయారని దుష్ప్రచారం చేయడం తగదని హెచ్చరించారు. పోలీసు వ్యవస్థ అప్రమత్తంగా ఉంటేనే ఇలాంటి వారి ఆటలు సాగవన్నారు.

సమాజంలో అశాంతి సృష్టించి లబ్ది పొందడం కోసం రాజకీయ ముసుగులో కొత్త నేరగాళ్లు బయలు దేరారని, వీళ్లు అసలు క్రిమినల్స్ కంటే ప్రమాదమన్నారు.  దొంగ ఒక సారి ఒక్క ఇంటినే దోచుకుంటాడని, కానీ ఈ కుట్ర రాజకీయం చేసే వాళ్లతో, ఫేక్ ప్రచారాలు చేసేవాళ్లతో చాలా ఎక్కువ నష్టం జరుగుతుందని చంద్రబాబు తెలియజేశారు. ప్రజలు లోతుగా ఆలోచించాలని, అర్థం చేసుకోవాలని సూచించారు.  సోషల్ మీడియా అనేది ఇప్పుడు పెద్ద ఛాలెంజ్ గా మారిందని, ఒకప్పుడు ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియాలే ఉండేవని, కానీ ఈ రోజు సోషల్ మీడియా వచ్చిందన్నారు. వాళ్లు ఏది అనుకుంటే అది పెట్టేసి వ్యక్తిగత హననానికి పాల్పడుతున్నారని,  దీన్ని కొత్త ఛాలెంజ్ గా తీసుకోవాలని పోలీసులకు సలహా ఇచ్చారు.  కొత్త ట్రెండ్స్ ను అరికట్టడానికి చొరవ తీసుకుని ముందుకెళ్లాలన్నారు. విశాఖకు 15 బిలియన్ డాలర్ల గూగుల్ పెట్టుబడి వచ్చిందంటే అది ఓ నమ్మకం అని, రాష్ట్రంలో పెట్టే పెట్టుబడులకు భద్రత ఉంటుందనే విశ్వాసంతోనే గూగుల్ ఇంత భారీ పెట్టుబడికి ముందుకొచ్చిందని, ప్రపంచానికే విశాఖ ఓ ఐటి, ఎఐ హబ్ గా తయారవుతుందని చంద్రబాబు పేర్కొన్నారు.  

AWS సర్వీసుల అంతరాయం ‘పూర్తిగా పరిష్కారం’: 10 కీలక అంశాలు ఇవే!

అమెజాన్ వెబ్ సర్వీసెస్ (AWS) లో సోమవారం సంభవించిన భారీ అంతరాయం స్నాప్‌చాట్, వెన్మో, రెడిట్ సహా అనేక ప్రధాన గ్లోబల్ యాప్‌లను అస్తవ్యస్తం చేసింది. అమెజాన్ దీనిని ‘పూర్తిగా పరిష్కరించామని’ ప్రకటించినప్పటికీ, కోట్లాది మంది వినియోగదారులు ఇంకా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

పోలీసు అంటే సమాజానికి నమ్మకం.. భరోసా : రేవంత్

హైదరాబాద్: శాంతిభద్రతలు లేకుంటే సమాజంలో అభివృద్ధి ఉండదని సిఎం రేవంత్ రెడ్డి తెలిపారు. సమాజంలో శాంతి భద్రతల పరిరక్షణ కోసం పోలీసులు కృషి చేస్తున్నారని అన్నారు. గోషామహల్ పోలీస్ గ్రౌండ్ లో పోలీసు అమరవీరుల సంస్కరణ కార్యక్రమం జరిగింది. కార్యక్రమంలో సిఎం పాల్గొన్నారు. పోలీసుల నుంచి గౌరవ వందనం స్వీకరించారు. ఈ సందర్భంగా ఆమన మీడియాతో మాట్లాడుతూ.. నేరాలు జరగకుండా అనేక ముందు జాగ్రత్తలు తీసుకుంటున్నామని, కమ్యూనిటీ పోలీసింగ్ తో ప్రజల విశ్వాసం చూరగొంటున్నాం అని తెలియజేశారు. పోలీసులు అనేక విపత్తు ల్లో ప్రజలకు అండగా నిలుస్తున్నారని, శాంతిభద్రతలు కాపాడటంలో ప్రాణాలను సైతం పణంగా పెడుతున్నారని కొనియాడారు. పోలీసు అంటే సమాజానికి నమ్మకం అని భరోసా అని, మన కోసం రక్తం అర్పించిన వీరులు ఎందరో ఉన్నారని అన్నారు. విధి నిర్వహణలో వీరమరణం పొందిన పోలీసులకు ఘనంగా శ్రద్ధాంజలి ఘటించారు. 1959 అక్టోబర్ 21 న భారత్, చైనా సరిహద్దుల్లో 10 మంది జావాన్లు వీరమరణం పొందారని, అప్పట్నుంచి ఏటా ఈ రోజు పోలీసు అమరవీరులను స్మరించుకుంటున్నామని రేవంత్ పేర్కొన్నారు. రాష్ట్రంలో ఈ ఏడాది ఆరుగురు పోలీసులు వీరమరణం పొందారని, అమరులైన పోలీసుల కుటుంబాలకు ప్రభుత్వం అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు.

ఇటీవల చనిపోయిన ప్రమోద్ కుటుంబానికి అన్ని విధాలుగా సాయం చేస్తామని, పోలీసు అమరవీరుల కుటుంబాలకు ఇంటి స్థలం కేటాయిస్తున్నామని అన్నారు. పలు విభాగాల్లో మన పోలీసులు దేశంలోనే అగ్రస్థానంలో ఉన్నారని, అసాంఘిక కార్యక్రమాలు జరగకుండా పోలీసులు అడ్డుకుంటున్నారని ప్రశంసించారు. డ్రగ్స్ మహమ్మారిపై పోరాడేందుకు ఈగల్ పేరుతో బృందం నియమించామని, సైబర్, డిజిటల్, మార్ఫింగ్, డ్రగ్స్ లో కొత్త తరహా నేరాలు జరుగుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. టెక్నాలజీ రూపంలో వచ్చే నేరాలకు దాంతోనే సమాధానం చెబుతున్నామని, సైబర్ నేరాల నియంత్రణకు ప్రత్యేక విభాగం ఏర్పాటు చేశామని అన్నారు. సైబర్ నేరాల నియంత్రణలో దేశంలోనే మన రాష్ట్రం ముందుందని, ఇటీవల అనేకమంది మావోయిస్టులు పోలీసులుకు లొంగిపోయారని తెలిపారు. జనజీవన స్రవంతిలో కలవాలని మిగతా మావోయిస్టులను కోరుతున్నానని, రాష్ట్రాభివృద్ధిలో భాగస్వాములు కావాలని మావోయిస్టులకు విజ్ఞప్తి చేస్తున్నానని చెప్పారు. అనేక విభాగాలకు మహిళా ఐపిఎస్ లు సారథ్యం వహిస్తున్నారని, పోలీసు డ్యూటీ అంటే కత్తి మీద సాము లాంటిదని అన్నారు. రాజకీయ జోక్యం, ఒత్తిడి లేకుండా పనిచేయాలని కోరారు. తమ ప్రభుత్వం 16 వేల మంది కానిస్టేబుల్, ఎస్ఐ పోస్టులను భర్తీ చేసిందని రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. 

ముహూరత్ ట్రేడింగ్: ఈసారి మధ్యాహ్నమే.. స్టాక్ మార్కెట్ వ్యూహం ఏంటి?

భారతీయ స్టాక్ మార్కెట్లలో సంప్రదాయ ముహూర్త ట్రేడింగ్ సమయం ఈసారి మారింది. సం. 2082 ప్రారంభాన్ని సూచిస్తూ, BSE, NSEలు మధ్యాహ్నం 1:45 PM నుంచి 2:45 PM వరకు ఈ ప్రత్యేక ట్రేడింగ్‌ను నిర్వహిస్తున్నాయి. గత సంవత్సరంలో నిఫ్టీ 50 దాదాపు 5% వృద్ధిని మాత్రమే నమోదు చేసింది.

జెసిబిని ఢీకొట్టిన బైక్: ఇద్దరు మృతి

అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం శ్రీసత్యసాయి జిల్లా ధర్మవరంలో మంగళవారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ముదిగుబ్బ మండలం గుంజేపల్లిలో జెసిబిని బైక్ ఢీకొట్టడంతో ఇద్దరు వ్యక్తులు మృతిచెందారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతులు కృష్ణాపురం గ్రామానికి చెందిన శేషు, కృష్ణగా గుర్తించారు. అతివేగమే ఈ ప్రమాదానికి కారణమని పోలీసులు భావిస్తున్నారు. ఇంకా వివరాులు తెలియాల్సి ఉంది.