elexbet güncel girişklasbahisklasbahis girişklasbahis güncel girişlimanbetlimanbet girişlimanbet güncel girişrestbetrestbet girişrestbet güncel girişqueenbetqueenbet girişqueenbet güncel girişrestbetrestbet girişperabetperabet girişelexbetelexbet girişklasbahisklasbahis girişklasbahis güncel girişrestbet girişelexbet girişperabet girişqueenbet girişgalabet girişkalebetwinxbetbahiscasinomasterbettingrinabetyakabetkulisbetbetasusbetosferalobetaresbetmetrobahisbetpipocasinoroyalXM海外fxbahiscasinomasterbettingkulisbetwbahisvizyonbet girişvizyonbetwinxbet girişwinxbetyakabet girişyakabetkulisbet girişkulisbetteosbet girişteosbetperabet girişbetasus girişteosbet girişgalabet girişrestbet girişvizyonbet girişyakabet girişpadişahbetrealbahiswinxbetkulisbetteosbetgalabetelexbetperabetbetpiporoyalbetikimislibetticketkalebetperabetbetasusbetosferceltabetaresbettikobetgalabetbetpipobetpipogalabettikobetaresbetceltabetbetosferbetasusperabetkalebetbetticketikimisliroyalbetwinxbet girişpadişahbet girişvizyonbet girişrestbet girişyakabet girişkulisbetkalebetbetkoliktrendbetperabetbetosferaresbetteosbetbetasusmetrobahisgalabetteosbetbetosfermilosbetrealbahisperabetgalabetkulisbetkulisbetrinabetyakabetyakabetbetlikebetovisprizmabetlordbahistrendbetlivebahiswinxbetwbahisprizmabetlordbahistrendbetlivebahiswinxbetwbahisteosbetvizyonbetbetasusultrabetpadişahbetwinxbetrestbetrealbahisperabetkulisbetperabetroyalbetrinabetyakabetmasterbettingbahiscasinobetkolikroyalbetrinabetyakabetmasterbettingbahiscasinobetkolikwinxbewinxbetkulisbetwbahisbetasustikobetaresbetteosbetmetrobahiscasinoroyalcasinowonoslobetnetbahisnetbahis girişmilosbetmilosbet girişoslobet girişcasinowon girişcasinoroyal girişmetrobahis girişteosbet girişaresbet giriştikobet girişbetasus girişbetasustikobetaresbetteosbetmetrobahiscasinoroyalcasinowonoslobetnetbahismislobetvizyonbetvizyonbet girişvizyonbetefesbetefesbet girişefesbetbetboxbetbox girişbetboxteosbetvizyonbetbetasusultrabetpadişahbetwinxbetrestbetvizyonbetbetasusteosbetpadişahbetultrabetwinxbetrealbahisrestbetkulisbetperabetgalabetrealbahisyakabetyakabetcasibomalobetaresbetkralbethiltonbetroketbetteosbetrealbahisbetasuscasibomcasibom girişcasibom güncel girişteosbetaresbetkralbetgalabetbetpipoefesbetsüratbetatlasbetcasinoroyalteosbetaresbetcasibomcasibom girişcasibom güncel girişpiabellacasinorinabetroyalbetyakabetprizmabetkalebetlordbahisExnessXMroyalbetkralbetteosbetcasinoroyaloslobetperabetnetbahisalobetrealbahisbetkolikkulisbetlordbahiskalebetmasterbettingrinabetmasterbettingkralbetteosbetcasinoroyaloslobetperabetnetbahisalobetrealbahisbetkolikkulisbetlordbahiskalebetmasterbettingrinabetmasterbettingpiabellacasinopiabellacasinosohobetteosbethilbetperabetbetmarinoenbetsuratbetaresbetyakabetatlasbet海外fxkulisbetkulisbetroyalbetroyalbetpadişahbetpadişahbetbetticketbettickettrendbettrendbetroyalbetroyalbetyakabetyakabetrinabetrinabetkulisbetkulisbetmasterbettingmasterbettingaresbethilbetenbetsohobetteosbetteosbet girişteosbetcasinoroyalcasinoroyal girişcasinoroyalpadişahbetpadişahbet girişpadişahbetkulisbetkulisbet girişwinxbetwinxbet girişyakabetyakabet girişyakabetExnesscasibomcasibom girişcasibom güncel giriş

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Eros Maç Tv

Hacklink

Hacklink panel

Hacklink

Hacklink

Hacklink Panel

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Buy Hacklink

Hacklink

Hacklink

casibom - casibom güncel giriş

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

หวยออนไลน์

Hacklink

Hacklink satın al

kavbet

Hacklink Panel

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Eros Maç Tv

Hacklink

Hacklink panel

Hacklink

Hacklink

Hacklink Panel

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Buy Hacklink

Hacklink

Hacklink

casibom - casibom güncel giriş

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

หวยออนไลน์

Hacklink

Hacklink satın al

kavbet

Hacklink Panel

casibom

Sweet Bonanza

betturkey

marsbahis

Jojobet giriş

kingroyal

marsbahis

ultrabet güncel giriş

casinolevant

casinolevant

casinolevant

casinolevant

bets10

smartbahis

vipslot

imajbet

sekabet

meritking giriş

jojobet

meritking

kingroyal

tlcasino

marsbahis

kavbet

pusulabet

piabellacasino giriş

kralbet

Cratosroyalbet

Cratosroyalbet Giriş

bets10

bets10 giriş

piabellacasino

mavibet

lidyabet

Vaycasino Giriş

Vaycasino

galabet

kralbet

matbet

sakarya escort

royalbet

casibom orjinal giriş

Casibom

jojobet

jojobet

meritking

jojobet

meritking

padişahbet

pusulabet

deneme bonusu veren yeni siteler

madridbet

kingroyal

madridbet

efesbet

betcio

meritking

meritking

meritking

madridbet

madridbet

meritking

kingroyal

madridbet

madridbet

meritking

deneme bonusu veren yeni siteler

https://procilinic.com/

meritking

కూతురుపై గే పార్ట్నర్ అత్యాచారం…. ప్రైవేట్ పార్ట్ కోసి… తండ్రి ఆత్మహత్య

లక్నో: ఆరేళ్ల కూతురుపై గే పార్ట్నర్ అత్యాచారం చేయడంతో అతడి ప్రైవేట్ పార్ట్ ను తండ్రి కట్ చేశాడు. అనంతరం తండ్రి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ సంఘటన ఉత్తర ప్రదేశ్ రాష్ట్రం డయోరియా జిల్లాలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం…. ఓ వ్యక్తి ఆర్కిస్ట్రాలో పని చేస్తూ భార్య, కూతురును పోషిస్తున్నాడు. భార్యతో విబేదాలు రావడంతో వేర్వేరుగా ఉంటున్నారు. అతడు రాంబాబు యాదవ్ అనే వ్యక్తితో కలిసి ఉంటున్నాడు. రాంబాబు యాదవ్, అతడు శారీరకంగా కలిశారు. ఇద్దరు కలిసి గే పార్ట్నర్ గా ఉన్నారు. తండ్రి ఉంటున్న ఇంటికి కూతురు వచ్చినప్పుడు యాదవ్ ఇంట్లోను ఉన్నాడు. బాలికపై యాదవ్ అత్యాచారం చేసినట్టు ఆరోపణ. ఈ విషయం తండ్రికి తెలియడంతో యాదవ్‌ను చితక బాది అనంతరం ప్రైవేట్ పార్ట్‌ను కోశాడు. స్థానికులు రాంబాబు యాదవ్‌ను ఆస్పత్రికి తరలించారు. పోలీసులు పోక్సో యాక్టు కింద కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ఇద్దరు మధ్య ఉన్న సంబంధం బయటకు తెలుస్తే పరువు పోతుందనే భయంతో తండ్రి ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. స్థానికుల సమాచారం మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. 

టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఆస్ట్రేలియా

సిడ్నీ: భారత్-ఆస్ట్రేలియా మధ్య జరుగుతున్న మూడో వన్డేలో ఆసీస్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. ఈ వన్డే సిరీస్‌లో ఆస్ట్రేలియా 2-0తో ముందంజలో ఉంది. రెండో వన్డేలలో సీనియర్ బ్యాట్స్‌మెన్ విరాట్ కోహ్లీ, కెప్టెన్ గిల్ పరుగులు తీయడంతో ఇబ్బంది పడ్డారు. విరాట్ కోహ్లీ అయితే రెండు సార్టు డకౌట్ రూపంలో వెనుదిరిగాడు. భారత్ -ఆస్ట్రేలియా మధ్య ఆఖరి వన్డే కావడంతో గెలిచి పరువు నిలుపుకోవాలని టీమిండియా భావిస్తోంది. మూడో వన్డేలో ఆసీస్ గెలిస్తే క్లీన్ స్వీప్ చేస్తోంది.  

దూసుకొస్తున్న మొంథా తుపాను… ఎపి, తెలంగాణలో భారీ వర్షాలు

 అమరావతి: మొంథా తుపాను దూసుకొస్తుడడంతో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, తమిళనాడు రాష్ట్రాలలో వర్షాలు కురిసే అవకాశం ఉంది. మొంథా తుపాను ఎపిలో బీభత్సం సృష్టించనుంది.  ఆగ్నేయ బంగాళాఖాతంలో కేంద్రీకృతమైన తీవ్ర అల్పపీడనం పశ్చిమ-వాయువ్య దిశగా కదులుతూ వాయుగుండగా రూపాంతరం చెందే అవకాశం ఉంది. ఆదివారం అల్ప‌పీడ‌నం తీవ్ర వాయుగుండంగా బలపడే అవకాశం ఉండడంతో భారీ వర్షాలు నమోదయ్యే అవకాశం ఉంది. సోమవారం నైరుతి ఆనుకుని ఉన్న పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో తుపానుగా మారే అవకాశం ఉంది. తుపాను ప్రభావంతో ఇవాళ కోనసీమ, కృష్ణా, బాపట్ల, ప్రకాశం, నెల్లూరు,తిరుపతి, చిత్తూరు, అనంతపురం, కర్నూలు జిల్లాల్లో అక్కడక్కడ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. మిగతా జిల్లాల్లో కొన్నిచోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉండడంతో ప్ర‌జలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ అధికారులు సూచిస్తున్నారు. ప్రధానంగా దక్షిణ, మధ్య తెలంగాణ జిల్లాల్లో భారీ వర్షపాతం కురిసే అవకాశం ఉంది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, ప్రయాణాలు తదితర పనులను అందుకు అనుగుణంగా ప్లాన్ చేసుకోవాలని సూచించారు. శనివారం నల్గొండ, సూర్యాపేట, యాదాద్రి భువనగిరి, మెదక్, సిద్దిపేట, రంగారెడ్డి, సంగారెడ్డి, కామారెడ్డి, మహబూబ్‌నగర్, వనపర్తి, ఖమ్మం, భద్రాద్రి-కొత్తగూడెం జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురువనున్నాయి. 

కౌన్సిల్ లో వైసిపి కార్పొరేటర్ పై బయట వ్యక్తి దాడి

అమరావతి: తిరుపతి నగర కౌన్సిల్ సమావేశంలో గందరగోళం నెలకొంది. సమావేశంలోకి బయట వ్యక్తి లోపలి కొచ్చి వైసిపి స‌భ్యుడిపై దాడి చేశాడు. కౌన్సిల్ సమావేశంలో కార్పొరేటర్ ఎస్.కె. బాబు, గణేష్ మధ్య వాగ్వాదం జరుగుతుంది. ఇదే సమయంలో బయటకు కౌన్సిల్ లోకి దూసుకొచ్చి వైసిపి కార్పొరేటర్ గణేశ్ పై దాడికి పాల్పడ్డాడు. వెంటనే కింద కూర్చొని కార్పొరేటర్ గణేష్ నిరసన తెలిపాడు. దీంతో కౌన్సిల్ సాక్షిగా కార్పొరేటర్ ఎస్‌.కె.బాబు క్షమాపణ చెప్పాడు. తిరుపతి మున్సిపల్ కార్పొరేషన్ కౌన్సిల్ సమావేశంలో 3వ డివిజన్ వైసిపి కార్పొరేటర్ గణేష్ కుమార్ పై దాడి ఘటనలో ఎస్ వి యూనివర్సిటీ పోలీస్ స్టేషన్ లో కేస నమోదైంది. మున్సిపల్ కమిషనర్ మౌర్య ఫిర్యాదుపై పోలీసులు కేసు నమోదు చేశారు. 

సామర్లకోట రైల్వే స్టేషన్‌లో 140 కేజీల గంజాయి పట్టివేత

అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కాకినాడ జిల్లాలో భారీగా గంజాయిని పోలీసులు పట్టుకున్నారు. సామర్లకోట రైల్వే స్టేషన్‌లో 140 కేజీల గంజాయిని పోలీసులు పట్టుకున్నారు. టాటా నగర్- యశ్వంతపూర్ రైలులో తనిఖీలు చేస్తుండగా గంజాయి కనిపించింది. 15 బ్యాగులలో రూ.7 లక్షల విలువైన 140 కేజీల గంజాయిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అప్పటికే నిందితులు పారిపోయారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. అన్ని రైల్వే స్టేషన్లలో సిసి కెమెరాల ఆధారంగా దర్యాప్తు చేస్తామని పోలీసులు వెల్లడించారు. ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది. 

బస్సులో అగ్గి..బతుకులు బుగ్గి

మన తెలంగాణ/హైదరాబాద్: క్షణాల్లో ఇంటికి చేరుకుంటామని అనుకున్న ప్రయాణికులు నిద్రలోనే విగతజీవులుగా మారారు. కర్నూలు జిల్లా చిన్నటేకూరు వద్ద శుక్రవారం తెల్లవారుజామున చోటు చేసుకున్న ఘోర బస్సు ప్రమాదం రాష్ట్రాన్ని విషాదంలో ముంచింది. హైదరాబాద్ నుంచి బెం గళూరుకు వెళుతున్న వేమూరి కావేరి ట్రావెల్స్ ప్రై వేట్ బస్సును (నంబర్ 01 ఎన్ 9490) బైక్ ఢీకొట్టడంతో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ప్ర యాణికులు గాఢనిద్రలో ఉండటంతో తేరుకునేలో పే బస్సు దగ్ధమైపోయింది. ఆ సమయంలో బస్సు లో 43మంది ప్రయాణికులు ఉన్నారు. హైదరాబా ద్ నుంచి బెంగళూరు వెళ్తున్న ట్రావెల్స్ బస్సును కర్నూలు శివారులోని చిన్నటేకూరులో హైవే 44 పై ఓ బైక్ ఢీకొట్టింది. తెల్లవారుజామున జరిగిన ఈ ప్రమాదంలో బైక్ బస్సు కిందకు దూసుకెళ్లడం తో మంటలు చెలరేగాయి. క్రమంగా అవి బస్సు మొత్తం వ్యాపించి చూస్తుండగానే బస్సు అగ్నికి ఆహుతైంది.

ప్రమాద సమయంలో బస్సులో మొ త్తం 44మంది మంది ఉండగా 19మంది సజీవ దహనమయ్యారు. మృతిచెందిన వారిలో ఆరుగు రు తెలంగాణ వాసులున్నారు. హైదరాబాద్ నుం చి బెంగళూరు బయలుదేరిన ఈ బస్సు, కర్నూలు శివారులోకి రాగానే ఓ బైక్ అతివేగంతో బస్సును వెనక నుంచి ఢీకొట్టి కిందకు దూసుకెళ్లింది. ఈ క్రమంలో బస్సు పెట్రోల్ ట్యాంకును ఢీకొనడంతో మంటలు చెలరేగాయి. ఏం జరిగిందో తెలిసేలోపే మంటలు బస్సు అంతా వ్యాపించాయి. తెల్లవారుజాము కావడంతో ప్రయాణికులంతా గాఢ నిద్రలో ఉన్నారు. డీఐజీ కోయ ప్రవీణ్ వివరాల ప్రకారం బస్సులో మొత్తం 43 మంది ఉన్నారు. అందులో 41 మంది ప్రయాణికులు, ఇద్దరు డ్రైవర్లు, 41 మంది ప్రయాణికుల్లో 39 మంది పెద్దలు, ఇద్దరు చిన్న పిల్లలు కాగా వీరిలో 10 మంది మహిళలు ఉన్నారు. ఇప్పటివరకు బస్సులో నుంచి 19 మృతదేహాలు ఫోరెన్సిక్ బృందం వెలికితీసింది. వీరి గుర్తింపు ప్రక్రియ కొనసాగుతోంది. సురక్షితంగా ఉన్న 19 మందిని గుర్తించామని, వీరిలో పలువు రు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారని తెలిపారు. ప్రమాదానికి గల ఖచ్చితమైన కారణాన్ని నిర్ధారించేందుకు పోలీసులు, రవాణాశాఖ సంయుక్తంగా దర్యాప్తు చేస్తున్నారు.

ప్రమాదం ఎలా జరిగింది?

హైదరాబాద్ నుంచి రాత్రి 10.30 గంటలకు బ యలుదేరిన బస్సు తెల్లవారుజామున 3.30 ప్రాం తంలో చిన్నటేకూరు సమీపంలో బైక్ ఢీకొట్టింది. బైక్ పూర్తిగా బస్సు కిందకు వెళ్లిపోయిందని కర్నూ లు కలెక్టర్ సిరి తెలిపారు. ఢీకొట్టిన వెంటనే మం టలు చెలరేగి క్రమంగా బస్సు మొత్తానికి వ్యాపించాయి. డీజిల్ ట్యాంక్ దెబ్బతినకపోయినా, ముం దు భాగంలో మంటలు తీవ్రంగా చెలరేగినట్లు డీఐజీ తెలిపారు. బస్సును ఢీకొన్న పల్సర్ బైక్ క ర్నూలు ప్రజానగర్‌కు చెందిన శంకర్‌ది అని, ఆ యన అక్కడికక్కడే మృతిచెందినట్లు వెల్లడించారు. బైక్ ఢీకొట్టిన తర్వాత బస్సు దాదాపు 300 మీటర్లు లాక్కెళ్లినట్లు తెలిపారు. ప్రమాద సమయంలో అత్యవసర ద్వారం పగలగొట్టి 12 మంది బయట పడగలిగారు. వీరిని సమీపంలోని కర్నూలు ఆసుపత్రికి తరలించారు. గాయపడిన వారిలో సత్యనారాయణ, శ్రీల, నవీన్‌కుమార్, అఖిల్, హారిక, జ ష్మిత, అకీర, రమేష్, జయసూర్య, సుబ్రహ్మణ్యం, రామిరెడ్డి, వేణుగోపాల్‌రెడ్డి ఉన్నారు. మరో డ్రైవర్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. బస్సు డ్రైవర్లు శివనారాయణ, లక్ష్మయ్యలుగా గుర్తించా రు. ఘటనపై పూర్తి దర్యాప్తు కొనసాగుతోంది. బ స్సు నడిపిన డ్రైవర్ పోలీసుల అదుపులో ఉన్నట్లు కర్నూలు ఎస్పీ విక్రాంత్ పాటిల్ తెలిపారు. రోడ్డు పై పడి ఉన్న బైకును ఢీకొట్టినట్లు బస్సు డ్రైవర్ చెప్పాడని, అయితే అంతకుముందే ప్రమాదంలో బైక్ పడిపోయి ఉండవచ్చని అభిప్రాయపడ్డారు.

ప్రయాణికుల జాబితా ఇదే..

బస్సులో ఉన్నవారిలో అశ్విన్‌రెడ్డి (36), జి.ధాత్రి (27), కీర్తి (30), పంకజ్ (28), యువన్ శంకర్‌రాజు (22), తరుణ్ (27), ఆకాశ్ (31), గిరిరావు (48), బున సాయి (33), గణేశ్ (30), జయంత్ పుష్వాహా (27), పిల్వామిన్ బేబి (64), కిశోర్ కుమార్ (41), రమేష్, అనూష, మహ్మద్ ఖైజర్, దీపక్ కుమార్, నవీన్‌కుమార్, ప్రశాంత్, సత్యనారాయణ్, మేఘనాథ్, వేణు గుండ్, చరిత్, చందన మంగ్, సంధ్యారాణి మంగ్, గ్లోరియా ఎల్లెస శ్యామ్, సూర్య్, హారిక్, శ్రీహర్ష్, శివ్, శ్రీనివాసరెడ్డ్, సుబ్రహ్మణ్య్‌ం, అశోక్, రామారెడ్డ్, ఉమాపతి్, అమృత్ కుమార్, వేణుగోపాల్‌రెడ్డి ఉన్నట్లు అధికారులు వెల్లడించారు.

కంట్రోల్ రూమ్‌లు ఏర్పాటు

కర్నూలు కలెక్టర్ సిరి ఆధ్వర్యంలో అధికారులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. జిల్లా పరిపాలన తరఫున పలు కంట్రోల్ రూమ్‌లు ఏర్పాటు చేశారు. కలెక్టరేట్ కంట్రోల్ రూమ్ : 08518-277305, కర్నూలు ప్రభుత్వాస్పత్రి : 9121101059, ఘటనా స్థలిలో హెల్ప్‌లైన్: 9121101061, పోలీస్ కంట్రోల్ రూమ్: 9121101075, జనరల్ ఆస్పత్రి హెల్ప్‌డెస్క్ : 9494609814, 9052951010 ఏర్పాటు చేశారు.

సీఎం రేవంత్ రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి

కర్నూల్ జిల్లా బస్సు ప్రమాద ఘటనపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సంతాపం తెలిపారు. ప్రమాదం పైన రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, డీజీపీతో మాట్లాడిన సీఎం, తక్షణమే హెల్ప్‌లైన్ ఏర్పాటు చేయాలని సూచించారు. గద్వాల్ కలెక్టర్, ఎస్పీ సంఘటనా స్థలానికి వెళ్లాలని ఆదేశించారు.

మృతులకు రూ.5 లక్షల పరిహారం

బస్సు ప్రమాద మృతుల కుటుంబాలకు తెలంగాణ ప్రభుత్వం రూ.5 లక్షల పరిహారం ప్రకటించింది. ప్రమాదంలో చనిపోయిన తెలంగాణ పౌరులకు రూ.5 లక్షలు, గాయపడిన వారికి రూ.2 లక్షల ఆర్థికసాయం చేయనున్నట్లు తెలిపింది.

ఎపి సీఎం చంద్రబాబు దిగ్భ్రాంతి

ఈ ఘోర ప్రమాదంపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. దుబా య్ పర్యటనలో ఉన్న సీఎంకు అధికారులు వివరాలు అందచేశారు. వెంటనే సీఎస్, ఉన్నతాధికారులతో మాట్లాడి పరిస్థితులను సమీక్షించారు. ఘ టనాస్థలికి ఉన్నతాధికారులను పంపించాలని కూ డా ఆదేశించారు. బస్సు ప్రమాదంపై సీఎం చంద్రబాబు వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ప్రైవేట్ బస్సులపై ఫిట్‌నెస్, సేఫ్టీ, పర్మిట్ తనిఖీలకు సీఎం ఆదేశించారు.

16 బృందాలతో దర్యాప్తు: హోం మంత్రి అనిత

బస్సు ప్రమాదంపై 16 బృందాలతో దర్యాపు ్త చేస్తున్నామని ఎపి హోం మంత్రి అనిత వెల్లడించారు. కర్నూలులో బస్సు ప్రమాదం జరగడం భాదాకరమని అన్నారు. మృతి చెందిన వారిలో ఏపీకి చెందిన మృతులకు 5 లక్షల రూపాయలు, క్షతగాత్రులకు 2 లక్షల రూపాయలు నష్టపరిహారం ప్రకటించారు. కర్నూలు వ్యాస్ ఆడిటోరియంలో మం త్రులు అనిత, రాం ప్రసాద్ రెడ్డి మీడియా సమావేశం నిర్వహించారు. మృతదేహాలు గుర్తుపట్టలేని విధంగా ఉన్నాయని, చనిపోయిన వ్యక్తుల డీఎన్‌ఏ ఆధారంగా వారి కుటుంబ సభ్యులకు అందజేస్తామని మంత్రి అనిత అన్నారు.

మృతుల్లో తల్లి, కుమారుడు

 ఆంధ్రప్రదేశ్ రా ష్ట్రం, కర్నూలు సమీపంలో శుక్రవారం తెల్లవారుజామున ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు దగ్ధమైన ఘటనలో సంగారెడ్డి జిల్లా, పటాన్‌చెరు ప్రాంతానికి చెందిన కృషి డిఫెన్స్ కాలనీ నుంచి బయలుదేరిన తల్లి, కొడుకు ఇద్దరూ దుర్మరణం చెందారు. ఈ సంఘటన తెలియడంతో కాలనీలో విషాదఛాయ లు అలుముకున్నాయి. ఫీల్ మన్ బేబీ (65), ఆమె కుమారుడు కిశోర్ కుమార్ (43) పటాన్‌చెరులోని తమ అక్క పద్మప్రియ, బావ రాము ఇంటికి దీపావళి పండగ సందర్భంగా వచ్చారు. పండుగ అనంతరం వీరిద్దరూ గురువారం రాత్రి పటాన్‌చెరులోని అంబేద్కర్ చౌరస్తా వద కావేరి ట్రావెల్ బస్సులో బెంగుళూరు బయల్దేరారు. బెంగళూరులోని వారి స్వగృహానికి చేరకముందే మార్గమధ్యంలోనే కర్నూల్ జిల్లాలో బస్సు అగ్ని ప్రమాదంలో తల్లి, కొడుకు మృతి చెందినట్లు పోలీసులు నిర్ధారించారు. అదేవిధంగా ప్రమాదానికి గురైన బస్సులో బీరంగూడలో ఎక్కిన అశ్విన్‌రెడ్డి అనే యువకుడు ఉప్పల్ ప్రాంతానికి చెందినట్లు తెలుస్తోంది.

తల్లి, కుమార్తె సజీవ దహనం

కర్నూల్ జిల్లాలో శుక్రవారం తెల్లవారుజామను జరిగిన ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు ప్రమాదంలో మెదక్ జిల్లా, శివ్వాయిపల్లి గ్రామానికి చెందిన మంగ సంధ్యారాణి (43), ఆమె కూతురు చందన (23) సజీవదహనమయ్యారు. సంధ్యారాణి కుటుంబంతో సహా బంధువుల వివాహం కోసం హైదరాబాద్ చేరుకున్నారు. అనంతరం తన కొడుకు శ్రీ వల్లభ్ ఉత్తరప్రదేశ్‌లో ఇంజనీరింగ్ చదువుతుండటంతో వెంటనే వెళ్లిపోగా ఆమె భర్త ఆనంద్‌కుమార్‌గౌడ్ దుబా య్ వెళ్లారు. అయితే, సంధ్యారాణి స్వల్ప ఆనారోగ్య కారణంగా దుబాయ్ ప్రయాణం వాయిదా వేసుకుని బెంగుళూరులో సాఫ్ట్‌వేర్ ఉద్యోగం చేస్తు న్న తన కూతురు చందనను బెంగుళూరుకు పం పేందుకు తోడుగా వెళ్లింది. బెంగుళూరు నుంచి సంధ్యారాణి దుబాయ్ వెళ్లాల్సి ఉంది. ఈ తరుణంలో ఈ దుర్ఘటన చోటుచేసుకుని తల్లి, కుమార్తెలు ఇద్దరూ సజీవదహనమయ్యారు. విషయం తెలుసుకున్న ఆమె భర్త, కుమారుడు హుటాహుటిన సంఘటన స్థలికి చేరుకున్నారు. దీంతో వారి కుటుంబంతో పాటు స్వగ్రామమైన శివ్వాయిపల్లిలో విషాదఛాయలు అలుముకున్నాయి.

అమ్మా.. ఇంటికి వస్తున్నా అన్నాడు..

అంతలోనే విగతజీవిగా మారాడు!

 తన పని అయిపోయిన తర్వాత ఇంటికి వస్తానని శివశంకర్ చెప్పాడని అతని తల్లి ఆవేదన వ్యక్తం చేసింది. కర్నూలు జిల్లాలో శుక్రవారం తెల్లవారు జామున జరిగిన ఘోర రోడ్డు ప్రమాద ఘటనలో బైక్ నడిపిన శివ శంకర్ కర్నూలు పట్టణంలోని ప్రజానగర్‌కు చెందిన వ్యక్తి. ఈ సందర్భంగా శివశంకర్ కుటుం బ సభ్యులు ఆసుపత్రి వద్ద కన్నీటి పర్యంతం అయ్యారు. శివశంకర్ గ్రానైట్ పనికి వెళ్తాడని, గురువారం రాత్రి ఇంటికి వచ్చాడని తల్లి యశోద చెబుతూ కన్నీరు మున్నీరుగా విలపించింది. శుక్రవారం తెల్లవారుజామున పని కోసం వెళ్లాడని తెలిపింది. శివశంకర్ ఎక్కువగా గ్రానైట్ పనులకి పల్స ర్ బైక్ పైనే వస్తుండేవాడని, ఆ బైక్‌నే శివశంకర్ వినియోగిస్తుంటాడని యజమాని పేర్కొన్నారు.

సాఫ్ట్‌వేర్ ఉద్యోగి అనూషరెడ్డి మృతి

 ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, కర్నూ లు జిల్లాలో జరిగిన ఘోర బస్సు ప్రమాదంలో యాదా ద్రి భువనగిరి జిల్లాకు చెందిన సాఫ్ట్‌వేర్ ఉద్యోగి అనూషరెడ్డి సజీవ దహనమైంది. అనూష మరణంతో ఆమె స్వగ్రామం గుండాల మండలం, వస్తకొండూరులో విషాదఛాయలు అలుముకున్నాయి. వివరాల్లోకి వెళ్తే.. వస్తకొండూరు గ్రామానికి చెం దిన మహేశ్వరం శ్రీనివాస్‌రెడ్డిది వ్యవసాయంపై ఆధారపడిన కుటుంబం. అతనికి ఇద్దరు కుమార్తెలు. రెండవ కూతురు అనుష బెంగళూరులో సాఫ్ట్‌వేర్ ఉద్యోగం చేస్తూ దీపావళి పండుగ సందర్భంగా వస్తాకొండూర్‌కు వచ్చి బెంగళూరు వెళ్తుండగా కర్నూల్ పట్టణ ప్రాంతంలో ప్రమాదానికి గురై మృతిచెందిది. నిన్నటివరకు గ్రామంలో ప్రజలతో కలివిడిగా తిరిగి.. గురువారం సాయం త్రం బెంగళూరు బ యలుదేరిన అనూష మృతి చెందిందన్న విషయం తెలుసుకున్న గ్రామ ప్రజలు, కుటుంబ సభ్యులు కన్నీరు ము న్నీరయ్యారు. ఆమె మరణ వార్త వినగానే కుటుంబ సభ్యులు హుటాహుటిన కర్నూల్‌కు బయలుదేరారు.

మున్సిపాలిటీలకు నజరానా

మన తెలంగాణ/హైదరాబాద్ : రాష్ట్రంలోని మున్సిపాలిటీల్లో అభివృద్ధి పనులకు రాష్ట్ర ప్రభుత్వం భారీ మొత్తంలో నిధులు మంజూ రు చేసింది. రాష్ట్రంలోని 138 మున్సిపాలిటీ ల్లో రూ.2,780 కోట్లు మంజూరు చేస్తూ ఉ త్తర్వులు జారీ చేసింది. తెలంగాణ కోర్ అ ర్బన్ సిటీని మినహాయించి రాష్ట్రవ్యాప్తంగా ఉన్న అన్ని మున్సిపాలిటీల్లో అభివృద్ధి పనులకు వెంటనే నిధులు విడుదల చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు మున్సిపల్ శాఖ ఈ నిధులు మం జూరు చే సింది. ‘తెలంగాణ రైజింగ్ విజన్ 2027’ లో భాగంగా గ్రేటర్ హైదరాబాద్‌తో పాటు రా ష్ట్రమంతటా ఉన్న పట్టణాలను గ్రోత్ హబ్ గా తీర్చిదిద్దాలని సిఎం రేవంత్‌రెడ్డి ఇప్పటికే నిర్ణయం తీసుకున్నారు. పట్టణాల్లో పె రుగుతున్న జనాభాకు అనుగుణంగా అవసరమైన

అభివృద్ధి పనులు చేపట్టాలని అధికారుల ను ముఖ్యమంత్రి ఆదేశించారు. ఇప్పటి కే ఉ న్న మున్సిపాలిటీల విస్తరణతో పాటు కొత్త గా ఏర్పడిన మున్సిపాలిటీల్లో మెరుగైన పౌర సదుపాయాలతో పాటు పెరుగుతున్న డి మాండ్‌ను అందుకునేలా అభివృద్ధి పను లు చేపట్టాలని లక్ష్యంగా ఎంచుకున్నారు.అందులో భాగంగా మున్సిపల్ శాఖ ఇచ్చిన ప్రతిపాదనల మేరకు రాష్ట్రంలోని 138 ము న్సిపాలిటీల్లో రూ. 2,780 కోట్ల ఖర్చుతో 2,432 పనులు చేపట్టేందుకు సిఎం ఆమో దం తెలిపారు. రాష్ట్ర బడ్జెట్‌లో పొందుపరిచిన నగరాభివృద్ధి నిధులతో పాటు అర్బన్ ఇన్ఫ్రాస్ట్రక్షర్ డెవలఫ్‌ంట్ ఫండ్ (యూఐడిఎఫ్) పథకాల నుంచి ఈ నిధులను మంజూరు చేసింది.

కొత్తగా ఏర్పడిన మున్సిపాలిటీలకు రూ.15 కోట్లు, అదనంగా గ్రామ పంచాయతీలు విలీనమైన మున్సిపాలిటీలకు రూ. 20 కోట్లు, పాత మున్సిపాలిటీలకు రూ.15 కోట్ల చొప్పున నిధులు విడుదల చేశారు. కొత్తగా ఏర్పడిన మున్సిపల్ కార్పొరేషన్లకు రూ. 30 కోట్లు మంజూరు చేశారు. ప్రాధాన్యత క్రమంలో ఈ నిధులను ఖర్చు చేయాలని మున్సిపల్ శాఖ మార్గదర్శకాలను రూపొందించింది. మున్సిపాలిటీల్లో విలీనమైన ప్రాంతాల అభివృద్ధి, అంతర్గత రహదారుల నిర్మాణం, వర్షపు నీరు, మురుగు నీటికి డ్రైన్ల నిర్మాణం, జంక్షన్ల అభివృద్ధి, చెర్వులు, కుంటల్లో కాలుష్య నివారణ, డబుల్ బెడ్రూం ఇళ్లు నిర్మించిన ప్రాంతాల్లో ప్రాథమిక సదుపాయాల ఏర్పాటు, పార్కుల అభివృద్ధి, కల్వర్టుల నిర్మాణం, షాపింగ్ కాంప్లెక్స్‌ల నిర్మాణ పనులకు ఈ నిధులు ఖర్చు చేయాల్సి ఉంటుంది. అన్ని మున్సిపాలిటీల్లో సంబంధిత విభాగాలు వెంటనే టెండర్లు పిలిచి ఈ పనులు ప్రారంభించాలని సిఎం సూచించడంతో పాటు 2026 మార్చి నాటికి అన్ని పనులను పూర్తి చేయాలని గడువుగా ముఖ్యమంత్రి నిర్ణయించారు.

నిరుద్యోగులకు మొండిచెయ్యి

మన తెలంగాణ/హైదరాబాద్ : బిఆర్‌ఎస్ ప్రభుత్వం నోటిఫికేషన్లు ఇచ్చిన ఉద్యోగాలకు కాగితాలు పంచి, తానే ఇచ్చినట్లు రేవంత్ రెడ్డి చెప్పుకుంటున్నాడని మాజీ మంత్రి, బిఆర్‌ఎస్ ఎంఎల్‌ఎ హరీష్ రావు విమర్శించారు. బిఆర్‌ఎస్ ప్రభుత్వం ల క్షా 64 వేల ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చిందని చెప్పారు. 95 శాతం లోకల్ రిజర్వేషన్ సాధించామని అన్నారు. నోటిఫికేషన్లు ఇచ్చింది బిఆర్‌ఎస్, పరీక్ష పెట్టింది బిఆర్‌ఎస్, ఫిజికల్ టెస్టు పెట్టింది బిఆర్‌ఎస్, ఎంపిక చేసింది బిఆర్‌ఎస్ అయితే… నియామకపత్రాలు ఇచ్చింది మాత్రం రేవంత్ రెడ్డి అని పేర్కొన్నారు.కాంగ్రెస్ ప్రభుత్వం కొత్తగా ఇచ్చిన ఉద్యోగాలు కేవలం 5 వేలు మాత్రమే అని పేర్కొన్నారు. తెలంగాణ నిరుద్యోగ జెఎసి అధ్వర్యంలో శుక్రవారం

నెక్లెస్ రోడ్డులోని జలవిహార్‌లో నిర్వహించిన కాంగ్రెస్ నిరుద్యోగ బాకీ కార్డు ఆవిష్కరణ కార్యక్రమానికి హరీష్ రావు ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఎంపి ఆర్. కృష్ణయ్య, సిపిఎం రాష్ట్ర కార్యదర్శి జాన్ వెస్లీ, బిఆర్‌ఎస్ నేతలు ఏనుగుల రాకేష్ రెడ్డి, గెల్లు శ్రీనివాస్ యాదవ్, తెలంగాణ నిరుద్యోగ జెఎసి నాయకులు, విద్యార్థి సంఘాల నాయకులతో కలిసి హరీష్‌రావు కాం గ్రెస్ నిరుద్యోగ బాకీ కార్డు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా హరీష్‌రావు మాట్లాడుతూ, సిఎం రేవంత్ రెడ్డికి దమ్ముంటే పోలీసులు లేకుండా ఒక్కసారి అశోక్‌నగర్, చిక్కడపల్లి లైబ్రరీకి రావాలని సవాల్ విసిరారు. రేవంత్‌రెడ్డిని బట్టలూడదీసి ఊడగొడుతారని, ఆయన అసలు రంగు బయటపడుతుందని హెచ్చరించారు. ఇచ్చిన మాట నిలుపుకో అని బాకీ కార్డులు రేవంత్ రెడ్డిని ప్రశ్నిస్తున్నాయని అన్నారు.

ఎన్నికల ముందు నిరుద్యోగులను రేవంత్ రెడి వేడుకున్నారని, వాడుకున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.ఎన్నికల్లో గెలిచి అధికారంలోకి వచ్చిన తర్వాత మొండి చెయ్యి చూపించి నిరంకుశంగా అణచివేస్తున్నాడని మండిపడ్డారు. రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీలతో అశోక్ నగర్, సరూర్ నగర్ స్టేడియంలో మీటింగులు పెట్టించారని, ఉద్యోగాలు, నిరుద్యోగ భృతి అని మాయ మాటలు చెప్పి మోసం చేశారని ధ్వజమెత్తారు. ఉద్యోగ నోటిఫికేషన్లు ఇవ్వడం లేదు గానీ, రెండు నెలల ముందే మద్యం నోటిఫికేషన్లు ఇచ్చారని విమర్శించారు. జాబ్ క్యాలెండర్ అని జాబ్‌లెస్ క్యాలెండర్ విడుదల చేశారని పేర్కొన్నారు. జాబ్ క్యాలెండర్‌లో చెప్పినట్లు ఒక్క నోటిఫికేషన్ అయినా ఇచ్చారా..? అని ప్రశ్నించారు. 2 లక్షల ఉద్యోగాలు, జాబ్ క్యాలెండర్, మెగా డిఎస్‌సి బోగస్ అని మండిపడ్డారు. రాజీవ్ యువ వికాసం వికసించకముందే వాడిపోయిందని ఎద్దేవా చేశారు. జూన్ 2 నాడు 5 లక్షల మంది నిరుద్యోగులకు యువ వికాసం కింద సాయం చేస్తామన్న మాటలు, హామీలు బోగస్ అయ్యాయని మండిపడ్డారు.

రేవంత్ రెడ్డి కళ్లు తెరిపించడానికి ఒక అవకాశం వచ్చింది

రేవంత్ రెడ్డి కళ్లు తెరిపించడానికి జూబ్లీహిల్స్ నియోజకవర్గ ఉప ఎన్నిక ప్రజలకు ఒక అవకాశమని హరీష్ రావు అన్నారు. ఆనాడు కాంగ్రెస్ పార్టీని గెలిపించడానికి నిరుద్యోగులు బస్సు యాత్ర చేశారని.. కాంగ్రెస్ కళ్లు తెరిపించాలంటే నిరుద్యోగులందరూ దండు కట్టి బయలుదేరి వాళ్లను ఓడించాలని పిలుపునిచ్చారు. కాంగ్రెస్ పాలనలో అభివృద్ధి ఆగిపోయిందని పేర్కొన్నారు. నిరుద్యోగులను రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ మోసం చేశారు కాబట్టే జూబ్లీహిల్స్ ఉపఎన్నికలో బిఆర్‌ఎస్ గెలుపుతో ఓడిపోయామని వాళ్లకు అర్థం కావాలని పిలుపునిచ్చారు. తనతప్పు తాను తెలుసుకునేందుకు జూబ్లీహిల్స్‌లో కాంగ్రెస్‌ను ఓడించాలని అన్నారు.

జిఒ 29, జిఒ 55పై తాను ఆనాడు అసెంబ్లీలో గట్టిగా మాట్లాడానని చెప్పారు. భట్టి విక్రమార్క దళిత మంత్రిగా ఉన్నారని, ఆయన కూడా పట్టించుకోలేదని ఆరోపించారు. జాబులు నింపండి అంటే జేబులు నింపుకుంటున్నారు..గల్లా పెట్టెలు నింపుకుంటున్నారంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. విద్యాశాఖ మంత్రి, మున్సిపల్ మంత్రిగా, హోం మంత్రిగా, ముఖ్యమంత్రిగా ఫెయిల్ అయ్యారని, కలెక్షన్ల మంత్రిగా వసూళ్ల మంత్రిగా మాత్రం పాస్ అయ్యారని విమర్శించారు. విద్య రాని వ్యక్తి విద్యాశాఖ మంత్రి అని, అతి ఎక్కువ క్రిమినల్ కేసులు ఉన్న వ్యక్తి హోం మంత్రిగా ఉన్నారని అన్నారు. తమ ప్రభుత్వం టిఎస్ ఐపాస్ ద్వారా పెద్ద ఎత్తున పెట్టుబడులను ఆకర్షించిందని, కాంగ్రెస్ ప్రభుత్వం మంత్రులు, ముఖ్యమంత్రి గన్నులు పెట్టి బెదిరిస్తున్నారని మండిపడ్డారు.

నితీశ్‌దే నాయకత్వం

సమస్తిపూర్/బెగుసరాయ్ : ఎన్‌డిఎ మళ్లీ అధికారంలోకి వ చ్చినా నితీశ్ కుమార్ మళ్లీ సిఎం కాబోరని, బిజెపి ఆయన పట్ల సుముఖంగా లేదని ఆర్‌జెడి నేత తేజస్వీ యాదవ్ ప్రకటన చేసిన గంటల వ్యవధిలో ప్రధాని మోడీ ఆ విమర్శలకు తెరదించారు. నితీశ్ కుమార్ నేతృత్వంలోని ఎన్‌డిఎ కూట మి బీహార్ ఎన్నికల్లో గత రికార్డులన్నీ ఈసారి తిరగరాయబోతోందని అన్నారు. తద్వారా ఆయనే మళ్లీ ముఖ్యమంత్రి అభ్యర్థి అని ప్రధాని మోడీ స్పష్టతనిచ్చారు. ఈ సందర్భం గా నితీశ్‌పై ప్రశంసల జల్లు కురిపించారు. నితీశ్ 2005లో అధికారంలోకి వచ్చారని, సుమారు దశాబ్దం పాటు అధికారంలో ఉన్న అప్పటి యూపీఏ ప్రభుత్వం ఆయన సర్కార్ ను నానా ఇబ్బందులకు గురిచేసిందన్నారు. బహిరంగ సభ కు వచ్చిన ప్రజలందరు తమ చేతుల్లోని ఫోన్ లైట్లను వెలిగించాలని కోరిన మోడీ వాటిని చూపిస్తూ బీహార్ ఇలా వెలిగిపోతుంటే ఇంకా లాంతరు(ఆర్‌జెడి ఎన్నికల గుర్తు) వెలుగులు ఇంకా మనకెందుకని కోరారు.

ఆధునిక పరికరాల కాలంలోనూ పురాతన లాంతరు ఎందుకని ప్రశ్నించారు. అక్టోబర్ 2005లో మీ తల్లిదండ్రులు బీహార్‌లో జంగిల్‌రాజ్‌కు మంగళం పలికారని, ఇప్పుడు సుపరిపాలన అందిస్తు న్న ప్రభుత్వాన్ని నిలబెట్టాల్సిన బాధ్యత మీపై ఉందని యు వ ఓటర్లకు పిలుపునిచ్చారు. గుజరాత్, మధ్యప్రదేశ్, హ ర్యానాలో ఎలాగైతే తిరిగి అధికారాన్ని ఎన్‌డిఎ నిలబెట్టుకుందో బీహార్‌లో కూడా అదే పునరావృతం కాబోతోందన్నారు. మహాఘట్బంధన్‌ను ఈ సందర్భంగా మోడీ మహాలాఠ్‌బంధన్ (అధికారం కోసం ఒకరినొకరు లాఠీలతో కొ ట్టుకునే కూటమి)గా మోడీ అభివర్ణించారు. జంగిల్ రాజ్ హయాంలో మహిళలు వేధింపులను ఎదుర్కొన్నారని, తిరి గి అలాంటి పరిస్థితిని తెచ్చుకోవద్దని పిలుపునిచ్చారు. ఆర్‌జెడి, కాంగ్రెస్ మీ సమస్యలను ఒక్కటి కూడా తీర్చలేని పరిస్థితిలో ఉందన్నారు. ఒకప్పుడు ఇతర రాష్ట్రాలపై ఆధారపడే బీహార్ ఇప్పుడు స్వయం సమృద్ధిదశకు చేరుకుందని, తిరి గి దయనీయ పరిస్థితుల్లోకి నెట్టివేసుకోవద్దని, సుపరిపాలన కు పట్టం కట్టాలని ఓటర్లకు ప్రధాని మోడీ పిలుపునిచ్చారు. 

జూబ్లీహిల్స్ బరిలో 58మంది

మనతెలంగాణ/ సిటీబ్యూరో ః జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలలో 58 మంది పోటీలో నిలిచారు. స్క్రూటినీలో 81 మంది నామినేషన్‌లు ఆమోదం పొందగా, 23 మంది వారి నామినేషన్‌లను ఉపసంహరించుకున్నారు. దీంతో ఉప ఎన్నికల బరిలో 58 మంది అభ్యర్థులు పోటీలో నిలిచారు. నవంబర్ 11న పోలింగ్ జరుగుతుందనీ, నవంబర్ 14వ తేదీన ఫలితాలు వెలువడుతాయని, 16వ తేదీ వరకు ఎన్నికల కోడ్ ఉంటుందని అభ్యర్థుల సమక్షంలోనే వారికి గుర్తింపు పొందిన పార్టీలకు వారి గుర్తులు కేటాయించడంతో పాటు స్వతంత్ర అభ్యర్థులకు కూడా గుర్తులు కేటాయించనున్నట్టు జిల్లా ఎన్నికల అధికారి, జీహెచ్‌ఎంసి కమిషనర్ ఆర్‌వి కర్ణన్ వెల్లడించారు. జీహెచ్‌ఎంసి ప్రధాన కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో డీఈఓ మాట్లాడుతూ.. కర్ణన్ తెలిపారు.

2.83 కోట్ల నగదు సీజ్..

నగదు సీజు రూ. 2,83,83,590లు, మద్యం 512.375 లీటర్లు, డ్రగ్స్ వంటివి 0.197 కిలోల గాంజా, 0.011 గ్రాంల ఎండిఎంఏ, రూ. 1,37,840 విలువజేసే ఇతర వస్తువులను సీజ్ చేసినట్టు కర్ణన్ తెలిపారు. ముగ్గురు ప్రత్యేక పరిశీలకులు ఉప ఎన్నికల ప్రక్రియను ఎప్పటికప్పుడు తనిఖీలు చేయడం జరుగుతుందని కర్ణన్ వెల్లడించారు. కోట్ల విజయభాస్కర్‌రెడ్డి ఇండోర్ స్టేడి యం, యూసుఫ్‌గూడలో ఓట్ల లెక్కింపు జరుగుతుందని, 19 మంది నోడల్ అధికారులను నియమించినట్టు కర్ణన్ తెలిపారు. ఓటరు స్లిప్పుల పంపిణీ కార్యక్రమం నవంబర్ 5వ తేదీలోపు పూర్తవుతుందన్నారు. 38 సెక్టార్లకుగానూ 55 మంది సెక్టార్ అధికారులను, పోలింగ్ అధికారులు 600, అసిస్టెంట్ పో లింగ్ అధికారులు 600, ఓపిఓలు 1200 మం దితో మొత్తం 2400 మంది ఎన్నికల ని ర్వహణకు నియమించినట్టు కర్ణన్ తెలిపారు.