elexbet güncel girişklasbahisklasbahis girişklasbahis güncel girişlimanbetlimanbet girişlimanbet güncel girişrestbetrestbet girişrestbet güncel girişqueenbetqueenbet girişqueenbet güncel girişrestbetrestbet girişperabetperabet girişelexbetelexbet girişklasbahisklasbahis girişklasbahis güncel girişrestbet girişelexbet girişperabet girişqueenbet girişgalabet girişXM海外fxvizyonbet girişvizyonbetwinxbet girişwinxbetyakabet girişyakabetkulisbet girişkulisbetteosbet girişteosbetperabet girişbetasus girişteosbet girişgalabet girişrestbet girişvizyonbet girişyakabet girişpadişahbetrealbahiswinxbetkulisbetteosbetgalabetelexbetperabetteosbetvizyonbetbetasusultrabetpadişahbetwinxbetrestbetrealbahisperabetkulisbetrealbahiscasibomcasibomcasibom girişcasibom güncel girişcasibomcasibom girişcasibom güncel girişExnessXMsohobetteosbethilbetperabetbetmarinoenbetsuratbetaresbetyakabetatlasbet海外fxteosbetteosbet girişteosbetcasinoroyalcasinoroyal girişcasinoroyalpadişahbetpadişahbet girişpadişahbetkulisbetkulisbet girişwinxbetwinxbet girişyakabetyakabet girişyakabetExnessizmit escortcasibom girişcasibom güncel girişhilbethilbet girişmislibetmislibet girişpuntobahispuntobahis girişgamabetgamabet girişhepsibethepsibet girişcasicostacasicosta girişrekorbetrekorbet girişatlasbetatlasbet girişsuratbetsuratbet girişpiabellacasinopiabellacasinohepsibahishepsibahisyouwinyouwintrendbettrendbetroyalbetroyalbetpadişahbetpadişahbetrinabetrinabetkulisbetkulisbetroyalbetroyalbetbetticketbetticketyakabetwbahiswinxbetbahiscasinosüratbethilbetenbetyakabetwbahiswinxbetbahiscasinosüratbethilbetenbetyouwinyouwin girişbetkolikbetturkeybetmarinovaycasinoyakabetyakabetaresbetaresbet girişaresbetaresbet girişkulisbetkulisbet girişkulisbetyakabetyakabetteosbetteosbet girişteosbetteosbet girişparobetparobetwipbetwipbet girişwipbetjoybetjoybet girişjoybetloyalbahisloyalbahis girişloyalbahis

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Eros Maç Tv

Hacklink

Hacklink panel

Hacklink

Hacklink

Hacklink Panel

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Buy Hacklink

Hacklink

Hacklink

jojobet - jojobet resmi giriş

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

หวยออนไลน์

Hacklink

Hacklink satın al

Hacklink Panel

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Eros Maç Tv

Hacklink

Hacklink panel

Hacklink

Hacklink

Hacklink Panel

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Buy Hacklink

Hacklink

Hacklink

jojobet - jojobet resmi giriş

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

หวยออนไลน์

Hacklink

Hacklink satın al

Hacklink Panel

casinolevant

casinolevant

bets10

jojobet

tlcasino

kavbet

piabellacasino giriş

bets10

realbahis

cratosroyalbet

mavibet

galabet

matbet

sakarya escort

casibom orjinal giriş

Casibom

jojobet

jojobet

efesbet

efesbet

jojobet

teosbet

jojobet 1120

kingroyal

parobet

betplay

istanbul escort

matbet

izmir escort

kulisbet

betgaranti giriş

betgaranti

betgaranti giriş

jojobet

casinolevant

holiganbet

tempobet

dinamobet giriş

marsbahis

casinolevant

casibom

bahislion

bahislion giriş

cratosroyalbet

artemisbet

milosbet

kalebet

eskisehir escort

Sweet Bonanza Super Scatter

Sweet Bonanza Oyna

Sweet Bonanza

Pusulabet

Pusulabet Giriş

Pusulabet

Pusulabet Giriş

casinowon

Jojobet

betcio

padişahbet

deneme bonusu

galabet

vegabet

ultrabet

grandpashabet

meritking

meritking

grandpashabet

kingroyal

madridbet

pusulabet

sekabet

imajbet

matbet

kingroyal

xnxx

porn

meritking

kralbet

meritking

madridbet

dinamobet

betebet

meritking

otobet

betpas

milosbet

kingroyal

jojobet

vaycasino

madridbet

meritking

meritking

meritking giriş

meritking güncel

meritking

madridbet

meritking

hit botu

kingroyal

అల్ ఖైదాతో సంబంధాలు.. పూణే సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ అరెస్టు

పూణే: పాకిస్తాన్‌లోని అల్ ఖైదా వంటి నిషేధిత సంస్థలతో సంబంధాలున్నాయని మరియు యువతను తీవ్రవాదంలోకి మార్చడంలో పాత్ర ఉందని ఆరోపణలపై మహారాష్ట్ర ఉగ్రవాద నిరోధక దళం (ATS) పూణేలో ఓ సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌ను అరెస్టు చేసింది. అక్టోబర్ 9న మహారాష్ట్ర యాంటీ-టెర్రరిజం స్క్వాడ్ పలు ప్రాంతాల్లో దాడులు నిర్వహించింది. దీనిలో భాగంగా గత నెల నుండి ATS నిఘాలో ఉన్న గోండ్వా ప్రాంతానికి చెందిన జుబైర్ హంగర్కేకర్ (35) ఇంట్లో దాడులు నిర్వహించింది. జుబైర్ ల్యాప్‌టాప్‌తో సహా మొత్తం 19 ల్యాప్‌టాప్‌లు, 40 సెల్ ఫోన్‌లను స్వాధీనం చేసుకున్నారు. వాటిని పరిశీలించగా, నిషేధిత ఉగ్రవాద సంస్థ అల్ ఖైదాకు సంబంధించిన పత్రాలను జుబైర్ హంగర్‌కేగర్ ల్యాప్‌టాప్ నుంచి డౌన్‌లోడ్ చేసుకున్నట్లు తేలింది.

 జుబైర్ హంగర్గేకర్‌ను అరెస్టు చేసి ప్రత్యేక UAPA కోర్టులో హాజరుపరిచారు.  హంగర్గేకర్ దేశ వ్యతిరేక కార్యకలాపాలలో పాల్గొన్నాడని, మహారాష్ట్రతోపాటు ఇతర నగరాల్లో ఉగ్రవాద దాడులకు ప్రణాళికలు వేస్తున్నాడని పోలీసులు కోర్టుకు తెలిపారు. అలాగే, యువతను తీవ్రవాదంలోకి మళ్ళించేందుకు ప్రయత్నిస్తున్నట్లు ఆధారాలు లభించాయని పోలీసులు తెలిపారు. దీంతో కోర్టు అతన్ని నవంబర్ 4 వరకు పోలీసు కస్టడీకి పంపింది. అలాగే, చెన్నై నుండి పూణే రైల్వే స్టేషన్‌కు వచ్చిన జుబైర్ స్నేహితుడిని కూడా పోలీసులు అరెస్టు చేశారు. ప్రస్తుతం ఇద్దరినీ ప్రశ్నిస్తున్నారు.

ఇద్దరు ఎమ్మెల్యేలతో సహా 27 మంది నేతలపై ఆర్జేడీ వేటు..

న్యూఢిల్లీ: 2025 బీహార్ అసెంబ్లీ ఎన్నికలకు వేళ రాష్ట్రీయ జనతాదళ్ (RJD).. పలువురు నాయకులపై క్రమశిక్షణా చర్యలు తీసుకుంది. ఇద్దరు ఎమ్మెల్యేలతో సహా 27 మంది నాయకులపై ఆర్జేడీ వేటు వేసింది. పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నట్లు గుర్తించిన వీరిని ఆరు సంవత్సరాల పాటు పార్టీ నుండి బహిష్కరించింది. ఎన్నికల్లో పలువురు నాయకులు స్వతంత్ర అభ్యర్థులుగా పోటీ చేసేందుకు సిద్ధమైనట్లు, వివిధ నియోజకవర్గాలలో RJD అధికారిక అభ్యర్థులను వ్యతిరేకిస్తున్నట్లు సమాచారం అందడంతో ఈ వేటు వేసినట్లు తెలుస్తోంది.

పార్టీ నుంచి బహిష్కరించబడిన వారిలో పర్సా ఎమ్మెల్యే చోటేలాల్ రాయ్, మహిళా విభాగం రాష్ట్ర అధ్యక్షురాలు రీతు జైస్వాల్, ఎమ్మెల్యేలు మొహమ్మద్ కమ్రాన్, మాజీ ఎమ్మెల్యేలు రామ్ ప్రకాష్ మహతో, అనిల్ సాహ్ని, సరోజ్ యాదవ్, అనిల్ యాదవ్ ఉన్నారు కాగా, రీతు జైస్వాల్ పరిహార్ నుంచి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. అక్కడ ఆర్జేడీ మాజీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్ర పుర్వే కోడలు స్మితా పుర్వేను నిలబెట్టింది. అదేవిధంగా, నవాడలోని గోవింద్ పూర్ నుంచి సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న మొహమ్మద్ కమ్రాన్, అధికారిక ఆర్జేడీ అభ్యర్థి, మాజీ ఎమ్మెల్యే కౌశల్ యాదవ్ భార్య పూర్ణిమా యాదవ్ పై స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు.

సమంత ‘మా ఇంటి బంగారం’ ప్రారంభం.. (వీడియో)

ట్రాలాలా మూవింగ్ పిక్చర్స్ బ్యానర్ ప్రొడక్షన్ నెం.2గా ‘మా ఇంటి బంగారం’ను సగర్వంగా ప్రారంభించినట్లు ప్రకటించారు మేకర్స్. ఈ ఏడాది బ్యానర్ నుంచి వచ్చిన ‘శుభం’ సినిమా బ్లాక్ బస్టర్ అయిన సంగతి తెలిసిందే. ‘మా ఇంటి బంగారం’ సినిమాలో సమంత, దిగంత్, గుల్షన్ దేవయ్య తదితరులు ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. సీనియర్ నటి గౌతమి, మంజుషా కీలక పాత్రల్లో కనిపించనున్నారు. ఈ చిత్రానికి సమంత, రాజ్ నిడుమోరు, హిమాంక్ దువ్వూరు నిర్మాతలు. ఓ బేబి వంటి బ్లాక్ బస్టర్ తర్వాత సమంత, నందినీ రెడ్డి కాంబినేషన్లో రూపొందుతోన్న సినిమా ఇది.

ఈ చిత్రానికి ఓం ప్రకాష్ సినిమాటోగ్రఫీ అందిస్తుండగా… సంతోష్ నారాయణన్ సంగీతాన్ని అందిస్తున్నారు. సీతా మీనన్, వసంత్ మరిన్గంటి కథ, స్క్రీన్‌ప్లే అందించారు. సన్నిహితులు, శ్రేయోభిలాషుల ఆత్మీయ కలయిక, ఆశీర్వాదాలతో సినిమా ప్రారంభమైంది. మూవీ ఫస్ట్ లుక్‌ను గమనిస్తే గ్రిప్పింగ్ యాక్షన్ డ్రామాగా అనిపించింది. అద్భుతమైన యాక్షన్ బ్యాంగ్‌లో ప్రేక్షకుల ముందుకు వస్తామని ఈ సందర్భంగా మేకర్స్ తెలియజేశారు. సినిమా షూటింగ్ ప్రారంభమైందని, మరిన్ని వివరాలను తెలిజేస్తామని మేకర్స్ పేర్కొన్నారు.

వెలుగులోకి మరో దారుణం: ప్రియుణ్ని చంపి… మృతదేహానికి నిప్పుపెట్టి

 ఉత్తరప్రదేశ్‌లో ఓ ఫోరెన్సిక్ విద్యార్థిని ఘాతుకం

మాజీ బాయ్ ఫ్రెండ్, మరొకరి స్నేహితుడి సాయంతో కుట్ర

న్యూఢిల్లీ : ఉత్తరప్రదేశ్ లోని గాంధీ విహార్ లో అపార్ట్ మెంట్ లో ఈనెల ప్రారంభంలో కాలిపోయి, చనిపోయిన 32 ఏళ్ల యువకుడి హత్య కేసును పోలీసులు ఛేదించారు. అతడు యూపిఎస్ సీ పరీక్షలకు చదువుకుంటున్న రామ్ కేశ్ మీనాగా గుర్తించారు. అతడి మరణం ప్రమాదం కాదని, హత్య అని, అతడితో సహజీవనం చేస్తున్న అమృత చౌహాన్ అనే 21 ఏళ్ల ఫోరెన్సిక్ సైన్స్ విద్యార్థిని, ఆమె మాజీ ప్రియుడు, సుమిత్ కశ్యప్, మరో స్నేహితుడితో కలిసి ఈ దారుణానికి పాల్పడిందని దర్యాప్తులో వెల్లడైంది. వీరంతా ఉత్తరప్రదేశ్ లోని మొరాదాబాద్ నివాసులు. ఈ కేసు మొదట అగ్నిప్రమాదంగా కన్పించింది. కానీ, ప్రతీకారం కోసం కుట్ర పన్ని చేసిన హత్యగా వెలుగులోకి వచ్చింది. అక్టోబర్ 6న న్యూఢిల్లీలోని తిమార్ పూర్ ప్రాంతంలో ఓ అపార్ట్ మెంట్ లో పేలుడు సంభవించినట్లు పోలీసులకు సమాచారం అందింది.

పోలీసులు వెళ్లి చూడగా, నాల్గో అంతస్తులోని గదిలో 32 ఏళ్ల యువకుడి మృతదేహం కాలిపోయి కన్పించింది. అతడిని రామ్ కేశ్ మీనా గా గుర్తించారు. అతడి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు విచారణ చేపట్టారు. అక్టోబర్ 6 నాటి సిసిటివి ఫుటేజ్ పరిశీలించగా, ఆ రాత్రి మాస్క్ ధరించిన ఇద్దరు యువకులు ఆ అపార్ట్ మెంట్ కు వెళ్లినట్లు, కొంత సేపు తర్వాత వారు, వారి వెంట ఓ యువతి తిరిగి వెళ్లిపోయినట్లు గుర్తించారు. వారు వెళ్లిన కొద్ది సేపటికే ఆపార్ట్ మెంట్ లో పేలుడు జరిగింది. ఆ యువతిని 21 ఏళ్ల అమృత చౌహాన్ గా గుర్తించారు. ఆమెను అరెస్ట్ చేసి విచారించగా సంచలన విషయాలు బయటపడ్డాయి.

అమృత చౌహాన్, రామ్ కేశ్ మీనాతో కొద్దికాలంగా సహజీవనంలో ఉంది. వారిద్దరు సన్నిహితంగా ఉన్నప్పుడు రామ్ కేశ్ అమృత ప్రైవేటు వీడియోలని చిత్రీకరించి హార్ట్ డిస్క్ లో స్టోర్ చేశాడు. దానిని తొలగించే విషయంలోనే ఇద్దరికీ ఘర్షణ జరిగింది. ఆ వీడియోలు డిలీట్ చేసేందుకు రామ్ కేశ్ ఒప్పుకోకపోవడంతో అమృత కక్ష పెంచుకుంది. తన మాజీ బాయ్ ఫ్రెండ్, మరో వ్యక్తి సాయంతో రామ్ కేశ్ ను చంపేందుకు కుట్రపన్నింది.

అక్టోబర్ 5 రాత్రి నిందితురాలు, మరో ఇద్దరు కలిసి రామ్ కేశ్ ను గొంతు నులిమి చంపివేశారు. తర్వాత మృతదేహం పై ఆల్కాహాల్, నెయ్యి, నూనె వంటివి జల్లారు. వంట గ్యాస్ సిలెండర్ ను తీసుకువచ్చి పైప్ కట్ చేసి, మృతదేహం పక్క ఉంచారు. తర్వాత మృతదేహానికి నిప్పుపెట్టి. మెయిన్ డోర్ వేసి పరారయ్యారని దర్యాప్తులో తేలింది. మృతదేహాన్ని పరిశీలించిన ఫోరెన్సిక్ నిపుణులు, సాధారణ ప్రమాదంతో పోలిస్తే, మృతదేహం తగులపడిన తీరు భిన్నంగా ఉండడంతో పోలీసులు దర్యాప్తు చేయగా హత్య విషయం వెలుగులోకి వచ్చింది.  

మొంథా తుపాను.. తెలంగాణలో భారీ వర్షాలు

కాకినాడ వద్ద సాయంత్రం తీరం దాటే అవకాశం

ఆ సమయంలో 110 కి.మీ వేగంతో ఈదురు గాలులు

శ్రీకాకుళం నుంచి నెల్లూరు వరకు భారీ వర్షాలు

1419 గ్రామాలపై తుఫాన్ ప్రభావం

తెలంగాణలో మూడు రోజులు భారీ వర్షాలు

వాతావరణశాఖ హెచ్చరికలు

మన తెలంగాణ/హైదరాబాద్ : నైరుతి, దానికి ఆనుకుని ఉన్న పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో మొంథా తుపాను గడిచిన 6 గంటల్లో గంటకు 15 కిలోమీటర్ల వేగంతో కదిలిందని ఎపి రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ ప్రఖర్ జైన్ తెలిపారు. ఇది ప్రస్తుతానికి చెన్నైకి 420 కిలోమీటర్ల, విశాఖపట్నానికి 450 కిలోమీటర్లు, కాకినాడకి 500 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉందని వెల్లడించారు. మొంథా తుపాను ఉత్తర – వాయువ్య దిశగా ప్రయాణిస్తూ మంగళవారం ఉదయానికి తీవ్ర తుపానుగా బలపడుతుందని చెప్పుకొచ్చారు.

మంగళవారం సాయంత్రం లేదా రాత్రి సమయంలో మచిలీపట్నం, కాకినాడ మధ్య తీరాన్ని తుపాను దాటే అవకాశం ఉందని వివరించారు. తుపాను తీరం దాటే సమయం లో గంటకు 90 నుంచి 110 కిలోమీటర్ల. వేగంతో బలమైన ఈదురుగాలులు వీస్తాయని పేర్కొన్నారు. తుపాను ప్రభావంతో మంగళవారం కొన్ని చోట్ల అత్యంత భారీ వర్షాలు, శ్రీకాకుళం నుంచి నెల్లూరు వరకు అత్యంత భారీ వర్షాలు, రాయలసీమలో అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపారు. ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకుని ఇంట్లోనే సురక్షితంగా ఉండాలని ప్రఖర్ జైన్ సూచించారు మొంథా తుపాను 233 మండలాల్లోని 1419 గ్రామాలు , 44 మున్సిపాలిటీల్లో ప్రభావం చూపే అవకాశం ఉందని తెలిపారు. ఆయా ప్రాంతాల్లో ఇప్పటికే 2194 రిలీఫ్ క్యాంపులు సిద్ధంగా ఉన్నాయని వెల్లడించారు. ప్రభుత్వ యం త్రాంగం ప్రజలతో ఉందని.. ఎలాంటి భయాందోళనలకు గురికావొద్దని సూచించారు. సహాయక చర్యల కోసం 11 ఎన్డీఆర్‌ఎఫ్, 12 ఎస్డీఆర్‌ఎఫ్ బృందాలు జిల్లాల్లో ఉన్నాయని, మరికొన్ని బృందాలు హెడ్ క్వార్టర్స్‌లో అందుబాటులో ఉన్నాయని తెలిపారు.

తెలంగాణలో భారీ వర్షాలు

మొంథా తుపాను ప్రభావంతో తెలంగాణ రాష్ట్రానికి మరో మూడు రోజులు అత్యంత భారీ వర్ష సూచన ఉందని హైదరాబాద్ వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. బంగాళాఖా తంలో కొనసాగుతున్న తీవ్ర వాయుగుండం మొంథా తుపానుగా మారిందని అధికారులు తెలిపారు. హైదరాబాద్, అక్టోబరు27 మొంథా తుపాను ప్రభావంతో తెలంగాణ రాష్ట్రానికి మరో మూడు రోజులు అత్యంత భారీ వర్ష సూచన ఉందని హైదరాబాద్ వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. బంగాళాఖాతంలో కొనసాగుతున్న తీవ్ర వాయుగుండం మొంథా తుపానుగా మారిం దని వెల్లడించారు.

రైతులకు నష్టం జరగొద్దు

 ధాన్యం, పత్తి, మొక్కజొన్న కొనుగోళ్లపై అప్రమత్తంగా ఉండండి

మొంథా తుఫానుతో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది

అధికారులకు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఆదేశాలు

హైదరాబాద్: మొంథా తుఫానుతో తెలంగాణలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావర శాఖ హెచ్చరికలు జారీ చేసిన నేపథ్యంలో రాష్ట్ర అధికారులకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కీలక ఆదేశాలు జారీ చేశారు. రాష్ట్రంలో ధాన్యం, పత్తి, మొక్క జొన్న కొనుగోళ్లపై అప్రమత్తంగా ఉండాలన్నారు. రైతులకు నష్టం జరగకుండా ఎలాంటి ఇబ్బంది లేకుండా కొనుగోళ్లు జరిగేలా అన్ని చర్యలు చేపట్టాలని అదేశించారు.

ముఖ్యమంత్రి ఆదేశాలతో సోమవారం జిల్లా కలెక్టర్లు, సంబంధిత ఉన్నతాధికారులతో మంత్రులు ఉత్తమ్‌కుమార్ రెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. కాగా బంగాళాఖాతం నుంచి ముంచుకొస్తున్న మొంథా తుఫాన్ కారణంగా తెలంగాణలో సోమవారం పలు జిల్లాల్లో వర్షం కురిసే అవకాశాలు ఉన్నట్లు హైదరాబాద్ వాతావరణ కేంద్రం పేర్కొంది. మంగళవారం జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, మహబూబాబాద్ జిల్లాలకు రెండె అలర్ట్ జారీ చేసింది. కుమురం భీమ్ ఆసిఫాబాద్, మంచిర్యాల, ఖమ్మం, పెద్దపల్లి, వరంగల్, హనుమకొండతో పాటు మిగిలిన జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ జారీ చేసింది

53వ సిజెఐగా జస్టిస్ సూర్యకాంత్

న్యూఢిల్లీ: దేశ తదుపరి ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ సూర్యకాంత్ నియామకానికి ఇప్పటి ప్రధాన న్యాయమూర్తి బిఆర్ గవాయ్ కేంద్రానికి సిఫార్సు చేశారు. వచ్చే నెల 23తో గవాయ్ పదవీకాలం ముగుస్తుంది. దీనితో తన స్థానం ఖాళీ భర్తీ దిశలో సిజెఐ హోదాలో గవాయ్ సోమవారం తమ ప్రతిపాదన పంపించారు. గవాయ్ తరువాత సుప్రీంకోర్టులో అత్యంత సీనియర్ న్యాయమూర్తిగా సూర్యకాంత్ ఉన్నారు. సీనియార్టీ ప్రాతిపదికన ఆయనకు ఈ స్థానం దక్కాల్సి ఉంటుంది. వచ్చే నెల 24న సూర్యకాంత్ ఈ పీఠం అధిరోహిస్తే ఆయన దేశానికి 53వ ప్రధాన న్యాయమూర్తి అవుతారు.

సాధారణంగా సిజెఐ నియామక ప్రక్రియలో భాగంగా పదవిలో ఉండే సిజెఐ సిఫార్సు చేసే పేరును న్యాయ మంత్రిత్వశాఖ పరిశీలించి, పరిగణనలోకి తీసుకుని ముందు ప్రధాన మంత్రికి పంపిస్తుంది. అక్కడి నుంచి రాష్ట్రపతి వద్దకు ఫైలు వెళ్లుతుంది. తరువాత నియామక ప్రకటన వెలువడుతుంది. జస్టిస్ సూర్యకాంత్ 2019 మే 24వ తేదీన సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా పదోన్నతి పొందారు. ఆయన సిజెఐ అయితే పదవీకాలం 15 నెలలు ఉంటుంది. ఈ మేరకు ఆయన 2027 ఫిబ్రవరి 9 వరకూ సిజెఐగా వ్యవహరిస్తారు.

సూర్యకాంత్ హర్యానాలోని హిస్సార్‌లో మధ్యతరగతి కుటుంబంలో 1962లో జన్మించారు. ఆర్టికల్ 370 రద్దు, భావ వ్యక్తీకరణ స్వేచ్ఛ, అవినీతి , పర్యావరణం, లైంగిక సమానత వంటి పలు కీలక తీర్పుల సంబంధిత ధర్మాసనాలలో ఒక్కరిగా ఉన్నారు. కొన్ని రాష్ట్రాల ప్రధాన తీర్పులను కొట్టివేసిన సుప్రీంకోర్టు తీర్పుల ప్రక్రియలో కూడా ఆయన పాలుపంచుకున్నారు.

పంట కొనుగోళ్లు సాఫీగా సాగాలి

మొంథా తుఫాను ప్రభావం పడకుండా చూడాలి

రైతాంగం నష్టపోకుండా జాగ్రత్తలు 

ధాన్యంతో పాటు పత్తి, మొక్కజొన్న పంటలు దెబ్బతినకుండా ముందస్తు జాగ్రత్త చర్యలు

కొనుగోలు కేంద్రాల్లో సరిపడా టార్పాలిన్లు అందుబాటులో ఉంచుకోవాలి

ధాన్యాన్ని సత్వరమే మిల్లులకు తరలించే ఏర్పాట్లు

అధికారయంత్రాంగం సమష్ఠిగా పని చేయాలి

అధికారులు, జిల్లా కలెక్టర్లతో మంత్రులు ఉత్తమ్, తుమ్మల సమీక్ష,

వీడియో కాన్ఫరెన్స్ ఇప్పటి వరకు రూ.431కోట్ల విలువైన ధాన్యం కొనుగోలు

మన తెలంగాణ / హైదరాబాద్: మొంథా తుఫాన్ పట్ల అప్రమత్తంగా ఉండాలని నీటిపారుదల, పౌర సరఫరాల శాఖామంత్రి కెప్టెన్ ఎన్.ఉత్తమ్ కుమార్ రెడ్డి అధికారులను ఆదేశించారు. ముంథా తుఫాన్ తో తెలంగాణాలోనూ అకాల వర్షాల ప్రభావం చూపే అవకాశం ఉందని, ధాన్యం కొనుగోళ్ల ప్రక్రియ మీద తుఫాన్ ప్రభావం పడకుండా చూడాలని కోరారు. వానాకాలం ధాన్యంతో పాటు మొక్కజొన్న, పత్తి పంటలు దెబ్బ తినకుండా ముందస్తు జాగ్రత్తలకు రాష్ట్ర ప్రభుత్వం ఉపక్రమించింది. అందులో భాగంగా సోమవారం సాయంత్రం హైదరాబాద్‌లోని మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి సంస్థలో నీటిపారుదల, పౌర సరఫరాల శాఖామంత్రి కెప్టెన్ ఎన్.ఉత్తమ్ కుమార్ రెడ్డి సహచర మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు, వ్యవసాయ శాఖా ముఖ్య కార్యదర్శి సురేంద్ర మోహన్,కమిషనర్ గోపి,పౌర సరఫరాల శాఖా కమిషనర్ స్టీఫెన్ రవీంద్ర,పౌర సరఫరాల శాఖా డైరెక్టర్ హనుమంతు కొండుబా, డైరెక్టర్ మార్కెటింగ్ లక్ష్మీ బాయి లతో కలసి మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి సంస్థలో పౌర సరఫరాల శాఖాధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించడంతో పాటు జిల్లాల కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.

ఈ సందర్భంగా మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ ఎట్టి పరిస్థితుల్లోనూ రైతాంగం నష్ట పోకుండా జాగ్రత్తలు తీసుకోవాలని, అందుబాటులో ఉన్న టార్బాలిన్ లను వినియోగించి ఇప్పటికే కొనుగోలు కేంద్రాలకు చేరిన ధాన్యం చెడి పోకుండా చూడాలని కోరారు. కొనుగోలు చేసిన ధాన్యాన్ని సత్వరమే మిల్లులకు తరలించే ఏర్పాట్లు చేయాలని, అందుకు అవసరమైన రవాణా వసతి ఏర్పాటు చేయాలని సూచించారు. 30 నుండి 45 రోజుల వరకు ధాన్యం కొనుగోళ్లలో అధికార యంత్రాంగం సమిష్టిగా పని చేయాలని, అకాల వర్షాలు సంభవిస్తున్న నేపథ్యంలో వరి కోతలు నిలిపి వేస్తే రైతులకు ఇబ్బంది ఉండదన్నారు.

ధాన్యం విలువ 431.09 కోట్లు 

రాష్ట్ర వ్యాప్తంగా 8,342 ధాన్యం కొనుగోలు కేంద్రాల ఏర్పాటుకు నిర్ణయం తీసుకున్నామని, ఇప్పటి వరకు 4,428 కొనుగోలు కేంద్రాలు ప్రారంభించినట్లు మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి వివరించారు. మిగిలిన 3,814 కొనుగోలు కేంద్రాల ప్రారంభానికి ఏర్పాట్లు చేస్తున్నామని, ఇప్పటి వరకు 22,433 మంది రైతుల నుండి ప్రభుత్వం 1,80,452 మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేసిందని చెప్పారు. అందులో దొడ్డు రకం 73,628 మెట్రిక్ టన్నులు, సన్నాలు 1,06,824 మెట్రిక్ టన్నులుగా ఉన్నాయని అన్నారు. ఇప్పటి వరకు కొనుగోలు చేసిన ధాన్యం విలువ 431.09 కోట్లు అని వివరించారు.

ధాన్యానికి త్వరితగతిన చెల్లింపులు 

కొనుగోలు చేసిన ధాన్యానికి త్వరితగతిన చెల్లింపులు జరిగేలా చర్యలు తీసుకోవాలని, ధాన్యం కొనుగోలు కేంద్రాల పై నిరంతర పర్యవేక్షణ జరపాలని సూచించారు. ధాన్యం కొనుగోలులో రైతులకు ఎక్కడా ఆటంకాలు కలుగకుండా చూడాలన్నారు. ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఎప్పటికప్పుడు కలెక్టర్లు, జాయింట్ కలెక్టర్లు, జాయింట్ కలెక్టర్లు, పౌర సరఫరాల శాఖాధికారులు సందర్శించి అక్కడి పరిస్థితులను ఎప్పటికప్పుడు పరిశీలించాలని, ధాన్యం కొనుగోలు సమయంలో అవినీతి చోటు చేసుకుంటే ఉపేక్షించేది లేదని హెచ్చరించారు. అవినీతి ఆరోపణలు వస్తే చర్యలు కఠినంగా ఉంటాయని, ధాన్యం కొనుగోలు ప్రక్రియను అధికారులు క్షేత్ర స్థాయిలో పర్యటిస్తూ ఈ తరహా ఆరోపణలకు తావు లేకుండా చూడాలన్నారు. ఇది రైతుపక్ష పాత ప్రభుత్వమని, ఏ కారణం చేత నైనా రైతులకు నష్టం వాటిల్లితే ప్రభుత్వం చూస్తూ ఊరుకోదని -మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి స్పష్టం చేశారు.

పార్టీల్లో ‘జూబ్లీ’హీట్

జూబ్లీహిల్స్ ఉప ఎన్నికపై ప్రధాన పార్టీల వ్యూహప్రతివ్యూహాలు

టూరిజం ప్లాజాలో కాంగ్రెస్ అగ్రనేతలు మీనాక్షినటరాజన్, మహేశ్‌గౌడ్, డిప్యూటీ సిఎం భట్టి సహా

పలువురు కీలక నేతల భేటీ 

ప్రచార సరళి, ప్రసంగాలపై నేతలకు దిశానిర్దేశం

నేడు నియోజకవర్గంలో బిజెపి మహా పాదయాత్రలు

ప్రచారం మరింత ఉధృతం చేయాలని నిర్ణయం

ప్రధాన అస్త్రంగా కాంగ్రెస్, మజ్లిస్ బంధాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలని వ్యూహం

వివిధ సంఘాలను ఒక్కతాటిపైకి తెచ్చే పనిలో బిఆర్‌ఎస్ బిజీబిజీ

డివిజన్ల వారీగా ప్రచారం, గ్రూప్ సమావేశాలతో కార్యకర్తల్లో

ఉత్సాహం నింపుతున్న గులాబీ నేతలు

మన తెలంగాణ/హైదరాబాద్ : జూబ్లీహిల్స్ అసెంబ్లీ నియోజకవర్గాన్ని తమ ఖాతా లో వేసుకోవాలని మూడు ప్రధాన పార్టీలై న కాంగ్రెస్, బిఆర్‌ఎస్, బిజెపి వ్యూహ, ప్ర తివ్యూహాలతో అడుగులు వేస్తున్నారు. ఇం దులో భాగంగానే సోమవారం కాంగ్రెస్, బిజెపి నేతలు ముఖ్య నేతలు సమావేశమై మంతనాలు జరిపారు. కాంగ్రెస్ పార్టీ రా ష్ట్ర వ్యవహారాల ఇన్‌ఛార్జి మీనాక్షి నటరాజన్, ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు, ఎమ్మెల్సీ బి. మహేష్ కుమార్ గౌడ్ అధ్వర్యంలో సోమాజిగుడాలోని టూరిజం ప్లా జాలో పార్టీ కోర్ కమిటీ సమావేశమైంది. ఈ సమావేశంలో ఉప ముఖ్యమంత్రి మ ల్లు భట్టివిక్రమార్క, పలువురు మంత్రులు, రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు వేం నరేందర్ రెడ్డి, పలువురు ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలతో పాటు ముఖ్య నేతల కీలక సమావేశం జరిగింది. ఈ నెలాఖరు నుంచి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిర్వహించే రోడ్-షో, బహిరంగ సభల నిర్వహణ, కుల సంఘాలతో వేర్వేరు సమావేశాల నిర్వహణ, పాదయాత్రలు, ఇంటింటికి ప్రచారం, ఓటర్ స్లిప్పు ల పంపిణీ, ఓటింగ్‌కు రాలేని వయోవృద్ధులను పోలింగ్ కేంద్రం వరకు తీసుకెళ్ళేందుకు తీసుకోవాల్సిన చర్యలపై ప్రధానంగా చర్చించారు. మీనాక్షి నటరాజన్, మహేష్ కుమార్ గౌడ్ తమ ప్రసంగాల్లో పార్టీ నేతలకు దిశా నిర్ధేశం చేశారు. అభ్యర్థి విజయం సాధించడం తథ్యమని, అయితే ఘన విజయానికి ప్రతి ఒక్కరూ సమిష్టిగా కష్టపడాలని, నేతల మధ్య సమన్వయ లోపం ఉండరాదని సూచించారు. అప్పగించిన బాధ్యతలను సక్రమంగా నిర్వహించాలని వారు ఆదేశించారు. ఇదిలాఉండగా రాష్ట్ర రవాణా శాఖ మంత్రి, హైదరాబాద్ జిల్లా ఇన్‌ఛార్జి మంత్రి పొన్నం ప్రభాకర్ కూడా సోమవారం తన నివాసంలో ముఖ్య నేతలతో సమావేశమై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాల్గొనే ప్రచార ఏర్పాట్లపై చర్చించారు.

నేడు బిజెపి మహా పాదయాత్రలు..

మరోవైపు బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు ఎన్. రాంచందర్ రావు అధ్యక్షతన జరిగిన సమావేశంలో కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి జి. కిషన్ రెడ్డి పలువురు ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఇతర నాయకులూ పాల్గొన్నారు. ఈ సందర్భంగా పార్టీ అభ్యర్థి లంకల దీపక్ రెడ్డి తరఫున నిర్వహిస్తున్న ప్రచారం గురించి ప్రధానంగా చర్చించారు. ఈ ప్రచారం సరిపోవడం లేదని, ఇంకా ఉధృతంగా నిర్వహించాల్సిన అవసరం ఉందని భావించారు. కాంగ్రెస్, బిఆర్‌ఎస్ వ్యూహాలను తిప్పికొడుతూ ముందుకు సాగాలని నిర్ణయించారు. పోలింగ్ తేదీ సమీపిస్తున్నందున ప్రచారాన్ని మరింత వేగవంతం చేయాలని వారు నిర్ణయం తీసుకున్నారు. ముఖ్యంగా కాంగ్రెస్-మజ్లీస్ పార్టీల అనుబంధం గురించి ప్రజల్లో అవగాహన కల్పిస్తూ ఆ పార్టీలను ఎండగట్టాలని నిర్ణయించారు. కాంగ్రెస్-మజ్లీస్‌ల బంధాన్ని బయటపెట్టడం ద్వారా బిజెపికి లాభం చేకూరుతుందని వారు అభిప్రాయపడ్డారు. ఈ సమావేశంలో రాంచందర్ రావు ప్రసంగిస్తూ జూబ్లీహిల్స్ నియోజకవర్గం ఉప ఎన్నికల్లో విజయం సాధించడం వచ్చే సార్వత్రిక ఎన్నికలకు నాంది కావాలన్నారు.

కదిలిన గులాబీ దండు..

ఇంకో వైపు బిఆర్‌ఎస్ నేతలు తమ సొంత సీటును కాపాడుకోవడానికి ప్రచారాన్ని ముమ్మరం చేశారు. పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కె. తారక రామారావు, మాజీ మంత్రి టి. హరీష్ రావు వేర్వేరు డివిజన్లలో ప్రచారం కొనసాగిస్తున్నారు. మరోవైపు కెటిఆర్ కారు దిగి ఆటోలో ఎక్కి ఓటర్లను ఆకర్షించే ప్రయత్నం చేశారు. ఆటో డ్రైవర్లతో, కుల సంఘాలతో సమావేశమై బిఆర్‌ఎస్ గెలుపొందాల్సిన అవశ్యకత గురించి ఆయన వివరించారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజలు పడుతున్న ఇబ్బందుల గురించి ఆయన తెలిపారు. హరీష్ రావు కూడా గ్రూపు సమావేశాలు నిర్వహిస్తూ కార్యకర్తలను ఉత్సాహపరుస్తున్నారు. ఇలా మూడు పార్టీలూ తమ అజెండాతో ప్రచారాన్ని మరింత ముమ్మరం చేశాయి.

మద్యం షాపుల డ్రా ప్రశాంతం

 2,601దుకాణాలకు లాటరీ ప్రక్రియ

19 మద్యం షాపుల డ్రా నిలిపివేత

వాటికి నవంబర్ 1నుంచి మళ్లీ దరఖాస్తుల స్వీకరణ..3న డ్రా 

మూడు షాపులను దక్కించుకున్న నర్సంపేటకు చెందిన ఓ కుటుంబం

నిర్మల్ జిల్లాలో ఓ మహిళను వరించిన రెండు దుకాణాలు 

సంగారెడ్డిలో ఏకంగా మూడు షాపులను దక్కించుకున్న ఒకే వ్యక్తి

ఒకరు 50 దరఖాస్తులు చేసినా వరించని అదృష్టం

ధర్మాపూర్‌లో ఉపాధ్యాయురాలికి దక్కిన షాపు

మన తెలంగాణ/హైదరాబాద్: రాష్ట్రంలోని ఏ4 మద్యం షాపుల కేటాయింపు కోసం సోమవారం నిర్వహించిన డ్రా ప్రశాంతంగా ముగిసింది. మ ద్యం షాపుల డ్రాను ఆయా జిల్లా కలెక్టర్ల ఆధ్వర్యంలో ఎక్సైజ్ అధికారులు నిర్వహించారు. కా గా, 2, 601 మద్యం దుకాణాలకు డ్రా ప్రశాంతంగా జరగ్గా, మరో 19 మద్యం షాపుల డ్రాల ను ఎక్సైజ్ అధికారుల నిలిపివేశారు. ఆయా దు కాణాల పరిధిలోని మద్యం వ్యాపారులు సిండికే ట్ కావడం, తక్కువ దరఖాస్తులు రావడంతో 19 దుకాణాలకు సంబంధించిన డ్రాను నిలిపివేసినట్లు ఎక్సైజ్ అధికారులు వెల్లడించారు. కొన్ని చోట్ల 50 దరఖాస్తులు దాఖలు చేసిన వ్యక్తికి లక్కీ డ్రాలో అదృష్టం వరించకపోగా, ఒక్క దరఖాస్తు దాఖలు చేసిన వ్యాపారికి అదృష్టం వరించడం విశేషం. మద్యం షాపుల కోసం నిర్వహించిన టెండర్లలో ఓ కుటుంబాన్ని అదృష్టం వరించింది. భార్యాభర్తలిద్దరూ లాటరీ విధానంలో షాపులు దక్కించుకున్నారు. అంతే కాదు, తమ అనుచరుడి పే రుతో వేసిన దరఖా స్తును కూడా లిక్కర్ షాపు వరించింది.

వరంగల్ రూరల్ జిల్లా వైన్స్ షాపుల లక్కీ డ్రా ఉర్సుగుట్ట సమీపంలోని నాని గార్డెన్‌లో నిర్వహించారు. ఈ లక్కీ డ్రాలో నర్సంపేటకు చెందిన గంప రాజేశ్వర్ గౌడ్ తన పేరుతో పాటు తన భార్య సాంబలక్ష్మి, తన అనుచరుడు ప్రయణ్ పేరుతో దర ఖాస్తు చేశారు. లాటరీలో ముగ్గురి పేర్లతో మూడు షాపులు రావడంతో ఆ కుటుంబం సంతోషం వ్యక్తం చేసింది. నిర్మల్ జిల్లా కేంద్రంలో నివాసం ఉంటున్న గుర్రాల హారిక లక్ష్మణ చందా, పొనకల్ గ్రామాల్లో రెండు మద్యం దుకాణాలకు టెండర్లు వేసింది. లక్కీ డ్రా పద్ధతిలో దుకాణాలు ఖరారు చేయగా ఆమెకు రెండు షాపులు దక్కించుకున్నది. ఆమెను ఈ సందర్భంగా లక్కీ లేడీ అంటూ అభినందించారు. సంగారెడ్డికి చెందిన వ్యక్తికి అదృష్టం వరించింది. ఒక వ్యక్తి మూడు వైన్ షాపులు దక్కించుకుని హ్యాట్రిక్ కొట్టాడు. సంగారెడ్డి పట్టణానికి చెందిన రాజేశ్వర్ గౌడ్ సిండికేట్‌గా సంగారెడ్డి పట్టణంలోని మొత్తం 24 షాపులకు టెండర్లు వేశారు. అందులో ఏకంగా మూడు షాపులు రాజేశ్వర్‌కి దక్కడంతో అతను సంతోషంతో ఉబ్బితబ్బిపోయాడు.

ప్రభుత్వ పిఇటి ఉపాధ్యాయురాలికి దక్కిన షాపు

మహబూబ్‌నగర్ జిల్లా ధర్మాపూర్‌లో ఒక షాపు పుష్ప అనే ప్రభుత్వ పిఇటికి దక్కింది. కలెక్టర్ నిర్వహించిన డ్రాలో భూపని పుష్ప షాపు నెంబర్ 17 ను దక్కించుకున్నారు. భూపని పుష్ప ప్రస్తుతం మహబూబ్‌నగర్‌లోని రాంనగర్ హైస్కూల్‌లో పిఇటి టీచర్‌గా పనిచేస్తున్నారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం ప్రభుత్వ ఉద్యోగి షాపుల లైసెన్సుల కోస దరఖాస్తు చేసుకోవడం, షాపును పొందడానికి అనర్హులు. ఈ నేపథ్యంలో తిరిగి సదరు దుకాణానికి అధికారులు డ్రా నిర్వహించనున్నారు.

19 షాపుల డ్రా నిలిపివేత

రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించిన డ్రా లో తక్కువగా దరఖాస్తులు వచ్చిన 19 షాపులకు అధికారులు డ్రా తీయకుండా నిలిపివేశారు. శంషాబాద్ ఎక్సైజ్ జిల్లా పరిధిలోని మూడు, ఆదిలాబాద్‌లో ఆరు, ఆసిఫాబాద్‌లో ఏడు, భూపాలపల్లిల్లో రెండు, సంగారెడ్డిలో ఒక దఖాణానికి డ్రా ప్రక్రియను వాయిదా వేశారు. ఈ మేరకు ఆయా దరఖాస్తుదారులకు సమాచారాన్ని ఎస్‌ఎంఎస్ ద్వారా అందించినట్లు అధికారులు పేర్కొన్నారు. డ్రా నిలిపివేసిన 19 మద్యం షాపులకు నేటి నుంచి నవంబర్ 1వ తేదీ వరకు దరఖాస్తుల స్వీకరించనున్నట్లు ఎక్సైజ్ కమిషనర్ హరికిరణ్ తెలిపారు. ఈ దరఖాస్తులకు నవంబర్ 3న డ్రా నిర్వహిస్తామని పేర్కొన్నారు. కాగా, ఈ దరఖాస్తులను స్వీకరించేందుకు ఆయా కార్యాలయలంల్లో అధికారులు సిద్దంగా ఉండాలని కమిషనర్ ఆదేశించారు. గతంలో ఇలాగే 22 షాపులకు డ్రాను వాయిదా వేసి తరువాత నిర్వహించారు.

హైదరాబాద్ జిల్లాల్లో 82 షాపులకు డ్రా

హైదరాబాద్ జిల్లాలో సోమవారం మద్యం షాపుల కోసం నిర్వహించిన లక్కీ డ్రా ప్రశాంతంగా ముగిసిందని కలెక్టర్ హరి చందన అన్నారు. హైదరాబాద్ ఎక్సైజ్ సూపరింటెండ్ పరిధిలోని 82 మద్యం షాపుల డ్రా అదనపు కలెక్టర్ ముకుందరెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించారు. సికింద్రాబాద్ 97 మద్యం షాపుల డ్రాను కలెక్టర్ హరి చందన చేపట్టారు. అనంతరం మీడియాతో కలెక్టర్ మాట్లాడుతూ హైదరాబాద్, సికింద్రాబాద్ లోని 179 మద్యం షాపులకు దరఖాస్తుల ద్వారా రూ. 185 కోట్లు వచ్చాయని కలెక్టర్ తెలిపారు.

179 షాపులకు ప్రశాంతంగా డ్రా : ఎక్సైజ్ డిప్యూటి కమిషనర్

హైదరాబాద్ ఎక్సైజ్ డిప్యూటి కమిషనర్ అనిల్ కుమార్‌రెడ్డి మాట్లాడుతూ 179 మద్యం షాపులకు ప్రశాంతంగా డ్రాలు జరిగాయని, ఎలాంటి అవాంతరాలు లేకుండా జరిగిందని పేర్కోన్నారు.

రంగారెడ్డి జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో

రంగారెడ్డి జిల్లా కలెక్టర్ నారాయణరెడ్డి సరూర్‌నగర్‌లోని 138 మద్యం షాపులకు, శంషాబాద్‌లోని అడిషనల్ కలెక్టర్ శ్రీనివాస్, మేడ్చల్‌లో కలెక్టర్ మిక్కిలినేని మను చౌదరి, మల్కాజిగిరిలో అడిషనల్ కలెక్టర్ రాధిక గుప్తా మద్యం షాపుల డ్రాను నిర్వహించారు. కలెక్టర్లతోపాటు డిప్యూటి కమిషనర్ పి.దశరథ్, ఎక్సైజ్ సూపరిండెంట్ పంచాక్షరీ, ఏఈఎస్‌లు శ్రీనివాస రావు, డిప్యూటి సూపరిండెంట్‌లు నవీన్, ఫచాజోద్దీన్, కృష్ణ ప్రియ, ఉజ్వలరెడ్డిల, స్మిత సౌజన్య సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.