elexbet güncel girişklasbahisklasbahis girişklasbahis güncel girişlimanbetlimanbet girişlimanbet güncel girişrestbetrestbet girişrestbet güncel girişqueenbetqueenbet girişqueenbet güncel girişrestbetrestbet girişperabetperabet girişelexbetelexbet girişklasbahisklasbahis girişklasbahis güncel girişrestbet girişelexbet girişperabet girişqueenbet girişgalabet girişXM海外fxvizyonbet girişvizyonbetwinxbet girişwinxbetyakabet girişyakabetkulisbet girişkulisbetteosbet girişteosbetperabet girişbetasus girişteosbet girişgalabet girişrestbet girişvizyonbet girişyakabet girişpadişahbetrealbahiswinxbetkulisbetteosbetgalabetelexbetperabetteosbetvizyonbetbetasusultrabetpadişahbetwinxbetrestbetrealbahisperabetkulisbetrealbahisExnessXMsohobetteosbethilbetperabetbetmarinoenbetsuratbetaresbetyakabetatlasbet海外fxteosbetteosbet girişteosbetcasinoroyalcasinoroyal girişcasinoroyalpadişahbetpadişahbet girişpadişahbetkulisbetkulisbet girişwinxbetwinxbet girişyakabetyakabet girişyakabetExnesshilbethilbet girişmislibetmislibet girişpuntobahispuntobahis girişgamabetgamabet girişhepsibethepsibet girişcasicostacasicosta girişrekorbetrekorbet girişatlasbetatlasbet girişsuratbetsuratbet girişpiabellacasinopiabellacasinohepsibahishepsibahisyouwinyouwintrendbettrendbetroyalbetroyalbetpadişahbetpadişahbetrinabetrinabetkulisbetkulisbetroyalbetroyalbetbetticketbetticketyakabetwbahiswinxbetbahiscasinosüratbethilbetenbetyakabetwbahiswinxbetbahiscasinosüratbethilbetenbetyouwinyouwin girişbetkolikbetturkeybetmarinovaycasinoyakabetyakabetaresbetaresbet girişaresbetaresbet girişkulisbetkulisbet girişkulisbetyakabetyakabetteosbetteosbet girişteosbetteosbet girişparobetparobetwipbetwipbet girişwipbetjoybetjoybet girişjoybetloyalbahisloyalbahis girişloyalbahisatlasbetatlasbet girişhilbethilbet girişsüratbetsüratbet girişrekorbetrekorbet girişmislibet girişpuntobahisgamabetgamabet girişcasicostacasicosta girişhepsibethepsibet girişcasibomcasibom giriş

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Eros Maç Tv

Hacklink

Hacklink panel

Hacklink

Hacklink

Hacklink Panel

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Buy Hacklink

Hacklink

Hacklink

jojobet - jojobet resmi giriş

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

หวยออนไลน์

Hacklink

Hacklink satın al

Hacklink Panel

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Eros Maç Tv

Hacklink

Hacklink panel

Hacklink

Hacklink

Hacklink Panel

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Buy Hacklink

Hacklink

Hacklink

jojobet - jojobet resmi giriş

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

หวยออนไลน์

Hacklink

Hacklink satın al

Hacklink Panel

casinolevant

casinolevant

bets10

jojobet

piabellacasino giriş

bets10

realbahis

cratosroyalbet

mavibet

galabet

matbet

sakarya escort

casibom orjinal giriş

Casibom

efesbet

jojobet

jojobet 1120

kingroyal

parobet

betplay

Kadıköy Escort

cratosroyalbet

kulisbet

betgaranti giriş

betgaranti

betgaranti giriş

jojobet

casinolevant

holiganbet

tempobet

dinamobet giriş

marsbahis

casinolevant

casibom

bahislion

aresbet

cratosroyalbet

artemisbet

milosbet

kalebet

iskenderun escort

Sweet Bonanza Oyna

Sweet Bonanza

Pusulabet

Pusulabet Giriş

casinowon

betcio

padişahbet

deneme bonusu

galabet

ultrabet

grandpashabet

grandpashabet

meritking

sekabet

sekabet

matbet

kingroyal

xnxx

porn

meritking

kralbet

madridbet

dinamobet

betebet

meritking

betpas

jojobet

hit botu

ultrabet

grandpashabet

kingroyal

meritking

kingroyal

madridbet

teosbet

teosbet

Pusulabet

grandpashabet

jojobet

jojobet

izmir escort

betlike

pusulabet

Casibom giriş

marsbahis

galabet

kralbet

మొగిలిగిద్ద ప్రభుత్వ పాఠశాల నూతన భవనం నిర్మాణానికి రూ.10 కోట్లు మంజూరు

రాష్ట్రంలో రంగారెడ్డి జిల్లాలోని మొగిలిగిద్ద జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల నూతన భవనం నిర్మాణం కోసం విద్యాశాఖ రూ.10 కోట్లు మంజూరు చేసింది. ఈ మేరకు పరిపాలన అనుమతులు ఇస్తూ విద్యాశాఖ కార్యదర్శి యోగితా రాణా మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఈ ఏడాది జనవరి 31వ తేదీన జరిగిన మొగిలిగిద్ద జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల 150వ వార్షికోత్సవానికి ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి హాజరైన విషయం తెలిసిందే. తాజాగా ఆ పాఠశాల నూతనం నిర్మాణం కోసం విద్యాశాఖ రూ.10 కోట్లు మంజూరు చేసింది.

రామగుండంలో మరో విద్యుత్ కేంద్రానికి సన్నాహాలు

 నిజాం కాలంలో నిర్మించిన రామగుండం బి థర్మల్ విద్యుత్ కేంద్రం స్థానంలో కొత్త విద్యుత్ కేంద్రం నిర్మాణానికి ప్రభుత్వం సన్నాహాలు మొదలుపెట్టింది. ఈ క్రమంలో మూసివేసిన 62.5 మెగావాట్ల విద్యుత్ కేంద్రం నిర్మాణాన్ని కూల్చివేసి కొత్తగా 10,880 కోట్ల వ్యయం తో 800 సూపర్ క్రిటికల్ విద్యుత్ కేంద్రం ఏర్పాటు చేయాలని నిర్ణయం తీసుకుంది. ఇటీవల జరిగిన మంత్రివర్గ సమావేశాల్లో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. ప్లాంట్ నిర్మాణానికి 650 ఎకరాల స్థలం అవసరం ఉండగా ప్రస్తుతం 580 ఎకరాల స్థలం అందుబాటులో ఉంది. మరో 9 ఎకరాల స్థల సేకరణలో అధికారులు నిమగ్నమయ్యారు. విద్యుత్ కేంద్రానికి కావాల్సిన బొగ్గు సింగరేణి సంస్థ నుంచి, నీరు సమీపంలో ఉన్న శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టు నుండి తీసుకోనున్నారు. విద్యుత్ కేంద్రం నిర్మాణంతో స్థానికంగా యువతకు ఉపాధి అవకాశాలు పెరుగుతాయని స్థానికులు భావిస్తున్నారు.

డ్రగ్స్ రవాణా చేస్తున్న పడవలపై అమెరికా సైన్యం దాడులు

తూర్పు పసిఫిక్ జలాల్లో మాదకద్రవ్యాలు తీసుకెళ్తున్నాయన్న అనుమానంతో అమెరికా సైన్యం మూడు దాడులు చేసింది. దాడులలో 14 మంది మరణించగా ఒకరు తప్పించుకున్నారు. అమెరికా రక్షణ మంత్రి పీట్ హేగ్సేత్ ఈ విషయాన్ని ప్రకటించారు.మంగళవారం సోషల్ మీడియాలో ఈ ప్రకటన చేశారు. ఒకే రోజు మూడు దాడులు జరపడం ఇదే ప్రథమం. ప్రాణాలతో బయటపడిన ఏకైకవ్యక్తిని మెక్సికన్ సెర్చ్ అండ్ రెస్క్యూ అధికారులు రక్షించారని హేగ్సేత్ తెలిపారు. అయితే అతడిని అమెరికాకు అప్పగిస్తారా లేదా అన్నది వెల్లడి కాలేదు. అక్టోబర్ లో కూడా డ్రగ్స్ రవాణా చేస్తున్న పడవపై అమెరికా సైన్యం దాడులు జరిపింది. ఆ దాడులలో ఇద్దరు చనిపోగా, మరొ ఇద్దరిని సైన్యం రక్షించి, వారిని కొలంబియా, ఈక్వెడార్ లకు తిరిగి పంపించింది.

రూ.2కోట్ల ముడుపుల కేసు… పోలీసుల అదుపులో ఎస్ఐ ?

ఆర్థిక నేరస్థుడి వద్ద నుంచి టాస్క్‌ఫోర్స్ ఎస్సై రూ.౨ కోట్లు తీసుకుని తప్పించడంపై పోలీస్ వర్గాల్లో తీవ్ర చర్చనీయంశం అవుతోంది. హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలోని సిసిఎస్‌లో నమోదైన రూ.3,000 కోట్లు మోసం కేసులో నిందితుడు కుటుంబంతో పాటు నగరం నుంచి పరారయ్యాడు. నిందితుడు నగరంలోని చిట్టీలు, ఫైనాన్స్, అధిక వడ్డీలు, స్కీంల పేరుతో అమాయకులకు ఆశ చూపించి దాదాపుగా రూ.3వేల కోట్ట రూపాయలు వసూలు చేశాడు. తర్వాత కుంటుంబాన్ని తీసుకుని పరారయ్యడు. దీంతో బాధితులు సిసిఎస్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేశారు. తర్వాత పోలీసులు కేసును పట్టించుకోకపోవడంతో ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు. దీంతో నిందితుడిని పట్టుకునేందుకు టాస్క్‌ఫోర్స్‌లో ప్రత్యేకంగా టీంను ఏర్పాటు చేశారు.

ఇందులో ఎస్సై సభ్యుడుగా ఉన్నాడు.నిందితుడు తన ఇద్దరు కుమార్తెలు, భార్యతో కలిసి ముంబాయిలో ఉన్నట్లు తెలియడంతో ప్రత్యేక బృందం వెళ్లి నిందితుడిని పట్టుకున్నారు. వాహనాల్లో తీసుకుని వస్తుండగా సదరు ఎస్సై ఒక్కడే మాత్రమే నిందితుడితో ఉన్నాడు. ఈ సమయంలోనే ఓ ఇన్స్‌స్పెక్టర్‌తో కలిసి ఎస్సై బేరానికి దిగి రూ.2కోట్లు క్యాష్ తీసుకుని మధ్యలో వదిలేసినట్లు తెలిసింది. ఈ విషయం బయటికి రావడంతో హైదరాబాద్ పోలీస్ కమిషనర్ విసి సజ్జనార్ డిసిపి స్థాయి అధికారిని విచారణకు నియమించారు. డబ్బులు తీసుకున్న విషయం నిజమని తెలియడంతో ఎస్సైని టాస్క్‌ఫోర్స్ పోలీసులు అదుపులోకి తీసుకుని విచారణ చేస్తున్నట్లు తెలిసింది. క్యాష్ తీసుకున్నాడా లేదా ఆస్థి రూపంలో తీసుకున్నాడా అనే దానిపై ఎస్సైని పోలీసులు విచారిస్తున్నారు. క్యాష్ తీసుకుంటే అవి ఎవరెవరికి ఇచ్చాడు, ఎవరు ఎంత వాటా తీసుకున్నారనే దానిపై ఆరా తీస్తున్నారు.

ఉన్నతాధికారుల పాత్ర…?

రూ.2కోట్ల ముడుపుల కేసులో ఒక ఎస్సై అంత డబ్బు తీసుకుని నిందితుడిని వదిలివేసే ధైర్యం ఉంటుందా అని పలువురు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఉన్నతాధికారులు చెబితే తప్ప ఎస్సై స్థాయి అధికారి ఇంత పెద్ద రిస్క్ తీసుకోడని అనుమానం వ్యక్తం చేస్తున్నారు. టాస్క్‌ఫోర్స్‌లో ఉన్న ఎస్సై జూనియర్ అధికారి కావడంతో ఈ అనుమానాలు మరింత బలపడుతున్నాయి. ఎస్సై విచారణ పూర్తయితే మరిన్ని విషయాలు బయటకు వస్తాయని పలువురు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

3 నుంచి 4 గంటల్లో తీరాన్ని దాటనున్న మొంథా

కాకినాడ-మచిలీపట్నం మధ్య మొంథా తీవ్ర తుఫాను తీరం తాకింది. అంతర్వేదిపాలెంలో ఈ తుఫాను తీరాన్ని చేరుకుంది. తుఫాను పూర్తిగా తీరాన్ని దాటేందుకు 3 నుంచి 4 గంటల సమయం పడుతుందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. గడిచిన 6 గంటల్లో గంటకు 17 కి.మీ. వేగంతో తుఫాను కదిలింది. మచిలీపట్నానికి 20 కి.మీ. దూరంలో, కాకినాడకు 110 కి.మీ. దూరంలో, విశాఖకు 220 కి.మీల దూరంలో తుఫాను కేంద్రీకృతమై ఉంది. కాకినాడ సమీపంలో తీవ్ర తుఫాను తీరం దాటనుంది. తీరం దాటే సమయంలో గంటకు 90-100 కి.మీ. వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉంది. తెలంగాణలో కూడా ఈ తీవ్ర తుఫాన్ ప్రభావం ఉండే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ శాఖ అధికారులు హెచ్చరించారు. 

కెన్యాలో విమాన ప్రమాదం.. 12 మంది మృతి

కెన్యా లోని కోస్తా ప్రాంతం క్వాలే కౌంటీలో మంగళవారం ఉదయం 8.30 గంటల ప్రాంతంలో పర్యాటకుల విమానం కూలి 12 మంది మృతి చెందారు. విమానం డయాని నుండి మాసాయి మారాలో కిచ్వాటెంబోకు బయలుదేరగా, కొద్ది సేపటికే కూలిపోయింది. “ 5 వై రిజిస్ట్రేషన్ నంబర్ కలిగిన ఈ విమానం ఉదయం 8.30 గంటల సమయంలో కూలిపోయింది. విమానంలో 12 మంది ప్రయాణికులు ఉన్నారు. ప్రమాదానికి గల కారణాలను , దాని ప్రభావాన్ని నిర్ధారించేందుకు ప్రభుత్వ అధికారులు ప్రమాద స్థలానికి వెళ్లారు ” అని కెన్యా సివిల్ ఏవియేషన్ అథారిటీ ప్రకటనలో పేర్కొంది. ప్రమాదానికి కారణాలు ఇంకా తెలియనప్పటికీ ప్రతికూల వాతావరణమే ప్రమాదానికి దారి తీసి ఉండవచ్చని మీడియా కథనాలు చెబుతున్నాయి.మాసాయి మారా నేషనల్ రిజర్వ్ ప్రఖ్యాత టూరిస్టు ప్రదేశంగా ప్రాచుర్యం పొందింది.

ఎనిమిది వికెట్లు తీసి.. సెలక్టర్లకు షమీ సమాధానం..

టీం ఇండియా ఎంపిక విషయంలో ఫాస్ట్ బౌలర్ మహ్మద్ షమీకి బిసిసిఐ సెలక్టర్ల మధ్య ఘర్షణ జరిగిన విషయం తెలిసిందే. షమీ ఫామ్ గురించి తమ వద్ద సమాచారం లేదంటూ.. చీఫ్ సెలక్టర్ అజిత్ అగార్కర్ అనగా.. షమీ తన ఫామ్ గురించి అందరూ చూస్తున్నారని కౌంటర్ ఇచ్చాడు. అయితే తాజాగా షమీ తన ప్రదర్శనతో సెలక్టర్లకు దిమ్మతిరిగే సమాధానం ఇచ్చాడు.

ప్రస్తుతం జరుగుతున్న రంజీ ట్రోఫీలో షమీ బెంగాల్ జట్టు తరఫున ప్రాతినిథ్యం వహిస్తున్నాడు. సీజన్ రెండో మ్యాచ్‌లో బెంగాల్.. గుజరాత్ జట్టుతో పోటీ పడింది. ఈ మ్యాచ్‌లో షమీ ఏకంగా ఎనిమిది వికెట్ల పడగొట్టాడు. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన గుజరాత్ బౌలింగ్ ఎంచుకోవడంతో తొలుత బ్యాటింగ్‌కు దిగిన బెంగాల్.. తొలి ఇన్నింగ్స్‌లో 279 పరుగులు చేసి ఆలౌట్ అయింది. అయితే తొలి ఇన్నింగ్స్‌లో గుజరాత్ కేవలం 167 పరుగులకే ఆలౌట్ అయింది. బెంగాల్‌ బౌలర్లలో షాబాజ్‌ అహ్మద్‌ ఆరు వికెట్లు కూల్చగా.. షమీ మూడు, ఆకాశ్‌ దీప్‌ ఒక వికెట్‌ దక్కించుకున్నారు.

112 పరుగుల ఆధిక్యంతో రెండో ఇన్నింగ్స్‌ను ప్రారంభించిన బెంగాల్ ఎనిమిది వికెట్ల నష్టానికి 214 పరుగులు చేసి ఇన్నింగ్స్ డిక్లేర్డ్ చేసింది. తొలి ఇన్నింగ్స్‌ ఆధిక్యంతో కలుపుకొని బెంగాల్.. గుజరాత్‌కు 327 పరుగుల లక్ష్యాన్ని ముందుంచింది. ఈ ఇన్నింగ్స్‌లో చెలరేగిన షమీ గుజరాత్ ఓపెనర్‌ అభిషేక్‌ దేశాయిని డకౌట్‌ చేశాడు. జయమీత్‌ పటేల్‌ (45), విశాల్‌ జైస్వాల్‌ (1), సిద్దార్థ్‌ దేశాయ్‌ (0), అర్జాన్‌ నాగ్వాస్వల్లా (0)లను ఔట్ చేశాడు. దీంతో 10 ఓవర్లలో కేవలం 38 పరుగులు ఇచ్చి ఐదు వికెట్లు తీశాడు. దీంతో 185 పరుగులకే గుజరాత్ ఆలౌట్ అయింది. బెంగాల్ 141 పరుగులతో విజయం సాధించింది. మొత్తానికి ఈ మ్యాచ్‌లో ఎనిమిది వికెట్లు తీసిన షమీ.. తన ఫిట్‌నెస్ గురించి మాట్లాడిన వారందరి నోళ్లు మూయించాడు.

బీహార్ లో ప్రతి కుటుంబానికీ ప్రభుత్వ ఉద్యోగం

బీహార్ అసెంబ్లీ ఎన్నికల వేళ.. అన్నిరాజకీయపార్టీలు వాగ్దానాల వర్షం కురిపిస్తున్నాయి. ప్రతిపక్ష పార్టీల కూటమి మహాఘట్పంధన్ తాజా మ్యానిఫెస్టో ను ఆర్జేడీ నాయకుడు తేజశ్వీ యాదవ్ విడుదల చేశారు. తమ కూటమి అధికారంలోకి వస్తే, బీహార్ లో అన్ని కుటుంబాలకూ ప్రభుత్వ ఉద్యోగం కల్పిస్తామని ఆయన ప్రకటించారు. మరో 20 రోజుల్లో ప్రతి కుటుంబం నుంచి ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వబడుతుందని తేజశ్వీ యాదవ్ ప్రకటించారు. 25 అంశాలతో కూడిన మ్యానిఫెస్టోను ఆయన విడుదల చేశారు. కాంగ్రెస్ సీనియర్ నాయకుడు పవన్ ఖేరా, సిపిఐ ఎంఎల్ కు చెందిన దీపంకర్ భట్టాచార్య , వికాశ్ శీల్ ఇన్సాన్ పార్టీ చీఫ్ ముకేష్ సహాని కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

బీహార్ లో జీవికా దీదీలకు ప్రభుత్వ ఉద్యోగులుగా శాశ్వత హోదా కల్పించడం, కాంట్రాక్ట్ , అవుట్ సోర్సింగ్ కార్మికులను పర్మనెంట్ చేయడం, పాత పెన్షన్ పథకాన్ని తిరిగి అమలు చేయడం మ్యాని ఫెస్టోలో మరి కొన్ని ముఖ్య అంశాలు. మహాఘట్బంధన్ అధికారంలోకి వస్తే ముఖ్యమంత్రి అభ్యర్థి ఎవరో తాము ముందే ప్రకటించామని, వచ్చే ఐదేళ్లలో తాము ఎలా పనిచేయబోతున్నామో వివరించేందుకే తేజశ్వీ ప్రాణ్ పత్ర విడుదల చేస్తున్నట్లు తేజశ్వీయాదవ్ వెల్లడించారు.ఎన్డీఏ కూడా తమ ముఖ్యమంత్రి పేరు ప్రకటించాలని తేజశ్వీ డిమాండ్ చేశారు. అలాగే ఏ పథకాలు ప్రకటించబోతున్నారు.

వారి విజన్ ఏమిటి, బీహార్ ను ఏలా ముందుకు తీసుకువెళ్లబోతున్నారని ఆయన నిలదీశారు. మహాఘట్బంధన్ కు ఓ రోడ్ మ్యాప్ ఉంది, ఓ విజన్ ఉంది. బీహార్ ను నెంబర్ 1 రాష్ట్రంగా నిలిపేందుకు తాము కృషిచేస్తామన్నారాయన. ఎన్డీఏ ఇప్పటివరకూ మ్యానిఫెస్టో విడుదల చేయకపోవడాన్ని ఎద్దేవా చేశారు.నిజానికి ఈ కార్యక్రమంలో మహాకూటమి ముఖ్యమంత్రి అభ్యర్థి తేజశ్వియాదవ్ ప్రధాన ఆకర్షణగా నిలిచారు. రాహుల్ గాంధీ ఫోటో మ్యానిఫెస్టో పత్రం కవర్ లో ఒక మూల చిన్నగా కన్పించింది.

డైరెక్టర్ పెళ్లి.. ఖరీదైన కారు గిఫ్ట్ ఇచ్చిన నిర్మాత

కంటెంట్ బాగుంటే చాలు చిన్న, పెద్ద తేడా లేకుండా సినిమాను హిట్ చేస్తారు ప్రేక్షకులు పెద్ద స్టార్స్ లేకపోయినా.. ఆ సినిమాకు బ్రహ్మరథం పడతారు. అలా ఈ ఏడాది విడుదలైన సినిమా ఒకటి ‘టూరిస్ట్ ఫ్యామిలీ’. ఈ సినిమా తమిళంతో పాటు తెలుగులోను మంచి ప్రేక్షకాదరణ పొందింది. సింపుల్ స్టోరీతో తెరకెక్కిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్‌గా నిలిచింది. కేవలం రూ.5 కోట్ల బడ్జెట్ పెడితేు ఏకంగా రూ.75 కోట్ల మేర వసూళ్లు వచ్చాయి. ఈ సినిమాతో అభిషన్ జీవింత్ దర్శకుడిగా పరిచయం అయ్యాడు.

అయితే తాజాగా టూరిస్ట్ ఫ్యామిలీ దర్శకుడు అభిషన్‌కు సంబంధించి గుడ్‌న్యూస్ వచ్చేసింది. ఆయన ఈ నెల 31న పెళ్లి పీటలెక్కబోతున్నారు. ఈ సందర్భంగా టూరిస్ట్ ఫ్యామిలీ నిర్మాత మాగేశ్ రాజ్ దర్శకుడికి ఖరీదైన బహుమతి ఇచ్చారు. అభిషన్‌కు బిఎండబ్ల్యూ కారును పెళ్లి కానుకగా అందించారు. ఇక పెళ్లి పీటలెక్కపోతున్న అభిషన్‌కు అభిమానులు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. 

హైకోర్టులో గంజాయి లేడీ డాన్ అంగూర్ భాయ్ కి చుక్కెదురు

దూల్‌పేట్ నుంచి హైదరాబాద్‌లో గంజాయి వ్యాపారాలు కొనసాగించే లేడీ డాన్ అరుణ్ బాయ్ అలియాస్ అంగూర్ భాయ్‌కి హైకోర్టులో చుక్కెదురైంది. పిడి యాక్ట్‌పై ఆమె దాఖలు చేసిన పిటిషన్‌ను డివిజన్ బెంచ్ ధర్మాసనం మంగళవారం కొట్టివేసింది. అంగూర్ భాయ్‌పై పోలీసులు పిడి యాక్ట్ కేసు నమోదు చేశారు. ఈ క్రమంలో తనపై పెట్టిన పిడి యాక్ట్ ను సవాలు చేస్తూ అంగూర్ భాయ్ హైకోర్టును ఆశ్రయించింది. పిడి యాక్ట్ పై హైకోర్టులో దాఖలు చేసిన పిటిషన్‌ను హైకోర్టు డివిజన్ బెంజ్ న్యాయమూర్తులు జస్టిస్ మౌసమి భట్టాచార్య, జస్టిస్ గాడి ప్రవీణ్ కుమార్‌లు విచారిచారు. వాదనలు విన్న అనంతరం అంగూర్ భాయ్ పిటిషన్‌ను కొట్టివేస్తూ తీర్పును వెలువరించారు. అంగూర్ భాయ్ పై పిడి యాక్ట్ కొనసాగించాలని ప్రభుత్వ ప్రత్యేక న్యాయవాది స్వరూప్ ఒరిలా, అసిస్టెంట్ న్యాయవాది రవి కుమార్‌లు వాదనలు వినిపించారు.

గంజాయి లేడీ డాన్ అంగూర్ భాయ్ పై ఎక్సైజ్ శాఖ ఎస్టిఎఫ్ ఏటీం లీడర్ అంజిరెడ్డి, దూల్‌పేట ఎక్సైజ్ సిఐ మధుబాబులు అంగూర్ భాయ్ పై అనేక కేసులు ఉండడంతో పిడి యాక్ట్ పెట్టాలని ప్రతిపాదించారు. అంగూర్ భాయ్ పై పిడి యాక్ట్ పెట్టాలని ప్రభుత్వం నియమించిన అడ్వైజరీ బోర్డు 2025 మార్చి 10న ప్రతిపాదనలకు పంపించారు. బోర్డు సిఫారసు మేరకు హైదరాబాద్ కలెక్టర్ అనుదీప్ దురి శెట్టి 2025 ఏప్రిల్ 15న అంగూర్ భాయ్ పై పిడి యాక్ట్ అమలు చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. ఈ పిడి యాక్ట్ ఉత్తర్వులను సవాల్ చేస్తూ అంగూర్ భాయ్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. అంగూర్ భాయ్ పై పిడి యాక్ట్ పిటిషన్ హైకోర్టులో కొట్టివేయడం పట్ల ఎక్సైజ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ శాఖ డైరెక్టర్ షానవాజ్ ఖాసిం ఎక్సైజ్ సిబ్బందిని అభినందించారు.