elexbet güncel girişklasbahisklasbahis girişklasbahis güncel girişlimanbetlimanbet girişlimanbet güncel girişrestbetrestbet girişrestbet güncel girişqueenbetqueenbet girişqueenbet güncel girişrestbetrestbet girişperabetperabet girişelexbetelexbet girişklasbahisklasbahis girişklasbahis güncel girişrestbet girişelexbet girişperabet girişqueenbet girişgalabet girişXM海外fxvizyonbet girişvizyonbetwinxbet girişwinxbetyakabet girişyakabetkulisbet girişkulisbetteosbet girişteosbetperabet girişbetasus girişteosbet girişgalabet girişrestbet girişvizyonbet girişyakabet girişpadişahbetrealbahiswinxbetkulisbetteosbetgalabetelexbetperabetteosbetvizyonbetbetasusultrabetpadişahbetwinxbetrestbetrealbahisperabetkulisbetrealbahisExnessXMsohobetteosbethilbetperabetbetmarinoenbetsuratbetaresbetyakabetatlasbet海外fxteosbetteosbet girişteosbetcasinoroyalcasinoroyal girişcasinoroyalpadişahbetpadişahbet girişpadişahbetkulisbetkulisbet girişwinxbetwinxbet girişyakabetyakabet girişyakabetExnesshilbethilbet girişmislibetmislibet girişpuntobahispuntobahis girişgamabetgamabet girişhepsibethepsibet girişcasicostacasicosta girişrekorbetrekorbet girişatlasbetatlasbet girişsuratbetsuratbet girişpiabellacasinopiabellacasinohepsibahishepsibahisyouwinyouwintrendbettrendbetroyalbetroyalbetpadişahbetpadişahbetrinabetrinabetkulisbetkulisbetroyalbetroyalbetbetticketbetticketyakabetyakabetaresbetaresbet girişaresbetaresbet girişkulisbetkulisbet girişkulisbetyakabetyakabetteosbetteosbet girişteosbetteosbet girişparobetparobetwipbetwipbet girişwipbetjoybetjoybet girişjoybetloyalbahisloyalbahis girişloyalbahisatlasbetatlasbet girişhilbethilbet girişsüratbetsüratbet girişrekorbetrekorbet girişmislibet girişpuntobahisgamabetgamabet girişcasicostacasicosta girişhepsibethepsibet girişcasibomcasibom girişcasibom güncel girişbetasuskralbethilbetsuratbetatlasbetaresbetteosbetyakabetbahiscasinobetkolikbetkolikkulisbetroyalbetyakabetkalebetroyalbetpadişahbetpadişahbetroyalbetkalebetyakabetroyalbetkulisbetbetkolikbahiscasinoyakabetteosbetaresbetatlasbetsuratbethilbetkralbetbetasus

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Eros Maç Tv

Hacklink

Hacklink panel

Hacklink

Hacklink

Hacklink Panel

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Buy Hacklink

Hacklink

Hacklink

jojobet - jojobet resmi giriş

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

หวยออนไลน์

Hacklink

Hacklink satın al

Hacklink Panel

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Eros Maç Tv

Hacklink

Hacklink panel

Hacklink

Hacklink

Hacklink Panel

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Buy Hacklink

Hacklink

Hacklink

jojobet - jojobet resmi giriş

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

หวยออนไลน์

Hacklink

Hacklink satın al

Hacklink Panel

casinolevant

casinolevant

bets10

jojobet

piabellacasino giriş

bets10

realbahis

cratosroyalbet

mavibet

galabet

sakarya escort

casibom orjinal giriş

Casibom

jojobet

jojobet 1120

kingroyal

parobet

betplay

Kadıköy Escort

cratosroyalbet

kulisbet

betgaranti giriş

betgaranti

betgaranti giriş

casinolevant

tempobet

dinamobet giriş

casinolevant

bahislion

aresbet

cratosroyalbet

artemisbet

milosbet

kalebet

iskenderun escort

Sweet Bonanza Oyna

Sweet Bonanza

casinowon

betcio

padişahbet

deneme bonusu

galabet

ultrabet

grandpashabet

grandpashabet

meritking

sekabet

sekabet

matbet

kingroyal

xnxx

porn

kralbet

madridbet

dinamobet

betebet

meritking

betpas

jojobet

hit botu

grandpashabet

teosbet

teosbet

Pusulabet

grandpashabet

jojobet

jojobet

izmir escort

betlike

pusulabet

Casibom giriş

marsbahis

galabet

kralbet

meritking

Pusulabet

Pusulabet Giriş

milosbet

cratosroyalbet

royalbet

తల్లి పుట్టిన తేదీతో రూ.240 కోట్లు గెలుచుకున్నాడు

దుబాయ్:  తల్లి పుట్టిన తేదీని లాటరీ నెంబర్ గా తీసుకొని ఓ తెలుగు యువకుడు భారీగా డబ్బు గెలుచుకున్నాడు. యుఎఇలో తెలుగు యువకుడికి రూ.240 కోట్ల లాటరీ తగిలింది. బోళ్ల అనిల్ కుమార్ అనే యువకుడు తల్లి పుట్టిన రోజు తేదీనే లాటరీ టికెట్ నెంబర్‌గా ఎంచుకొని లాటరీ గెలిచాడు. ఆంధ్రప్రదేశ్ కు చెందిన బోళ్ల అనిల్ కుమార్ అబుదాబి ప్రాంతంలో గత కొన్నేళ్లుగా నివాసం ఉంటున్నాడు. అతనికి ఉన్న లాటరీ టికెట్ల కొనుగోలు అలవాటులో భాగంగా ఒక లాటరీ కొన్నాడు. ఈనెల 18న జరిగిన లక్కీ డ్రాలో 100 మిలియన్ దిర్హామ్స్ ను అనిల్ కుమార్ గెలుచుకున్నాడు. ఇందులో తన ప్రత్యేకత ఏమీ లేదని, అందరిలాగే లాటరీ టికెట్ కొన్నానని వివరణ ఇచ్చాడు. అందులో చివరి నంబర్లు మా అమ్మ పుట్టిన తేదీ కావడంతోనే తనకు అదృష్టం కలిసి వచ్చిందని సదరు యువకుడు తెలిపాడు. 

ఆసీస్ లో పాత సూర్యను చూస్తాం: అభిషేక్ నాయర్

హైదరాబాద్: టీమిండియా-ఆస్ట్రేలియా మధ్య ఐదు టి20ల సిరీస్ జరగనుంది. భారత జట్టు కెప్టెన్ సూర్యకుమార్ బ్యాటింగ్ ఫామ్‌పై ఆందోళన ఉంది. ఈ సంవత్సరం 12 టి20 మ్యాచ్‌లు ఆడాడు కానీ ఒక్క హాఫ్ సెంచరీ కూడా చేయలేదు. ఆసియా కప్‌లో పాకిస్థాన్‌పై చేసిన 47 పరుగులే అత్యధికం కావడం గమనార్హం. అభిషేక్ శర్మ కంటే ముందు టి20ల్లో నంబర్ వన్ బ్యాట్స్‌మెన్‌గా రికార్డులో ఉన్నాడు. ఇప్పుడు ఆ రికార్డులకు అందనంత దూరంలో ఉండిపోయాడు. గత సంవత్సరం ఐపిఎల్‌లో 700 పరుగులు చేసి పర్వాలేదనిపించాడు. ఈ సందర్భంగా సూర్యకుమార్ ఫామ్‌పై అభిషేక్ నాయర్ స్పందించారు. ఆసీస్ పిచ్ కండిషన్, బౌన్స్ తప్పకుండా సూర్యకుమార్ బ్యాటింగ్‌కు అనుకూలంగా ఉంటాయన్నారు.

గత 12 మ్యాచ్‌లలో అతడి పేలవ బ్యాటింగ్ తీరు, ఇప్పటి మ్యాచ్‌లపై పడదు అనుకుంటున్నానని వివరణ ఇచ్చాడు. కొన్ని సార్లు జట్టు విజయాలు వ్యక్తిగత ప్రదర్శనలను కప్పేస్తాయని, ఫలితాల్లో వ్యత్యాసం వచ్చినప్పుడే ప్రశ్నిస్తారని తెలిపారు. టి20ల్లో చాలా సంవత్సరాల పాటు సూర్య నంబర్ వన్ బ్యాట్స్‌మెన్ ఉన్న విషయాన్ని నాయర్ గుర్తు చేశారు. అతడి ఆటతీరు జట్టులో స్క్రూటినీ జరిగి ఉంటుందని భావిస్తున్నానన్నారు. ఆస్ట్రేలియాలో సూర్య రాణిస్తే ఈ సిరీస్ మరింత ఆసక్తికరంగా మారుతుందన్నారు. గత ఐపిఎల్‌లో అతడి ఆటతీరును మర్చిపోకూడదని అభిషేక్ తెలియజేశారు. పాత సూర్యను చూస్తామని బ్యాటింగ్ తోనే సమాధానం చెబుతాడని ధీమా వ్యక్తం చేశారు. 

నాగర్ కర్నూల్ లో భారీ వర్షాలు… శ్రీశైలం – హైదరాబాద్ జాతీయ రహదారిపై వాహనాలు నిలిపివేత

 అచ్చంపేట: నాగర్ కర్నూల్ జిల్లా వ్యాప్తంగా ఎడతెరిపి లేకుండా భారీ వర్షాలు కురుస్తున్నాయి. మొంథా తుఫాన్ నేపథ్యంలో భారీ వర్షాలు కురవడంతో వాగులు వంకలు పొంగిపోర్లుతున్నాయి. చెరువులు, కుంటలు ఆలుగు పారుతున్నాయి. రోడ్లన్నీ జలమయంగా మారాయి. ఉప్పునుంతల మండల పరిధిలోని వెల్టూరు గ్రామం సమీపంలో శ్రీశైలం- హైదరాబాద్ జాతీయ రహదారి పైనుంచి వరద నీరు ప్రవహించడంతో రాకపోకలను నిలిపివేశారు. పూర్యనాయక్ తండ సమీపంలోని చంద్రవాగులో రెండు ఆవులు, బర్రెలు చిక్కుకొనిపోయాయి. మూగజీవాలు సహాయం కోసం ఎదురుచూస్తున్నాయి.  డోంట్ల దగ్గర మహాసముద్రం చెరువు అలుగు పారుతోంది. కల్వకుర్తి మండలంలోని కుర్మిద్ద తండాలో ఇండ్లలోకి వర్షపు నీరు చేరింది. చిన్న కాల్వలను రైతులు మూసీ ఉంచడంతోనే పంట పొలం, ఇండ్లలోకి వర్షపు నీరు చేరింది. అచ్చంపేట నియోజకవర్గంలో ఉప్పునుంతల మండలంలో 20 సెంటీమీటర్ల వర్షపాతం నమోదయింది. రోడ్లపై వరద నీరు ప్రవహిస్తుండడంతో అచ్చంపేట నుండి ఉప్పునుంతల మండల కేంద్రానికి రాకపోకలను పూర్తిగా బంద్ చేశారు. ఉప్పునుంతల – అచ్చంపేట ప్రధాన రహదారిపై ఉన్న మల్లప్ప వాగు వరద ఉధృతి ఎక్కువగా ఉండడంతో రాకపోకలను నిలిపివేశారు. ఉప్పునుంతల మండలం కేంద్రంలోని గ్రామపంచాయతీ, ప్రాథమిక వ్యవసాయ సహకార బ్యాంకు ఎదురుగా ఉన్న కాలనీలో వర్షపు నీటితో జలమయమైంది.

కరీంనగర్ లో స్నేహితుల మోసం…. వైద్యుడు ఆత్మహత్య

కరీంనగర్: స్నేహితులు అప్పు తీసుకొని చెల్లించడంలేదని ఓ డాక్టరు మత్తు ఇంజెక్షన్లు వేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ సంఘటన కరీంనగర్ జిల్లా కేంద్రంలో మంకమ్మతోటలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం…. కరీంనగర్‌లోని ఓ వైద్య విజ్ఞాన సంస్థలో ఎంపటి శ్రీనివాస్(43) అనే వైద్యుడు ఎనస్తీషియా విభాగంలో పిజి రెండో సంవత్సరం చదువుతున్నాడు. అతడి భార్య విప్లవశ్రీ కూడా ప్రభుత్వ వైద్యురాలిగా సేవలందిస్తోంది. శ్రీనివాస్ వద్ద నుంచి ఇద్దరు స్నేహితులు రూ.1.78 కోట్లు అప్పుగా తీసుకున్నాడు. మరో ముగ్గురు ఆయన పేరు 1.35 కోట్ల బ్యాంకు రుణం తీసుకున్నారు. పలుమార్లు డబ్బులు అడిగిన వాళ్లు ఇవ్వకపోవడంతో మానసికంగా కుంగిపోయాడు. పలుమార్లు భార్యకు చెప్పుకొని బాధను వ్యక్తం చేశారు. మంగళవారం ఉదయం భార్య నిద్రలేచి సరికి భర్త పడిపోయి ఉన్నాడు. అప్పటికే అతడిని ఆస్పత్రికి తరలించగా మృతి చెందాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

ప్రేమపెళ్లి… భర్తను హత్య చేసిన భార్య

అమరావతి: ప్రేమపెళ్లి చేసుకుంది, వేధింపులు భరించలేక భర్తను భార్య చంపేసింది. ఈ సంఘటన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం గుంటూరు జిల్లా పట్టాభిపురంలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… పట్టాభిపురంలోని నేతాజీ నగర్‌లో షేక్ ఖాజా అనే వ్యక్తి ఫైనాన్స్ వ్యాపారం చేస్తూ జీవనం సాగిస్తున్నాడు. 17 సంవత్సరాల క్రితం పక్కింట్లో హజారాను ప్రేమించి వివాహం చేసుకున్నాడు. ఈ దంపతులుకు కూమారుడు, కూతురు ఉంది. హజారా బ్యూటీ పార్లర్ నిర్వహిస్తోంది. గత కొన్ని రోజుల నుంచి డబ్బుల విషయంలో దంపతులు గొడవలు జరుగుతున్నాయి. జూన్ 19న భర్త ఫుల్ గా తాగి ఇంటికొచ్చాడు. సంపాదనంతా ఆగం చేస్తున్నావని భార్యతో గొడవకు దిగాడు. ఘర్షణ తారాస్థాయికి చేరుకోవడంతో భార్య మెడకు చున్నీతో బిగించి ఊపిరాడకుండా చేశాడు. భర్త నుంచి తప్పించుకొని అక్కడి నుంచి వెళ్లిపోయింది. భర్త గాఢ నిద్రలోనికి జారుకున్న ముఖంపై దిండు పెట్టి గట్టిగా ఒత్తిపట్టుకుంది. ఊపిరాడక అతడు కళ్లు తేలేశాడు. ఉదయం తన భర్త లేవడం లేదని స్థానిక ఆర్‌ఎంపి వైద్యుడికి సమాచారం ఇచ్చింది.  అప్పటికే భర్త చనిపోయాడని పరీక్షించిన ఆర్‌ఎంపి వైద్యులు తెలిపాడు. స్థానికుల సమాచారం మేరకు పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. పోస్టుమార్టమ్ రిపోర్టులో ఊపిరాడక చనిపోయాడని తేలడంతో భార్యను పోలీసులు అదుపులోకి తీసుకొని ప్రశ్నించగా తానే హత్య చేశానని ఒప్పుకుంది. వెంటనే ఆమెను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. 

బ్రెజిల్‌లో భీకర కాల్పులు: 64 మంది మృతి

రియోడిజనీరో: బ్రెజిల్‌లో మాదకద్రవ్యాల గ్రూప్, భద్రతా బలగాలు మద్య జరిగిన ఎదురుకాల్పుల్లో 64 మంది మృతి చెందారు. ఈ కాల్పుల్లో నలుగురు భద్రతా అధికారులు ఉన్నట్టు వెల్లడించారు. బ్రెజిల్‌లోని రియో డి జనీరోలో రెడ్ కమాండ్‌కు చెందిన మాదకద్రవ్యాల గ్రూపు అత్యంత శక్తి వంతంగా పని చేస్తోంది. గత కొన్ని సంవత్సరాల నుంచి ఆ గ్రూప్‌ను అంతం చేయాలని ప్రభుత్వం ప్రణాళిక రచిస్తోంది. 2500 మంది సాయుధ బలగాలతో రెడ్ కమాండ్ గ్రూపును పట్టుకోవాలని ముమ్మరంగా ప్రయత్నాలు కొనసాగుతున్నాయి. మాదక ద్రవ్యాల గ్రూపు డ్రోన్లతో సాయుధ దళాలపై దాడులకు పాల్పడింది. రెడ్ కమాండ్ గ్రూపు సభ్యులు ఎదురు కాల్పులు జరపడంతో నలుగురు అధికారులు మృతి చెందారు. ఎదురుల్లో కాల్పుల్లో 60 మంది రెడ్ కమాండ్ చెందిన సభ్యులు హతమయ్యారు. ప్రస్తుతం 81 మంది అనుమానితులరు అదుపులోకి తీసకోవడంతో పాటు 75 రైఫిల్స్, భారీ మొత్తంలో మాదక ద్రవ్యాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. 46 పాఠశాలలను  మూసివేశామని అధికారులు వెల్లడించారు.

ప్రైవేటు వీడియోల కోసం ప్రియుడ్ని చంపి… దృశ్యం సినిమా చూపించారు

ఢిల్లీ: ప్రైవేటు వీడియోలు తొలగించకపోవడంతో తన సహజీవనం చేస్తున్న ప్రియుడిని మరో ఇద్దరు స్నేహితులతో కలిసి హత్య చేసింది. అనంతరం హార్డ్‌డిస్క్‌తో పారిపోయింది. ఈ సంఘటన దేశ రాజధాని ఢిల్లీలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… ఢిల్లీలోని తిమార్‌పూర్‌లో రామ్‌కేశ్ మీనా(32) అనే యువకుడు సివిల్స ప్రిపేర్ అవుతున్నాడు. తిమార్‌పూర్ ఓ ప్లాట్‌లో పేలుడు సంభవించడంతో రామ్‌కేశ్ మృతి చెందాడు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాన్ని శవ పరీక్ష నిమిత్తం స్థానిక ఆస్పత్రికి తరలించారు. శవ పరీక్ష అగ్ని ప్రమాదంలో చనిపోయినట్టు తేలింది. స్థానిక సిసి కెమెరాలను పోలీసులు పరిశీలించారు. ఇద్దరు వ్యక్తులు ముసుగులు ధరించి ప్లాట్‌లోని వెళ్లినట్టు గుర్తించారు. కాసేపటి తరువాత యువతితో ఇద్దరు ముసుగు వ్యక్తులు కూడా బయటకు వచ్చినట్టు గుర్తించారు. యువతి అమృతా చౌహాన్(21) గుర్తించారు. అనంతరం ఆమెను అదుపులోకి తీసుకొని పోలీసులు తనదైన శైలిలో ప్రశ్నించడంతో నిజాలు బయటకు వచ్చాయి. అమృతా చౌహాన్(21), రామ్‌కేశ్‌తో సహజీవనం చేస్తోంది. ప్రైవేటు వీడియోలన రికార్డు చేసి ల్యాప్‌ట్యాప్‌లో రామ్‌కేశ్ భద్రపరుచుకున్నాడు.

ఈ వీడియోలను డిలీట్ చేయాలని పలుమార్లు రామ్‌కేశ్‌ను కోరింది. అతడు చేయకపోవడంతో ప్రియుడ్ని చంపాలని నిర్ణయం తీసుకుంది. మాజీ ప్రియుడు అమృత, మరో స్నేహితుడు సందీప్‌తో కలిసి హత్య ప్రణాళిక రచించింది. అక్టోబర్ 5న రామ్‌కేశ్ ప్లాట్‌కు సుమిత్, సందీప్ చేరుకొని తలపై బలంగా కొట్టారు. అతడిపై నూనె, నెయ్యి, వైన్ పోశారు. వంటింట్లోనే గ్యాస్ సిలిండర్‌నో నాబ్ ఓపెన్ చేసి రామ్‌కేళ్ తల దగ్గర పెట్టారు. గ్యాస్ రూమ్ అంత వ్యాపించన తరువాత లైటర్‌ను వెలిగించా అక్కడి వెళ్లిపోయారు. వాళ్లు వెళ్లిన తరువాత గ్యాస్ సిలిండర్ పేలడంతో అగ్ని ప్రమాదంలో చనిపోయాడని శవ పరీక్షలో తేలింది. అమృత ఫోరెన్సిక్ స్టూడెంట్ కావడంతో తన తెలివితేటలను ఉపయోగించి తప్పించుకోవాలని చూసింది. సుమిత్ వంట గ్యాస్ డిస్ట్రిబ్యూషన్‌లో పని చేస్తుండడంతో అంత ఎంతసేపు పేలుతుంది అనే దానిపై అతనికి అవగాహన ఉంది. సిసిటివి ముగ్గురు నిందితులను పట్టించింది. ముగ్గురిని అరెస్టు చేసి రిమాండ్ తరలించారు. హార్డ్‌డిస్క్‌లో 15 మంది ప్రైవేటు వీడియోలు ఉన్నాయని పోలీసులు గుర్తించారు. మహిళల అనుమతి లేకుండా వీడియోలు తీయడంతో హార్డ్‌డిస్క్‌లో స్టోర్ చేసే అలవాటే అతడి ప్రాణం తీసింది. 

మొంథా తుఫాన్ బీభ‌త్సం…. వాగులో కొట్టుకపోయిన కారు

అమరావతి: మొంథా తుఫాన్ బీభ‌త్సం సృష్టిస్తోంది.  ఒంగోలు దగ్గరలో యరజర్ల – వెంగముక్కల పాలెం మధ్య వాగులో కారు కొట్టుకుపోయింది. స్థానికులు డ్రైవర్ ను కిందకు దిగాలని సూచించారు. కానీ అతడు వినకపోవడంతో వరదలో కారు కొట్టుకపోయింది. అంతర్వేదిపాలెం వద్ద మొంథా తుఫాన్‌ తీరాన్ని తాకింది. మచిలీపట్నానికి 20 కిలోమీటర్ల దూరంలో తుపాను కేంద్రీకృతమైంది. అంతర్వేది వద్ద అలలు భారీగా ఎగిసిపడుతున్నాయి. లైట్‌హౌస్‌ కట్టడాలను సముద్రపు అలలు తాకుతున్నాయి.  తుపాను ప్రభావంతో కాకినాడ తీరంలో సముద్ర కెరటాలు ఎగిసిపడుతున్నాయి. యానాంలోని కనకలపేట, గెస్ట్‌హౌస్, పాతకోర్టు భవనం, ఎస్‌ఆర్‌కే కళాశాల వద్ద చెట్లు కూలాయి. అయితే సిబ్బంది ఎప్పటికప్పుడు నేలకూలిన చెట్లను తొలగిస్తున్నారు. సహాయ కార్యక్రమాల్లో అగ్నిమాపక, విద్యుత్, ఎన్‌డీఆర్‌ఎఫ్ సిబ్బంది పాల్గొన్నారు.

ఉభయగోదావరి జిల్లాల్లో గాలుల తీవ్రత కొనసాగుతోంది. తీవ్ర గాలులకు పలుచోట్ల విద్యుత్ స్తంభాలు, చెట్లు నేలకూలాయి. పలు ప్రాంతాల్లో విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది. కృష్ణా జిల్లాలోనూ గాలుల తీవ్రత కొనసాగుతోంది. కృష్ణా జిల్లా దివిసీమలో భారీ వృక్షాలు నేలకూలాయి. తీవ్ర గాలులకు వరి, అరటి, బొప్పాయి పంటలు నెలకొరిగాయి. విశాఖలో కొన్నిచోట్ల కొండచరియలు విరిగిపడే అవకాశం ఉందని కలెక్టర్ కలెక్టర్ హరేందిర ప్రసాద్ హెచ్చరించారు. బాపట్ల జిల్లాలోని వాడరేవులో సముద్రం ఉద్ధృతంగా మారి రాకాసి అలలు ఎగిసిపడుతున్నాయి. అలల తాకిడికి కొంత భాగం కోతకు గురై సముద్రం ముందుకువచ్చింది. తుపాను ప్రభావంపై ఇప్పటి వరకు 3.6 కోట్ల మందికి మొబైల్ ఫోన్ల ద్వారా హెచ్చరికలు జారీ చేశారు. తుపాను ప్రభావంతో శ్రీకాకుళం నుంచి నెల్లూరు వరకు అతిభారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈ క్రమంలో ప్రజలంతా బయటికి రాకుండా ఇళ్లలోనే ఉండాలని సూచించారు. తుపాను ప్రభావం నేపథ్యంలో ప్రభుత్వం అప్రమత్తమైంది. ప్రజలు సముద్ర తీర ప్రాంతాలకు, లోతట్టు ప్రాంతాలకు వెళ్లవద్దని సూచించింది. 

ముంచెత్తిన మొంథా

మన తెలంగాణ / అమరావతి : ఆంధ్రప్రదేశ్‌లో మొంథా తుపాను తీరాన్ని తాకింది. కాకినాడ- మచిలీపట్నం మధ్య ఇది తీరం తాకింది. మచిలీపట్నానికి 20 కిలోమీటర్ల దూరంలో తుపాను కేంద్రీకృతమైంది. అంతర్వేదిపాలెంలో మొంథా తుపాను రాత్రి 8గంటల సమయంలో తీరం తా కింది. భీకరంగా దూసుకువస్తున్న తుపాను విశా ఖ, ఉమ్మడి ఉభయగోదావరి, కృష్ణా, గుంటూరు, ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లో భారీగా ప్రభావం చూపనున్నట్లు వాతావరణ శాఖ స్పష్టం చేసింది. రాష్ట్ర వ్యాప్తంగా 403 మండలాలపై తుపాను ప్రభావం ఉండనుందని, అత్యవసర పరిస్థితి ఎదుర్కొనేలా మండలాల వారీగా 488 కంట్రోల్ రూమ్‌లను ఏర్పాటు చేశారు. మొత్తం 1204 పునరావాస కేంద్రాలను సిద్ధం చేసి 75,802 మందిని అక్కడికి తరలించింది. 219కి పైగా మెడికల్ క్యాంపులను వివిధ ప్రాంతాల్లో ఏర్పాటు చేసింది. అత్యవసర సమాచార వ్యవస్థ కోసం 81 వైర్‌లెస్ టవర్లు, 21కి పైగా భారీ సైజు ఆస్కా ల్యాంపులను సిద్ధం చేసింది. 1147 జేసీబీలు, ప్రోక్లెయిన్లు, క్రేన్లుతోపాటు 321 డ్రోన్లను సర్కారు అందుబాటులో ఉంచింది.

కూలిన చెట్లు తొలగించేందుకు 1040 భారీ వుడ్ కట్టింగ్ మెషీన్స్ సిద్ధం చేసింది. తుపాను ప్రభావంపై ఇప్పటి వరకు 3.6 కోట్ల మందికి మొబైల్ ఫోన్ల ద్వారా హెచ్చరికలు జారీ చేశారు. తుపాను ప్రభావంతో శ్రీకాకుళం నుంచి నెల్లూరు వరకు అతిభారీ వర్షాలు కురుస్తాయని అలానే మరి కొన్నిచోట్ల అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపారు. ఈ క్రమంలో ప్రజలంతా బయటికి రాకుండా ఇళ్లలోనే ఉండాలని సూచించారు. తీరాన్ని తాకిన తర్వాత క్రమంగా బలహీనపడి బుధవారానికి తుపానుగా మారుతుందని స్టెల్లా వివరించారు. తుపాను ప్రభావం నేపథ్యంలో ప్రభుత్వం అప్రమత్తమైంది. ప్రజలు సముద్ర తీర ప్రాంతాలకు, లోతట్టు ప్రాంతాలకు వెళ్లవద్దని సూచించింది. తుపాను ప్రభావం ఉన్న జిల్లాల్లో రాత్రి 8.30 గంటల తర్వాత వాహనాల రాకపోకలను నిలిపివేసింది. కోస్తాంధ్ర తీరాన్ని మొంథా తుపాను సమీపిస్తుండటంతో ప్రభుత్వం అప్రమతమైంది. తీవ్ర తుపాను కారణంగా కోస్తాంధ్రలోని విశాఖ, ఉమ్మడి ఉభయగోదావరి, కృష్ణా, గుంటూరు, ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లో ప్రభావం చూపనున్నట్లు వాతావరణ శాఖ స్పష్టం చేసింది.

18 విమానాలు, పలు రైళ్లు రద్దు

మొంథా తుపాను ప్రభావం నేపథ్యంలో శంషాబాద్ నుంచి ఆంధ్రప్రదేశ్‌కు వెళ్లాల్సిన 18 విమాన సర్వీసులు రద్దయ్యాయి. వాతావరణం అనుకూలించని కారణంగా హైదరాబాద్ నుంచి విజయవాడ, విశాఖపట్టణం, రాజమహేంద్రవరానికి వెళ్లాల్సిన విమానాలను రద్దు చేసినట్లు అధికారులు తెలిపారు. విజయవాడ, విశాఖ, రాజమహేంద్రవంర నుంచి శంషాబాద్ రావాల్సిన 17 విమాన సర్వీసులను కూడా రద్దు చేసినట్లు పేర్కొన్నారు. రద్దయిన వాటిలో విశాఖపట్టణం నుంచి 9, రాజమహేంద్రవరం నుంచి 5, విజయవాడ నుంచి 5 విమానాలు ఉన్నాయి. మొంథా తుపాను నేపథ్యంలో దక్షిణ మధ్య రైల్వే అప్రమత్తమైంది. మొంథా తుపాను ప్రభావం నేపథ్యంలో ఏపీ లోని కోస్తా ప్రాంత జిల్లాలకు వెళ్లే పలు రైళ్లను రైల్వేశాఖ రద్దు చేసింది. 107 రైళ్లను రద్దు చేసింది. మంగళవారం 70, బుధవారం 36, గురువారం ఒక రైలును రద్దు చేసినట్లు వెల్లడించింది. ప్రయాణికుల సౌకర్యార్థం హెల్ప్‌డెస్క్‌లు, రైల్ నిలయంలో కంట్రోల్ రూమ్, వార్ రూమ్ ఏర్పాటు చేశామని అన్నారు.

6 రైళ్లు దారి మళ్లింపు, 18 రైళ్ల సమయాల్లో మార్పులు

హైదరాబాద్, చెన్నై, భువనేశ్వర్, బెంగళూరు, విజయవాడ, విశాఖపట్టణం, రాజమహేంద్రవరం, కాకినాడ, గుంటూరు, తెనాలి, రేపల్లె, మార్కాపురం, మచిలీపట్నం, నిడదవోలు, నర్సాపురం, భీమవరం, ఒంగోలు, మాచర్ల నుంచి బయల్దేరే పలు రైళ్లు రద్దు అయ్యాయి. 6 రైళ్లను దారి మళ్లించినట్లు 18 రైళ్ల సమయాల్లో మార్పులు చేసినట్లు అధికారులు వివరించారు. రద్దైన రైళ్ల వివరాలను రైల్వేశాఖ అధికారిక వెబ్‌సైట్‌లో పొందుపరిచింది. రైళ్ల రద్దు సమాచారాన్ని ప్రయాణికులకు పంపింది. ఆయా ప్రయాణికులకు టికెట్ మొత్తం తిరిగి చెల్లించనుంది. మరోవైపు ఏపీలోని విజయవాడ డివిజన్‌లోని ప్రధాన రైల్వే స్టేషన్లలో హెల్ప్ డెస్క్‌లను రైల్వేశాఖ ఏర్పాటు చేసింది.

ఎగిసిపడుతున్న రాకాసి అలలు

తుపాను ప్రభావంతో కాకినాడ తీరంలో సముద్ర కెరటాలు ఎగిసిపడుతున్నాయి. యానాంలోని కనకలపేట, గెస్ట్‌హౌస్, పాతకోర్టు భవనం, ఎస్‌ఆర్‌కే కళాశాల వద్ద చెట్లు కూలాయి. అయితే సిబ్బంది ఎప్పటికప్పుడు నేలకూలిన చెట్లను తొలగిస్తున్నారు. సహాయ కార్యక్రమాల్లో అగ్నిమాపక, విద్యుత్, ఎన్‌డీఆర్‌ఎఫ్ సిబ్బంది పాల్గొన్నారు. భయగోదావరి జిల్లాల్లో గాలుల తీవ్రత కొనసాగుతోంది. తుపాను తీరానికి చేరువయ్యే కొద్దీ ఈ గాలుల ఉద్ధృతి మరింత పెరిగే అవకాశం ఉంది. తీవ్ర గాలులకు పలుచోట్ల విద్యుత్ స్తంభాలు, చెట్లు నేలకూలాయి. పలు ప్రాంతాల్లో విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది. కృష్ణా జిల్లాలోనూ గాలుల తీవ్రత కొనసాగుతోంది. కృష్ణా జిల్లా దివిసీమలో భారీ వృక్షాలు నేలకూలాయి. తీవ్ర గాలులకు వరి, అరటి, బొప్పాయి పంటలు నెలకొరిగాయి. విశాఖలో కొన్నిచోట్ల కొండచరియలు విరిగిపడే అవకాశం ఉందని కలెక్టర్ కలెక్టర్ హరేందిర ప్రసాద్ హెచ్చరించారు. బాపట్ల జిల్లాలోని వాడరేవులో సముద్రం ఉద్ధృతంగా మారి రాకాసి అలలు ఎగిసిపడుతున్నాయి. అలల తాకిడికి కొంత భాగం కోతకు గురై సముద్రం ముందుకువచ్చింది.

బస్ సర్వీసులు రద్దు

నిత్యం వేలాది మంది ప్రయాణికులతో కిటకిటలాడే విజయవాడ పండిట్ నెహ్రు బస్ స్టాండ్. ఒక్కసారిగా ప్రయాణికులు లేక వెలవెలబోయింది. మెుంథా తుపాన్ ప్రభావంతో ప్రయాణికుల సంఖ్య గణనీయంగా తగ్గింది. సాధారణ రోజులతో పోలిస్తే నేడు టికెట్ల బుకింగ్స్ సగానికి సగం తగ్గాయని ఆర్టీసీ అధికారులు తెలిపారు.

రాష్ట్రానికి ముప్పు

మన తెలంగాణ/హైదరాబాద్ : బంగాళాఖాతంలో ఏర్పడి అల్పపీడనం తీవ్ర వాయుగుండంగా, మొంథా తుఫాన్‌గా మారడంతో రాష్ట్రంలో బుధ, గురువారాల్లో పలు జిల్లాల్లో భారీ నుంచి అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. పలు జిల్లాల్లో 5 సె.మీ నుంచి 20 సెం.మీ వరకు వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం హెచ్చరించింది. ఈ క్రమంలో బుధవారం రాష్ట్రంలో ఆదిలాబాద్, మంచిర్యాల, నిర్మల్, జగిత్యాల, కరీంనగర్, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, మహబూబాబాద్, వరంగల్ జిల్లాల్లో అక్కడక్కడ భారీ నుంచి అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంటుందని,

గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీస్తాయని ఆరెంజ్ అలర్ట్ ఇచ్చింది. దీంతో పాటు రాష్ట్రంలోని కొమరంభీం ఆసిఫాబాద్, నిజామాబాద్, రాజన్న సిరిసిల్ల, హన్మకొండ, జనగాం, సిద్దిపేట, యాదాద్రి భువనగిరి జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని, గంటలకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీస్తాయని ఎల్లో హెచ్చరిలు జారీ చేసింది. కాగా, గడిచిన 24 గంటల్లో ఆసిఫాబాద్, సంగారెడ్డి, మెదక్, మంచిర్యాల, రంగారెడ్డి, యాదాద్రి భువనగిరి, నల్గొండతో పాటు పలు చోట్ల మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిశాయి. అత్యధికంగా యాదాద్రి జిల్లా చౌటుప్పల్‌లో 6.6 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైందని వాతావరణ శాఖ నివేదిక వెల్లడించింది.

ఎన్డీఆర్‌ఎఫ్ బృందాలను సిద్దం చేశాం : బండి సంజయ్

ఉమ్మడి కరీంనగర్ బ్యూరో : మొంథా తుఫాన్ నేపథ్యంలో అన్ని రకాల సహాయ సహకారాలు అందించేందుకు కేంద్ర ప్రభుత్వం సిద్దంగా ఉందని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ తెలిపారు. రాష్ట్రంలో పెద్దపల్లి, ములుగు, భూపాలపల్లి జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉండటంతో అధికారులు అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు. ఇప్పటికే ఎన్డీఆర్‌ఎఫ్ బృందాలను సిద్దం చేశామని చెప్పారు. ఆంధ్రప్రదేశ్‌లో 19 జిల్లాలు భారీ వర్ష ప్రభావం ఉన్నందున అవసరమయిన ఎన్డీఆర్‌ఎఫ్ బృందాలు ఇప్పటికే పంపించామని పేర్కొన్నారు. తుఫాను ఎదుర్కోవడానికి అధికారులు ముందస్తు చర్యలు తీసుకోవాలని మంత్రి ఆదేశించారు.