elexbet güncel girişklasbahisklasbahis girişklasbahis güncel girişlimanbetlimanbet girişlimanbet güncel girişrestbetrestbet girişrestbet güncel girişqueenbetqueenbet girişqueenbet güncel girişrestbetrestbet girişperabetperabet girişelexbetelexbet girişklasbahisklasbahis girişklasbahis güncel girişrestbet girişelexbet girişperabet girişqueenbet girişgalabet girişxmtradingxmtradingvizyonbet girişvizyonbetwinxbet girişwinxbetyakabet girişyakabetkulisbet girişkulisbetteosbet girişteosbetperabet girişbetasus girişteosbet girişgalabet girişrestbet girişvizyonbet girişyakabet girişpadişahbetrealbahiswinxbetkulisbetteosbetgalabetelexbetperabetteosbetvizyonbetbetasusultrabetpadişahbetwinxbetrestbetrealbahisperabetkulisbetrealbahissohobetteosbethilbetperabetbetmarinoenbetsuratbetaresbetyakabetatlasbetxmtradingxmtradinghilbethilbet girişmislibetmislibet girişpuntobahispuntobahis girişgamabetgamabet girişhepsibethepsibet girişcasicostacasicosta girişrekorbetrekorbet girişatlasbetatlasbet girişsuratbetsuratbet girişpiabellacasinohepsibahishepsibahisyouwinyouwintrendbettrendbetroyalbetroyalbetpadişahbetpadişahbetrinabetrinabetkulisbetkulisbetroyalbetroyalbetbetticketbetticketyakabetyakabetatlasbetatlasbet girişhilbethilbet girişsüratbetsüratbet girişrekorbetrekorbet girişmislibet girişpuntobahisgamabetgamabet girişcasicostacasicosta girişhepsibethepsibet girişbahiscasinobahiscasinokulisbetkulisbetyakabetyakabetpadişahbetpadişahbetrinabetrinabetroyalbetroyalbetwbahiswbahisbetlikebetlikebetovisbetovisaresbetaresbet girişaresbetyakabetyakabet girişyakabetyakabet girişsüratbetsüratbet girişsüratbetsüratbet girişatlasbetatlasbet girişatlasbetatlasbet girişteosbetteosbet girişteosbetteosbet girişpadişahbetpadişahbet girişcasibomcasibom girişcasibom güncel girişcasibomcasibom girişcasibom güncel girişsonbahis girişsonbahissonbahis güncelcasibomcasibom girişrekorbetrekorbet girişmislibetmislibet girişhepsibethepsibetsüratbetsüratbetatlasbetatlasbet girişaresbetaresbet girişhilbethilbet girişsohobetsohobet girişyakabetyakabet girişwinxbetwinxbet girişkulisbet girişkulisbetbetmarinobetmarino girişmisliwinmisliwin girişbetnanobetnano girişpadişahbetpadişahbet girişyakabetrealbahisbetovisyouwinbetwonkralbetatlasbetsuratbetaresbetalobetteosbetkralbetkulisbetrinabetmasterbettingyakabetlordbahistrendbetbetkoliklivebahis

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Eros Maç Tv

Hacklink

Hacklink panel

Hacklink

Hacklink

Hacklink Panel

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Buy Hacklink

Hacklink

Hacklink

Holiganbet Giriş

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

หวยออนไลน์

Hacklink

Hacklink satın al

Hacklink Panel

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Eros Maç Tv

Hacklink

Hacklink panel

Hacklink

Hacklink

Hacklink Panel

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Buy Hacklink

Hacklink

Hacklink

Holiganbet Giriş

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

หวยออนไลน์

Hacklink

Hacklink satın al

Hacklink Panel

casinolevant

casinolevant

bets10

jojobet

piabellacasino giriş

bets10

betosfer

cratosroyalbet

mavibet

galabet

sakarya escort

Vaycasino

cratosroyalbet

holiganbet

betgaranti giriş

betgaranti

betgaranti giriş

casinolevant

casinolevant

bahislion

aresbet

cratosroyalbet

artemisbet

holiganbet giriş

kalebet

konya escort

casinowon

deneme bonusu

ultrabet

kingroyal

xnxx

porn

madridbet

dinamobet

betebet

meritking

betpas

hit botu

grandpashabet

jojobet

galabet

kralbet

Pusulabet

Pusulabet Giriş

milosbet

cratosroyalbet

Streameast

galabet

cratosroyalbet

betcio

dinamobet giriş

ultrabet

bahisfair

grandpashabet

matbet

marsbahis

holiganbet

kingroyal

meritking

madridbet

vdcasino

jojobet

meritking

Jojobet giriş

padişahbet

vegabet

tlcasino

jojobet giriş

bets10

bahislion

jojobet

sonbahis

holiganbet

jasminbet giriş

ikimisli

grandpashabet

betosfer

hiltonbet

kulisbet

yakabet

marsbahis

betsat

pusulabet

jojobet

holiganbet

pusulabet

teosbet

jojobet

casibom

marsbahis

kingroyal

livebahis

betnano

matbet giriş

jojobet giriş

అచ్చియ్యమ్మగా అదరగొడుతూ…

మెగా పవర్ స్టార్ రామ్‌చరణ్ నటిస్తున్న రూరల్ యాక్షన్ డ్రామా ‘పెద్ది’ చిత్రీకరణ శరవేగంగా కొనసాగుతోంది. బుచ్చిబాబు సానా దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ హీరోయిన్‌గా నటిస్తోంది. వృద్ధి సినిమాస్ బ్యానర్‌పై వెంకట సతీష్ కిలారు నిర్మిస్తున్న ఈ భారీ ప్రాజెక్ట్‌ను మైత్రీ మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్ ప్రతిష్టాత్మకంగా సమర్పిస్తున్నాయి. ఈ చిత్రం నుండి ఫస్ట్ లుక్ పోస్టర్లు, గ్లింప్స్ , వర్కింగ్ స్టిల్స్ సినిమాపై భారీ అంచనాలను సృష్టించాయి. శనివారం మేకర్స్ రెండు డిఫరెంట్ పోస్టర్ల ద్వారా అచ్చియ్యమ్మగా జాన్వీ కపూర్ ఫస్ట్ లుక్‌ను విడుదల చేశారు. ఫస్ట్ లుక్ పోస్టర్‌లో జాన్వీ కపూర్ అద్భుతంగా కనిపించింది. ప్రింటెడ్ చీర, సంప్రదాయ నగలు,

సన్‌గ్లాసెస్‌తో స్టైలిష్‌గా కనిపిస్తూ మైక్ ముందు ధైర్యంగా నిలబడి ఉన్న ఆమె లుక్ చూసి ప్రేక్షకులు ఫిదా అవుతున్నారు. పోస్టర్ పండుగ వాతావరణాన్ని సృష్టించింది. రెండో పోస్టర్‌లో బ్లూ చీరలో జీప్‌పై నిలబడి, ధైర్యంగా అభివాదం చేస్తూ కనిపిస్తుంది. ఈ పోస్టర్లలో జాన్వీ పూర్తిగా మాసీ లుక్‌తో ఆకట్టుకుంటోంది. శివ రాజ్‌కుమార్, జగపతి బాబు, దివ్యేందు శర్మ, బోమన్ ఇరానీ ఈ చిత్రంలో ప్రముఖ పాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రానికి అకాడమీ అవార్డు విన్నర్ ఎఆర్ రెహమాన్ సంగీతం సమకూరుస్తున్నారు. పెద్ది సినిమా మార్చి 27, 2026న గ్రాండ్‌గా విడుదల కానుంది.

గద్దర్ కుమార్తెను రేవంత్‌రెడ్డి మోసం చేశారు: మన్నె క్రిశాంక్

గద్దర్ కుమార్తెను రేవంత్‌రెడ్డి మోసం చేశారని బిఆర్‌ఎస్ నేత మన్నె క్రిశాంక్ ఘాటు వ్యాఖ్యలు చేశారు. కంటోన్మెంట్ ఉప ఎన్నికల్లో వెన్నెలకు రేవంత్ రెడ్డి ఎందుకు టిక్కెట్ ఇవ్వలేదని అడిగారు. సెంటిమెంట్ గురించి రేవంత్ రెడ్డి మాట్లాడతారా…? అని ప్రశ్నించారు. దుబ్బాకలో సోలిపేట రామలింగారెడ్డి సతీమణికి కెసిఆర్ టిక్కెట్ ఇచ్చారని గుర్తు చేశారు.తెలంగాణ భవన్‌లో శనివారం కంటోన్మెంట్ బిఆర్‌ఎస్ ఇంఛార్జ్ నివేదిత, ఇతర నేతలతో కలిసి ఆయన మీడియాతో మాట్లాడారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్‌కు ప్రజలు ఓట్లు వేస్తారని రేవంత్ రెడ్డి అనుకుంటున్నారని…కానీ, జూబ్లీహిల్స్ ప్రజలు మోసపోరు అని పేర్కొన్నారు. రేవంత్ రెడ్డి కంటోన్మెంట్ కోడి కథ జూబ్లీహిల్స్ ప్రజలకు తెలిసిందని ఎద్దేవా చేశారు. జూబ్లీహిల్స్ ప్రజల చెవిలో రేవంత్ రెడ్డి క్యాలిఫ్లవర్ పెడుతున్నారని విమర్శించారు.కంటోన్మెంట్‌కు రేవంత్ రెడ్డి ఇచ్చిన నాలుగు వేల కోట్లు ఎక్కడ…? అని ప్రశ్నించారు. కంటోన్మెంట్ నియోజకవర్గానికి ఎలివేటెడ్ కారిడార్‌ను కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపిందని, బోర్డు మీటింగ్‌కు మల్కాజిగిరి ఎంపీగా రేవంత్ రెడ్డి హాజరు కాలేదని అన్నారు.

ఎస్.ఆర్.డి.పిలో భాగంగా అభివృద్ధి జరిగిందని చెప్పారు. కంటోన్మెంట్ ఎంఎల్‌ఎకు సిఎం రేవంత్ రెడ్డి ఎన్ని నిధులు ఇచ్చారని ప్రశ్నించారు. జూబ్లీహిల్స్‌లో చర్చకు తాము సిద్ధం అని, రేవంత్ రెడ్డి కంటోన్మెంట్ ఎంఎల్‌ఎను పంపాలని సవాల్ విసిరారు. కంటోన్మెంట్‌లో 6 వేల ఇందిరమ్మ ఇళ్లు ఎక్కడ ఉన్నాయని అడిగారు. రేవంత్ రెడ్డి సల్మాన్ ఖాన్‌తో బిజీగా ఉన్నారని ఎద్దేవా చేశారు.బిఆర్‌ఎస్ కంటోన్మెంట్ బిఆర్‌ఎస్ ఇంచార్జ్ నివేదిత మాట్లాడుతూ, సిఎం రేవంత్ రెడ్డి మాటలు ఆశ్చర్యంగా ఉన్నాయని అన్నారు. ఉప ఎన్నికల్లో ఓటమి భయం రేవంత్ రెడ్డికి పట్టుకుందని విమర్శించారు. అందుకే జూబ్లీహిల్స్‌లో కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయకపోతే పథకాలు ఇవ్వమని సిఎం డైరెక్ట్‌గా చెప్పారని అన్నారు. కంటోన్మెంట్ నియోజకవర్గాన్ని మాజీ ఎంఎల్‌ఎ సాయన్న అభివృద్ధి చేశారని తెలిపారు. కంటోన్మెంట్ నియోజకవర్గంలో తమ కుటుంబంపై కాంగ్రెస్ పార్టీ అసత్య ప్రచారం చేసిందని మండిపడ్డారరు. అలాగే జూబ్లీహిల్స్‌లో మాగంటి సునీతపై కాంగ్రెస్ పార్టీ దుష్ప్రచారం చేస్తోందని, ఆమెపై బురద చల్లుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. మహిళలకు గౌరవం ఇవ్వని కాంగ్రెస్ పార్టీని జూబ్లీహిల్స్ ప్రజలు ఓడించాలని కోరారు.

సోయాకు మద్దతు ధర కోసం రైతుల తిప్పలు

రైతులు ఆరుగాలం కష్టపడి పండించిన పంటకు మద్దతు ధర పొందాలంటే రైతులకు రాత్రింబవళ్లు కష్టపడక తప్పట్లేదు. నిర్మల్ జిల్లా, కుభీర్ మండల కేంద్రంలో ప్రభుత్వం ప్రాథమిక వ్యవసాయ సహకార కేంద్రం ఆధ్వర్యంలో సోయా కొనుగోలు చేపట్టనుంది. శనివారం కొనుగోళ్ల టోకెన్ల ఇస్తున్నారని తెలుసుకున్న మండల రైతులు శుక్రవారం అర్ధరాత్రి నుంచి క్యూకట్టారు. టోకెన్లు తీసుకోవడానికి అధిక సంఖ్యలో రైతులు తరలి రావడంతో తోపులాట జరిగింది. ఈ తోపులాటలో ఇద్దరు మహిళా రైతులు తీవ్రంగా గాయపడ్డారు. పలువురు రైతులకు స్వల్పగాయాలయ్యాయి. క్షతగాత్రులకు చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. సోయా పంట చేతికి వచ్చి నెలలు గడిచినా కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించకపోవడంతో 30 శాతం రైతులు తమ పంటను ప్రైవేటు వ్యాపారులకు అమ్మి నష్టపోయారు.

మిర్జాపూర్ సహకార సంఘం వద్ద హడావుడి

 సోయా కొనుగోళ్ల కూపన్‌లు ఇస్తుండడంతో నిర్మల్ జిల్లా, మిర్జాపూర్ సహకార సంఘం వద్ద రైతులు శనివారం వేకువజామున నుంచే క్యూలైన్లలో బారులు తీరారు. సోయా పంటను విక్రయించుకోవడానికి టోకెన్లు పంపిణీ చేస్తున్నట్లు అధికారులు తెలపడంతో ఉదయం నుండే రైతులు పట్టా పాస్ పుస్తకం చేత పట్టుకొని ఎంతకష్టమైనా క్యూలైన్‌లో నిల్చొని టోకెన్‌లను తీసుకెళ్లారు.

బిఆర్‌ఎస్ రుణం తీర్చుకుంటున్న బిజెపి: మహేష్ కుమార్ గౌడ్

జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక సందర్భంగా బిఆర్‌ఎస్ రుణం తీర్చుకోవడానికి బిజెపి ప్రాధాన్యత లేని అభ్యర్థిని బరిలోకి దించిందని ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు, ఎమ్మెల్సీ బి. మహేష్ కుమార్ గౌడ్ ధ్వజమెత్తారు. రాష్ట్రపతి అధ్యక్ష పదవికి జరిగిన ఎన్నిక నుంచి మొదలుకుని ట్రిబుల్ తలాక్ వరకూ బిఆర్‌ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు కేంద్రంలోని ఎన్డీయే సర్కారుకు మద్దతునిచ్చారని ఆయన శనివారం విలేకరుల సమావేశంలో తెలిపారు. ఎన్డీయే తీసుకునే ప్రతి నిర్ణయంలో కెసిఆర్ పాత్ర ఉందన్నారు. కాబట్టి ఇప్పుడు బిఆర్‌ఎస్ రుణాన్ని బిజెపి తీర్చుకుంటున్నదన్నారు. పార్లమెంటు ఎన్నికల్లో నూ బిజెపి ఎనిమిది లోక్‌సభ సీట్లలో విజయం సాధించడానికి బిఆర్‌ఎస్ సహకరించిందన్నారు. బిఆర్‌ఎస్‌తో లోపాయికారి ఒప్పందం కారణంగానే బిజెపి ప్రాధాన్యం లేని అభ్యర్థిని బరిలోకి దించిందన్నారు.

కాంగ్రెస్ నుంచి ఓటుకు ఐదు వేల రూపాయలు తీసుకోండి కానీ ఓటు మాత్రం బిఆర్‌ఎస్‌కు వేయాలని కెటిఆర్ ఓటర్లకు పిలుపు ఇవ్వడం పట్ల ఆయన తీవ్ర అభ్యంతరం తెలిపారు. కెటిఆర్ చేసిన వ్యాఖ్యలు ప్రజాస్వామ్యానికి విఘాతమని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. ఎన్నికల కమిషన్ వెంటనే సుమోటోగా కేసు నమోదు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. గత సార్వత్రిక ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీల్లో మెజారిటీ హామీలను అమలు చేసినందుకే జూబ్లీహిల్స్‌లో ఓట్లు అడుగుతున్నామని మహేష్ కుమార్ గౌడ్ తెలిపారు.

మారిన హైదరాబాద్ మెట్రోరైల్ సమయాలు.. 3 నుంచి అమలు

 మెట్రో రైలు ప్రయాణ వేళలు మారాయి. ఈ నెల 3 నుంచి మెట్రో రైలు ప్రయాణ వెళల్లో మార్పులు చేసినట్లు హైదరాబాద్ మెట్రో ఎక్స్ వేదికగా వెల్లడించింది. ఉదయం 6 గం.ల నుంచి రాత్రి 11 గం.ల వరకు అన్ని టెర్మినెల్స్‌లో అన్ని రోజుల్లో ప్రయాణ సదుపాయం ఉంటుందని మెట్రో రైలు యాజమాన్యం పేర్కొంది. ప్రస్తుతం సోమవారం నుంచి శనివారం వరకు ఉదయం 6 గం.ల నుంచి రాత్రి 11.45 గం.ల వరకు, శనివారం ఉదయం 6 గం.ల నుండి రాత్రి 11 గం.ల వరకు, ఆదివారం ఉదయం 7 గం.ల నుండి రాత్రి 11 గం.ల వరకు మెట్రో ప్రయాణ వేళలు ఉన్నాయి. ప్రయాణీకులు ఈ కొత్త సమయాలకు అనుగుణంగా తమ ప్రయాణ ప్రణాళికలను రూపొందించుకోవాలని మెట్రో అధికారులు విజ్ఞప్తి చేశారు. మారిన వేళల ప్రకారం అర్థరాత్రి వరకు పనిచేసి మెట్రో ద్వారా గమ్యస్థానాలకు చేరుకునే ఉద్యోగులకు ప్రయాణ కష్టాలు తప్పేలా లేవు.

నవంబర్ 3 రోజుల నుంచి ప్రైవేటు కాలేజీల బంద్

హైదరాబాద్: ఈ నెల 3 నుంచి ప్రైవేటు కాలేజీల నిరవధిక బంద్‌కు ఉన్నత విద్యాసంస్థల సమాఖ్య పిలుపునిచ్చింది. ప్రభుత్వం హామీ ఇచ్చిన ఫీజు రీఎంబర్స్‌మెంట్ బకాయిల విడుదలకు డిమాండ్ చేస్తూ.. ఈ బంద్‌ను ప్రకటించింది. హామీ ఇచ్చిన రూ.900 కోట్లు రేపటి లోగా విడుదల చేయాలని డిమాండ్ చేసింది. ప్రభుత్వం రేపటిలోగా నిర్ణయం తీసుకోకపోతే.. నిరవధిక బంద్ తప్పదని హెచ్చరించింది. బంద్ సమయంలో పరీక్షలు వాయిదా వేయాలని పేర్కొంది.

ఈ నెల 6న లక్ష మందితో సర్వసభ్య సమావేశం నిర్వహిస్తామని తెలిపింది. అన్ని కాలేజీల సిబ్బందితో కలిసి సర్వసభ్య భేటీ జరుగుతుందని పేర్కొంది. ఈ నెల 10 లేదా 11న 10 లక్షల మంది విద్యార్థులతో సభ నిర్వహిస్తామని స్పష్టం చేసింది. బకాయిలు చెల్లించిన ఒకట్రెండు కాలేజీలపై విచారణ చేయాలని కోరింది. బకాయిలు చెల్లించకపోతే ఎమ్మెల్యేలు, అధికారుల ఇళ్ల ముట్టడి చేస్తామని హెచ్చరించింది. 

ఫుడ్‌పాయిజన్ తో 57 మంది విద్యార్థులకు అస్వస్థత

 జోగులాంబ గద్వాల జిల్లాలో ఫుడ్ పాయిజన్ ఘటనలు కలకలం రేపుతున్నాయి. శుక్రవారం రాత్రి ఎర్రవల్లి మండలం, ధర్మవరం ప్రభుత్వ హాస్టల్‌లో ఫుడ్ పాయిజన్ ఘటనలో 54 మంది విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. ఆ ఘటన మరువక ముందే శనివారం ఉదయం ఎర్రవల్లి మండలంలోని ఎస్‌సి బాలుర గురుకుల పాఠశాలలో ఫుడ్ పాయిజన్ ఘటన చోటుచేసుంది. ఉదయం అల్పాహారం కింద జీరా రైస్ ఇవ్వగా శీను, అఖిల్, భరత్ అనే విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. వారిని వెంటనే గద్వాల ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.

 కోలుకుంటున్న విద్యార్థులు

శుక్రవారం రాత్రి ఫుడ్ పాయిజన్‌తో అస్వస్థతకు గురైన విద్యార్థులు క్రమంగా కోలుకుంటున్నారు. శనివారం ఉదయం జిల్లా కలెక్టర్ సంతోష్, ఎంఎల్‌ఎ బండ్ల కృష్ణమోహన్‌రెడ్డి హాస్పిటల్‌కి వెళ్లి బాధిత విద్యార్థులను పరామర్శించారు. వారి ఆరోగ్య వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. హాస్టల్లో మొత్తం 140 మంది విద్యార్థులకు గాను శుక్రవారం 110 మంది విద్యార్థులు ఉన్నట్లు తెలిపారు రాత్రి క్యాబేజీ, క్యాలీఫ్లవర్ మొదటిసారి కలిపి వండడంతో ఆహారం పడని 54 మంది విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారని అన్నారు. విషయం తెలిసిన వెంటనే అంబులెన్స్‌లు పంపించి విద్యార్థులను ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందించామని అన్నారు. 32 మంది విద్యార్థులం ఆరోగ్యం కుదుటపడడంతో శనివారం ఉదయం వారిని డిశ్చార్జ్ చేశారని అన్నారు. మిగతా 22 మంది ఆరోగ్య పరిస్థితిని బట్టి డిశ్చార్జ్ చేస్తారని తెలిపారు.

హాస్టల్ వార్డెన్ సస్పెండ్

ధర్మవరం హాస్టల్‌లో చోటుచేసుకున్న ఫుడ్ పాయిజన్ ఘటనకు బాధ్యుడిని చేస్తూ వార్డెన్ జయరాములు నాయక్‌ను సస్పెండ్ చేస్తున్నట్టు జిల్లా కలెక్టర్ సంతోష్ తెలిపారు. ఈ ఘటనపై పూర్తిస్థాయి విచారణ చేయిస్తామన్నారు. విద్యార్థులకు మంచి ఆహారం అందించాలని హాస్టల్ సిబ్బందికి సూచించారు.

అంతరిక్ష కేంద్రానికి చేరిన చైనా షింజౌ 21 వ్యోమనౌక

 చైనా షింజౌ 21 వ్యోమనౌక శుక్రవారం ( అక్టోబర్ 31) విజయవంతంగా ప్రయోగించింది. ఇది చైనా అంతరిక్ష కేంద్రం టియాంగాగ్‌కు అనుసంధానమైందని చైనా శనివారం ప్రకటించింది. ఈ అనుసంధాన ప్రక్రియ రికార్డు స్థాయిలో అత్యంత వేగంగా మొత్తం 3.5 గంటల్లో పూర్తయింది. గత ప్రయోగాల కన్నా మూడుగంటలు తక్కువ సమయం లోనే ఇది కావడం విశేషం. వాయువ్య చైనా లోని జియూక్వాన్ ప్రయోగ కేంద్రం నుంచి స్థానిక కాలమానం ప్రకారం శుక్రవారం రాత్రి 11.44 గంటల సమయంలో ఈ వ్యోమనౌకను ప్రయోగించారు. పైలట్, మిషన్ కమాండర్ ఝాంగ్ లు, వు ఫెయి (32) , ఝాంగ్ హోంగ్‌ఝాంగ్ అనే ముగ్గురు వ్యోమగాములు ఈ వ్యోమనౌక ద్వారా అంతరిక్ష కేంద్రానికి చేరుకున్నారు. వీరిలో ఝాంగ్ లు గతంలో కూడా షింజౌ 15 వ్యోమనౌక ప్రయోగంలోనూ పాలుపంచుకున్నారు. మిగతా ఇద్దరు వ్యోమగాములు కొత్త వారు.

మొట్టమొదటిసారి అంతరిక్ష కేంద్రానికి బయలుదేరారు. వీరిలో వు ఫెయి ఇంజినీరే కాకుండా దేశంలోనే అత్యంత యువ వ్యోమగామి. మరో వ్యోమగామి ఝాంగ్ హోంగ్‌ఝాంగ్ పేలోడ్ స్పెషలిస్టు. వ్యోమగామిగా తయారు కాకముందు కొత్తశక్తి, కొత్త వస్తువులపై ప్రయోగాలు చేసిన పరిశోధకుడు. ఇందులో ముగ్గురు వ్యోమగాములు ఉన్నారు.వీరు ఆరు నెలల పాటు అంతరిక్ష కేంద్రంలో ఉండి ప్రయోగాలు చేస్తారు. వ్యోమగాములతోపాలు మొట్టమొదటిసారి నాలుగు ఎలుకలను చైనా అంతరిక్ష కేంద్రానికి పంపడం ప్రత్యేకతను సంతరించుకుంది. వీటిలో రెండు ఆడ, రెండు మగ. అంతరిక్ష వాతావరణ ప్రభావం వీటిపై ఏ విధంగా పనిచేస్తుందో వ్యోమగాములు పరిశీలిస్తారు. బరువు లేక పోవడం, నిర్బంధం పరిస్థితులపై వాటి ప్రవర్తన ఎలా ఉంటుందో అధ్యయనం చేస్తారని చైనీస్ అకాడమీ ఆఫ్ సైన్స్ ఇంజినీర్ హాన్ పెయి వెల్లడించారు.

అంతరిక్షంలో చిన్న క్షీరదాల పెంపకం, పర్యవేక్షణకు సంబంధించిన కీలకమైన సాంకేతిక పరిజ్ఞానం, ఎలుకల అత్యవసర స్పందనలు, అంతరిక్ష పర్యావరణానికి తగినట్టు మార్పులను అనుసరించడం ఇవన్నీ అధ్యయనం చేస్తారని హాన్ పెయి వెల్లడించారు. మొత్తం 300 ఎలుకలను శిక్షణకు తీసుకుని 60 రోజుల పాటు కఠినమైన శిక్షణ తరువాత ఈ నాలుగు ఎలుకలను ఎంపిక చేశారు. అంతరిక్ష కేంద్రంలో ఇవి ఐదు నుంచి ఏడు రోజుల పాటు ఉండవచ్చని ఆ తరువాత షింజౌ 20 వ్యోమనౌక ద్వారా భూమికి తిరిగి రావచ్చని చైనా అధికార జిన్‌హువా వార్తా ఏజెన్సీ అంచనాగా చెప్పింది. ముగ్గురు వ్యోమగాములు బయోటెక్నాలజీ, ఎయిరోస్పేస్ మెడిసిన్, మెటీరియల్స్ సైన్స్, తదితర అంశాలపై 27 సైంటిఫిక్, అప్లయిడ్‌ప్రాజెక్టులపై ప్రయోగాలు చేయాలని ప్లాను చేసినట్టు వివరించారు.చైనా అంతరిక్ష ప్రయోగాలు దేశానికి గర్వకారణమని, దేశ అత్యంత ఆధునిక సాంకేతిక పరిజ్ఞానానికి ఇవి సంకేతాలని 2030 నాటికి చంద్రునిపైకి మానవుడిని పంపాలన్నదే తమ లక్షమని చైనా మానవ సహిత అంతరిక్ష సంస్థ అధికార ప్రతినిధి ఝాంగ్ జింగ్‌బో వెల్లడించారు.

దేశంలో తొలి దారిద్య్ర రహిత రాష్ట్రం కేరళ

కేరళ ఇప్పుడు కడుపేదరికం నుంచి పూర్తి స్థాయిలో విముక్తి పొందిందని రాష్ట్ర ముఖ్యమంత్రి పినరయి విజయన్ తెలిపారు. కేరళ అసెంబ్లీలో ఆయన శనివారం అధికార ఎల్‌డిఎఫ్ తరఫున ఈ ప్రకటన వెలువరించారు. దయనీయ పేదరిక పరిస్థితులు రాష్ట్రంలో లేవని, దారిద్య్ర రేఖకు ఎగువన ప్రజలు ఉన్నారని చెప్పారు. కేరళ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం స్థానికంగా వ్యవహరించే పిరవి దశలో అసెంబ్లీ ప్రత్యేక సెషన్ నిర్వహించారు.ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడారు. ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. తమ ప్రభుత్వం అట్టడుగు స్థాయి ప్రజల స్థితిగతులను ఎప్పటికప్పుడు గమనిస్తూ , వారి అభ్యున్నతికి తీసుకుంటున్న చర్యల ఫలితంగా ఇప్పుడు కేరళ నిరుపేదలు లేని రాష్ట్రం అయిందన్నారు. దుర్బర దారిద్య్రం లేని తొలి రాష్ట్రంగా కేరళ ఇప్పుడు నిలిచిందని వెల్లడించారు. రేషన్ కార్డులు, జీవనోపాధికి పలు కార్యక్రమాలు, ఆధార్ కార్డులు, పెన్షన్లు ఇతరత్రా చర్యలను ముమ్మరం చేయడం జరిగింది.

క్షేత్రస్థాయిలో తమ ప్రభుత్వం ఎప్పటికప్పుడు వాస్తవిక పరిస్థితులను గుర్తిస్తూ తీసుకున్న చర్యల ఫలితంగానే కేరళ పరిస్థితి మారిందన్నారు. ప్రత్యేక అసెంబ్లీ సమావేశం సందర్భంగా సిఎం చేసిన పేదరిక నిర్మూలన ప్రకటనను కాంగ్రెస్ నాయకత్వ యుడిఎఫ్ తప్పుపట్టింది. ఇది మోసపూరితం అని, ఫ్రాడ్ అని విమర్శించింది. సెషన్‌ను బహిష్కరిస్తున్నట్లు యుడిఎఫ్ నేత సతీషన్ తెలిపారు. నినాదాలకు దిగుతూ ప్రతిపక్ష సభ్యులు వాకౌట్ జరిపారు. తప్పుడు ప్రకటన మోసపూరితం , సిగ్గుచేటు అని విమర్శించారు. సిఎం విజయన్ స్పందిస్తూ యుడిఎఫ్ వారికి ఎప్పుడూ మోసపూరితంగా వ్యవహరించడమే తెలిసిన కళ. అందుకే వారు ఈ మోసం అనే మాటలకు దిగుతున్నారు. తాను వారికి చెప్పదల్చకున్నది ఒక్కటే , మేం చేయాల్సింది. అమలు కావల్సింది చేశామని ,అందుకే ఈ విజయం సాధించామని, ఇదే ప్రతిపక్ష నేతలకు తమ సమాధానం అని స్పష్టం చేశారు. 

70ఏళ్ల తర్వాత చిగురించిన చిల్కాపూర్

బీజాపూర్ జిల్లాలోని చిల్కాపూర్ గ్రామానికి దేశానికి స్వాతంత్య్రం వచ్చి 70 ఏండ్లు అయినా కరెంటు లేదు. బడి లేదు. ఇప్పుడు ఇక్కడ ఈ రెండూ నెలకొన్నాయి. రెకావాయా గ్రామంలో తొలిసారిగా బడిగంట మోగిందని ఇంతకంటే మంచి ఏముంటుందని ప్రశ్నించారు. ఇంతకు ముందు వరకూ నక్సల్స్ కోటగా నిలిచిన పువర్తి గ్రామంలో ఎర్రజెండాలే కనబడేవి. ఇప్పుడు పరిస్థితి మారింది. అక్కడ సగర్వంగా మువన్నెల భారతీయ జెండాలు రెపరెపలాడుతున్నాయని , మార్పు అంటే ఇదే అని ప్రధాని తెలిపారు. ఇక ఓ వైపు నక్సలిజం తీవ్ర సమస్యతో పలు అడ్డంకులు ఉన్నా, ఈ రాష్ట్రం పాతికేళ్లలో ముందకు సాగింది. ఇప్పుడు నక్సలిజం బెడద పోనుండటంతో ఇకపై ప్రగతి పథంలో మరింత వేగంగా సాగుతుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు.